women suicide, shoba rani, వివాహిత ఆత్మహత్య, శోభారాణి
వివాహిత ఆత్మహత్య
Published Wed, Dec 7 2016 2:56 PM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని కుత్బుల్లాపూర్ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. స్థానిక భాగ్యలక్ష్మీ కాలనీకి చెందిన శోభారాణి(38) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement