మామిడి రైతులకి తీపి వార్త | EU lifts ban on Indian mangoes | Sakshi
Sakshi News home page

మామిడి రైతులకి తీపి వార్త

Jan 21 2015 9:18 AM | Updated on Oct 9 2018 4:55 PM

మామిడి రైతులకి తీపి వార్త - Sakshi

మామిడి రైతులకి తీపి వార్త

యూరోపియన్ యూనియన్ మామిడి పండ్ల దిగుమతుల ఉన్న నిషేదాన్ని ఎత్తేసింది.

యూరోపియన్ యూనియన్ గత సంవత్సరం భారత మామిడి పండ్ల దిగుమతిపై నిషేధం విధించింది. ఈ నిషేదం గడువు డిసెంబర్ 2015 వరకు ఉన్నప్పటికీ ముందుగానే ఈ నిషేదాన్ని ఎత్తేసింది.
 భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న మామిడి పళ్ల పై జరిపిన తనిఖీల్లో అధిక మోతాదులో రసాయనాల వినియోగం  ఉన్నాయని తెలడంతో వీటిపై నిషేదం విధించారు. ఈ దిగుమతులపై ఉన్న నిషేదాన్ని ఎత్తేయడానికి బ్రిటీష్ పార్లమెంట్లోని భారత సంతతికి చెందిన పార్లమెంట్ సభ్యులు చాలా కృ఼షి చేశార. వంకాయ, కాకరకాయ, పొట్లకాయలపై ఉన్న నిషేదం ఇంకా అలానే కొనసాగనుంది. మామిడి దిగుమతి సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు కొనసాగుతుంది. ఈ నిషేదం ఎత్తివేతతో మన దేశంలోని మామిడి రైతులకు ఊరట లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement