న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో హిందాల్కో పాత్రకు సంబంధించి సీబీఐ తన దర్యాప్తు నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. దర్యాప్తు ద్వారా సేకరించిన వాంగ్మూల్మాన్ని మంగళవారం కోర్టుకు అందజేసింది. ఈ నివేదిను సీల్డ్ కవర్ కోర్టుకు అప్పగించిన సీబీఐ.. దర్యాప్తు పూర్తయ్యే వరకూ నివేదికను బహిర్గతం చేయరాదని కోరింది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 19వ తేదీన జరుగనుంది.
బొగ్గు కుంభకోణం కేసులో నివేదిక సమర్పణ
Published Tue, Jan 27 2015 11:06 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM
Advertisement
Advertisement