‘కాంగ్రెస్‌తో జతకట్టడం సిగ్గుచేటు’ | BJP Leader Daggubati Purandheshwari Slams TDP Leaders In Kurnool | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌తో జతకట్టడం సిగ్గుచేటు’

Published Sun, Nov 11 2018 10:56 AM | Last Updated on Sun, Nov 11 2018 3:15 PM

BJP Leader Daggubati Purandheshwari Slams TDP Leaders In Kurnool - Sakshi

దగ్గుబాటి పురంధేశ్వరి

బీజేపీయేతర కూటమికి ఒక లక్ష్యమంటూ లేదని, ప్రజల ఆశీస్సులతో బీజేపీ మళ్లీ అధికారంలోకి ..

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోకి కాంగ్రెస్‌ పార్టీని రానివ్వమని చెప్పిన టీడీపీ నాయకులు అదే కాంగ్రెస్‌తో జత కట్టడం సిగ్గుచేటని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ..నవ్యాంధ్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ డిక్లరేషన్‌కు బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బీజేపీయేతర కూటమికి ఒక లక్ష్యమంటూ లేదని, ప్రజల ఆశీస్సులతో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement