
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో భారీగా వర్షం కురుస్తోంది. ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకొని ఉన్నాయి. భారీగా వర్షం కురుస్తుండటంతో రోడ్లపై వరదనీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీలోని పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment