జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ముగ్గురు తీవ్రవాదులను మట్టుపెట్టాయి.
జమ్మూ కశ్మీర్ : జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ముగ్గురు తీవ్రవాదులను మట్టుపెట్టాయి. ఈ సంఘటన పహల్గాంలో చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో మూడు ఏకే 47 లను స్వాధీనం చేసుకున్నారు.