‘పాకిస్థాన్ కు తగిన పాఠం చెబుతాం’ | India teach lesson to pakistan in right time, says Ram Madhav | Sakshi
Sakshi News home page

‘పాకిస్థాన్ కు తగిన పాఠం చెబుతాం’

Published Tue, Sep 20 2016 4:14 PM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM

‘పాకిస్థాన్ కు తగిన పాఠం చెబుతాం’ - Sakshi

‘పాకిస్థాన్ కు తగిన పాఠం చెబుతాం’

న్యూఢిల్లీ: పాకిస్థాన్.. ఓ బాధ్యతారాహిత్యమైన దేశమని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విమర్శించారు. పాకిస్థాన్ ఉగ్రదాడిని సమర్థవంతంగా తిప్పి కొడతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని తెలిపారు. తగిన సమయంలో పాకిస్థాన్ కు బుద్ధి చెప్తారని అన్నారు. దౌత్యపరంగా పాకిస్థాన్ ను ఏకాకిని చేస్తామని చెప్పారు.

సరిహద్దులో కాల్పుల విరమణ ఉల్లంఘనకు తగిన రీతిలో జవాబిస్తామన్నారు. జమ్మూకశ్మీర్ లోని యూరి సైనిక స్థావరంపై నలుగురు ఉగ్రవాదులు దాడి పాల్పడి రెండు రోజులు గడవకముందే సరిహద్దులో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement