గాంధీ ఆసుపత్రిలో స్వైన్ప్లూతో మంగళవారం మరో యువతి మరణించింది.
గాంధీ ఆసుపత్రిలో స్వైన్ప్లూతో మంగళవారం మరో యువతి మరణించింది. బంజారాహిల్స్కు చెందిన జాసింబేగమ్(21) అనే యువతి ఈ నెల 23న స్వైన్ప్లూతో గాంధీ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.