'పద్మవిభూషణ్‌'ను గౌరవంగా భావిస్తున్నా: రజనీ | Feeling deeply honoured for being awarded the Padma Vibhushan, says Rajini kanth | Sakshi
Sakshi News home page

'పద్మవిభూషణ్‌'ను గౌరవంగా భావిస్తున్నా: రజనీ

Jan 25 2016 8:00 PM | Updated on Sep 3 2017 4:18 PM

'పద్మవిభూషణ్‌'ను గౌరవంగా భావిస్తున్నా: రజనీ

'పద్మవిభూషణ్‌'ను గౌరవంగా భావిస్తున్నా: రజనీ

'నాకు పద్మవిభూషణ్‌ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నాను' అంటూ తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ట్విట్‌ చేశారు.

చెన్నై: 'నాకు పద్మవిభూషణ్‌ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నాను' అంటూ తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ట్విట్‌ చేశారు. అభిమానులకు, స్నేహితులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 118 మందికి పద్మఅవార్డులను ప్రకటించగా, 10 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement