ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్: మావోయిస్టు మృతి
Published Mon, Oct 3 2016 3:57 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను గుర్తించిన మావోలు ఒక్కసారిగి కాల్పులతో విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా.. సంఘటనా స్థలం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement