
గంగాధరం లాకర్లలో విలువైన డాక్యుమెంట్లు
హైదరాబాద్: ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ ఎం. గంగాధరం, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 100 కోట్లకు పైగా ఆస్తులను దాడుల్లో ఏసీబీ గుర్తించింది.
8 బ్యాంకు లాకర్లను గుర్తించిన ఆధికారులు.. సోమవారం వాటిని ఓపెన్ చేశారు. లాకర్లలో విలువైన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంగాధరాన్ని కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు.
చదవండి: చేప కాదు తిమింగలం