తమిళనాడులో బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. తిరునల్వేలి జిల్లాలో కారులో ప్రయాణిస్తుండగా అది ప్రమాదవశాత్తూ వంతెనను ఢీకొంది.
తమిళనాడులో బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. తిరునల్వేలి జిల్లాలో కారులో ప్రయాణిస్తుండగా అది ప్రమాదవశాత్తూ వంతెనను ఢీకొంది. అనంతరం డ్రైవర్ కారును నియంత్రించలేకపోయాడు.
వంతెనను ఢీకొట్టిన అనంతరం కారు అదుపుతప్పి పక్కనే లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు మరణించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.