మాజీ పీఎం గార్డ్ చెంప చెళ్లుమనిపించిన యువతి | Case registered against woman who slapped Manmohan Singh's security guard | Sakshi
Sakshi News home page

మాజీ పీఎం గార్డ్ చెంప చెళ్లుమనిపించిన యువతి

Published Wed, Jul 15 2015 4:53 PM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

మాజీ పీఎం గార్డ్ చెంప చెళ్లుమనిపించిన యువతి

మాజీ పీఎం గార్డ్ చెంప చెళ్లుమనిపించిన యువతి

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సెక్యూరిటీ గార్డ్ చెంప చెళ్లుమంది.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సెక్యూరిటీ గార్డ్ చెంప చెళ్లుమంది. ఢిల్లీలోని డబ్లూడబ్లూఎఫ్ ఆడిటోరియంలో జరుగుతున్న ఓ పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యేందుకు వెళుతున్న ఓ యువతిని ఆపినందుకు.. సెక్యూరిటీ గార్డ్‌ను ఇలా చెంప చెళ్లుమనిపించింది.

ఆ కార్యక్రమానికి రావాల్సిన సమయం కన్నా మన్మోహన్ సింగ్ ముందే రావడంతో ఆడిటోరియంలోకి జర్నలిస్టులను, పుస్తకాభిమానులను మన్మోహన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది నియంత్రించడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన ఈనెల పదవ తేదీన జరగ్గా బుధవారం ఆ అమ్మాయిని టర్కీ దేశస్థురాలిగా గుర్తించి కేసు పెట్టారు. ఆమె సిక్యూరిటీ గార్డ్‌ను చెంప చెళ్లుమనిపిస్తున్న దృశ్యం ఇప్పుడు సామాజిక వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తోంది.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement