మీడియాతో నరసింహన్ చమత్కారం | we discuss national, internaltion news, says governor narasimhan | Sakshi
Sakshi News home page

మీడియాతో నరసింహన్ చమత్కారం

Published Sat, Aug 8 2015 12:36 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

మీడియాతో నరసింహన్ చమత్కారం - Sakshi

మీడియాతో నరసింహన్ చమత్కారం

న్యూఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివాదాలు త్వరలోనే పరిష్కారమవుతాయని గవర్నర్‌ నరసింహన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న  ఆయన శనివారం ఉదయం  కేంద్ర హోం శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు.  ఏ అంశాలను హోం శాఖ కార్యదర్శితో మాట్లాడారన్న మీడియా ప్రశ్నలకు గవర్నర్‌ సమాధానం చెప్పడానికి నిరాకరించారు.  జాతీయ, అంతర్జాతీయ విషయాలు చర్చించామని గవర్నర్‌ చమత్కరించారు. కాగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో కూడా గవర్నర్ భేటీ కానున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement