కొండంత అండ | ys sharmila Visitation trip | Sakshi

కొండంత అండ

Jan 22 2015 12:26 AM | Updated on Jul 25 2018 4:09 PM

కొండంత అండ - Sakshi

కొండంత అండ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్తవిని గుండె పగిలి మరణించినవారి కుటుంబాలను ఓదారుస్తానని నల్లకాల్వలో

దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్తవిని గుండె పగిలి మరణించినవారి కుటుంబాలను ఓదారుస్తానని నల్లకాల్వలో
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన మేరకు ఆయన సోదరి షర్మిల చేపట్టిన  పరామర్శయాత్ర బుధవారం దేవరకొండ నియోజకవర్గంలో ప్రారంభమై నల్లమల అటవీ ప్రాంతంలోని గువ్వలగుట్ట వరకు సాగింది.  కొండలు.. కోనలు దాటి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారి బాధలు విన్నారు. కొండంత ధైర్యాన్ని ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement