న్యూఢిల్లీ: తన జీవితంలో దీపావళి ఇంత అద్భుతంగా జరగడం ఇదే తొలిసారని బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ అన్నారు. ఊహించని స్థాయిలో బీజేపీ ఎదిగిందని అద్వానీ అన్నారు.
ఆదివారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు ఎంపీలనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో బీజేపీకి ఘనవిజయం అందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను నరేంద్ర మోడీ సన్మానించారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు మాట్లాడారు.
'ఊహించని స్థాయికి బీజేపీ ఎదిగింది'
Published Sun, Oct 26 2014 9:19 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement