మాస్కో: తీవ్రవాదులకు ఆర్థిక సహాయం చేసేవారిపై ఇకపై మరింత కఠిన చర్యలు ఉండనున్నాయి. ఈమేరకు క్రిమినల్ లా సవరణలకు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఆమోదం తెలిపారు. ఈ సవరణలను రష్యా అధికారిక వెబ్సైట్లో శుక్రవారం ప్రచురించారు. దీని ప్రకారం తీవ్రవాదానికి ఆర్థిక సహాయం చేసినా, తీవ్రవాదులను నియామకం చేసుకున్నా 8 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, 3 లక్షల రూబుల్స్ (5,172 డాలర్లు) నుంచి 7లక్షల రూబుల్స్ వరకు జరిమానా, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అంతకుముందు పదేళ్ల శిక్ష మాత్రమే ఉండేది. టెర్రరిజాన్ని ప్రచారం చేసినా క్రిమినల్ లా కిందకు వస్తుందని, అలాంటివారికి 5 నుంచి 7 ఏళ్ల జైలుశిక్షతోపాటు 3 లక్షల నుంచి ఒక మిలియన్ రూబుల్ వరకు జరిమానా విధిస్తారు.
Breadcrumb
Advertisement
Related News By Category
Related News By Tags
-
S Jaishankar: వివాదాలకు చర్చలే శరణ్యం
కజన్: వివాదాలు, విభేదాలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాల్సిందేనని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పునరుద్ఘాటించారు. యుద్ధాలతో సాధించేదీ ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు ద...
-
పొలమే గ్రౌండ్, కూలీలే క్రికెటర్లు.. గుజరాత్లో బయటపడ్డ ఫేక్ ఐపీఎల్ బండారం
గ్రౌండ్లో ఐపీఎల్ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆటగాళ్లంతా మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఓ వైపు బ్యాట్స్మన్ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే.. మరో వైపు బౌలర్లు వికెట్లు పడగొట్టేస్తున్నారు.. లైవ్లో ప్రేక...
-
12 ఏళ్ల రష్యా బాలికపై అఘాయిత్యం
Goa Police has arrested a Room attendant: అత్యాచారాలు, లైంగిక వేధింపులు నిత్యకృత్యమైపోతున్నాయే తప్ప అంతుపొంతు లేకుండా పోతోంది. ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్నిచట్టాలు తీసుకచ్చినప్పటికీ ఎక్కడో ఒక చోట మహిళలప...
-
రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి
Five dead, 21 injured in bus accident south of Moscow: రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 21 మంది గాయపడినట్లు రష్యా అధికారులు తెలిపారు. మాస్కోకు దక్షిణంగా 270 కిలోమీటర్ల (170 మైళ్లు) దూరంలో వో...
-
రష్యా వర్సిటీలో కాల్పులు..ఆరుగురు మృతి
మాస్కో: రష్యాలోని పెర్మ్ నగరంలోని విశ్వవిద్యాలయం సోమవారం కాల్పులతో దద్దరిల్లింది. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోగా మరో 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. దుండగుడిని అ...
Advertisement