Daggubati purandeswari
-
చిన్నమ్మా.. చేతకాలేదా?
చిన్నమ్మకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం చేతకావడం లేదా.. ఎంపీగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదా.. బీజేపీ పెద్దల వద్ద ఆమె మాట చెల్లడం లేదా.. టీడీపీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనే అనుమానంతో చిన్నమ్మను కేంద్రం దూరం పెట్టిందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇటీవలి కేంద్ర బడ్జెట్టే దీనికి నిదర్శనంగా నిలుస్తూండగా.. రైల్వే బడ్జెట్లో సైతం జిల్లాకు కేటాయింపులు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వలస వచ్చినా ఇక్కడి ప్రజలు ఆమెను ఆదరించారు. 54.82 శాతం ఓట్లు వేసి, 2,39,139 ఓట్ల మెజార్టీతో పట్టం కట్టారు. ఆమె ద్వారా జిల్లాకు మరిన్ని మంచి రోజులు వస్తాయని, తమ గళం ఢిల్లీ వరకూ వినిపిస్తుందని భావించారు. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తనపై అంత అభిమానం చూపిన జిల్లా ప్రజల అభ్యున్నతి, అభివృద్ధిపై చిన్నమ్మ కనీస శ్రద్ధ కూడా చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కుబడిగా సమావేశాలకు రావడం, వెళ్లడం తప్ప గోదారోళ్ల గుండె ఘోష తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో మోదీ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శనమని పలువురు పెదవి విరుస్తున్నారు. స్వయానా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికే నిధులు రాబట్టుకోలేని చిన్నమ్మ నిస్సహాయతను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కనీసం రైల్వే అభివృద్ధికి కూడా పాటు పడిన దాఖలాలు లేకపోవడంతో కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అలాగే మిగిలిపోయాయి.ప్రత్యామ్నాయ మార్గం ప్రస్తావనేదీ?రాష్ట్రంలో రాజమండ్రి రైల్వే స్టేషన్కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రతి రోజూ సుమారు 200కు పైగా ప్రయాణికుల, గూడ్సు రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తూంటాయి. మామూలు రోజుల్లో 30 వేల మంది, పండగ సమయాల్లో 40 వేల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తూంటారు. ఆదాయంలోనూ ఈ స్టేషన్ మేటిగా నిలుస్తోంది. ఏటా రూ.123 కోట్లకు పైగా ఆదాయంతో ఎన్ఎస్జీ–2 హోదా సొంతం చేసుకుంటోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం బడ్జెట్లో నయా పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ట్రాక్లు నిత్యం రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. ఈ దృష్ట్యా గోదావరి బ్రిడ్జిల పైన, కొవ్వూరు, ఔటర్లోను పలు సందర్భాల్లో రైళ్లను నిలిపివేస్తూ, ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి కడియం నుంచి నిడదవోలు వరకూ ప్రత్యామ్నాయ రైల్వే లైన్ వేయాలనే ప్రతిపాదన ఉంది. తద్వారా గూడ్స్ రైళ్లను అటు మళ్లించడంతో రాజమండ్రి స్టేషన్కు ట్రాఫిక్ ఒత్తిడి లేకుండా చేయవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, ఈ రైల్వే లైన్ నిర్మాణ విషయం బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. నిధుల కేటాయింపుపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.గత నిధులనే ఇప్పుడిచ్చినట్లు!రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.271 కోట్లు కేటాయించారు. పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ప్రస్తుత రైల్వే బడ్జెట్లో మరోసారి కేటాయింపులు ఉంటాయని భావించారు. కానీ, గతంలో మంజూరైన నిధులనే కొత్తగా ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చారు. కేంద్రం తెలివితేటలు చూసి, జిల్లా ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.ఆర్వోబీల ఏర్పాటుపై నీలినీడలురైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు నివారించాలంటే ఆర్వోబీల నిర్మాణం చేపట్టాలని రైల్వే శాఖ భావించింది. దీనికి గాను 2027 నాటికి గేట్లను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం నగరంలోని అన్నపూర్ణమ్మపేట, కేశవరం, అనపర్తి ఆర్వోబీల ఏర్పాటుకు రైల్వే శాఖ పంపిన ప్రతిపాదనలకు తాజా బడ్జెట్లో దిక్కూమొక్కూ లేకుండా పోయింది.కొవ్వూరు – కొత్తగూడెం రైల్వే లైన్ ఊసే లేదువిశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని సుమారు 130 కిలోమీటర్ల మేర తగ్గించాలనే ఉద్దేశంతో కొవ్వూరు నుంచి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వరకూ కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని చాలా కాలం కిందటే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఇటీవల తిరిగి పట్టాలెక్కినట్టు కనిపించింది. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగింది. ఈ రైల్వే లైను నిర్మాణం అన్నివిధాలుగా ఉపయోగకరమని నివేదికలు సైతం స్పష్టం చేశాయి. దీనికి ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని భావించినా నిరాశే ఎదురైంది.పుష్కర నిధులపై స్పష్టత ఏదీ?గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు రూ.1,286 కోట్లు అవసరమని ప్రజాప్రతినిధులు, అధికారులు లెక్కలు వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు జరుగుతుందని భావించారు. కానీ, ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో అసలు పుష్కరాలకు కేంద్రం తన వాటా ఇస్తుందా, లేదా.. ఇస్తే ఏ మేరకు అనే ప్రశ్న తలెత్తుతోంది. పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమీక్ష నిర్వహించిన ఎంపీ పురందేశ్వరి నిధుల మంజూరుపై దృష్టి సారించలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అలాగే, రైల్వే సమస్యలపై కూడా ఆమె ఎందుకు శ్రద్ధ చూపలేదని ప్రశ్నిస్తున్నారు.అమృత్ స్టేషన్ల అభివృద్ధేదీ?అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా నిడదవోలు జంక్షన్, కొవ్వూరు, రాజమహేంద్రవరం, కడియం, ద్వారపూడి (కోనసీమ జిల్లా), అనపర్తి స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు. ప్రకటనలే తప్ప ఈ పనులు నత్తకు మేనత్తలా మారాయి. ప్రస్తుత బడ్జెట్లో వీటికి భారీగా నిధులు కేటాయిస్తారని భావించారు. కానీ, నయాపైసా కూడా ఇవ్వలేదు. -
‘కూటమి ప్రభుత్వంలో బీజేపీ స్థాయి ఇదేనా?’
ఏలూరు, సాక్షి: ఏపీ బీజేపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. రాష్ట్రంలో.. అందునా కూటమిలో పార్టీ పరిస్థితిపై మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత అంబికా కృష్ణ(Ambika Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో భాగమైనప్పటికీ బీజేపీని మిగతా పార్టీల పెద్దలు పట్టించకోవడం లేదని, ఎక్కడ చూసినా టీడీపీ, జనసేన జెండాలే కనిపిస్తున్నాయిన ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ‘‘కూటమి ప్రభుత్వంలో బీజేపీ(BJP) ప్రతీ కార్యకర్త బాధపడుతున్నారు. తమకు సరైన గుర్తింపు లేదనుకుంటున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తేనే 164సీట్లు వచ్చాయి. మేమందరం తిరిగితేనే కదా కూటమి గెలిచింది. కానీ, ఇప్పుడు ఎక్కడా జనసేన, టీడీపీ జెండాలు కనబడుతున్నాయి తప్ప బీజేపీ జెండాలు కనబడటం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఏపీ బీజేపీ నేతలకు ఆహ్వానించడం లేదు. ఆఖరికి.. రోడ్లు ఓపెనింగ్ కార్యక్రమాలు జరిగిన పిలవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ సైతం మెమరాండం ఇచ్చాము.. కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వ వ్యవహార శైలితో బీజేపీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. మోదీ పథకాలు డబ్బు ద్వారానే రాష్ట్రం నడుస్తోంది. ప్రధానిమోడీ ఇచ్చే డబ్బులు వాడుకుంటూ బీజేపీ నేతలను కార్యక్రమాలకు ఎందుకు పిలవరు.?.. అని అంబికా కృష్ణ నిలదీశారు. తాజాగా ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. సమీక్షా సమావేశంలో బీజేపీ నేతలకు కీలక సూచనలు చేశారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ఇది జరిగి మూడు రోజులు కాకముందే.. ఈ వ్యాఖ్యలు తెరపైకి రావడం గమనార్హం. -
కూటమిలో చిచ్చురేపిన చేరికలు?
సాక్షి, విశాఖపట్నం: ఏపీ కూటమిలో పార్టీ నేతల చేరికల విషయంలో రాజకీయ లుకలుకలు చోటుచేసుకుంటున్నాయి. ఒక పార్టీ చేరికలను ప్రోత్సహిస్తుంటే.. మరో పార్టీ నేత మాత్రం చేరికలు వద్దంటూ సూచనలు చేస్తున్నారు. దీంతో, కూటమిలో కోల్డ్ వార్ నడుస్తోందనే చర్చ మొదలైంది.తాజాగా ఓ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) మాట్లాడుతూ.. ఏపీలో(Andhra Pradesh) కూటమి పార్టీల్లో మనకు కావాల్సినంత మంది నేతలు ఉన్నారు. పార్టీలు మారే నేతలు నేతలు మనకు అవసరం లేదు. ఇతరులు ఎవరు వచ్చినా.. కూటమి పార్టీల్లో చేర్చుకోవద్దు అంటూ కామెంట్స్ చేశారు. అయితే, అయ్యన్న ఇలా వ్యాఖ్యలు చేసి 48 గంటలైనా గడవక ముందే బీజేపీలోకి ఒక నేత చేరడం చిచ్చు రేపినట్టు తెలుస్తోంది. దీంతో, కూటమి రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఇక, అయ్యన్న మాటలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Daggubati Purandeswari) పట్టించుకోలేదు. అయ్యన్న సూచనను పరిగణలోకి ఆమె పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్.. బీజేపీలో చేరికకు రంగం సిద్దమైనట్టు సమాచారం. నేడో, రేపో.. పురందేశ్వరి సమక్షంలో ఆనంద్ బీజేపీలో చేరుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. విశాఖ డైరీ అవినీతిపై ఇటీవల స్పీకర్ అయ్యన్నపాత్రుడు హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతుండటంతో ట్విస్ట్ చోటుచేసుకుంది. -
ఏపీలో ఉచితం వంకతో వీర బాదుడు.. ఒక్క గ్యాస్ సిలిండర్ భారమే 14వేల కోట్లు!!
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు, పవన్ దీపావళి బాదుడు మామూలుగా లేదు.. వీరబాదుడు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్. కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పవన్, పురందరేశ్వరి ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవత తాండవిస్తుందని చెప్పుకొచ్చారు.తాజాగా పోతిన మహేష్ ట్విట్టర్లో వీడియోలో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీపావళి బాదుడు మామూలు బాదుడు కాదు ఇది వీరబాదుడు.దీపావళి కొత్త వెలుగులు నింపకపోగా కూటమి ప్రభుత్వం 1 కోటి 40 లక్షల కుటుంబాల జీవితాలలో కారు చీకట్లు నింపుతున్నారు.సబ్సిడీ మీద మూడు సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ 20 సిలిండర్ల డబ్బులు మహిళల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.కరెంటు బిల్లు పెంచం అని వాగ్దానాలు చేసి, సంపద సృష్టిస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పుడు కరెంటు బిల్లు పెంచి పేదవాళ్లకు కరెంటు షాక్ కొట్టిస్తున్నారు.మూడు ఉచిత సిలిండర్లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రూ.2685 కోట్లు. ఎడమ చేత్తో సబ్సిడీ ఇచ్చి, కుడి చేత్తో విద్యుత్ చార్జీలు పెంచి బ్యాలెన్స్ చేసే ప్రతిభ చంద్రబాబుకే సొంతం. యూనిట్ రేటు పెంపు వలన ఇదే నవంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రజలపై పడుతున్న భారం 17,072 కోట్లు.సూపర్ సిక్స్లోని ఒక పథకం అమలు చేస్తూ ప్రజలపై వేసిన అదనపు భారం 14,378 కోట్లు. ఎలాగంటే..(విద్యుత్ చార్జీల పెంపు, సర్దుబాటు వలన అదనపు భారం 17,072 కోట్లు-రూ.2685కోట్లు=14,378 కోట్లు)రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య సుమారు కోటి యాభై లక్షలు. కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నది మాత్రం తెల్ల రేషన్ కార్డులున్న పది లక్షల కుటుంబాలలోపు మాత్రమే.. ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? దగా చేయడం కాదా? వెన్నుపోటు కాదా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందరేశ్వరి ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవత తాండవిస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గార్ల దీపావళి బాదుడు మామూలు బాదుడు కాదు ఇది వీరబాదుడు.@JaiTDP @JanaSenaParty@BJP4India దీపావళి కొత్త వెలుగులు నింపకపోగా కూటమి ప్రభుత్వం 1 కోటి 40 లక్షల కుటుంబాల జీవితాలలో కారు చీకట్లు నింపుతున్నారు.సబ్సిడీ మీద 3 సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు… pic.twitter.com/n44gAeFrCz— Pothina venkata mahesh (@pvmaheshbza) October 31, 2024 -
A1 బాబు, A2 పురందేశ్వరి, A3 పవన్!!
విశాఖపట్నం, సాక్షి: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం, ప్లాంట్ పరిరక్షణలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమవుతోందన్న విమర్శలు ఉధృతమవుతున్నాయి. కార్మిక సంఘాలు, కార్మికులు, ప్లాంట్ పరిరక్షణ కమిటీలతో పాటు వైఎస్సార్సీపీ సైతం రాజకీయంగానూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తోంది. ఈ క్రమంలో..నగరంలో వెలిసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ1గా, బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిని ఏ2గా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఏ3గా పేర్కొంటూ గురుద్వార జంక్షన్లో ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది జనజాగరణ సమితి. ప్లాంట్ను అమ్మేస్తున్న ఈ ముగ్గురు మోసగాళ్లను కఠినంగా శిక్షించాలని సింహాద్రి అప్పన్నను వేడుకుంటున్నట్లుగా ఆ ఫ్లెక్సీలో రాసి ఉం. దారిపోయే కొందరు బాటసారులు వాటిని ఫొటోలు తీస్తూ కపించారు. ఇక ఫ్లెక్సీపై సమాచారం అందుకున్న పోలీసులు.. వాటిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ముగ్గురు మోసగాళ్లు ‘‘కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుతుందని గట్టి నమ్మకంతో కార్మికులు, రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ 70% శాతం మూతపడేలా కావాలని ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కార్మికులను పొమ్మనలేక బలవంతంగా పొగ పెడుతున్నారు. పైగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే.. .. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ప్రజలకు సెంటిమెంట్ లేదు. అని అనవసరంగా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టవద్దని తిరుగులేని మెజార్టీ వల్ల వచ్చిన అహంకారంతో మాట్లాడారు. దీనితో కార్మికులు 1320 రోజుల నుండి చేస్తున్న పోరాటం గంగలో పోసినట్లయింది. 32 మంది ప్రాణ త్యాగాలు వృధా అయిపోయాయి. తెలుగోడి ఆత్మగౌరవం మంట కలిసిపోయింది. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్లు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు సింహాచలం అప్పన్న స్వామి నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వ నాయకులను కఠినంగా శిక్షించాలని కార్మికులు, రాష్ట్ర ప్రజలు వేడుకోవాలి. పవన్ హీరోగా చంద్రబాబు, పురందేశ్వరి సహాయ నటులుగా ముగ్గురు మోసగాళ్లు అనే కొత్త సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది’’ అని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదీ చదవండి: విశాఖ ఉక్కు భవితవ్యం ఏమిటి? -
వరద సాయంపై వదిన-మరిది.. తలోమాట!
అమరావతి, సాక్షి: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సాయం విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. తక్షణ సాయం కింద కేంద్రం మూడు వేల కోట్ల రూపాయలు ప్రకటించిందని ఓ ప్రచారం జరగ్గా.. కాసేపటికే అతి ఉత్తదని చంద్రబాబు ప్రకటనతో తేలిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి రూ.3,448 కోట్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని, తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు కేటాయిస్తున్నట్టు ఒక ప్రచారం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర బృందాలతో పాటు పర్యటించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఈ మేరకు ప్రకటన చేశారన్నది ఆ ప్రచారసారాంశం. అయితే..ఒకవైపు.. కేంద్రం ఆ సాయాన్ని విడుదల చేసిందంటూ తన ఎక్స్ ఖాతాలో ఏకంగా ఓ పోస్ట్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. త్వరగతిన సాయం విడుదల చేసినందుకుగానూ ఏపీ ప్రజల తరఫున నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారామె. మరోవైపు.. ఏపీ తెలంగాణకు తక్షణ సహాయం కింద ఎస్డీఆర్ఎఫ్ నుంచి 3,448 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నామని, ఈ నిధులలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుందని, తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని, వరద నష్టం పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారని శివరాజ్ సింగ్ పేరిట ఒక ప్రకటన విడుదలైంది. అయితే కాసేపటికే అది ఉత్తప్రచారం అని తేలింది.కేంద్రం ఇంకా సాయం ప్రకటించలేదు. అదంతా రూమర్ మాత్రమే. అసలు ఇంకా నష్టంపై నివేదికను కేంద్రానికి పంపనే లేదు. రేపు(శనివారం) ఆ రిపోర్టును పంపుతాం అని స్పష్టత ఇచ్చారు చంద్రబాబు. అధికారులపై మళ్లీ చిందులువరద బాధితులకు రేషన్ పంపిణీ విషయంలో సీఎం చంద్రబాబు.. మరోసారి అధికారులపై చిందులు తొక్కారు. ‘‘ఎక్కువ వాహనాలు పెట్టారు. మా వాళ్ళు పద్ధతి లేకుండా చేశారు.ప్యాకింగ్ కూడా సక్రమంగా చెయ్యలేదు. ఈరోజు రేషన్ పంపిణీ చేయలేకపోయాం అని యంత్రాంగంపై ఆక్రోశం ప్రదర్శించారు. ఇవాళ 80 వేలు కుటుంబాలకు ఇవ్వాలి అనుకున్నాం. ఈరోజు కేవలం 15 వేలు కుటుంబాలకే ఇచ్చాం. రేపు మరో 40 వేల కుటుంబాలకు అందించే ప్రయత్నం చేస్తాం. ఎల్లుండి నుండి సరుకులను రేషన్ షాపుల్లో మాత్రమే పంపిణీ చేస్తాం అని చంద్రబాబు వెల్లడించారు. -
బీజేపీ నేతలు షాక్ అయ్యేలా పార్టీ రాష్ట్రాధ్యక్షురాలు వ్యాఖ్యలు
-
బీజేపీ శాసనసభా పక్ష నేత ఎంపిక బాధ్యత అధిష్టానానికే..
సాక్షి, అమరావతి: బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిని ఎంపిక చేసే బాధ్యతను ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ అధిష్టానానికి అప్పగించారు. బీజేపీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలు మంగళవారం విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాసనసభా పక్ష నేత ఎంపికపై చర్చించారు. చివరకు శాసనసభా పక్ష నేత ఎంపికపై నిర్ణయం తీసుకునే అధికారం బీజేపీ అధిష్టానానికే అప్పగిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. -
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. ఢిల్లీలో కూర్చున్న ఈసీ పెద్దలు తమ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల ఫలితమే రెండు, మూడు రోజుల పాటు జరిగిన హింస అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి వచ్చిన తర్వాత పోలీసు, పరిపాలన వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వారు స్వతంత్రంగా కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కోరిన రీతిలో పక్షపాతంగా వ్యవహరించారు. కూటమి కోరిన అధికారులను కోరిన చోట అప్పాయింట్ చేసింది. వారు కూటమికి విధేయతతో వ్యవహరించి అభాసు పాలయ్యారు. అంతిమంగా సస్పెన్షన్లు, బదిలీలకు గురి కావల్సి వచ్చింది.దీపక్ మిశ్ర అనే రిటైర్డ్ అధికారిని అబ్జర్వర్గా నియమిస్తే, ఆయన టీడీపీకి సంబంధించినవారు ఇచ్చిన విందులో పాల్గొన్నారట. ఆ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎన్నికల సంఘానికి ఎంత సిగ్గుచేటైన విషయం. దీపక్ మిశ్ర ఎక్కడా గొడవలు జరగకుండా చూడాల్సింది పోయి తెలుగుదేశంకు అనుకూలంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారట. అలాగే సస్పెండైన ఒక పోలీసు ఉన్నతాదికారి టీడీపీ ఆఫీస్లో కూర్చుని ఆయా నియోజకవర్గాలలో పోలీసులను ప్రభావితం చేయడానికి కృషి చేశారట.ఇవన్ని వింటుంటే పెత్తందార్లుగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్లు ఎన్నికలలో గెలుపుకోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనుకాడలేదని అర్ధం అవుతుంది. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో విద్వంసం సృష్టించడం, అది కనిపించకుండా ఉండాలని సీసీ కెమెరాలు పగులకొట్టడం వంటి సన్నివేశాలు చూసిన తర్వాత పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఎలా ఉంటుంది? మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోన్ చేస్తేనే కనీసం సమాధానం ఇవ్వని పోలీసు అధికారులను విశ్వసించడం ఎలా? దీని ఫలితంగానే పల్నాడు ప్రాంతంలో బలహీనవర్గాల ఇళ్లపై దాడులు, అనేక మంది గుడులలో, ఇతరత్రా తలదాచుకకోవలసి వచ్చింది. ఆ మహిళలు రోదించిన తీరుచూస్తే ఎవరికైనా బాద కలుగుతుంది.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దానిని బూతద్దంలో చూపుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నించింది. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా యజమానులు ఫ్యాక్షనిస్టులుగా మారి ప్రతి ఘటనకు రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్సీపీకి అంటగడుతూ నీచమైన కధనాలు ఇస్తూ వచ్చారు. వారి అండ చూసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. పోలీసులను బెదిరించేవారు. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు రెచ్చగొట్టడంతో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం, పోలీసు వాహనాన్ని కూడా వారు దగ్దం చేయడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంత చేసిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్లు అప్పటి చిత్తూరు ఎస్పి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన పేరు రెడ్ బుక్లో రాసుకున్నామని, తాము అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత నీ సంగతి చూస్తామంటూ బెదిరించేవారు.ఇలా అనేక మంది అధికారులను తరచూ భయపెట్టే యత్నం చేసినా, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా ఈ అంశంపై తగు నిర్ణయాలు చేయలేదు. దాంతో టీడీపీ, జనసేన నేతలు చెలరేగిపోతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్లడంతో వాటికి పోటీగా ఏమి చెప్పినా, తమకు మద్దతు లబించదని భావించిన చంద్రబాబు, పవన్లు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు ఏదో ప్రమాదం వాటిల్లిందన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ష్ట్రంలో సైకో పాలన సాగుతోందని పిచ్చి-పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని యత్నించారు. పవన్ అయితే ఏకంగా ముప్పైవేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని, వలంటీర్లే దానికి బాధ్యులంటూ నీచమైన విమర్శలు కూడా చేశారు. నిప్పుకు వాయువు తోడైనట్లు, రామోజీరావు, రాధాకృష్ణలు ఉన్నవి, లేనివి కల్పించి గాలివార్తలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి యత్నించారు.ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడితే దానికి రాజకీయం పులిమి వీరు రాష్ట్రం అంతటా ప్రచారం చేసేవారు. వెంటనే చంద్రబాబో, లేక ఇతర టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి హడావుడి చేసే యత్నం చేసేవారు. ఈ రకంగా గత ఐదేళ్లుగా ఏపీ ఇమేజీని దెబ్బతీయడానికి వీరు గట్టి కృషి చేశారు. ఏదైనా ఘటన జరిగితే రెండువైపులా ఉన్న వాదనలు, వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వార్తలు ఇస్తే తప్పుకాదు. అలా కాకుండా టీడీపీ వారిని భుజాన వేసుకుని దారుణ కధనాలు ఇవ్వడం ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజల దృష్టిలో పరువు కోల్పోయాయి. అయినా ఎన్నికల సమయం వచ్చేసరికి వీరు మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వపరంగా, లేదా వైఎస్సార్సీపీ పరంగా ఏవైనా తప్పులు ఉంటే చెప్పవచ్చు. కాని.. వైఎస్సార్సీపీని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవన్నట్లుగా వీరు ప్రవర్తించారు.టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గెలుపు అవకాశాలు లేవన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ను తమ ట్రాప్లోకి తెచ్చుకుని తదుపరి బీజేపీని కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతున్నదన్నదానిపై అప్పుడే అంతా ఊహించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ ప్రబుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగాన్ని భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి, వీరు పన్నాగం పన్నారు. అందుకు తగ్గట్లుగానే బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఈ పని పురమాయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోడ్ అమలుకు వస్తుంది కనుక సహజంగానే ఈసీకే విశేషాధికారాలు ఉంటాయి. దానిని తమకు అడ్వాంటేజ్గా మార్చుకున్నారు.ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావల్సిన అదికారులను నియమించుకునే ప్రక్రియ ఆరంబించారు. పురందేశ్వరి ఏకంగా 22 మంది అధికారుల జాబితాను ఇచ్చి వారందరిని తొలగించి, తాము సూచించినవారిని నియమించాలని కోరడం సంచలనం అయింది. బహుశా దేశ చరిత్రలో ఇంతత ఘోరమైన లేఖ ఎవరూ రాసి ఉండరు. అలా ఉత్తరం రాసినందుకు సంబంధిత రాజకీయ నేతను మందలించవలసిన ఎన్నికల సంఘం ఆమె కోరిన చందంగానే అధికారులను బదిలీ చేయడం ఆరంభించింది. పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను, ఇతర చిన్న అధికారులను కూడా బదిలీ చేయించారు. చివరికి డీజీపీని కూడా వదలిపెట్టలేదు. సిఎస్ ను కూడా బదిలీ చేయాలని గట్టిగానే కోరారు కాని ఎందుకో ఆ ఒక్క బదిలీ ఆగింది.ఈ బదిలీ అయిన వారిలో ఎవరికి ఫలానా తప్పు చేస్తున్నట్లు ఎక్కడా ఈసీ తెలపలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదు. నేరుగా బీజేపీ నేతలు ఏమి చెబితే అదే చేశారన్న భావన ఏర్పడింది. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి గట్టిగా ఉండే అధికారులపై చెడరాశాయి. వారందరిని బదిలీ చేయాలని ఒకసారి, బదిలీ చేస్తున్నారని మరోసారి రాసేవారు. వారు రాయడం, టీడీపీ, బీజేపీలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరుక్షణమే ఈసీ స్పందించడం మామూలు అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎక్కడా పెద్దగా విమర్ధలు చేయలేదు. 2019లో కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరిపితేనే చంద్రబాబు రెచ్చిపోయి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి తగాదా ఆడారు.. ధర్నా చేశారు.. కాని జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. రాజకీయ విమర్శలు చేశారే తప్ప ఎక్కడా స్థాయిని తగ్గించుకోలేదు.టీడీపీ, బీజేపీలు తాము కోరినట్లుగానే అధికారులను నియమించుకుని పెత్తనం చేశారు. అయినా జగన్ ఎక్కడా అదికారులను ఎవరిని తప్పుపట్టలేదు. జనాన్ని నమ్ముకుని తన ప్రచారం తాను చేసుకున్నారు. పోలింగ్ నాడు బలహీనవర్గాలు, పేద వర్గాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. కొంత ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న పల్నాడు వంటి ప్రాంతాలలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ కూటమి నేతలు ప్రయత్నించారు. అందువల్లే వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. లేదా బాగా ఆలస్యంగా స్పందించారు. అయినా ఆ రోజు అంతా చాలావరకు ప్రశాంతంగా ముగిసింది. తదుపరి పరిస్థితిని సమీక్షించుకున్న టీడీపీ క్యాడర్ ఓటమి భయమో మరేదో కారణం కాని, ఒక్కసారిగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనుకున్నవారిపై దాడులు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రిచంద్రగిరి మొదలైన చోట్ల వీరు నానా రభస చేశారు.ఎన్నికల సంఘం పనికట్టుకుని ఎక్కడైతే అధికారులను మార్చిందో అక్కడే ఈ గొడవలు జరగడంతో కుట్ర ఏమిటో బోధపడింది. ప్రత్యేకించి కొన్ని గ్రామాలలో దాడులు అమానుషంగా ఉన్నాయి. ఆ గ్రామాలలో మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సన్నివేశాలు కనిపించాయి. వీటిని మాత్రం ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా కప్పిపుచ్చి వైఎస్సార్సీపీనే దాడులు చేసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకవేళ వైఎస్సార్సీపీ వారిది కూడా ఏదైనా తప్పు ఉంటే రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా వీరు వార్తలు కవర్ చేస్తూ తామూ ఫ్యాక్షనిస్టులమేనని రామోజీ, రాధాకృష్ణలు రుజువు చేసుకుంటున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా, ఇక రెండు రోజులలో జరుగుతాయనగా కూడా కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పలు చోట్ల తమకు కావల్సినవారిని కూటమి నియమింప చేసుకోగలిగింది. కొత్తగా వచ్చిన అధికారులకు అన్ని విషయాలపై అవగాహన తక్కువగా ఉంటటుంది. దానికి తోడు తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించడానికి సిద్దమై వచ్చినందున ఆయా ఘటనలపై సరిగా స్పందించలేదు. అందువల్లే పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. బూత్ స్వాధీనం వంటివి జరిగినా చూసి, చూడనట్లు పోయారట.నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధికారులను నియమించినా ఉపయోగం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అంటే కచ్చితంగా కూటమి పెత్తందార్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిల ఒత్తిడికి ఈసీ లొంగిందని అర్దం. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలో రచ్చ సృష్టించారు. అది మరీ ఘోరంగా ఉంది. అలాగే జెసి ప్రభాకరరెడ్డి ఇంటిలో కొందరు పోలీసులు గొడవ చేశారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఎక్కడ ఎవరు చేసినా ఖండించవలసిందే. చర్య తీసుకోవల్సిందే. తాడిపత్రిలో ఏ స్థాయికి గొడవలు వెళ్లాయంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేసే యత్నం వరకు. ఇది మంచిది కాదు. నిజంగానే ఈనాడు మీడియా రాసినట్లు టీడీపీ నేతలే ఘర్షణలలో దెబ్బతిని ఉన్నా, వైఎస్సార్సీపీవారు దాడులు చేశారన్న నిర్దిష్ట సమాచారం ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ పాటికి అక్కడకు వెళ్లి మరింత అగ్గి రాజేసేవారు. ఆయన ఎక్కడకు వెళ్లలేదు.పెత్తందార్ల కొమ్ము కాస్తున్న కూటమి నేతలు గాయపడ్డ పేదలను పలకరించడానికి ఎందుకు వెళతారు! ఇప్పుడు ఈసీ ఏపీ ఛీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి వివరణ కోరినా ఏమి ప్రయోజనం ఉంటుంది. చేసిందంతా చేసి, తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఈసీ ఇలా వ్యవహరిస్తున్నదన్న అనుమానం వస్తోంది. కేవలం ఎన్నికల సంఘం కొత్త అధికారులను నియమించిన చోటే ఈ ఘర్షణలు జరిగాయని, దీనికి ఈసీనే బాధ్యత వహించాలని ఈ అధికారులు వివరణ ఇచ్చి ఉండాలి. లేదా ఎన్నికల కమిషన్ తో ఎందుకు తలనొప్పిలే అనుకుంటే వారి వాదన ఏదో చెప్పి వచ్చి ఉండాలి. అందుకే పలువురు అధికారులపై కమిషన్ చర్చ తీసుకోక తప్పలేదు. ఏది ఏమైనా స్వతంత్రంగా ఉండవలసిన ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగడం, శాంతి భద్రతలకు వారి చర్యలే విఘాతం కల్గించడం వంటివి ఏ మాత్రం సమర్దనీయం కాదు. దీనివల్ల ఈసీ విశ్వసనీయతపై మచ్చ పడిందని చెప్పక తప్పదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
కూటమిలో కొత్త ట్విస్ట్.. ఏపీ బీజేపీలో ఓటమి భయం!
ఏపీ బీజేపీలో ఓటమి భయం పట్టుకుంది. పోలింగ్ ముందు ఒక లెక్క.. పోలింగ్ తర్వాత మరో లెక్కతో బీజేపీ అంచనాలు పూర్తిగా రివర్స్ అయిపోయాయి. టీడీపీ, జనసేన నుంచి సరైన సహకారం లేకపోవడం, మరోవైపు సొంత పార్టీ సీనియర్ నేతలు దూరంగా ఉండటంతో ఘోర ఓటమి తప్పదనే భావన ఏపీ బీజేపీలో కనిపిస్తోంది.మొత్తంగా కూటమిలో చేరి పూర్తిగా నష్టపోయామనే భావనలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కాషాయపార్టీ నేతలెవరూ మీడియా ముందుకు రాలేని పరిస్ధితి. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం నిశ్శబ్ధ వాతావరణం కనిపిస్తోంది. పోలింగ్ తర్వాత ఎందుకు బీజేపీ నేతలందరూ సైలెంట్ అయ్యారు.ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత వింత పరిస్ఙితి కనిపిస్తోంది. పోలింగ్ ముందు వరకు ఉన్న ఉత్సాహం.. ఆ తర్వాత బీజేపీ నేతలలో కనిపించటం లేదు. కూటమిలో చేరి పూర్తిగా తప్పు చేశామనే భావన కమలనాథుల్లో కనిపిస్తోంది. టీడీపీ, జనసేనతో కూటమిగా జత కట్టిన బీజేపీ ఆరు ఎంపీ స్ధానాలకు, పది అసెంబ్లీ స్ధానాలకు పోటీ చేసింది. వాస్తవానికి కూటమిలో చేరడాన్ని ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ల అంతా వ్యతిరేకించారు.రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కుమ్మక్కు రాజకీయాలతో రాజీ పడాల్సిన దుస్థితి బీజేపీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్ధితులలో కూటమిలో చేరిన తర్వాత సీట్లపై మొదట పెద్ద పంచాయితీనే నడిచింది. బీజేపీ పట్టున్న ఎనిమిది ఎంపీ స్ధానాలు, కనీసం 25 అసెంబ్లీ స్దానాలలో పోటీ చేయాలని సీనియర్లు ఒత్తిడి తెచ్చారు. అయితే చంద్రబాబుతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేసిన పురందేశ్వరి కేవలం ఆరు ఎంపీ, పది ఎమ్మెల్యే స్ధానాలతో సరిపెట్టింది. ఆ తర్వాత టిక్కెట్ల కేటాయింపులలో సీనియర్లకి ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ నేతలు ఢిల్లీ వరకు వెళ్లారు.ఇక విశాఖ ఎంపీ స్ధానం కోసం రాజ్యసభ సభ్యులు జీవీఎల్ తీవ్రంగా ప్రయత్నించారు. గత రెండేళ్లగా అధిష్టానం ఆదేశాలతో జీవీఎల్ విశాఖలోనే ఇల్లు కొనుక్కుని అక్కడే ఉంటూ పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో జీవీఎల్కి వెన్నుపోటు పొడుస్తూ తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కోసం పురందేశ్వరి విశాఖ సీటుని వదులుకున్నారు. ఇక విశాఖ దక్కకపోవడంతో కనీసం అనకాపల్లి అయినా దక్కుతుందని జీవీఎల్ భావించినా అక్కడా నిరాశే ఎదురైంది.ఇక, అనకాపల్లి సీటు కోసం ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్కు చుక్కెదురైంది. అలాగే ఏలూరు సీటు కోసం దశాబ్ధకాలంగా కష్టపడుతున్న తపనా చౌదరి ఎన్నో ఆశలు పెట్టుకుంటే కూటమి తరపున టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ బరిలోకి దిగారు. ఇక రాజమండ్రిలో పుట్టి నాలుగున్నర దశాబ్ధకాలంగా బీజేపీలో ఉన్న ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుని కాదని పురందేశ్వరి రాజమండ్రి నుంచి బరిలోకి దిగారు. అటు, హిందూపూర్ ఎంపీ లేదా కదిరి స్ధానం కోసం ప్రయత్నించిన విష్టు వర్ధన్ రెడ్డి వంటి నేతకు అవకాశాలు దక్కలేదు.ఇలా సొంత పార్టీని నమ్ముకుని దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న నేతలను కాదనుకుని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకి అవకాశం ఇవ్వడం కూడా బీజేపీలోనే అంతర్గత కుమ్ములాటలకి కారణమైంది. అనకాపల్లి ఎంపీ స్ధానాన్ని స్ధానిక నేతలకు కాకుండా టీడీపీ నుంచి గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన కడప జిల్లావాసి సీఎం రమేష్ను బరిలోకి దింపడం ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెంచిందని భావిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు కూడా అనకాపల్లి సీటు తమదేనని డబ్బాలు కొట్టుకున్న నేతలు పోలింగ్ ముగిసిన తర్వాత చడీచప్పుడూ లేకుండా గప్ చుప్ అయ్యారు. లెక్కలు వేసుకున్న తర్వాత సీఎం రమేష్ను బరిలోకి దింపి తప్పు చేశామని బీజేపీ నేతలు భావిస్తున్నారట.అసలు అనకాపల్లి సీటు కాకుండా విశాక సీటు తీసుకుని ఉంటే గెలుపుపై ధీమా ఉండేదని కూడా ఇపుడు గగ్గోలు పెడుతున్నారట. ఇక విజయవాడ వెస్ట్ నుంచి బ్యాంకులని బురిడీ కొట్టించిన సుజన్ చౌదరిని రంగంలోకి దింపడం ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ పంపేలా చేసిందంటున్నారు. ఇక్కడ సుజానా చౌదరి దింపడం వల్లే దెబ్బ పడిందని భావిస్తున్నారట.ఇక అనపర్తి, బద్వేలు లాంటి చోట్ల రాత్రికి రాత్రి టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడంపైనా కాషాయ పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేశారు. అనపర్తిలో మొదటగా మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజుకి కేటాయించారు. ఆ తర్వాత సీటుని అనపర్తి టీడీపీ ఇన్చార్జ్ నల్లమిల్లి రామకృష్ణరెడ్డిని రాత్రికి రాత్రి తన కారులోనే స్వయంగా పురందేశ్వరి విజయవాడ బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుని అప్పటికపుడు టిక్కెట్ ప్రకటించారు. కేవలం తన గెలుపుకోసమే పురందేశ్వరి ఈ విధంగా చేశారని బీజేపీ సీనియర్లు మండిపడ్డారు. ఇలా చాలా వరకు సీట్ల ఎంపికలో పురందేశ్వరి.. టీడీపీకి సహకరించారు.ఇక, అనపర్తి అభ్యర్ధిగా బరిలోకి దిగిన టీడీపీ నేత నల్లమిల్లి కనీసం బీజేపీ కండువా కప్పుకోవడానికి కూడా ఇష్టపడకుండా పలుసార్లు ప్రచారం చేయడం కూడా బీజేపీని అయోమయానికి గురిచేసింది. ఇదే సమయంలో కమలదల సీనియర్లు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ధువర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు ఎక్కడా ప్రచారంలో కనిపించలేదు. సీనియర్ నేతలంతా కూడా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొలేదని తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా, నడ్డా లాంటి అగ్రనేతలు ప్రచారం చేసినపుడు మాత్రం సభలలో కనిపించి సీనియర్లు మమా అనిపించారు. దీంతో, బీజేపీ పూర్తిగా ఆత్మ రక్షణలో పడింది. ఇలా వరుస తప్పిదాలతో అవకాశాలున్న చోట కూడా బీజేపీ విజయావకాశాలను జార విడుచుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, కొన్ని స్థానాల్లో బీజేసీకి క్రాస్ ఓటింగ్ భయం కూడా పట్టుకుంది.దీనికి తోడు బీజేపీ పోటీ చేసిన చోట టీడీపీ, జనసేన ఓటు పూర్తిగా బదిలీ కాకపోవడం కూడా కొంపముంచిందంటున్నారు. తమకు టికెట్ ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో, ఎన్నికలపై కమలనాథులు ఎవరూ మనస్పూర్తిగా పనిచేయలేదు. అంతేకాకుండా చంద్రబాబు అబద్దపు అలవుకాని హామీలతో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా కొంత కొంప ముంచిందంటున్నారు. ఈ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు ప్రచారం చేసినా ఓటర్లని ఆకట్టుకోలేకపోయామంటున్నారు. ఆఖరికి మేనిఫెస్టో విడుదల సమయంలో చంద్రబాబు ఇస్తున్న మేనిఫెస్టోని పట్టుకోవడానికి బీజేపీ ఇన్చార్జ్ ఇష్టపడలేదు.ఇదిలాఉండగా.. ఎన్నికల ప్రచార సమయంలో అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం ఎంపీ స్ధానాలతో పాటు మరో మూడు, నాలుగు అసెంబ్లీ స్ధానాలు తమకు గ్యారంటీ అని భావించినా పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం తగిన అంచనాలకు రాలేకపోతున్నారు. అధికార పార్టీపై ఆశించిన స్ధాయిలో వ్యతిరేకత కనిపించకపోవడం, మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడంతో బీజేపీని ఓటమి భయం వెంటాడుతోంది. పోలింగ్ ముగిసి లెక్కలు వేసుకున్న తర్వాత కనీసం ఒక్క సీటు కూడా రాదేమోననే ఆందోళన కాషాయ పార్టీ నేతలలో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఒక్క నాయకుడు కూడా మీడియా ముందుకు వచ్చి తాము గెలుస్తామని చెప్పలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. -
May 7th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu09:00 PM, May 7th, 2024పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన వర్మ వర్గీయులుమీరు నిలబడితే మీకు వేస్తాం కానీ పవన్కు మాత్రం ఓటేయమన్న వర్మ వర్గీయులుపిఠాపురం కూటమిలో కుంపట్లుటీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు, పవన్ వర్గానికి మధ్య విభేదాలు06:20 PM, May 7th, 2024గాజువాక రోడ్షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి04:51 PM, May 7th, 2024తాడేపల్లి :మీ బిడ్డ జగన్ బటన్ నొక్కిన సొమ్ములు అక్కచెల్లెమ్మలకి అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ అడ్డుకుంటున్నారుఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా పథకాల డబ్బులు ఇచ్చిన జగన్ని చివర్లో వీళ్లు కట్టడి చేస్తుంటే నా అక్కచెల్లెమ్మలు ఊరుకుంటారా.?ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకి బుద్ధి చెప్తారు.మీ బిడ్డ జూన్ 4న అధికారంలోకి వచ్చిన వారంలోనే అన్ని పథకాలకి డబ్బులు క్లియర్ చేస్తాడు. - సీఎం వైఎస్ జగన్04:10 PM, May 7th, 2024కాకినాడ:సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య: కురసాల కన్నబాబుఐదేళ్ళుగా క్రమం తప్పకుండా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను చివరి విడతలో ఆపేస్తే మిగిలిన నాలుగేళ్ళ ప్రభావం జగన్పై ఉందని చంద్రబాబు అనుకుంటున్నాడా?పేదలపై కక్ష సాధించడం చంద్రబాబుకు అలవాటైపోయిందిప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అంటే కోర్టులకు వెళ్తాడుపేదలకు ఇళ్ళ స్ధలాలు ఇస్తే కోర్టుకు వెళ్తాడుచంద్రబాబు మార్కు పథకం ఏమీ లేదుపెత్తందార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తరపున నిలబడతాడుఏదోలా గెలవలన్న ఒత్తిడితో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నాడుఅధికారులను బదిలీ చేయిస్తున్నాడు.. సంక్షేమ పధకాల నిధుల పంపిణీని అడ్డుకుంటున్నాడుదీంతో చంద్రబాబును చూసి జనం ఒక బలహీనత అని అనుకుంటున్నారుప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ జరిగితే నాడు-నేడు ద్వారా ఓటర్లకు జగన్ గుర్తోస్తాడన్న స్ధాయికి చంద్రబాబు వచ్చేశాడు 03:56 PM, May 7th, 2024తిరుపతి: మమ్మల్ని తిట్టేందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతికి వస్తున్నారు: టీటీడీ చైర్మన్ భూమనఈ రోజు సాయంత్రం నాలుగ్గాళ్ల మండపం వద్ద బూతుల పంచాంగం వినిపించ బోతున్నారుఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి మాకు అధికారాన్ని కట్టబెట్టనున్నాయిటీటీడీ ఉద్యోగస్తులకు జగనన్న నా చేత చేయించిన మేళ్లు పట్ల అంతా సంతోషంగా ఉన్నారుదార్శనికుడు భూమన అభినయ్ తిరుపతిని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడు అనే నమ్మకం తిరుపతి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందిఅందరూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి, భూమన అభినయ్, గురుమూర్తిని గెలిపించాలని స్పష్టమైన అభిప్రాయం తో ఉన్నారుకానీ, కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మమ్మల్ని తిట్టడానికే సమయం సరిపోతోందిపవన్ కల్యాణ్కి ముప్పై కోట్ల రూపాయల డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నాడుఇలాంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతికి ఎలా మంచి చేస్తాడోఆరణి శ్రీనివాసులు గత కొంత కాలంగా మమ్మల్ని బూతులు తిట్టే పనిలో ఉన్నాడుఇప్పుడు తన కంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాగా తిడుతారని తిరుపతికి పిలిపిస్తున్నాడు శ్రీనివాసులు02:49 PM, May 7th, 2024విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గంలో ఆగని బోండా ఉమా కుమారుల అరాచకాలువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార ఆటో వాహనాన్ని అడ్డుకున్న బోండా ఉమా పెద్ద కుమారుడుసింగ్నగర్, నందమూరి నగర్లలో ప్రచార ఆటోలకు అడ్డంగా కారు పెట్టిన బోండా సిద్ధార్థ, బోండా ఉమా సోదరుడు బోండా శ్రీనుఆటోలో పెన్డ్రైవ్ను లాక్కున్న బోండా సిద్ధార్థ, శ్రీనువిషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులువైఎస్సార్సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగిన బోండా అనుచరులుఘటనా స్థలికి చేరుకున్న పోలీసులుఅజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు02:02 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం01:54 PM, May 7th, 2024ప్రధాని మోదీకి మంత్రి బొత్స కౌంటర్బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుంది: మంత్రి బొత్స కేంద్రంలో మా పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలి: మంత్రి బొత్సమోదీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు: మంత్రి బొత్సరైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు: మంత్రి బొత్సటీడీపీ, జనసేన, బీజేపీ తోడు దొంగలు: మంత్రి బొత్సఒకడు తానా అంటే ఇంకొకడు తందనా అంటున్నారు: మంత్రి బొత్సమోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదు.. అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోయారు: మంత్రి బొత్సఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి.. దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదు: మంత్రి బొత్సనా రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సమోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారు: మంత్రి బొత్సమోదీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సరాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపాం: మంత్రి బొత్స01:32 PM, May 7th, 2024కూటమిది దుర్మార్గపు ఆలోచన: ఏపీ మంత్రి బొత్స2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చింది మేము అడ్డుకోలేదుకూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలిటీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయిఎన్నికలు అయిన వెంటనే.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయికూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్తారుచంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయిఒక వేలు నువ్వు చూపిస్తే.. మిగిలిన వేళ్ళు నిన్ను చూపిస్తాయని మర్చిపోవద్దు బాబుబాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారుచంద్రబాబుది మనిషి పుట్టుకేనా..?చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉందిఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదుఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగనించాలిరైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంధక రైతులు నష్టపోతే బాద్యులు ఎవరు..?రీయంబర్స్ మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాద్యులు ఎవరు?వీటన్నింటికి కూటమే బాధ్యత వహించాలిపింఛను లబ్ధిదారులు కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఓపిక పట్టండి15 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవుభవిష్యత్తులో హక్కుగా పథకాలు అందిస్తాంచంద్రబాబు ఏం చేసాడని ఉద్యోగస్తులు టీడీపీకి ఓటేస్తారు..బాబు ఉద్యోగస్తులను మోసం చేశారుఉద్యోగస్తులు ఎవరి పక్షాన ఉన్నారో జూన్ 4న తెలుస్తుంది 01:11 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాం.హోం ఓటింగ్ కు 28,000 మంది దరఖాస్తు చేశారు.అత్యవసర సర్వీసులు కింద 31,000 మందికి అవకాశం ఇచ్చాంపోలీసులు 40,000,ఇతరులు కలిపి మొత్తం 4,30,000 మంది ఉన్నారు.3,03,000 మంది ఇప్పటివరకూ ఓటు వేశారుపలు కారణాల తో ఓటు వేయలేని వారి కోసం ఈ రోజు,రేపు మరో అవకాశం ఇచ్చాంఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారి సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవచ్చుపోస్టల్ బ్యాలెట్ వేసే వారికి నగదు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందిఉద్యోగులు నగదు తీసుకోవడం చాలా దారుణంపశ్చిమ గోదావరి లో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేశాం01:08 PM, May 7th, 2024ఎన్నికలప్పుడే బాబుకు కాపులు గుర్తొస్తారు: కాపు నేత అడపా శేషుడీబీటీ ద్వారా ఇచ్చే నిధులను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పథకాలు నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు.ఎన్నికల కమిషన్ చంద్ర బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోందికల్లబొల్లి కబుర్లు చెప్పే చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని తిరుగుతున్నాడు.పేదలకు పథకాలు అందడం టీడీపీకి ఇష్టం లేదుపథకాలు ఇళ్లకు చేరకుండా ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెస్తున్నారు.ఉన్నత వర్గాలకు పవన్ కళ్యాణ్, చంద్ర బాబు దోచిపెట్టడానికి మళ్ళీ సిద్ధం అయ్యారు.పవన్ కల్యాణ్ చివరికి చంద్రబాబు రాజకీయ క్రీనిడలో బలిపశువు అయ్యారు.కాపులు ఎదగడం పవన్ కల్యాణ్ , చంద్రబాబులకు ఇష్టం లేదు.కాపుల్లో ముద్రగడ, వంగవీటి మోహనరంగా కుటుంబాన్ని నాశనం వ్యక్తి చంద్రబాబు.ఒకవైపు వంగవీటి రాధని, మరోవైపు పవన్ను అడ్డుపెట్టుకుని కాపులను మోసం చేస్తున్నారు.ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులు గుర్తుకు వస్తారుపేదలకు సెంట్ భూమి ఇవ్వని చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి మాట్లాడే అర్హత లేదు.01:04 PM, May 7th, 2024ఈసీ ఎవరి కోసం పని చేస్తున్నట్లు?: MLC లేళ్ల అప్పిరెడ్డిఏపీలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందిఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారుఇంకొకపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారుఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు?అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుందిఅదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పిందికానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోందిఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెళ్ళకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారుచంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారువాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారుచంద్రబాబు ట్రాప్ లో పడవద్దని ఈసీకి హితవు పలుకుతున్నాంల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్ నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?12:48 PM, May 7th, 2024ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ షాక్టీడీపీ వీడి వైస్సార్సీపీలో చేరిన 50 మంది టీడీపీ కార్యకర్తలుపార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్12:43 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• క్రమం తప్పకుండా ఇన్ని రోజులు పథకాలిచ్చిన జగన్కు ఇప్పుడే ఇబ్బందులు..• మీ బిడ్డ జగన్ను ఇబ్బందులు పెడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా?• ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు చేస్తున్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పండి..• వీళ్లు ఎవ్వరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు..• జూన్ 4న అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో ఈ బటన్లన్నీ క్లియర్ చేస్తాం..12:36 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• చంద్రబాబు ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారు..• జగన్ను బటన్లు నొక్కిన పథకాల సొమ్మును ప్రజలకు అందకుండా చేస్తున్నారు..• జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసేలా ప్రజాస్వామ్యం దిగజారిపోయింది..• ఆన్గోయింగ్ స్కీమ్స్ కు మాత్రమే జగన్ బటన్లు నొక్కాడు.. అవేమీ కొత్తవి కాదు..• అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఈ పథకాలకు ఆమోదం కూడా తెలిపారు..• జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితిరాజానగరంలో సీఎం జగన్ పూర్తి ప్రసంగం కోసం క్లిక్ చేయండి 12:28 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• 2019లో బాబుపై ప్రతీకారంగా ప్రజలంతా సైకిల్ను ముక్కలుగా విరిచి పక్కకు పడేశారు• ఆ తుప్పు పట్టిన సైకిల్కు రిపేర్లు చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు• రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్లారు.. ఫలితం లేదు• దత్తపుత్రుడి సైకిల్ క్యారేజ్పై మాత్రమే కూర్చుంటా.. టీ గ్లాస్ పట్టుకుంటా అన్నాడు• ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీ పంపించాడు.. అక్కడి మెకానిక్స్ను ఇక్కడికి దింపారు• ఢిల్లీ మెకానిక్స్ అంతా ఏపీకి వచ్చి తుప్పుపట్టిన సైకిల్ చూశారు• సైకిల్కు హ్యాండిల్, సీటు, పెడల్స్, చక్రాలు లేదని ఢిల్లీ మెకానిక్స్ గుర్తించారు• ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగుచేస్తామని ఢిల్తీ మెకానిక్స్ అడిగారు• చంద్రబాబు పిచ్చి చూపులు చూసి బెల్ ఒక్కటే మిగిలిందని కొట్టడం మొదలు పెట్టాడు• చంద్రబాబు కొడుతున్న ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో 11:49 AM, May 7th, 2024బోండా ఉమా కొడుకి దౌర్జన్యంYSRCP ఎస్సీ మహిళా కార్యకర్తల పై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా కుమారుడు దాడి ప్రచారం చేస్తున్న వైస్సార్సీపీ మహిళా కార్యకర్తలను దుర్భాషలాడిన బోండా కుమారుడు రవితేజ.నున్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుబాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ,ఎమ్మెల్సీ రుహుల్లాతన ఓటమి ఖాయమని బొండా ఉమా తెలుసుకున్నాడు: వెలంపల్లి శ్రీనివాసరావుగెలుపు కోసం అరాచకాలకు పాల్పడుతున్న బోండా వర్గీయులుప్రజాభిమానం కోల్పోవడంతో గుండాగిరిని నమ్ముకుంటున్న టీడీపీసెంట్రల్ నియోజకవర్గంలో వైసిపి పై టీడీపీ చేసిన రెండో దాడిటీడీపీని చీదరించుకుంటున్న ఓటర్లువైస్సార్సీపీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ.దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు 11:37 AM, May 7th, 2024జననేత కోసం జనంఎన్నికల ప్రచారంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండకు చేరుకున్న సీఎం జగన్సీఎం జగన్ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కార్యకర్తలుమరి కొద్దిసేపట్లో సభ స్థలానికి చేరుకున్న సీఎం జగన్హెలిపాడ్ నుండి సభాస్తలికి మధ్య కిలోమీటర్ రోడ్డు షోసీఎం జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి బారులు తీరిన అభిమానులు11:11 AM, May 7th, 2024పచ్చ కుట్రలు! ఏపీ కోర్టులో పిటిషన్అమల్లో డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులువిద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై కోర్టుకు ఎక్కిన విద్యార్థులు, రైతులుచేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యుల పిటిషన్లంచ్ మోషన్ కింద విచారించనున్న ఏపీ హైకోర్టుచంద్రబాబే ఇలా చేయించాడని మండిపడుతున్న లబ్ధిదారులు11:02 AM, May 7th, 2024షర్మిలపై కేసు నమోదుఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పై కేసు నమోదైంది. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసు ప్రస్తావన కేసు నమోదు చేసిన వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల షర్మిలను ఆదేశించిన కడప కోర్టు10:32 AM, May 7th, 2024నంద్యాలలో టీడీపీ శ్రేణుల బరితెగింపుబనగానపల్లె పట్టణంలో బరితెగించిన టీడీపీ నాయకులువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార రథం తిరగొద్దు అంటూ టీడీపీ నాయకులు బెదిరింపులు బనగానపల్లె పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల మీద టీడీపీ శ్రేణుల జులుంవైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సతీమణి కాటసాని జయమ్మ, కోడలు మేధా శ్రీ రెడ్డిఅదే సమయంలో కూరగాయల మార్కెట్ లో ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డివైఎస్సార్సీపీ ప్రచార రథాలు ఇక్కడ తిరగొద్దంటూ గొడవగాయపడ్డ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలింపు10:29 AM, May 7th, 2024మరోసారి పేదల గొంతు నొక్కిన చంద్రబాబు!ఈసీకి ఫిర్యాదులు చేసిన చంద్రబాబు.ఇప్పటివరకూ కొనసాగుతున్న సంక్షేమ పధకాలైన వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్లకు ఈసీ బ్రేక్మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్ర.పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా చంద్రబాబుకి ఎంత కడుపుమంటో చూడండి!పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదలకి ఇప్పుడు అందుతున్న ఏ సంక్షేమ పథకం కూడా అందదు!పేదవాళ్లంటే నీకు ఎందుకు అంత కడుపుమంట చంద్రబాబూ?10:19 AM, May 7th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. TDPకి ఏపీ బీజేపీ షాక్ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఏపీ బీజేపీ!ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై బీజేపీ హాట్ కామెంట్స్దేశంలో భూహక్కుల పరిరక్షణకోసం నీతి అయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కు తప్పుడు భాష్యం చెప్పడం ద్వారా సాధించేమీ లేదుఎన్నికల వేళ ఇలాంటివి సృష్టించడం వల్ల కూటమికి ప్రయోజనం కంటే నష్టమే జరుగుతుందని విజ్ణులు గుర్తించాలికూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టం అమలు చేయాల్సి ఉంటుందిఎక్స్ లో ట్వీట్ చేసిన బీజేపీ సీనియర్ నేత లక్ష్మిపతిరాజు10:00 AM, May 7th, 2024మొన్న వృద్ధుల కడుపు.. ఇవాళ రైతుల కడుపు కొట్టిన చంద్రబాబుచంద్రబాబు మొన్న వృద్ధుల కడుపు కొట్టాడు.. ఇప్పుడు రైతుల కడుపు కొట్టాడు..రైతుల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ఫీజు రియంబర్స్ రాకుండా అడ్డుకుని విద్యార్థులను రోడ్డున పడేశాడు..ఇంటికొచ్చే పింఛను చంద్రబాబు అడ్డుకున్నారు.. చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు..కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి 420.. అయన చేయని అక్రమాలు లేవు..ప్రభుత్వ భూముల కబ్జా దగ్గర నుంచి.. బ్లాక్ మెయిలింగ్ దాకా ఆయన సిద్ధహస్తుడుతెలుగుదేశం పార్టీ కుట్రలపై కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫైర్9:49 AM, May 7th, 2024ఏపీలో ఈసీ పని తీరుపై వైస్సార్సీపీ ఆగ్రహంకొనసాగుతున్న పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణలెఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా నిధుల విడుదలకు నోఈసీ అనుమతి ఇవ్వకపోవడం ఏంటి?: YSRCPతెలంగాణలో సబ్సిడీ ఇన్ఫుట్కు అనుమతి ఈసీ ఎలా ఇచ్చింది అంటూ ప్రశ్నఏపీలో మాత్రమే ఈసీ ఎందుకు వివక్ష చూపుతోంది9:39 AM, May 7th, 2024అన్నమయ్య రాజంపేటలో టీడీపీకి ఎదురుదెబ్బఅన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ...టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన వంద కుటుంబాలుతెలుగు తమ్ముళ్లకు YSRCP కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి అకేపాటి అమరనాథ్ రెడ్డిజగనన్న అందిస్తున్న జనరంజక పాలన మెచ్చి వైఎస్సార్సీపీలో చేరామన్న స్థానికులు9:23 AM, May 7th, 2024డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ నేతపెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ వద్ద నగదుతో దొరికిన టీడీపీ నేతటీడీపీ నేత దంతులూరి వెంకట దుర్గ ప్రశాంత్ వర్మ నేతృత్వంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రధాని మోదీ సభకు జనాలను తరలించిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు!జనాలకు నగదు పంపిణీ చేయడానికే తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులుతనిఖీల్లో వర్మ వద్ద లభించిన రూ.10 లక్షలకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో సీజ్ చేసి పెందుర్తి పోలీసులకు అప్పగింత8:50 AM, May 7th, 2024జనంలోకి జగన్ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినేడు మూడు జిల్లాల్లో ప్రచార భేరీరాజమండ్రి రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ జంక్షన్లో ప్రచారంమధ్యాహ్నం శ్రీకాకుళం ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ప్రచారంవిశాఖపట్నం లోక్సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గం గాజువాక సెంటర్లో ప్రచారం8:23 AM, May 7th, 2024నేడు పవన్ ప్రచారం ఇలా..ప్రకాశం దర్శిలో పవన్ కల్యాణ్ ప్రచారంసాయంత్రం తిరుపతిలో చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్న పవన్8:01 AM, May 7th, 2024హవ్వా.. ఇదేంది బాబూ!తీవ్రరూపం దాల్చిన చంద్రబాబు బూతు పురాణంపూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న చంద్రబాబుతనను ప్రజలు నమ్మట్లేదని ప్రచారంలో బూతుల పర్వం అందుకున్న టీడీపీ అధినేతసీఎం జగన్ ను కొట్టండి అనే దగ్గర నుంచి.. ఇప్పుడు చంపండి, నరకండి అనే స్థాయికి చేరిన చంద్రబాబుఓటమి భయంతో చంద్రబాబుకు మతి చెడిందన్న అనుమానంలో ప్రజలుబాబు బూతు పురాణంపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైస్సార్సీపీచంద్రబాబుపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఎన్నికల కమిషన్7:25 AM, May 7th, 2024తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్.. కీలక ఆదేశాలుసోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీమహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలినిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక. 6:59 AM, May 7th, 2024చిలకటూరిపేట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. ఈసీ సీరియస్ చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు6:45 AM, May 7th, 2024చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహంఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు6:37 AM, May 7th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!6:30 AM, May 7th, 2024అబద్దం.. వాస్తవంఎన్నికల వేళ కూటమి కుట్రలుఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలువాస్తవాలతో వివరించే యత్నం వీడియో పోస్ట్ చేసిన వైస్సార్సీపీమన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥#FactCheck#ProgressiveAP#YSJaganDevelopsAP #DevelopmentInAP pic.twitter.com/G2KbNXK9Pl— YSR Congress Party (@YSRCParty) May 6, 2024 -
చిన్నమ్మకు పెద్ద ఒణుకు!’
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికల్లో అనపర్తి అసెంబ్లీ సెంటిమెంట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి ఆందోళన రేకెత్తిస్తోంది. బీజేపీ తరఫున ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆమెను ఓటమి భయం వెంటాడుతోంది. ఇందుకు గతంలో జరిగిన ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పే కారణం. అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి ఓటేయ్యాలని భావిస్తే.. ఏకమొత్తంగా వేసేసి ఆ పార్టీకి భారీ మెజార్టీ అందిస్తారన్న పేరు ఉంది. అనపర్తిలో 2.22 లక్షల మంది ఓటర్లున్నారు. ఏ పార్టీకి మొగ్గుచూపినా 50 వేలకు పైగా మెజార్టీ ఇచ్చేస్తారు. ఇందుకు గత ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2009వ సంవత్సరంలో రాజమహేంద్రవరం లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ పోటీ చేశారు.ఆయనకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో స్పష్టమైన మెజార్టీ దక్కింది. కేవలం అనపర్తి నియోజకవర్గం నుంచి మాత్రం భంగపాటు ఎదురైంది. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో అప్పటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్కుమార్కు ఒక్క అనపర్తి నియోజకవర్గం నుంచే 60 వేల ఓట్ల మెజార్టీ లభించింది. అన్ని నియోజకవర్గాలు కలిపి 50 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్న టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ అనపర్తి దెబ్బకు 10 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న మార్గాని భరత్రామ్కు 2091 ఎన్నికల్లో 1,21,634 మెజార్టీ రాగా అందులో 62,000 ఓట్ల మెజార్టీ ఒక్క అనపర్తి నియోజకవర్గం నుంచే రావడం విశేషం. ఇలా ప్రతి ఎంపీ గెలుపులో అనపర్తి నియోజకవర్గం కీలక భూమిక పోషిస్తోంది. ప్రస్తుతం అనపర్తిలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ప్రజలు వైఎస్సార్ సీపీ వైపు ఉన్నారు. ఈ పరిణామం ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ చర్చనీయాంశంగా మారింది. అనపర్తిపై బీజేపీ దృష్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానంలోనైనా పోటీ చేయాలన్నది బీజేపీ అధిష్టానం ఆలోచన. అందులో భాగంగానే తొలుత అనపర్తి నుంచి రంగంలోకి దింపాలని భావించారు. ఆ నియోజకవర్గంలో బీజేపీకి తగిన అభ్యర్థి లేకపోవడంతో పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును బరిలోకి దింపాలన్న ఆలోచన చేసింది. ఇందుకు ససేమిరా అన్న సోము తనకు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్లో ఏ స్థానం ఇచ్చినా ఫర్వాలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు టీడీపీ అధినేత నిరాకరించినట్టు సమాచారం. దీంతో పునరాలోచనలో పడ్డ బీజేపీ అనపర్తిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతను వెతికేపనిలో పడింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బెంగళూరుకు చెందిన ఓ వ్యాపార వేత్తను పోటీ చేయించాలని భావించింది. సదరు వ్యాపార వేత్త వద్దకు ప్రతిపాదన తీసుకెళ్లినట్లు తెలిసింది. అయన సైతం అనపర్తిలో పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజును ఎంపిక చేశారు. ఇక్కడే అసలు సమస్య ఎదురైంది. రంగంలోకి దిగిన పురందేశ్వరి, చంద్రబాబు అనపర్తి ఆందోళలను ఆసరాగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి రంగంలోకి దిగారు. తమ స్వప్రయోజనాలే లక్ష్యంగా సొంత పార్టీ నేతను కాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి సీటు కట్టబెట్టేందుకు పురందేశ్వరి పావులు కదిపారు. పార్టీ నేతలు విభేదిస్తున్నా పట్టించుకోని పురందేశ్వరి నల్లమిల్లిని బీజీపీలోకి చేర్చుకున్నారు. వెంటనే ఆ పార్టీ అభ్యరి్థగా ఎన్నికల బరిలోకి దింపారు. ఈ పరిణామాలు గమనిస్తున్న బీజేపీ, టీడీపీ శ్రేణులు రాజకీయ విలువలను మంట పెట్టారంటూ ఇద్దరు నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. 2009 సంఘటన పునరావృతం అవుతుందా? అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీజేపీకి క్యాడర్ లేదు. ప్రస్తుతం ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డికే పట్టం కట్టాలని భావిస్తున్నారు. దీనికితోడు అనసర్తి సీటు విషయమై కొన్ని రోజులుగా టీడీపీలో గందరగోళం నెలకొనడం, నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్టను తాకట్టు పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అభ్యరి్థగా రంగంలోకి దిగుతున్న నల్లమిల్లికి ఓటమి తప్పదని, ఆ ప్రభావం పార్లమెంట్ అభ్యర్థి అయిన తనపై పడుతుందన్న భయం పురందేశ్వరిని వెంటాడుతోంది. -
పురందేశ్వరికి కొత్త ట్విస్ట్.. రూట్ మార్చిన జీవీఎల్!
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలో కొత్త ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ దక్కని కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమకు టికెట్ దక్కించుకునేందుకు వీలున్న మార్గాలన్నింటినీ వెతుకుతూ పార్టీలకు షాకిస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్లోకి బీజేపీ ఎంపీ, సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు కూడా చేరారు. కాగా, విశాఖ పార్లమెంట్ స్థానం విషయంలో జీవీఎల్ పట్టువిడవటం లేదు. ఎలాగైనా విశాఖ నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే, ఇప్పటికే విశాఖ సీటును టీడీపీ నేత భరత్కు ఇచ్చినప్పటికీ జీవీఎల్ మాత్రం ఇంకా ఆశలు వదులుకోలేదు. ఈ క్రమంలో తనకే టికెట్ దక్కేలా లాబీయింగ్కు దిగారు. తాజాగా, ఉత్తరాది నేతలో జీవీఎల్ మంతనాలు ప్రారంభించారు. అలాగే, ఉత్తరాది వ్యాపారులతో కూడా జీవీఎల్ సమావేశమయ్యారు. జీవీఎల్.. రూట్ మార్చి ఉత్తరాది నేతలతో చర్చించి బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. విశాఖ సీటు తనకే దక్కేలా వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు.. జీవీఎల్కు మద్దతుగా జన జాగరణ సమితి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో జీవీఎల్కు మద్దతుగా బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డాను కూడా కలవడంతో విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రచారంలో భాగంగా జీవీఎల్ షాకిలిస్తున్నారు. టీడీపీ నేత భరత్ ప్రచారానికి జీవీఎల్ దూరంగా ఉంటున్నారనే చర్చ నడుస్తోంది. టీడీపీ కార్యక్రమాలకు కూడా జీవీఎల్ వెళ్లడం లేదు. అంతేకాకుండా పురంధేశ్వరి, చంద్రబాబు తీరుపై జీవీఎల్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. -
బీజేపీని బలోపేతం చేయమంటే.. నిండా ముంచారు!
కప్పుకునేది కాషాయం కండువా. చేసేది పసుపు రాజకీయం. ఇదీ ఏపీ బిజెపి చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహారశైలి. సంక్షోభంలో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీని బతికించుకోడానికి.. చంద్రబాబుకు మద్దతుగా ఉండేందుకు పురందేశ్వరి పడని పాట్లు లేవు. ఏపీలో బిజెపిని బలోపేతం చేయవమ్మా అని అధ్యక్ష పదవి కట్టబెడితే.. బిజెపిని నిండా ముంచి మరిది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం ఎందాకైనా వెళ్తానంటున్నారు పురందేశ్వరి. టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడవాలని డిసైడ్ అయినపుడు పురందేశ్వరి దంపతులే మంచి కత్తి ఒకటి చంద్రబాబుకు కానుకగా ఇచ్చారని అప్పట్లో వైస్రాయ్ కోళ్లు ఆగ్రహంగా కూశాయి. వైస్రాయ్ ఎపిసోడ్లో.. తన తండ్రిని ముఖ్యమంత్రి పీఠం నుండి నిర్దాక్షిణ్యంగా దించేసిన కుట్రలో ఎన్టీయార్ తనయ దగ్గుబాటి పురందేశ్వరి.. ఆమె భర్త వెంకటేశ్వరరావులు భాగస్వాములన్నది బహిరంగ రహస్యం. వెన్నుపోటులో తనకు అండగా ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సిఎం పదవి ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని అంటారు. తీరా వెన్నుపోటు పొడిచేసి కత్తికంటిన నెత్తుటిని తుడిచేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తర్వాత దగ్గుబాటి విషయాన్ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఇవాళో రేపో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని దగ్గుబాటి కొద్ది రోజులు వెయిట్ చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు లాంటిదని దాని వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు మనసా వాచా కర్మేణా నమ్మడం వల్ల వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సిఎం పదవి రాలేదు. అప్పటికి కానీ తాము మోసపోయామని దగ్గుబాటి దంపతులు గ్రహించలేకపోయారు. తెలిసిన తర్వాత ఉక్రోషంతో టిడిపి నుండి బయటకు వచ్చి చంద్రబాబుపై కారాలూ మిరియాలను మిక్సీలో వేసి రుబ్బారు. కొంతకాలం బిజెపిలో మరి కొంతకాలం కాంగ్రెస్ లో కాలక్షేపం చేసిన వెంకటేశ్వరరావు ఖాళీ సమయంలో ఓ ఆత్మకథ రాసి అందులో చంద్రబాబును నిర్మా వాషింగ్ పౌడర్ తో ఉతికి ఆరేశారు. ఆ కోపం చాలా ఏళ్ల పాటు చంద్రబాబులో ఉండిపోయింది. అందుకే 2014లో టిడిపి-బిజెపిలు పొత్తు పెట్టుకున్నా.. రాజంపేట నుండి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన పురందేశ్వరిని దగ్గరుండి మరీ ఓడించారు చంద్రబాబు.ఎన్నికల ఫలితాల రోజున పురందేశ్వరి ఓడారని తెలిసిన తర్వాతనే చంద్రబాబు సంతృప్తిగా నవ్వారని టిడిపి వర్గాలంటాయి. రెండు దశాబ్దాలకు పైగా నారా-దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం అలానే కొనసాగింది. 2019 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం చెందడం ఆ తర్వాత వరుసగా అన్ని స్థానిక ఎన్నికల్లోనూ టిడిపి అడ్రస్ గల్లంతు కావడం జరిగిపోయాయి. 2024 ఎన్నికల్లోనూ టిడిపి లేచి నిలబడే పరిస్థితి లేదని తేలిపోయింది. ఈ సమయంలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండె సంబంధ సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరితే పరామర్శ పేరిట చంద్రబాబు వెళ్లారు. అలా వెళ్లడానికి రామోజీ సలహాయే కారణమంటారు. విడిపోయిన నారా-దగ్గుబాటి కుటుంబాలు మళ్లీ కలవకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ను ఎదుర్కోలేమని రామోజీరావే రెండు కుటుంబాలకూ నూరిపోశారని కృష్ణా జిల్లా కోళ్లు మొహమాటంగా కూశాయి. అలా రాజగురువు ఇచ్చిన టిప్ తో ఆసుపత్రిలో దగ్గుబాటి దంపతలు కాళ్లమీద పడిపోయిన చంద్రబాబు వెన్నుపోటు ఘటన అనంతరం తాను చేసిన ద్రోహాన్ని ఒప్పుకుని క్షమించమన్నారట. దాంతో దగ్గుబాటి దంపతులు చంద్రబాబును క్షమించేసి ఇకనుంచి కలిసుందాం రా అన్నారట.ఆ క్రమంలోనే ఎన్టీయార్ నాణెం విడుదల చేసినపుడు పురందేశ్వరే ప్రణాళిక రచించి చంద్రబాబును ఎన్టీయార్ నాణెం విడుదల కార్యక్రమానికి కుటుంబ సభ్యుల ముసుగులో ఆహ్వానించారు. అక్కడ బిజెపి అధ్యక్షుడు నడ్డాతో వన్ టూ వన్ మాట్లాడుకునే వీలూ కల్పించారు. బిజెపితో తిరిగి పొత్తుకు ఆ క్షణానే చంద్రబాబు నడ్డాను మోహించినట్లు నటించారు. ఆ తర్వాత 371 కోట్ల రూపాయలు దోచుకు తిన్న స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుణ్ని కోర్టు ఆదేశాలతో అరెస్ట్ చేసి జైలుకు పంపగానే.. టిడిపి నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులకన్నా కూడా ముందుగా స్పందించింది పురందేశ్వరే. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అక్రమం అని ఆమె ముందస్తుగా ఖండించేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ రాకపోవడంతో ఆ ప్రయత్నాలకోసం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతల అపాయింట్ మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే పురందేశ్వరి ఏపీ బిజెపి నేతలకు కూడా చెప్పకుండా అర్జంట్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి హస్తినలో దిగి అక్కడ తన చెల్లెలి కొడుకు నారా లోకేష్ ను తీసుకుని పార్టీ అగ్రనేత కేంద్రమంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ కుదిర్చి తన వంతు సాయం అందించారు. ఇక ఎన్నికలు దగ్గర పడే సమయంలో టిడిపితో పొత్తు విషయంలో బిజెపి జాతీయ నాయకత్వం అనాసక్తిగా ఉండడంతో పురందేశ్వరే జోక్యం చేసుకుని టిడిపితో పొత్తు కుదిరేలా అగ్రనేతల దగ్గర మంత్రాంగం నడిపారని అంటారు. మొత్తం మీద టిడిపి-బిజెపిల మధ్య పొత్తు కుదిర్చారు. ఆ తర్వాత ఏపీ బిజెపిలో చంద్రబాబు అనుకూల నేతలకు టికెట్లు ఇప్పించారు. చంద్రబాబు అవినీతిని అను నిత్యం ఎండగట్టిన సోము వీర్రాజు, జి.వి.ఎల్. నరసింహారావులకు టికెట్ దక్కకుండా పక్కన పెట్టారు పురందేశ్వరి. అలా చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలకోసం తాను ఏమైనా చేస్తానని చాటుకున్నారు. తాజాగా టిడిపి నేతల అవినీతి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటూ స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోన్న ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలంటూ ఏకంగా ఈసీకే లేఖ రాసి బరితెగించేశారు పురందేశ్వరి.ఫలానా అధికారులు ఉంటే అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేయడం వేరు..వారిని తప్పిస్తే ఆ స్థానాల్లో ఎవరిని వేయాలో కూడా పురందేశ్వరే సిఫారసు చేస్తూ జాబితా పంపడం వివాదస్పదం అయ్యింది. ఈ ఎన్నికల్లో కూడా తన తండ్రి స్థాపించిన టిడిపి గెలిచి అధికారంలోకి రాలేకపోతే ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని పురందేశ్వరి భయపడుతున్నారు. తన తండ్రి పెట్టిన పార్టీని గుంజుకుని..తన తండ్రి ఆశాయలకు తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడి రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి జారుకోకూడదని పాపం పురందేశ్వరి విపరీతంగా కష్టపడుతున్నారు. అయితే ఏవీ వర్కవువ్ కావంటున్నారు రాజకీయ పండితులు. -
పురంధేశ్వరి మాటల తూటాలతో.. మూడు పార్టీల్లో అయోమయం!
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఒక ప్రకటన అందరిని ఆశ్చర్యపరచింది. మూడు పార్టీలదీ ఒకటే ఎజెండా అని ఆమె అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని దించడమేనని ఆమె చెప్పారు. ఇదా ఎజెండా అంటే అని ఒరిజినల్ బీజేపీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. టిక్కెట్ల విషయంలో వ్యక్తం అవుతున్న నిరసనలు, పార్టీల మధ్య అవగాహన కుదుర్చుకోవడంలో ఒక ప్రాతిపదిక లేని వైనంపై కొందరు అసహనం చెందుతున్న తీరు కానీ పార్టీ ప్రతిష్టను బజారుకీడ్చాయి. వాటికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న పురందేశ్వరి ఎలాగోలా తాను ఎంపీగా గెలిస్తే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఛీప్ సెక్రటరీ, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు పార్టీ టిక్కెట్ల కేటాయింపుపై తెలిపిన నిరసన సహజంగానే పార్టీలోని అయోమయ పరిస్థితిని బహిర్గతం చేసింది. "ఆదోనిలో బీజేపీకి పట్టుంది. మిగిలిన ఏడు స్థానాలు ఏ ప్రాతిపదిక మీద బీజేపీకి కేటాయించారో అర్థం కావటం లేదు. ముందే అక్కడ ఎవరు బీజేపీ తరఫున పోటీ చేయాలనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయించి తర్వాత బీజేపీ కేటాయించారా అనే అనుమానం చాలామంది బీజేపీ వారికి కలుగుతున్నది." అని ఆయన అన్నారు. దీనికి పురందేశ్వరి వద్ద జవాబు ఉన్నదా? గతంలో తీవ్ర వైరం ఉన్నా, రాజకీయ పదవులపై ఉన్న ఆశతో ఇప్పుడు పురందేశ్వరి తన మరిది, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజీపడి రాజకీయం చేస్తున్నారు. దీనివల్ల ఆమె ప్రతిష్ట మసకబారుతున్నా, పట్టించుకునే దశలో లేరు. పైగా మూడు పార్టీల కూటమిని ఆమె త్రివేణి సంగమం అని అంటున్నారు. ఈ కూటమిలో ప్రధాన భాగస్వామి టీడీపీ కానీ, ఆ తర్వాత జనసేన కానీ ఈ కూటమిని పవిత్ర సంగమం అని భావించడం లేదు. తప్పనిసరి తద్దినం అని చంద్రబాబు మాటల్లో ఇప్పటికే వ్యక్తం అయింది. ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, కేసులకు ఉపయోగపడతారులే అని తప్ప వేరే లక్ష్యం లేదని ఆయన ఓపెన్ గానే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ను బీజేపీ నేతలు ఈ పొత్తు విషయంలో ఎందుకు చీవాట్లు పెట్టారో ఎవరూ వివరించలేదు. ప్రధాని మోడీ ఏపీ ప్రచార సభకు వచ్చి ఏమైనా కొత్త హామీ ఇచ్చారా అంటే అదీ లేదు. ఇష్టం లేని పెళ్లికి వచ్చినట్లు వచ్చి వెళ్లారు. కానీ పురందేశ్వరి మాత్రం ఒకటే ఎజెండా అని చెబుతున్నారు. ఏదైనా పార్టీల మధ్య పొత్తు పెట్టుకోవడానికి ఒక కామన్ ఎజెండా ఉండాలి. దానిపై ముందుగానే చర్చలు జరిపి ఒక ప్రకటన చేయాలి. అలాంటిది ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కాళ్లా, వేళ్లా పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పటికే టీడీపీ పక్షాన ఆయన సూపర్ సిక్స్ అని కొన్ని వాగ్దానాలను ప్రకటించారు. వాటన్నిటిని బీజేపీ ఆమోదిస్తుందా? అన్నది ఆమె చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటటీలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అవన్నీ ఆచరణ సాద్యం కానీ హామీలని ప్రచారం చేసింది. అలాంటిది ఏపీలో అంతకు మించి టీడీపీ హామీలు ఇచ్చింది. వాటన్నిటిని కామన్ ఎజెండాలో పెడతారా? 2014లో మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ల ఫోటోలతో కొన్ని హామీలు ఇచ్చారు. నిజానికి అవన్నీ టీడీపీ ప్రకటించినవి. కానీ కరపత్రంపై మోడీ పోటో కూడా ఉండడంతో బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి వచ్చింది. కానీ బీజేపీ నేతలు రైతు రుణమాఫీ వంటి కొన్ని హామీలు తమకు సంబంధం లేనివని ఆ తర్వాత చెప్పేవారు. ఇప్పుడు కూడా ఎన్నికల వరకు కామన్ ఎజెండా అని ప్రచారం చేసి, ఆ తర్వాత ఎవరికి వారు తమది కాదని చేతులెత్తేస్తే ఎవరు బాద్యత వహిస్తారు. అంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు ఎవరికి తోచిన హామీలు అవి ఇచ్చి తర్వాత తమకు సంబంధం లేదని ప్రజలను మోసం చేస్తారా? ప్రత్యేక హోదాపై చంద్రబాబు పలుమార్లు మాట మార్చారు. గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీపై మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఆయన హోదా విషయంలో తన తాజా వైఖరి ఏమిటో చెప్పలేదు. బహుశా ప్రత్యేక హోదా వంటి అంశాలను డిమాండ్ చేయవద్దని బీజేపీ కండిషన్ పెట్టిందేమో తెలియదు. ఎందుకంటే ఆయన దీనిపై బీజేపీని ప్రశ్నించకుండా, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిను విమర్శిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా తేలేదని చెబుతున్నారు. మరి ఈ అంశంలో బీజేపీ స్పందిస్తుంందా? రైతుల రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీకి చంద్రబాబు హామీ ఇచ్చినప్పుడు కామన్గా అంతా కలిపి ప్రచారం చేసుకున్నారు. కానీ అమలు టైమ్ వచ్చేసరికి చంద్రబాబు కేంద్రం సహకరించడం లేదని విమర్శించేవారు. అలాగే బీజేపీ తాము ఇలాంటి హామీలను సమర్ధించబోమని చెప్పేది. బీజేపీ వారు కోరితేనే తాను పొత్తు పెట్టుకున్నానని ముస్లింల సమావేశంలో చంద్రబాబు చెప్పిన విషయంపై పురందేశ్వరి ఇంతవరకు వ్యాఖ్యానించకపోవడం కూడా సహజంగానే విమర్శలకు దారి తీస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిన ముస్లిం రిజర్వేషన్ లను చంద్రబాబు కూడా కొనసాగించారు. ఇప్పుడు కూడా ముస్లింలను రక్షించింది తానే అని అంటున్నారు. దీనికి సంబందించి ఇద్దరి మద్య వైరుధ్యాలు ఉన్నాయా. ఒక కామన్ ఎజెండా పెట్టుకుంటారా. చంద్రబాబుతో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిస్తారా? గతంలో అనేక అంశాలలో బీజేపీని చంద్రబాబు తీవ్రంగా దుయ్యబట్టారు. వాటన్నిటిలో ఎవరు రాజీపడ్డారు? టీడీపీనా? లేక బీజేపీనా? త్రిబుల్ తలాఖ్ను కేంద్రం రద్దు చేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ముస్లింలను అరెస్టు చేయడానికే బీజేపీ కుట్ర అని ఆయన ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన తన వైఖరి మార్చుకున్నారా?లేక బీజేపీనే ఏపీ వరకు చంద్రబాబు కోసం తన సిద్దాంతాన్ని వదలుకుందా? ఇన్ని వైరుద్యాల మధ్య పవిత్ర పొత్తుగా బీజేపీ అధ్యక్షురాలు భావించి ఏకంగా త్రివేణి సంగమంగా అభివర్ణించడం ప్రజలను మోసం చేసే యత్నమే అని చెప్పాలి. మన దేశంలో అనేక నదులు కాలుష్యంతో నిండిపోయాయి. త్రివేణి సంగమం పరిస్థితి కూడా అంతే.అలాగే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు కూడా అనైతికం, అపవిత్రం. కేవలం అధికార కాంక్షతో, పదవీ లాలసతో ప్రజలను మోసం చేయడానికి ఈ మూడు పార్టీలు ప్రజల ముందుకు వస్తున్నాయి. వారికి చిత్తశుద్ది ఉంటే 2014లో తమ కూటమి ఏమి చెప్పింది? ఏమి చేసింది? ఎందుకు విడిపోయింది? ఎందుకు మళ్లీ ఇప్పుడు కలుస్తున్నది? పార్టీల మద్య ఉన్న వైరుద్యాలను ఏమైనా పరిష్కరించుకున్నారా?... మొదలైనవాటి గురించి స్పష్టత ఇచ్చి, ఆ తర్వాత కొత్త హామీలపై ఒక అవగాహన వచ్చామని ప్రజలకు చెప్పగలగాలి. లేకుంటే వీరికి కామన్ ఎజెండా ఏమీ లేదన్న సంగతి ప్రజలకు బాగానే అర్దం అవుతుంది. ఒకరిని దించడానికి కూటములు కట్టడం కాదు. తాము ప్రజలకు ఏమి చేస్తామో చెప్పగలిగితేనే ప్రజలు నమ్ముతారు? ఏపీలో ఏర్పడిన కూటమికి ఆ లక్షణం లేదు. పరస్పర అవసరాల కోసం ఏర్పడిన ఈ కూటమి, గతంలో మాదిరే ఎన్నికల తర్వాత ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా ప్రజలను మోసం చేయరన్న గ్యారంటీ ఏముంది? - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బాబు రాసిన పచ్చ స్క్రిప్ట్.. ఫాలో అవుతున్న పురంధేశ్వరి!
నమ్మినోళ్లను నట్టేటముంచడం. అధికారులపై అభాండాలు వేయడం. ఈసీకి ఫిర్యాదులు చేయడం.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వర్క్ స్టైల్ ఇది. ఆమె తీరుతో కమలానికి.. ఇమేజ్ కంటే డ్యామేజే ఎక్కువ అవుతోంది. మరిది చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే.. వదిన ఫాలో అవుతున్నారు. గుడ్డిగా అర్ధంపర్థంలేని ఆరోపణలు చేస్తూ పలుచనవుతున్నారు. చిన్నమ్మను ఓడిస్తామంటున్నారు రాజమండ్రివాసులు. ఒకసారి విశాఖ.. మరోసారి బాపట్ల.. ఇప్పుడేమో రాజమండ్రి. ఏ ఒక్కచోటా స్థిరంగా పోటీ చేయకుండా ఎప్పటికప్పుడు నియోజకవర్గాలు మారే నేతల్లో పురందేశ్వరి ముందుంటారు. ఆమెకొక సొంతనియోజకవర్గమే లేదు. స్థిరమైన పార్టీ కూడా లేదు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్ని పార్టీల్లో చక్కర్లుకొట్టారు. ఇక, పురందేశ్వరి మెడకు రోజుకో వివాదం చుట్టుకుంటోంది. ఆమె వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రచారంలోనూ ఆమె పలుచన అవుతున్నారు. రాజమండ్రిలో అభివృద్ధే జరగలేదంటూ పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై స్థానికులు మండిపడుతున్నారు. పురందేశ్వరిని పొలిటికల్ టూరిస్టుగా అభివర్ణిస్తున్నారు రాజమండ్రి వాసులు. మడ అడవులే లేని రాజమండ్రి పార్లమెంటరీ ప్రాంతంలో జగనన్న కాలనీలు నిర్మించేందుకు అధిక డబ్బు చెల్లించి భూసేకరణ చేశారంటూ ఆరోపిచడం ఆమె అమాయకత్వానికి నిదర్శనమంటున్నారు. ఎన్టీఆర్ బిడ్డగా తనను అందరూ ఆదరిస్తారని, తాను అందరి మనిషినని చెప్పుకుంటున్నారు పురందేశ్వరి. అయితే అన్నగారి బిడ్డ.. టీడీపీలో ఎందుకు లేరో చెప్పాలన్నది ఎన్డీఆర్ అభిమానుల ప్రశ్న. రాజమండ్రి గురించి పురందేశ్వరికి కనీస అవగాహన కూడా లేదన్నారు ఎంపీ మార్గాని భరత్. టీడీపీ పెద్దలిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ టైమ్ పాస్ చేస్తున్నారని సెటైర్లు సంధించారు. ఆమె బీజేపీలో ఉన్నారా? లేక టీడీపీలో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. నిజానికి పురందేశ్వరి తాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలినన్న సంగతే మర్చిపోయారు. కేవలం బాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. సొంతపార్టీ లీడర్లపై కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ.. ఏపీ బీజేపీ ప్రయోజనాలను గాలికొదిలేశారు. అంతేకాదు చిన్నమ్మకు మరో రికార్డు కూడా ఉంది. ఆమె పోటీచేసిన ఏ నియోజకవర్గంలోనూ గెలిచినా, ఓడినా అభివృద్ధి మాత్రం అస్సలు పట్టించుకోరు. -
చంద్రబాబుకు కొత్త కష్టాలు.. అసలు కథ ముందుందా?
సాక్షి, అల్లూరి: ఏపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త కష్టాలు మొదలవుతున్నాయి. కూటమిలో సీట్ల పంపిణీ కారణంగా టీడీపీలో సీట్లు దక్కని నేతలు రెబల్స్గా మారారు. ఈ నేపథ్యంలో వారంతా టీడీపీ ఓటమిని కోరుకుంటున్నాట్టు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో, కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులకు టెన్షన్ స్టార్ట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, టీడీపీపై గిరిజన నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. చంద్రబాబు తీరుపై గిరిజన టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. పార్టీని నమ్ముకుంటే తమను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ దక్కని గిడ్ఢి ఈశ్వరి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడిస్తామన్నారు. మరోవైపు.. చంద్రబాబు చేసిన మోసం ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేత అబ్రహం. చంద్రబాబు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు మోసానికి కుటుంబంతో సహా చనిపోవాలనుకున్నామని దన్ను దొర చెప్పుకొచ్చారు. టీడీపీ పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తాను చేతులు కాల్చుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు లేదన్నారు మాజీ మంత్రి కుమారి కాంతమ్మ. ఇక, పార్టీ సభ్యత్వం లేని వారికి కూడా చంద్రబాబు సీట్లు ఇచ్చారని ఎంవీవీ ప్రసాద్ ఫైరయ్యారు. చంద్రబాబు, లోకేష్ నిర్ణయాలతో ఏజెన్సీలో పార్టీ తుడిచి పెట్టుకుపోయిందని గిరిజన నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. -
April 10th: ఏపీ ఎన్నికల సమాచారం
April 10th AP Elections 2024 News Political Updates 10:25 AM, April 10th 2024 వైఎస్సార్సీపీలోకి పోతిన మహేష్ వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాములు రాజేశ్వరి, రమేష్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్ వైఎస్సార్సీపీలో చేరిక. వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. పోతిన మహేష్ ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్రమైన ఆరోపణలు 10:10 AM, April 10th 2024 జనసేన, టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరికలు.. పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీలోకి చేరికలు.. నరసాపురం మండలం చామకూరి పాలెం గ్రామంలో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు జనసేన, తెలుగుదేశం పార్టీ నుండి సుమారు వందమంది వైఎస్సార్సీపీలో చేరిక పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాదరాజు 9:51 AM, April 10th 2024 టీడీపీకి మరో సీటు అమ్మేసిన పవన్ కల్యాణ్ పాలకొండలోనూ టీడీపీ అభ్యర్థే నిమ్మక జయకృష్ణను జనసేన అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కల్యాణ్ వారం కిందటే టీడీపీ నుండి జనసేనలో చేరిన జయకృష్ణ జనసేన కోసం పనిచేసిన గిరిజనులను ముంచేసిన పవన్ కల్యాణ్ అవనిగడ్డ, పాలకొండ రెండు సీట్లు టీడీపీ అభ్యర్థులకే ఇచ్చిన పవన్ కల్యాణ్ మొత్తం 21 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్ చంద్రబాబు పంపిన మనుసులకే సీట్లిచ్చిన పవన్ కల్యాణ్ భీమవరం, అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కోడూరు, అనకాపల్లి, పి గన్నవరం, పోలవరం సీట్లు చంద్రబాబు మనుషులకే కేటాయింపు వైసీపీ నుండి వెళ్లినవారికి విశాఖ సౌత్, తిరుపతి, పెందుర్తి, మచిలీపట్నం ఎంపీ సీట్లు కేటాయింపు నాదెండ్ల మనోహర్ ఆశీస్సులు ఉన్నవారికి తాడేపల్లిగూడెం,యలమంచిలి, నెల్లిమర్ల, నిడదవోలు, రాజోలు, నరసాపురం, కాకినాడ రూరల్ సీట్లు కేటాయింపు జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీరని ద్రోహం చేసిన పవన్ కల్యాణ్ జనసేన ను వరుసగా వీడుతున్న బీసీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ కల్యాణ్ జనసేన జెండా మోసిన వారిని నిండా ముంచేసిన పవన్ కల్యాణ్ పక్క పార్టీ నేతల ప్యాకేజీ ముందు అభాసుపాలైన జనసేన విధేయత 9:31 AM, April 10th 2024 మహిళా కానిస్టేబుల్పై టీడీపీ నేత దాడి.. కేసు బుచ్చెయ్యపేట మండలంలోని మంగళాపురంలో విధి నిర్వహణలో ఉన్న సచివాలయ మహిళా పోలీస్ కానిస్టేబుల్పై దాడిచేసిన టీడీపీ నాయకురాలు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు అల్లంకి ఉమాదేవిపై బుచ్చెయ్యపేట పోలీసులు కేసు నమోదు ఈ నెల 6న పింఛన్ నగదు తీసుకునేందుకు సచివాలయానికి వెళ్లిన టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి పింఛన్ నగదు తన వద్దకు వచ్చి ఇవ్వాలని మహిళా పోలీస్ జంపా మహాలక్ష్మితో గొడవ విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్పై పరుష పదజాలంతో తిడుతూ, ఆమె మెడపై గోర్లతో గాట్లు పెట్టి మెడలో ఉన్న చైన్ను లాగి తెంచేసిన వైనం అక్కడే విధి నిర్వహణలో ఉన్న తోటి సచివాలయ సిబ్బంది వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టి, తమ ఊరిలో ఎలా ఉద్యోగం చేస్తారో? చూస్తానంటూ బెదిరింపులు ఉమాదేవిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత మహిళా పోలీస్ మహాలక్ష్మి బుచ్చెయ్యపేట పోలీస్లకు ఫిర్యాదు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు బుచ్చెయ్యపేట పోలీసులు వెల్లడి 9:20 AM, April 10th 2024 షర్మిలకు షాకిచ్చిన సామాన్యుడు. సీఎం జగన్కు ఎందుకు ఓటెయ్యాలో చెప్పిన సామాన్యుడు. షర్మిల, కాంగ్రెస్కు ట్విస్ట్ ఇచ్చిన వ్యక్తి. ప్రతిపక్షాలు కుట్రలు చేసినా సీఎంగా మళ్లీ జగనే ఉండాలని ఆకాంక్షించాడు. జనం గుండెల్లో గుడి కొట్టుకోవడం ఇదే.. వైఎస్ జగన్ గారికి, వైఎస్సార్ సీపీకి ప్రజలు మళ్లీ ఎందుకు ఓటేయాలో వారే చెబుతున్నారు వినండి.. ఈ యువకుడే కాదు.. రాష్ట్రంలోని ఎవరినీ అడిగినా ఇలాగే చెప్తారు.. ప్రతిపక్షాల కుట్రలు ప్రజల దగ్గర సాగవు. pic.twitter.com/r1poaJ0ZnH — Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024 9:00 AM, April 10th 2024 కూటమి కార్యకర్తల తన్నులాట.. రాజమండ్రిలో పురంధేశ్వరి సమక్షంలో ఆత్మీయ సమావేశం ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించివేత తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల మధ్య బాహాబాహీ. రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించుకున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు. తిలకించండి. pic.twitter.com/v79dbCahn9 — Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024 8:45 AM, April 10th 2024 సీఎం రమేష్, అయ్యన్నకు ఈసీ నోటీసులు.. సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడికి ఎన్నికల కమిషన్ నోటీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఇద్దరు నేతలు సంజాయిషీ ఇవ్వాలని కోరిన రిటర్నింగ్ అధికారి. ఈనెల ఆరో తేదీన నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చీర, రూ.2 వేలు పంచిన సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడు. డబ్బులు పంపిణీ చేస్తున్న సమయంలో ప్రశ్నించిన ఫ్లైయింగ్ స్క్వాడ్పై చిందులేసిన సీఎం రమేష్. అదే సందర్భంలో చీఫ్ సెక్రటరీపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ కోరిన రిటర్నింగ్ అధికారి జైరాం. 8:15 AM, April 10th 2024 మేమంతా సిద్ధం డే 12.. షెడ్యూల్ ఇలా.. ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర. సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ ధూళిపాళ్ల వద్ద రాత్రి బస చేయనున్న సీఎం జగన్ Memantha Siddham Yatra, Day -12. ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ ధూళిపాళ్ల వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/YjhvEpKLEX — YSR Congress Party (@YSRCParty) April 10, 2024 7:45 AM, April 10th 2024 పాలకొండ అభ్యర్థిని ప్రకటించిన పవన్.. పాలకొండ జనసేన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణ ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన నిమ్మక జయకృష్ణ జనసేన నుంచి విశాఖ సౌత్ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్ 7:15 AM, April 10th 2024 పురందేశ్వరికి షాకిచ్చిన టీడీపీ నేతలు రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి నిరసన సెగ మిత్రపక్షాల సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతల ఆందోళన ఫ్లెక్సీలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి ఫొటో లేదని ఆగ్రహం ఫ్లెక్సీ చించి రోడ్డుపై బైఠాయింపు.. స్తంభించిన ట్రాఫిక్ పురందేశ్వరి మౌనంపై బీజేపీ నేతల ఆగ్రహం ∙ ఇప్పటికే సోము వీర్రాజు వర్గం దూరం నూజివీడులో టీడీపీ అభ్యర్థి పార్థసారథికి గుబులు రెబల్ అభ్యర్థి ముద్దరబోయినకు జై కొట్టిన తెలుగుదేశం శ్రేణులు ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేనని స్పష్టీకరణ 7:00 AM, April 10th 2024 పవన్కు షాకిస్తున్న జనసైనికులు.. చంద్రబాబు చట్రంలో చిక్కుకున్న జనసేన అధినేత పవన్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్న చంద్రబాబు గెలవని స్థానాలు జనసేనకు కట్టబెట్టిన టీడీపీ అధినేత.. ఇచ్చిన స్థానాల్లోనూ తన మనుషులే ఉండేలా కుట్రలు అన్నింటికీ తల ఊపుతున్న పవన్ పవన్పై అసంతృప్తితో జనసేన నేతలు, అభిమానులు పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారణ.. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు పార్టీకి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే పలువురు బయటకు వీరిలో అనేక మంది గత ఎన్నికల్లో పోటీ చేసి, గట్టి పోటీ ఇచ్చిన వారే 6:45 AM, April 10th 2024 బీసీ నేతలకు పవన్ కల్యాణ్ వెన్నుపోటు జనసేనలో బీసీ నేతలకు నో టిక్కెట్ అర్థబలం ఉన్న నేతల కోసం బలహీన వర్గాల నేతలకు పవన్ హ్యాండ్ పవన్ మోసం చేయడంతో పార్టీని వీడుతున్న బీసీ నేతలు క్రిష్ణా జిల్లాలో ఒకేరోజు ఇద్దరు బీసీ నేతలు జనసేనకి గుడ్ బాయ్ విజయవాడ పశ్చిమ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా కైకలూరు జనసేన ఇన్ ఛార్జ్ బీవీ రావు రాజీనామా నగరాలు, యాదవ సామాజికవర్గాల నేతలు కావడంతో సీటివ్వని పవన్ కల్యాణ్ సుజనా చౌదరి కోసం నగరాల నేత పోతిన మహేష్ కి హ్యాండ్ ఇచ్చిన పవన్ కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం యాదవ నేత బీవీరావుకి హ్యాండ్ ఇచ్చిన పవన్ మరోవైపు గోదావరి జిల్లాల్లోనూ వరుసగా బీసీ నేతలు రాజీనామా ఇప్పటికే శెట్టిబలిజ నేతలు పితాని బాలక్రిష్ణ, మాజీ మేయర్ సరోజ లు రాజీనామా ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క శెట్టిబలిజ, గౌడ వర్గ నేతలకు సీటివ్వని జనసేన గుంటూరులో నాదెండ్ల మనోహర్ కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ 6:30 AM, April 10th 2024 చంద్రబాబు, రఘురామరాజుకి బీజేపీ ఝలక్ సీట్ల మార్పునకు అంగీకరించని బీజేపీ బీజేపీ ప్రకటించిన జాబితాలో మార్పులకు ససేమిరా నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కే మద్దతు అధికారికంగా ప్రకటించిన బిజెపి ఏపీ ఇన్ ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లు మార్చాలని చంద్రబాబు ప్రతిపాదన చంద్రబాబు ప్రతిపాదనకు ససేమిరా అన్న బిజెపి రఘురామకృష్ణం రాజుకి నర్సాపురం సీటుపై ఆశలు గల్లంతు మోదీ నియమించిన శ్రీనివాస వర్మను మార్చేది లేదన్న సిద్ధార్థనాథ్ సింగ్ ఎమ్మెల్యే సీట్ల మార్పుపైనా క్లారిటీ ఇవ్వని బిజెపి అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై సందిగ్ధత -
చంద్రబాబు అహంకారి.. 2019 కంటే TDPకి ఘోరమైన ఓటమి: సజ్జల
గుంటూరు, సాక్షి: చంద్రబాబు తన కూటమిలోని వాళ్లనే చిన్న చూపు చూస్తున్నారని.. ఆయన వల్లే బీజేపీ, జనసేనకు అసలు ఉనికే లేకుండా పోయిందని వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారని, ప్రజలకు సంక్షేమం అందకుండా కుట్రలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. జనసేన, బీజేపీలో ఉన్నవాళ్లకు నిరాశే. కూటమిలో ఉన్నా చంద్రబాబు ఎవరికి అనుకుంటే వాళ్లకు సీట్లు ఇచ్చేలా చేశారు. తన మనుషులకే టికెట్లు ఇప్పించుకున్నారు. బీజేపీలో కూడా బాబు చెప్పినట్లే సీట్లు ఖరారు అయ్యాయి. కానీ, 2019 ఎన్నికలంటే టీడీపీ ఘోరంగా ఓడిపోబోతోంది. అందుకే ఓటమిని గ్రహించి చంద్రబాబు ఎగిరెగిరి పడుతున్నారు. పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుంది. ►2019లో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తీరు ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆయన పాలనను ప్రజలు మరిచిపోలేదు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఈవో మీదకు దూకుడుగా వెళ్లారు. దబాయించి మాట్లాడారు.. (అందుకు సంబంధించిన వీడియోను సజ్జల ప్రదర్శించారు). వ్యవస్థల మీద చంద్రబాబుకు గౌరవం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. వాటిపై దాడి చేస్తూ వస్తున్నారు. ►చంద్రబాబు అండ్ కో కక్షతో వలంటీర్ వ్యవస్థపై విష ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్నికల ముందర ఆ వ్యవస్థను దూరం చేసింది. తన ఏజెంట్ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఫించన్లు, పథకాలు అందకుండా కుట్ర చేస్తోంది. వలంటీర్ వ్యవస్థ వల్ల రెండ్రోజుల్లో ఫించన్ల పంపిణీ పూర్తయ్యేది. కానీ, ఇప్పుడది ఆలస్యం అయ్యింది. దీంతో పెన్షనర్షలోనూ ఆందోళన వ్యక్తం అయ్యింది. దురదృష్టవశాత్తూ.. ఎండలకు తాళలేక కొందరు చనిపోయారు. అధికారులపైనా చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు రాక్షస మనస్తతత్వం ఏ నాయకుడిలో కనిపించలేదు. ►చంద్రబాబును శాశ్వతంగా సీఎంను చేసేదాకా రామోజీ, రాధాకృష్ణ, దత్తపుత్రుడికి మనసు శాంతించదేమోనని సజ్జల అన్నారు. చంద్రబాబు వదిన పురందేశ్వరి జాతీయ పార్టీలో ఉన్నా.. ఎజెండా మాత్రం చంద్రబాబు కోసం పని చేయడమే. అహంకారంతో ఈ మధ్య ఆమె అధికారులపైనే ఫిర్యాదు చేశారు. చంద్రబాబే సీఎం అనుకుని ఆమె లేఖ రాశారా?. ఈసీ తాను చెప్పినట్లు వింటుందని లేఖ రాశారా? తెలియదు. తన మరిదిని సీఎం చేయాలన్నదే ఆమె తాపత్రయంగా కనిపిస్తోంది. ►చంద్రబాబు చేష్టలతో ఏపీ ప్రజలు ఉలిక్కిపడ్డారు. 2014-19 పాలన ఎక్కడ పునరావృతం అవుతుందో అని ఆలోచన చేశారు. రావణుడిలా చంద్రబాబు మారు వేషంలో ఓటర్ల దగ్గరకు వస్తున్నారు. బాబు సాధువు రూపంలో వచ్చి నమ్మించే యత్నం చేశారు. ఏపీ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. ►వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతీ వ్యవస్థ పారదర్శకంగా పని చేస్తోంది. కోవిడ్ సమయంలోనూ సీఎం జగన్ ఒక్క పథకం కూడా ఆపకుండా అందించారు. సచివాలయ ఉద్యోగులు లక్షా పాతిక వేల మంది ఉన్నారని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. ►షర్మిల ఇవ్వాల్సిన సంజాయిషీలు చాలా ఉన్నాయి. తెలంగాణ నుంచి హఠాత్తుగా ఎందుకు మాయం అయ్యారు?. ఇక్కడి(ఏపీ) కాంగ్రెస్ బాధ్యతలు ఎవరిచ్చారు? ఎందుకు షర్మిల తీసుకున్నారు?.. కాంగ్రెస్తో కొట్లాడుతానని.. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్లాగా మాట్లాడుతున్నారు. వివేకా హత్య కేసు గురించి నాలుగేళ్లుగా మాట్లాడని ఆమె.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు. ఇదంతా.. మరో నెలలో ప్రజా కోర్టులో అది తేలుతుంది అని సజ్జల అన్నారు. -
ఏప్రిల్ 06: ఏపీ ఎన్నికల సమాచారం
April 6th AP Elections 2024 News Political Updates 09:06 PM, April 06 2024 షర్మిల వ్యాఖ్యలు.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కౌంటర్ తాను చేస్తోన్న ఆరోపణలపై షర్మిల ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రజలు కూడా షర్మిల విమర్శలను గమనించాలి జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఎలా బ్రహ్మరథం పట్టారో పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే ఎలాంటి స్పందన వచ్చిందో అందరు చూస్తున్నారు జిల్లా ప్రజలు ఎలా స్వాగతం పలుకుతున్నారో షర్మిల గమనించాలి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని మాట్లాడే విషయంలోను షర్మిల అత్మ పరిశీలన చేసుకోవాలి తెలంగాణాలో వైఎస్సార్ తెలంగాణా పార్టీ ఎలా ప్రారంభించారో.. తెలంగాణా నా సొంత ప్రాంతం అంటూ ఎలా మాట్లాడారో గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ను గతంలో ఎలా దుయ్యబట్టారో అందరికి తెలిసిందే వైఎస్సార్ కుమార్తెగా అమెను గౌరవిస్తున్నాం తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తామని అంటే చాలా సంతోషించాం కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడి నాయకులందరిని ముంచివేసింది 06:25 PM, April 06 2024 అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు: సీఎం జగన్ కావలి లో జన ప్రభంజనం కనిపిస్తోంది మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా.? మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఇది జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు పేదల పక్షాన ఉన్న మీ బిడ్డ జగన్ ఉన్నాడు పెత్తందార్ల పక్షాన ఉన్న చంద్రబాబు ఉన్నాడు మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా? అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు.! చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటీ లేదు ఎన్నికల ముందు మాత్రమే బాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది బాబు తన మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చలేదు మేనిఫెస్టో చూపించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా ? చంద్రబాబు మంచి చేసి ఉంటే మూడు పార్టీలతో పొత్తు ఎందుకు ? మోసాలు, వెన్నుపోట్లతో బాబు 14 ఏళ్లు సీఎం గా ఉన్నారు.! ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించా రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం మేనిఫెస్టో లోని 99 శాతం హామీలు నెరవేర్చాం ఇంటింటికి పౌర సేవలను డోర్ డెలివరీ చేయిస్తున్నాం లంచాలు, వివక్ష లేని వ్యవస్థను తీసుకొచ్చాం నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం నేను చేసిన మంచిలో కనీసం 10 శాతమైన బాబు చేశాడా ? చంద్రబాబును 4 నెలలుగా ప్రశ్నలు అడుగుతూ వచ్చా ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు బెంజ్ కారు, బంగారం ఇస్తానంటూ మభ్యపెడతాడు పేదవాడికి మంచి చేశానని ఏరోజైనా చంద్రబాబు చెప్పగలిగాడా? నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం ప్రతి గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్స్ పెట్టాం మహిళల రక్షణ కోసం దిశా యాప్ తీసుకొచ్చాం అవ్వాతాతల సంక్షేమం, మహిళా సాధికారత చేసి చూపించాం ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంధంగా భావించాం 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి పేదలకు ఈ మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి మరో ఐదేళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలి ఫ్యాన్ కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి 2014 లో ముగ్గురి ఫొటోలతో ముఖ్యమైన హామీలు ఇచ్చారు చంద్రబాబును పొరపాటున కూడా నమ్మొద్దు చంద్రబాబును నమ్మితే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లే రైతు రుణమాఫీ చేస్తానన్నాడు .. చేశాడా ? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు .. చేశాడా ? ఆడబిడ్డ పుడితే రూ . 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు .. చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు .. ఇచ్చాడా ? ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు .. ఇచ్చాడా ? రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు .. వేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు .. చేశాడా ? ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు ... నిర్మించాడా ? 04:42 PM, April 06 2024 చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అందుకే ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సీఎం జగన్ 1.60 లక్షల ఉద్యోగాలు కల్పించారని చంద్రబాబు అంగీకరించారు చంద్రబాబు వాలంటీర్ల వ్యతిరేకి చంద్రబాబు నిర్వాకం వల్లే పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు కష్టాలు పడ్డారు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం 04:28 PM, April 06 2024 ‘మార్గదర్శి’ పై కేసు నమోదు ద్వారక పోలీస్ స్టేషన్లో 188 సెక్షన్ల కింద కేసు ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.52 లక్షలు తరలింపు ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీం ఫిర్యాదు మేరకు కేసు మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న పోలీసులు మార్గదర్శి సితం పెట అకౌంట్ అసిస్టెంట్ వి. లక్ష్మణ్ రావు, ఆఫీస్ బాయ్ శ్రీను పై కేసు నమోదు 03:14 PM, April 06 2024 ఢిల్లీకి విశాఖ బీజేపీ నేతలు బీఎల్ సంతోష్ ను కలిసిన విశాఖ బీజేపీ నేతలు విశాఖ టికెట్ జీవీఎల్కు ఇవ్వాలని కోరిన నేతలు విశాఖలో బీజేపీ ని కాపాడాలని నేతల ఆందోళన జేపీ నడ్డాను కూడా కలవనున్న విశాఖ బీజేపీ నేతలు 01:45 PM, April 06 2024 అనకాపల్లి: ఎన్నికల కోసం జనసేన నేతల మద్యం దిగుమతి సోమలింగంపాలెం వద్ద గడ్డిమెట్లో దాచిన మద్యం పట్టివేత మద్యం విలువ రూ.90 లక్షలపైన ఉంటుందని అంచనా గోవా నుంచి తెచ్చిన మద్యంగా పోలీసుల నిర్ధారణ 01:30 PM, April 06 2024 పాలకొల్లులో రెండో రోజు చంద్రబాబు పర్యటన పశ్చిమ గోదావరి జిల్లాలోని కూటమి అభ్యర్థులు, ముఖ్యనేతలతో అంతర్గత సమావేశం ఎన్నికల సన్నద్ధత పై కూటమి అభ్యర్థులు, నేతలతో చర్చ మూడు పార్టీల నేతల మధ్య అంతర్గత సర్దుబాట్లపై దిశానిర్దేశం 01:25 PM, April 06 2024 రఘురామకృష్ణంరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఖరారు పాలకొల్లు సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరుల ఆందోళన చంద్రబాబు బయటకు రాకుండా హాలు ముందు బైఠాయించిన రామరాజు అనుచరులు ఉండి గడ్డ రామరాజు అడ్డ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ నినాదాలు 01:20 PM, April 06 2024 చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా కడపలో కిరాణా షాపులు బంద్ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ కిరాణా షాపుల్లో సరసమైన ధరలకు గంజాయి లభిస్తుందని వ్యాఖ్య 01:15 PM, April 06 2024 వైఎస్సార్సీపీలో చేరిన శెట్టిబత్తుల రాజాబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ అమలాపురం టికెట్ దక్కకపోవడంతో 3 రోజుల క్రితం జనసేనకు రాజీనామా చేసిన రాజాబాబు 12:58 PM, April 06 2024 చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్ని అబద్దాలైన ఆడగల వ్యక్తి చంద్రబాబు ఇప్పుడు వృద్ధులకు రూ. 4000 చొప్పున పెన్షన్ ఇస్తానని మరో అబద్ధం చెప్తున్నాడు 2014 ఎన్నికల అప్పుడు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి అమలు చేయలేదు వలంటీర్ వ్యవస్థ పై నిమ్మగడ్డ రమేష్ ద్వారా తప్పుడు ఫిర్యాదు చేయించాడు పెన్షన్ల కోసందూర ప్రాంతాలకు వెళ్లి మండుటెండలో అవస్థలు పడి కొంతమంది వృద్ధులు చనిపోయారు ఆ అవ్వ తాతల ఉసురు చంద్రబాబుకు తప్పదు చంద్రబాబు ఎన్ని అబద్ధాల హామీలు ఇచ్చిన తిరిగి సీఎంగా జగనే అవుతారు 12:42 PM, April 06 2024 వాళ్లు కాపులకు ఏం చేశారసలు?.. : ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు రబ్బరు చెప్పులు వేసుకున్న వారిని అసెంబ్లీకి తీసుకెళతానని పవన్ కల్యాణ్ మోసం చేశాడు చంద్రబాబు కు దాసోహం అంటూ 21 సీట్లు తీసుకున్నాడు బీజేపీలో ఉన్న ఒక్క కాపుకి కూడా చంద్రబాబు సీటు లేకుండా చేశాడు పవన్ కల్యాణ్ కోసం కాపు జాతి లేదు కాపుల కోసం పని చేసే ఎవరికైనా మద్దతు ఉంటుంది 31 సీట్లు కాపు లకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు బిజెపి ఒక్క సీటు ఇవ్వలేదు.. టీడీపీ కూడా కాపులకు న్యాయం చేయలేదు అందుకే.. కాపులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారు ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు వ్యాఖ్యలు 12:02 PM, April 06 2024 ప్రతీ పేదోడి గుండెల్లో జగన్: గుడివాడ అమర్నాథ్ ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారో అని పేద వాడు ఆలోచించడు అక్కడ పేద వాడికి కనిపించేది జగన్ మాత్రమే! మంచి చేసిన జగన్ కు మాత్రమే ఓటు వెయ్యాలని పేదవాడు అనుకుంటాడు సీఎం రమేష్ ఎక్కడి నుంచి అనకాపల్లికి వచ్చాడు సీఎం రమేష్ ఆధార్ కార్డు అడ్రెస్ చూడండి.. హైదరాబాద్ అడ్రెస్ ఉంటుంది సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు లోకల్ సీఎం రమేష్ ఎంపీ నిధులు అనకాపల్లిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా..? సీఎం రమేష్ బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకోడానికి వచ్చాడు.. పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదు సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమే కొణతాల, దాడి వీరభద్రరావుపైనా మంత్రి అమర్నాథ్ సెటైర్లు అనకాపల్లిలో రాజకీయ శత్రువులను నేను కలిపాను వారు ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలి అలాంటి వారు నామీద పడి ఏడుస్తున్నారు సీఎం జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యడం కోసం ఏదైనా చేస్తా 11:55 AM, April 06 2024 షర్మిల వ్యాఖ్యల్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా: ఎంపీ అవినాష్రెడ్డి కడప ఎన్నికల ప్రచారం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు స్పందించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అద్యక్షురాలు షర్మిల అన్నారు ఆ వ్యాఖ్యల్ని అమె విజ్ఞతకే వదిలేస్తున్నా ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉంది మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలి 11:49 AM, April 06 2024 టీడీపీ త్వరలో నామరూపాల్లేకుండా పోతుంది: వైవీ సుబ్బారెడ్డి సీఎం రమేష్ ఎక్కడి నుంచో వచ్చి ఉత్తరాంధ్రలో రౌడీయిజం చేస్తున్నారు సీఎం రమేష్ మార్క్ రౌడీయిజం మనకు కావాలా? సీఎం రమేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రాజ్యసభలో ఖాళీ అయినట్లే.. మిగతా మూడు చోట కూడా టీడీపీ ఖాళీ అవుతుంది ఎన్నికల తర్వాత నామారూపాల్లేకుండా పోతుంది 10:55AM, April 06 2024 కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకానా? టీడీపీ అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం బీజేపీతో అంతర్గత మార్పులపై చంద్రబాబు ఫోకస్ నరసాపురం, కడప ఎంపీ స్థానాలు ఇచ్చిపుచ్చుకునే యోచనలో టీడీపీ బీజేపీ మాడుగుల, చింతపూడి, మడకశిర, సూళ్లురుపేట, సత్యవేడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు? 10:37AM, April 06 2024 విశాఖలో జీవీఎల్ పోస్టర్ల కలకలం విశాఖలో బీజేపీ నేత జీవీఎల్ పేరిట పోస్టర్లు జన జాగరణ సమితి పేరిట ఆంధ్రాయూనివర్సిటీలో వెలిసిన పోస్టర్లు విశాఖ ఎంపీ సీటు జీవీఎల్కే కేటాయించాలంటూ సందేశాలు విశాఖ అభివృద్ధి కోసం పార్లమెంట్లో జీవీఎల్ గళం వినిపించారని.. ఆయనకే టికెట్ ఇవ్వడం న్యాయమంటూ పోస్టర్లపై రాతలు పొత్తులో భాగంగా ఇప్పటికే టీడీపీకి విశాఖ ఎంపీ సీటు విశాఖ బీజేపీకి వెళ్తే గనుక.. నరసాపురం కోరే ఛాన్స్ నరసాపురం ఓకే అయితే గనుక.. టీడీపీలో తాజాగా చేరిన రఘురామ కృష్ణంరాజుకు ఇచ్చే అవకాశం 09:48AM, April 06 2024 ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే: కేశినేని, దేవినేని అవినాష్ విజయవాడ పటమట లంక 14వ డివిజన్లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం కార్యక్రమం ప్రచారంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ నియోజకవర్గంలో దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కారం చూపిన దేవినేని అవినాష్: కేశినేని నాని స్క్రూ బ్రిడ్జి అండర్ పాస్ నిర్మాణానికి స్థానిక నాయకులు చేసిన కృషి అభినందనీయం: కేశినేని నాని జగన్ అందించే పథకాలు మాకు అందాయి అని ప్రతీ గడపలో చెబుతున్నారు: కేశినేని నాని నేదురుమల్లి నీ, ఎన్టీఆర్ నీ వెన్ను పోటు పొడిచింది చంద్రబాబును కాదా?: కేశినేని నాని చంద్రబాబు శిష్యులు కాబట్టే మంచి చేసే జగన్ ప్రభుత్వం పై కుక్కల్లాగా వాగుతున్నారు: కేశినేని నాని మేము మాటలు వ్యక్తుల కాదు చేతల ప్రభుత్వం లో వున్నాము: కేశినేని నాని టీడీపీ చిల్లర నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పని లేదు: కేశినేని నాని రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తోంది: దేవినేని అవినాష్ స్క్రూ బ్రిడ్జ్ అండర్ పాస్ పనులు ఎలా పూర్తి చేస్తారో అని ఎల్లో మీడియా లో విమర్శించారు: దేవినేని అవినాష్ అండర్ పాస్ పనులను త్వరితగిన పూర్తి చేస్తున్నాం: దేవినేని అవినాష్ నిస్సిగ్గుగా టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు: దేవినేని అవినాష్ రిటైనింగ్ వాల్ టిడిపి నిర్మిస్తే వరదలు ఏందుకు వచ్చాయో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పాలి: దేవినేని అవినాష్ ఓటమి భయంతోనే వ్యక్తి గత రోషణకు చేస్తున్న టీడీపీ నేతలు: దేవినేని అవినాష్ ప్రజలు అందరూ వైఎస్ఆర్సీపీ కి అండగా ఉన్నారు: దేవినేని అవినాష్ 09:15AM, April 06 2024 చంద్రబాబుకి బుద్ధి చెప్తాం: నెల్లూరు ప్రజలు నెల్లూరులో చింతా రెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్దకు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్కు స్వాగతం పలికేందుకు సిద్ధం జై జగన్ అంటూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పేందుకు అందరూ సిద్ధం అంటూ ప్రజల నినాదాలు 08:27AM, April 06 2024 నెల్లూరు సిద్ధమా?: సీఎం జగన్ ట్వీట్ నేడు ఉమ్మడి నెల్లూరులో సీఎం జగన్ బస్సు యాత్ర సాయంత్రం కావలిలో వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం బహిరంగ సభ ఇప్పటికే రాయలసీమలో బస్సు యాత్ర సూపర్ సక్సెస్ Day-9 నెల్లూరు జిల్లా సిద్ధమా…?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2024 07:54AM, April 06 2024 రాజమండ్రిలో బీజేపీ ఆఫీస్ ప్రారంభం నేడు రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటన బీజేపీ ఆఫీస్ను ప్రారంభించనున్న పురందేశ్వరి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నేడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొననున్న పురందేశ్వరి 07:32AM, April 06 2024 ఇవాళ పల్నాడులో చంద్రబాబు ప్రచారం పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం క్రొసూర్, సత్తెనపల్లి ప్రజా గళం బహిరంగ సభలు 07:17AM, April 06 2024 చుక్కాని లేని జనసేనాని విభజిత ఆంధ్రప్రదేశ్కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు. ఇప్పటికీ పార్టీ నిర్మాణం, ఒక సిద్ధాంతమంటూ లేకుండా పోయిన పవన్ కల్యాణ్ కొమరం భీం, వీరమల్లు, చేగువేరా, జన సైన్యం, వీర మహిళలు అంటూ భారీ భారీ డైలాగులు.. పేర్ల వాడకాలు బీజేపీ వంటి పార్టీ పక్షం వహించటం మరీ ఎబ్బెట్టు మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ అభిమానులతో నినాదాలు చేయించిన పవన్ తర్వాత 50–60 స్థానాలలో పోటీ అంటూ ప్రచారం ప్రభుత్వ ఏర్పాటులో పెద్ద చెయ్యి అని ప్రకటనలు చివరకు 21 సీట్లకు పరిమితం కావటంతో జనసేన శ్రేణులే.. అసలు పవన్ ఎందుకు పార్టీ పెట్టాడా? అని నిలదీతలు పైగా చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడనే విమర్శ పవన్పై 07:04AM, April 06 2024 నేడు 9వ రోజు మేమంతా సిద్ధం యాత్ర తొమ్మిదో రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగనున్న సీఎం జగన్ బస్సు యాత్ర సాయంత్రం కావలిలో సిద్ధం బహిరంగ సభ నిన్న యాత్రకు విరామం.. నెల్లూరు నేతలతో సీఎం జగన్ భేటీ ఇప్పటికే రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో పూర్తైన ఎన్నికల ప్రచార యాత్ర అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతూ సీఎం జగన్కు బ్రహ్మరథం పట్టిన వైనం పేదలే స్టార్క్యాంపెయినర్లుగా ప్రచారం దూసుకెళ్తున్న సీఎం జగన్ పాలనపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్తో పాటు సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న సీఎం జగన్ మేనిఫెస్టోలో మరింత మంచి జరిగేలా కొత్త పథకాలు ప్రవేశపెట్టే యోచన ప్రతీ సభలోనూ జరిగిన మంచిని వివరిస్తూ.. కూటమిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సీఎం జగన్ Memantha Siddham Yatra, Day -9. ఉదయం 9 గంటలకు చింతరెడ్డిపాలెం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 3 గంటలకు కావలి బైపాస్ దగ్గరబహిరంగ సభ జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/3oqaBoGJAU — YSR Congress Party (@YSRCParty) April 6, 2024 06:45AM, April 06 2024 షర్మిలపై మండిపడ్డ ఎమ్మెల్యే సుధా కడపలో పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారం షర్మిల ప్రచారంలో చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించిన బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా షర్మిల వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా విచారణ కోర్టులో జరుగుతుండగానే అవినాష్ రెడ్డి హంతకుడని షర్మిల మాట్లాడటం సమంజసం కాదు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా వైఎస్ వివేకానందరెడ్డి హత్య పట్ల అందరిలో బాధ ఉంది: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా గతంలో దివంగత వైఎస్అర్, వివేకానందరెడ్డిలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఇప్పుడు సిఎం వైఎస్ జగన్, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిలు ప్రజల సమస్యలు పరిష్కరిస్తు అండగా నిలుస్తున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేము ఎవరి ఇంటికి వెళ్లినా మా తమ్ముడు, మా అన్న అంటూ చెబుతున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా అలాంటి మంచి వ్యక్తులపై నిరాధార అరోపణలు చెయ్యడం దారుణం: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా చంపిన వ్యక్తి అప్రూవర్ గా మారి బయట తిరుగుతున్నాడు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా కోర్టులు ఇంకా తీర్పులు ఇవ్వాల్సి ఉంది: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఈలోపు తొందరపడి అవినాష్రెడ్డి మీద షర్మిల ఆరోపణలు చేయడం సరికాదు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా నా భర్త ఎమ్మెల్యేగా ఉండి చనిపోతే జగనన్న నన్ను తోబొట్టులా అదరించాడు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా రెండవ మారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా షర్మిల ప్రచారం చేసుకోకుండా ఏదొ పొలిటికల్ ఏజెండాను పెట్టుకుని మాట్లాడుతున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఇకనైనా ఇలాంటివి వదిలిపెట్టి ప్రచారం చేసుకొవాలి: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ప్రెస్ వ్యాఖ్యలు 06:30AM, April 06 2024 ఎల్లో మీడియాపై ఐపీఎస్ ఆఫీసర్ అసోషియేషన్ సీరియస్ చంద్రబాబు కోసం బరితెగించొద్దు! పచ్చమందకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వార్నింగ్ ‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయి ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం... ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం అందరిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ‘వీళ్లా ఐపీఎస్లు’ కథనంపై మండిపడ్డ చీఫ్ సెక్రటరీ.. పరువునష్టం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ తమ కౌంటర్ను ‘ఈనాడు’ బ్యానర్గా వెయ్యాలని డిమాండ్.. ఎల్లో మీడియా అడ్డగోలు కథనాలపై ఐఏఎస్, ఐపీఎస్ల అసంతృప్తి ఒక వర్గానికి కొమ్ముకాస్తారా: పౌర సంఘాల ధ్వజం రామోజీ, పచ్చ మీడియా రాతలపై ఈసీ, ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు ఈసీ నియామకాలపైనా ఎందుకు అక్కసు? ఎస్పీలను ఈసీ బదిలీ చేస్తే ఆహా ఓహో అని పొగడ్తలు.. అదే ఈసీ కొత్త ఎస్పీలను నియమిస్తే మాత్రం దు్రష్పచారం ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ.. రామోజీ జేబు సంస్థ కాదు.. ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లతో జాబితా పంపిన సీఎస్.. ఆ జాబితాను పరిశీలించి ఎస్పీలను నియమించిన ఈసీ చంద్రబాబు కోసం హద్దులు దాటుతున్న ఎల్లో మీడియా! ఐపీఎస్ అధికారులను కించపరిచేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి గత మూడు రోజులుగా వరుస కథనాలు సరైన ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాస్తుండటంపై ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సీరియస్ చంద్రబాబుకి తొత్తుగా మారిన ఎల్లో మీడియాపై ఇప్పటికే ఉమ్మేస్తున్న… pic.twitter.com/LaB6dcPczr — YSR Congress Party (@YSRCParty) April 5, 2024 సామాన్యులే మన పార్టీ కార్యకర్తలు!#YSJaganAgain#VoteForFan pic.twitter.com/UyO2f6gCUh — YSR Congress Party (@YSRCParty) April 5, 2024 -
ఏప్రిల్ 05.. ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 5th Telugu Updates 09:23 PM, ఏప్రిల్ 05 2024 ఈనాడు తప్పుడు రాతలపై సీఎస్ జవహర్రెడ్డి ఆగ్రహం తనపై రాసిన తప్పుడు వార్తపై మండిపడ్డ సీఎస్ ఈనాడు చీఫ్ ఎడిటర్కి లేఖ రాసిన సీఎస్ ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ కొత్త ఎస్పీల బదిలీలపై ఈనాడు తప్పుడు కథనం సీఎస్ జవహర్రెడ్డి ఎలక్షన్ కమిషన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఈనాడు తప్పుడు కథనం అబద్ధపు రాతలపై ఖండన లేఖ విడుదల చేసిన సీఎస్ తన ఖండన ఈనాడు మొదటి పేజీలో రాయాలని కోరిన జవహర్ రెడ్డి లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని.స్పష్టం చేసిన సీఎస్ ఎన్నికల సంఘం చేసిన బదిలీలను ఎలా తప్పు పడతారు? ఐపీఎస్ అధికారులు ఏసిఆర్లు, సీనియారిటీ, అనుభవం పరిశీలించాకే నియమించాం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితాను ఈసీఐ పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చింది ఈసీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారుల ప్యానెల్పై అభ్యంతరాలుంటే ఈసీఐ కొత్త ప్యానెల్ కోరుతోంది అధికారుల బదిలీలు, నియమకాలపై సర్వాధికారాలు ఈసీఐకి ఉంటాయి అధికారుల ప్రతిష్ట దెబ్బతీసేలా వార్తలు రాయడం అనైతికం ప్రతి అధికారి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారు అలాంటి వారిపై ఇలా తప్పుడు, నిరాధార వార్తలు రాయడం సమంజసం కాదు తక్షణమే ఈనాడు మొదటి పేజీలో నా ఖండన ప్రచురించాలి లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటా.. లేఖలో పేర్కొన్న సీఎస్ 09:09 PM, ఏప్రిల్ 05 2024 పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్ ముగ్గురిపైన క్రిమినల్ చర్యలకు దిగాలని ఐపీఎస్ అధికారుల సంఘం నిర్ణయం ఐపీఎస్లపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం.. ప్రకటన విడుదల చేసిన ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పురందేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేయడాన్ని ఖండించిన సంఘం క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ప్రకటించిన ఐపీఎస్ల సంఘం 08:14 PM, ఏప్రిల్ 05 2024 పేదలపై చంద్రబాబు కక్ష సాధింపు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదని అడ్డుపడింది చంద్రబాబు కాదా? చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ఎవరు నమ్మరు షర్మిలను చంద్రబాబు తప్పు దోవ పట్టిస్తున్నారు దివంగత మహానేత వైయస్సార్ పాలనను సీఎం జగన్ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు వైఎస్సార్ మరణం తర్వాత ఎఫ్ఐఆర్లో ఆ మహానేత పేరును కాంగ్రెస్ చేర్చింది అలాంటి పార్టీలో షర్మిల చేరడం ఆంధ్ర రాష్ట్రానికి ఆమెకి ఎటువంటి సంబంధాలు లేవు కొంతసేపు తెలంగాణ కోడలు అంటుంది కొంతసేపు ఆంధ్ర ఆడపిల్లను అంటుంది షర్మిల మాటలకు పొంతన లేదు సీఎం జగన్ పై రాళ్లు వేస్తే దివంగత వైఎస్సార్ కూడా నిన్ను క్షమించడు నారా లోకేష్కు దమ్ముంటే మంగళగిరిలో గెలిచి చెప్పమనండి మీడియా వాళ్లందరూ వెళ్లి నారా లోకేష్ మంగళగిరిలో గెలుస్తారా..? లేదా అడగండి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారు ఈ రాష్ట్రంలో 175కు 175 గెలిచే పార్టీ వైఎస్సార్సీపీ నారా లోకేష్కి దమ్ము ధైర్యం ఉంటే ప్రధాని మోదీ, అమిషా, పవన్ కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్. టీడీపీ నేతలు మెడ నిండా ఎన్ని కండువాలు వేసుకుంటున్నారో వాళ్లకే తెలియదు 05:59 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల: వాసిరెడ్డి పద్మ కోర్టు పరిధిలో ఉన్న అంశాలను షర్మిల మాట్లాడుతున్నారు తీర్పు శిక్ష ఈవిడే వేసేస్తున్నారు.. ఇది తీవ్రమైన అంశం విచారణలో ఉన్న అంశాల పై ఇంత రాజకీయం చేయడం సరికాదు కడప ప్రజలు అమాయకులు.. అజ్ఞానులు కాదు వైఎస్ కుటుంబాన్ని విడదీయాలని జరుగుతున్న కుట్ర కడప ప్రజలకు కొత్త కాదు షర్మిల సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ వివేకానందను ఓడించడానికి చేసిన కుట్రలు మరిచిపోయారా? ఆ రోజు కుట్రలు చేసిన వారు ఈరోజు మీ పక్కన ఉండి మాట్లాడుతున్నారు చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల చిక్కుకుంది అవినాష్ రెడ్డి పై హంతకుడని నింద వేస్తున్నారు కోర్టులో విచారణ జరుగుతున్న అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చడం వెనుక ఉన్న రాజకీయమేంటి? చంద్రబాబు రాజకీయంలో షర్మిల, సునీత పావులుగా మారారు ఏం సాధించడానికి మీరు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది కాంగ్రెస్ రాష్ట్రం అన్యాయం అయిపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా? విభజన హామీలు గాలికి వదిలేసింది కాంగ్రెస్ కాదా? ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడలేదా? ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు ప్రజలకు షర్మిల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు? ఎందుకు మూసేశారు ఏపీకి నష్టం జరిగినా తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తామన్నారు తెలంగాణలో నాయకులను వాడుకుని మోసం చేశారు ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆరోజు ఎందుకు అనుకున్నారు ఏపీ ప్రజల కోసం ఈ రోజు ఎందుకు వస్తున్నారు చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా షర్మిల మారుతున్నారు చంద్రబాబు కంటే ఎక్కువ యూటర్న్ లు తీసుకుంటున్నారు మీ యూటర్న్ల వెనుక మీ ఉద్ధేశ్యమేంటి.. ప్రజలకు సంజాయిషీ చెప్పాలి వివేకాను రాజకీయంగా లేకుండా చేసిన వారితో చేతులు కలిపారు షర్మిలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది ఆధారాలు లేకుండా అవినాష్ పై ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికల్లో ఏం చేస్తారో కడప ప్రజలకు చెప్పండి ఏపీ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషి ఎవరు ఏం చేశారో కడప ప్రజలకు తెలుసు షర్మిల ప్రచారం పూర్తిగా ఎన్నికలకు విరుద్ధం కచ్చితంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం 05:01 PM, ఏప్రిల్ 05 2024 ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ బస్సుయాత్ర 9వ రోజు శనివారం(ఏప్రిల్ 6) షెడ్యూల్ ఉదయం 9 గంటలకు చింతరెడ్డి పాలెం రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి చేరుకుని సాయంత్రం 3 గంటలకి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్ , సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు,వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారు. 04:53 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు బుజ్జగించినా తేలని గోపాలపురం టికెట్ పంచాయితీ చంద్రబాబు ముందే బయటపడ్డ వర్గ విభేదాలు చంద్రబాబు బస చేసిన నల్లజర్ల ప్రియాంక కన్వెన్షన్ హాల్ వద్ద ముళ్లపూడి వర్గీయుల ఆందోళన మద్దిపాటి వద్దు ఎవరైనా ముద్దు అంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు ఫ్లకార్డులతో నిరసన,నినాదాలు ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అదుపు చేసిన పోలీసులు, స్పెషల్ ఫోర్స్ మద్దిపాటి వెంకట రాజుని వెంటనే మార్చాలంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు బైఠాయించి తెలుగు తమ్ముళ్ల నిరసన 03:45 PM, ఏప్రిల్ 05 2024 గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా?: పోసాని కృష్ణమురళి ఎన్ని అన్యాయాలు చేసినా చంద్రబాబు అంటే పవన్కు దేవుడు చంద్రబాబు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడతారు చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైలుకెళ్లారు. వాలంటీర్ల సేవలను సైతం చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారు. నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్డీఆర్ను చంపేశారు చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టుకోడు.. ఇంటింటికి తిరగడు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగావీటి రంగాను చంపేశారు పవన్ కల్యాణ్ను చంద్రబాబు లొంగదీసుకున్నారు 02:02 PM, ఏప్రిల్ 05 2024 అచ్చెన్న, అయ్యన్నలకు ఈసీ నోటీసులు టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడుకి ఎన్నికల సంఘం నోటీసులు సీఎం వైఎస్ జగన్ పై తప్పుడు ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు టీడీపీ నేతలపై ఈసీఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు కి నోటీసులు ఇచ్చిన సీఈఓ మీనా 01:45 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుపై ఫైర్.. టీడీపీ మీటింగ్లో తిట్ల పురాణం చిప్పగిరి మండలం నెమకల్లు టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కు సొంత పార్టీ లో నిరసన సెగ పార్టీ కార్యకర్తల ఆత్మీయసమావేశం లో వీరభద్ర గౌడ్ సమక్షంలో రెండు వర్గాలు రసాభాస మా అవసరం మీకు పట్టదా అంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు ఒక్క వర్గానికే ప్రాధాన్యత చంద్రబాబు ఇస్తున్నాడని తెలుగు తమ్ముళ్లు మండిపాటు సమాచారం ఇవ్వకుండా మీటింగులు ఎలా పెడతారంటూ ఒకరి పై నొకరు తిట్ల పురాణం 1:15 PM, ఏప్రిల్ 05 2024 విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా: కేఏ పాల్ మన పార్టీ(ప్రజాశాంతి) అధికారంలోకి వస్తుంది అందుకే విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా కారణం నేను విశాఖలోనే పుట్టి, పెరిగి చాలా సేవ చేశా రాయలసీమ ముఖ్యమంత్రిలు విశాఖను పట్టించుకోలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కోర్టులో ఆర్గ్యుమెంట్ చేశాను స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల భూముల కోసం కోర్టులో పోరాడా స్టీల్ ప్లాంట్ కోసం రూ.8 వేల కోట్లు ఇస్తానని చెప్పాను ఇవ్వకపోతే నేను జైలు శిక్షకు కూడా సిద్ధంగా ఉన్నాను కోర్టుల్లో జడ్జిలు తప్పుడు తీర్పులు ఇస్తే వారి సంగతి తేల్చుతా 12:30 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకు నిరసన సెగ టికెట్ల కేటాయింపుపై భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనల్లో నిరసన సెగలు పార్టీలో కష్టపడ్డ వారికి టికెట్లు కేటాయించాలంటూ నినాదాలు నల్లజర్ల లో చంద్రబాబు బసచేసిన ప్రాంతంలో పోలవరం టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ పార్టీ శ్రేణుల నిరసన బొరగం శ్రీనివాస్ కి టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయుల ఆందోళన పోలవరం అభ్యర్థి ని మార్చాలని నినాదాలు చేస్తున్న టీడీపి శ్రేణులు 11:43 AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు: హోం మంత్రి తానేటి వనిత వలంటీర్లను గోనె సంచులకు మోసుకునేవాళ్లు.. ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు తలుపులు తట్టి ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు డేటా తీసుకెళ్లి అమ్మేస్తున్నారు మహిళల అక్రమ రవాణా చేస్తున్నారన్న అన్న వ్యక్తి పవన్ కల్యాణ్ వలంటీర్లను చిన్న చూపు చూస్తూ కించపరుస్తూ.. వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వ్యక్తులు చంద్రబాబు పవన్ కళ్యాణ్.. కోర్టులకు వెళ్లి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయించింది ఎవరు?.. చంద్రబాబే అవ్వ తాతల మరణాలకి చంద్రబాబే కారణం చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు పుష్కరాల్లో షూటింగ్ ల పేరుతో సామాన్యుల ప్రాణాలు పట్టణ పెట్టుకుంది ఎవరు చంద్రబాబు కాదా....? జగనన్న బస్సు యాత్రకు వస్తున్న జన సందోహన్ని చూసి వీరికి వణుకు పుడుతుంది దళిత మహిళలని లేకుండా నాపై చెత్తాచెదారం అంటూ హీనంగా మాట్లాడారు.. చంద్రబాబు కొవ్వూరులో టిడిపి వ్యక్తిని తీసుకెళ్లి గోపాలపురంలో ఎందుకు పెట్టారు జవహర్ ను తీసుకెళ్లి గతంలో తిరువూరులో పెట్టింది ఎవరు.... కొవ్వూరు నియోజకవర్గం లో ఒక రూపాయి దోచుకున్నానని నిరూపిస్తే రాజకీయాలను శాశ్వతంగా వైదొలుగుతాను...? దోచుకున్నానని ఆధారాలతో నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం... కొవ్వూరు లో టిడిపి హాయంలో ఏడేచ్చగా దోచుకుంది వారి నాయకులు దొమ్మేరులో దళిత యువకుడు ఆత్మహత్య చనిపోతే చంద్రబాబు నాపై ఆపాదిస్తున్నారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులపై బురద చల్లితే సానుభూతి వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారు భ్రమరావతి కట్టినంత ఈజీ కాదు ప్రజల్లో అబద్దాల మేడలు కట్టడం ప్రజల గుండెల్లో జగనన్న సంక్షేమ పథకాలు గూడు కట్టుకుని ఉన్నాయి జగనన్నను పేదలు ఆరాధ్య దైవంగా భావిస్తూ పేదల గుండెల్లో స్థానం కల్పించారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పై నాయకులపై బురద చల్లితే.. మైలేజీ వస్తుందని అనుకోవడం వారి భ్రమ కొవ్వూరులో గోపాలపురంలో కూడా టిడిపిలో వర్గ విభేదాలు రెండు గ్రూపులు ఉన్నాయి వైఎఎస్సార్సీపీలో కొవ్వూరు గోపాలపురంలో ఐక్యతగా పనిచేస్తున్నామని కడుపుమంటతో ఉక్రోశంతో చంద్రబాబు ఉన్నారు ప్రజలు ఎవరూ చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి గెలవడం కాదు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను.. చంద్రబాబు తన మ్యానిఫెస్టోలో లో కాపీ పేస్ట్ చేస్తున్నారు మా నియోజకవర్గంలో దళితులపై అట్రాసిటీ కేసులు పెట్టామని అంటున్నారు ఒకటైన నిరూపించమని సవాల్ చేస్తున్నాను టిడిపి హయంలో మహిళలను వివస్రను చేశారు ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని అనుకుంటారు అన్న వ్యక్తి చంద్రబాబు పురందేశ్వరి అధికారులపై బురద చల్లాలి అనుకోవడం బాధాకరం ఐఏఎస్ ఐపీఎస్ చిన్న స్థాయి ఉద్యోగుల సైతం వారి ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తారు వారి ప్రభుత్వానికి కొమ్ము కాయరు టీడీపీ హయాంలో అలా చేసినట్లు ఉన్నారు అందుకే ఇలాంటి లేఖలు రాస్తున్నారు తూర్పు గోదావరిలో హోం మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు 11:03 AM, ఏప్రిల్ 05 2024 సీఎం రమేష్ ఓ అహంకారి: ఎమ్మెల్యే ధర్మశ్రీ అనకాపల్లిలో సీఎం రమేష్ రౌడీయిజం తనిఖీలకు వచ్చిన అధికారులతో సీఎం రమేష్ అనుచిత ప్రవర్తన తీవ్రంగా ఖండించిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు శాంతికాముకులు, హింసను సహించరు సీఎం రమేష్ ఎక్కడ నుండి వచ్చారు మళ్లీ అక్కడికే పంపుతారు సీఎం రమేష్ అహంకారంతో విర్రవీగుతున్నారు సీఎం రమేష్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు తనపై అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ పై పరువు నష్టం దావా వేస్తా 10:52 AM, ఏప్రిల్ 05 2024 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓ నమ్మకద్రోహి: మంత్రి పెద్దిరెడ్డి మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి నే కారణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నది కూడా మాజీ సీఎం కిరణ్ ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి చిత్తుగా ఓడిపోతారు కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వేధించాడు కిరణ్ కుమార్ రెడ్డి నమ్మకద్రోహి గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించాం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తాం చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తాం ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు శ్రీ వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారు ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు పుంగనూరు ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 10:34 AM, ఏప్రిల్ 05 2024 ప్రజా సమస్యల పరిష్కారమే జగన్ ప్రభుత్వం ఎజెండా టీడీపీ చేయని అనేక అభివద్ధి పనులు జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది అబద్ధపు ప్రచారాలు చేసుకునీ కాలం గడుపుతున్న టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ప్రజా సమస్యలు పట్టవు పెన్షన్ కోసం వృద్ధుల మరణ మృదంగం కి టీడీపీ నేతలు కారణం కాదా ఎందుకు గద్దె రామ్మోహన్ నీ గెలిపించామా? అని స్థానిక ప్రజలు వాపోతున్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలను ఇంటికే పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 10:02 AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకు అవ్వా తాతల ఉసురు తప్పదు: చింతల ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆ వృద్ధులు పడుతున్న అవస్థలు చూస్తే చాలా బాధ వేస్తుంది పెన్షన్ కోసం వృద్ధులను మంచాలపై తీసుకు వెళ్లాల్సి వస్తోంది వలంటరీ వ్యవస్థ పై చంద్రబాబు కక్ష కట్టి తప్పుడు ఫిర్యాదులు చేయించాడు నాలుగు సంవత్సరాల 11 నెలల పాటు వలంటీర్లు సేవలు అందించారు ప్రతినెల 1వ తేదీ ఉదయాన్నే వలంటీర్లు పెన్షన్లు అందించే వాళ్ళు తప్పుడు ఫిర్యాదులు చేసి వలంటీర్లను పక్కన పెట్టించిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్తారు ఇప్పటికైనా ఎన్నికల సంఘం పునరాలోచన చేసి వాలంటీర్లతో పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 09:37 AM, ఏప్రిల్ 05 2024 వేర్ ఈజ్ లోకేషం? ఎన్నికల వేళ.. టీడీపీలో ఆసక్తికర పరిణామం తెర వెనుకే ఉంటున్న చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు శంఖరావాలకు సైతం బ్రేక్ ఇచ్చిన లోకేష్ పూర్తిగా ఉండవల్లి నివాసానికే పరిమితమైన వైనం మంగళగిరి ప్రచారానికి వెళ్తే.. అడుగడుగునా నిలదీస్తున్న జనం దీంతో.. లోకేష్ ప్రచారానికి దూరంగా ఉంటున్న పార్టీ శ్రేణులు అపార్ట్మెంట్లలో ప్రచారానికే మొగ్గుచూపిస్తున్న నారా లోకేష్ వైఎస్సార్సీపీ అభ్యర్థి లావణ్యకు ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న మంగళగిరి వాసులు సోషల్ మీడియాలో సినబాబుపై పేలుతున్న సెటైర్లు 09:09 AM, ఏప్రిల్ 05 2024 టీడీపీని కబళిస్తున్న చంద్రబాబు తప్పిదాలు: విజయసాయిరెడ్డి 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు అందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైఎస్సార్సీపీలో చేరుతున్నారు జగన్ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు ఆకర్షితులు అవుతున్నారు.. వలంటీర్ వ్యవస్థ పై పిర్యాదులు చేసి.. పింఛన్ దారులకు దూరం చెయ్యడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం.. చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు తెలుగుదేశం పార్టీనే కబలించి వేస్తుంది.. వలంటీర్ మీద ఆధారపడిన ప్రతి కుటుంబం చంద్రబాబు కుట్రలను వ్యతిరేకిస్తున్నారు.. అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలో చేరిన అందరికీ ప్రాధాన్యత ఇస్తాం.. రేపటి(ఏప్రిల్ 6) సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర చింతరెడ్డిపాలెం నుంచి ప్రారంభం అవుతుంది ప్రతీ స్వాగత పాయింట్ల వద్ద వైఎస్సార్సీపీ నేతలు సీఎం జగన్కు స్వాగతం పలుకుతారు.. సాయంత్రం నాలుగు గంటలకి సీఎం జగన్ కావలి చేరుతారు.. 6 గంటలకి సభ ముగుస్తుంది నెల్లూరు చేరిక కార్యక్రమంలో YSRCP MP అభ్యర్థి విజయసాయి రెడ్ది వ్యాఖ్యలు 09:02 AM, ఏప్రిల్ 05 2024 ఇవాళ బస్సు యాత్రకు విరామం నెల్లూరులోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం యాత్ర నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం బస చేసిన ప్రాంతంలోనే.. నెల్లూరు జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం జగన్ రాయలసీమ జిల్లాల యాత్రపై సమీక్ష నిర్వహించనున్న సీఎం జగన్ ఇప్పటికే వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విజయవంతంగా సాగిన యాత్ర ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, సలహాలు-సూచనల మేరకు కొత్త పథకాలను మేనిఫెస్టోలో ప్రవేశపెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉదయం నుంచే చింతరెడ్డిపాలెం సీఎం జగన్ బస కేంద్రానికి చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రేపు.. తొమ్మిదవ రోజు బస్సు యాత్రలో పాల్గొననున్న సీఎం జగన్ నెల్లూరు బైపాస్ చింతరెడ్డిపాలెం బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభం కానున్న యాత్ర రేపు కావలిలో సిద్ధం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ 08:47 AM, ఏప్రిల్ 05 2024 విజయసాయిరెడ్డి సమక్షంలో చేరికలు నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం పండగ వాతావరణం టీడీపీ నుంచి పలువురు వైఎస్సార్సీపీలోకి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ జడ్పీటీసీ రుక్మిణి, మాజీ Sc కమిషన్ మెంబర్ రవీంద్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి 08:27 AM, ఏప్రిల్ 05 2024 నేటి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఇలా.. నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు పర్యటన ప్రజా గళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు స్థానిక టీడీపీ నేతలతో కీలక మంతనాలు నిర్వహించే ఛాన్స్ 08:06 AM, ఏప్రిల్ 05 2024 రఘురామ కొత్త రాగం నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొత్త రాగం కూటమి తరఫునే పోటీ చేస్తానని గతంలో ప్రకటించుకున్న రఘురామ సీటు తన్నుకుపోయిన బీజేపీ.. తన అనుచరుడి కోసం పైరవీలు మొదలుపెట్టిన చంద్రబాబు తాజాగా రఘురామ కొత్త రాగం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే తన ఆశయమంటూ ప్రకటన నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. ఢిల్లీ ఎంపీగానో, అమరావతి ఎమ్మెల్యేగానో చూడాలి. పోటీ చేయడమైతే పక్కా. ఎంపీగా బరిలో నిలవాలన్నది నా ఆశ. అసెంబ్లీలో ఉండాలన్నది ప్రజల కోరిక. చాలా మంది నన్ను అసెంబ్లీలో స్పీకర్గా చూడాలనుకుంటూ రఘురామ వ్యాఖ్య నేను కోరుకుంటున్న కేంద్రమా, ప్రజలు కోరుతున్న రాష్ట్రమో త్వరలోనే తెలుస్తుందంటూ గప్పాలు 07:42AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు గంజాయి వ్యాఖ్యలు.. భగ్గుమన్న వ్యాపారులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం రావులపాలెం బంద్ కు పిలుపునిచ్చిన చాంబర్ ఆఫ్ కామర్స్ రావులపాలెంలో టీడీపీ నిర్వహించిన ప్రజా గళం సభలో వ్యాపారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు రావులపాలెంలో కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతారంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు చంద్రబాబు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన వ్యాపారులు బంద్ నిర్వహించడంతోపాటు చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న చాంబర్ ఆఫ్ కామర్స్ చంద్రబాబు మాటలపై మండిపడుతున్న ఆర్యవైశ్య సంఘాలు 07:15AM, ఏప్రిల్ 05 2024 మరో రెండు జనసేన సీట్లు బాబు ఖాతాలోకే చంద్రబాబుతో పొత్తంటే బాబు మెచ్చిన వాళ్లకి, బాబు చెప్పిన వాళ్లకి, బాబు పంపిన వాళ్లకి టికెట్లిచ్చేయడమే. జనసేనకు కేటాయించిన మరో రెండు సీట్లనూ చంద్రబాబు ఇలాగే కొట్టేశారు. టీడీపీ నేతలకే దక్కిన రైల్వేకోడూరు, అవనిగడ్డ జనసేన సీట్లు అవనిగడ్డ సీటు మండలి బుద్ధ ప్రసాద్కే గతంలో జనసేనను తీవ్రంగా విమర్శించిన బుద్ధ ప్రసాద్ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన బుద్ధ ప్రసాద్ బుద్ధ ప్రసాద్కు టికెట్ఇవ్వడంపై అవనిగడ్డ జనసేనలో అసంతృప్తి రాజీనామాలకు సిద్ధమైన పలు వర్గాలు మరోవైపు.. బాబు ఒప్పుకోలేదని రైల్వేకోడూరు అభ్యర్ధిని మార్చేసిన పవన్ యనమల భాస్కరరావు పేరును స్వయంగా ప్రకటించిన పవన్ కల్యాణ్ బాబు కోసం.. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ప్రధాన అనుచరుడు అరవ శ్రీధర్కు టికెట్ మూడు రోజుల కిందట జనసేనలో చేరిన ముక్కవారిపల్లి సర్పంచ్ అరవ శ్రీధర్ పవన్ నిర్ణయంపై మండి పడుతున్న పార్టీ నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయా స్థానాల్లో జనసేన శ్రేణుల నిర్ణయం? 07:06AM, ఏప్రిల్ 05 2024 అధికారులపై సీఎం రమేష్ దౌర్జన్యం అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దౌర్జన్యం టీడీపీ సానుభూతిపరుడు షాపుపై డీఆర్ఐ అధికారుల తనిఖీలు జీఎస్టీ రికార్డులు తనిఖీలు చేస్తున్న అధికారులపై గుండాయిజం తనిఖీలు వెంటనే ఆపాలంటూ బెదిరింపులు నా సంగతి మీకు తెలియదు అంటూ రౌడీయిజం అధికారులను ఏక వచనంతో సంబోధిస్తూ అధికారుల చేతిలో నుంచి ఫైళ్లు లాక్కున్న సీఎం రమేష్ సీఎం రమేష్ రౌడీయిజం చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు ప్రశాంతమైన అనకాపల్లిలో గతంలో ఎన్నడు ఇటువంటి సంఘటన జరగలేదంటున్న ప్రజలు అధికారులపై టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టిన సీఎం రమేష్ పోలీసులు సర్ది చెప్పిన పట్టించుకోని సీఎం రమేష్ టీడీపీ కార్యకర్తలు ఎక్కడ నుంచో వచ్చి అనకాపల్లిలో రౌడీయిజం చేయడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం 06:54AM, ఏప్రిల్ 05 2024 నేటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం నేటి నుంచి ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారం రాజమండ్రి ఎంపీ బరిలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి నుంచి ప్రచారం ప్రారంభించనున్న పురందేశ్వరి పొత్తులో భాగంగా.. పది అసెంబ్లీ, ఆరు ఎంపీ సీట్లు తీసుకున్న ఏపీ బీజేపీ సీట్ల పంపకంపై ఏపీ బీజేపీలో తీవ్ర అసంతృప్తి.. పురందేశ్వరి తీరుపై విమర్శలు టీడీపీ తీసుకున్న విశాఖ ఎంపీ సీటు బీజేపీకి వెళ్లే అవకాశం బీజేపీ నరసాపురం సీటును వదులుకునే చాన్స్ నరసాపురం ఎంపీ సీటు కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్న రఘురామ కృష్ణంరాజు కడప ఎంపీ సీటును బీజేపీ ఇచ్చే యోచనలో టీడీపీ జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం టీడీపీకి ఇచ్చే ఆలోచనలో బీజేపీ మరో మూడు నాలుగురోజుల్లో సీట్లు మార్చుకునే అంశంపై రానున్న స్పష్టత 06:49AM, ఏప్రిల్ 05 2024 తిరుపతి జిల్లా సిద్ధంపై సీఎం జగన్ ట్వీట్ తిరుపతి జిల్లాలో ముగిసిన మేమంతా సిద్ధం యాత్ర గురువారం సీఎం జగన్ బస్సు యాత్రకు తిరుపతి ప్రజల బ్రహ్మరథం సాయంత్రం నాయుడుపేట బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ పేదలను గెలిపించాలని మనం యుద్దం చేయబోతున్నాం: సీఎం జగన్ నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం పదవులు ఇచ్చాం: సీఎం జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారు: సీఎం జగన్ 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం: సీఎం జగన్ ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు: సీఎం జగన్ తలుపు తట్టి పథకాలు అందిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోయారు: సీఎం జగన్ పేదలకు తోడుగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా?: సీఎం జగన్ పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వతాతలు ప్రాణాలు విడిచారు: సీఎం జగన్ 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు ఏమనాలి?: సీఎం జగన్ 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును హంతకుడు అందామా?: సీఎం జగన్ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి: సీఎం జగన్ ఏపీ పేద వర్గాల ప్రజలంతా నా వాళ్లు: సీఎం జగన్ చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు: సీఎం జగన్ చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు: సీఎం జగన్ చిన్న పిల్లలు మేనమామ అని పిలుస్తుంటే గర్వంగా ఉంది: సీఎం జగన్ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్ మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే: సీఎం జగన్ Day-8 తిరుపతి జిల్లా సిద్ధం! #MemanthaSiddham #VoteForFan pic.twitter.com/1GxnW91kLr — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/ewqX04uLG4 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 06:40AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకి ఈసీ నోటీసులు సీఎం జగన్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు గురువారం నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం మార్చి 31వ తేదీన నిర్వహించిన ప్రజా గళం సభల్లో చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు ఈసీకి వైఎస్సార్సీపీ లేళ్ల అప్పిరెడ్డి, మరొకరు ఫిర్యాదు ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుకి నోటీసులు 48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ ఈసీ ఆదేశం 06:30AM, ఏప్రిల్ 05 2024 చివరకు ఇదీ టీడీపీ పరిస్థితి: YSRCP ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి టీడీపీకి అంత బెరుకేంటో? రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుని తిట్టిపోస్తున్న జనం. వలంటీర్ వ్యవస్థను నిలువరించి.. ఫించన్లను జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం నెగిటివ్ కామెంట్స్కి భయపడి చంద్రబాబు సభల లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్కి చాట్ ఆప్షన్ను మాయం చేసిన టీడీపీ అదే సమయంలో.. టీడీపీని మరింతగా ముంచేస్తున్న పొత్తులు సీట్ల పంపకాల్లో బాబు ఒంటెద్దు పోకడ ప్రజల్లో దిద్దుకోలేక.. పార్టీలో సర్దుకోలేక చేతులెత్తేస్తున్న చంద్రబాబు! ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి అంత బెరుకేంటి @JaiTDP..? రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుని తిట్టిపోస్తున్న జనం. దాంతో నెగిటివ్ కామెంట్స్కి భయపడి చంద్రబాబు సభల లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్కి చాట్ ఆప్షన్ను మాయం చేసిన టీడీపీ టీడీపీని నిండా ముంచేస్తున్న పొత్తులు, సీట్ల పంపకాల్లో బాబు… pic.twitter.com/nJNBTLnz5B — YSR Congress Party (@YSRCParty) April 4, 2024 -
బాబును కాపాడేందుకు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు బీజేపీ నాయకులు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కంటే చెల్లెలి భర్తకు మేలు చేసేలా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ను కూలదోసే సమయంలో బాబుకు పురంధేశ్వరి సపోర్టు చేశారని దుయ్యబట్టారు. బాబు కోసం పురంధ్వేశ్వరి బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారని విమర్శించారు. ఏపీలో బీజేపీలో బలం ఉందా లేదా అనే విషయం అందరికీ తెలుసన్నారు పేర్ని నాని. బీజేపీ టికెట్లను పురంధేశ్వరి ఎవరికి ఇప్పించారో చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. బీజేపీలో ఒరిజినల్ నాయకులను ఇంట్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారంతా టీడీపీ నేతలనేనని అన్నారు. అమిత్ షా దగ్గరకు చంద్రబాబును పురంధేశ్వరి తీసుకెళ్లారని ప్రస్తావించారు. మరిది కళ్లల్లో ఆనందం కోసం పోలీసు అధికారులపై పురంధేశ్వరి ఆరోపణలు చేశారని విమర్శించారు. ‘రామోజీరావు, చంద్రబాబు తప్పడు పనులు, పాపాలపై చర్యలు చేపట్టిన అధికారులపై పురంధేశ్వరి ఫిర్యాదులు చేశారు. 22 మంది నిజాయితీగల అధికారులపై ఫిర్యాదు చేస్తే ఈసీ ఎందుకు ప్రశ్నించలేదు. ఎవరిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలో పురంధేశ్వరి ఈసీకి లిస్ట్ ఇచ్చారు. బదిలీ చేసిన వారి స్థానంలో ఎవరిని నియమించాలో కూడా పేర్లు ఇచ్చారు. జాబితా ఇవ్వడానికి ఆమె ఎవరు? తప్పుడు ఆరోపణలకు ఏమైనా ఆధారాలు చూపించారా? ఇది బరి తెగింపు కాదా? పురంధేశ్వరి కావాలనుకున్న అధికారులకు ఎంత ఇచ్చారో చెప్పాలి. నిజాయితీగా పని చేసిన ఐపీఎస్ అధికారులపై విషం చిమ్మడం దారుణం. పురంధేశ్వరి జాబితా ఇస్తే ఈసీ ఎందుకు మాట్లాడటం లేదు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేసిన ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. పురంధేశ్వరి వైఖరిపై రేపు సీఈఓకి ఫిర్యాదు చేస్తాం’ అని పేర్ని నాని పేర్కొన్నారు. చదవండి: మళ్లీ అధికారంలోకి రాగానే వలంటీర్ వ్యవస్థపై తొలి సంతకం: సీఎం జగన్ -
April 1st: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 1st Telugu Updates 7:45PM, April 1st 2024 ఏలూరు జిల్లా: టీడీపీ నేతలను నిలదీస్తున్న ప్రజలు నూజివీడులో టీడీపీ అభ్యర్ధి కొలుసు పార్ధసారథికి షాకిచ్చిన నూజివీడు ప్రజలు నూజివీడు 10వ వార్డులో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న పార్ధసారథి మొఘల్ చెరువు ప్రాంతం ప్రజలకు ఇళ్లపట్టాలిస్తానన్న పార్ధసారథి కోర్టులో ఉన్న చెరువులో ఇళ్లపట్టాలు ఎట్లా ఇస్తారో సమాధానం చెప్పాలని నిలదీసిన స్థానికులు టీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఇస్తామన్న పార్ధసారథి అదే విషయం బాండ్ రాసివ్వాలని కోరిన వృద్ధురాలు వృద్ధురాలి ప్రశ్నలకు ఖంగుతిన్న పార్థసారథి , టీడీపీ నేతలు మొఘల్ చెరువు ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి జారుకున్న పార్థసారథి, టీడీపీ నేతలు 6:50 PM, April 1st 2024 ప్రకాశం ఎన్నికల ముందే వాలంటీర్ వ్యవస్థపై విషం కక్కుతున్నారు చంద్రబాబు:మంత్రి సురేష్ తెలుగుదేశంలోని బీటీమ్.. అవ్వాతాతల పై కక్ష తీర్చుకొంటున్నారు అవ్వ తాతలు వికలాంగుల ఉసురుతో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయం పించన్ దారుల చేతిలో ఓటు అనే ఆయుదం ఉన్నది.. వారే ఎవరు ముఖ్యమంత్రి కావాలో నిర్ణయిస్తారు 6:40 PM, April 1st 2024 డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా: పింఛన్ల విషయంలో రాజకీయాలు చేస్తున్న టీడీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉంది: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాష్ట్రంలో పింఛను దార్లు అంతా సీఎం జగన్కు జేజేలు పలుకుతుంటే ఓర్చుకోలేని చంద్రబాబు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషన్కు పిర్యాదు చేయడం సిగ్గు చేటు చంద్రబాబుకు అమాయక ప్రజల పట్ల ఎందుకింత కడుపుమంట అన్నది అర్థం కావడం లేదు మొదటి నుంచి ప్రతిపక్షాలు వాలంటీర్లు అంటే వ్యతిరేఖ ధోరణిలో ఉన్నారు టిప్పర్ డ్రైవర్కి పార్టీ టికెట్ ఇస్తే వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు సిగ్గు పడాలి అతి సాధారణ వ్యక్తిని శాసన సభకు పంపించాలనుకోవడం జగన్ ఔన్నత్యానికి నిదర్శనం బీసీల పట్ల సవతి తల్లి ప్రేమ చూపడం టీడీపీకి పరిపాటిగా మారింది పింఛన్ల విషయమై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన నీచ బుధ్ధి చంద్రబాబుది 6:35 PM, April 1st 2024 తాడేపల్లి: చంద్రబాబుది నోరా లేకా.. తాటిమట్టా?: పేర్ని నాని వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తా అని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు ఐదారు నెలల క్రితం వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం అని చంద్రబాబు అనలేదా? పెన్షర్లకు డబ్బులు ఇవ్వకుండా ఆపింది ఎవరు? వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేశారు ప్రభుత్వ కార్యక్రమాల నిలుపుదల చేసింది చంద్రబాబు కాదా? నిమ్మగడ్డ రమేష్కు ఎవరితో సంబంధాలు ఉన్నాయో తెలియదు ఎన్టీఆర్ను కూలదోసింది ప్రజలకు తెలియదా? చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు ఎవరు దిగివచ్చినా పెన్షన్లు ఆపడం వారితరం కాదు 6:00 PM, April 1st 2024 విశాఖపట్నం: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చంద్రబాబులో రాక్షస ఆలోచన కనిపిస్తోంది: అవంతి శ్రీనివాస్ అవ్వ తాతలకు అందే పెన్షన్ను అడ్డుకున్నారు నిమ్మ గడ్డ రమేష్తో వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందకుండా అడ్డం పడ్డారు టీడీపీ హయాంలో 58 వేల మందికి పెన్షన్ వస్తే.. సీఎం జగన్ ప్రభుత్వం హయాంలో 30 లక్షల మందికి పెన్షన్ అందుతోంది వాలంటీర్లు అంటే చంద్రబాబుకు కక్ష.. వాలంటీర్లు ... సచివాలయం వ్యవస్థ వృధా అని చంద్రబాబు అంటారు అసలు సచివాలయం వ్యవస్థ వల్లే కోవిడ్ సమయంలో మేలు జరిగిందని ప్రధాని మోదీ అభినందించారు తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు వాలంటీర్లు వైఎస్సార్సీపీకి ఓటు వేసేస్తారని బాబు భయ పడుతున్నారు ఎన్నికల కమిషన్ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి మూడు నెలలు ఎన్నికల కోడ్ వుంది. అప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఆలోచన చేయాలి.. వృద్ధుల పరిస్థితి గమనించాలి చంద్రబాబు కపట వన్నెల పులి...చంద్రబాబు శని...పెన్షన్ ఆపమని అతనే పిటిషన్ వేసి అతనే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయమని లేఖ రాయడం విడ్డూరం ఎన్టీఆర్ను వేధించి ఆయన ఫోటోతో రాజకీయం చేసిన కపట నాయకుడు చంద్రబాబు ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేయాలని ఇప్పటికే నిర్ణయించారు 5:40 PM, April 1st 2024 కర్నూలు జిల్లా: వెల్దుర్తిలో 68 మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా జగనన్నకు అండగా నిలిచేందుకు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు ప్రకటించిన వాలంటీర్లు ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం లేకుండా చేశారంటూ టీడీపీపై విమర్శలు 4:50 PM, April 1st 2024 అనంతపురం: సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతం గా ముందుకు సాగుతోంది: మంత్రి ఉషాశ్రీచరణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రజల మద్దతు మరింతగా పెరిగింది బస్సు యాత్ర ద్వారా ప్రజల బాగోగులను సీఎం జగన్ స్వయంగా తెలుసుకుంటున్నారు ప్రజలు, మేధావులు ఇచ్చే సలహాలు సూచనలు సీఎం జగన్ వింటున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వారికే నష్టం చేకూరుస్తుంది వాలంటీర్లపై చంద్రబాబు కక్షసాధింపు లకు పాల్పడుతున్నారు చంద్రబాబు నిర్వాకం వల్లే వృద్ధులు, దివ్యాంగులకు సకాలంలో పింఛన్లు అందలేదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఓడిపోతారు 4:45 PM, April 1st 2024 అల్లూరి సీతారామరాజు జిల్లా: పాడేరు తెదేపాలో చల్లారని చిచ్చు గిడ్డి ఈశ్వరికి న్యాయం చేయాలి అంటూ టీడీపీ నాయకుల ర్యాలీ రమేష్ నాయుడు వద్దు. గిడ్డి ఈశ్వరి ముద్దు అంటూ నినాదాలు గిడ్డి ఈశ్వరికి మద్దతుగా పాడేరులో భారీ ర్యాలీ పాడేరు సీటుపై అధిష్టానం పునరలోచన చేయాలి ఇండిపెండెంట్గా గిడ్డి ఈశ్వరిని గెలిపించుకుంటాం కార్యకర్తలు నినాదాలు 4:30 PM, April 1st 2024 నెల్లూరు: వాలంటీర్ వ్యవస్థ లేకుండా జన్మభూమి కమిటీలు ఉండాలని టీడీపీ భావిస్తోంది జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు చంద్రశేఖర్రెడ్డి వాలంటీర్ల సేవలను పొందుతున్న కుటుంబాలను చంద్రబాబు అవమానించారు నెల్లూరు నగర అభివృద్ధి మీద మాజీ మంత్రి నారాయణపై చెప్పిన ప్రతిమాట వాస్తవమే నెల్లూరు అభివృద్ధి అంటూ హడ్కో ద్వారా మాజీ మంత్రి నారాయణ అప్పు తీసుకుని పనులు పూర్తి చేయలేకపోయారు రూ. 830 కోట్లు టీడీపీ హయాంలో నెల్లూరు నగరం కోసం అప్పులు తెచ్చారు. గత ప్రభుత్వంలో అప్పులు తీసుకుని అభివృద్ధి అంటూ నారాయణ నాటక మాడితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ. 1100 కోట్లతో నెల్లూరును అభివృద్ధి చేశారు నెల్లూరు సిటీలో జరిగిన అభివృద్ధిపై మాజీ మంత్రి నారాయణ దమ్ముంటే చర్చకు రావాలి 4:15 PM, April 1st 2024 విశాఖ: సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పెన్షన్ దారుడు సంతోషంగా ఉన్నారు: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వాలంటీర్లు నిస్వార్ధంగా సేవ చేస్తున్నారు ఎక్కడ అవినీతి లేకుండా పెన్షన్లు అందుతున్నాయి సీఎం జగన్ కు వస్తున్న మంచి పేరు చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు చంద్రబాబు చేసిన తీరుతో పెన్షన్ దారుల తీవ్ర ఇబ్బందులు పడతారు పేదలు సంతోషంగా ఉండటం చంద్రబాబు నచ్చదు పేదలు ఉసురు చంద్రబాబుకు తగులుతుంది చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు 2:18 PM, April 1st 2024 కృష్ణాజిల్లా: మూకుమ్మడి రాజీనామాలు చేసిన వాలంటీర్లు మచిలీపట్నం నియోజకవర్గంలో వాలంటీర్లు రాజీనామా రాజీనామా చేసేందుకు వచ్చిన వాలంటీర్లతో నిండిపోయిన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్కి అందించిన వాలంటీర్లు చంద్రబాబు,పవన్, బీజేపీ తీరుపై మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి ప్రజలకు సేవ చేస్తుంటే మా పై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నాయి పెన్షన్లు ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకోవడం మమ్మల్ని కలచివేసింది మా దగ్గర్నుంచి సిమ్స్..డివైస్ లు తీసేసుకున్నారు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారన్నారు మేం ఎవరిదగ్గర డేటా సేకరించామో మాకు సమాధానం చెప్పాలి మమ్మల్ని ఎన్నో రకాలుగా అవమానించినా భరించాం పేదలకు ఇచ్చే పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం మమ్మల్ని బాధించింది ఉదయం నుంచి వృద్ధులు ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నారు ఇంతకు ముందులా మేం బాధపడాల్సిన పరిస్థితులొచ్చాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 2:15 PM, April 1st 2024 జనసేనలో చేరిన మండలి, జయకృష్ణ పవన్ సమక్షంలో జనసేనలో చేరిన మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణ ఇద్దరి నేపథ్యం టీడీపీనే అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులుగా లైన్క్లియర్ నేడో, రేపో అధికారిక ప్రకటన నిరసనలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్న జనసేన కేడర్ 1:48 PM, April 1st 2024 అమ్మకానికి అవనిగడ్డ సీటు? అమ్మకానికి అవనిగడ్డ, పాలకొండ సీట్లంటూ జనసేనపై విమర్శలు అవనిగడ్డ వేలంపాటలో ఓడిన జనసేన నేతలు ముగ్గురు జనసేన నేతల పేర్లతో సర్వే చేయించిన పవన్ కల్యాణ్ డబ్బులకు వేలంపాట పెట్టిన జనసేన అవనిగడ్డ అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ పేరు? మండలి బుద్ధ ప్రసాద్ చేరికను వ్యతిరేకిస్తున్న జనసైనికులు ప్రసాద్కు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమైన వైనం 12:48 PM, April 1st 2024 హిందూపురం బరిలో పరిపూర్ణానంద స్వామి.. ట్విస్ట్ హిందూపురం నుంచి పోటీ చేస్తున్నా: పరిపూర్ణానంద స్వామి హిందూపురం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నా: పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా: పరిపూర్ణానంద బీజేపీ అంటే గౌరవం ఉంది: పరిపూర్ణానంద సీటు విషయంలో బీజేపీ అధిష్టానం పునరాలోచన చేస్తోంది.. నాకే దక్కుతుందనే నమ్మకం ఉంది: పరిపూర్ణానంద మోదీ మరోసారి ప్రధాని కావాలన్నదే నా అభిమతం: పరిపూర్ణానంద హిందూపురాన్ని అభివృద్ది చేయాల్సిన బాధ్యత నాపై ఉంది: పరిపూర్ణానంద ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు హిందూపురం అభివృద్ధిపై లిఖితపూర్వకంగా హామీ ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటా : పరిపూర్ణానంద 12:21 PM, April 1st 2024 పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ శిఖండిలా మారారు: వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి ఎన్నికల ప్రచారం సంక్షేమ పథకాలు ఆపాలని నీచ రాజకీయాలు చేస్తున్నారు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఎలా ఇస్తారు ? చంద్రబాబుకు పెన్షన్ దారులు బుద్ది చెప్తారు ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది 12:09 PM, April 1st 2024 బజారున పడ్డ తెలుగుదేశం నేతలు రోడ్డెక్కిన చంద్రబాబు వెన్నుపోటు బాధితులు ఆస్తులు అమ్ముకున్నాం, గౌరవాలు కోల్పోయామని ఆవేదన టీడీపీని విమర్శిస్తూ ఉయ్యురు మాజీ జడ్పీటీసీ పూర్ణిమ ఓ పత్రికలో అడ్వర్టైజ్మెంట్ 12:06 PM, April 1st 2024 జగన్ అంటే నిజం... నిజాన్ని జనం నమ్ముతారు: మంత్రి వేణు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ రాయుడుపాకల గ్రామంలో విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన వైఎస్సార్సీపీ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి వేణుగోపాలకృష్ణ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ చేశారు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలే మాకు శ్రీరామరక్ష ఆయన గెలుపును కోరుతూ ప్రజల్లోకి వెళుతున్నాం ప్రతి అభ్యర్థిలోనూ ప్రజలు జగన్నే చూస్తారు పవన్ కల్యాణ్కు సహనం తక్కువ ప్రచారం ప్రారంభించిన రెండో రోజే వెళ్లిపోయాడు పవన్ కల్యాణ్ పిఠాపురం పరిమితం చేయటం ద్వారా చంద్రబాబు రాజకీయ ప్రదర్శించాడు చంద్రబాబును నమ్ముకుని బాగుపడిన వారు చరిత్రలో లేరు 11:42 AM, April 1st 2024 పవన్, చంద్రబాబు ఆ సీటును అమ్మేశారు: కేశినేని సుజనా చౌదరిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫైర్ సుజనా చౌదరికి ప్రజలే బుద్ధి చెప్తారు విమానాల్లో తిరిగే సుజనా చౌదరి.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఏం చేస్తారు? అసలు వెస్ట్ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయో కూడా సుజనాకు తెలియదు పవన్, చంద్రబాబు ఆ సీటును అమ్మేశారు పోతిన మహేష్ను వాడుకుని వదిలేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ 11:26 AM, April 1st 2024 సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి టీడీపీ కీలక నేతలు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నుంచి వైస్సార్ కాంగ్రెసు పార్టీలోకి చేరిన కీలక నేతలు సంజీవపురం స్టే పాయింట్ వద్ద వైఎస్సార్సీపీలో చేరిన పుట్టపర్తి నియోజకవర్గ అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ(మాజీ ఎంపీపీ), పొట్ట పురుషోత్తం రెడ్డి, పొట్ట మల్లిఖార్జున రెడ్డి వైఎస్సార్సీపీలోకి హిందూపురం టీడీపీ నేతలు సంజీవపురం స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మాజీ ఎంపీపీ వి హనోక్, టీడీపీ నేత, చంద్ర దండు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అన్షార్ అహ్మద్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 11:01 AM, April 1st 2024 రాజంపేట టీడీపీలో టికెట్ వార్ రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ టీడీపీ రాజంపేట అభ్యర్థిగా రాయచోటికి చెందిన సుగువాసి సుబ్రహ్మణ్యంను ఖరారు చేయడంతో బత్యాల చెంగల్ రాయుడు నిరసన సుగవాసి వద్దు బత్యాల ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు రాజంపేట టీడీపీ అభ్యర్థిగా బత్యాల చంగల్ రాయుడిని ప్రకటించాలని డిమాండ్ రాజంపేట పాత బస్టాండ్ నుంచి మన్నూరు యల్లమ్మ దేవస్థానం వరకు భారీ నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొన్న బత్యాల వర్గం 10:43 AM, April 1st 2024 జమ్మలమడుగులో మారుతున్న రాజకీయ సమీకరణాలు జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి బీజేపీ ఒప్పుకుంటే జమ్మలమడుగులో పోటీకి సిద్ధమన్న భూపేష్రెడ్డి బీజేపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పేరు పరిశీలన బీజేపీ అధిష్టానంతో ఇప్పటికే ఆదినారాయణ చర్చలు జమ్మలమడుగు సీటును వదులుకుంటే టీడీపీకి పెరగనున్న మరో సీటు 10:20 AM, April 1st 2024 తెలంగాణ పోలీసు నుంచి పరారైన టీడీపీ నేత శివానందరెడ్డి నంద్యాల నందికొట్కూరు (మ) అల్లూరు గ్రామంలో టీడీపీ నేత, మాజీ ఐపీఎస్ మాండ్ర శివానంద రెడ్డి ఇంట్లో తెలంగాణ పోలీసులు సోదాలు భూవివాదం కేసులో విషయంలో శివానంద రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన తెలంగాణ సీసీఎస్ పోలీసులు తెలంగాణ పోలీసులతో వాగ్వాదానికి దిగిన శివానందరెడ్డి పెద్ద ఎత్తున శివానందరెడ్డి ఇంటికి చేరుకున్న టీడీపీ శ్రేణులు పోలీసుల విధుల్ని అడ్డగించేందుకు టీడీపీ నేతల యత్నం దొరక్కుండా ఇంట్లో నుంచే కారులో పరారైనా టీడీపీ నేత శివానందరెడ్డి 9:55 AM, April 1st 2024 ‘లంచాల కోసం ఆఫీసులు పెట్టిన చరిత్ర కిరణ్కుమార్రెడ్డిది’ సీఎం జగన్ బస్ యాత్ర కి అనూహ్యమైన స్పందన వస్తోంది నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని జనం బస్సు యాత్రలో కనిపిస్తున్నారు 175 సీట్లు గెలుస్తామన్న నమ్మకం బస్ యాత్ర తో కలిగింది చంద్రబాబు కి రాయలసీమలో ఓటు అడిగే హక్కు లేదు రాయలసీమ లో ఒక్క ప్రాజెక్టు అయిన చంద్రబాబు కట్టాడా? సీఎం జగన్ రాయలసీమ లో ప్రాజెక్టు లు పూర్తి చేస్తున్నారు చంద్రబాబుని కుప్పంలో కూడా ఒడిస్తాం కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చింది సీఎం జగన్ సొంత జిల్లాకి కూడా మేలు చేయని వ్యక్తి చంద్రబాబు అమిత్ షా కాళ్ళు పట్టుకుని బీజేపీ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు రోజుల తరబడి ఢిల్లీలో పడిగాపులు కాసి పొత్తు పెట్టుకున్నాడు ఇప్పుడు బీజేపీ నే పొత్తు ఆడిగిందని అబద్దాలు చెప్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి(మాజీ సీఎం) కి నా కోసం మాట్లాడే అర్హత లేదు ఆఫీస్ పెట్టి లంచాలు వసూలు చేసిన చరిత్ర కిరణ్ కుమార్ రెడ్డి ది ఎన్నికలు అవ్వగానే కిరణ్ కుమార్ రెడ్డి సూట్ కేస్ సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాడు సీఎం పదవి కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం జగన్ ని అనగదొక్కడానికి సోనియాగాంధీ తో కుమ్మక్కయ్యాడు ఇప్పుడు మేము ఓడించి బుద్ధి చెప్తాము అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 9:25 AM, April 1st 2024 హైదరాబాద్ నుంచి పిఠాపురం చేరుకోనున్న పవన్ ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి పిఠాపురం చేరుకోనున్న పవన్ మధ్యాహ్నం 12 గంటల నుంచి నియోజకవర్గ కార్యకర్తలతో పవన్ అంతర్గత సమీక్ష నేడు అంతర్గత పార్టీ సమీక్షలకు పరిమితం కానున్న పవన్ నిన్న పిఠాపురంలో అర్ధాంతరంగా ముగిసిన పవన్ పర్యటన ఆకస్మికంగా హైదరాబాద్కు పయనం 9:10 AM, April 1st 2024 అవనిగడ్డ రాజకీయాల్లో కీలక పరిణామాలు నేడు జనసేన లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇప్పటికే పవన్ తో చర్చలు పూర్తయినట్లు సమాచారం కూటమి తరపున జనసేన అభ్యర్థిగా బుద్ధప్రసాద్ పోటీ చేస్తారని ప్రచారం అవనిగడ్డ టికెట్ పెండింగ్లో పెట్టిన జనసేన జనసేనలో బుద్ధప్రసాద్ చేరాక రేపు లేదా ఎల్లుండి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం 9:07 AM, April 1st 2024 బాపట్లలో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ బాపట్ల లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు భేటీ ఎన్నికలలో వ్యూహ, ప్రతివ్యూహాలపై నేతలతో చంద్రబాబు చర్చ ఉదయం 10 గంటలకు హెలికాఫ్టర్ లో హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు 9:05 AM, April 1st 2024 విజయనగరం జిల్లా: చంద్రబాబు తీరుపై సీనియర్ నేత అశోక్ గజపతి రాజు అసహనం చంద్రబాబు నిర్ణయాలు వలన పార్టీ నాశనం అయింది ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను ఎవరైనా అడిగితే ఉచిత సలహాలు ఇస్తుంటాను ఆఫ్ ది రికార్డు అంటూ మీడియా ప్రతినిధులతో అశోక్ గజపతి రాజు చిట్ చాట్ 8:25 AM, April 1st 2024 ప్రజాగళానికి చంద్రబాబు బ్రేక్ టీడీపీ ఎన్నికల ప్రచార ప్రజాగళం సభలకు రెండ్రోజుల విరామం బాపట్ల ప్రచారం నుంచి నేరుగా హైదరాబాద్కు చేరిన చంద్రబాబు హైదరాబాద్లోనే రెండ్రోజులు ఉండనున్న ప్రతిపక్ష నేత ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమీక్ష 8:12 AM, April 1st 2024 చంద్రబాబు అండ్ కో కుట్ర.. వృద్దులు, వికలాంగులపై పెన్షన్ల పంపిణీ ఎఫెక్ట్ చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి కుట్రలతో పెన్షన్దారులకు అవస్థలు వాలంటీర్లను పెన్షన్ పంపిణీ బాధ్యత నుండి తప్పించిన కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు కుట్రలతో మూడు నెలలపాటు పెన్షన్ దారులకు తప్పని ఇబ్బందులు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు ఎండ, వడగాడ్పులను తట్టుకుని వెళ్తేనే అందనున్న పెన్షన్ నడవలేని వృద్దులు, వికలాంగుల పరిస్థితి అగమ్యగోచరం వాలంటీర్లు ఉన్నప్పుడు అందరికీ తెల్లవారుజామునే పెన్షన్ల పంపిణీ చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి కుట్రలతో తీవ్ర ఇబ్బందులు పడనున్న పెన్షన్ దారులు 7:42 AM, April 1st 2024 నేడు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తిచేసిన ఏపీ కాంగ్రెస్ ఏఐసీసీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసిన తుది జాబితాపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాపై చర్చ ఇందులో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సూరజ్ హెగ్డే, షఫీ పరంబిల్లతో పాటు పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు దాదాపు అన్ని స్థానాలకు సంబంధించిన తుది జాబితాను ఖరారు ఆశావహులు ఎక్కువగా ఉన్న స్థానాల్లో మాత్రం రెండు, మూడు పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ముందు ఉంచనున్నారు 7:18 AM, April 1st 2024 కూటమికి 'గోదారి'లో ఎదురీతే! అధికారమే లక్ష్యంగా జత కట్టిన మూడు పార్టీలు సీట్ల కేటాయింపులో తప్పటడుగులు.. రెండు ప్రధాన సామాజిక వర్గాలకు మొండిచేయి జనసేనలో శెట్టిబలిజలకు ప్రాతినిధ్యం నిల్.. కాపులను విస్మరించిన కమలనాథులు.. ఆ రెండు వర్గాలకూ వైఎస్సార్సీపీ పెద్దపీట 7:13 AM, April 1st 2024 నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. మేమంతా సిద్ధం 5వ రోజు సోమవారం (ఏప్రిల్1) షెడ్యూల్ యాత్రలో భాగంగా సీఎం జగన్ ‘ శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు. పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు. అక్కడ పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు వెళతారు. 7:09 AM, April 1st 2024 పింఛన్లపై బాబు డబుల్ గేమ్ అటు అడ్డుపడి ఈసీకి ఫిర్యాదు ఇటు పంచాలంటూ లేఖలు ప్రజాగ్రహంతో బాబు బృందంలో ఆందోళన అటుపక్క సామాజిక పింఛన్లను అడ్డుకోవడం.. ఇటుపక్క సకాలంలో ఇచ్చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం! ఇదీ చంద్రబాబు రెండు నాలుకల వైఖరి! స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలు పేదల నోట్లో మట్టి కొట్టే ఆలోచనలు తనకు మినహా మరెవరికీ ఉండవని మరోసారి రుజువు చేసుకున్న చంద్రబాబు ఇంటింటికీ పింఛన్ ఇస్తున్న వాలంటీర్ల సేవలను కుట్రతో అడ్డుకున్న @ncbn, ఆయన మద్దతుదారులు అవ్వాతాతల్లారా 2 నెలలు ఓపిక పట్టండి. మళ్లీ వచ్చేది జగనన్న ప్రభుత్వమే.#TDPAgainstVolunteers#TDPAntiPoor#MosagaduBabu#EndOfTDP pic.twitter.com/Z31qiuWEjw — YSR Congress Party (@YSRCParty) March 31, 2024 7:05 AM, April 1st 2024 పేదలపై ఇంత కక్ష ఎందుకు బాబూ? జాతిపిత ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తుంటే ఇన్ని అడ్డంకులా? పేదలకు పెన్షన్లు ఇస్తున్న వలంటీర్లపై కత్తికడతారా? చంద్రబాబు వైఖరిపై యూకేలో గాంధీ విగ్రహం వద్ద ప్రవాసాంధ్రుల నిరసన 7:04 AM, April 1st 2024 కూటమిలో కుతకుత రాష్ట్రంలో ఎక్కడా నేతల మధ్య కనిపించని ఐక్యత క్షేత్రస్థాయిలో నాయకుల అసంతృప్తి ప్రకంపనలు అభ్యర్థులకు సహకరించేందుకు అసంతృప్తులు ససేమిరా జగ్గయ్యపేటలో తాతయ్యకు టికెట్పై మండిపడుతున్న కేడర్ అధిష్టానంపై అసంతృప్తితో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే చాంద్బాషా రాజీనామా పాడేరులో అభ్యర్థి ఎంపికపై శ్రేణుల వ్యతిరేకత అనంతపురం అర్బన్లో టీడీపీ రెబల్గా పోటీ చేయనున్నట్టు ప్రభాకర చౌదరి వెల్లడి రంపచోడవరంలో మిరియాల శిరీషకు తమ్ముళ్ల నుంచి నిరసన సెగ నందిగామ అభ్యర్థి తంగిరాల సౌమ్యను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు గుంతకల్లులో గుమ్మనూరుపై దేశం శ్రేణుల గుర్రు మార్కాపురంలో టీడీపీ, బీజేపీల మధ్య ఫ్లెక్సీల చిచ్చు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటిపై జనసేన నాయకుల ఆగ్రహం అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై స్వపార్టీలోనే నిరసన 6:54 AM, April 1st 2024 వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు: సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుకు ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు: చంద్రబాబుది మోసపూరిత రాజకీయం వాలంటీర్లపై చంద్రబాబు పూటలో మాట మాట్లాడుతున్నారు పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబుకు గిట్టదు నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు తరపున పని చేస్తున్నారు సిటిజన్ ఫర్ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే వాలంటీర్ వ్యవస్థను బాబు పెడితే 2.5 లక్షల జలగలు తయారయ్యేవి చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం కూడా లేదు వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది ఓ రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా? చంద్రబాబు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు కాదు తానొస్తే ఈ వ్యవస్థలు ఏమీ ఉండవని చంద్రబాబు మెసేజ్ ఇచ్చారు వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికీ అందుతున్నాయి. పవన్ను చంద్రబాబు మింగేస్తాడని ముందే చెప్పాం. పవన్కు ఇచ్చిన సీట్లలోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి చంద్రబాబు కక్ష కట్టారు వాలంటీర్లంటే చంద్రబాబుకు ఎందుకంత భయం బాబు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి పెన్షన్లు కాదు కదా.. కనీసం దరఖాస్తు చేసుకోవడం కూడా కష్టమే చిన్న సర్టిఫికెట్ కోసం రోజుల తరబడి తిరిగే పరిస్థితి ఉండేది ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందించడమే వాలంటీర్ల లక్ష్యం బాబు కడుపు మంటతో వృద్ధులు, వికలాంగులకు సేవలను నిలిపివేశారు టీడీపీ స్క్రిప్ట్ ప్రకారం నిమ్మగడ్డ రమేష్ పని చేస్తారు రాష్ట్ర ప్రజల అవసరాలు చంద్రబాబుకు పట్టవు జగన్ బస్సుయాత్రకు జనసునామీ కదిలి వస్తోంది పొత్తు పెట్టుకున్న జనసేన, బీజేపీలను చంద్రబాబు మింగేశారు పిఠాపురానికి ఎవరో పంపితే పవన్ వెళ్లాల్సి వచ్చింది ఇష్టం లేకుండా పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు సీఎం సీఎం అనే పరిస్థితి నుండి చివరికి 21 సీట్లకే పరిమితం అయ్యాడు బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది టీడీపీలో జెండా ఎత్తేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబుకు అర్థం అయింది అందుకే చౌకబారు మాటలు, దూషణలతో ప్రచారం చేస్తున్నారు ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు అత్యంత కీలకం కుట్రలు చేసే వారెవరో, మేలు చేసే వారెవరో ప్రజలకు అర్థం అయింది ప్రతి ఇంట్లో ఉన్న లబ్ధిదారులే మాకు స్టార్ క్యాంపెయినర్లు పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే @ncbnకి గిట్టదు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థలో ఉండేది అంతా @JaiTDP మనుషులే. -వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి#TDPAgainstVolunteers#TDPAntiPoor#MosagaduBabu#EndOfTDP pic.twitter.com/HoPN0fxznB — YSR Congress Party (@YSRCParty) March 31, 2024 -
March 31th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News March 31th Telugu Updates 9:20 PM, March 31th 2024 ఎన్టీఆర్ జిల్లా: నందిగామ టీడీపీ అభ్యర్ధి తంగిరాల సౌమ్యకు షాక్ వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో దళిత మేలుకో కార్యక్రమం లో పాల్గొన్న తంగిరాల సౌమ్య సౌమ్యను అడ్డుకున్న దళితులు తమకు తెలియకుండా ఎలా కార్యక్రమం నిర్వహిస్తారంటూ సౌమ్య కారుని అడ్డుకున్న దళితులు సౌమ్యను అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగిన టీడీపీ శ్రేణులు ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం రంగంలోకి దిగిన పోలీసులు 8:50 PM, March 31th 2024 బాపట్ల జిల్లా: టీడీపీ, బీజేపీ ,జనసేన పార్టీలకు వాలంటీర్లు అంటే భయం అనుకున్నాం: ఎంపీ నందిగామ సురేష్ కానీ వాలంటీర్లు అంటే సింహం స్వప్నాలని ఇప్పుడు తెలిసింది కోర్టుకు వెళ్లి పెన్షన్ దారులను ఇబ్బంది పెట్టడం లో చంద్రబాబు, పవన్ హస్తం ఉంది పేద ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదని చంద్రబాబు కక్ష పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు రాష్ట్రంలో 30 లక్షల మంది డ్రైవర్లు టీడీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి 7:00 PM, March 31th 2024 కృష్ణాజిల్లా: కూటమి ఎంపీ అభ్యర్ధి బాలశౌరిపై అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఫైర్ ప్రజలకు మంచి జరిగేలా వాలంటీర్లు పని చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో జరిగే మంచి పనిని సహించలేని మనస్తత్వం చంద్రబాబుది పీజీ చదివిన వ్యక్తికి టీడీపీ హయాంలో ఉద్యోగం రాకపొతే ట్రక్ డ్రైవర్గా చేరాడు ట్రక్ డ్రైవర్ని లోకువ చేసి చంద్రబాబు మాట్లాడుతున్నాడు ఎంతమందిని కలుపుకున్నా చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబుకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు కుడితిలో పడ్డ ఎలుకలా బాలశౌరి పరిస్థితి తయారైంది బాలశౌరి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు ఒకసారి రాజశేఖరరెడ్డి హయాంలో, రెండవసారి జగన్ హయాంలో బాలశౌరి ఎంపీ అయ్యాడు ఎక్కడ బాధలు, కష్టం ఉంటే అక్కడ ఉంటానని బాలశౌరి అంటున్నాడు కరోనా సమయంలో బాలశౌరికి అవనిగడ్డ, బందరు, పెడన ఎందుకు గుర్తుకురాలేదు..? బ్రోకరేజ్ ఎక్కడ ఉంటే అక్కడ బాలశౌరి ఉంటాడు బ్రోకర్ కాకాపోతే జగన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం బాలశౌరికి లేదు నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తి సీఎం జగన్మోహన్రెడ్డి సీఎం జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి ఇచ్చిన మాట ప్రకారం బందరు పోర్టు పనులు ప్రారంభించారు మచిలీపట్నం పార్లమెంటరీలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ గెలవబోతోంది 6:45 PM, March 31th 2024 పశ్చిమగోదావరి జిల్లా: గత టీడీపీ ప్రభుత్వంలో అవ్వ తాతలు పెన్షన్ కోసం ఎదురుచూసి సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులు ఉండేవి: వైఎస్సార్సీపీ పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అవ్వ తాతలకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించే విధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు తన అనుచరుడైన నిమ్మగడ్డ రమేష్తో కోర్టులో వాలంటీర్ సేవలు నిలిపి వేశాడు గత టీడీపీ పరిస్థితులను తీసుకురావాలని చూస్తున్నాడు ఎన్నికల్లో టీడీపీకి చంద్రబాబు నాయుడుకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు 6:30 PM, March 31th 2024 శ్రీ సత్యసాయి జిల్లా: కదిరిలో టీడీపీకి ఎదురుదెబ్బ టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా చంద్రబాబు మైనారిటీల ద్రోహి: మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా 4:30 PM, March 31th 2024 సీఎం జగన్ పాలన చూసి మీకు భయం పుడుతోంది: పేర్ని నాని సీఎం జగన్ పాలనలో సేవలను అడ్డుకోవాలనేదే చంద్రబాబు లక్ష్యం సిటిజన్ ఫర్ డెమొక్రసీ రాజకీయ ప్రేరేపిత సంస్థ టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు ఉండటం లేదు జగన్ ప్రభుత్వం మేలైన సేవలు అందిస్తుందని వీరికి కడుపు మంట గత ఆరు నెలలుగా ఎన్నికలే లక్ష్యంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈనాడులో జగన్ మీద ఏం వార్తలు రాసినా ఎన్నికల కమిషన్ చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? ఎన్నికల సంఘం ఈనాడుకు ఎందుకు లొంగిపోయింది? ఈనాడులో వార్త రావటం, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం ఏంటి? ఎన్నికల వ్యవస్థను రామోజీరావను నడుపుతున్నాడా? వాలంటీర్లను కొనసాగిస్తామంటూ ఒకవైపు చెబుతారు మరొకవైపు వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చంద్రబాబు ఆఫీసు ఎదుట అడ్డగోలుగా ఫ్లెక్సీలు పెట్టినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? భువనేశ్వరి మూడు లక్షల చెక్కులు ఇస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? దానిపై మేము ఫిర్యాదు చేస్తే కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వరు? ఎన్నికల సంఘాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఈ పక్షపాత ధోరణిలో ఎన్నికల సంఘం ఎందుకు వ్యవహరిస్తోంది? ఎన్నికల కోడ్ వచ్చేంతవరకు వాలంటీర్లు రెడ్ లైట్ ఏరియాకు అమ్మాయిలను సరఫరా చేసేవారని విమర్శించారు కోడ్ వచ్చాక వారికి యాభై వేల జీతం ఇస్తామని కళ్లబొల్లి మాటలు చెప్తున్నారు వాలంటీర్లపై వేటు వేయించటం ద్వారా పేదలందరినీ ఇబ్బందులు పెట్టారు మూడు నెలలపాటు 66 లక్షల మంది పేదలు నరకయాతన పడేలా చంద్రబాబు బ్యాచ్ కుట్ర పన్నింది వీరి దుర్మార్గపు చర్యలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలి వచ్చే ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టాలి బీజేపీకి ఓటేయొద్దని చంద్రబాబు అంటున్నారు తమ పార్టీ అభ్యర్థి పేరు తెలియక నువ్వు ఎవరు అని అడుగుతున్నారు చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయింది 4:00 PM, March 31th 2024 శ్రీకాకుళం: చంద్రబాబు పవన్, పచ్చ మీడియా కలిసి మొత్తం వలంటీర్ల వ్యవస్థనే తుంచేసే కుట్రలు: మంత్రి సీదిరి అప్పలరాజు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటిగడప వద్దకే చేరుస్తున్న వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, ఆయన బ్యాచ్ మొదటినుంచీ కుట్రలు చేస్తున్నారు వలంటీర్లు జీతాలు కోసం కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటం కోసం నిమ్మగడ్డ రమేష్ పనిచేస్తున్నారు పేదల కోసం పని చేసే వలంటీర్లపై ఫిర్యాదు చేయటానికి సిగ్గు లేదా చంద్రబాబు? 3:55 PM, March 31th 2024 నెల్లూరు జిల్లా: ఆత్మకూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 100 మంది టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరిక వారికి వైఎస్సార్సీపీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి ఆత్మకూరులో టీడీపీ భూస్థాపితం అవ్వడం ఖాయమని ఎమ్మెల్యే వెల్లడి 3:40 PM, March 31th 2024 తాడేపల్లి : ఎల్లోమీడియాపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ చంద్రబాబు గారి ముఖంలో వెలుగు చూడాలన్న తపనతో ఎల్లో మీడియా రాస్తున్న రాతలు ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా ఉంటున్నాయి అసలు దున్నా లేదు. దూడా లేదు నిత్యం జగన్ గారి ప్రభుత్వంపై అర్థం పర్థం లేని రాతలతో కుళ్లు వెళ్లబోసుకుంటోంది ఎక్కడ ఏది జరిగినా అది జగన్ గారే చేయించినట్టు, వైఎస్సార్సీపీ హస్తమున్నట్టు అబద్ధాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తోంది పచ్చమీడియా అదృష్టవశాత్తు జనాలకు వీళ్ల కపటత్వం అర్థమైంది కాబట్టి వంకర రాతలను ఎవరూ పట్టించుకోవడం లేదు. చంద్రబాబు గారి ముఖంలో వెలుగు చూడాలన్న తపనతో ఎల్లో మీడియా రాస్తున్న రాతలు ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టు’గా ఉంటున్నాయి. అసలు దున్నా లేదు. దూడా లేదు. నిత్యం జగన్ గారి ప్రభుత్వంపై అర్థం పర్థం లేని రాతలతో కుళ్లు వెళ్లబోసుకుంటోంది. ఎక్కడ ఏది జరిగినా అది జగన్ గారే… — Vijayasai Reddy V (@VSReddy_MP) March 31, 2024 3:30 PM, March 31th 2024 నంద్యాల జిల్లా: డోన్ టీడీపీలో దుమారం రేపుతున్న బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు కేఈ సోదరులపై బీసీ జనార్దన్రెడ్డి తీవ్ర విమర్శలు డోన్లో ఏర్పాటు చేసిన కోట్ల , సుబ్బారెడ్డి వర్గీయుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ కే ఈ సోదరులను చిల్లరగాళ్ళు, బ్రోకర్లు,నెత్తిమీద పావలా పెడితే చెల్లని వాళ్ళు,కమీషన్లతో నోట్ల కట్టలు వెనక్కి వేసుకున్న హీన చరిత్ర కలిగినోళ్లు నన్ను కోవర్టు అంటారా అంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేసిన బీసీ ఈ సమావేశానికి దూరంగా ఉన్న కేఈ వర్గీయులు కేఈ , కోట్ల వర్గీయులు కలిసి ఎన్నికలకు ముందుకు వెళుతున్న ఈ సమయంలో బీసీ జనార్ధన్రెడ్డి తమ నియోజివర్గానికి వచ్చి మా మధ్య చిచ్చు పెట్టి వెళ్లాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు 3:10 PM, March 31th 2024 విజయనగరం జిల్లా: విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్ధికి షాక్ ఇచ్చిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్దులు పరిచయ కార్యక్రమానికి డుమ్మాకొట్టిన 5గురు ఎమ్మెల్యే అభ్యర్ధులు ఇంటింటికి వెళ్లి పిలిచినా మొహం చాటేసిన అభ్యర్ధులు డుమ్మాకొట్టిన వారిలో కళావెంకటరావు, కోండ్రుమురళీ మోహన్, ఎన్.ఈశ్వరరావు, కొండపల్లి శ్రీనివాసరావు, బేబినాయిన ఎంపీ అభ్యర్ధి కలిశెట్టి అప్పలనాయుడును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్దులు కూటమి టికెట్ల పై సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు తీవ్ర అసహనం చంద్రబాబు నిర్ణయాలు పార్టీని నాశనం చేస్తున్నాయని మీడియా ఆఫ్ ద రికార్డ్ లో వ్యాఖ్య ఇక నుండి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన పార్టీ కోరుకుంటే ఉచిత సలహాలు ఇస్తుంటాను అని వెటకారంగా చెప్పిన అశోక్ గజపతి రాజు 2:50 PM, March 31th 2024 అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనంతపురం టిక్కెట్ దగ్గుపాటి ప్రసాద్ కు కేటాయింపు పై ప్రభాకర్ చౌదరి మనస్తాపం అనంతపురం కమ్మ భవన్ లో టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన వైకుంఠం ప్రభాకర్ చౌదరి కార్యకర్తలు కోరితే అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా 2:30 PM, March 31th 2024 చంద్రబాబుకు ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చంద్రబాబుది మోసపూరిత రాజకీయం వాలంటీర్లపై చంద్రబాబు పూటలో మాట మాట్లాడుతున్నారు పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబుకు గిట్టదు నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు తరపున పని చేస్తున్నారు సిటిజన్ ఫర్ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే వాలంటీర్ వ్యవస్థను బాబు పెడితే 2.5 లక్షల జలగలు తయారయ్యేవి చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం కూడా లేదు వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది ఓ రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా? చంద్రబాబు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు కాదు తానొస్తే ఈ వ్యవస్థలు ఏమీ ఉండవని చంద్రబాబు మెసేజ్ ఇచ్చారు వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికీ అందుతున్నాయి. పవన్ను చంద్రబాబు మింగేస్తాడని ముందే చెప్పాం. పవన్కు ఇచ్చిన సీట్లలోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి చంద్రబాబు కక్ష కట్టారు వాలంటీర్లంటే చంద్రబాబుకు ఎందుకంత భయం బాబు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి పెన్షన్లు కాదు కదా.. కనీసం దరఖాస్తు చేసుకోవడం కూడా కష్టమే చిన్న సర్టిఫికెట్ కోసం రోజుల తరబడి తిరిగే పరిస్థితి ఉండేది ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందించడమే వాలంటీర్ల లక్ష్యం బాబు కడుపు మంటతో వృద్ధులు, వికలాంగులకు సేవలను నిలిపివేశారు టీడీపీ స్క్రిప్ట్ ప్రకారం నిమ్మగడ్డ రమేష్ పని చేస్తారు రాష్ట్ర ప్రజల అవసరాలు చంద్రబాబుకు పట్టవు జగన్ బస్సుయాత్రకు జనసునామీ కదిలి వస్తోంది పొత్తు పెట్టుకున్న జనసేన, బీజేపీలను చంద్రబాబు మింగేశారు పిఠాపురానికి ఎవరో పంపితే పవన్ వెళ్లాల్సి వచ్చింది ఇష్టం లేకుండా పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు సీఎం సీఎం అనే పరిస్థితి నుండి చివరికి 21 సీట్లకే పరిమితం అయ్యాడు బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది టీడీపీలో జెండా ఎత్తేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబుకు అర్థం అయింది అందుకే చౌకబారు మాటలు, దూషణలతో ప్రచారం చేస్తున్నారు ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు అత్యంత కీలకం కుట్రలు చేసే వారెవరో, మేలు చేసే వారెవరో ప్రజలకు అర్థం అయింది ప్రతి ఇంట్లో ఉన్న లబ్ధిదారులే మాకు స్టార్ క్యాంపెయినర్లు 2:25 PM, March 31th 2024 విజయవాడ టీడీపీపై కృష్ణాజిల్లా బీజేపీ శ్రేణులు ఆగ్రహం కూటమి పొత్తు వల్ల నిజమైన బీజేపీ నేతలు,శ్రేణులు ఇబ్బంది పడుతున్నాం పార్టీ కోసం కష్టపడిన వారికి తీవ్ర అన్యాయం జరిగింది జీవీఎల్, పీవీఎన్ మాధవ్, సోము వీర్రాజు,పరిపూర్ణానంద స్వామి , విష్ణువర్థన్రెడ్డి వంటి వారికి తీరని అన్యాయం జరిగింది జీవీఎల్ మూడేళ్లుగా విశాఖలో అనేక కార్యక్రమాలు చేశారు సోమువీర్రాజు అధ్యక్షతన పార్టీ ఎంతో బలోపేతం అయ్యింది నిజనైన బీజేపీ నేతలకు వెన్నుపోటు పొడిచారు టీడీపీ నేతలెవరూ బీజేపీకి సహకరించడం లేదు బీజేపీని నమ్ముకున్న వారిని పార్టీకి దూరం చేస్తున్నారు అనపర్తిలో బీజేపీ అభ్యర్ధి పై తప్పుడు ప్రచారం చేస్తే ఏ ఒక్కరూ స్పందించలేదు బీజేపీ కార్యకర్తలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోం టీడీపీ నేతలకు తగిన గుణపాఠం చెబుతాం బీజేపీ నేతలపై టీడీపీ సోషల్ మీడియా తప్పుడు రాతలు రాస్తోంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మానుకోకపోతే టీడీపీ వారి పై సైబర్ కేసులు పెడతాం మీ కుటుంబ సభ్యుల కోసం పొత్తు పెట్టుకుని బీజేపీ వారిని తిట్టిస్తారా... ఇదేనా పొత్తు ధర్మం అమిత్ షా, మోదీని బూతులు తిట్టిన పార్టీ టీడీపీ బీజేపీ నేతలను దుర్భాషలాడుతుంటే చంద్రబాబు నోట్లో లాలీపాప్ పెట్టుకున్నాడా చంద్రబాబు మేమేమైనా టిష్యూ పేపర్ అనుకుంటున్నారా మా కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం =కృష్ణాజిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు,కొర్రపోలు శ్రీనివాసరావు టీడీపీ నేతలు పొత్తు ధర్మం పాటించడం లేదు గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు మమ్మల్ని కలుపుకుపోవడం లేదు బీజేపీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి పొత్తు ధర్మాన్ని యార్లగడ్డ విస్మరిస్తున్నారు -మల్లెపూడి సతీష్ బాబు, కృష్ణాజిల్లా లీగల్ సెల్ కన్వీనర్ 2:20 PM, March 31th 2024 వాలంటీర్ వ్యవస్థపై ఫిర్యాదు చేయడం రాజకీయ కుట్రే: భూమన అవ్వా తాతలు ఇబ్బంది పడకుండా ఇంటి వద్దే పెన్షన్లు ఇస్తున్నారు వాలంటీర్లపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థపై తప్పుడు సమాచారం ఇవ్వడం బాధాకరం బాబు కుటిల రాజకీయాలు నీచస్థాయికి చేరాయి 2:10 PM, March 31th 2024 నిమ్మగడ్డ రమేష్, టీడీపీ కోవర్ట్: కారుమూరి సునీల్ ప్రజలను ఇబ్బంది పెట్టడంలో టీడీపీకి ముందుంటుంది వృద్ధులు ఇబ్బంది పడటం, బాబుకు ఆనందం టీడీపీ నేతలు మానవ బాంబుల్లా వ్యవహరిస్తున్నారు 1:20 PM, March 31th 2024 విశాఖ సౌత్ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ జనసేన విశాఖ సౌత్ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ఈ మేరకు వంశీకృష్ణ పేరును ప్రకటించిన పవన్ 12:40 PM, March 31th 2024 కొనసాగుతున్న ‘న్యాయం కోసం నల్లమిల్లి’ కార్యక్రమం అనపర్తిలో కొనసాగుతున్న ‘న్యాయం కోసం నల్లమిల్లి’ కార్యక్రమం టీడీపీ టికెట్ రాకపోవడంతో ఇంటింటికి వెళ్లిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా ప్రజల మద్ధతు కోరుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి 12:10 PM, March 31th 2024 చంద్రబాబు, పవన్పై ఎంపీ కేశినేని నాని ఫైర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టింది పేదలు.. కార్మిక.. కర్షక వర్గాల కోసం చంద్రబాబు ఆ సిద్ధాంతాలను తుంగలో తొక్కేశాడు చంద్రబాబుకు పేదలంటే చాలా చులకన టిప్పర్ డ్రైవర్కు సీటివ్వడాన్ని అవహేళన చేశాడంటే చంద్రబాబు మనస్తత్వం ఎలాంటిదో తెలుస్తుంది పేదలు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వడం చంద్రబాబుకు నచ్చదు ధనికులు మాత్రమే పదవుల్లో ఉండాలని చంద్రబాబు ఆలోచన చంద్రబాబుది అంతా క్యాష్ కొట్టు టిక్కెట్ పట్టు స్కీమ్ చంద్రబాబుకు రవాణా రంగం అంటే మొదటి నుంచి చులకన పేద టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అవ్వకూడదని రాజ్యాంగంలో రాసుందా ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు రవాణా రంగంలోని డ్రైవర్ల తమ వాహనాలకు టీడీపీ జెండాలు కట్టుకుని తిరిగారు ఢిల్లీ వరకూ టీడీపీ పేరు మారుమోగిందంటే డ్రైవర్ల వల్లే.. ప్రతీ రాష్ట్రానికీ టీడీపీ జెండా వెళ్లిందంటే లారీ డ్రైవర్ల చలవే.. ధనికులు మాత్రమే బ్రతకాలి.. వారి కోసమే రోడ్లు, హోటల్స్ కడతానని చంద్రబాబు చెబుతాడు పేదల పట్ల చిత్తశుద్ధిలేని వ్యక్తి చంద్రబాబు, టీడీపీ 2014లో మూడు పార్టీలు కలిసి 600 హామీలిచ్చారు.. ఒక్కటి కూడా నెరవేర్చలేదు నాతో చంద్రబాబు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టించాడు ఇప్పుడు ఎందుకు బీజేపీతో కలుస్తున్నాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి చేసిన తప్పుడు పనుల నుంచి బయటపటడానికి మోదీ కాళ్లు పట్టుకున్నాడు చంద్రబాబును ప్రజలు గో బ్యాక్ బాబు అంటున్నారు పవన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ కేశినేని నాని విజయవాడ వెస్ట్లో మాటతప్పింది ఎవరు.. పవన్ సమాధానం చెప్పాలి పోతిన మహేష్ను నట్టేట ముంచేసి.. ఇప్పుడు పవన్ నీతి కబుర్లు చెబుతున్నాడు పోతిన మహేష్కు టికెట్ ఇస్తానని మాటిచ్చింది పవనే కదా జనసేన కోసం పదేళ్ల నుంచి పోతిన మహేష్ కష్టపడ్డాడు పదేళ్లు ఒక బీసీని పవన్ వాడుకున్నారు ఇప్పడు ఒక ధనికుడు పార్టీ ఫండ్ ఇస్తే.. ఆ సీటు తీసుకెళ్లి బీజేపీకి ఇచ్చాడు పేదవర్గాలుండే వెస్ట్ నియోజకవర్గం సీటును పవన్ మల్టీ మిలియనీర్ సుజనా చౌదరికి అమ్ముకున్నాడు. 11:40 AM, March 31th 2024 పేదవాళ్ల లబ్ధిపై టీడీపీ కుటల రాజకీయం: మంత్రి బొత్స పేదవాడికి వచ్చే లబ్దితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోంది. ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసి డీఎస్సీ పరీక్షను కూడా అడ్డుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే డీఎస్పీని ప్రకటించాం. ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలను ఫాలో అవుతాం. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం డీఎస్పీ పరీక్ష నిర్వహిస్తాం. ప్రతిపక్షం తీరు ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. సామాజిక సాధికారత ప్రారంభించిన నాటి నుంచి రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ మొదలైంది. ఉత్తరాంధ్రలో అన్ని ఎంపీ స్థానాల్లో బలహీన వర్గాలకే వైఎస్సార్సీపీ అవకాశం కల్పించింది. బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఓసీలకు టీడీపీ కూటమి టికెట్లు ఇచ్చింది. ఒక్క వర్గం కిందనే ప్రజలంతా ఉండాలని చంద్రబాబు కోరుకుంటాడు. ఏ వర్గానికి చెందిన మేలు ఆ వర్గం వారే సాధించుకోవాలని సీఎం జగన్ ఆలోచన చేశారు. పవన్కు ఇచ్చిన రెండు ఎంపీ సీట్లు కూడా బీసీకి కేటాయించలేదు. బీజేపీ కూడా అదే పంధాలో వెళ్లింది. స్టీల్ ప్లాంట్ అంశం కేంద్ర పరిధిలోనిది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న పార్టీతో ఇప్పుడు ఎవరు కలిశారు. నాడు పాచిపాయిన లడ్డులు ఇచ్చారని అన్న పవన్ ఇప్పుడు వారితో కలిశాడు. స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడు కూటమి ఏం చెప్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశామని బీజేపీ ప్రకటన చేయాలి.. ఇది మా డిమాండ్. స్టీల్ ప్లాంట్పై సమాధానం చెప్పకుండా వారు ఇక్కడ ప్రచారం చేయడానికి అర్హత లేదు. ప్రజలు తిరస్కరించడంతో ఏం జరుగుతుందోనని భయపడి బీజేపీతో టీడీపీ పొత్తుపెట్టుకుంది. చంద్రబాబు ఆయన కొడుకు భయపడి జెడ్ కేటగిరి సెక్యూరిటీ తీసుకున్నారు. ఆ సెక్యూరిటీ కోసమే బీజేపీతో చేతులు కలిపారు. లోకేష్ కంటే నేను ఎక్కువ కాలం మంత్రిగా పని చేశాను. నాకెందుకు అంత సెక్యూరిటీ లేదు. బీజేపీతో కలిసింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. ఆత్మరక్షణ కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నారు. 11:15 AM, March 31th 2024 టీడీపీలో చల్లారని అసంతృప్తి మంటలు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజుకుంటున్న అసమ్మతి రాయబారులను పంపినా వెనక్కి తగ్గని అసమ్మతి నేతలు అనంతపురంలోని కమ్మ భవన్లో ప్రత్యేక సమావేశం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్న ప్రభాకర్ చౌదరి అదే బాటలో ధర్మవరం టికెట్ ఆశించి భంగపడ్డ గోనుగుంట్ల 10:50 AM, March 31th 2024 పిఠాపురంలో రెండో రోజు పవన్.. పిఠాపురంలో నేడు రెండో రోజు పవన్ కల్యాణ్ పర్యటన దత్తాత్రేయస్వామిని దర్శించుకోనున్న పవన్ మధ్యాహ్నం పిఠాపురం పార్టీ కార్యకర్తలు సమావేశంలో పాల్గొననున్న పవన్ సాయంత్రం పిఠాపురం నుంచి హైదరాబాద్ వెళతారని ప్రచారం నాలుగు రోజుల పర్యటనను రెండ్రోజులకు కుదించుకున్న పవన్ సాయంత్రం హెలికాప్టర్లో హైదరాబాద్ పయనం రేపు ఉదయం పిఠాపురం రానున్న పవన్ నేడు జరగాల్సిన జనసేన, టీడీపీ కార్యకర్తల సమావేశం రద్దు 10:35 AM, March 31th 2024 టీడీపీలో కొనసాగుతున్న అసంతృప్తి.. టీడీపీలో కొనసాగుతున్న అసంతృప్తి జ్వాలలు. టీడీపీకి వ్యతిరేకంగా గలమెత్తిన మాజీ మంత్రి మణి కుమారి, ఎంవీవీ ప్రసాద్. పార్టీని నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేశారు. పార్టీ కోసం అప్పుల పాలయ్యాము. కష్టపడిన వారిని పక్కన పెట్టారు. కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఏ విధంగా ఇస్తారు. పార్టీ కోసం నక్సల్స్ చేతిలో కుటుంబ సభ్యులను కోల్పోయాము. మాకే సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. 10:15 AM, March 31th 2024 పవన్పై వంగా గీత సీరియస్ పిఠాపురంలో లేనిపోని విషయాలను పవన్ కళ్యాణ్ అంటగడుతున్నాడు. పవన్ అబద్దాలు చెప్పడం కరెక్టు కాదు ఎక్కడో డబ్బులు దాచారని యువతను రెచ్చ గొడుతున్నాడు పిఠాపురం లో ఎక్కడ మత విద్వేషాలు.. ఆలయాలు కూలగొట్టడం జరగలేదు రాజకీయ కోసం ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. 9:45 AM, March 31th 2024 పార్టీ చెబితేనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం: జీవీఎల్ ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల్లో ధన ప్రభావం అధికంగా ఉంది. ఇది చింతించాల్సిన విషయం స్వయంగా ఆర్థిక మంత్రి పోటీ చేయలేనని చెప్పడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పేదరికంలో ఉన్న రాష్ట్రాల్లో నిజాయితీగా ఎన్నికలు జరుగుతున్నాయి సామాజిక మార్పు రానట్టైతే ఎన్నికలు ప్రమాదకరంగా మారిపోతాయి అభివృద్ధి అజెండాగా ఎన్నికలు జరగాలి విశాఖ సీటు బీజేపీదే..కూటమి కారణంగా సీటు రాలేదు నియోజక వర్గాల వారీగా అభ్యర్థులు తమ అజెండా ప్రకటించాలి బీజేపీకి 14 నుంచి 15 శాతం పార్లమెంట్ ఎన్నికల్లో బలం వుంది కూటమి తర్వాత సర్వే ఇంకా జరపలేదు ఏపీలో సీట్ల కోసమే పొత్తు... సామాజికవర్గం కోణంలో నన్ను ప్రజలు చూడలేదు . బీజేపీ కార్యకర్తలకు విశాఖ నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేయాలన్న కోరిక బలంగా ఉంది. ఆ విషయం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాం పార్టీ చెబితేనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం. 9:10 AM, March 31th 2024 నేడు ఎమ్మిగనూరులో బాబు ప్రచార సభ నేడు ఎమ్మిగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచార సభ ఎమ్మిగనూరులో కనిపించని పొత్తు ధర్మం ప్రజా గళం సభకు తమకు ఆహ్వానం లేదంటున్న జనసేన, బీజేపీ నాయకులు. టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జనసేన జెండాలను టీడీపీ కార్యకర్తలతో మోయిస్తున్న చంద్రబాబు. 8:15 AM, March 31th 2024 టీడీపీ కోసం తహసీల్దార్ ఓవరాక్షన్.. సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు మండల తహసీల్దార్ భాగ్యలత ఓవరాక్షన్ వాట్సప్ గ్రూపులో తెలుగుదేశం ప్రచారం చేస్తున్న వైనం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రూపులకు సమాచారం. కొడికొండ చెక్పోస్టు నుండి హిందూపురం వరకు జరిగే ర్యాలీకి కార్యకర్తలు రావాలంటూ పిలుపు. తహసీల్దార్ భాగ్యాలత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయనున్న నాయకులు 7:40 AM, March 31th 2024 వాలంటీర్లు పెన్షన్ ఇవ్వనీయకుండా అడ్డుకున్న చంద్రబాబు.. అవ్వాతాతాలపై కసి తీర్చుకున్న చంద్రబాబు ఒకటో తారీకుఅవ్వాతాతలకు, వాలంటీర్లు పెన్షన్ ఇవ్వనీయకుండా అడ్డుకున్న చంద్రబాబు. ఇంటింటికి సేవలు అందిస్తున్న వాలంటీర్లను అడ్డుకోవడం ద్వారా పేదల నోటిదగ్గర కూడు తీసేసే కుట్రకు పాల్పడ్డారు నాడు ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా ఇలాగే కోర్టులను అడ్డం పెట్టుకుని ఆపారు. ఇప్పుడు నిమ్మగడ్డతో కలిసి వాలంటీర్ల సేవలు అడ్డుకున్నారు. మొదట్నుంచీ వాలంటీర్ల మీద కక్షగట్టిన చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఇది మీ గెలుపు కాదు చంద్రబాబు. మీ రాజకీయ పతనానికి సిద్ధంగా ఉండండి. దీనికి త్వరలోనే మీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. మీకు రాజకీయ ఘోరీ కట్టడానికి వాలంటీర్లు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు! 7:25 AM, March 31th 2024 పసుపు పార్టీ ఉక్కిరిబిక్కిరి టీడీపీ తుది జాబితాపై కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాలలు. అనంతపురంల పార్టీ కార్యాలయానికి నిప్పు. గుంతకల్లు కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టిన కార్యకర్తలు. రాజంపేటలో ఎగిసిపడిన అసంతృప్తి జ్వాలలు. పొత్తు ముసుగులో డబ్బున్న వారికే @JaiTDP టికెట్లు కేటాయించడంతో టీడీపీ కార్యాలయాలను తగలబెడుతున్న పసుపు జెండా మోసిన కార్యకర్తలు. పలుచోట్ల @ncbn చిత్రపటాలు సైతం కాల్చివేత.#TDPJSPBJPCollapse#MosagaduBabu#EndOfTDP pic.twitter.com/B8hLKBuHC0 — YSR Congress Party (@YSRCParty) March 30, 2024 7:10 AM, March 31th 2024 నారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ నారాయణా! మీకు వేల కోట్ల డబ్బు ఉండొచ్చు అంతకు మించిన అహంకారం నిండా ఆవరించి ఉంది. మీపై పోటీ చేసే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎవరో కూడా తెలియదన్నావు చూడు అదే మాట మీద ఉండు రెండు వారాలైతే రోజుకు వందసార్లు కలవరిస్తావు ఖలీల్ గారి పేరును ఎన్నికల కౌంటింగ్ రోజున ఇంత భారీ మెజారిటీతో గెలిచాడా అని నోరెళ్లబెడతావు పీడకలలు కంటావు. దళితులు, బిసిలు, మైనారిటీలు, పేదలంటే నీకెంత అసహ్యమో ఖలీల్ ఎవరో తెలియదు అనడాన్ని బట్టి అర్థమవుతోంది. విజ్ఞులైన నెల్లూరు ప్రజలు మీకు గుణపాఠం చెప్పకుండా వదలరు ఈ ఎలక్షన్తో మీ రాజకీయ చరిత్ర ముగుస్తుంది 7:00 AM, March 31th 2024 వాలంటీర్లు ప్రజలకు గొప్పగా సేవలు అందిస్తున్నారు: కురసాల కన్నబాబు ఈ ఐదేళ్ళ కాలంలో వాలంటీర్లు లాంటి వ్యవస్ధను పెట్టడానికి వేరే రాష్ట్రం ధైర్యం చేయలేకపోయింది. ప్రజలకు గొప్ప సేవలందించే వాలంటీర్లను నియంత్రించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై దుర్మర్గమైన కామెంట్లు చేశారు. తాజా గా ఎన్నికల కమీషన్ కు నిమ్మగడ్డ ద్వారా వాలంటీర్లపై పిర్యాదు చేశారు. దీని వల్ల నష్టం ఎవరికీ? రాజకీయంగా వైఎస్ఆర్ సిపిని దీని ద్వారా ఏలా నియంత్రించ గలగుతారు. ప్రజలకు అందే సేవలను నియంత్రించారు. ఐదేళ్ళుగా పెన్షన్లు డోర్ డెలివరీ జరుగుతుంది. మీ తీరు వల్ల పెన్షన్ అందుకునే వృద్దులకు నష్టం జరుగుతుంది. ఈ రెండు నెలలు పెన్షన్లు అందకుండా చేశామని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడు వాలంటీర్లను నియంత్రిస్తే వైఎస్ఆర్ సిపిని నియంత్రించాం అనుకోవడం చంద్రబాబు భ్రమ ప్రజల గుండెల్లో అభిమానం నింపున్న నాయకుడిగా జగన్ కనిపిస్తున్నారు. వాలంటీర్లను నియంత్రిస్తే జగన్ గారు వీక్ అయిపోతారు అనుకుంటే చంద్రబాబు అమాయకత్వం. చంద్రబాబు తీరు పూర్వం కత్తి కాంతారావు కత్తి ఫైట్లలా ఉంది 6:50 AM, March 31th 2024 కూటమిలో ప్రకంపనలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో ప్రకంపనలు కార్యకర్తల సమావేశంలో భావోద్వేగానికి గురైన బండారు లాబీయింగ్కే టికెట్ అంటూ కిమిడి నాగార్జున కంటతడి గిరిజనులంటే చంద్రబాబుకు చిన్నచూపన్న గిడ్డి ఈశ్వరి అవినీతి గంటాకు భీమిలి టికెట్ ఇచ్చారని కోరాడ ధ్వజం కామవరపుకోటలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ టీడీపీ నమ్మకద్రోహంపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవేదన 6:40 AM, March 31th 2024 మీడియా ముందు కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. టీడీపీ సభ్యత్వం లేని వ్యక్తికి పాడేరు సీటు ఇచ్చారు. రమేష్ నాయుడు డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కున్నాడు.. పాడేరు సీటు విషయమై చంద్రబాబు పునరాలోచన చేయాలి. లేదంటే రమేష్ నాయుడుని కంకణం కట్టుకొని ఓడించి తీరుతాం... గిరిజనలంటే చంద్రబాబుకు ఎందుకు అంత చులకనా... ఏం పాపం చేసాం.. మేం అర్హులం సీటు ఇవ్వడానికి అర్హులం కాదా 6:30 AM, March 31th 2024 ఏప్రిల్ 1న ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన: రఘువీరారెడ్డి ఏప్రిల్ 1వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్న సీనియర్ నేత రఘువీరారెడ్డి 2వ తేదీ నుంచి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లారు దేశంలో, ఏపీలో కూడా కాంగ్రెస్ గ్యారెంటీలు ఉంటాయి -
March 28th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 28th Latest News Telugu.. 10:02PM, March 28, 2024 కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో కొల్లు రవీంద్రకు షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు మచిలీపట్నం 39వ డివిజన్ గొడుగుపేటలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన 50 కుటుంబాలు కొల్లు అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) 08:40PM, March 28, 2024 తిరుపతి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: భూమన కరుణాకర్రెడ్డి తిరుపతి నగరంలో 36, 37 డివిజన్ పరిధిలో గాలి వీధిలో ఎన్నికల ప్రచారం చేసిన తిరుపతి ఎమ్మేల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రతి ఇంటికి ప్రచారం, స్వాగతించిన ప్రజలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కూటమిని ప్రజలు తమ ఓటుతో ఊడ్చి పారేయడం ఖాయం వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు ఎన్నికల ప్రచారంలో ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతుండడమే ఇందుకు నిదర్శనం ప్రతి ప్రతిపక్షాలు పనిగట్టుకుని జగనన్నపై, మాపై ఎన్ని రకాలుగా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు జగనన్న ప్రభుత్వంలో వారికి జరిగిన మంచి పనులనే వారు గుర్తు పెట్టుకుని ఉన్నారు 07:50PM, March 28, 2024 నెల్లూరు రూరల్ పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం: విజయసాయిరెడ్డి కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఆక్రమించారు ఎంపీగా గెలిచిన వెంటనే ఆ భూములను తిరిగి స్వాధీన పరుచుకుంటాం.. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్గా ఆదాల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతే రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది 07:00PM, March 28, 2024 నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్ పేట లో జరిగిన ప్రజాగళం సమావేశానికి స్పందన కరువు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతుండగా సభ నుంచి వెళ్లిపోయిన జనాలు.. ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో స్థానిక నేతలపై అసహనం వ్యక్తం చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం 06:40PM, March 28, 2024 బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా?: సీఎం జగన్ నంద్యాల ఓ జన సముద్రంలా కనిపిస్తోంది జనసంద్రంలా వచ్చిన సైన్యం సిద్ధం అంటోంది నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారు మళ్లీ నారా పాలన తెస్తామంటున్నారు వారిని అడ్డుకేనేందుకు ప్రజలంతా సిద్ధం సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి ఇటు జగన్ ఒక్కడు.. అటు చంద్రబాబు, దత్తపుత్రుడు,బిజేపీ వీరికి కాంగ్రెస్ పార్టీ కూడా తోడైంది పొత్తు కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి 175 ఎమ్మెల్యే,25 ఎంపీ స్ధానాలు గెలిచి డబుల్ సెంచరీ కొడదాం గతంలో చంద్రబాబు అబద్ధాలు చూశాం..మోసాలు చూశాం వైఎస్సార్సీపీకి ఓటేస్తే మరో ఐదేళ్లు ముందుకు.. బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్లు కూడా ఓసారి ఆలోచించాలి వైఎస్సార్సీపీ ఐదేళ్లపాలనపై అందిరితో చర్చించండి ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి మోసాల చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలి గతంలో చంద్రబాబు మోసాలు చూశాం. చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి. బాబు మోసాలకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతాం. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? 06:10PM, March 28, 2024 నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో భగ్గుమన్న అనపర్తి టికెట్ ఇవ్వాల్సిందేనంటూ బిజేపీ ఆఫీస్ ముందు కూర్చున్న పనతల సురేష్ సీటు ఇవ్వలేదంటూ అధిష్టానంపై వరదాపురం సూరి అసంతృప్తి కూటమిలో ఓవైపు ఆందోళనలు..మరోవైపు సర్దుబాట్లు 06:00PM, March 28, 2024 మారని బాబు, మళ్లీ పాత హామీలే ప్రజాగళం రోడ్షోలో పాల్గొన్న చంద్రబాబు, టీడీపీ లీడర్లు. మళ్లీ పాత హామీల లిస్టును చదివి వినిపించిన చంద్రబాబు. ప్రతీ పొలంలో బిందు సేద్యం పెట్టిస్తాను. సీమకు గోదావరి జలాలు తీసుకువస్తా. రాయలసీమలో ప్రతి చెరువు నింపుతా. యువతకు బంగారు భవిష్యత్తు చూపిస్తాను. అందరికీ వర్క్ ఫ్రం హోం జాబ్లు ఇప్పిస్తాను. ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదించుకోవచ్చు. షర్మిల, సునీతలను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలను కూడా నేనే మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. 05:45PM, March 28, 2024 అనపర్తి తెలుగు తమ్ముళ్లతో చంద్రబాబు చర్చలు పరిస్థితి చక్కదిద్ధేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఫోన్ నల్లమిల్లిని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నం. చంద్రబాబుతో నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితి, కార్యకర్తల ఆవేదనను వివరించిన నల్లమిల్లి పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడితే నన్ను బలిచేశారని అధినేతకు స్పష్టం చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. మీకోసం తెగించి పోరాడిన అతికొద్ది మంది నేతలలో నేనూ ఒకడినన్న నల్లమిల్లి. నాలుగు దశాబ్దాలపాటు మా కుటుంబం మీ వెంటే ఉందన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయినా అన్యాయం చేశారన్న నల్లమిల్లి 5:20 PM, March 28th 2024 నంద్యాల చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాసేపట్లో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ జనసంద్రంగా మారిన నంద్యాల 5:15 PM, March 28th 2024 ఏప్రిల్ 7న పెందుర్తిలో పవన్ కళ్యాణ్ ప్రచారం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పవన్ ప్రచారం పెందుర్తి లేదా వేపగుంటలో పవన్ బహిరంగ సభ 5:10 PM, March 28th 2024 తూర్పు గోదావరి : అన్ని స్థానాలకు బీజేపీ కి అభ్యర్థులు ఉన్నారు: పురంధేశ్వరి పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలు తీసుకున్నాం పార్టీతో పాటు కూటమి అభ్యర్థులనూ గెలిపించాలి విశాఖ డ్రగ్స్ కేసుతో మా కుటుంబానికి సంబంధం లేదు 5:00 PM, March 28th 2024 రాజమండ్రిలో బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ సమావేశానికి సోమువీర్రాజు డుమ్మా టికెట్ ఇవ్వనందుకు సోమువీర్రాజు అలిగారంటూ ప్రచారం ఆరోగ్యం బాగాలేనందుకే రాలేదంటున్న బీజేపీ నేతలు రాజమండ్రి రూరల్ లేదా సిటీ టికెట్ ఆశించిన సోమువీర్రాజు పొత్తులో భాగంగా జిల్లాలో బీజేపీ కి అనపర్తి సీటు మాత్రమే ఇచ్చిన టీడీపీ టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సోమువీర్రాజు 4:25 PM, March 28th 2024 మీ దగ్గర పాలేరు గిరీ చేసేందుకు మేం సిద్ధంగా లేము: చలమలశెట్టి రమేష్ భువనేశ్వరి చంద్రబాబు, లోకేష్ గురించి బాగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమన్నా మాట్లాడకపోవడం బాధాకరం భువనేశ్వరి తీరుతో మా మనోభావాలు దెబ్బతిన్నాయి మీ అడుగులకు మడుగులు ఎత్తడానికి మేం సిద్ధంగా లేము మీ దగ్గర పాలేరు గిరీ చేసేందుకు మేం సిద్ధంగా లేము పవన్ కళ్యాణ్ గురించి,జనసేన కార్యకర్తల గురించి మాట్లాడటం ఇష్టం లేనప్పుడు మీ కార్యక్రమాలకు మమ్మల్ని పిలవకండి పిలిచి అవమానించకండని హెచ్చరిస్తున్నా టీడీపీ వైఖరి మార్చుకోకపోతే గన్నవరంలో సహకరించేదిలేదు సోషల్ మీడియా వేదికగా టీడీపీ అధిష్టానాన్ని హెచ్చరించిన గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ 4:20 PM, March 28th 2024 కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటనలో బయటపడ్డ టీడీపీ-జనసేన మధ్య విభేదాలు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నిన్న హనుమాన్ జంక్షన్లో పర్యటించిన భువనేశ్వరి నాలుగు రోడ్ల జంక్షన్లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన భువనేశ్వరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని కోరిన జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేందుకు నిరాకరించిన భువనేశ్వరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్లిపోయిన భువనేశ్వరి భువనేశ్వరి తీరుతో అసహనం వ్యక్తం చేసిన జనసేన కార్యకర్తలు 3:40 PM, March 28th 2024 బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసుల సోదాలు చీరాల మండలం కావూరి వారిపాలెంలోని కంపెనీలో కొనసాగుతున్న సోదాలు రూ. 56 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన నగదుగా గుర్తింపు చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసుల తనిఖీలు 3:00 PM, March 28th 2024 కృష్ణాజిల్లా: టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్ కొల్లు రవీంద్ర శవాల మీద పేలాలు ఏరుకునే రకం నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలు మాట్లాడుతున్నాడు తాను చేయని పనులను కూడా చేశామని చెప్పుకోవడం సిగ్గులేనితనానికి నిదర్శనం ప్రస్తుతం ఎన్నికల కోడ్లో ఉన్నాం అధికారులతో సమీక్షలు చేసి మాట్లాడి తాగునీటి సమస్యను పరిష్కరించే అవకాశం లేదు కృష్ణా నదిలో , శ్రీశైలం ప్రాజెక్ట్లో నీరులేకపోవడం, పులిచింతల నుండి నీటిని వాడుకుంటున్నాం ప్రస్తుతం 4.5 టీఎంసీ తాగు నీటిని కృష్ణ, గుంటూరు, ప్రకాశం వాడుకోవాలి సెప్టెంబర్, ఆగస్టు ప్రాంతాలలో గోదావరి, కృష్ణా నదులలో వరద వచ్చే అవకాశం ఉంది అప్పటివరకు ఈ 4.5 టీఎంసీ నీటినే జాగ్రత్తగా వాడుకోవాలి గతంలో ఎప్పుడూ ఇలా ఇబ్బంది రాలేదు తరకటూరు , పంపుల చెరువు లోతు 12 అడుగులు.... 5.2 మీటర్లు స్టోరేజ్ ను పెడతారు నీరిచ్చిన ప్రతి రోజూ 100 గ్రామాలకు గాను 7 సెంటి మీటర్లు లోతు నీటి సాంద్రత తగ్గుతుంది పొలిటికల్ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు అధికారులు ఎవ్వరూ ఇప్పటి వరకు వేసవిలో నీరు ఇస్తామని చెప్పే పరిస్థితి లేదు ముందు చూపు లేనిది ఎవరికి.. కొల్లు రవీంద్ర ఏమైనా పనొడా కొల్లు రవీంద్రకు ఛాలెంజ్ చేస్తున్నా ప్రస్తుతం 9 అడుగుల నీరు నిల్వ వుంది చూసుకో టీడీపీ సమయంలో రోజూ నీరిచ్చామని దగాకోరు మాటలు మాట్లాడుతున్నాడు 2018 లో మురికి నీరుకు జనం అల్లాడిపోయారు కొల్లు రవీంద్రా...అప్పుడు మేము ధర్నా చేశాం అప్పుడు తమరు పచ్చరంగు నీరు సప్లై చేస్తున్నందుకు ధ్వజమెత్తిన పేర్ని అంటూ విలేకరులు మీ సొంత పత్రికలలో రాశారు కొల్లు రవీంద్ర ముందు చూపు గురించి మాకు తెలియదా పేర్ని నాని వచ్చిన తరవాత ఎవరైనా బోర్లు వేశారా ... నీటి కోసం ఇబ్బంది పడ్డారా కొల్లు రవీంద్ర సిగ్గు శంరం లేకుండా అబద్ధాలు చెబుతాడు 2:50 PM, March 28th 2024 గుడివాడ(కృష్ణాజిల్లా): ఎమ్మెల్యే కొడాలి నాని రెండో రోజు ఎన్నికల ప్రచారం అర్హత ఉండి గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ సహాయం అందలేదని, ఇళ్ల స్థలాలు రాలేదని ప్రతిపక్షాలు ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయను. 20 సంవత్సరాల పేదల ఇళ్ల స్థలాల అప్పును రూపాయి కట్టించుకొని రద్దు చేసిన చరిత్ర సీఎం జగన్ ది. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రుణం రద్దుచేసి.... పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో లబ్ధిదారులను రుణ విముక్తులను చేస్తాం. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణాలన్నీ రద్దు చేసే బాధ్యత నాది.... సీఎం జగన్ది జగన్ ప్రభుత్వ పాలన దేశ చరిత్రలోనే రికార్డ్... స్వర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది కులాలు, మతాలు, పార్టీలకతీతంగా ప్రభుత్వ సాయాన్ని ప్రతి ఒక్కరికి అందించడాన్ని గర్వంగా భావిస్తున్నాం 2:47 PM, March 28th 2024 అనంతపురం: రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం జనం లేక వెలవెల బోయిన చంద్రబాబు సభ సభా ప్రాంగణం ఖాళీగా ఉండటం తో చంద్రబాబు అసహనం చంద్రబాబు మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు 2:00 PM, March 28th 2024 కొత్తపల్లి గీత ఎంపిక రాజ్యాంగ విరుద్ధం: బీజేపీ నేతలు ఫైర్ అరకు పార్లమెంట్ సీటు అసలైన ఎస్టీలకు కేటాయించాలంటూ బీజేపీ నేతల డిమాండ్ బీజేపీ స్టేట్ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు సీరియస్ అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధిగా కొత్తపల్లి గీత ఎంపిక రాజ్యాంగ విరుద్ధం ఆమె ఎంపికను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కొత్తపల్లి గీత అర్హురాలు కాదు కొత్తపల్లి గీతకు టిక్కెట్ ఇవ్వొద్దని పలుమార్లు అధిష్టానానికి చెప్పాం తొమ్మిదేళ్లుగా నేను పార్టీ కోసం పనిచేస్తున్నా మాలాంటి వారిని పక్కన పెట్టి ఆమెను తీసుకోవడానికి గల కారణాలేంటో తెలియడం లేదు కొత్తపల్లి నకిలీ గిరిజనురాలు.. ఆమె ట్రైబ్ కాదు అధిష్టానానికి చెప్పిచెప్పి మేం అలసిపోయాం కొత్తపల్లి గీత అభ్యర్ధిత్వాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నాం పురంధేశ్వరి ఒత్తిడికి తలొగ్గి అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చారు ఇప్పటికైనా అధిష్టానం స్పందించాలి అరకు పార్లమెంట్ నిర్ణయంపై పునఃసమీక్షించుకోవాలి. మాకు న్యాయం చేయాలి 1:45 PM, March 28th 2024 ప్రొద్దుటూర్ సభ గ్రాండ్ సక్సెస్: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రొద్దుటూరులో జరిగిన మేమంత సిద్ధం బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్. గతంలో జరిగిన అన్ని సభల కంటే ఎక్కువగా ప్రజలు తరలివచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో హత్య చేసిన వ్యక్తికి సునీత మద్దతు ఇవ్వడం బాధాకరం. తాను నేరుగా నేనే చంపాను అంటున్న అతనికి మద్దతు ఇచ్చి బెయిల్ కూడా ఇప్పించడం ఎంతవరకు సమంజసం. దీని వెనుకల ఎవరున్నారు అనేది ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు వీరి వెనుక ఉండి రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. జరిగే పరిణామాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు 1:30 PM, March 28th 2024 చంద్రబాబుపై ఎంపీ భరత్ ఫైర్ చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నాడు అనపర్తిలో కూటమి అభ్యర్థిని మార్చడం ద్వారా వైఎస్సార్సీపీకి మరింత అధికంగా మెజారిటీ లభిస్తుంది చంద్రబాబుకు వ్యక్తిగత లాభమే ముఖ్యం రాజమండ్రిలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేశాము రాజమండ్రి వాసులు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గమనించారు కచ్చితంగా వైఎస్సార్సీపీ ఇక్కడ విజయం సాధిస్తుంది. 1:05 PM, March 28th 2024 బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రికత్త.. ఏపీ బీజేపీ కార్యాలయం వద్ద బద్వేల్ బీజేపీ లీడర్ పనతల సురేష్ ఆందోళన బద్వేల్ బీజేపీ టికెట్ టీడీపీ నేత రోషన్కు కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం తనకు న్యాయం చేయాలని డిమాండ్ పనతల సురేష్ కామెంట్స్.. బద్వేల్ టిక్కెట్ విషయంలో అధిష్టానం పునరాలోచించుకోవాలి పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వడం బాధాకరం కనీసం పార్టీలో చేరకుండానే రోషన్కు సీటు కేటాయించడం అనుమానాలకు తావిస్తోంది బీజేపీలో ఉన్న దళితులకు సీటివ్వాలని డిమాండ్ చేస్తున్నా నేను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. టిక్కెట్ అడగడం నా హక్కు.. నాకు అర్హత ఉంది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నాపై 70కి పైగా కేసులు పెట్టాడు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు బీజేపీలో ఉన్న దళితులను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు సీట్ల కోసం వచ్చిన వాళ్లు పార్టీకి ద్రోహం చేస్తారు 12:48 PM, March 28th 2024 వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి కారుమూరి ఆత్మీయ సమ్మేళనం.. ప్రతీ ఇంటికి వెళ్లి ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్తకు ఉంది అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి లబ్ది చేకూర్చారు మన నాయకుడు సీఎం జగన్ గత ప్రభుత్వం 600హామీలు ఇచ్చి తుంగలో తిక్కింది మన ప్రభుత్వంలో మన జగనన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు నాడు-నేడు ద్వారా విద్యా వ్యవస్థలో పెను మార్పులు తెచ్చి దేశంలో మన రాష్ట్రాన్ని విద్యలో ప్రథమ స్థానంలో నిలిపారు రానున్న 45 రోజులు మనం సమిష్టిగా కృషి చేసి జగనన్నను మరోసారి సీఎం చేసుకోవాలి ప్రజలెవ్వరూ మూడు కండువాలతో వచ్చే వారి మాటలు విని మోసపోకూడదు 12:32 PM, March 28th 2024 రాప్తాడులో చంద్రబాబు రోడ్ షో అనంతపురంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం ప్రజాగళం పేరిట ప్రచారంలో పాల్గొంటున్న ప్రతిపక్ష నేత గురువారం ఉదయం రాప్తాడులో రోడ్షోలో పాల్గొన్న చంద్రబాబు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం: చంద్రబాబు మూడు పార్టీలు కలిసింది రాష్ట్ర ప్రజల కోసం: చంద్రబాబు 12:21 PM, March 28th 2024 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత సీఎం జగన్ను కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి అఖిలప్రియ అడ్డుకున్న భద్రతా సిబ్బంది సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానన్న అఖిలప్రియ అఖిలప్రియను అడ్డుకుని.. రైతు ప్రతినిధులను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు సమస్య సర్దుమణగడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన అఖిలప్రియ 12:00 PM, March 28th 2024 కన్నీరుపెట్టుకున్న నల్లమిల్లి.. అనుచరుల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రజల అభిప్రాయం మేరకు నా భవిష్యత్ కార్యాచరణ. నాకు జరిగిన అన్యాయం ప్రజలకు వివరిస్తాను. అనపర్తి టికెట్ తనకు కాకుండా బీజేపీ కేటాయించడంపై అసంతృప్తి. రేపటి నుంటి నా కుటుంభ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తాను. నాకు టికెట్ రాకుండా బీజేపీతో కలిసి కుట్ర జరిగింది. 11:40 AM, March 28th 2024 ఇవి మన తలరాతని మార్చే ఎన్నికలివి: సీఎం జగన్ ఆళ్లగడ్డలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా యర్రగుంట్లలో సీఎం జగన్ ముఖాముఖి వివిధ పథకాల్లో దాదాపు 93.06 శాతం మంది ప్రజలు లబ్ధి పొందారు: సీఎం జగన్ యర్రగుంట్ల పరిధిలో 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్లకు లబ్ధి జరిగింది: సీఎం జగన్ ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నాం: సీఎం జగన్ ఏ పార్టీ అని చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: సీఎం జగన్ ఎర్రగుంట్లలో 1,391 ఇళ్లకు రూ. 48.74కోట్లు అందించాం: సీఎం జగన్ అమ్మ ఒడి కింద 1,043 మంది తల్లులకు లబ్ధి చేకూరింది: సీఎం జగన్ వైఎస్సార్ ఆసరా ద్వారా మూడు కోట్ల పైగా లబ్ధి చేకూరింది: సీఎం జగన్ ఆరోగ్యశ్రీ కింద రెండు కోట్లకుపైగా లబ్ధి చేకూరింది: సీఎం జగన్ చేదోడు కింద రూ. 31,20,000 లక్షలు లబ్ధి జరిగింది: సీఎం జగన్ వయసులో చిన్నోడినైనా నేను ఎర్రగుంట్లకు చేసిన అభివృద్ధి ఇది: సీఎం జగన్ 14ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు ఇదంతా చేయలేదు?: సీఎం జగన్ ఎన్నడూ జరగని విధంగా గ్రామాలు బాగుపడ్డాయి: సీఎం జగన్ మొట్టమొదటి సారిగా స్కూల్స్ బాగుపడ్డాయి: సీఎం జగన్ ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికి వైద్యం అందిస్తున్నారు: సీఎం జగన్ మీ బిడ్డ హయాంలోనే రైతన్నకు పెట్టుబడి సాయం అందించే మార్పు జరిగింది: సీఎం జగన్ మార్పు ఏ స్థాయిలో జరుగుతుందో ఆలోచించండి: సీఎం జగన్ ఇవి మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు.. జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి చేసిన మంచిని చూసి ఓటేయండి 11:11 AM, March 28th 2024 అనపర్తిలో అలజడి చంద్రబాబుపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల ఆగ్రహం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయింపు అనపర్తి సీటు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారంటూ నల్లమిల్లి అనుచరుల ఆవేదన చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు సైకిల్ను, టీడీపీ జెండాలు.. కరపత్రాలను మంటలో వేసి నిరసనలు తన నివాసంలో అనుచరులతో నల్లమిల్లి సమావేశం కాసేపట్లో నిర్ణయం ప్రకటించనున్న నల్లమిల్లి అనపర్తి నుంచి రెబల్గా పోటీ చేసే ఛాన్స్ 11:07 AM, March 28th 2024 కామినేని ఓ పొలిటికల్ బ్రోకర్ : ఎమ్మెల్యే నాగేశ్వరరావు గుడ్ మార్నింగ్ కలిదిండి కార్యక్రమంలో పాల్గొన్న కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ పై ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఫైర్ ఎల్లో మీడియా పేపర్లో నామీద నా కొడుకుల మీద అసత్య ప్రచారాలు చేస్తున్నాడు: ఎమ్మెల్యే నాగేశ్వరరావు కైకలూరు నియోజకవర్గంలో నామీద గెలిసి చూపించాలని సవాల్ చేస్తున్నా: ఎమ్మెల్యే నాగేశ్వరరావు కామినేని ఒక పొలిటికల్ బ్రోకర్ : ఎమ్మెల్యే నాగేశ్వరరావు డబ్బు ఉందనే అహంకారంతో ఓటుకి 5 వేలు ఇచ్చి కొంటానంటున్నావు: ఎమ్మెల్యే నాగేశ్వరరావు కైకలూరు నియోజకవర్గంలో నీకు అమ్ముడుపోయే ఓటర్ ఎవరూ లేరు: ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఓడిపోతాననే భయంతోనే అసత్య ఆరోపణలు చేస్తున్నావు: ఎమ్మెల్యే నాగేశ్వరరావు 11:00 AM, March 28th 2024 ఎన్నికల ప్రచారంలో మంత్రి అమర్నాథ్ గాజువాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ సత్తెమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అమర్నాథ్. రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన అమర్నాథ్. ప్రచార కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి, కేబుల్ మూర్తి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. 10:55 AM, March 28th 2024 బోండా ఉమకు వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఈ డివిజన్లో ఉన్న దోబీకానాను మోడల్ దోబీకానగా చేస్తాం. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా పనిచేస్తున్నాయి. కుల, మతాలకు అతీతంగా సీఎం జగన పాలన అందిస్తున్నారు. బోండా ఉమ ప్రజల సమస్యలు ఏనాడైనా తెలుసుకున్నాడా?. ఉమా లాంటి తాగుబోతుని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ముందు నీ అలవాట్లు మార్చుకొని ప్రజల్లోకి రండి. తాగిన మైకంలో బోండా ఉమా భూకబ్జాలు, రౌడీయిజం, బ్లాక్ మెయిలర్ రాజకీయం చేయటం మానుకోండి. ఇటువంటి అవ లక్షణాలు ఉన్న వ్యక్తికి ప్రజలు ఎందుకు ఓటు వేస్తారు. చంద్రబాబు వస్తే కరువు కాటకాలు.. బోండా ఉమ వస్తే తాగుబోతులు పెరుగుతారు. 10:45 AM, March 28th 2024 అనకాపల్లి జనసేనలో అసంతృప్తి.. చోడవరం సీటు టీడీపీకి కేటాయించడంపై జనసేనలో అసంతృప్తి. జనసేన ముఖ్య నేతలతో రహస్యంగా పీవీఎస్ఎన్ రాజు సమావేశం. భవిష్యత్తు కార్యాచరణపై నాయకులతో చర్చ. ఇండిపెండెంట్గా పోటీ చేయాలని రాజుపై నాయకులు ఒత్తిడి. పార్టీ మారాలని మరి కొంతమంది నేతలు ఒత్తిడి. కష్టపడిన వారికి జనసేనలో గుర్తింపు లేదని ఆగ్రహం త్వరలో ఒక నిర్ణయం తీసుకుందామని నేతలకు చెప్పిన రాజు. 10:35 AM, March 28th 2024 పవన్కు పరేషాన్ పవన్కు తలనొప్పిగా తిరుగుబాటు విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ రెబల్ పోటీ ప్రకటన విజయవాడ వెస్ట్తో పాటు తిరుపతి, కాకినాడ రూరల్, విశాఖ సౌత్, చోడవరం, అనకాపల్లిలో జనసేన శ్రేణుల నిరసనలు ఆయా స్థానాల్లో సీట్లు రాని జనసేన నేతల ఆందోళనలు పవన్ మాటల్ని లెక్క చేయని నేతలు పవన్ నిర్ణయమే శిరోధార్యమని నిన్న హెచ్చరికలు జారీ చేసిన జనసేన కార్యదర్శి నాగబాబు పొత్తుల పేరుతో జనసైనికులకు పవన్ టోకరా ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్న వైనం 10:00 AM, March 28th 2024 సీఎం జగన్ సమక్షంలో YSRCPలో చేరిన ఉమ్మడి కర్నూలు టీడీపీ నేతలు ఆళ్లగడ్డలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన పలువురు టీడీపీ ప్రముఖులు మాజీ కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్ శర్మ. టీడీపీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆర్టీసీ మాజీ చైర్మన్ రెడ్డ్యం వెంకటసుబ్బారెడ్డి. బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల మేజర్ పంచాయితీ మాజీ సర్పంచ్ వీ ఎస్ కృష్ణమూర్తి(లాయర్ బాబు). చేరికల కార్యక్రమంలో పాల్గొన్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి 9:45 AM, March 28th 2024 రెండో రోజు సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం.. ఆళ్లగడ్డ నుంచి సీఎం జగన్ రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం నంద్యాలలో సీఎం జగన్ సభ Memantha Siddham Yatra - Day 2. జగనన్న మేమంతా సిద్ధం యాత్ర ఈరోజు షెడ్యూల్ ఇదే! ఉదయం ఆళ్లగడ్డలో ప్రజలతో ఇంటరాక్ట్.. సాయంత్రం నంద్యాలలో సభ.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/hdEKiPoKzx — YSR Congress Party (@YSRCParty) March 28, 2024 9:20 AM, March 28th 2024 టీడీపీ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం.. కూటమిలో భాగంగా బీజేపీ అనవర్తి అభ్యర్థిగా ములగపాటి శివరామకృష్ణం రాజు ప్రకటన అనపర్తిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిన్న రాత్రి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద హడావుడి చేసిన పార్టీ కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకున్న ఇద్దరు కార్యకర్తలు, వారించిన నల్లమిల్లి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలంటున్న అభిమానులు కార్యకర్తలతో కొద్దిసేపటి క్రితం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రామకృష్ణారెడ్డి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం 9:10 AM, March 28th 2024 టీడీపీ నేతల్లో ఆగ్రహ జ్వాలలు.. అరకు అసెంబ్లీ సీట్లు బీజేపీకి కేటాయించడంతో రగిలిపోతున్న టీడీపీ నాయకులు రెండు నెలల క్రితం స్వయంగా అరకులో టీడీపీ అభ్యర్థి దొర పేరు ప్రకటించిన చంద్రబాబు పొత్తుల పేరిట బీజేపీకి కేటాయించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు పార్టీని నమ్ముకున్న వారిని స్వప్రయోజనం కోసం నట్టేట ముంచారని ఆగ్రహం చంద్రబాబుని నమ్మి పార్టీ ఫిరాయించి మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కొడుకులకు మొండి చేయి టీడీపీ రెబల్గా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న తెలుగు తమ్ముళ్లు 8:50 AM, March 28th 2024 అనంతలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం.. నేడు అనంతపురంలో చంద్రబాబు పర్యటన రాప్తాడు, బుక్కరాయపట్నంలో ఎన్నికల ప్రచారంలో బాబు. సాయంత్రం కదిరిలో టీడీపీ బహిరంగ సభ 8:30 AM, March 28th 2024 టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి.. ధర్మవరం నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి ధర్మవరం టిక్కెట్ బీజేపీ నేత సత్యకుమార్ కు కేటాయింపు ధర్మవరం టిక్కెట్పై ఇన్నాళ్లూ ఆశలు పెట్టుకున్న టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ ఇద్దరికీ కాదని సత్యకుమార్కు కేటాయింపు నాన్ లోకల్ అయిన సత్యకుమార్కు టికెట్ కేటాయింపుపై టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం ధర్మవరంలో సత్యకుమార్కు పనిచేయలేమంటున్న టీడీపీ, బీజేపీ నేతలు 8:10 AM, March 28th 2024 చంద్రబాబు క్షుద్ర రాజకీయం.. పదిమందితో అసెంబ్లీ జాబితా విడుదల చేసిన బీజేపీ. అసెంబ్లీ జాబితాలో చోటు దక్కని సోము వీర్రాజు, మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, పరిపూర్ణానంద స్వామి. వలస నేతలకే అధిక ప్రాధాన్యతను ఇచ్చారని సీనియర్లు ఆగ్రహం. తనకు నచ్చిన వారికి అనుకూలంగా పురంధేశ్వరి నివేదికలు పంపారని ఆగ్రహం. చంద్రబాబు డైరెక్షన్లోనే సీట్లు కేటాయింపు జరిగిందని ధ్వజం. చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తులతో బీజేపీలో సీట్లు దక్కాయని అసంతృప్తి. చంద్రబాబు నమ్మిన బంట్లు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, సత్య కుమార్, ఆదినారాయణ రెడ్డికు సీట్లు. పదిమందిలో ఆరుగురు వలస నేతలకే సీట్లు ఇచ్చారంటూ మండిపాటు. 7:45 AM, March 28th 2024 బీసీలకు హ్యాండిచ్చిన బాబు.. ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు హ్యాండిచ్చిన చంద్రబాబు పేరుకే బీసీల పార్టీ అని బిల్డప్ ఎన్టీఆర్ జిల్లాలో రెండు సీట్లు ఎస్సీలకు కేటాయింపు ఐదు సీట్లు ఓసీలకు కేటాయించిన చంద్రబాబు మూడు తన సామాజికవర్గానికి చెందిన వారికే కట్టబెట్టిన చంద్రబాబు తమకు బాబు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ బీసీ వర్గాలు మండిపాటు ఎన్టీఆర్ జిల్లాలో రెండు సీట్లు బీసీ, రెండు ఎస్సీలకు, మూడు ఓసీలకు కేటాయించిన సీఎం జగన్ 7:30 AM, March 28th 2024 పురంధేశ్వరిని కలిసిన పరిపూర్ణానంద స్వామి హిందూపురం ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలని వినతి లేనిపక్షంలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానంటూ కామెంట్స్ ఉదయం వచ్చి మధ్యాహ్నం అభ్యర్థులైపోతున్నారు పొత్తుకు ముందు నుంచే నేను హిందూపురం టికెట్ ఆశించాను. 7:20 AM, March 28th 2024 నమ్మించి మోసం చేసిన వ్యక్తి పవన్: పోతిన మహేష్ పవన్పై మండిపడుతున్న విజయవాడ వెస్ట్ జనసేన శ్రేణులు వెస్ట్ టిక్కెట్పై ఆశపెట్టుకున్న జనసేన నమ్మించి మోసం చేసిన పవన్ పార్టీ కోసం కష్టపడిన వారికి పవన్ న్యాయం చేస్తాడని నమ్మిన పోతిన మహేష్ వెస్ట్ సీటు జనసేనకే ఇవ్వాలంటూ పదిరోజులుగా నిరసనలు చేపట్టిన పోతిన మహేష్ మద్దతుదారులు సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో పోతిన ఆశలు ఆవిరి తనను వాడుకుని వదిలేశారంటున్న పోతిన మహేష్ ఇండిపెండెంట్గా బరిలోకి దిగనున్న మహేష్ పవన్ ఫోటోతోనే బరిలోకి దిగేయోచనలో పోతిన 7:00 AM, March 28th 2024 చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్ 2024 ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాం నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది ఎన్నికలయ్యాక బాబు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు వైఎస్ వివేకాను ఎవరు చంపారో అందరికి తెలుసు హంతకుడికి నా వాళ్లు మద్దతిస్తున్నారు పేదల భవిష్యత్తుకు అడ్డుపడుతున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి దుష్టచతుష్టయాన్ని ఓడించేందుకు మీ అర్జునుడు సిద్ధం నేను దేవుడు, ప్రజలనే నమ్ముకున్నా చంద్రబాబు మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు మన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది చంద్రబాబు వదిన గారి చుట్టం కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ వచ్చాయి తప్పు చేసేది వారు.. నెపం నెట్టేది మనపై చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్ ఈనాడు పేపర్ను చూస్తే.. ఛీ ఇదీ ఒక పేపరేనా అనిపిస్తోంది చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, నా ఇద్దరు చెల్లెలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి ఒకే ఒక్కడిపై యుద్ధం చేస్తున్నారు. వీరెవరికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు నాకు దేవుడు, ప్రజలు అండగా ఉన్నారు అధికారం కోసం చంద్రబాబు అందరికి కాళ్లు పట్టుకుంటున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించాం ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నాం రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, దేశంలోనే ఎక్కడా లేదు పెన్షన్ కోసం ప్రతి ఏడాది రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం 6:50 AM, March 28th 2024 జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు అవనిగడ్డ, పాలకొండ, విశాఖ అసెంబ్లీ స్థానాలు పెండింగ్. మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని పెండింగ్ లో ఉంచిన జనసేనాని. ఆయా నియోజకవర్గాల నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్. మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో భేటీ అయిన పవన్. విజయవాడ పశ్చిమ సీటు కోసం పవన్ ను కలిసిన పోతిన మహేష్. మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు పవన్ కసరత్తు. ఈనెల 30 నుంచి పిఠాపురంలో ప్రచారాన్ని ప్రారంభించనున్న పవన్ 6:40 AM, March 28th 2024 చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైనా పట్టుకుంటాడు చంద్రబాబు వెనుక ఉన్న తెలుగు తమ్ముళ్లకు.. పదిమంది జనసేనలకు తప్ప ...ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరు రాష్ట్రంలో ఉండరు అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే గెలవడని తెలిసే ఇంటికి వెళ్లి మరీ పవన్ కాళ్లు పట్టుకున్నాడు మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని బాధపడని చంద్రబాబు.. అమిత్ షా డిమాండ్లకు తలొగ్గి తిరిగి పొత్తు పెట్టుకున్నాడు వాలంటీర్ల పై చంద్రబాబు యూటర్న్ అంతా దొంగ నాటకం వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడు వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తోంది వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం మాకు లేదు చదువుకున్న వాలంటీర్లకు ఏది మంచో తెలుసు, అదే వాళ్లు ప్రజలకు చెబుతారు ఐదేళ్లుగా ప్రజల ప్రతి అవసరాలు తీరుస్తూ సేవలందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ అవమానకరంగా మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు యూటర్న్ తీసుకుని వాలంటీర్ల జీతాలు పెంచుతామంటున్నాడు చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే ఇప్పుడున్న వాలంటీర్లను ఇంటికి పంపి.. తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు కలెక్షన్లు వసూలు చేస్తాడు జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి.. కార్యకర్తలను పెట్టుకుని వారికి జీతాలిస్తాడు 6:30 AM, March 28th 2024 టీడీపీకి వలస నేతలే దిక్కు.. అభ్యర్థులు లేక చంద్రబాబు అవస్థలు కనీసం పార్టీలో చేరకుండానే తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు అసెంబ్లీ స్థానాల్లోనూ వలస నేతలే అభ్యర్థులే దొరకని దుస్థితి బాపట్లకు తెలంగాణ దిగుమతి నేత -
March 27th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 27th Latest News Telugu.. 9:04 PM, March 27th 2024 చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్ 2024 ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాం నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది ఎన్నికలయ్యాక బాబు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు వైఎస్ వివేకాను ఎవరు చంపారో అందరికి తెలుసు హంతకుడికి నా వాళ్లు మద్దతిస్తున్నారు పేదల భవిష్యత్తుకు అడ్డుపడుతున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి దుష్టచతుష్టయాన్ని ఓడించేందుకు మీ అర్జునుడు సిద్ధం నేను దేవుడు, ప్రజలనే నమ్ముకున్నా చంద్రబాబు మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు మన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది చంద్రబాబు వదిన గారి చుట్టం కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ వచ్చాయి తప్పు చేసేది వారు.. నెపం నెట్టేది మనపై చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్ ఈనాడు పేపర్ను చూస్తే.. ఛీ ఇదీ ఒక పేపరేనా అనిపిస్తోంది చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, నా ఇద్దరు చెల్లెలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి ఒకే ఒక్కడిపై యుద్ధం చేస్తున్నారు. వీరెవరికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు నాకు దేవుడు, ప్రజలు అండగా ఉన్నారు అధికారం కోసం చంద్రబాబు అందరికి కాళ్లు పట్టుకుంటున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించాం ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నాం రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, దేశంలోనే ఎక్కడా లేదు పెన్షన్ కోసం ప్రతి ఏడాది రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం 7:06 PM, March 27th 2024 పురంధేశ్వరిని కలిసిన పరిపూర్ణానంద స్వామి హిందూపురం ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలని వినతి. లేనిపక్షంలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతా: పరిపూర్ణానంద ఉదయం వచ్చి మధ్యాహ్నం అభ్యర్థులైపోతున్నారు. పొత్తుకు ముందు నుంచే నేను హిందూపురం టికెట్ ఆశించా 6:06 PM, March 27th 2024 జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు అవనిగడ్డ, పాలకొండ, విశాఖ అసెంబ్లీ స్థానాలు పెండింగ్. మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని పెండింగ్ లో ఉంచిన జనసేనాని. ఆయా నియోజకవర్గాల నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్. మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో భేటీ అయిన పవన్. విజయవాడ పశ్చిమ సీటు కోసం పవన్ ను కలిసిన పోతిన మహేష్. మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు పవన్ కసరత్తు. ఈనెల 30 నుంచి పిఠాపురంలో ప్రచారాన్ని ప్రారంభించనున్న పవన్ 5:06 PM, March 27th 2024 ‘మేము సిద్దం’ బస్సు యాత్రకు గ్రామగ్రామాన ప్రజల బ్రహ్మరథం తమ అభిమాన నాయకుడు సీఎం వైఎస్ జగన్ను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్న జనం ప్రతి గ్రామానా పూలు చల్లుతూ ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు వేంపల్లెలో పూలు చల్లుతూ కోలాటం అడుతూ మహిళల స్వాగతం జనసంద్రంగా మారిన యర్రగుంట్ల గ్రామా గ్రామాన ప్రజలు తరలిరావడంతో ప్రొద్దుటూరు సభకు గంటన్నర అలస్యం ప్రొద్దుటూరుకు భారీగా చేరుకున్న ప్రజలు 4:58 PM, March 27th 2024 కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర కడప పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర వీరపునాయునిపల్లె చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర కాసేపట్లో యర్రగుంట్ల మీదగా ప్రొద్దుటూరు చేరుకోనున్న సీఎం జగన్ బస్సు యాత్ర ప్రొద్దుటూరు బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం జగన్ 4:34 PM, March 27th 2024 అధికారంలో వస్తే మద్యం ధరలు తగ్గిస్తాం.. ప్రజాగళం సభలో చంద్రబాబు నగరి ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రతి రోజు నాలుగు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు 3:55 PM, March 27th 2024 చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైనా పట్టుకుంటాడు చంద్రబాబు వెనుక ఉన్న తెలుగు తమ్ముళ్లకు.. పదిమంది జనసేనలకు తప్ప ...ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరు రాష్ట్రంలో ఉండరు అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే గెలవడని తెలిసే ఇంటికి వెళ్లి మరీ పవన్ కాళ్లు పట్టుకున్నాడు మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని బాధపడని చంద్రబాబు.. అమిత్ షా డిమాండ్లకు తలొగ్గి తిరిగి పొత్తు పెట్టుకున్నాడు వాలంటీర్ల పై చంద్రబాబు యూటర్న్ అంతా దొంగ నాటకం వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడు వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తోంది వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం మాకు లేదు చదువుకున్న వాలంటీర్లకు ఏది మంచో తెలుసు, అదే వాళ్లు ప్రజలకు చెబుతారు ఐదేళ్లుగా ప్రజల ప్రతి అవసరాలు తీరుస్తూ సేవలందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ అవమానకరంగా మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు యూటర్న్ తీసుకుని వాలంటీర్ల జీతాలు పెంచుతామంటున్నాడు చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే ఇప్పుడున్న వాలంటీర్లను ఇంటికి పంపి.. తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు కలెక్షన్లు వసూలు చేస్తాడు జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి.. కార్యకర్తలను పెట్టుకుని వారికి జీతాలిస్తాడు 3:39 PM, March 27th 2024 నెల్లూరు సిటీలో నారాయణ చేసిన అభివృద్ధి ఓ బూటకం మాజీ మంత్రి నారాయణపై వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్ది ఫైర్ నెల్లూరు సిటిలో నారాయణ చేసిన అభివృద్ధి బూటకం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో నారాయణ.. హడ్కొ ద్వారా 11 శాతం వడ్డీతో 90 శాతం అప్పు తీసుకొచ్చారు.. టీడీపీ ప్రభుత్వం నుంచి సాయం శున్యం 830 కోట్లు అప్పు తీసుకుని పనులు కూడా పూర్తి చేయలేని అసమర్ధుడు పొంగూరు నారాయణ. 2019లో కేంద్ర పట్టణభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు, రాష్ట్ర పట్టణభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ ఉన్న సమయంలో ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు.. స్మార్ట్ సిటీ జాబితాలో నెల్లూరుని చేర్చి ఉంటే.. పైసా ఖర్చు లేకుండా నెల్లూరు అభివృద్ధి జరిగేది రాజకీయాలకు నారాయణ సరిపోరు.. ఆయనోక అపరిచితుడు.. పని ఉంటే ఒకలా.. పని లేకపోతే మరోలా ప్రవర్తిస్తారు రూ 1100 కోట్లతో కేవలం రెండేళ్లలో పెన్నా నది.. సర్వేపల్లి కాలువ రిటైన్ వాల్స్.. పెన్నాపై కొత్త వంతెన వైఎస్సార్సీపీ హయాంలో అభివృద్ధి నెల్లూరు జిల్లా అభివృద్ధి.. 2007,2008,2009లో వైఎస్సార్ హయాంలో పారిశ్రామిక అభివృద్ధి మొదలైంది. 3:29 PM, March 27th 2024 ‘వివేకం’ చిత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ ఈ చిత్రాన్ని లైవ్ స్ర్టీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం స్టేట్ ఎలక్షన్ కమిషన్ను ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం వివేకా హత్య కేసు కోర్టులో ఉండగానే తప్పుడు రీతిలో చిత్రీకరణ దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలో హింసని ప్రేరేపించేలా ఉన్న సినిమా చర్యలు కోరిన లేళ్ల తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం 1:25 PM, March 27th 2024 ఎమ్మెల్సీ రఘురాజుపై ఫిర్యాదు ఎమ్మెల్సీ ఇందూకురి రఘురాజుపై అనర్హత పిటిషన్ ప్రజా ప్రతినిధ్య చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు శాసనమండలి చైర్మన్కి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ విప్ పాలవలస విక్రాంత్ 1:20 PM, March 27th 2024 సీఎం జగన్ చేతల్లో చూపించే వ్యక్తి: మంత్రి విశ్వరూప్ సీఎం జగన్ దేశంలోనే ఎక్కడలేని అత్యుత్తమైన సోషల్ ఇంజనీరింగ్ విధానాన్ని అభ్యర్థుల విషయంలో పాటించారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేశారు ఇప్పటివరకు మాటలు చెప్పే నేతలే తప్ప సీఎం జగన్ చేసినట్టు చేతల్లో చూపించే నేతలు దేశంలో లేరు సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష అమలాపురంలో నియోజకవర్గంలో ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ కామెంట్స్.. ప్రతి నియోజకవర్గంలోనూ సీఎం జగన్ను జనం అభ్యర్థిగా చూస్తున్నారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్సార్సీపీ విజయం తథ్యం 1:00 PM, March 27th 2024 చంద్రబాబు, లోకేష్కు కొడాలి నాని సవాల్.. గుడివాడలో ఐదోసారి నేను గెలవబోతున్నాను. ఎన్నికల ముందు నన్ను ఓడిచేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారు ఎంత మంది వచ్చినా వైఎస్సార్సీపీ తరపున హ్యాట్రిక్ కొడతాను. గుడివాడ టీడీపీ అడ్డా.. గాడిద గుడ్డు అని చంద్రబాబు సొల్లు చెబుతున్నాడు. నన్ను ఓడించాలనుకుంటున్న చంద్రబాబు, లోకేష్కు ఇదే నా సవాల్ చంద్రబాబు, లోకేష్ గుడివాడలో నాపై పోటీ చేసి గెలవాలి టీడీపీ పుట్టిన తర్వాత గుడివాడలో టీడీపీకి 50% ఓటింగ్ మూడు సార్లు మాత్రమే వచ్చింది నాపై పోటీకి భయపడి గంటకో వ్యక్తిని.. పూటకో వ్యక్తిని తెచ్చే బ్రతుకులు టీడీపీవి. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చినవాడిని చంద్రబాబు నాపై పోటీకి పెట్టాడు వచ్చేసారికి అంతరిక్షం నుంచి తెచ్చుకుంటారు చంద్రబాబు ఎంత 420 వ్యక్తి అనేది చంద్రగిరి, గుడివాడ, పామర్రు ప్రజలకు తెలుసు చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేడు ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీనే. గుడివాడలో గెలిచేది నేనే. మళ్లీ జగన్ సీఎం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది మేం ప్రజల్లోకి వెళ్లి ఇదే చెబుతున్నాం 12:45 PM, March 27th 2024 మేమంతా సిద్ధం యాత్ర.. పచ్చ మందలో టెన్షన్! మేమంతా సిద్ధం యాత్రతో ప్రజలకు మధ్యకు సీఎం జగన్. సీఎం జగన్ యాత్రలో పచ్చ మందలో టెన్షన్! జగనన్న మేమంతా సిద్ధం యాత్రతో బెంబేలెత్తిపోతున్న పచ్చమంద!#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/29WsfAYt6w — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 12:30 PM, March 27th 2024 లోకేష్ నుంచి అంతే ఆశించగలం: వైవీ సుబ్బారెడ్డి సీఎం క్యాంప్ ఆఫీసులో ఉన్న ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నీచర్ వెళ్తే దానికి రాద్దాంతం చేస్తున్నారు వైజాగ్ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ లోకేష్ బంధువులదే. అందుకే ఏ కంటైనర్ చూసినా అనుమానం వస్తుంది. దొడ్డి దారిలో మంత్రి అయిన లోకేష్కు ఇంతకుమించి సంస్కారం ఉంటుందని అనుకోలేం. బీసీల అడ్డా అయిన ఉత్తరాంధ్రలో ఎంపీ అభ్యర్థులుగా ఓసీలు అయిన శ్రీ భరత్, సీఎం రమేష్లకు టికెట్లు ఇచ్చారు. వీరికి టికెట్లు ఇచ్చి కూటమి ఏం మెసేజ్ ఇచ్చిందో చెప్పాలి. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక బీసీలకే పోటీ చేసే అవకాశం కల్పించింది. ఉత్తరాంధ్రలో ఇతర ప్రాంత ఎంపీ ఓసీ అభ్యర్థుల ఆధిపత్యాన్ని ప్రచారంలో ఎండగడతాం. 12:10 PM, March 27th 2024 కూటమికి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి విజయవాడ నగర అభివృద్ధిని తుంగలో తొక్కాడు. బోండా ఉమ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి సెంట్రల్కు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మరు. గతంలో నరేంద్ర మోదీ చంద్రబాబుని పెద్ద దొంగ అన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ ముగ్గురు దొంగలే. సీఎం జగన్కు రాష్ట్రంలో జన బలం ఉంది. 11:41 AM, March 27th 2024 ప్రజాగళం.. పలమనేరు బయల్దేరిన చంద్రబాబు నేటి నుంచి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి ఎన్నికల ప్రచారం ప్రజాగళం పేరిట ప్రచారంలో పాల్గొననున్న టీడీపీ అధినేత పలమనేరు నుంచి ప్రజాగళం ప్రారంభం రోజుకి నాలుగు నియోజకవర్గాలు కవర్ చేసేలా రూట్మ్యాప్ రూపొందించిన టీడీపీ కాసేపటి కిందట కుప్పం నుంచి పలమనేరుకు బయల్దేరిన చంద్రబాబు 11:20 AM, March 27th 2024 కుప్పంలో చంద్రబాబు ఓటమి ఫిక్స్.. చంద్రబాబు తన ఉనికిని కాపాడుకోవడానికి కుప్పంలో టీడీపీలో పలువురు చేరారనడం హాస్యాస్పదం. కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్. తెలుగుదశం పార్టీకి ఓటు వేయకపోతే మీ భర్తలకు అన్నం పెట్టవద్దు అని చిచ్చూలు పెడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ నిజాలు మాట్లాడడు. గత ఐదేళ్లలో కుప్పంలో అనేక అభివృద్ధి పనులు చేశాం. మేము అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బాపట్ల నుండి తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీని చూసి చంద్రబాబు భయపడి డబ్బున్న వ్యక్తులకు టిక్కెట్లు ఇస్తున్నారు. టీడీపీలో ఎవరైనా మాకు ఓట్లు వేయండి అని అడిగేవారు ఉన్నారా? చంద్రబాబు సమావేశాలకు కర్ణాటక, క్రిష్ణగిరి, చిత్తూరు వాళ్ళే పాల్గొన్నారు. వాలంటీర్లపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం. కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇచ్చాము. చిత్తూరు జిల్లా అన్ని విధాలా వెనుకబడింది. కోర్టును శాసించే హక్కు మాకు లేదూ. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కుప్పంలో 35 ఏళ్లుగా చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు? చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. కుప్పంలో చంద్రబాబు అన్ని వర్గాలను అణగతొక్కారు. చిత్తూరు జిల్లాలో బీసీ సామాజికవర్గానికి ఒక్క సీటు అయినా కేటాయించారా?. 11:00 AM, March 27th 2024 టీడీపీ, చంద్రబాబకు దేవినేని అవినాష్ కౌంటర్.. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన చేసింది సీఎం జగన్ ప్రభుత్వమే. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తిరుగుతున్న రోడ్లు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం వేసినవి కావా? కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఇళ్ళ పట్టాల సమస్య తీర్చిన వ్యక్తి సీఎం జగన్. కాలువ కట్టపై ఇల్లు తీసివేస్తారని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అసత్య ప్రచారం తిప్పి కొడతాం కాపు కళ్యాణమండపం నిర్మాణంపై కట్టుబడి ఉన్నాం టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎవరో కూడా కొందరికి తెలియని పరిస్థితి నెలకొంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఎన్నికల్లో గెలవాలని గద్దె ప్రయత్నిస్తున్నారు ఏం అభివృద్ధి చేశారని తూర్పు నియోజకవర్గాన్ని కంచుకోటగా చెప్పుకుంటున్నారు తూర్పు నియోజకవర్గం టీడీపీ కంచు కోటను బద్దలకొడతాం నియోజకవర్గంలో బత్తిన రాముతో కలిసి ప్రజల ముందుకు వెళ్తాం జనసేన అధినేత పవన్ను సైతం చంద్రబాబు మోసం చేశారు జనసేన పార్టీపై చంద్రబాబు ఆదిపత్యాన్ని సహించలేకే వైసీపీకి వచ్చానని బత్తిన రాము తెలిపారు నియోజవర్గ సీనియర్ నాయకులు యలమంచిలి రవి, బత్తిన రాముతో కలిసి కుటుంబ సభ్యుల్లా నియోజకవర్గంలో పర్యటిస్తాం మంచి మెజారిటీతో సీటు గెలిచి ముఖ్యమంత్రి జగన్కు బహుమతిగా ఇస్తాం 10:30 AM, March 27th 2024 కూటమికి అభ్యర్థి కరువు.. అనపర్తిలో కూటమికి అభ్యర్థి కరువు అభ్యర్థులు దొరక్క అనపర్తి స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయలేకపోతున్న కూటమి నేతలు. బీజేపీ తరఫున అనపర్తిలో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరు లేరు. దీంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో కూటమి నాయకులు 10:00 AM, March 27th 2024 ప్రొద్దుటూరులో టీడీపీ నేతల ఓవరాక్షన్.. ప్రొద్దుటూరులో మేము సిద్ధం సభ ఫ్లెక్సీలను చించివేసిన దుండగులు ఫ్లెక్సీలను చించిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాచమల్లు ఫ్లెక్సీల చించివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాచమల్లు. సీఎం సభకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ నాయకులు చించేశారు. సభా కార్యక్రమాలను ఆటంకం కలిగే విధంగా ప్రయత్నం చేయడం దుర్మార్గం. దీనిపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్సీపీ నాయకులను పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోకూడదంటూ టీడీపీ అభ్యర్ది వరదరాజులరెడ్డి సొదరుడు రాఘవరెడ్డి బెదిరిస్తున్నాడు. దీనిపై కూడా ఎన్నికల కమిషన్ కూడా విచారణ చేయాలి. 8:45 AM, March 27th 2024 మేమంతా సిద్ధం.. సీఎం జగన్ వెంటే ప్రజలు నేటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగనన్న వెంట నడిచేందుకు ప్రజలంతా సిద్ధం. సీఎం జగన్ రాక కోసం వేచిచూస్తున్న ప్రజలు. ఎన్నికల సమరానికి తెరతీస్తూ నేడు ప్రచారాన్ని ప్రారంభిస్తున్న జగనన్న వెంట నడిచేందుకు మేమంతా సిద్ధం🔥#MemanthaSiddham #YSJaganAgain#VoteForFan pic.twitter.com/CTGG2ovhZd — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 A special illustration will be released today at 10:00 AM in tribute to our leader, @ysjagan garu, as he kickstarts the #MemanthaSiddham Yatra. Stay tuned!#YSJaganAgain pic.twitter.com/f0UmuPTXiW — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 8:00 AM, March 27th 2024 టీడీపీ, జనసేనకు షాక్ కోడూరు మండలంలో టీడీపీ, జనసేనకు షాక్ టీడీపీ, జనసేనను వీడి వైఎస్సార్సీపీలో చేరిన పది కుటుంబాలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సింహాద్రి రమేష్ బాబు కామెంట్స్.. పేదలకు ఉపయోగపడే వ్యవస్థలపై చంద్రబాబు నిత్యం విషం చిమ్ముతున్నారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి గ్రామ వాలంటీర్లను స్లీపర్ సెల్స్ అని చెప్పటం టీడీపీ తీరుకు నిదర్శనం గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ అవాకులు చెవాకులు పేలుతున్నారు చంద్రబాబుని, పవన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు జగనన్నకు మద్దతు పలుకుతున్నారు. పేదల కోసం చేపట్టిన పనులు అమలు చేసి సీఎం జగన్ సఫలీకృతుడయ్యారు సీఎం జగన్ మాటను ప్రజలు విశ్వసిస్తున్నారు 7:30 AM, March 27th 2024 బాబు, పవన్పై ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ఫైర్ వాలంటీర్లపై టీడీపీ నేతల వ్యాఖ్యలు దారుణం వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడంపై భరత్ సీరియస్ చంద్రబాబు, లోకేష్, పవన్ చిల్లర వ్యాఖ్యలకు వాలంటీర్లు సరైన బుద్ధి చెబుతారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై @JaiTDP నేతలు కత్తి కట్టడం దారుణం@ncbn, @naralokesh, @PawanKalyan చిల్లర వ్యాఖ్యలకు వాలంటీర్లు సరైన బుద్ధి చెబుతారు -రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్#YSJaganDevelopsAP#APVolunteers#YSJaganAgain#VoteForFan pic.twitter.com/ctYANQ5pu0 — YSR Congress Party (@YSRCParty) March 26, 2024 7:15 AM, March 27th 2024 నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర.. ఈరోజు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభం. ఎన్నికల ప్రచార భేరికి ఇడుపులపాయలో శ్రీకారం తొలి రోజు కడప పార్లమెంట్ పరిధిలో నిర్వహణ వేంపల్లి, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదుగా కొనసాగనున్న యాత్ర ప్రొద్దుటూరు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు వద్ద శిబిరానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి రాత్రికి అక్కడే శిబిరంలోనే బస చేయనున్న సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర నిత్యం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహణ రోజూ ఉదయం వివిధ వర్గాలతో మమేకం.. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడంపై సలహాలు, సూచనల స్వీకరణ సాయంత్రం పూట ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో భారీ బహిరంగ సభలు 58 నెలల్లో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేకూర్చిన మేలును వివరిస్తూ సభలు 2014–19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని కూటమి మోసాలను గుర్తు చేస్తూ ప్రసంగాలు ఇప్పుడు మళ్లీ అదే కూటమితో బాబు వస్తున్నారంటూ ప్రజలను అప్రమత్తం చేయనున్న సీఎం మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే ఓటుతో మరోసారి ఆశీర్వదించాలని వినమ్రంగా ప్రజలకు విజ్ఞప్తి 99% హామీల అమలు, సుపరి పాలనతో జగన్ నాయకత్వంపై జనంలో పెరిగిన విశ్వసనీయత 175 శాసనసభ, 25 ఎంపీ సీట్లు లక్ష్యంగా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలు సూపర్ హిట్ 7:00 AM, March 27th 2024 ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ- బీజేపీ బేరసారాలు ఆదోనిలో కలకలం రేపుతున్న ఆడియో సంభాషణ రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి ఆఫర్ ఇచ్చిన బీజేపీ నాయకులు సీటు వదులు కావాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతల ప్రతిపాదన పురందేశ్వరి ఆదీశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు (ఇతను సైతం బీజేపీ నాయకుడు)కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య ఫోన్ సంభాషణ పురందరేశ్వరి మూడు కోట్ల రూపాయలు డబ్బులు అడిగిందని ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరుకి మారుస్తామని బేరం పెట్టిన ఆడియో . పురందేశ్వరి కోట్ల రూపాయలకు సీట్లు ఇస్తుందని ఈ మధ్య పలువురు నేతలు ఆరోపిస్తున్న సందర్భంలో ఈ ఆడే ఆడియో సాక్షాలతో దొరకడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి 6:45 AM, March 27th 2024 దిక్కుతోచని ‘కూటమి’! పొత్తులో భాగంగా టీడీపీకి దక్కిన ఒంగోలు పార్లమెంట్ స్థానం అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు.. బీసీ నేతకు బాబు హ్యాండ్ మాగుంట కుటుంబాన్ని వెంటాడుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం వారికిస్తే మోదీ ఆగ్రహిస్తారన్న సందిగ్ధంలో టీడీపీ అధినేత ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి 6:30 AM, March 27th 2024 టీడీపీలో తిరుగుబాటు.. అవనిగడ్డ సీటు మండలి బుద్ధప్రసాద్కు ఇవ్వకపోవడంతో నిరసన పార్టీ పదవులకు 30 మంది నియోజకవర్గ టీడీపీ నేతల రాజీనామా మంగళగిరి పార్టీ కార్యాలయానికి రాజీనామా లేఖలు పెందుర్తిలో పంచకర్లకు బండారు అనుచరుల సహాయ నిరాకరణ టీడీపీ తీరుపై జనసేన నేతల ఆగ్రహం -
రెండుగా చీలిపోయిన ఏపీ బీజేపీ?!
-
March 26th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 26th Latest News Telugu.. 06:40 PM, March 26th 2024 తాడేపల్లి : వైఎస్సార్సీపీలో చేరిన విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన పలువురు టీడీపీ, జనసేన నేతలు పార్టీలో చేరిన వారిలో గండూరి మహేష్, నందెపు జగదీష్ (మాజీ కార్పొరేటర్లు) కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్ మెంబర్), కోసూరు సుబ్రహ్మణ్యం (మణి) టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్ అధ్యక్షులు, బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి) ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ 06:17 PM, March 26th 2024 తాడేపల్లి : సీఎం వైఎస్ జగన్ సమక్షంలోవైఎస్సార్సీపీలో చేరిన రాజంపేట టీడీపీ ఇంఛార్జి గంటా నరహరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్ 06:05 PM, March 26th 2024 అమరావతి: ఎలక్షన్ కమిషన్ ఆల్ పార్టీస్ మీటింగ్ అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు పత్రికల్లో ప్రజల అభిప్రాయాల్ని తప్పుదోవ పట్టించే వార్తలకు అడ్డుకట్ట వేయాలని కోరాం నిత్యం వైఎస్సార్సీపీపై బురద చల్లుతూ వార్తలు రాస్తున్న విధానంపై ఫిర్యాదు చేసాం 48 గంటల ముందు అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళేముందు అనుమతి తీసుకోవాలనే నిబంధనను సవరించాలని కోరాం పాంప్లెట్స్ పంచేందుకు అనుమతి తీసుకోవాలని నిబంధనను సవరించాలని కోరాం బ్రాండింగ్, హోర్డింగ్స్, పార్టీ ఆఫీసుల్లో ప్రచార ప్రకటనలపై నిబంధనలపై మరోసారి పునరాలోచించాలని కోరాం అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెల్లాం 05:50 PM, March 26th 2024 విజయవాడ: బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే చంద్రబాబుకు తెలుసు: రాయన భాగ్యలక్ష్మి, మేయర్ విజయవాడను అభివృద్ధి చేసి చూపించారు సీఎం జగన్మోహన్రెడ్డి జగన్మోహన్రెడ్డి పాలనలో మేం భాగస్వామ్యులైనందుకు ఆనందంగా ఉంది సీఎం జగన్.. బీసీలకు పెద్ద పీట వేశారనడానికి నేనే ఉదాహరణ ఒక బిసీ మహుళనైన నన్ను విజయవాడకు మేయర్ చేశారు విజయవాడ ఈస్ట్, వెస్ట్,సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీగా కేశినేని నానిని గెలిపించుకుంటాం చంద్రబాబు తన బినామీలను మా పై పోటీ పెడుతున్నాడు సామాన్యుడు రాజకీయాల్లోకి రాకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు వ్యవస్థల్ని మేనేజ్ చేసే వ్యక్తిని తీసుకొచ్చి నా పై వెస్ట్ లో పోటీకి దించుతున్నారు పశ్చిమనియోజకవర్గం వైఎస్సార్సీపీకి అడ్డా రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ జెండా ఎగురవేస్తాం ముస్లింలకు జగన్ మోహన్ రెడ్డి అధికప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబుకు బీసీలు తగిన బుద్ధి చెబుతారు -షేక్ ఆసిఫ్, విజయవాడ వెస్ట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి 05:40 PM, March 26th 2024 తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): టీడీపీ నేత బొజ్జల సుధీర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు వాలంటీర్లపై బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా నిష్పక్షపాతంగా గౌరవవేతనం తీసుకుంటూ ప్రభుత్వం తరపున సేవలందిస్తున్న వాలంటీర్లను టెర్రరిస్టులు అని బొజ్జల సుధీర్ మాట్లాడడం చాలా దారుణం. అలా మాట్లాడనికి అసలు మనిషినా, పశువునా? బొజ్జల సుధీర్ బేషరతుగా వాలంటీర్లకు, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నుండి సస్పెండ్ చేయాలి 05:30 PM, March 26th 2024 తాడేపల్లి : వైఎస్సార్సీపీలో చేరిన సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరిన వారిలో వేనాటి రామచంద్రారెడ్డి(సూళ్లురుపేట), మస్తాన్ యాదవ్(వెంకటగిరి) మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, గొరకపూడి చిన్నయ్యదొర తదితరులు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ 05:25 PM, March 26th 2024 వైఎస్సార్సీపీ చేరిన నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన చిన్నం రామకోటయ్య 05:20 PM, March 26th 2024 ఏపీ అసెంబ్లీ స్థానాల్లో మరోసీటు అదనంగా కోరుతున్న బీజేపీ రాజంపేట లేదా తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో ఒకటి కావాలని బీజేపీ పట్టు రెండు సిట్టింగ్ స్థానాలు కావడంతో ససేమిరా అంటున్న టీడీపీ మొత్తం 11 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ 05:18 PM, March 26th 2024 టీడీపీని వీడే యోచనలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ఏలూరు ఎంపీ టికెట్ యనమల కుటుంబానికి ఇవ్వడంతో మాగంటి బాబు అసంతృప్తి మాగంటి బాబు పార్టీ మారతాడని ప్రచారం 05:15 PM, March 26th 2024 పల్నాడు : పెదకూరపాడు టీడీపీ నేత కంచేటి సాయిని సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అమరావతిలో వైఎస్సార్సీపీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో సాయి అరెస్ట్ సత్తెనపల్లి పీఎస్ కు పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్, కార్యకర్తలు సత్తెనపల్లి కోర్టు దగ్గర పోలీస్ బందోబస్తు 05:13 PM, March 26th 2024 ఏలూరు : నారా భువనేశ్వరి పర్యటనలో ఉద్రిక్తత నారా భువనేశ్వరిని కలిసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న వ్యక్తిగత సిబ్బంది టికెట్లు రాని కొందరు గొడవ చేసే అవకాశం ఉందని అడ్డుకున్న వ్యక్తిగత సిబ్బంది టీడీపీ కార్యకర్తలు, వ్యక్తిగత సిబ్బందికి మధ్య తోపులాట 05:12 PM, March 26th 2024 AP: ముగిసిన బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేయాలి బీజేపీ శ్రేణులకు కేంద్రం పెద్దల దిశానిర్దేశం 05:11 PM, March 26th 2024 అమరావతి : రాజకీయ పార్టీల నేతలతో సమావేశంc కానున్న ఈసీ ఎన్నికల నియమ నిబంధనలపై పార్టీల నేతలతో చర్చించనున్న ఈసీ 04:45 PM, March 26th 2024 బుజ్జగింపు చర్యలు.. పార్టీ పదవులతో ఎర సీట్లు ఇవ్వలేని అసెంబ్లీ ఆశావహులకు పార్టీ పదవులు ఇస్తున్న టీడీపీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా రెడ్డి సుబ్రహ్మణ్యం. పార్టీ జాతీయప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్. విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులుగా గండి బాబ్జి హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ వెంకట రాముడు. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్,మన్నె సుబ్బారెడ్డి,కొవ్వలి రామ్మోహన్ నాయుడు. పార్టీ కార్యదర్శులుగా ముదునూరి మురళీకృష్ణం రాజు,వాసురెడ్డి ఏసుదాసు నియామకం 03:41 PM, March 26th 2024 రఘురామ కృష్ణరాజుకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే హైదరాబాద్ లో హల్చల్ చేసిన రఘురామ మనుషులు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అభిమానులు పూజలు బీజేపీ మోసం చేసింది, టీడీపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ 03:39 PM, March 26th 2024 కర్నూలు : కలకలం రేపుతున్న ఆడియో రికార్డు ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ, బీజేపీ బేరసారాలు రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామన్న బీజేపీ నేత పురందేశ్వరికి రూ.3 కోట్లు ఇవ్వాలని బీజేపీ నేత ప్రతిపాదన పురందేశ్వరి ఆదేశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ 02:51 PM, March 26th 2024 విజయవాడ: వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గం: దేవినేని అవినాష్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటికే పథకాలు అందిస్తున్నాం టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి పది సంవత్సరం అధికారంలో ఉండి స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు నియోజకవర్గంలో కుట్ర రాజకీయాల కు తెరలేపుతున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులందరూ సమన్వయంగా ఉండాలని కోరుకుంటున్నా తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే జగన్ కోరిక ఎన్టీఆర్ హయంలో మద్యనిషేధం చేస్తే మరల ప్రజలను మద్యం మత్తులోకి ముంచిన వ్యక్తి చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడితనానికి ఆద్యం పడింది 02:49 PM, March 26th 2024 టీడీపీ నేత సుధీర్ రెడ్డిపై ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ ఆగ్రహం వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గం టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి 02:34 PM, March 26th 2024 అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం మాడుగుల నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన ముత్యాల నాయుడు మాడుగుల వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఈర్లి అనురాధ ఈర్లి అనురాధ.. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు కూతురు 01:47 PM, March 26th 2024 వలంటీర్లపై చంద్రబాబు,పవన్ పగ పెట్టారు: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గ్రామ వలంటీర్ల వలనే సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి. కోవిడ్ సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి వలంటీర్లు సేవలందిచారు వలంటీర్లను టెర్రెరిస్ట్లతో పోల్చడాన్ని ఖండిస్తున్నాము గ్రామ వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పగ పెట్టారు సచివాలయ వ్యవస్థ ద్వారా సుమారు నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి వలంటీర్లపై కక్ష పెట్టుకున్నారు గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు వైఎస్సార్సీపీ ఎవ్వరికి భయపడదు ఎవరికి ఎవరు భయపడుతున్నారో గమనించాలి సీఎం జగన్ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నారు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయాలని బీజేపి నిర్ణయించుకుంది స్టీల్ ఫ్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపిలో ఈ పార్టీలు ఎందుకు కలిసాయి? చంద్రబాబు ఎప్పుడైనా పిల్లలు చదువులు కోసం ఆలోచన చేసారా? రాష్ట్రంలో పేదవాడికి, పెత్తందారుడికి మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతుంది 01:47 PM, March 26th 2024 టీడీపీ నేత బొజ్జల సుధీర్రెడ్డి వ్యాఖ్యలపై రచ్చ వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చిన టీడీపీ నేత సుధీర్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న వాలంటీర్లు, లబ్ధిదారులు సర్వత్రార వ్యతిరేకత రావడంతో టీడీపీ దిద్దుబాటు చర్యలు సుధీర్రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: అచ్చెన్నాయుడు వాలంటీర్లకు జీతాలు పెంచుతామని అచ్చెన్నాయుడు బీరాలు 01:31 PM, March 26th 2024 ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ- బీజేపీ బేరసారాలు ఆదోనిలో కలకలం రేపుతున్న ఆడియో సంభాషణ రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి ఆఫర్ ఇచ్చిన బీజేపీ నాయకులు సీటు వదులు కావాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతల ప్రతిపాదన పురందేశ్వరి ఆదీశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు (ఇతను సైతం బీజేపీ నాయకుడు)కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య ఫోన్ సంభాషణ పురందరేశ్వరి మూడు కోట్ల రూపాయలు డబ్బులు అడిగిందని ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరుకి మారుస్తామని బేరం పెట్టిన ఆడియో . పురందేశ్వరి కోట్ల రూపాయలకు సీట్లు ఇస్తుందని ఈ మధ్య పలువురు నేతలు ఆరోపిస్తున్న సందర్భంలో ఈ ఆడే ఆడియో సాక్షాలతో దొరకడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి 01:26 PM, March 26th 2024 నాకే టికెట్ ఎగ్గొట్టిన బాబు పోలవరం కడతానంటే నమ్ముతారా?: రఘురామ చంద్రబాబుకు రఘురామ టికెట్ డిమాండ్ బీజేపీ అధిష్టానం ఉద్దేశ్యాలు తేడాగా ఉన్నాయి ఏపీ బీజేపీని నడిపిస్తుంది ఎవరో నాకు తెలుసు కేంద్ర బీజేపీని నడిపిస్తున్నది కూడా వారేనా? బీజేపీ మోసం చేస్తే నాకు టికెట్ ఇవ్వరా? నరసాపురంలోనే తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ ఇవ్వాలి చంద్రబాబు ఆడిన మాట తప్పి నాకు టికెట్ ఎగ్గొడితే ఎలా? నాకు సీటు ఇవ్వలేని వాడు (చంద్రబాబు) రేపు పోలవరం కడతానంటే ఎలా నమ్ముతారు? : రాష్ట్రానికి చంద్రబాబు ఏదో చేస్తానంటే ఎలా నమ్ముతారు? : రఘురామకృష్ణరాజు 01:16 PM, March 26th 2024 విజయవాడ: బీజేపీ పదాదికారుల సమావేశానికి సీనియర్లు దూరం సమావేశానికి హాజరుకాని సీనియర్లు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్ తదితరులు పదాదికారుల సమావేశానికి సీనియర్లు గైర్హాజరుపై బీజేపీలో చర్చ ఎంపీ టిక్కెట్లు రాకపోవడంపై సీనియర్ల అలక 12:28 PM, March 26th 2024 కృష్ణాజిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్న టీడీపీ శ్రేణులు మండలి బుద్ధప్రసాద్కు టిక్కెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయం రోజుకొక మండలం నుంచి రాజీనామాలు చేస్తూ నిరసన తెలపాలని నిర్ణయం టీడీపీ క్రియాశీలక సభ్యత్వాలకు,పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేసిన అవనిగడ్డ మండలం టీడీపీ శ్రేణులు జనసేనకు ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించకూడదని తీర్మానం 12:25 PM, March 26th 2024 ఉద్యోగులపై ప్రతిపక్షాల అభాండాలు: ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం ప్రభుత్వ చట్టాలను నిర్వర్తించడమే ఉద్యోగస్తుల బాధ్యత రాష్ట్రాన్ని బాగు చేసేందుకే వాలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు వలంటీర్, సచివాలయ వ్యవస్థలకు జాతీయ స్థాయిలో మంచిపేరు వచ్చింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే వలంటీర్ వ్యవస్థను విమర్శిస్తున్నారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం కరోనా సమయంలో సుధీర్రెడ్డి హైదరాబాద్లో దాకున్నాడు కరోనా సమయంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనిచేశారు లోకేష్ పోలీసులను బెదిరిస్తున్నారు పార్టీలు వస్తూ పోతూ ఉంటాయి.. ఉద్యోగులే పర్మినెంట్ ఎన్నో పార్టీలను చూశాంజజ కానీ టీడీపీ మాదిరిగా ఎవరూ ఉద్యోగులను బెదిరించలేదు లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు ఎవరూ భయపడరు ఉద్యోగులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది కోవిడ్ వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి ఎన్ని సమస్యలు ఉన్నా ఇటీవలే రెండు డీఏ ఇచ్చారు ఉద్యోగులు ఏది అడిగినా చేయాలనే తాపత్రయం సీఎం జగన్ది ఆర్థిక సమస్యలతోనే కొన్ని చేయలేకపోతున్నారు దశలవారీగా ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తున్నాం ఉద్యోగస్తులంతా పోస్టల్ బ్యాలెట్ను తప్పకుండా ఉపయోగించుకోవాలి వెల్ఫేర్ స్కీమ్స్లో దేశానికే ఆదర్శంగా ఉన్న ప్రభుత్వానికి ఉద్యోగస్తులంతా అండగా ఉండాలి 12:19 PM, March 26th 2024 తిరుపతి టీడీపీ పార్టీ నేతలు రహస్య సమావేశం తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వం పై చర్చ ఏకమైన తిరుపతి టీడీపీ ముఖ్య నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చ తిరుపతి టీడీపీ నేత జే.బి.శ్రీనివాసులు ఇంట్లో సమావేశమైన నేతలు అధినేత చంద్రబాబు నాయుడు తో మరోసారి తిరుపతి సీటుపై పునః సమీక్షించాలని విజ్ఞప్తి చేయనున్న నేతలు కుప్పం రావాలని మాజీ సుగుణమ్మ కు పిలుపు ఇచ్చిన చంద్రబాబు, చంద్రబాబు మాటను ఖాతరు చేయని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ 12:01 PM, March 26th 2024 వలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం దారుణం: మార్గాని భరత్ జగనన్న పేదలకు సహాయం చేస్తున్నాడని కారణంతోనే జీతం లేకపోయినా వాలంటీర్లు పనిచేశారు అభం శుభం తెలియని వాలంటీర్లపై కత్తి కట్టడం దారుణం తెలుగుదేశం పార్టీ జిహాది పార్టీ ఎన్డీయే పొత్తు తాత్కాలికమే అని చంద్రబాబు కార్యకర్తల సమావేశంలోనే చెప్పాడు.. తాత్కాలికమంటే అర్థం ఏమిటి? నరేంద్ర మోదీ వస్తే ముస్లింలు ఓట్లు తీసేస్తాడని చెప్పిన వ్యక్తి చంద్రబాబ నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే సెక్యులరిజం ఉండదని క్రైస్తవులకు చెప్పిన వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అంటే ముస్లింలు, క్రైస్తవుల ఓట్లు వద్దని నేరుగా చెబుతున్నాడు ఓటమిని అంగీకరించలేని పనికిమాలిన వ్యక్తులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ అమలవుతుండగా తప్పుడు కరపత్రాలు నాపై ఎలా పంచుతున్నారు.. దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీసులదే మోరంపూడి ఫ్లైఓవర్ పనులకు నా స్థలాన్ని ఉచితంగా ఇచ్చాను నాపై తప్పుడు ప్రచారం చేసిన ఆదిరెడ్డి వాసు పై 10 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తున్నాను నేను అభివృద్ధి చేసిన ప్రతి ప్రాంతంలో నాపై తప్పుడు కరపత్రాలు పంచుతున్నారు ఆదిరెడ్డి వాసు.. పిరికిపందలా వ్యవహరించుకు. దమ్ముంటే నేరుగా నన్ను ఎదుర్కో.. ఐదేళ్లు నీ భార్య ఎమ్మెల్యేగా ఉంది.. రాజమండ్రికి మీరు ఏం చేశారు? ప్రజలను నమ్మించి మోసం చేసిన వారిని పొలిటికల్ తీవ్స్ అంటారు 2014 నుంచి 19 వరకు ఓట్లు వేయించుకుని ఆదిరెడ్డి భవాని రాజమండ్రి ప్రజలను నమ్మించి, మోసం చేశారు 11:24 AM, March 26th 2024 ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంపీ కూటమి అభ్యర్థులు ఎంపికపై విమర్శలు చీటింగ్, ఫోర్జరీ, భూ కబ్జాలు చేసిన వారికి ఏ విధంగా సీట్లు ఇస్తారని ప్రశ్నిస్తున్న బీజేపీ, టీడీపీ నేతలు 40 ఎకరాల భూకబ్జాకు పాల్పడిన గీతం యూనివర్సిటీ సీఎం రమేష్పై 450 కోట్ల రూపాయల చీటింగ్ కేసు బ్యాంకులకు 47 కోట్లు రుణాలు ఎగవేసిన కొత్తపల్లి గీత బ్యాంకు రుణాల ఎగవేత కేసులో కొత్తపల్లి గీతకు జైలు శిక్ష బీజేపీ పార్టీలో అవినీతిపరులు తప్పితే మంచివారికి చోటు లేదని ప్రశ్నిస్తున్న నేతలు 11:19 AM, March 26th 2024 అనపర్తి టీడీపీలో కలకలం అనపర్తి అభ్యర్థిగా గతంలోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించిన చంద్రబాబు అనపర్తి స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి ఖరారు అవుతుందంటూ జోరుగా జరుగుతున్న ప్రచారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న అనపర్తి టీడీపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిలిపివేసిన టీడీపీ క్యాడర్ మూకుమ్మడిగా దిగువ స్థాయి కేడర్ అంతా రాజీనామాలు చేసి జోన్ -2 ఇన్చార్జ్ సుజయ్ కృష్ణ రంగారావుకు అందజేత 11:17 AM, March 26th 2024 టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు.. మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది కానీ టీడీపీ వలంటీలను ఉగ్రవాదులతో పోల్చడం దారుణం వలంటీర్లు స్లీపర్ సెల్స్ అంటూ శ్రీకాళహస్తి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దారుణంగా మాట్లాడారు గతంలో చంద్రబాబు కూడా వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడారు టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న వాలంటీర్ల గురించి నీచంగా మాట్లాడడం సిగ్గుచేటు టీడీపీపై ఇక ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను ఏ ఒక్కరు వదులుకోరు కేవలం తమ స్వార్థం కోసం వాలంటీర్లపై టీడీపీ నిందలు వేస్తోంది 11:03 AM, March 26th 2024 అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై ఏపీ బీజేపీ కసరత్తు ఏపీలో 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ ఇప్పటికే 6 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధుల ప్రకటన ఇవాళ ఏపీ బీజేపీ నేతల కీలక సమావేశం 10:05 AM, March 26th 2024 వలంటీర్లు ఉగ్రవాదులు కాదు.. సేవా సైనికులు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వలంటీర్లను చూసి చంద్రబాబు, టీడీపీ నేతలకు వెన్నులో వణుకు వలంటీర్లలో 70 శాతంకు పైగా మహిళలే ఉన్నారు వారంతా ఉగ్రవాదులా..? గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వలంటీర్లతోనే సాధ్యమైంది వలంటీర్లలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉన్నారు.. వారంటే చంద్రబాబుకు చులకన అందుకే టీడీపీ నేతలు వారిని ఉగ్రవాదులతో పోల్చుతున్నారు. సుధీర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి.. 09:26 AM, March 26th 2024 మాజీ మంత్రి బండారు ఇంటి వద్ద ఉద్రిక్తత పెందుర్తిలో కొనసాగుతున్న నిరసనలు పెందుర్తి టిక్కెట్ బండారుకు ఇవ్వాలని డిమాండ్ టీడీపీ జెండాలను కరపత్రాలను తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు పెందుర్తి టికెట్ విషయంలో చంద్రబాబు లోకేష్ మోసం చేశారని ఆగ్రహం చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు బండారు తీవ్ర అస్వస్థతకు గురికావడానికి తండ్రీకొడుకులే కారణమంటూ మండిపాటు బండారుకు సీటు ఇవ్వకపోతే జనసేన అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరిక 09:22 AM, March 26th 2024 విశాఖ సౌత్ సీటుపై పవన్ కల్యాణ్ యూ టర్న్..? వంశీకే సీటు అంటూ హామీ ఇచ్చిన పవన్ ఇంటింటా ప్రచారం మొదలు పెట్టిన వంశీ నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించిన వంశీ చివరి నిమిషంలో జనసేన జాబితాలో కనిపించని వంశీ పేరు.. ఆందోళనలో వంశీ వర్గీయులు.. వంశీకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో ధర్నాలు నిరసనలు వంశీ పై వ్యతిరేకతతోనే సౌత్ సీటు పెండింగ్ లో పెట్టారనే చర్చ మరో వైపు విశాఖ సౌత్ లేదా భీమిలి ఆశిస్తున్న బీజేపీ నేత మాధవ్ జరుగుతున్న పరిణామాలతో అయోమయంలో జనసేన క్యాడర్ 09:13 AM, March 26th 2024 టీడీపీ నేత సుధీర్ రెడ్డి మనీషా .. పశువా ?: వెల్లంపల్లి శ్రీనివాస్ వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు వలంటీర్లు సమాజ సేవ చేస్తున్నారు గౌరవ వేతనం తీసుకుని చుట్టుపక్కల వారికి సాయం అందిస్తున్నారు వలంటీర్లు ప్రజల కుటుంబ సభ్యులు లాంటివారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వారి పార్టీ నేతలు వాలంటీర్లు గురించి మాట్లాడితే సహించేది లేదు చంద్రబాబు మాటమీద నిలబడడు వలంటీర్లు గోనె సంచులు మోసే ఉద్యోగం అంటూ గతంలో హేళన చేసారు ఇటీవల వలంటీర్లు కొనసాగిస్తాం అంటున్నారు టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ మాత్రం వాలంటీర్లను దూషిస్తున్నారు ఇంకోసారి వాలంటీర్ల గురించి మాట్లాడితే సహించేది లేదు 08:56 AM, March 26th 2024 పెండింగ్ స్థానాలపై పవన్ కసరత్తు ఇప్పటికే 18 అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానాన్ని ప్రకటించిన జనసేన 3 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంపై తేలని పంచాయతీ 08:36 AM, March 26th 2024 కుప్పంలో చంద్రబాబు రెండోరోజు పర్యటన కుప్పం నియోజకవర్గం ప్రజల్ని ఆకట్టుకోని చంద్రబాబు బహిరంగసభ చంద్రబాబు మాట్లాడుతూ ఉండగా తిరుగు ప్రయాణమైన టీడీపీ కార్యకర్తలు టీడీపీకి ఓటు వేయకపోతే మగవాళ్ళను ఇంట్లోకి రానివ్వదంటూ మహిళల్ని రెచ్చగొడుతున్న చంద్రబాబు కుప్పంలో నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల్లో ఇంటి ఇంటికి ప్రచారం చేసినా పట్టించుకోని కుప్పం ప్రజలు కుప్పంలో 33 వేల దొంగ ఓట్లు తొలగింపుతో చంద్రబాబు వెన్నులో వణుకు 08:31 AM, March 26th 2024 జనసేనలో తేలని టికెట్ల పంచాయితీ జనసేనలో తేలని అవనిగడ్డ ఎమ్మెల్యే, మచిలీపట్నం టిక్కెట్ల పంచాయితీ మచిలీపట్నం ఎంపీ టిక్కెట్పై ఆశలు పెట్టుకున్న వల్లభనేని బాలశౌరి ఇటీవల జనసేనలో చేరిన బాలశౌరి నిన్నటి వరకూ తనకే టిక్కెట్ అనే ధీమాలో ఉన్న బాలశౌరి తాజాగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధిగా తెరపైకి కొత్తపేరు మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధి కోసం పరిశీలనలో బాలశౌరితో పాటు బండారు నరసింహారావు పేరు బండారు పేరు పరిశీలనతో ఎంపీ టిక్కెట్ పై ఆందోళనలో బాలశౌరి అవనిగడ్డలో ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్న పవన్ బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ పేర్లతో సర్వేలు చేయిస్తున్న పవన్ ఐవీఆర్ఎస్ సర్వేలతో అయోమయంలో జనసేన క్యాడర్ 08:26 AM, March 26th 2024 సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్ ధర్మవరం టికెట్ కోసం వర్గపోరు మధ్యేమార్గంగా రేసులోకి మరోపేరు ధర్మవరం అసెంబ్లీ సీటుపై వీడని పీటముడి రేసులోకి సత్యకుమార్! ధర్మవరం టికెట్ కోసం పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి పట్టు ఇద్దరినీ పక్కనబెట్టి.. బీజేపీ తరఫున సత్యకుమార్ను బరిలోకి దించేందుకు సన్నాహాలు సూరి, శ్రీరామ్లలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో వర్గం కూడా పోటీకి దిగడం, గొడవలు చేయడం, అల్లర్లు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ టికెట్ నిరాకరిస్తున్నట్లు సమాచారం 08:13 AM, March 26th 2024 మోదీతో జగన్ ది ప్రభుత్వ సంబంధమే: సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రం, రాష్ట్రం అన్నట్టుగానే బీజేపీతో అనుబంధం బీజేపీ నుంచి మాకెప్పుడో ఆఫర్ ఉంది ఎన్డీఏతో వెళ్లాలనుకుంటే ఎప్పుడో వెళ్లేవాళ్లం ఎవరితో పొత్తు వద్దని నిర్ణయించుకున్నాం నలుగురితో కలిసి పోటీచేస్తే తర్వాత తేడాలొస్తాయ్ చంద్రబాబులా పొత్తునుంచి బయటికొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడలేం గెలుపుపై వందశాతం ధీమాతో ఉన్నాం 87శాతం మందికి సంక్షేమం అందించాం ప్రతీ నియోజకవర్గంలో కనీసం 50 శాతం ఓట్లు మాకే ప్రజలపై మాకు ఆ నమ్మకం ఉంది ఎంతమంది కలిసొచ్చినా వాళ్లకొచ్చే ఓట్లు 50 శాతం లోపే పవన్ పై వ్యక్తిగతంగా ఎలాంటి కక్షా లేదు పర్సనల్గా పవన్ను చూస్తే జాలేస్తోంది అంత కరిష్మా ఉన్న వ్యక్తి పదేళ్లుగా ఇలాంటి రాజకీయం చేస్తారా? రాజకీయాలపై పవన్కు ఒక క్లారిటీ లేదు రాజకీయ లక్ష్యాలే తప్ప.. వైఎస్ కుటుంబంలో గొడవలేం లేవు షర్మిల పట్ల అన్నగా జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు రాజకీయంగా షర్మిలే తప్పటడుగులు వేశారు ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదు 07:52 AM, March 26th 2024 30 నుంచి పవన్ ఎన్నికల ప్రచారం పిఠాపురం నియోజకవర్గం నుంచే ఈ ప్రారంభం మూడు విడతలుగా ప్రచారం రండి.. రండి.. ఇక్కడకే దయచేయండి పిఠాపురంలో నా కోసం ప్రచారం చేయండి టికెట్లు ఇవ్వని వారికి పవన్ నుంచి పిలుపు 07:21 AM, March 26th 2024 ‘శవా’లెత్తిపోతున్న టీడీపీ వ్యక్తిగత హత్యలకు రాజకీయ రంగు ఎన్నికల వేళ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాద్ధాంతం నల్లమాడ మండలంలో అమర్నాథ్రెడ్డి అనే వ్యక్తి హత్య టీడీపీలో ఏనాడూ కనిపించకపోయినా కార్యకర్తగా ప్రచారం చంద్రబాబు సహా టీడీపీ పెద్దలంతా ఓవరాక్షన్ 07:15 AM, March 26th 2024 ‘దేశం’లో కమలం కల్లోలం ఇప్పటికే అనపర్తి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించిన టీడీపీ తాజాగా ఈ సీటు బీజేపీకని ప్రచారం.. భగ్గుమన్న టీడీపీ శ్రేణులు సీటు మారిస్తే ఊరుకోబోమని అధిష్టానానికి హెచ్చరిక పలువురు టీడీపీ నేతల రాజీనామా రాజీనామా పత్రాలు జోన్–2 ఇన్చార్జి సుజయ్ కృష్ణకు అందజేత అనపర్తి నుంచి పోటీకి ససేమిరా అంటున్న సోము వీర్రాజు 07:02 AM, March 26th 2024 ఇటు పేదల సైన్యం.. అటు పెత్తందార్ల పటాలం రిజర్వుడు స్థానాలు పోగా మిగిలిన జనరల్ స్థానాల్లో 40 శాతం సీట్లను బీసీలకే ఇచ్చిన సీఎం జగన్ రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు లేకున్నా బలహీన వర్గాలకు 48 శాసనసభ, 11 ఎంపీ సీట్లు అసెంబ్లీ, ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాల్లో.. 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే సేవే పరమావధిగా.. నిజాయితీ కొలమానంగా విద్యావంతులు, సామాన్యులకు పట్టం ఉపాధి కూలీ లక్కప్ప, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు, కార్మికుడు ఖలీల్ అహ్మద్, రైతు బిడ్డ తిరుపతిరావుకు అవకాశం రాజకీయ సాధికారతతో సీఎం జగన్ బలంగా అడుగులు.. దేశ చరిత్రలో ఇదో రికార్డు 156 శాసనసభ, 20 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 33 శాసనసభ, 4 లోక్సభ స్థానాల్లోనే బీసీలకు చాన్స్.. బడుగులకు ఇచ్చింది 23 శాతమే ఓసీలకు కేటాయించిన 75 స్థానాల్లో 30 చోట్ల సొంత సామాజిక వర్గానికే చంద్రబాబు చాన్స్ కోట్లు కుమ్మరించే వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎన్నారైలు, ఆర్థిక నేరగాళ్లు, నేర చరితులకే బాబు టికెట్లు.. బడుగులకు మరోసారి వెన్నుపోటు 06:50 AM, March 26th 2024 రేపటి నుంచి ‘మేమంతా సిద్ధం’.. ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి రేపటి నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు, నివాళులు అర్పించి యాత్ర ప్రారంభం వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరులో సభ 27న రాత్రి ఆళ్లగడ్డలో బస.. 28న నంద్యాల లోక్సభ నియోజకవర్గంలో బస్సుయాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్సు యాత్ర బస్సు యాత్రలో రోజూ ఉదయం ప్రజలు, మేధావులతో సీఎం సమావేశం ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనల స్వీకరణ సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు హాజరు పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు... మరోసారి చారిత్రక విజయం సాధించడమే లక్ష్యంగా "మేమంతా సిద్ధం" పేరుతో ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి భారీ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్న సీఎం @ysjagan. #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/JR8BXV6rqe — YSR Congress Party (@YSRCParty) March 25, 2024 06:47 AM, March 26th 2024 ఆరు అసెంబ్లీ సీట్లపై బాబు అయోమయం పెండింగ్లో పెట్టిన స్థానాలపై గందరగోళం పొత్తులో టీడీపీ సీట్లు 144.. ఖరారు చేసినవి 138 మాత్రమే పి.గన్నవరం జనసేనకు బదిలీ.. అనపర్తిపై తేల్చని బీజేపీ టీడీపీ సీట్లలో మిగతా ఆరు ఏవన్న దానిపై అనిశ్చితి బీజేపీకి ఇచ్చిన 10 స్థానాలు ఏమిటో ఇప్పటికీ తేలలేదు గుంతకల్లు, ఆదోని, ఆలూరు సీట్లతో బంతాట రాజంపేట, జమ్మలమడుగులో ఏదన్నదీ తేలని వైనం దర్శి, అనంతపురం అర్బన్లో అభ్యర్థుల కోసం పాట్లు 4 ఎంపీ అభ్యర్థుల ఖరారులోనూ జాప్యమే 06:43 AM, March 26th 2024 వెన్నుపోటు పొడుస్తారా? టీడీపీపై బీజేపీ నాయకుల ఆగ్రహం తడిగుడ్డతో గొంతులు కోసేవాడు అంటూ ప్రధానిపైనే టీడీపీ పోస్టులు మా పార్టీ సభ్యత్వం లేని రఘురామకు ఎందుకు సీటివ్వాలంటున్న బీజేపీ నేతలు 17 ఎంపీ సీట్లు ఉన్న చంద్రబాబే ఇచ్చి ఉండొచ్చుగా అంటూ మండిపాటు చివరికి కాంగ్రెస్తో కలిసి కూడా దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి మరోవైపు.. టీడీపీ అనుకూల పత్రికల్లోనూ మోదీపై విష ప్రచారం టీడీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకోని రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ నేతల ఆగ్రహం -
March 25th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 25th Latest News Telugu.. 9:10PM, March 25th 2024 పశ్చిమ గోదావరి జిల్లా: ఉండిలో ఇప్పటివరకు ఒక లెక్క సీఎం జగన్మోహన్రెడ్డి వచ్చినాక మరో లెక్క: పీవీఎల్ నరసింహ రాజు, ఉండి వైఎస్సార్సీపీ అభ్యర్థి పేదలకు సంక్షేమాన్ని చేర్చిన గొప్ప నాయకుడు సీఎం జగన్ పేదలందరూ సీఎం జగన్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు ఆక్వా రైతుల్ని జగన్మోహన్రెడ్డి ఆదుకున్నట్టు ఏ ముఖ్యమంత్రి ఆదుకోలేదు జోన్ పరిధిని 10 ఎకరాల లోపు రైతులకు సబ్సిడీ అందేలా చర్యలు తీసుకున్నారు శ్రీ కాళహస్తి టిడిపి అభ్యర్థి వాలంటీర్నీ స్లీపర్ సెల్స్ టెర్రరిస్టులు అనడాన్ని ఖండిస్తున్నాం ఇవాళ ఏ పేద గడపని అడిగిన వాలంటీర్ల వల్లే సంక్షేమం వస్తుందని చెబుతున్నారు సీఎం జగన్ గొప్ప ఆశయంతో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు నూటికి 90 శాతం అర్హులైన వారికికి పథకాలు అందుతున్నాయంటే అది వాలంటీర్ల వల్లేసాధ్యం పేదవారికి ఏ పథకం ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా తెలియదు ఏ పథకానికి అర్హత ఉందో తెలుసుకుని సచివాలయాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నారు వాలంటీర్లు ప్రపంచమంతా వాలంటరీ వ్యవస్థను అభినందిస్తుంతే ప్రతిపక్షాల బురద చల్లాలని చూస్తున్నారు వాలంటీర్లను తమ కుటుంబంలో సభ్యులుగా ప్రజలు చూసుకుంటున్నారు ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఈసారి ఎగరడం ఖాయం. నర్సాపురం పార్లమెంట్లో బీసీ మహిళను ఎంపీ గా నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్ చంద్రబాబుటీడీపీ బీసీల పార్టీ అని వారిని మోసం చేశాడు బీసీ, ఎస్టీ, ఎస్టీ వెనకబడిన వర్గాలన్ని సీఎం జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఏ ఆశయంతో వచ్చాడో ఆ ఆశయాలనే పక్కనపెట్టి చంద్రబాబుకు పెంపుడు కుక్కలాగా మారాడు చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటున్నాడు.. నుంచో మంటే నుంచుంటున్నాడు పవన్ కళ్యాణ్ అయోమయ స్థితిలో ఉన్నాడు 7: 05PM, March 25th 2024 విశాఖ: వాలంటీర్లను టెర్రరిస్ట్ లన్న బొజ్జల సుధీర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా: అవంతి శ్రీనివాస్ వాలంటీర్ల సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నరనే వాలంటీర్లపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు వాలంటీర్ల ఆత్మవిశ్వాసం దెబ్బ తినే విధంగా టీడీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారు గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను కించిపరిచే విధంగా మాట్లాడారు టీడీపీ నేతలు వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి 6: 20PM, March 25th 2024 ఏపీకి పురంధేశ్వరి నమ్మకద్రోహం చేశారు : సుంకర పద్మశ్రీ పురంధేశ్వరిని తూ.గో జిల్లాలో ప్రజలు తిరగనివ్వొద్దు పురంధేశ్వరికి రాజకీయ భిక్షపెట్టింది కాంగ్రెస్సే సోనియా పురంధేశ్వరికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఆస్తులు కాపాడుకోవడానికి పురంధేశ్వరి కన్నతల్లిలాంటి కాంగ్రెస్ను మోసం చేశారు ప్రత్యేక హోదా, విభజన హామీలపై హామీ ఇచ్చాకే పురంధేశ్వరి మాట్లాడాలి 6:18 PM, March 25th 2024 గుంటూరు మంద కృష్ణ ఏపీలో మాదిగలను చంద్రబాబుకు హోల్ సేల్ గా అమ్మేశాడు నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఎన్నికలొచ్చిన ప్రతీసారి చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకోవడం మంద కృష్ణకు అలవాటు ఈ నెల 30న మంద కృష్ణ నిర్వహించే సభను అడ్డుకుంటాం ఎస్సీ కార్పొరేషన్ లో మాదిగల వాటా కోసం మంద కృష్ణ ఎప్పుడూ పోరాటం చేయలేదు 6:15 PM, March 25th 2024 విజయవాడ పురంధేశ్వరి అధ్యక్షతన రేపు బీజేపీ పదాధికారుల సమావేశం హాజరు కానున్న బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసి, నాయకులకు బాధ్యతలు అప్పగించే యోచనలో ఏపీ బీజేపీ 6:12 PM, March 25th 2024 జనసేనలో తెగని విజయవాడ వెస్ట్ పంచాయితీ టికెట్ తనకే కేటాయించాలంటూ పోతిన మహేష్ దీక్ష దీక్ష ముగిసినా టికెట్ పై ఇంకా రాని క్లారిటీ నాకు సీటు ఇవ్వకపోతే కూటమికే నష్టం 2019 ఎన్నికల తర్వాత చాలా మంది పార్టీని వదిలేశారు నేను పార్టీకి ఆర్థికంగా అండగా ఉన్నా - ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా 6:10 PM, March 25th 2024 బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అనే పదానికి అసలైన నిర్వచనం వైఎస్ జగన్ : వంగా గీత నా మీద నమ్మకంతోనే పిఠాపురం సీటు ఇచ్చారుజనం మనసులో జగన్, మా పిఠాపురం ప్రజల మనసులో నేనున్నాను పిఠాపురంలో మా విజయం తధ్యం నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ నేను వారి కుటుంబ సభ్యురాలినే కులాలకతీతంగా సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం మాది నాకు మళ్లీ పిఠాపురంలో సేవ చేసే అవకాశం వైఎస్ జగన్ కల్పించారు స్థానిక నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశాం స్కూల్స్, హాస్పిటల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్ చేశాం ఎవరెన్ని కుట్రలు చేసినా పిఠాపురం పీఠం నాదే - కోర్టులు, పోలీస్ స్టేషన్లకు పర్మినెంట్ బిల్డింగ్స్ నిర్మించాం వైఎస్ జగన్ అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం చేస్తున్నారు 6:08 PM, March 25th 2024 బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని కలిసిన మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్న పురంధేశ్వరి ఎన్డీఏ అభ్యర్ధుల గెలుపు కోసం పని చేస్తామన్న మంద కృష్ణ మాదిగ 6:05 PM, March 25th 2024 కాకినాడ: జనసేనలో మహిళలకు గౌరవం లేదు జనసేన మాజీ రాష్ట్ర కార్యకదర్శి పోలసపల్లి సరోజ జనసేనలో చాలా అవమానాలు ఎదుర్కోన్నాను. పవన్ చెప్పే సిద్దాంతాలు..ఆశయాలు పేపర్ మీదకే పరిమితం పవన్ చుట్టూ ఒక కాపు కోటరీ ఉంది. ఆ కోటరీ పవన్ కలవనివ్వరూ జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ టీడీపీ కోవర్ట్ జనసేన కాపుల పార్టీయే కాదు..కమ్మవారి పార్టీ కూడా జనసేనలొ బిసి నాయకులకు విలువ లేదు. జనసేన 21 సీట్లలో మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చారు అందుకే జనసేన పార్టీకి గుడ్ బై చెప్పాను. 5:08 PM, March 25th 2024 అనకాపల్లి జిల్లా: టీడీపీలో మంటలు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద ఉద్రిక్తత పెందుర్తి టిక్కెట్ బండారుకు ఇవ్వాలని నిరసన టీడీపీ జెండాలను కరపత్రాలను తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు పెందుర్తి టికెట్ విషయంలో చంద్రబాబు లోకేష్ మోసం చేశారని ఆగ్రహం చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు 5:01 PM, March 25th 2024 శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరులో టీడీపీ నేతల దౌర్జన్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చిలమత్తూరు లక్ష్మి నరసింహ స్వామి ఉత్సవాల సందర్భంగా గొడవ 4:33 PM, March 25th 2024 YSRCP: మార్చి 27 బస్సుయాత్ర షెడ్యూల్ బుధవారం ఉదయం 10:56 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి కడపకు సీఎం జగన్ 12:20కి ఇడుపులపాయ చేరుకోనున్న సీఎం జగన్ మధ్యాహ్నం 1 నుండి 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న జగన్ 1:30కి బస్సుయాత్ర ప్రారంభం వేంపల్లి, వి.ఎన్.పల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకోనున్న బస్సుయాత్ర సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొననున్న వైఎస్ జగన్ అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకోనున్న వైఎస్ జగన్ ఆ రాత్రి ఆళ్లగడ్డలోనే బస చేయనున్న వైఎస్సార్సీపీ అధినేత 3:57 PM, March 25th 2024 శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే కలమట ఫైర్ కొత్తూరు మండలం నివగాంలో అనుచరులతో సమావేశం జిల్లా టీడీపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకటరమణ పాతపట్నం విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాలి సానుకూల నిర్ణయం రాకపోతే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటా ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాను వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చి నాకు తీరని అన్యాయం చేశారు నాపై తప్పుడు నివేదికలు అధిష్టానానికి పంపించి జిల్లా నేతలు టికెట్ దక్కకుండా చేశారు: కలమట నాకు టికెట్ రాకపోవడంతో ఆవేదన చెందుతూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు: ఎంపీ జీవీఎల్ నిస్వార్ధంతో నేను చేసిన సేవ ఎప్పటికీ వృథాగా పోదు భవిష్యత్ లో బీజేపీ జెండా రెపరెపలాడిస్తా : ఎంపీ జీవీఎల్ అమరావతి రేపు బీజేపీ పదాధికారుల సమావేశం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ మిత్రపక్షాలతో సమన్వయంపై సమావేశంలో చర్చ నేతలు, కేడర్ కు దిశానిర్దేశం చేయనున్న బీజేపీ అధినాయకత్వం కడప: బద్వేల్ బీజేపీలో అసంతృప్తి సెగలు టికెట్ తనకే ఇవ్వాలని పనతల సురేష్ పట్టు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రోషన్నకు టికెట్ ఇవ్వొద్దంటూ సురేష్ పోస్ట్ కృష్ణా : అవనిగడ్డలో పీక్స్ కు టీడీపీ, జనసేన పొత్తు పంచాయితీ టికెట్ జనసేనకు ఇవ్వడంతో మండలి బుద్ధ ప్రసాద్ వర్గం తీవ్ర అభ్యంతరం సాయంత్రంలోపు మండలి బుద్ధ ప్రసాద్ ను అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ సానుకూల ప్రకటన రాకుంటే రాజీనామాకు సిద్ధమంటున్న బుద్ధ ప్రసాద్ వర్గం మండలి బుద్ధ ప్రసాద్ ఇంటి వద్ద సమావేశమైన టీడీపీ నేతలు 3:48 PM, March 25th 2024 కృష్ణాజిల్లా: చంద్రబాబు బాటలోనే పవన్ సర్వేల పేరుతో ఆశావాహులను, క్యాడర్ను కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్ అవనిగడ్డ జనసేన అభ్యర్ధి కోసం ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వే బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణ, వికుర్తి శ్రీనివాస్ పేరుతో సార్వే ఒకేసారి ముగ్గురు పేర్లతో సర్వే నిర్వహిచడంతో అయోమయంలో జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ సర్వేలతో రగిలిపోతున్న అవనిగడ్డ టీడీపీ కార్యకర్తలు 3:18 PM, March 25th 2024 ఏపీ బీజేపీ లిస్టు రెడీ.! రెండు రోజుల్లో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును ప్రచారంపై ఫోకస్ పెట్టిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వచ్చే నెల 5 నుంచి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం రాజమండ్రి నుంచి బీజేపీ ప్రచారం ప్రారంభించనున్న పురందేశ్వరి 3:05 PM, March 25th 2024 చిత్తూరు జిల్లా: టీడీపీకి ఓటేస్తేనే మగవారిని ఇంట్లోకి రానీయండి అంటూ చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కుప్పం టీడీపీ కార్యాలయం వద్ద మహిళలతో ముఖముఖీ సమావేశమైన చంద్రబాబు టీడీపీకి ఓటేస్తేనే మగవారిని ఇంట్లోకి రానీయండి.. అన్నం పెట్టొద్దు అంటూ చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు 2:43 PM, March 25th 2024 పిఠాపురంపై పవన్లో పెరుగుతున్న ఆందోళన సీన్ సితార అయ్యే అవకాశం ఉందని రిపోర్టులు టీడీపీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో పడవంటున్న జనసేన కార్యకర్తలు కాపులు కూడా ఓట్లేయడం కష్టమంటున్న పార్టీ నేతలు పిఠాపురంలో గెలవాలంటే ఏం చేయాలి? పవన్కళ్యాణ్ సమాలోచనలు నిన్న మంగళగిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మతో పవన్ సమావేశం ఈసారికి హెల్ప్ చేయండి, ఎలాగొలా గెలుస్తానంటూ వర్మకు బుజ్జగింపులు పవన్ సూచన మేరకు ఇవాళ వర్మతో కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్ధి ఉదయ శ్రీనివాస్ భేటీ పరిస్థితి ఇలాగే ఉంటే కాకినాడ ఎంపీకి పోటీ చేయడం మంచిదని సన్నిహితుల సూచనలు 2:35 PM, March 25th 2024 టీడీపీకి షాక్ ఇస్తున్న అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు రాజంపేట పార్లమెంట్ పరిధిలో మూకూమ్మడిగా ప్రచారం ఆపేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పార్లమెంట్ సీటు బీజేపీకి ఇవ్వడంతో ఆయా ప్రభావం ఎమ్మెల్యే అభ్యర్థుల పైన తీవ్రంగా పడే అవకాశం ఉండటంతో ప్రచారం ఆపేసిన అసెంబ్లీ అభ్యర్థులు రాష్ట్రంలోనే... రాజంపేట పార్లమెంట్ వ్యాప్తంగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉండటం, బలిజలు 2.50 లక్షల ఓటింగ్ ఉండటంతో ఆందోళనలో ఎమ్మెల్యే అభ్యర్థులు. ముస్లిమ్స్ ప్రభావంతో పీలేరు, రాయచోటి, మదనపల్లి, తంబళ్లపల్లి పల్లెలో తీవ్ర ప్రభావం.. బలిజల ప్రభావంతో రాజంపేట, రైల్వే కోడూరు కోల్పోయే అవకాశం. 2:25 PM, March 25th 2024 సోషల్ మీడియా శాడిజనికి గీతాంజలి బలి: కోన వెంకట్ ఒక పవిత్ర ఆత్మను చంపేశారు సోషల్ మీడియా శాడిజానికి నేను కూడా విక్టింనే చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది వీలైతే కొత్త చట్టాలను తేవాలి ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకుంటే ట్రోల్ చేస్తున్నారు జనాన్ని భయపెడుతున్నారు ప్రముఖ సినిమా రచయిత, ప్రొడ్యూసర్, దర్శకుడు కోన వెంకట్ తెనాలిలో గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన కోన వెంకట్ 2:21 PM, March 25th 2024 అవనిగడ్డలో తిరుగుబావుటా ఎగరేసిన టీడీపీ నేతలు పొత్తుల్లో జనసేనకు అవనిగడ్డ సీటు కేటాయించడం పై తీవ్ర అసంతృప్తి అవనిగడ్డ సీటు టీడీపీకే ఇవ్వాలని డిమాండ్ మండలి బుద్ధప్రసాద్ ను కూటమి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబడుతున్న టీడీపీ క్యాడర్ బుద్ధప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వకపోతే జనసేనకు సహకరించేది లేదు : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ జనసేనకు టిక్కెట్ ఇస్తే అవనిగడ్డ క్యాండెట్ ను ఓడిస్తాం : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ నలభైయేళ్లుగా పార్టీ జెండా మోశాం.. తొలిసారి మాకు బాధకలుగుతోంది : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ బుద్ధప్రసాద్ ను ఇండిపెండెంట్ గా పోటీచేయించి గెలిపించుకుంటాం : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ సీటు మాకే వస్తుందని ఎంతగానో ఆశించాం : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు మండలి బుద్ధప్రసాద్ కు సీటు దక్కక పోవడం మమ్మల్ని బాధించింది: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు అవనిగడ్డ సీటు విషయంలో చంద్రబాబు మరోమారు పునరాలోచించుకోవాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు నెలరోజుల నుంచి సీటు పై నాన్చుతూనే ఉన్నారు : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు మా ఆవేదనను అధిష్టానం గుర్తించాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు సీటు మాకెందుకు ఇవ్వడంలేదో సమాధానం చెప్పాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు జనసేనకు అనిగడ్డ సీటు ఇస్తున్నామని ఇంతవరకూ మాకు చెప్పలేదు: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు నిన్న జనసేన జాబితా ప్రకటనతోనే మాకు తెలిసింది : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు సీటు విషయంలో కనీసం మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు 2:16 PM, March 25th 2024 నో టికెట్.. జీవీఎల్ వీడియో సందేశం విశాఖ ప్రజలకి , కార్యకర్తలకి జీవీఎల్ వీడియో సందేశం విశాఖ సీటు నాకు రానందుకు విశాఖ వాసులు చాలామంది ఫోన్ చేసి బాధపడ్డారు విశాఖ ప్రజల అభిమానం చూరగొన్నందుకు సంతోషంగా ఉంది గత మూడేళ్లగా విశాఖ అభివృద్దికి, విశాఖ ప్రజలకి సేవకి సంతోషాన్ని కలిగించింది విశాఖలో పోటీచేయడానికి అవకాశం రాని సంగతి మీకు తెలిసిందే ప్రజలకి మంచి జరగాలని నిస్వార్ధంగా సేవ చేశా విశాఖ అభివృద్దికి మనం కలిసి చేసిన సేవ వృదా అయిందని భావించద్దు ఎన్నికలని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సేవ చేయలేదు జీవీఎల్ ఫర్ వైజాగ్ అన్నది నిరంతర ప్రక్రియ ప్రజాసేవ, విశాఖ అభివృద్ది ఒక కమిట్ మెంట్ తో చేసేవి త్వరలోనే విశాఖ వచ్చి మీ అందరినీ కలుస్తా విశాఖ అభివృద్దే ధ్యేయంగా కార్యకర్తలంతా కలిసి ఒక కార్యచరణ రూపొందించుకుందాం విశాఖ అభివృద్దే లక్ష్యం విశాఖలోనే ఉంటూ భవిష్యత్ లో విశాఖ అభివృద్దికి మీ అందరితో కలిసి కృషి చేస్తా 1:52 PM, March 25th 2024 తిరుపతి టికెట్ పంచాయితీ.. సుగుణమ్మ కంటతడి తిరుపతి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు టికెట్ దక్కలేదని కంటతడి పెట్టిన సుగుణమ్మ అహర్నిశలు టీడీపీ కోసం పనిచేశా: సుగుణమ్మ తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరం: సుగుణమ్మ చంద్రబాబు చేపించిన సర్వేలు ఏమయ్యాయి?: సుగుణమ్మ టికెట్ జనసేనకు కేటాయించడంపై పునరాలోచన చేయాలి: సుగుణమ్మ బయటి వ్యక్తులకు ఎన్నికల్లో మద్దతు తెలపలేం: సుగుణమ్మ చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతి టికెట్ పై మరోసారి చర్చించాలి : సుగుణమ్మ ఎక్కడి నుంచో వచ్చినవారికి మద్దతు పలకమంటే నేను అంగీకరించినా.. కేడర్ అంగీకరించడం లేదు: సుగుణమ్మ 1:46 PM, March 25th 2024 ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్ వచ్చే నెల ఐదవ తేదీ నుంచి ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో పర్యటించనున్న జాతీయ అగ్ర నేతలు బహిరంగ సభలతో పాటు ర్యాలీలు, రోడ్ షోలు రాజమండ్రి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి 1:35 PM, March 25th 2024 ఏపీలో పెండింగ్ సీట్లపై కూటమిలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇంకా 20 అసెంబ్లీ స్థానాలు పెండింగ్లో పెట్టిన కూటమి 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని బీజేపీ టీడీపీ -7, జనసేన - 3 పెండింగ్ - 20 స్థానాలకు సామాజిక సమీకరణాల లెక్కల్లో కూటమి విజయనగరం స్థానం కాపులకు దక్కే అవకాశం విజయనగరం పరిధిలో 2 లక్షలకు పైగా తూర్పు కాపుల ఓట్లు తెరమీదకు కళా వెంకట్రావు, గేదెల శ్రీనివాస్, మీసాల గీత పేర్లు శ్రీకాకుళం, అనకాపల్లి, స్థానాలు కొప్పుల వెలమ, వెలమలకు కేటాయింపు ఒంగోలు, కడప పార్లమెంట్ స్థానాలకు గానూ రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేస్తారా? దర్శి, చీపురుపల్లి, భీమిలి, అనంతపురం అర్బన్, రాజంపేట, గుంతకల్లు, ఆలూరు స్థానాలకు ఖరారు కానీ టీడీపీ అభ్యర్థులు జనసేన నుంచి పెండింగ్ లో పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ స్థానాలు. 1:20 PM, March 25th 2024 కాపు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు: ముద్రగడ కాపు ఉద్యమాన్ని అణచివేయడానికి బాబుకు పవన్ సహకరించారు కాపులు రోడెక్కే పరిస్థితిని చంద్రబాబు కలగజేశాడు ఆనాడు చంద్రబాబు పక్కన ఉన్న పవన్ ఉద్యమకారులను కొట్టినా.. కేసులు పెట్టినా ఎప్పుడు మాట్లాడలేదు. కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి చంద్రబాబు పక్కనుండి పవన్ చేసిన ఉపకారం అంతా ఇంతా కాదు. ఇవాళ పిఠాపురం నుండి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజార్టీటితో గెలుస్తాను.. ఓటర్ల అమ్ముడు పోతారు అనే భావం వ్యక్తం చేశారు. పిఠాపురం ఓటర్లు డబ్బులకు అమ్ముపోయిన వారిగా మాట్లాడటం భాధాకరంగా ఉంది. ఓటర్లు ఈ విషయం గమనించమని కోరుతున్నాను. జనసేన బలోపేతానికి ఫలితం ఆశించకుండా పని చేయాలనుకున్నాను 70-80 సీట్లు.. సగ కాలం ముఖ్యమంత్రి పదవి అడగాలని జనసేనకు చెప్పాను. దీని పై పవన్ స్పందన ఎక్కడా రాలేదు. ఇనుప ముక్కను నీటిలో నాన బెడితే ఏలా ఉంటుందో.. అలా పవన్ కాలయాపణ చేశారు. 1:05 PM, March 25th 2024 చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ చంద్రబాబు గారి మ్యానిప్యులేషన్ల గురించి తెలియందెవరికి? సీటు కావాలంటే వందకోట్లు చెల్లించాలి ఎవరినైనా గుంజుకోవాలంటే డబ్బు వెదజల్లుతాడు అది ఏడు కోట్లా, 20 కోట్లా స్థాయిని బట్టి ధర నిర్ణయిస్తాడు బుకాయింపులు వద్దు. చంద్రబాబు గారి హాట్ డీల్స్ ఎలా ఉంటాయో పసివాడిని అడిగినా చెబ్తారు వొంటేరూ.. 12:55 PM, March 25th 2024 ముఖ్యనేతలతో పురంధేశ్వరి సమావేశం పది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ ప్రచార షెడ్యూల్పై ఏపీ ముఖ్య నాయకులతో చర్చ ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ నేడో, రేపో పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన బీజేపీ సభలకు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు రాక వచ్చే నెల ఐదో తేదీ నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం రాజమండ్రి నుంచి ప్రచారం ప్రారంభించనున్న పురంధేశ్వరి 12:40 PM, March 25th 2024 బాబు, సుజానా చౌదరిపై కేశినేని నాని ఫైర్ విజయవాడ వెస్ట్ బీజేపీ సీటుపై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్ పరోక్షంగా సుజనా చౌదరిని కౌంటర్ చేసిన కేశినేని నాని వెస్ట్లో వైసీపీ అభ్యర్ధి ఆసిఫ్పై పెద్ద కుట్ర జరుగుతోంది మొన్నటి వరకూ జనసేనకే వెస్ట్ టిక్కెట్ అన్నారు ఇప్పుడు బీసీ వ్యక్తిని కాదని.. బీజేపీ నుంచి ఒక ధనికుడిని తీసుకొస్తున్నారు పశ్చిమ నియోజకవర్గం ముస్లింలు, బీసీలు, పేదలు ఉన్న నియోజకవర్గం సీఎం జగన్ ఒక కార్యకర్తగా ఎదిగిన ఆసిఫ్కు టిక్కెట్ ఇచ్చారు మన ప్రత్యర్ధులు చార్టెడ్ ఫ్లైట్లో తిరిగే ఒక వ్యాపారవేత్తను మనపై పోటీకి పెట్టారు ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు నిజంగా ఇది పేదలకు పెత్తందార్లకు మధ్య పోటీనే చంద్రబాబు బీసీ, ఎస్సీ, మైనార్టీలను మోసం చేస్తున్నారు కేంద్రమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఉపయోగపడని వ్యక్తిని ఎందుకు తెస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఢిల్లీ నుంచి గల్లీ వరకూ వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తిని ఆసిఫ్ మీదకు వదిలారు డబ్బుతో పశ్చిమ నియోజకవర్గాన్ని కొనాలని చూస్తున్నారు మేనేజ్మెంట్తో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు 12:20 PM, March 25th 2024 పొత్తులో సీటు చిచ్చు.. అవనిగడ్డలో చిచ్చురాజేసిన సీటు పంచాయతీ పొత్తుల్లో జనసేనకు దక్కనున్న అవనిగడ్డ సీటు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అవనిగడ్డ టీడీపీ కేడర్ అవనిగడ్డ సీటు టీడీపీకే ఇవ్వాలని డిమాండ్ మండలి బుద్ధప్రసాద్ను కూటమి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబడుతున్న టీడీపీ కేడర్ భవిష్యత్ కార్యాచరణ కోసం సమావేశమైన అవనిగడ్డ టీడీపీ కేడర్ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలు 12:00 PM, March 25th 2024 రఘురామకు బీజేపీ కౌంటర్ రఘురామకృష్ణంరాజు విమర్శలపై బీజేపీ కౌంటర్ బీజేపీ ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్ధుల జాబితాలో ఆర్ఆర్ఆర్కు నో ఛాన్స్ జాబితాలో పేరు లేకపోవడంలో ఆశ్చర్యమేముందన్న బీజేపీ సీనియర్ నేత లక్ష్మీపతి రాజా ఏపీ బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం లేకుండా సీటు ఎలా అంటూ సెటైర్లు వారిపై జాలిచూపే పార్టీలు ఎందుకు సీటు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి? ఎంపీల జాబితా ప్రకటన తర్వాత బీజేపీపై అక్కసు వెళ్లగక్కిన రఘురామకృష్ణంరాజు తనకి నర్సాపురం సీటు ఇవ్వలేదంటూ బీజేపీపై విమర్శలు. 11:36 AM, March 25th 2024 పవన్పై నమ్మకం ఉంది: పోతిన మహేష్ విజయవాడ వెస్ట్లో తేలని టికెట్ పంచాయితీ జనసేన తరఫున పట్టువీడని పోతిన మహేష్ కూటమిలో నాకు సీటు రావడమే న్యాయం: మహేష్ ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా: మహేష్ పవన్పై నమ్మకం ఉంది: మహేష్ నాకు టికెట్ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు: మహేష్ 11:03 AM, March 25th 2024 కుప్పంలో భారీగా మద్యం పట్టివేత? చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల వేళ భారీ మద్యం పట్టివేత కర్ణాటక నుండి గుడుపల్లి మండలం సోడిగానీపల్లి కి తరలిస్తున్న మద్యం స్వాధీనం ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోబాపెట్టేందుకు ఈ మద్యం తరలిస్తున్నట్లు అధికారుల అంచనా రూ. 6లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసున్న పోలీసులు ఇద్దరు ముద్దాయిలు, ఒక ద్విచక్ర వాహనం ఒక కారును అదుపులోకి తీసుకున్న SEB పోలీసులు 10:47 AM, March 25th 2024 బాబు ఎగస్ట్రా సీటు ఇస్తారా? రసదయకంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాజకీయం అభ్యర్థుల్ని ప్రకటించినా.. కొన్ని చోట్ల తెగని పంచాయితీ భీమిలి లేదా విశాఖ సౌత్ సీటు అడుగుతున్న బీజేపీ నేత మాధవ్ టీడీపీ నుంచి భీమిలి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేన నుంచి దక్షిణ విశాఖ ఆశిస్తున్న వంశీ యాదవ్ వంశీ యాదవ్కు సీట్లు ఇవ్వొద్దని జనసేన శ్రేణుల ఆందోళనలు ఇవాళో, రేపో చంద్రబాబును కలవనున్న మాధవ్ సీట్లు సర్దుబాటులో భాగంగా బీజేపీకి మరొక సీటు అదనంగా అడగనున్న మాధవ్ ఇచ్చేది అనుమానమే అంటున్న రాజకీయ వర్గాలు 10:02 AM, March 25th 2024 27 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ‘ప్రజాగళం’ పేరుతో సన్నాహాలు రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో పర్యటన 27న చిత్తూరు జిల్లాలో పర్యటన ప్రారంభం 31వ తేదీ వరకు పర్యటనలు ఖరారు 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లో ప్రచారం 28న రాప్తాడు, శింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు ప్రచారం 09:38 AM, March 25th 2024 చివరకు బండారు ఇలా.. పెందుర్తి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టికెట్ దక్కకపోవడంతో మనోవేదన తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిక షుగర్ లెవల్స్ తగ్గిపోవడం వల్ల పల్స్ రేటు గణనీయంగా పడిపోయిందన్న డాక్టర్లు కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన బండారు.. మూడో లిస్ట్లోనూ నో టికెట్ పెందుర్తి టికెట్ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పంచకర్ల రమేష్ బాబుకు కేటాయింపు బండారుకు పలువురు టీడీపీ నేతల పరామర్శ మంత్రి రోజాను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల ఫలితమేనంటూ స్థానికంగా చర్చ 09:27 AM, March 25th 2024 అద్దెకు మరో జనసేన కార్యాలయం జెండా ఎత్తేసిన మరో జనసేన కార్యాయలం నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో ఆఫీస్కు తాళం పట్టుమని 30 రోజులు గడవకముందే ‘అద్దెకు ఇవ్వబడును’ అనే బోర్డు మొన్నీమధ్యే ఉత్తరాంధ్రలో ఇలాంటి పరిస్థితి మాధవధారలోని జనసేన ఉత్తరాంధ్ర రీజనల్ పార్టీ కార్యాలయానికి తాళం వేసి టులెట్ బోర్టు కార్యాలయాలు నిర్వహించే స్తోమత లేనప్పుడు ఎందుకీ ఆర్భాటాలు అని నిలదీస్తున్న జనసేన నేతలు! 09:10 AM, March 25th 2024 పవన్.. మరీ ఇంత దుర్మార్గమా? ధనసేన చేతిలో జనసేన నేతలు దగా అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో జనసేన పోటీ 18 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన జనసేన డబ్బున్న, అగ్రవర్ణాలకే సీట్లు ఇచ్చిన పవన్ కల్యాణ్ 18 మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే బీసీలకు సీట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మైనారిటీలకు ఒక్క సీటు కూడా ఇవ్వని జనసేన అనకాపల్లి, నరసాపురం మాత్రమే బీసీలకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ శెట్టి బలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబా ,చేనేత కులాలకు ఒక్క సీటు కూడా ఇవ్వని పవన్ కళ్యాణ్ మొత్తం 18 సీట్ల లో 12 సీట్లు ఓసీలకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్లను పక్క పార్టీ నేతలకు పిలిచి ఇచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన కోసం పనిచేసిన నాయకులను పక్కన పడేసిన పవన్ జనసేన లో ఒకే ఒక్క మహిళకు అవకాశం ఇచ్చిన పవన్ జనసేన వీర మహిళలు ఎవ్వరు పోటీ కి పనికిరారని తేల్చిన పవన్ బొలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, ఉషా చరణ్, బొలిశెట్టి సత్యనారాయణ, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్ , రాయపాటి అరుణ, పోతిన మహేష్, ముత్త శశిధర్, రియాజ్, జానీ మాస్టర్, పితాని బాలకృష్ణ.. పవన్ హ్యాండ్ ఇచ్చిన లిస్ట్ పెద్దదే 08:40 AM, March 25th 2024 సీ-విజిల్ యాప్.. అనంతలో 29 మంది సస్పెండ్ ఎన్నికల కోడ్ అమలులో భాగంగా గా సీ-విజిల్ యాప్ ద్వారా అందిన 168 ఫిర్యాదులు విచారణ తర్వాత చర్యలు తీసుకున్నట్లు ప్రకటించిన కలెక్టర్ గౌతమి ఇప్పటిదాకా రూ. 16.94 లక్షల స్వాధీనం నిబంధనలు పాటించని 29 మందిని సస్పెండ్ 08:30 AM, March 25th 2024 గీత టికెట్పై గిరిజన సంఘాల్లో అసంతృప్తి అరకు ఎంపీ సీటు కొత్తపల్లి గీతకు ఇచ్చిన బీజేపీ పురందేశ్వరి తన స్వలాభం కోసమే గీతకు టికెట్ ఇప్పించారనే ఆరోపణ 2014లో వైఎస్ఆర్సిపీ అరకు ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించిన కొత్తపల్లి గీత గీత సామాజిక వర్గంపై ఇప్పటికే గిరిజన సంఘాల ఫిర్యాదు 2019 లో జనరల్ స్థానం విశాఖ ఎంపీగా పోటీ చేసిన గీత గత విశాఖ ఎంపీ ఎన్నికల్లో కేవలం 1159 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత గత ఎన్నికల్లో 14వ స్థానంలో 0.09 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత ఎన్నికల సంఘం గుర్తించని జన జాగృతి పార్టీని బీజేపీలో విలీనం చేసినట్టు చెప్పి బీజేపీ టికెట్ కు లాబీయింగ్ చేసిన కొత్తపల్లి గీత కొత్తపల్లి గీతకు టికెట్ కేటాయింపు పై స్థానిక గిరిజన వర్గాల్లో అసంతృప్తి 08:12 AM, March 25th 2024 నేడు రామచంద్రపురానికి ఎంపీ మిథున్రెడ్డి కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి తోట త్రిమూర్తులు నిర్వహించే ఆత్మీయ సమావేశంలో పాల్గొనున్న మిథున్ పిల్లి సూర్యప్రకాష్కు తన అనుచరులు సపోర్ట్ చేయాలని సమావేశం 07:45 AM, March 25th 2024 మేమంతా సిద్ధం.. తొలి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం యాత్రకు అంతా సిద్ధం మరో మరో 48 గంటల్లో వైఎస్ జగన్ బస్సుయాత్ర ప్రారంభం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ నుండి ప్రారంభం కానున్న బస్సుయాత్ర రోజుకొక జిల్లాలో సాగుతూ శ్రీకాకుళం జిల్లాలో ముగియనున్న యాత్ర జగన్ బస్సుయాత్రతో ఏపీలో మరింత పెరిగిన పొలిటికల్ హీట్ తొలిరోజు సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభ తొలి బస్సుయాత్ర సభలో జగన్ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి బస్సుయాత్రతో వైఎస్సార్సీపీ కేడర్లో మరింత జోష్ 07:28AM, March 25th 2024 నేడు కుప్పానికి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత పర్యటన రెండ్రోజుల పాటు కుప్పంలోనే ఉండనున్న నారా చంద్రబాబు నాయుడు కుప్పం సెంటర్లో ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ సాయంత్రం బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు రేపు హంద్రినీవా పరిశీలన 27 నుంచి ప్రజాగళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు ప్రతీరోజూ నాలుగు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు 07:26AM, March 25th 2024 ఎమ్మెల్యే సీట్లలోనూ ఇంతేనా?.. బీజేపీ సీనియర్ల ఆవేదన బీజేపీ జాబితాలో సీనియర్లకి దక్కని అవకాశం ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి అవకాశమివ్వడానికి సీనియర్ల గొంతుకోసారంటూ విమర్సలు జీవీఎల్, పీవీఎన్ మాధవ్, సోము వీర్రాజు,గారపాటి చౌదరి, సత్యకుమార్, విష్ణు వర్దన్ రెడ్డి లాంటి సీనియర్లకి టిక్కెట్లే ఇవ్వని అధిష్టానం ఎంపీ రేసులో చివరి వరకు ప్రయత్నించినా నిరాశే చంద్రబాబు, పురందేశ్వరిల కుట్రల వల్లే సీనియర్లకి అవకాశం దక్కలేదంటున్న బీజేపీ వర్గాలు కాంగ్రెస్కి బాండ్ల రూపంలో రూ. 30 కోట్లు విరాళమిచ్చిన సీఎం రమేష్కి అనకాపల్లి ఎంపీ టికెట్ కడపకి చెందిన సీఎం రమేష్ కి అనకాపల్లి సీటు కేటాయించడంపై సీనియర్లు ఆగ్రహం సీఎం రమేష్కి టిక్కెట్ అంటే.. టీడీపీకి కేటాయించినట్లేనంటున్న బీజేపీ నేతలు బ్యాంకులని బురిడీ కొట్టిన కేసులతో పాటు.. ఎస్టీ కాదని కోర్టులో కేసులు నడుస్తున్న కొత్తపల్లి గీతకి అరకు పార్లమెంట్ నాలుగు దశాబ్దాలకి పైగా బీజేపీకి సేవలందించిన సోము వీర్రాజుని కాదని రాజమండ్రి నుంచి స్ధానికేతురాలైన పురందేశ్వరికి అవకాశం నరసాపురం టిక్కెట్ ఆశించిన రఘురామకృష్ణంరాజుకి బీజేపీ చెక్ ఢిల్లీలో ఉండి 15 రోజులగా ప్రయత్నించినా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని బీజేపీ అధిష్టానం రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం సీనియర్ల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న వైనం బీజేపీలో చేరిన వెంటనే వరప్రసాద్కి తిరుపతి టిక్కెట్ ఒకటి రెండు రోజులలో పది అసెంబ్లీ స్ధానాల జాబితా ప్రకటించనున్న బీజేపీ ఎమ్మెల్యే జాబితాలోనూ ఇతర పార్టీ నేతలకే ఎక్కువ ఛాన్స్ 07:04AM, March 25th 2024 ఎల్లుండి నుంచే ‘మేమంతా సిద్ధం’ అధికార వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారం మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర ఎల్లుండి (మార్చి 27 నుంచి) ఇడుపులపాయ నుంచి మొదలు సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమంతో పాటు పాలనతో సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ప్రజల్లో సీఎం జగన్ పార్లమెంటరీ స్థానాల పరిధిలో బహిరంగ సభలు ఉదయం ప్రజలతో మమేకం.. సాయంత్రం పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ ఇంటెరాక్షన్లో ప్రజల నుంచి సలహాలు, సూచనల స్వీకరణ ఈ యుద్ధం 15 ఏళ్ళుగా నాకు అలవాటే. నాతో నడిచిన మీకూ అలవాటే... కౌరవ సైన్యాన్ని మరోసారి ఎదుర్కొనేందుకు నేను సిద్ధం... మీరు సిద్ధమా✊🏻#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/GGPuif7Ig2 — YSR Congress Party (@YSRCParty) March 24, 2024 06:57AM, March 25th 2024 18 స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలు పెండింగ్ రెండు లోక్సభ స్థానాల్లో కాకినాడకు ఇప్పటికే అభ్యర్థి ఖరారు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించిన పవన్ అమిత్ షా చెబితే ఎంపీగా తాను పోటీ చేస్తానన్న పవన్ కాకినాడలో తాను ఎంపీగా పోటీ చేసి.. పిఠాపురం నుంచి ఉదయ్ పోటీ చేస్తాడని స్పష్టీకరణ 06:52AM, March 25th 2024 లోకేష్ ఎక్కడికెళ్లినా.. ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్కు చుక్కలు ఎక్కడికెళ్లినా ప్రజల నిరసనలు.. నిలదీతలు.. ప్రశ్నల వర్షం అధికారంలో ఉండగా ఏం చేశారు?.. కరోనా టైంలో ఏమైపోయారు? అంటూ నిలదీస్తున్న మంగళగిరి వాసులు లోకేశ్ ప్రచారంలో ఇదీ పరిస్థితి సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న వైనం ప్రచారానికి ముఖ్య నేతల డుమ్మా చివరకు అపార్ట్మెంట్లలో ప్రచారానికే పరిమితమైన లోకేష్ మంగళగిరిలో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన? ఓటర్లకు బల్ల బండ్లు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్ల పంపిణీ ఓ ప్రదేశంలో వాటిని నిలిపి.. ఓటర్లే వాటిని తీసుకెళ్లేలా ఒత్తిడి అధికారులకు అనుమానం రాకుండా కొనసాగుతున్న ప్రలోభాలపర్వం 06:48AM, March 25th 2024 ఏపీ బీజేపీకి ఇలాంటి పరిస్థితా? వలసలకే సీట్లా?.. ఏపీలో బీజేపీకి అభ్యర్థులే కరువైన రీతిలో ఎంపీల లిస్టు ఆరు స్థానాల్లో నరసాపురం తప్ప అన్ని సీట్లూ వలస నేతలకే కండువా కప్పుకున్న రోజే వరప్రసాద్కు తిరుపతి సీటు కడప నుంచి అనకాపల్లికి వచ్చి సీఎం రమేష్ పోటీ ఈ మధ్యే చేరిన కిరణ్కుమార్రెడ్డికి రాజంపేట పురందేశ్వరికి రాజమండ్రి, కొత్తపల్లి గీతకు అరకు నిరుత్సాహానికి గురైన జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణు సీనియర్లలో తీవ్ర ఆవేదన వలస నేతలకు సీట్లు ఇప్పించడంలో చంద్రబాబు కీ రోల్ బాబును నమ్ముకున్న రఘురామ రాజు మాత్రం హ్యాండ్ 06:35AM, March 25th 2024 బాబుకి బుద్ధి చెప్పి తీరతా: గొంప కృష్ణ ఎన్ఆర్ఐ గొంప కృష్ణని నిండా ముంచిన చంద్రబాబు శృంగవరపుకోట ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ ఆశచూపి అమెరికా నుంచి పిలిపించిన చంద్రబాబు టీడీపీ కోసం కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టించిన నారా లోకేష్ బాబు, లోకేష్ను నమ్మి అమెరికా నుంచి వస్తే కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారంటూ గొంప కృష్ణ ఆవేదన రానున్న ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి బాబుకి బుద్ధి చెప్తానని శపథం! 06:30AM, March 25th 2024 టీడీపీ.. ఆ 31 స్థానాల్లోనూ గందరగోళమే 30కి పైగా స్థానాల్లో భగ్గుమంటున్న టీడీపీ నేతలు సీట్లు రాక పలుచోట్ల రెబల్స్గా మారిన తెలుగు తమ్ముళ్లు వారిని బుజ్జగించేందుకు శతవిధాలా యత్నిస్తున్న చంద్రబాబు ఎంత సర్ది చెప్పినా టికెట్ దక్కించుకున్నవారిని ఓడిస్తామంటున్న అసంతృప్తులు పైకి పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నా లోలోన రగిలిపోతున్న వైనం పొత్తుల్లో పోయిన 31 స్థానాల్లోనూ గందరగోళమే రెడ్డిగూడెంలో బలప్రదర్శన చేపట్టిన టికెట్ దక్కని దేవినేని ఉమ ఏలూరు ఎంపీ టికెట్పై రాజీలేని పోరాటం చేస్తున్న బీజేపీ గోపాలపురంలో మద్దిపాటికి తప్పని అసమ్మతి బెడద -
ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ.. వీరి పేర్లు ఖరారు?
సాక్షి, ఢిల్లీ/ విజయవాడ: పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ, జనసేనలతో పొత్తు ఒప్పందంలో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు సిద్ధంచేసిన జాబితాకు ఆమోదముద్ర పడింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో గత కొన్నిరోజులుగా రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేసి సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాపై కూలంకషంగా చర్చించారు. ఇక, నేడు మరోసారి పార్లమెంటరీ బోర్డు సమావేశమయ్యే అవకాశముంది. ఈరోజు సాయంత్రానికి ఫైనల్ జాబితాపై క్లారిటీ రానున్నట్టు సమాచారం. కాగా, మరో రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం, రాజంపేట, తిరుపతి పార్లమెంట్ స్ధానాలకు అభ్యర్ధులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కాగా, బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించిన జీవీఎల్, పీవీఎన్ మాధవ్లకు నిరాశే ఎదురైనట్టు సమాచారం. మరోవైపు.. సోము వీర్రాజు విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తే సోము వీర్రాజుని అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల అంచనా.. అనకాపల్లి- సీఎం రమేష్, అరకు- కొత్తపల్లి గీత, రాజమండ్రి- పురంధేశ్వరి, నరసాపురం- మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు లేదా శ్రీనివాస వర్మ, రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి- మాజీ ఐఎఎస్ వరప్రసాద్ లేదా రత్నప్రభ పేర్లు ప్రచారం. -
చంద్రన్న దెబ్బ! చౌదరిగారికి పరాభవం
పార్టీ కోసం.. చంద్రబాబు పర్యటనల కోసం ఇప్పటికే కోట్లాది రూపాయల చేతి చమురు వదిలిపోయింది.. మూతికి కర్రతో గడ్డి కట్టి, ఆశ చూపించి, పరుగులు పెట్టించినట్టు.. ఎమ్మెల్యే సీటు ఇస్తామంటూ ఆశ చూపారు. ఆ మాటలు కాస్తా నమ్మి పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు. కొన్నాళ్లు పోయాక.. అబ్బెబ్బే.. అది కాదు.. ఎంపీ సీటు అన్నారు. తీరా చూస్తే పొత్తులతో ఆ ఆశ కాస్తా చిత్తయిపోతున్న చిత్రం కళ్ల ముందు స్పష్టం కనిపిస్తోంది. మొత్తంమీద చంద్రబాబు జిత్తులతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తున్నట్టుగా ఉంది టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి పరిస్థితి. తాజాగా శుక్రవారం విడుదల చేసిన మూడో జాబితాలో కూడా చౌదరి పేరు లేకపోవడంతో.. ఈ పరాభవాన్ని ఎలా సహించాలంటూ ఆయనతో పాటు ఆయన వర్గం అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతోంది. వ్రతం చెడ్డా ఫలితం కూడా దక్కలేదంటూ ఆక్రోశిస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: రాజానగరం అభ్యర్థిత్వం చేజారిన టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరికి మళ్లీ భంగపాటు తప్పదా? రాజమహేంద్రవరం ఎంపీ స్థానం ఆశిస్తున్న ఆయనకు.. టీడీపీ, జనసేన బీజేపీ కూటమితో ఆశలు గల్లంతైనట్లేనా? కూటమి అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరిని రంగంలోకి దింపేందుకు కమలనాథులు పావులు కదుపుతున్నారా? ఈ పరిణామంతో చౌదరికి మరోసారి పరాభవం ఎదురు కానుందా? టీడీపీ మూడో జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. రెంటికీ చెడ్డ రేవడిలా.. తన పనితీరుపై అధినేత చంద్రబాబు విరుచుకుపడటంతో రాజానగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ నియోజకవర్గ ఇన్చార్జి పదవికి చాన్నాళ్ల కిందటే గుడ్బై చెప్పేశారు. అప్పటి నుంచీ ఆ బాధ్యతలను బొడ్డు వెంకట రమణ చౌదరికి చంద్రబాబు అప్పగించారు. ఆయనే రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి అనే ప్రచారం విస్తృతంగా సాగింది. అంతలోనే ఆయన ఆశలపై పొత్తుల పిడుగు పడింది. జనసేనతో టీడీపీ పొత్తు కుదుర్చుకోవడం.. రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడంతో చౌదరి వర్గంలో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ఈ పరిణామం చౌదరికి మింగుడు పడని అంశంగా మారింది. ఒక దశలో ఇది చంద్రబాబుపై ధిక్కార స్వరం వినిపించే స్థాయికి చేరింది. కొద్ది రోజుల కిందట జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబును అడ్డుకోవడం వరకూ వెళ్లింది. ఆ సమయంలో చౌదరిని బుజ్జగించేందుకు చంద్రబాబు టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానంటూ భరోసా ఇచ్చారు. అందుకు ససేమిరా అన్నప్పటికీ చేసేది లేక చౌదరి మిన్నకుండిపోయారు. అప్పటి నుంచీ టీడీపీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో సైతం పెద్దగా కనిపించడం లేదు. ఆయన వర్గం సైతం అందే పంథా అవలంబిస్తోంది. తనకు ఎంపీ సీటు కేటాయిస్తారులే అనే ఆశతో ఇష్టం లేకపోయినా.. జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి చౌదరికి ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ తాజాగా ప్రకటించిన మూడో జాబితాలో సైతం ఆయన పేరు లేకపోవడంతో ఎంపీ సీటు కూడా గోవిందానేనా? అనే అనుమానం చౌదరి వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. కలవరం రేపుతున్న కూటమి ఎమ్మెల్యే సీటు ఎటూ దక్కలేదు.. కనీసం ఎంపీగా అయినా అవకాశం వస్తుందని భావిస్తున్న చౌదరి వర్గానికి.. చంద్రబాబు బీజేపీతో కలవడం కొత్త టెన్షన్ తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీ సీటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఆమెను ఎన్నికల బరిలోకి దింపేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. పొత్తులో భాగంగా రాజమహేంద్రవరం స్థానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు నగరంలోని ఓ హోటల్లో కొద్ది రోజులుగా బస చేస్తున్నట్లు తెలిసింది. పురంధేశ్వరి పోటీ చేస్తే అనుసరించాల్సిన వ్యూహాలు, సాధ్యాసాధ్యాలపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో పురంధేశ్వరి పోటీ దాదాపు ఖాయమన్న విషయం స్పష్టమవుతోంది. ఇదే తరుణంలో ప్రస్తుతం ఉన్న కేసుల దృష్ట్యా బీజేపీ కోరుకుంటున్న ఈ లోక్సభ స్థానాన్ని కాదనే ధైర్యం చంద్రబాబు చేయరు. ఈ పరిణామాలు చౌదరి వర్గంలో ఆందోళన రేపుతోంది. ఎంపీ అవకాశం కూడా లేనట్లేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇలాగైతే తన రాజకీయ భవిష్యత్తు ఏమిటనే మీమాంస ఆయన వర్గంలో బలంగా కనిపిస్తోంది. పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగేలా ఉన్నారన్న భావన వ్యక్తమవుతోంది. రూ.కోట్లు ధారబోసినా కరివేపాకు రాజకీయమేనా! బీజేపీ నేతలతో చంద్రబాబు కాళ్లబేరానికి వెళ్లడం టీడీపీ నేతలకు తిప్పలు తెచ్చి పెడుతోంది. ఇప్పటికే జనసేనతో జత కట్టడంపై గుర్రుగా ఉన్న తెలుగు తమ్ముళ్లు తాజాగా బీజేపీతో కలవడంపై మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంకట రమణ చౌదరి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. చినబాబు లోకేష్కు సంబంధించిన సోషల్ మీడియా మొత్తం ఆయనే చూస్తున్నారు. చంద్రబాబు ఎక్కడ పర్యటించినా పబ్లిసిటీ చేసేందుకు సహకరిస్తున్నారు. ఇదే తరుణంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతం, పటిష్టతకు ఇంత చేస్తున్నా తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదనే అభిప్రాయం చౌదరి వర్గంలో వ్యక్తమవుతోంది. తన విషయంలో కూడా చంద్రబాబు కరివేపాకు మాదిరిగా వాడుకుని వదిలేసే రాజకీయాలకు తెర తీయడంపై మండిపడుతున్నారు. లోహిత్నూ వాడేసుకున్నారు ఎన్ఆర్ఐలు, డబ్బున్న నేతలు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను వాడుకుని వదిలేయడంలో చంద్రబాబుది అందె వేసిన చేయి. ఇందుకు నిదర్శనమే శిష్ట్లా లోహిత్. ఎంపీ స్థానం కేటాయిస్తామనే ఆశ కల్పించి, ఎన్ఆర్ఐ అయిన లోహిత్ను రాజమహేంద్రవరంలో పరిచయం చేశారు. ఆర్థికపరమైన పార్టీ కార్యక్రమాలకు ఆయనను విస్తృతంగా వినియోగించుకున్నారు. ఆయనను ఏ స్థాయిలో వాడేసుకున్నారంటే.. రాజమహేంద్రవరంలో మహానాడు నిర్వహణకు ఒక్కో నియోజకవర్గానికి రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.1.75 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అలా లోహిత్ ఇచ్చిన డబ్బుతోనే మహానాడుకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసేశారు. అందులో లోహిత్కు తగిన గుర్తింపు ఇచ్చిన పాపాన పోలేదు. చివరకు సీటు తనకు కాదని చావు కబురు చల్లగా చెప్పేశారు. దీంతో చేసేది లేక లోహిత్ ఇక్కడి నుంచి దుకాణం సర్దుకోవాల్సి వచ్చింది. ఇదేవిధంగా రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానాన్ని పురంధేశ్వరికి కేటాయిస్తే వెంకట రమణ చౌదరి సైతం దుకాణం ఎత్తేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆయన వర్గంలో చర్చ జరుగుతోంది. -
పురంధేశ్వరి రాజకీయ క్రీడ.. బీజేపీ సీనియర్కు షాక్!
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పొత్తుల్లో భాగంగా అసలు బీజేపీ నేతలకు బిగ్ షాక్లు తగులుతున్నాయి. తాజాగా సీట్ల కేటాయింపులో బీజేపీ సీనియర్ నేత జీవీఎల్కు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు, పురంధేశ్వరి ఆడుతున్న ‘ఫ్యామిలీ’ రాజకీయ క్రీడలో జీవీఎల్కు నిరాశే ఎదురైంది. కాగా, ఏపీ కూటమిలో సీట్ల కేటాయింపుల్లో భాగంగా చంద్రబాబు, పురంధేశ్వరి ప్లానే వర్క్ అవుట్ అవుతోంది. చంద్రబాబు సూచనలనే పురంధేశ్వరి కూడా అమలు చేస్తున్నారు. చంద్రబాబు మాటను తూచా తప్పకుండా పురంధేశ్వరి అమలు చేస్తున్నారు. స్థానిక ఒరిజినల్ బీజేపీ నేతల మాటలను రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో, వారికి భంగపాటే ఎదురవుతోంది. తాజాగా మరోసారి పురంధేశ్వరి తన పంతం నెగ్గించుకున్నారు. బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహరావును కాదని విశాఖ సీటును టీడీపీ ఇచ్చేందుకే అంగీకరించారు పురంధేశ్వరి. అయితే, ఈరోజు టీడీపీ పార్లమెంట్ స్థానాలకు గాను చంద్రబాబు 13 మంది అభ్యర్థుల బాబితాను విడుదల చేశారు. ఇందులో భాగంగా విశాఖ ఎంపీ స్థానాన్ని బాలకృష్ణ అల్లుడు భరత్కు కేటాయించారు. ముందు నుంచీ విశాఖ సీటు తనకే వస్తుందనే నమ్మకంతో నిన్నటి వరకు జీవీఎల్ ప్రచారం కూడా చేసుకున్నారు. ఎన్నికల కోసం ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగారు. కానీ, ఊహించని విధంగా చంద్రబాబు రాజకీయ క్రీడలో జీవీఎల్కు నిరాశే ఎదురైంది. ఇక, జీవీఎల్కు సీటు ఇవ్వకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురంధేశ్వరి వల్లే విశాఖ సీటు టీడీపీ వెళ్లిందని ఆరోపిస్తున్నారు. ఏలూరు స్ధానంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ నేత గారపాటి చౌదరికి నిరాశే ఎదురైంది. ఏలూరు ఎంపీ స్ధానాన్ని యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్కి ఇచ్చిన చంద్రబాబు. అలాగే, హిందూపూర్ స్ధానం కోసం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి ఆశలు గల్లంతే అయ్యాయి. హిందూపూర్ పార్లమెంట్ స్ధానాన్ని పరిపూర్ణానందస్వామికి ఇవ్వాలని ఆర్ ఎస్ఎస్, వీహెచ్పీ విజ్ణప్తులని చంద్రబాబు పట్టించుకోలేదు. హిందూపూర్ స్ధానంలో టీడీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్దసారధిని ప్రకటించారు. టీడీపీ లోక్సభ అభ్యర్థుల జాబితా ఇదే.. -
విశాఖ డ్రగ్స్: డామిట్ కథ అడ్డం తిరిగింది!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ కంటైనర్పై పనిగట్టుకుని పచ్చ బ్యాచ్ మళ్లీ తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఎక్కడేం జరిగినా దాన్ని ఏపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు చంద్రబాబు అండ్ కో టీమ్ రెడీగా ఉంటుంది కదా. అందులో భాగంగా మరో కొత్త నాటకానికి ప్లాన్ చేసింది.కానీ, ఎవరిదీ కంటైనర్.. అని విచారణ మొదలుపెట్టగానే.. ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే అసలు విషయం బట్టబయలైంది. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది. డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడంపై అధికార పార్టీ హస్తం ఉండొచ్చు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలి. ::చంద్రబాబు ఏపీకి రాజధాని లేకుండా చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చింది. ఎక్కడ గంజాయి పట్టుబడ్డా మూలాలు ఇక్కడే ఉంటున్నాయి. విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ దొరకడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలి. ::: పవన్ కానీ, తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ వ్యవహారంలో.. నందమూరి, నారా, దగ్గుపాటి కుటుంబాల పేర్లు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ రాకెట్లో కోటయ్య చౌదరి, వీరభద్రరావులకు ఆయా కుటుంబాలకు ఉన్న సత్సంబంధాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా పురంధేశ్వరి కుమారుడు, సమీప బంధువు ప్రసాదరావులతో కలిసి సంధ్య ఆక్వా కంపెనీ ఏర్పాటైందని తేలింది. దీనికి తోడు లోకేష్ తోడల్లుడు గీతం భరత్ కుటుంబం తోను వీరభద్రరావు కు సన్నిహిత సంబంధాలు బయటపడ్డాయి. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణదేవరాయలు తో కోటయ్య చౌదరి పూర్తి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయబోయి పచ్చ బ్యాచ్ కంగుతింది. దర్యాప్తులో వేళ్లన్నీ తమవైపే చూపిస్తాయని చంద్రబాబు అస్సలు ఊహించి ఉండరు. భారీగా మాదక ద్రవ్యాలు గుర్తింపు విశాఖ తీరానికి చేరిన సదరు కంటైనర్ లాసెన్స్ బే కాలనీ ప్రాంతంలో ఉన్న సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీ కాగా.. సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు. విశాఖలో అందుబాటులో ఉన్న ఆ కంపెనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.వి.ఎల్.ఎన్.గిరిధర్, కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె.భరత్ కుమార్ను రప్పించారు. కంటైనర్, సీల్ నెంబర్లు చూపించి అందులో ఏముందని సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించారు. విశాఖ తీరంలో దొరికిన 25 వేల కేజీల డ్రగ్స్తో బయటపడిన దొంగలతో అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు! ఈ డ్రగ్స్ స్కాంలో @JaiTDP నేతలకు నేరుగా లింకులు! టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణ దేవరాయలు & రాయపాటి జీవన్ లతో నిందితుడు కోటయ్య చౌదరి కి దగ్గర సంబంధాలు. కాగా దామచర్ల సత్య,… pic.twitter.com/bBmfqar1az — YSR Congress Party (@YSRCParty) March 21, 2024 కూనం వీరభద్రరావు అసలు చరిత్ర.. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కునం వీరభద్రరావుకి ఘనమైన చరిత్రే ఉంది. ప్రకాశం జిల్లాకి చెందిన ఇతను దగ్గుబాటి పురందరేశ్వరి మాజీ వియ్యంకుడికి చెందిన సంధ్య మరైన్లో పార్ట్నర్గా ఉన్నారు. ఇదిలా ఉండగా కూనం వీరభద్రరావుపై యూఎస్ పోలీసులు 2016లో కేసు నమోదు చేశారు. ఆ ఏడాది జూలై 30న లాస్ ఏంజెలిస్ నుంచి న్యూజెర్సీకి వెళ్తున్న విమానంలో తన పక్కనే నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వీరభద్రరావుని ఎఫ్బీఐ అరెస్టు చేసి న్యూయార్క్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం తానా ప్రతినిధుల సహాయంతో ఈ కేసు నుంచి బయటపడ్డారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనూ వీరభద్రరావు పాత్ర ఉందని తెలుస్తోంది. ఈయన నేతృత్వంలో రూ.25 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఎక్కడేం జరిగినా దాన్ని ఏపీ ప్రభుత్వానికి ముడిపెట్టేసి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠపై బురదజల్లడం, దాని ద్వారా లబ్ధిపొందాలని చూడటం నీకు అలవాటే గా @ncbn! విశాఖలో దొరికిన డ్రగ్స్ విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్ సంస్థకు చెందిందని, దాని ఎండీ కూనం వీరభద్రరావు కాగా డైరెక్టర్ కూనం… https://t.co/Ozx79Yhs7Q pic.twitter.com/EOAzOwdwAy — YSR Congress Party (@YSRCParty) March 21, 2024 విశాఖ తీరంలో దొరికిన 25 వేల కేజీల డ్రగ్స్తో టీడీపీ నేతలకు నేరుగా సంబంధాలున్నట్టు సమాచారం. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీకృష్ణదేవరాయులు, రాయపాటి జీవన్లతో నిందితుడు కోటయ్య చౌదరి దగ్గరి సంబంధాలున్నాయి. కాగా దామచర్ల సత్య టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు అన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నారా లోకేష్కు కూడా నేరుగా సంబంధం ఉండే అవకాశముంది. Whats up ‘Telugu Drugs Party’ @JaiTDP!#TeluguDrugsParty pic.twitter.com/XgtpowH6r0 — YSR Congress Party (@YSRCParty) March 21, 2024 డ్రగ్స్ కంటైనర్పై సంధ్యా ఆక్వా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి వివరణ రొయ్యల మేతలో వాడే ఈస్ట్ను తొలిసారి బ్రెజిల్ నుంచి ఆర్డర్ ఇచ్చాం. తక్కువ ధరకే క్వాలిటీ ఈస్ట్ లభిస్తుండటంతో ఐసీసీ బ్రెజిల్ కంపెనీకి డిసెంబర్లో డబ్బు చెల్లించాం. జనవరి 14న బ్రెజిల్ నుంచి బయల్దేరి మార్చి 16న విశాఖకు వచ్చింది. ఇంటర్ పోల్ సమాచారంతో సీబీఐ సమక్షంలో కంటైనర్లోని డ్రగ్ను టెస్ట్ చేశారు. నిషేదిత డ్రగ్గా సీబీఐ అనుమానిస్తోంది. మా ప్రమేయం ఏమీ లేదు. విచారణకు సహకరిస్తాం. రాజకీయాల కోసం కొన్ని పార్టీలు దీన్ని వాడుకోవడం విచారకరం అని వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం.. విశాఖ పోర్టులో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్...'కేరాఫ్ కోటయ్య చౌదరి' -
March 21st: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 21st Latest News Telugu 09:17 PM, మార్చి 21 2024 నెల్లూరు జిల్లా: కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో లేని సోమిరెడ్డి ఎన్నికలు దగ్గర పడడంతో నానాయాగి చేస్తున్నాడు: మంత్రి కాకాణి సర్వేపల్లి టికెట్ విషయంలో చంద్రబాబు అనేక రకాల సర్వేలు చేసినా.. ఏ సర్వే కూడా టీడీపీ కి అనుకూలంగా రాలేదు గత్యంతరం లేక సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు, సోమిరెడ్డి కోడలు పేర్లు పరిశీలిస్తున్నారు టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు 08:30 PM, మార్చి 21 2024 విశాఖ: జనసేన కార్యకర్తలు ఆరుగురిపై కేసు నమోదు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీ అనుచరులు.. నిన్న సాదిక్ పార్టీ ఆఫీస్ పైకి వెళ్లి దాడి చేసిన ఘటనపై కేసు నమోదు నిందితులను కోర్టు ఎదుట హాజరు పరిచిన పోలీసులు జనసేన కార్యకర్తలు ఆరుగురుకి 15 రోజులు రిమాండ్ విధించిన కోర్టు 08:00 PM, మార్చి 21 2024 శ్రీకాళహస్తి: టీడీపీ నేతల్లో తారాస్థాయికి చేరిన అసమ్మతి టీడీపీ అసమ్మతి నేత మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, జనసేన నియోజకవర్గం ఇంచార్జి వినుత భేటీ బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దు అంటున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఉమ్మడి పార్టీల నాయకులు రహస్య భేటీ శ్రీకాళహస్తి నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్న కోలా ఆనంద్ ఢిల్లీలో మకాం వేసిన బీజేపీ నేత కోలా ఆనంద్, పొత్తు ధర్మం పాటించాలని, శ్రీకాళహస్తి బీజేపీకి కేటాయించాలని డిమాండ్ 07:02 PM, మార్చి 21 2024 ఏపీ విపక్ష కూటమిలో తేలని సీట్ల పంచాయతీ బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఇంకా రాని క్లారిటీ పొత్తులో భాగంగా ఆరు ఎంపీ, పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ ఆరు ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లలో ఎవరెక్కడ పోటీ అనే దానిపై రాని స్పష్టత ఢిల్లీలోనే ఏపీ బీజేపీ నేతలు పురంధేశ్వరి, సోమువీర్రాజు బీజేపీ సీట్లపై క్లారిటీ రాకపోవడంతో టీడీపీ, జనసేన జాబితాల్లో జాప్యం ఎంపీ సీట్ల కోసం ఏపీ బీజేపీ అగ్రనేతల ప్రయత్నాలు రాజమండ్రి సీటు కోరుతున్న పురంధేశ్వరి, సోమువీర్రాజు వైజాగ్లో పోటీ చేస్తానంటున్న జీవీఎల్ అనకాపల్లి సీటు కావాలంటున్న సీఎం రమేష్ రాజంపేట సీటు కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు అరకు టికెట్ ఆశిస్తున్న కొత్తపల్లి గీత ఏలూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆంజనేయ చౌదరి తిరుపతి సీటు కోసం మాజీ ఐఏఎస్ రత్నప్రభ ప్రయత్నాలు విజయనగరం సీటు కేటాయించాలంటున్న మాధవ్ 06:30 PM, మార్చి 21 2024 అమరావతి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో ముగిసిన మూడు జిల్లాల ఎస్పీల భేటీ. ముగ్గురు ఎస్పీలను విడి విడిగా పిలిచి వివరణ అడిగిన ఏపీ సీఈఓ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన ఏపీలోని శాంతి భద్రతల విషయంలో నేరుగా ఈసీఐ నిఘా పెట్టిందన్న సీఈఓ ముగ్గురు ఎస్పీలిచ్చిన వివరణల నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్న ఏపీ సీఈఓ ఎంకే మీనా. 06:15 PM, మార్చి 21 2024 పిఠాపురం ప్రజలకు భీమవరం, గాజువాక ప్రజల బహిరంగ లేఖ పవన్ కళ్యాణ్ని పిఠాపురం ప్రజలు నమ్మొద్దు పవన్ భీమవరం, గాజువాకలో గత ఎన్నికల్లో పోటీ చేశారు ఏనాడు పవన్ పోటీ చేసిన నియోజకవర్గంలో నివాసం లేరు కనీసం ఆ నియోజకవర్గంలో పర్యటనలు కూడా చెయ్యలేదు ప్యాకెజి కోసం తూతూ మంత్రంగా సభలు పెట్టి వెళ్లిపోయారు ఇప్పుడు మా రెండు నియోజకవర్గాలను కాదని పిఠాపురం ఎంచుకున్నాడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన బహిరంగ లేఖ 06:02 PM, మార్చి 21 2024 ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాని కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి దాడి, నారా భువనేశ్వరి డబ్బు పంపిణీపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు, అనుచరులు దాడికి దిగారు నా ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి వచ్చారు 20 కార్లలో రామాంజనేయులు గూండాలను తీసుకొచ్చారు నా డ్రైవర్, మా కార్యకర్తలకి గాయాలయ్యాయి మహిళా కార్యకర్త పిల్లి మేరిపై టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడి చేశాడు నాపై హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు ఓటమి భయంతో టీడీపీ హత్య రాజకీయాలు చెయ్యాలని చేస్తోంది పెమ్మసాని చంద్రశేఖర్ గుండాయిజంని ప్రోత్సహిస్తున్నారు -ప్రత్తిపాడు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ నారా భువనేశ్వరి అవినీతి సొమ్ముతో ఓటర్లను ప్రభావితం చెయ్యడానికి ప్రయత్నిస్తోంది రాయచోటిలో భువనేశ్వరి డబ్బులు పంపిణీ చేస్తోంది నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు భువనేశ్వరిపై చర్యలు తీసుకోవాలని సీఈఓ ని కోరాం ఈనాడు పత్రిక అడ్డగోలు రాతల పై ఫిర్యాదు చేశాం సీఎం జగన్ పై విషపు రాతల తో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈనాడు పత్రిక పై చర్యలు తీసుకోవాలని కోరాం -నారాయణ మూర్తి, వైఎస్సార్సీపీ నేత 05:45 PM, మార్చి 21 2024 కాకినాడ: ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఏటిమొగలోని 14,15 డివిజన్ లలో ప్రచారం ఏటిమొగ మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహరం అందేలా కృషి చేస్తాను ఉప్పలంక నుండి ఉప్పాడ వరకు ఉన్న మత్స్యకార గ్రామాల్లో రిలియన్స్ సీఎస్ఆర్ నిధులు అందించే పట్టుపదలతో ఉన్నాను ఏటిమొగ లో రోడ్లు,డ్రైన్లు నిర్మించి మత్స్యకార ప్రాంతాలను అభివృద్ధి చేశాను 05:42 PM, మార్చి 21 2024 నెల్లూరు: ప్రచారానికి వెళుతుంటే ప్రజల స్పందన అద్భుతంగా ఉంది: విజయసాయిరెడ్డి సిటీ నియోజకవర్గంలోని 47వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, నగర అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ప్రచారంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, NDCC బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారు తమ ప్రభుత్వంలోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాం -మరోసారి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు 05:39 PM, మార్చి 21 2024 తిరుపతి: తిరుపతి అసెంబ్లీ స్థానం ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు నారా లోకేష్ను కలిసిన తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు 05:30 PM, మార్చి 21 2024 అనకాపల్లి.. మాడుగుల నియోజకవర్గంలో టీడీపీలో బయటపడే విభేదాలు మాడుగుల నియోజకవర్గంలో కొనసాగుతున్న నిరసనలు ఎన్నారై పైల ప్రసా ద్కు సీటు వద్దంటూ కార్యకర్తలు ప్రదర్శన నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్ద అంటూ నిరసన టీడీపీ అధిష్టానం సీటుపై పున పరిశీలన చేయాలని డిమాండ్. లేదంటే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిక.. 05:26 PM, మార్చి 21 2024 విజయవాడ: ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41-ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ లోకేష్ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ సీఐడీ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేసిన లోకేష్ తరపు న్యాయవాదులు ఏప్రిల్ 15కు తదుపరి విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 04:40 PM, మార్చి 21 2024 టీడీపీకి టికెట్.. జనసేన కార్యకర్తల ఆందోళన.. రామచంద్రపురం టికెట్ టీడీపీకి ఇవ్వడంపై జనసేన కార్యకర్తల ఆందోళన.. జనసేన కార్యాలయానికి భారీగా చేరుకున్న జనసేన కార్యకర్తలు.. రామచంద్రపురం టికెట్ జనసేనకే ఇవ్వాలని డిమాండ్. .జనసేన నేత పోలిశెట్టి చంద్రశేఖర్ లేదా నాగబాబుకి ఇవ్వాలని కోరిన కార్యకర్తలు.. నియోజకవర్గానికి సంబంధం లేని అమలాపురం స్థానికుడు వాసంశెట్టి సుభాష్కు ఇవ్వడంపై ఆగ్రహం. 04:10 PM, మార్చి 21 2024 విజయవాడ: పవన్కు ఎదురు తిరిగిన పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన పోతిన మహేష్ టికెట్ ఇచ్చేది లేదని తేల్చేసిన వపన్ పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందేనన్న పవన్ పవన్ కుదరదని చెప్పడంతో రెబల్గా బరిలోకి దిగాలని నిర్ణయం ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని పవన్కు స్పష్టం చేసిన పోతిన మహేష్ 03:38 PM, మార్చి 21 2024 మా ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితిలో టీడీపీ కూటమి : వైవీ సుబ్బారెడ్డి మోదీ వస్తే తప్ప ప్రచారం చేయలేని పరిస్థితిలో వాళ్లు ఉన్నారు వారాహిని ఎన్నిసార్లు దించుతారు... ఎన్నిసార్లు ఎత్తుతారు 03:36 PM, మార్చి 21 2024 మిగిలిన సీట్లపై చంద్రబాబు-పవన్ మల్లగుల్లాలు ఏపీ రాజకీయాల గురించి హైదరాబాద్లో బాబు, పవన్ చర్చలు చంద్రబాబును ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన పవన్ ఇద్దరి మధ్య దాదాపు గంటకుపైగా సాగిన చర్చ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు,పవన్ చర్చలు 16 అసెంబ్లీ, 17 ఎంపీ అభ్యర్ధుల ఖరారు దిశగా కసరత్తు ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చలు 02:30 PM, మార్చి 21 2024 విజయవాడ విజయవాడ వెస్ట్లో కొనసాగుతున్న పోతిన మహేష్ నిరసనలు పశ్చిమ టికెట్ మహేష్కి ఇవ్వాలని, పవన్ మనసు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు దేవుడి కి 108 కొబ్బరికాయలు కొట్టి మరి వేడుకొంటున్న జనసేన కార్యకర్తలు 7రోజులుగా నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తలు 02:15 PM, మార్చి 21 2024 మహాదోపిడీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఎలా దోపిడీకి పాల్పడ్డారో ఈ పుస్తకంలో వివరించారు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో స్పష్టంగా రాశారు జన్మభూమి కమిటీలతో దోపిడీలకు పాల్పడ్డారు కేంద్ర, రాష్ట్ర నిధులను దోచేశారు బాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యే 2019లో ఓడించారు మరోసారి రాక్షసుల ముఠా ఏకమైంది షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నుంచే వస్తోంది ఐఎంజీ స్కామ్కు ఆద్యుడు చంద్రబాబు రూ.లక్ష పెట్టుబడితో వచ్చిన కంపెనీకి 5 రోజుల్లోనే 400 ఎకరాలు కేటాయించిన ఘనుడు చంద్రబాబు రూ.వేల కోట్ల దోపిడీకి ఆ రోజుల్లోనే బాబు ప్లాన్ చేశారు అమరావతి స్కాం లాంటిదే ఐఎంజీ స్కాం ఇలాంటి అవినీతిపురుడికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి 02:12 PM, మార్చి 21 2024 స్కిల్ బిల్ పాండే చంద్రబాబు తాడేపల్లిలో మహాదోపిడీ పుస్తకావిష్కరణ చంద్రబాబు స్కాంల మీద పుస్తకం రాస్తే 250 పేజీలు వచ్చింది దోపిడీలు చేసిన గద్దలు ఇప్పుడు సుద్దులు చెప్తున్నాయి రామోజీ జర్నలిజం ముసుగులో విషం చిమ్ముతున్నారు చంద్రబాబు కుహనా రాజకీయాలను నేను దగ్గరగా చూశా ‘‘స్కిల్ బిల్ పాండే’’ చంద్రబాబు స్కిల్ కార్పొరేషన్ లో భారీ స్కాం చేసి జైలు పాలయిన వ్యక్తి చంద్రబాబు తొక్కేస్తానంటూ విర్రవీగిన పవన్ కళ్యాణ్ చివరికి తన కార్యకర్తలనే తొక్కేశారు జగన్ కనుసైగ చేస్తే జనం పవన్ ని తొక్కుకుంటూ తీసుకెళ్తారు చంద్రబాబు వస్తే మళ్లీ దోపిడీ రాజ్యం వస్తుంది -రచయిత, సీనియర్ జర్నలిస్టు విజయబాబు వ్యాఖ్యలు 02:00 PM, మార్చి 21 2024 ముగిసిన బాబు-పవన్ భేటీ ముగిసిన చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ హైదరాబాద్ చంద్రబాబు నివాసంలో భేటీ అయిన పవన్ కల్యాణ్ 75 నిమిషాల పాటు కొనసాగిన బాబు-పవన్ భేటీ ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ ఉమ్మడి హామీలు సహా ఏపీ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ 01:45 PM, మార్చి 21 2024 వలంటీర్ల మీద ఫేక్ ప్రచారం.. స్పందించిన ఈసీ వలంటీర్ల మీద సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం వలంటీర్లు ప్రచారంలో పాల్గొంటే.. ఫొటోలు, వీడియోలు తీసి పంపాలంటూ ఏపీ ఎన్నికల సంఘం పేరిట ప్రచారం వాట్సాప్ చేయాలంటూ ఫేక్ సర్క్యూలర్ ఎక్స్ వేదికగా ఖండించిన ఏపీ సీఈవో ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసిన ఏపీ సీఈవో FAKE NEWS ALERT!#APElections2024 pic.twitter.com/pnWUZ8ZUqb — Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) March 21, 2024 01:37 PM, మార్చి 21 2024 విజయవాడ వెస్ట్ టికెట్ మాదే: అడ్డూరి శ్రీరామ్ విజయవాడ వెస్ట్ సీటుపై బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు వెస్ట్ సీటుపై ఇప్పటికే చర్చలు ముగిశాయి.. బీజేపీకే టికెట్ 2014 పొత్తు లెక్కల ప్రకారం బీజేపీకే టికెట్ వస్తుంది పొత్తులో త్యాగాలు సహజం, జనసేన కలిసి వస్తుందని భావిస్తున్నా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వ్యాఖ్యలు 01:22 PM, మార్చి 21 2024 విజయవాడ వెస్ట్ జనసేనకు ఇవ్వాలి : పోతిన మహేష్ పొత్తులో సీటు ఎవరైనా కోరుకోవచ్చు విజయవాడ వెస్ట్ సీటు జనసేనకు రావడం న్యాయం విజయవాడ వెస్ట్ జనసేన ఇంఛార్జి పోతిన మహేష్ వ్యాఖ్యలు 01:10 PM, మార్చి 21 2024 చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఇరు నేతల సమావేశం ఎన్నికల ప్రచారం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై చర్చ 23,24 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన 27 నుంచి ఉత్తరాంధ్ర నుంచి వారాహితో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న పవన్ 12:43 PM, మార్చి 21 2024 ఏపీ బీజేపీకి ఇంఛార్జిల నియామకం లోక్సభ ఎన్నికల వేళ మూడు రాష్ట్రాలకు ఇంఛార్జిల నియామకం ఏపీకి బీజేపీ ఎన్నికల ఇంఛార్జిగా అరుణ్ సింగ్, కో ఇంఛార్జిగా సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఏపీ బీజేపీలో ఇంకా తేలని సీట్ల పంచాయితీ 12:27 PM, మార్చి 21 2024 ఏపీలో నాడు డబుల్ ఇంజిన్ సర్కార్ దివాళ తీసింది: విజయసాయిరెడ్డి 2014లోనే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ను చూశాం డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఏపీ దివాళ తీసింది బీజేపీ, టీడీపీ పక్షపాతిగా వ్యవహరించాయి టీడీపీ హయాంలో ఒక జిల్లా, ఒక కుటుంబం ఒక కులం మాత్రమే అభివృద్ధి చెందింది వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్ AP has already seen a “double-engine” sarkar between 2014-18 to realize that both the engines of BJP and TDP work in the opposite directions leading to policy paralysis, stagnation of rural economy and rampant corruption. Only, 1 district, 1 caste and 1 family prospers under TDP. — Vijayasai Reddy V (@VSReddy_MP) March 21, 2024 12:02 PM, మార్చి 21 2024 విజయవాడ వెస్ట్ ఎవరికో? విజయవాడ వెస్ట్ సీటు కోసం బీజేపీ, జనసేన మధ్య పోటీ పొత్తులో భాగంగా బీజేపీకే టికెట్ వెళ్లినట్లు ప్రచారం గెలుపు కోసం బీజేపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో మీటింగ్ టికెట్ కోసం జనసేన వెస్ట్ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ పట్టు మహేష్ కే టికెట్ ఇవ్వాలని వారం రోజులుగా అనుచరుల నిరసనలు నిన్న పవన్ తో పోతిన మహేష్ భేటీ చర్చలు నడుస్తున్నాయి.. ఆందోళన వద్దన్న పవన్! పొత్తులో భాగంగా బీజేపీకే టికెట్ వెళ్లినట్లు ప్రచారం పవన్ తాజా హామీతో.. జనసేన - బీజేపీలో ఎవరికి టికెట్ ఫైనల్ అవుతుందోనని ఉత్కంఠ 11:38 AM, మార్చి 21 2024 నంద్యాల జిల్లా డోన్ టీడీపీలో టికెట్ పంచాయితీ డోన్ 1అభ్యర్థిగా ఇప్పటికే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని ప్రకటించిన అదిష్ఠానం టీడీపీ బీఫామ్ మాత్రం తనకే వస్తుందంటున్న స్థానిక నేత ధర్మవరం సుబ్బారెడ్డి డోన్ అభ్యర్థిని నేనే అని చంద్రబాబు రెండుసార్లు బహిరంగంగా చెప్పారు: ధర్మవరం సుబ్బారెడ్డి నేను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం : ధర్మవరం సుబ్బారెడ్డి 11:27 AM, మార్చి 21 2024 రాజోలు జనసేన అభ్యర్థి ప్రకటన రాజోలు జనసేన అభ్యర్థిపై వీడిన సస్పెన్స్ రాజోలు జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ దేవా వరప్రసాద్ బొంతు రాజేశ్వరరావు వర్గంలో తీవ్ర నిరాశ 2019లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు 10:39 AM, మార్చి 21 2024 చంద్రబాబుపై బోడె ప్రసాద్ అసహనం పెనమలూరు టీడీపీలో కొనసాగుతున్న సీటు పంచాయితీ రకరకాల పేర్లతో సర్వే చేయిస్తున్న చంద్రబాబు చంద్రబాబు సర్వేల పై బోడే ప్రసాద్ అసహనం పార్టీకోసం ఎంతో కోల్పోయా : బోడే ప్రసాద్ సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: బోడే ప్రసాద్ పార్టీ కోసం పని చేయటమే నాకు తెలుసు: బోడే ప్రసాద్ పని చేయటం రాని వాళ్ళు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు: బోడే ప్రసాద్ పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా ?: బోడే ప్రసాద్ సర్వేలన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి: బోడే ప్రసాద్ కానీ చంద్రబాబు నన్ను విస్మరించారు: బోడే ప్రసాద్ పెనమలూరు టీడీపీ టికెట్ నాకే వస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నాను: బోడే ప్రసాద్ అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుంది: బోడే ప్రసాద్ ఖచ్చితంగా టికెట్ నాకే ప్రకటిస్తారని నా నమ్మకం: బోడే ప్రసాద్ 10:11 AM, మార్చి 21 2024 ఇళ్లు తొలగించాలని లేఖ ఇచ్చిన వ్యక్తి గద్దె రామ్మోహన్: దేవినేని అవినాష్ ఫైర్ టీడీపీ హయాంలో లో ఏటువంటి అభివృధి జరగలేదు కలువ గట్ల వాసులకు 1.20లక్షల రూపాయలు తో మంచి నీటి సౌకర్యం కల్పించాం మౌలిక సుడుపాయాలు కల్పనే జగన్ ప్రభుత్వానికి ప్రథమ లక్ష్యం ప్రతి ఒక్క కుటుంబానికి అనేక పథకాలు అందించాం అసత్య ప్రచారాలతో కాలం గడుపుతున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నికల నేపథ్యంలో బూటకపు హామీలతో ప్రజల ముందు వస్తున్న టీడీపీ జనసేన నేతలు కలువ గట్ల ఇల్లు తీసేస్తారు అనీ గద్దె రామ్మోహన అసత్య ప్రచారం చేస్తున్నాడు జగన్ హయాంలో లో ఏ ఒక్కరి ఇల్లు తొలగించరని హామీ ఇస్తున్నా గతం లో కలువ గట్ల ప్రాంతం లో ఇళ్ళ తొలగింపు పై లేఖ ఇచ్చిన వ్యక్తి గద్దె రామ్మోహన్ ఎవరు మోసం చేస్తారు, అబద్ధాలు చెబుతారో ప్రజలకు తెలుసు కలువ గట్ల ఇళ్లు తీసేసి సింగపూర్ సంస్థ కు అప్పజెప్పాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది హుందా తనం కోల్పోయి రెచ్చ గొట్టు వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శవ రాజకీయాలు, నీచ రాజకీయాలకు తెర లేపుతున్న టీడీపీ నేతలు నాయి బ్రాహ్మణులను తోకలు కట్ చేస్తా అనీ అన్నది చంద్రబాబు కాదా? బీసీ లు అంటే ఓటు బ్యాంక్ గా మాత్రమే చంద్రబాబు చూస్తారు 14సంవత్సరాలుగా సీఎంగా ఉన్నప్పుడు చేయకుండా బీసీ డిక్లరేషన్ ఇప్పుడు చేస్తా అనడం హాస్యాస్పదం గతంలో జగన్ పథకాలను మెచ్చుకుని.. నేడు చంద్రబాబు మాయలకు లొంగిపోయిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 10:56 AM, మార్చి 21 2024 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వలంటీర్లపై వేటు కృష్ణా జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వాలంటీర్లపై వేటు చిన్నపురంలో బందరు అభ్యర్థి పేర్ని కిట్టు తరఫున వలంటీర్ల ప్రచారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వలంటీర్లు పాల్గొన్నట్లు గుర్తింపు విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీవో ఉత్తర్వులు 10:34 AM, మార్చి 21 2024 పి.గన్నవరం బీజేపీకే? డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మారుతున్న రాజకీయాలు పి గన్నవరం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థులను మార్చే ప్రయత్నం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ ని మార్చి బిజెపి అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నాలు... రేసులో మాజీ ప్రభుత్వ అధికారి టి ఎస్ ఎన్ మూర్తి ఇప్పటికే ప్రచారంలోకి దిగిన వైఎస్సార్సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ 10:01 AM, మార్చి 21 2024 అనంతలో YSRCP ప్రచారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ అభ్యర్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్య, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా శంకర్ నారాయణ ప్రజల నుంచి అపూర్వ స్పందన 09:32 AM, మార్చి 21 2024 చోడవరం టీడీపీలో విభేదాలు అనకాపల్లి చోడవరం నియోజకవర్గం టీడీపీలో బయటపడ్డ విభేదాలు కేఎస్ఎన్ రాజుకు సీటు ఇవ్వడంపై బత్తుల తాతయ్య బాబు, గూనూరు మల్లు నాయుడు ఆగ్రహం కాపులను, వెలమ సామాజిక వర్గాలను విస్మరించడంపై అసంతృప్తి రాజుకి వ్యతిరేకంగా వెలమ సంఘాల ప్రతినిధులు సమావేశం టీడీపీకి ఓటు వేయి రాదని తీర్మానం ఎన్నికల ప్రచారానికి దూరంగా తాతయ్య బాబు, మల్లు నాయుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా రాజుకు సీటు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు అటువంటి వ్యక్తికి చోడవరం సీటు ఎలా ఇస్తారని ప్రశ్న కె ఎస్ ఎన్ రాజుకు సహకరించేది లేదంటున్న తాతయ్య బాబు మల్లు నాయుడు చంద్రబాబు తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని డిమాండ్ 09:14 AM, మార్చి 21 2024 గ్లాస్ గుర్తు కనపడని జిల్లాగా ఎన్టీఆర్ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెస్ట్ నియోజకవర్గంలో సమావేశం విజయవాడ టౌన్ కాపులకు అడ్డా అని సంఘం నేతల ప్రకటన జనసేన తరఫున పోతిన మహేష్కుకి టికెట్ ఇవ్వాలని కాపు సంఘాల డిమాండ్ బీజేపీకి టికెట్ కేటాయించడాన్ని తప్పు పట్టిన కాపు సంఘం నేతలు మహేష్ బీసీ అయినా ఆయన వెనుకే మేము ఉంటాం పశ్చిమ సీటు మహేష్ కే కేటాయించాలి పీక తెగిపోయే పొత్తు ఎందుకు? గ్లాస్ గుర్తు కనపడని జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను మార్చారంటూ ఆవేదన 08:44 AM, మార్చి 21 2024 దుత్తలూరులో బరితెగించిన టీడీపీ నేతలు నెల్లూరు జిల్లా దుత్తలూరులో ఉదయగిరి టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఆత్మీయ సమావేశం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ఆత్మీయ సమావేశాలు నిర్వహించకూడదంటూ అడ్డుకున్న అధికారిపై టీడీపీ నేతల దురుసు ప్రవర్తన పరుష పదజాలంతో దూషణలు.. దాడికి యత్నం.. అధికారితో తీవ్రవాగ్వాదం అనుమతులు లేవంటూ ఎంపీడీవోకి పోలీసులకు ఫిర్యాదు మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఐపీసీ 188 కింద నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు 08:34 AM, మార్చి 21 2024 ఉల్లం'ఘను'లు యథేచ్ఛగా టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన పలుచోట్ల నిబంధనలు పట్టించుకోని టీడీపీ నేతలు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన తిరుపతి జిల్లాలో కానిస్టేబుల్, చిత్తూరులో ఏఎన్ఎం సస్పెన్షన్ పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 08:28 AM, మార్చి 21 2024 నేడు ఈసీ ముందుకు మూడు జిల్లాల ఎస్పీలు ఈసీ ముందు హాజరుకానున్న ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లా ఎస్పీలు ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్ల హింసాత్మక ఘటనలపై వివరణ కోరిన ఈసీ వివరణ ఇవ్వనున్న మూడు జిల్లాల ఎస్పీలు 08:07 AM, మార్చి 21 2024 నాగబాబు చెంతకు తిరుపతి పంచాయితీ తిరుపతి జనసేన నేతలకు అధిష్టానం నుంచి పిలుపు స్థానికులకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న నేతలు, కార్యకర్తలు టికెట్ శ్రీనివాసులుకే ఉంటుందని హామీ ఇచ్చిన పవన్ పొత్తులో భాగంగా తిరుపతి టికెట్ జనసేనకే కేటాయించిన టీడీపీ! అరణి శ్రీనివాసులుకు ఇవ్వొద్దంటూ కొంతకాలంగా డిమాండ్ నేడు జనసేన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో భేటీ కానున్న తిరుపతి జనసేన నేతలు శ్రీనివాసులుకు ఇస్తే ప్రచారానికి దూరంగా ఉంటామని నాగబాబుకి స్పష్టం చేయాలని నిర్ణయం పవన్ సమక్షంలో వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన శ్రీనివాసులు 07:38 AM, మార్చి 21 2024 బీజేపీలో కొలిక్కికరాని అభ్యర్థుల ఎంపిక ఢిల్లీలోనే ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, సోమువీర్రాజు, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్ మధుకర్ రాజమండ్రి ఎంపీ సీటు ఆశిస్తున్న సోమువీర్రాజు ఎమ్మెల్యేగా పోటీ చేయనని సోమువీర్రాజు స్పష్టీకరణ ఇప్పటికే రాజమండ్రి సీటు కోరుతున్న పురందేశ్వరి 07:18 AM, మార్చి 21 2024 వారాహి దుమ్ము దులుపుతున్న పవన్ మరోసారి తెరపైకి వారాహి యాత్ర ఎన్నికల నేపథ్యంలో వారాహిపైనే ప్రచారం నిర్వహించాలని పవన్ నిర్ణయం అప్పట్లో వారాహి మీద రాష్ట్రవ్యాప్త యాత్ర అంటూ హడావిడి స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. వారాహిని పూర్తిగా పక్కనపడేసిన పవన్ ఎన్నికలొచ్చాయి కాబట్టి మళ్లీ బయటకు తీస్తున్న వైనం 27వ తేదీన ఉత్తరాంధ్ర నుంచి పవన్ పర్యటన కాపులు ఓటేసి గెలిపిస్తారా? అనే అనుమానంతో.. పిఠాపురం పోటీ డైలమాలో పవన్ 06:42 AM, మార్చి 21 2024 పిఠాపురంలో పవన్ పోటీ.. డౌటే పిఠాపురంలో మారుతున్న రాజకీయం బరిలోకి దిగకుండానే జనసేన అధినేత పవన్ కి పిఠాపురంలో ఎదురుగాలి పార్టీని వీడుతున్న కీలకకాపు నేతలు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన పిఠాపురం మాజీ ఇన్ ఛార్జి మాకినీడు శేషు కుమారి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన శేషుకుమారి 2019 ఎన్నికలలో పిఠాపురం జనసేన అభ్యర్ధిగా పోటీచేసి 28 వేల ఓట్లు సాధించిన శేషుకుమారి పవన్ కి సిద్దాంతం లేదు... నిబద్దత లేదు: శేషు కుమారి జనసేనకి విధివిధానాలు లేవ్: శేషు కుమారి ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి సీనియర్ నేత చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్సీపీలో చేరిక పవన్ తీరుతో విసుగెత్తి వైఎస్సార్సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం పవన్ వ్యవహారశైలి...నాయకత్వ లక్షణాలపై నమ్మకం కోల్పోయిన గోదావరి జిల్లా కాపులు కాకినాడ ఎంపీగా పవన్ బరిలోకి దిగితే పిఠాపురంలో తానే టీడీపీ తరపున పోటీ చేస్తానంటూ మరోసారి బాంబు పేల్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ వరుసగా ఎదురుదెబ్బల నేపధ్యంలో పిఠాపురంలో పవన్ పోటీపై అనుమానమే! ఎంపీ సాకుగా చూపి పిఠాపురం పోటీ నుంచి తప్పుకుంటాడేమోననే అనుమానాలు 06:42 AM, మార్చి 21 2024 మైనారిటీలకు మంచి చేసిందెవరు?: YSRCP చంద్రబాబు అసత్య ప్రచారం ముస్లిం మైనారిటీల సంక్షేమం,అభివృద్ధికోసం తాను తెచ్చిన ప్రతీ పథకాన్ని సీఎం జగన్ రద్దు చేశారంటూ ఆరోపణ ఎవరి పాలనలో మైనారిటీలకు మంచి జరిగిందో తెలుసంటూ టీడీపీ ట్వీట్కు వైఎస్సార్సీపీ కౌంటర్ Everyone knows who did what to minorities! https://t.co/oOscpTDN1h pic.twitter.com/DLtTaoqtmA — YSR Congress Party (@YSRCParty) March 20, 2024 06:30 AM, మార్చి 21 2024 కడప, అన్నమయ్య సిద్ధం ఈ నెల 27 నుంచి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి మొదలుకానున్న యాత్ర పోస్టర్లు ఆవిష్కరించిన ఎంపీ అవినాష్రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆంజాద్ భాషా, ఇతర ముఖ్య నేతలు కపడ, అన్నమయ్య జిల్లాలు సిద్ధమంటూ పోస్టర్లు ఈ నెల 27న సీఎం @ysjagan ఇడుపులపాయ నుంచి "మేమంతా సిద్ధం" పేరుతో బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కడపలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు సమావేశమై బస్సుయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు.#MemanthaSiddham#YSJaganAgain… pic.twitter.com/Uky7UD4H4K — YSR Congress Party (@YSRCParty) March 20, 2024 -
March 20th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 20th Latest News Telugu 08:30 PM, మార్చి 20 2024 వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు సూళ్లూరుపేట ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయుడుపేటకు చెందిన 300 కుటుంబాలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య 08:00 PM, మార్చి 20 2024 తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో టీడీపీకి బిగ్ షాక్ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సూళ్లూరుపేట ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 150 కుటుంబాలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య, ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి 7:27 PM, మార్చి 20 2024 విజయవాడ సెంట్రల్ టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రహస్య సమావేశం పెట్టుకున్న సెంట్రల్ టీడీపీ నేతలు బోండా ఉమా వైఖరితో విసిగిపోయిన సెంట్రల్ టీడీపీ నేతలు బోండా ఒంటెద్దు పోకడపై అసహనంలో టీడీపీ నేతలు బోండాపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయం బోండా ఉమాని మార్చకపోతే తామే పార్టీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో సెంట్రల్ టీడీపీ నేతలు 7:30 PM, మార్చి 20 2024 తూర్పుగోదావరి: నల్లజర్ల టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణుల భారీ నిరసన మద్దిపాటి వద్దు ఇంకెవరైనా ముద్దు అంటూ ముళ్లపూడి వర్గీయులు ప్లకార్డులతో ఆందోళన ఏడాదిన్నర నుంచి టీడీపీలో కొనసాగుతున్న వర్గ పోరు ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజుని వెంటనే మార్చాలంటూ అసమ్మతి వర్గం డిమాండ్ మద్దిపాటికి టికెట్ కేటాయించిన అధిష్టానం మద్దిపాటి వెంకటరాజు గోపాలపురంలో గెలవడంటున్న అసమ్మతి వర్గీయులు అయినప్పటికీ అధిష్టానం మళ్లీ మద్దిపాటికే టికెట్ ఖరారు చేయడంపై భగ్గుమన్న వర్గ విబేధాలు 5:47 PM, మార్చి 20 2024 పిఠాపురంలో జనసేకు భారీ షాక్.. వైఎస్సార్సీపీలోకి మాకినీడి శేషుకుమారి సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి 2019ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన శేషుకుమారి జనసేనకి అసలు విధివిధానాలే లేవు: శేషకుమారి గత ఎన్నికలలో 28 వేల ఓట్లు నాకు వచ్చాయి పవన్ పార్టీకి ఒక నిబద్దతనేదే లేదు పవన్ని జనం నమ్మే పరిస్థితి లేదు పిఠాపురం ప్రజల మనోభావాలను పవన్ అర్థం చేసుకోలేడు జనాసేనలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి జగన్తో అసలు పవన్ని ఎవరూ పోల్చుకోరు జగన్ స్థాయి వేరు.. పవన్ చెప్పే సిద్ధాంతాలు మైకుల ముందే పరిమితం.. ఆచరణలో శూన్యం 5:34 PM, మార్చి 20 2024 సీఎం జగన్ పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు: ఎంపీ ఆర్.కృష్ణయ్య 50 ఏళ్ల నుంచి బీసీల కోసం నేను పోరాడుతున్నా 12 వేల ఉద్యమాలు చేశాం 2 వేల జీవోల సాధించాం జగన్ను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు సీఎం జగన్కి ఉన్నంత ధైర్యం, సాహసం, నిజాయితీ ఎవరికీ లేవు బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు చరిత్రలో ఎన్నడూ చేయనంత మేలు చేస్తున్నారు గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓట్లుగానే చూశాయి సీఎం జగన్ మాత్రమే తన కుటుంబంలా చూసుకున్నారు సీఎం జగన్ను మళ్లీ సీఎంగా చేసుకోవాలి ప్రజల అభివృద్ధే సీఎం జగన్ అభివృద్ధి ప్రజలు దేవుడి ఫోటోతో పాటు సీఎం జగన్ ఫోటోను పెట్టుకుంటున్నారు నేను కర్నూలులో స్వయంగా చూశా సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదు.. సంఘ సంస్కర్త ఎలాంటి పోరాటం చేయకుండానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ మేలు చేశారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా నిజాయితీగా ఆలోచించాలి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ను ఓటేసి గెలిపించాలి 5:13 PM, మార్చి 20 2024 పవన్కి అసలు రాజకీయాలపై క్లారిటీ లేదు: వైఎస్సార్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత డబ్బులతో రాజకీయం చేయాలని పవన్ అనుకుంటున్నారు మేము గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే ఓట్లేయమని అడుగుతాం కాపు కుల మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది నాకు బంధువులు, స్నేహితులు పిఠాపురంలో చాలా ఎక్కువ నన్ను తన పార్టీలోకి రమ్మనటం పవన్ అవివేకం పవన్ని కూడా నేను మా వైఎస్సార్సీపీకి రమ్మంటే బావుంటుందా? జగన్ మీద జనానికి నమ్మకం ఉంది ఆయన్ను ఢీకొనలేక మిగతా పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి అయినా గెలుస్తామన్న నమ్మకమే వారికి లేదు పవన్కి అసలు రాజకీయాలపై క్లారిటీ లేదు జనం డబ్బులకు అమ్ముడు పోతారని పవన్ వ్యాఖ్యలు చేయటం సరికాదు 4:51 PM, మార్చి 20 2024 వైఎస్సార్సీపీ నుంచి ఎవరూ టీడీపీలో చేరడంలేదు: కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ కుటుంబంపై తాడిపత్రిలో ఎవరైనా గెలుస్తారు రోడ్డు పక్కన ఉన్నవారికి డబ్బులు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు జేసీ ఫ్యామిలీ తాడిపత్రి ప్రతిష్టను దిగజారుస్తోంది 2019 ఎన్నికల కంటే ఈసారి బలంగా ఉన్నాం నిజమైన కార్యకర్తలు నా వెంటే ఉన్నారు : కేతిరెడ్డి పెద్దారెడ్డి 4:33 PM, మార్చి 20 2024 పశ్చిమగోదావరి: ఉండిలో టీడీపీ రెబల్ అభ్యర్ధి శివరామరాజు ప్రచారం ఉండిలో ప్రచారం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు అనుచరులతో, అభిమానులతో భారీ కార్ల ర్యాలీ ఉండి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానంటున్న శివరామరాజు 4:01 PM, మార్చి 20 2024 టీడీపీ, జనసేనకి షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ పరిధిలో లేని అంశంపై మాకు ఫిర్యాదు చేశారని స్పష్టం చేసిన సీఈవో ప్రధానమంత్రి సభ ఫెయిల్యూర్పై ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన ఎన్డీఏ సభ ఫెయిల్యూర్ని పోలీస్లపై నెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ, జనసేన బీజేపీ, టీడీపీ, జనసేన సభ విఫలం కావడానికి పోలీస్ కారణమంటూ గగ్గోలు పోలీసులను బ్లాక్ మెయిల్ చేయడనికి ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన సీఈఓ సమాధానంతో బట్టబయలైన టీడీపీ, జనసేన బండారం డీజీపీ, ఎస్పీని టార్గెట్ చేస్తూ సీఈవోకి ఫిర్యాదు ప్రధానమంత్రి భద్రత అంశం మా పరిధిలో లేదు: సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రధాని సభ భద్రత కేంద్ర హోంశాఖ, ఎస్ పీజీ పరిధిలో ఉంటాయి ప్రధాని పర్యటన భద్రత అంతా హోం శాఖనే చూస్తుంది ఎన్నికల కమిషన్ కి ఇందులో ఎటువంటి పాత్ర ఉండదు నాకు ఫిర్యాదు చేసినా నేను ఎలాంటి చర్యలు తీసుకోలేదు 03:26 PM, మార్చి 20 2024 గుంటూరు: ప్రత్తిపాడులో టీడీపీ శ్రేణుల రౌడీయిజం ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ సమన్వయకర్త బలసాని ఇంటిపై దాడి టీడీపీ శ్రేణుల దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు కారులో ఉండి దాడికి డైరెక్షన్ ఇచ్చిన టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు 03:20 PM, మార్చి 20 2024 పిఠాపురంలో జనసేనకు భారీ షాక్ ఆ పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి కాసేపట్లో వైఎస్సార్సీపీలో చేరిక సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న శేషకుమారి 02:51 PM, మార్చి 20 2024 27 నుంచి ‘మేము సిద్ధం’ బస్సు యాత్ర.. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం 27న వైఎస్సార్ జిల్లాలో ‘మేము సిద్దం’ బస్సుయాత్ర 28న నంద్యాల జిల్లాలో కొనసాగనున్న సిద్దం బస్సుయాత్ర అనంతరం కర్నూలు జిల్లాలో కొనసాగనున్న బస్సు యాత్ర సిద్దం కావాలంటూ ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలకు పిలుపునిచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపనున్న బస్సు యాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యే, ఎంపీ, నియోజవర్గ ఇన్ఛార్జ్లు, ముఖ్య నేతలతో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పెద్దిరెడ్డి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుందో చంద్రబాబు సమాధానం చెప్పాలి చంద్రబాబు ధోరణి అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు 01:27 PM, మార్చి 20 2024 పవన్ వ్యాఖ్యలు.. పిఠాపురం వర్మ కౌంటర్ పిఠాపురంలో పవన్ తప్ప వేరెవరొచ్చినా పల్లకి మోయను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే సహకరిస్తాం వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా పవన్ ఎంపీగా వెళ్తే నన్ను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు 01:04 PM, మార్చి 20 2024 జనసేనలో జగడం విశాఖ జనసేన కార్పొరేటర్ సాధిక్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వంశీ యాదవ్కు టికెట్ ఇవ్వొద్దంటూ మరో వర్గం మహిళా కార్యకర్తల నిరసన మహిళలపై దాడికి దిగిన వంశీ వర్గీయులు పరిస్థితి ఉద్రిక్తం 12:53 PM, మార్చి 20 2024 బాబు ఓ ఊసరవెల్లి: కేశినేని నాని దేశంలోనే అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం ముందుంది రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ విఫలమయ్యారు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో దేవినేని అవినాష్ తన దైన ముద్ర వేసుకున్నారు మంచి వాడిగా ముసుగు వేసుకున్న అసమర్థుడు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మోదీ భజన చేసేందుకు టీడీపీ జనసేన నేతలు సిద్ధమయ్యారు ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని బీజేపీ పెద్దలకు చంద్రబాబు తాకట్టు పెట్టాడు పిఠాపురంలో ఓడిపోవటాని పవన్ సిద్ధమయ్యాడు ఓటమి భయంతోనే పవన్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు ,పవన్కు ప్రజాగళం సభలో మోదీని శాలువా తో సత్కరించడం చేతకాలేదు 2024 ఎన్నికల తరువాత టీడీపీ జనసేన పార్టీలు బీజేపీలో విలీనం అయిపోతాయి లోకేష్ కనులన్నల్లోనే టీడీపీ సోషల్ మీడియా నడుస్తోంది కేశినేని నాని వ్యాఖ్యలు 12:44 PM, మార్చి 20 2024 అణగారిన వర్గాలకు జగనన్న ప్రభుత్వం భరోసా: దేవినేని అవినాష్ జగన్ పాలనలో అభివృద్ధి సంక్షేమ అందుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతీ ఒక్కరికీ పథకాలు అందించిన ఘనత జగన్ ది తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు ఓటు వేసినా వేయక పోయినా సంక్షేమ పథకాలు అందించాం ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆలోచించాలి సొంత అజెండా కోసమే బీజేపీతో టీడీపీ ,జనసేన పార్టీలు దోస్తీ కలిశాయి మైనార్టీ లకు వ్యతిరేకంగా గా NRC ,CAA లను తీసుకువచ్చిన బీజేపీకి చంద్రబాబు మద్దతు పలికాడు జగన్ లేకపోతే సంక్షేమ పథకాలకు ఆమడ దూరంగా ఆంధ్ర రాష్ట్రం ఉండేది అణగారిన వర్గాలకు జగన్ ప్రభుత్వం భరోసా కల్పించింది దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 12:34 PM, మార్చి 20 2024 అన్ని వర్గాలకు సీఎం జగన్ మేలు చేశారు: కిలారి రోశయ్య మంచి చేస్తేనే ఓటు వేయాలన్న ఏకైక నేత జగన్ బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు వంద సీట్లు ఇచ్చారు సీట్ల సర్దుబాటులో విపక్షాలు మునిగి తేలుతున్నాయి ఎన్ఆర్ఐలకు స్ధానిక సమస్యలు తెలియవు ఎన్నికల ప్రచారంలో కిలారి రోశయ్య వ్యాఖ్యలు 12:14 PM, మార్చి 20 2024 టీడీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ పై కొనసాగుతున్న ఉత్కంఠ ఇవాళ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఎంపీ సీట్ల లో మార్పులు కావాలంటూ ఢిల్లీ హైకమాండ్ ని కలిసిన రాష్ట్ర బీజేపీ నేతలు విజయనగరం పార్లమెంట్ స్థానం బదులు రాయలసీమలో మరో స్థానాన్ని కోరుతున్న బీజేపీ పార్లమెంట్ స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా టీడీపీ ఆలోచనలు ఏలూరు పార్లమెంట్ కు తెరపైకి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ఇప్పటికే ఏలూరు స్థానాన్ని, ఆశిస్తున్న కంభంపాటి, డా. పవన్, భాష్యం రామకృష్ణ అనంతపురంలో చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన జేసీ పవన్ కుమార్ రెడ్ 12:11 PM, మార్చి 20 2024 పురుగుల మందు తాగిన టీడీపీ నేత పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ లో టికెట్ గొడవ పార్టీకి కష్టపడి పనిచేసిన అరవింద బాబుకు టికెట్ కేటాయించాలంటూ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పులిమి రామిరెడ్డి ప్రెస్ మీట్ అరవింద్ బాబు టికెట్ ను లావు శ్రీకృష్ణదేవరాయలు అడ్డుకుంటున్నారని ఆగ్రహం అరవింద్ బాబు టికెట్ కేటాయించాలంటూ ప్రెస్ మీట్ లోనే పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నం పాల్పడిన పులిమి రామిరెడ్డి వెంటనే హాస్పిటల్ కి తరలింపు 11:49 AM, మార్చి 20 2024 బాబు ఓ రాజకీయ వికలాంగుడు: పెద్దిరెడ్డి పొత్తులు లేకుండా చంద్రబాబు నిలబడలేరు చంద్రబాబు రాజకీయ వికలాంగుడు జనసేన, బీజేపీలు ఊతకర్రల్లా వచ్చాయి ఈ పొత్తులను ముందుగా ఊహించిందే బాబుది అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే సిద్ధాంతం జుట్టు అందలేనది ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దల కాళ్లు పట్టుకున్నారు మూడు రాజధానులకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు కర్నూలు న్యాయరాజధాని తప్పక అవుతుంది 28న నంద్యాల, 29న ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలు ఉంటాయి 11:33 AM, మార్చి 20 2024 సీఎం క్యాంప్ ఆఫీస్కు ముద్రగడ, వంగా గీత తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ముద్రగడ పద్మనాభం, వంగా గీత నేతలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్ ముద్రగడ, ద్వారంపూడికి పిఠాపురం బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం వైఎస్సార్సీపీలో చేరనున్న పిఠాపురం జనసేన మాజీ ఇన్ఛార్జి మాకినీడు శేషు కుమారి 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థినిగా పోటీ చేసిన శేషు కుమారి జనసేన పరిణామాలపై గత కొంతకాలంగా ఆమె తీవ్ర అసంతృప్తి కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న శేషు కుమారి 11:33 AM, మార్చి 20 2024 పవన్ పోటీపై ద్వారంపూడి సెటైర్లు పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్కు ఏమిటీ ఖర్మ? తన సామాజిక వర్గం ఎక్కువగా ఉందనే పిఠాపురం వెళ్లారు కానీ, పిఠాపురం ప్రజలు పవన్ను కచ్చితంగా ఓడిస్తారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యలు 11:06 AM, మార్చి 20 2024 లోకేష్ కాన్వాయ్లో తనిఖీలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్ను తనిఖీ చేసిన పోలీసులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉండవల్లి కరకట్ట వద్ద తనిఖీలు సహకరించిన నారా లోకేష్ కాన్వాయ్లోని కార్లు అన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు 10:45 AM, మార్చి 20 2024 కొండబాబుపై పరువు నష్టం దావా వేస్తా: ద్వారంపూడి వార్నింగ్ మాజీ ఎమ్మెల్యే కొండబాబుకు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్ ఓఎన్జీసీ నుండి రూ.1000 కోట్లు తీసుకున్నానని నిరూపించు:ద్వారంపూడి నిరూపిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను:ద్వారంపూడి నిరూపించకపోతే వచ్చే ఎన్నికల నుంచి తప్పుకుంటావా? :ద్వారంపూడి ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టదావా వేస్తా:ద్వారంపూడి ఓఎన్జీసీ నష్టపరిహరం కోసం మత్స్యకారులు చేస్తున్న ఉద్యమాన్ని కొండబాబు నీరుగారుస్తున్నాడు:ద్వారంపూడి ఓఎన్జీసీ నష్టపరిహరం నూటికి నూరు శాతం అందాలని నా కోరిక:ద్వారంపూడి రాజకీయాలకు అతీతంగా మత్స్యకారుల ఉద్యమానికి నా మద్దతు:ద్వారంపూడి మత్స్యకారుల ఉద్యమానికి ఓఎన్జీసీ అధికారులు దిగివచ్చారు:ద్వారంపూడి నష్టపరిహరం పై కమీటీ వేసి నెలరోజుల్లో నివేదిక ఇస్తామన్నారు:ద్వారంపూడి 10:03 AM, మార్చి 20 2024 పవన్కు ఇదేం కొత్త కాదు: వెల్లంపల్లి పవన్ కల్యాణ్ కు ఓటమి కొత్త కాదు. పిఠాపురంలో పవన్కు ఓట్లే పడవు వంగా గీత మీద పవన్ గెలవడం అసాధ్యం ఓటమి భయంతోనే భీమవరం గాజువాకను పవన్ వదిలేశారు ఓడిపోవడం ఖాయం అయింది కాబట్టే పవన్ ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు పదేళ్లు పార్టీ నాయకుడుగా ఉండి బీజేపీ చెప్తే ఎంపీ, ఎమ్మెల్యే గాని పోటీ చేస్తానంట హాస్యాస్పదంగా ఉంది. ఎన్నికల తర్వాత బీజేపీలోకి జనసేన పార్టీ పవన్ విలీనం చేస్తారు శ్రీపాద వల్లభుడు మీద ప్రమాణం చేసి జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయడని పవన్ను చెప్పమనండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ , మంగళగిరిలో లోకేష్, కుప్పంలో చంద్రబాబు ఓటమి కాయం. 175/175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తాం గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్ 09:44 AM, మార్చి 20 2024 పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వంగా గీత కౌంటర్ ప్రజా రాజ్యం తరఫున రాజకీయాల్లోకి వచ్చిన వంగా గీత.. జనసేనలోకి రావాలంటూ పవన్ వ్యాఖ్య పవన్ వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్సార్సీపీ నేత వంగా గీత నేను కూడా పవన్ ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది?: వంగా గీత 2009 కంటే ముందే రాజకీయాల్లో ఉన్నా: వంగా గీత చిరంజీవి గుర్తించి పార్టీలోకి ఆహ్వానించారు: వంగా గీత పవన్ వి దింపుడు కల్లెం ఆశలు: వంగా గీత పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు: వంగా గీత కాకినాడలో పిఠాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత వ్యాఖ్యలు 09:02 AM, మార్చి 20 2024 కూటమి అభ్యర్థుల జాబితాపై ఎదురుచూపులు అభ్యర్థుల ప్రకటనలో ముందున్న వైఎస్సార్సీపీ ఒక్క అనకాపల్లి ఎంపీ సీటు మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ ఇప్పటివరకు 128 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, మరో 16 స్థానాలపై కసరత్తు జనసేన లో ఐదు అసెంబ్లీ సీట్లకు రావాల్సిన క్లారిటీ బీజేపీ పోటీచేసే పది స్థానాలపై ఇంకారాని స్పష్టత ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించని ఏపీ బీజేపీ 08:45 AM, మార్చి 20 2024 లిస్ట్పై బాబులో వణుకు తేలని టీడీపీ ఎంపీ సీట్ల పంచాయతీ ఇప్పటివరకు ఒక్క ఎంపీ అభ్యర్థి ని ప్రకటించని చంద్రబాబు 3 రోజులుగా జాబితా విడుదల అంటూ మీడియాకు లీకులు బీజేపీ సీట్ల లెక్క తేలక పెండింగ్ లో టీడీపీ లిస్ట్ వందల కోట్లు ఇచ్చిన వాళ్ళకే టీడీపీ ఎంపీ సీట్లు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటన తో టీడీపీ లో రచ్చ రచ్చ ఎంపీ సీట్లు ప్రకటిస్తే మరింత రచ్చ అవుతుందని బాబు లో వణుకు ఇదీ చదవండి: ఢిల్లీ పెద్దలకు చేరిన బాబు కుట్ర 08:06 AM, మార్చి 20 2024 సీఎం జగన్ బ్రాండ్గా ఎన్నికల ప్రచారం ప్రజలతో మమేకమవుతూ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సిద్ధం ప్రతిధ్వనికి కొనసాగింపుగా సీఎం జగన్ బస్సు యాత్ర బస్సు యాత్ర ద్వారా కార్యకర్తలను ఎన్నికల సంగ్రామానికి సన్నద్ధం చేస్తాం ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్రవరకు విరామం లేకుండా బస్సు యాత్ర నిత్యం వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి.. సాయంత్రం భారీ బహిరంగ సభ 27న ఇడుపులపాయ నుంచి ప్రారంభం.. తొలిరోజు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ 28న నంద్యాల, 29న కర్నూలు లోక్సభ నియోజకవర్గాల్లో యాత్ర ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్ర కార్యకర్తల్లో చైతన్యం నింపే కార్యక్రమమిది మా బ్రాండ్ సీఎం జగనే నోటిఫికేషన్ తరువాత సీఎం జగన్ మలివిడత ప్రచారం 27వ తేదీ (తొలి రోజు యాత్ర): ఉదయం ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ ఘాట్ వద్ద యాత్రకు శ్రీకారం. సాయంత్రం ప్రొద్దుటూరులో తొలి ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభ. 28వ తేదీ (రెండో రోజు) : ఉదయం నంద్యాల లేదా ఆళ్లగడ్డలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి. సాయంత్రం నంద్యాలలో భారీ బహిరంగ సభ. 29వ తేదీ (మూడో రోజు): కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. పలు రంగాల ప్రముఖులతో ముఖాముఖి. సాయంత్రం ఎమ్మిగనూరులో భారీ బహిరంగ సభ. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి 08:01 AM, మార్చి 20 2024 రెండుగా చీలిన తిరుపతి జనసేన తిరుపతి అసెంబ్లీ స్థానం ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వద్దంటున్న కూటమి రెండు వర్గాలుగా చీలిపోయిన జనసేన పొత్తు ధర్మం పాటించని టీడీపీ తెరవెనుక చక్రం తిప్పుతున్న చంద్రబాబు నేడు మరోసారి భేటీ కానున్న జనసేన అసమ్మతి వర్గం తిరుపతి నగరం 50 డివిజన్లలో జనసేన అధ్యక్షులను మార్పులు చేర్పులు చేస్తే ఊరుకునేది లేదంటున్న కిరణ్ రాయల్ వర్గం నాన్ లోకల్ ఆరణి శ్రీనివాసులు కు సహకరించేది లేదంటున్న జనసేన జనసేన తరఫు అయినా పోటీ చేస్తానంటున్న టీడీపీ సుగుణమ్మ 07:31 AM, మార్చి 20 2024 జనంలోకి సీఎం జగన్.. 27 నుంచి బస్సు యాత్ర వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారం మేమంతా సిద్ధం పేరుతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభించనున్న సీఎం జగన్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో.. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లు కవర్ అయ్యేలా కొనసాగనున్న యాత్ర ప్రజల నుంచి సూచనలు,సలహాలు స్వీకరించనున్న సీఎం జగన్ ఉత్తరాంధ్రలో ముగియనున్న బస్సు యాత్ర యాత్ర అనంతరం.. ప్రతీరోజూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు ఎన్నికలకు ఎక్కువ రోజులు సమయం ఉండడంతో.. ఒకవైపు పాలన చూస్తూనే మరోవైపు ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్ 07:28 AM, మార్చి 20 2024 అయోమయం పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్పై తర్జన భర్జన నిన్న కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ పేరును ప్రకటించిన పవన్ ఆ వెంటనే మరో గందరగోళమైన ప్రకటన బీజేపీ పెద్దలు నన్ను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పారు: పవన్ ఒకవేళ అమిత్ షా చెప్తే నేను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తా: పవన్ నేను ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారు: పవన్ ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పవన్ ప్రకటన ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళతానంటున్న పవన్ ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత లేక తలలు పట్టుకుంటున్న జనసేన వర్గాలు 07:15 AM, మార్చి 20 2024 హస్తినలోనే ఏపీ బీజేపీ నేతలు ఏపీ బీజేపీలో ముదురుతున్న టిక్కెట్ల లొల్లి ఢిల్లీకి చేరిన పంచాయితీ టిక్కెట్ల కోసం ఢిల్లీలోనే తెలుగు బీజేపీ నేతల పాగా ఢిల్లీలోనే ఉండి సీఎం రమేష్, సుజనా చౌదరి తదితరుల తీవ్ర ప్రయత్నాలు అనకాపల్లి సీటు కోసం రమేష్ ఒత్తిడి ఏలూరు స్ధానం కోసం సుజనా చౌదరి ఢిల్లీ లాబీయింగ్ నరసాపురం ఎంపీ కోసం రఘురామకృష్ణంరాజు పైరవీలు ఢిల్లీ పెద్దల చుట్టూ రఘురామ చక్కర్లు రఘురామకృష్ణంరాజు చంద్రబాబు కోసం పనిచేసే మనిషంటూ సీనియర్ల ఫిర్యాదులు సీనియర్ల ఫిర్యాదు నేపధ్యంలో రఘురామకృష్ణంరాజుకి అపాయింట్ మెంట్ సైతం ఇవ్వని బీజేపీ అధిష్టానం అయినా నరసాపురం టిక్కెట్ నాదేనంటూ రఘురామకృష్ణంరాజు ప్రగల్బాలు విశాఖ సీటుకోసం జీవీఎల్ ఢిల్లీలోనే మకాం నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగే అవకాశం ఏపీలోని ఆరు ఎంపీ స్ధానాలపై అభ్యర్దుల ఎంపిక ఉంటుందంటున్న బీజేపీ శ్రేణులు ఒకటి, రెండు రోజులలోనే బీజేపీ ఎంపీ స్ధానాలు, అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం అనకాపల్లి, అరకు, ఏలూరు లేదా నరసాపురం, రాజంపేట, హిందూపూర్ , తిరుపతి స్ధానాలు బీజేపీకి అంటూ టీడీపీ లీకులు టీడీపీ లీకులపై గుర్రుగా ఉన్న బీజేపీ సీనియర్లు గెలిచే స్ధానాలే తీసుకోవాలంటున్న బీజేపీ సీనియర్లు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకి మరోసారి పార్టీని బలి చేయద్దంటున్న సీనియర్లు 06:53 AM, మార్చి 20 2024 ‘ఎవరైనా ఒకటే.. వెన్నుపోటే’ చంద్రబాబు తీరుపై నిమ్మల, బీకే వర్గాల గుర్రు వాడుకుని వదిలేశారంటూ కేడర్ వద్ద ఆవేదన కదిరిలో మైనార్టీకి సీటివ్వకుండా మోసం చేశారంటున్న చాంద్బాషా వర్గం కళ్యాణదుర్గంలో బాబు సొంత సామాజిక వర్గంలోనే అసమ్మతి జ్వాలలు అనంతపురం, గుంతకల్లు సీట్లపై అందుకే తాత్సారం 06:42 AM, మార్చి 20 2024 ఉండవల్లిలో టీడీపీ దౌర్జన్యం తాడేపల్లి మండలం ఉండవల్లి లో తెలుగుదేశం నాయకులు దౌర్జన్యం తెలుగుదేశం బోర్డులు తొలగించేందుకు వచ్చిన సచివాలయం సిబ్బంది అడ్డుకున్న తెలుగుదేశం నాయకులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పర్మిషన్ లేని బోర్డులు తొలగించాల్సిందేనన్న సచివాలయం సిబ్బంది సచివాలయం సిబ్బందితో వాదనకు దిగిన తెలుగుదేశం నాయకులు 06:30 AM, మార్చి 20 2024 సోషల్ మీడియాలో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ వినూత్న పంథా సోషల్ మీడియాలో వెరైటీ క్యాంపెయిన్ సామాన్యులే తన స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించుకున్న సీఎం జగన్ తాము వైఎస్సార్సీపీ వైపు అని కరాఖండిగా చెప్పేస్తున్న జనం తద్వారా.. ఐటీడీపీ, జనసేన సోషల్ ప్రచారాల్ని తిప్పి కొడుతున్న వైనం ఒక్కరితో చెప్పించండి చూద్దాం..స్లీవ్స్ మడతపెట్టి మరీ @JaiTDPకి ఓ సామాన్యుడి ఛాలెంజ్!#Siddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/FNzeqdn2Ey — YSR Congress Party (@YSRCParty) March 19, 2024 06:28 AM, మార్చి 20 2024 జనసేనతో ‘బాబు’ బంతాట ఆ పార్టీకి కేటాయించిన 21 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకూ చంద్రబాబు అడ్డు బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలపై రాని తుది స్పష్టత రెండు అసెంబ్లీ స్థానాలపై మూడు పార్టీల మధ్య కొనసాగుతున్న చర్చ తనూ ప్రకటించక, జనసేననూ ప్రకటించనివ్వక బాబు రాజకీయం చంద్రబాబు తీరుపై మూడు పార్టీల నేతలూ మండిపాటు 06:26 AM, మార్చి 20 2024 ఎన్నికల సంఘం సీఈవోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు సిఈఓ ముఖేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఈనాడు పత్రిక, టీడీపీ సోషల్ మీడియా, నాగబాబు సోషల్ మీడియా పోస్టింగ్లపై ఫిర్యాదు సీఎం జగన్పై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని వినతి -
చంద్రబాబు అత్యుత్సాహం.. పురంధేశ్వరిని ఢిల్లీకి పిలిచిన హైకమాండ్!
సాక్షి, విజయవాడ: కూటమి ఏర్పాటు నేపథ్యంలో ఏపీ బీజేపీలో రాజకీయం హీటెక్కింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీ నేతలు పంచాయితీ పెట్టారు. ఇక, తాజాగా సీట్ల పంచాయితీ మరోసారి ఢిల్లీకి చేరింది. ఏపీ బీజేపీ సీనియర్ నేతలు ఢిల్లీ పెద్దలను కలవడం హాట్ టాపిక్గా మారింది. కాగా, ఏపీ బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారికి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు కోరిన సీట్లను కాకుండా రెండున్నర దశాబ్దాలుగా టీడీపీ ఓడిపోయిన సీట్లను చంద్రబాబు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ పెద్దలకు చెప్పారు. బీజేపీ సీట్లపై చంద్రబాబు పెత్తనం ఏంటి? పార్టీ సీనియర్ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా శివప్రకాష్ జీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. ఏపీ బీజేపీ సీనియర్ నేతలు కొందరు ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. బీజేపీ నేతల ఫిర్యాదు కారణంగానే పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. ఇదే సమయంలో, నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బీజేపీ పెద్దలు పురంధేశ్వరితో ఏపీలో రాజకీయ పరిణామాలు, టికెట్లు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
March 19th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 19th Latest News Telugu తిరుపతి: తిరుపతి జనసేనలో అసమ్మతి సెగలు నాన్ లోకల్ వద్దు - లోకల్ ముద్దు అంటున్న తిరుపతి జనసేన నేతలు, టీడీపీ నాయకులు తిరుపతి జనసేన నియోజకవర్గం ఇన్చార్జి కిరణ్ రాయల్ ఇంటిలో సమావేశమైన అసమ్మతి నాయకులు తిరుపతి కార్పొరేషన్ 50 డివిజన్ జనసేన అధ్యక్షులతో కిరణ్ రాయల్ సమావేశం ఆరని శ్రీనివాసులు కు సహకరించేది లేదంటున్న తిరుపతి జనసేన నాయకులు 50 డివిజన్ జనసేన అధ్యక్షులను మార్పులు, చేర్పులుపై కసరత్తు చేస్తున్న ఆరని శ్రీనివాసులు శ్రీనివాసులు వైఖరిపై కిరణ్ రాయల్ వర్గం ఆగ్రహం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్దే తేల్చుకుంటాము అంటున్న కిరణ్ రాయల్ 07:50 PM, మార్చి 19 2024 పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్ తర్జనభర్జన బీజేపీ నాయకత్వం నన్ను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పింది కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించిన పవన్ ఒకవేళ అమిత్ సా చెప్తే నేను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తా తాను ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారన్న పవన్ ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళతానంటున్న పవన్ ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేక తలలు పట్టుకుంటున్న జనసేన వర్గాలు 07:30 PM, మార్చి 19 2024 ఎన్నికల సంఘం సీఈవోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు సిఈఓ ముఖేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఈనాడు పత్రిక, టీడీపీ సోషల్ మీడియా, నాగబాబు సోషల్ మీడియా పోస్టింగ్లపై ఫిర్యాదు సీఎం జగన్పై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని వినతి 07:10 PM, మార్చి 19 2024 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ధనం, మద్యంతో ముందుకు రావాలని టీడీపీ ప్రయత్నిస్తోంది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పైన దేవుడు కింద ప్రజలు అనే బలమైన నమ్మకంతో సీఎం జగన్ ప్రజల ముందుకు వస్తున్నారు.... రాష్ట్ర చరిత్రలో భారీ ప్రజా మద్దతు లభించింది కేవలం సిద్ధం సభల ద్వారానే... ధనం, మద్యంతో ముందుకు రావాలని టీడీపీ ప్రయత్నిస్తోంది సింగిల్ గా వస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఢిల్లీ పెద్దలు కాళ్లు పట్టుకోవడం ప్రతిపక్షాలవంతయింది రానున్న రోజుల్లో మండపేటతో సహా రాష్ట్రమంతా మళ్లీ జగనన్న పాలన రావడం ఖాయం ఎమ్మెల్యే జోగేశ్వరరావు తాటాకు చప్పుళ్ళకు భయపడే పరిస్థితి లేదు ఎవరుపులో ఎవరు నక్కో రెండు నెలల్లో ప్రజలే తేలుస్తారు నేను వచ్చిన మూడుఏళ్ళలో నియోజకవర్గం ఎంతో ప్రశాంతంగా ఉందని ప్రజలు సంతోషిస్తున్నారు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి 07:03 PM, మార్చి 19 2024 తాడేపల్లి : సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి , ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి (గుంటూరు). కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇంఛార్జిగా పనిచేసిన మద్దిరెడ్డి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన లక్ష్మీనారాయణ శాస్త్రి 07:00 PM, మార్చి 19 2024 గుంటూరులో జనసేన నేత బాలశౌరిని కలిసిన వంగవీటి రాధా దాదాపు గంటసేపు బాలశౌరితో వంగవీటి రాధా భేటీ నిన్న రాత్రి తెనాలిలో నాదెండ్ల మనోహర్ ను కలిసిన రాధా మరుసటి రోజే బాలశౌరిని కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ 06:50 PM, మార్చి 19 2024 వైఎస్సార్ జిల్లాలో టీడీపీకి షాక్ మైదుకూరు టీడీపీ నేత వెంకట సుబ్బారెడ్డి రాజీనామా వైఎస్సారసీపీలో చేరిన రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, సోదరుడు వైఎస్ అవినాష్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన రెడ్యం సోదరులు 06:10 PM, మార్చి 19 2024 విజయవాడ : బీజేపీలో మరోసారి సీట్ల పంచాయితీ బీజేపీకి పొత్తుల్లో భాగంగా 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయింపు చంద్రబాబు టీడీపీ గెలవని సీట్లు బీజేపీకి కేటాయించారని అధిష్ఠానానికి లేఖ రాసిన బీజేపీ సీనియర్లు పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరికొన్ని సీట్ల పై బీజేపీ అభ్యంతరం గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను చంద్రబాబు ప్రకటించటం పై బీజేపీ అభ్యంతరం బీజేపీ అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన పురంధేశ్వరి ఈనెల 21లోగా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ 05:20 PM, మార్చి 19 2024 సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ కామెంట్స్.. గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. సీఎం జగనన్న బీసీ, ఎస్సీ , ఎస్టీ మైనార్టీలను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చూడాలని అత్యధిక శాతం సీట్లు కేటాయించారు సీఎం జగన్ ప్రజారంజకమైన పారదర్శక పాలన పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన తీరును చూసి ప్రజలు మరో చారిత్రాత్మకమైన తీర్పును ఇవ్వనున్నారు ఈ ఎన్నికలతో పెత్తందారుల పార్టీలన్నీ కనుమరుగుకానున్నాయి 05:00 PM, మార్చి 19 2024 కాకినాడ చిత్రాడలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన పిఠాపురం వైఎస్సార్సీపీ అభ్యర్ధి వంగా గీతా సెంటుమెంట్ గా మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు రెండు దశబ్ధాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను పిఠాపురం ఆడపడుచును నేను పిఠాపురంతో ఆత్మీయ అనుబంధం ఉంది ప్రజలకు దగ్గరగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ మంచి పాలన అందించిన జగన్..ప్రజల దీవెన నాకు ఉంది.అదే నా విజయం మా టలు చెప్పే వెళ్ళిపోయే వ్యక్తి కాదు వంగా గీతా... పని చేసే వ్యక్తి వంగా గీతా 04:45 PM, మార్చి 19 2024 విశాఖ: ఎన్నికల ప్రచారానికి చిన్న పిల్లలను వాడుకుంటున్న వెలగపూడి రామకృష్ణ బాబు.. చిన్న పిల్లలను టీడీపీ స్టిక్కర్లు అంటించడానికి వాడుకుంటున్న వెలగపూడి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వెలగపూడి చిన్న పిల్లలతో పనిచేయించడం చట్టరీత్యా నేరం వెలగపూడి తీరుపై సర్వత్రా విమర్శలు వెలగపూడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ 04:38 PM, మార్చి 19 2024 కృష్ణాజిల్లా: పెనమలూరు టీడీపీ టికెట్పై నో క్లారిటీ అభ్యర్ధిని ఖరారు చేయకుండా నాన్చుతున్న చంద్రబాబు రోజుకో అభ్యర్ధి పేరును తెరపైకి తెస్తున్న చంద్రబాబు టిక్కెట్ ఆశించి భంగపడ్డ పెనమలూరు టీడీపీ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గతంలో బోడేతో పాటు దేవినేని ఉమా,వసంత కృష్ణప్రసాద్, ఎం.ఎస్.బేగ్ పేర్లతో సర్వే చేయించిన చంద్రబాబు తాజాగా ఆలపాటి రాజా పేరుతో ఐవీఆర్ ఎస్ సర్వే చేయించిన చంద్రబాబు ఆలపాటి వద్దు బోడే ముద్దు అంటున్నారు పెనమలూరు క్యాడర్ నాన్ లోకల్ వద్దంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వేలో నోటా బటన్ను నొక్కుతున్న టీడీపీ క్యాడర్ 03:20 PM, మార్చి 19 2024 ఇడుపులపాయ నుంచే బస్సుయాత్ర ప్రారంభం: సజ్జల రామకృష్ణారెడ్డి ఈనెల 27నుంచి వైఎస్ జగన్ బస్సుయాత్ర ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సుయాత్ర కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు బస్సుయాత్ర సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన చోట్ల బస్సుయాత్ర తొలుత ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు ప్రొద్దుటూరులోనే వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ 4 సిద్ధం సభలతో క్యాడర్ని ఎన్నికలకు సమాయత్తం చేశాం ఈ ఐదేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించాం సిద్ధం సభలు జాతీయ స్థాయిలో పేరు పొందాయి దీనికి కొనసాగింపుగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సుయాత్ర చేస్తారు ఇడుపులపాయ నుండి ఈ బస్సుయాత్ర మొదలు పెడతారు రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను కలుస్తారు సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో బస్సుయాత్ర ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుంది తరువాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారు ప్రొద్దుటూరులో తొలి మేమంతా సిద్ధం సభ జరుగుతుంది జగన్ సభలకు ఊర్లకు ఊర్లే కదిలి వస్తాయి అందరూ ఆశ్చర్యపడేలా సభలు ఉంటాయి ఉదయం కొన్ని వర్గాలతో ఇంటరాక్షన్స్ ఉంటుంది వారినుండి సలహాలు సూచనలు తీసుకుంటారు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కనీసం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలో యాత్ర ఉండేలా చూస్తున్నాం రెండవ రోజు నంద్యాల, లేదా ఆళ్లగడ్డలో వివిధ వర్గాల ప్రజలతో సీఎం జగన్ ఇంటరాక్షన్ 28న నంద్యాలలో బహిరంగ సభ 29న ఎమ్మిగనూరులో సభ ఉంటుంది 03:18 PM, మార్చి 19 2024 తిరువూరు(ఎన్టీఆర్ జిల్లా): సీఎం జగన్ అవకాశం కల్పించారు.. కొత్త వాళ్ళు పుట్టుకొచ్చారు: నల్లగట్ల స్వామిదాస్ ఇక్కడ ఎల్లలు కూడా తెలియని వ్యక్తి వచ్చాడు జగనన్న కల్పించిన నవరత్నా పథకాలు ప్రజలందరికీ చేరాయి నేను సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చానూ జగనన్న బాటలోనే నేను.. పేదల పక్షపాతిగా జీవించాను.. తుది శ్వాస వరకు ప్రజల సేవ కోసమే పని చేస్తాను జగనన్నకు కృతజ్ఞుడిగా ఉంటా 03:15 PM, మార్చి 19 2024 తిరువూరు నియోజకవర్గ మాదిగల ఆత్మీయ సమావేశం ఎంపీ నందిగం సురేష్ కామెంట్స్ 2019లో సీఎం జగన్కు 151 సీట్లు ఇచ్చారు సీఎం జగన్ 175 అంటున్నారు అదే మన లక్ష్యం 2024 స్వామిదాస్ను అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మనపై ఉంది తిరువూరులో మెజార్టీనే లెక్కలోకి తీసుకోవాలి, గెలుపు లెక్కే కాదు 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి చంద్రబాబు మనం ఉన్నతంగా ఉండాలన్నా, ఉన్నతంగా ఎదగాలన్న జగనన్న కావాలి ఎస్సీ, బీసీ, మైనార్టీలను వాడుకున్న వ్యక్తి చంద్రబాబు చిలకలూరిపేట సభలో మోడీ వచ్చారు వాళ్ళందరూ జగన్ను దూషిస్తారని ఆశించారు కానీ ఒక్కమాట కూడా ప్రధాని మాట్లాడలేదు దేశ ప్రధానికి సభలో కనీసం శాలువా, బొకే కూడా ఇవ్వకుండా అవమానపరిచారు లక్ష మంది కూడా రాలేదు కానీ లక్షల్లో వచ్చారని చెప్పుకున్నారు చంద్రబాబు పంపిన వ్యక్తే తిరువూరు అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్ అమరావతి అనేది ఒక కుల రాజధాని పవన్ కళ్యాణ్ బాధేంటి అంటే నాకంటే చిన్నవాడు సీఎం కావడం ఏంటని సిద్దం సభకు 10,15 లక్షల మంది వస్తుంటే ప్రజాగళం సభలో సినిమా యాక్టర్ తప్ప మరెవరూ లేరు మనం జగన్ను వదులుకుంటే మన జీవితాలను వదులుకున్నట్లే వైఎస్ఆర్ పేరు లాగా, తండ్రి ఫోటో ప్రక్కన తన ఫోటో ఉండాలన్నదే జగన్ తపన 2024లో జగన్ గెలిస్తే చంద్రబాబు హైదరాబాద్,లోకేష్ సింగపూర్ వెళ్ళిపోతారు మరో ముప్పై ఏళ్ళు సీఎంగా జగనే ఉంటారు చంద్రబాబు నాపై తప్పుడు కేసులు పెట్టాడు జగనన్న నన్ను పార్లమెంట్లో కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్ ఒక మహిళపై పోటీ చేస్తున్నాడు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కొడుకు లోకేష్ ను గెలుపించుకొలేక పోయాడు 03:00 PM, మార్చి 19 2024 విశాఖ సౌత్ నియోజకవర్గం జనసేనలో మరోసారి బయటపడ్డ విభేదాలు వంశీకి వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలు వంశీకి సీటు వద్దంటూ నిరసన వంశీ వద్దు జనసేన ముద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శన స్థానికులకే సీటు ఇవ్వాలంటూ డిమాండ్ 02:55 PM, మార్చి 19 2024 చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీం విచారణ వాయిదా బెయిల్ రద్దు కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ విచారణ జరిపిన జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా 02:25 PM, మార్చి 19 2024 విజయవాడ ఏపీ బీజేపీలో చంద్రబాబు చిచ్చు టిక్కెట్ల కేటాయింపులో కొనసాగుతున్న ప్రతిష్టంబన బిజెపికి ఓడిపోయే సీట్లని కేటాయించేలా చంద్రబాబు వ్యూహం బిజెపికి టీడీపీ కేటాయిస్తున్న సీట్లు- శ్రీకాకుళం, విశాఖ నార్త్ , కైకలూరు, పాడేరు, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేల్, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్ధానాలుగా ప్రచారం బిజెపి అడుగుతున్న సీట్లు-విశాఖ జిల్లాలో రెండు స్ధానాలు విశాఖ నార్త్/ పాడేరు/ చోడవరం లేదా మాడుగుల, తూర్పు గోదావరి జిల్లాలో రెండు స్ధానాలు పి.గన్నవరం, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు స్ధానాలు కైకలూరు, విజయవాడ సెంట్రల్, గుంటూరులో ఒక స్ధానం, రాయలసీమ నుంచి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి బిజెపి అడిగిన స్ధానాలలో చోడవరం, మాడుగుల రాజమండ్రి సిటీ, పి.గన్నవరం, విజయవాడ సెంట్రల్, కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి.. ఎనిమిది స్ధానాలలో ఇప్పటికే అభ్యర్ధులని ప్రకటించిన టీడీపీ చోడవరం లేదా మాడుగుల స్ధానాలు కోరిన బిజెపి...నిన్న ఏకపక్షంగా ఆ స్ధానాలు ప్రకటించిన చంద్రబాబు పాడేరు అసెంబ్లీ స్ధానాన్ని బిజెపికి కేటాయించిన చంద్రబాబు రాజమండ్రి స్ధానాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసుకి కేటాయించి అనపర్తిని బిజెపికి అంటగట్టిన చంద్రబాబు అనపర్తిలో బిజెపికి అర్బన్ అధ్యక్షుడు కూడా లేడంటున్న బిజెపి నేతలు విజయవాడ సెంట్రల్ అడిగితే విజయవాడ వెస్డ్ కేటాయించిన చంద్రబాబు జనసేన నేత పోతిన మహేష్ ఆశలకి గండి కొడుతూ విజయవాడ వెస్ట్ బిజెపికి కేటాయింపు కదిరి, శ్రీకాళహస్తి, మదనపల్లి స్ధానాలు ఇవ్వాలని పట్టుబట్టిన బిజెపి... బిజెపికి మొండిచేయి చూపి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి స్ధానాలని ప్రకటించిన చంద్రబాబు హిందూపూర్ లోక్ సభ స్ధానం కోసం విష్ణువర్దన్ రెడ్డి ఆశలు.. లేకపోతే కదిరి అసెంబ్లీ అయినా వస్తుందని భావింవిన విష్ణువర్దన్ రెడ్డి చంద్రబాబు రాజకీయంతో విష్ణువర్దన్ రెడ్డి ఆశలపై నీళ్లు కదిరిపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్ధసారధి మరియు ఆయన తనయుడు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ లకి నిరాశే కడప పార్లమెంట్ లో బద్వేలు, జమ్మలమడుగు రెండు అసెంబ్లీ స్ధానాలు బిజెపికి బద్వేలు ఉప ఎన్నికలలో డిపాజిట్ కూడా రాలేదని గుర్తు చేస్తున్న బిజెపి సీనియర్లు బద్వేలులో టీడీపీకి అభ్యర్ధి లేక బిజెపికి కేటాయింపు టీడీపీ నుంచి బిజెపిలో చేరిన వరదాపురం సూరి కోసం ధర్మవరం, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కోసం జమ్మలమడుగు సీట్లు బిజెపికి కేటాయించిన చంద్రబాబు ఈ ఇద్దరు నేతలు చంద్రబాబు బి టీమ్ అంటూ బిజెపి అధిష్టానానికి సీనియర్ల ఫిర్యాదులు రెండున్నర దశాబ్దాలగా టీడీపీ ఓడిపోతున్న సీట్లన్నీ బిజెపికే చంద్రబాబు కుటిల రాజకీయాలపై మండిపడుతున్న బిజెపి ఢిల్లీలో శివప్రకాష్ జీ కి ఫిర్యాదు చేసిన బిజెపి సీనియర్లు కొన్ని సీట్లు మార్చాలంటూ టీడీపీపై బిజెపి ఒత్తిడి 02:11 PM, మార్చి 19 2024 ఎన్నికల కోడ్.. ఎన్టీఆర్ కలెక్టర్, సీపీ ప్రెస్ మీట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లాలో అందరూ నిబంధనలు పాటించాలి: కలెక్టర్ ఢిల్లీరావు సభలు,సమావేశాలకు ముందుగా అనుమతి తీసుకోవాలి : కలెక్టర్ ఢిల్లీరావు ప్రభుత్వ కార్యాలయాల పై ఎటువంటి రాజకీయ ప్రకటనలు, నాయకుల ఫొటోలు ఉండరాదు: కలెక్టర్ ఢిల్లీరావు ఇప్పటి వరకు ఉన్న ప్రకటనలు మొత్తం పూర్తిగా తొలగించాం: కలెక్టర్ ఢిల్లీరావు జిల్లాలో 1102 విగ్రహాల పై ముసుగులు కప్పాం: కలెక్టర్ ఢిల్లీరావు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు 42ఫ్లయింగ్ స్క్వాడ్ టీం లు ఏర్పాటు : కలెక్టర్ ఢిల్లీరావు ప్రజల నుంచి ఫిర్యాదు లు స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలు పెట్టాం: కలెక్టర్ ఢిల్లీరావు కంట్రోల్ రూమ్ నెంబర్ .. 0866 2570051: కలెక్టర్ ఢిల్లీరావు వాట్సప్ నెంబర్.. 9154970454 కు ఫిర్యాదు చేయవచ్చు: కలెక్టర్ ఢిల్లీరావు ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 1863 : కలెక్టర్ ఢిల్లీరావు జిల్లాలో మొత్తం ఓటర్లు 16 లక్షల 83 వేలు: కలెక్టర్ ఢిల్లీరావు మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్న యువ ఓటర్లు 37,760 : కలెక్టర్ ఢిల్లీరావు 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, వికలాంగులు 24,410 మంది: కలెక్టర్ ఢిల్లీరావు నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎస్ఈబీ, పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం 845 లీటర్లు: సీపీ కాంతిరాణా టాటా 3.4 కోట్ల ఖరీదైన 33.97 కిలోల లోహాలు స్వాధీనం : సీపీ కాంతిరాణా టాటా 48,26,880 రూపాయల నగదు స్వాధీనం : సీపీ కాంతిరాణా టాటా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకెళితే తగిన ఆధారాలు ఉంచుకోవాలి: సీపీ కాంతిరాణా టాటా జిల్లా సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా పెట్టాం: సీపీ కాంతిరాణా టాటా 3215 బైండోవర్ కేసులు నమోదుచేశాం : సీపీ కాంతిరాణా టాటా జిల్లాలో 361 లైసెన్స్ గన్ లు డిపాజిట్ చేసుకున్నాం : సీపీ కాంతిరాణా టాటా నిబంధనలకు విరుద్ధంగా, రెచ్చగొట్టేలా పోస్ట్ లు పెడితే చర్యలు ఉంటాయి: సీపీ కాంతిరాణా టాటా నందిగామ, మైలవరం, తిరువూరుతో పాటు అదనంగా చెక్ పోస్ట్ లు పెట్టాం: సీపీ కాంతిరాణా టాటా 02:04 PM, మార్చి 19 2024 పవన్కు హరిరామ జోగయ్య లేఖ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ కాపుల కోసం మేనిఫెస్టో ప్రవేశపెట్టాలని లేఖలో డిమాండ్ బీసీ డిక్లరేషన్కు సమానంగా కాపు, బలిజ, తెలగ వర్గాల కోసం మేనిఫెస్టో పెట్టాలి బీసీలకు ప్రకటించిన హామీలను కాపులు, బలిజ, తెలగ సామాజిక వర్గాలకు కూడా కేటాయించాలి 01:50 PM, మార్చి 19 2024 సీఎం జగన్ బస్సు యాత్రపై కాసేపట్లో క్లారిటీ మధ్యాహ్నాం 3గం. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ప్రెస్ మీట్లో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్ ప్రకటించనున్న పార్టీ నేతలు 27 నుంచి ఇడుపులపాయ నుంచి మొదలుకానున్న యాత్ర.. ఇచ్ఛాపురంలో ముగింపు? వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన యాత్ర మొదలుపెట్టనున్న సీఎం జగన్ ప్రొద్దుటూరులో లక్షమందితో తొలి బహిరంగ సభ వైఎస్సార్సీపీ ప్లాన్ 01:26 PM, మార్చి 19 2024 చంద్రబాబుపై కేఏ పాల్ ఫైర్ ఎన్టీఆర్ బతికుంటే మోదీ పక్కన కూర్చునే వాడా? అది తెలుగువాడి ఆత్మగౌరవం ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి బాబు చంపేశారు చంద్రబాబు దుర్మార్గుడు అని ఎన్టీఆరే స్వయంగా చెప్పారు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని బాబు ఎప్పుడైనా అడిగారా? 01:24 PM, మార్చి 19 2024 బాబు నివాసం వద్ద లోకేష్ కాన్వాయ్కి అడ్డుపడి.. ఉండవల్లి లోని చంద్రబాబు నివాసం వద్ద కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషా అనుచరుల ఆందోళన కదిరి టిక్కెట్ ను అత్తర్ చాంద్ భాషా కు ఇవ్వాలని డిమాండ్ ఇప్పటికే కదిరి టిక్కెట్ ను కందికుంట ప్రసాద్ సతీ మనకి కేటాయించిన టీడీపీ ఐదేళ్లుగా కష్టపడుతున్న అత్తర్ చాంద్ భాషాకు న్యాయం చేయాలని డిమాండ్ హిందూపురం ఎంపీ టికెట్ ను ఇచ్చిన గెలిపించుకుంటామని చెబుతున్న అనుచరులు లోకేష్ కాన్వాయ్ ని ఆపిన కార్యకర్తలు అక్కడ టికెట్ గెలవాలి మీరు వెళ్లి పని చేయండని చెప్పిన లోకేష్ బాషా కి టికెట్ ఇస్తే గెలుస్తామని చెప్పున కార్యకర్తలు ఎవరు గెలుస్తారో, ఎవరు ఎం చేసారో అన్ని మాకు తెలుసని.. గొడవ పడొద్దని చెప్పి వెళ్లిపోయిన లోకేష్ 01:22 PM, మార్చి 19 2024 జనసేన నుంచైనా పోటీ చేస్తా: టీడీపీ నేత సుగుణమ్మ తిరుపతి నియోజకవర్గం టీడీపీ నేతలు కీలక సమావేశం ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు ఖరారు అంటూ ప్రచారంపై మండిపాటు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నేతృత్వంలో సమావేశం... ఎమ్మెల్యే శ్రీనివాసులకు తిరుపతి టికెట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది: సుగుణమ్మ స్దానికులకు సీటు ఇవ్వాలని అనేది మా ఏకగ్రీవ నిర్ణయం: సుగుణమ్మ కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఎవరికి సీటు ఇచ్చినా ఒకే.. వారి గెలుపు కోసం పనిచేస్తాం: సుగుణమ్మ ఆరిణి శ్రీనివాసులకు మాత్రం ఇవ్వద్దు.. గెలిచే వ్యక్తికి మాత్రమే సీటు ఇవ్వండి: సుగుణమ్మ జగన్ 151 సీట్లు గెలిచినప్పుడే నేను వెయ్యి ఓట్ల స్వల్ప ఓటమీ చెందాను : సుగుణమ్మ తిరుపతి టీడీపీ పోటి చేయడం లేదనేది ప్రజలకు,కేడర్ తీరని లోటుగా ఉంది: సుగుణమ్మ కూటమిలో బిజెపి, జనసేన తిరుపతి సీటును కోరాయి: సుగుణమ్మ పోత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకు ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు: సుగుణమ్మ పార్టీ అదేశిస్తే జనసేన నుండి అయినా బరిలో దిగుతా: సుగుణమ్మ 01:13 PM, మార్చి 19 2024 ఎన్నికలకు దూరంగా వంగవీటి రాధా? వరుసగా రెండోసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా వంగవీటి రాధా? కేవలం ప్రచారానికే పరిమితం కానున్న రాధా! జనసేన పోటీ చేసే స్థానాల్లో ప్రచారం చేసే అవకాశం రాధాతో ప్రచారం చేయించాలని తీవ్రంగా యత్నిస్తున్న జనసేన నిన్న నాదెండ్ల మనోహర్.. ఇవాళ బాలశౌరితో భేటీ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన రాధా స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించేందుకు నిరాసక్తి?! పవన్తో పాటు రాధా కూడా ప్రచారం చేస్తే కాపు ఓట్లు పడతాయని జనసేన ప్లాన్ 12:43 PM, మార్చి 19 2024 చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత టీడీపీలో ఆలూరు నియోజకవర్గ టికెట్ పంచాయితీ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి తరలివచ్చిన ఆమె అనుచరులు 25 ఏళ్లుగా ఆలూరులో టీడీపీ అభ్యర్థికి ఓటమి తప్పడం లేదని ఆవేదన సుజాతమ్మకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని కార్యకర్తల ధీమా జూబ్లీహిల్స్ లో చంద్రబాబు ఇంటి ముందు కార్యకర్తల ఆందోళన ఆలూరు టికెట్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఇవ్వాలని డిమాండ్ వినతిపత్రం ఇచ్చేందుకు భారీగా వచ్చిన టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు ఇంట్లోకి అనుమతించాలంటూ టీడీపీ కార్యకర్తల ఆందోళన చంద్రబాబును కలుస్తామంటూ పోలీసులతో వాగ్వాదం.. ఉద్రిక్తత 12:18 PM, మార్చి 19 2024 టీడీపీలో పెనమలూరు సీటు పంచాయతీ తెరమీదకు కొత్త పేర్లతో మారుతున్న సమీకరణాలు మాజీ మంత్రులు ఆలపాటి రాజా, దేవినేని ఉమా, దేవినేని చందు పేర్లు పరిశీలన ఆలపాటి రాజా తెనాలి సీటు పొత్తులో జనసేనకి కేటాయింపు దేవినేని ఉమా ఆశిస్తున్న మైలవరం సీటు ఎమ్మెల్యే వసంతకు దాదాపు ఖరారు గతంలో గన్నవరం సీటు ఆశించిన దేవినేని చందు ఫ్యామిలీ పెనమలూరు సీటు కోసం బోడే ప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్ ప్రయత్నాలు రెండు లేదా మూడు రోజుల్లో టికెట్ కేటాయింపు పై క్లారిటీ ఇచ్చే దిశగా అధిష్ఠానం కసరత్తులు 12:05 PM, మార్చి 19 2024 TDP ఎంపీ జాబితా నేడే! నేడు టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల పొత్తులో భాగంగా 17 స్థానాలు తీసుకున్న టీడీపీ పదికి పైగా స్థానాలకు క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు మిగిలిన స్థానాలపై కొనసాగుతున్న కసరత్తు బీజేపీ ఎంపీ అభ్యర్థులపై నేడు సాయంత్రానికి రానున్న క్లారిటీ ఈ నేపథ్యంలో.. తమ జాబితా విడుదలకు సిద్ధమైన టీడీపీ లిస్టులో.. గుంటూరు - పెమ్మసారి చంద్రశేఖర్ ఒంగోలు - మాగుంట రాఘవ రెడ్డి నంద్యాల -బైరెడ్డి శబరి శ్రీకాకుళం - రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం - భరత్ అమలాపురం - గంటి హరీష్ విజయవాడ - కేశినేని చిన్ని నరసరావుపేట - లావు కృష్ణదేవరాయలు నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్ 11:51 AM, మార్చి 19 2024 మేమంతా సిద్ధం.. సీఎం జగన్ తొలి సభ ప్రొద్దుటూరులో! ఈ నెల 27 నుండి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇడుపులపాయ నుండి ప్రారంభం కానున్న బస్సు యాత్ర తొలిరోజు కడప ఎంపీ సీటు పరిధిలో పర్యటన.. ప్రొద్దుటూరులో బహిరంగ సభ కడప పార్లమెంట్ పరిధిలోని 7 నియోజక వర్గాల స్టార్ క్యాంపెయినర్లతో(సామాన్య ప్రజలతో) సభ లక్ష మంది అంచనాతో ప్రొద్దటూరు సభ రెండో రోజు నంద్యాల పార్లమెంట్ స్థానం పరిధిలో బస్సు యాత్ర నంద్యాల పార్లమెంట్లో వివిధ వర్గాలతో ముఖాముఖి, సాయంత్రం అక్కడే బహిరంగ సభ మూడో రోజు కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో సాగనున్న మేమంతా సిద్దం బస్సు యాత్ర కర్నూలు పార్లమెంట్ లో వివిధ వర్గాల ప్రతినిధులు తో ముఖాముఖి, సాయంత్రం బహిరంగ సభ 11:48 AM, మార్చి 19 2024 ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ.. చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయం మంగళగిరిలో టీడీపీ కూటమి మేనిఫెస్టోను ఇంటింటికి పంపడానికి ప్లాన్ చేసిన లోకేష్ చెన్నై నుంచి డైరెక్ట్ పోస్టుతో 1,80,000 మేనిఫెస్టోను మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు పోస్ట్ చేసిన లోకేష్ మేనిఫెస్టో పై బీజేపీ గుర్తు మాయం ఎన్నికల కోడ్ కావడంతో లక్షా 80 వేల మేనిఫెస్టో కాపీలను పంపిణీ చేయకుండా నిలిపివేసిన పోస్టల్ శాఖ అధికారులు మంగళగిరి పోస్ట్ ఆఫీస్ లో 23 బస్తాల్లో తెలుగుదేశం మేనిఫెస్టో కాపీలు ఎన్నికల అధికారులకు సమాచారం ఇస్తా అంటున్న పోస్టల్ శాఖ అధికారులు 11:32 AM, మార్చి 19 2024 గంటా శ్రీనివాస్ సీటు పై కొనసాగుతున్న సందిగ్ధత భీమిలి టికెట్ కోసం పట్టుబడుతోన్న గంటా చీపురుపల్లిలో పోటీ చేయాలంటోన్న అధిష్టానం మూడో జాబితాలో అయినా గంటాకు టికెట్ ఖరారవుతుందా లేదా? పక్కచూపులు చూస్తోన్న గంటా అనుచరులు 11:23 AM, మార్చి 19 2024 నాదెండ్లతో వంగవీటి రాధా భేటీ తెనాలి జనసేన ఆఫీస్ లో నాదెండ్ల మనోహర్ తో వంగవీటి రాధా భేటీ గంటసేపు కొనసాగిన ఇద్దరి సమావేశం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన రాధా తాజా రాజకీయ పరిస్థితుల పై ఇద్దరి మధ్య భేటీ రాష్ట్రవ్యాప్తంగా రాధా పర్యటన ఉండేలా చర్చ జరిగినట్లు సమాచారం 11:21 AM, మార్చి 19 2024 మూడు పార్టీల్లో రగులుతున్న కుంపటి ఇప్పటికే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డిని అంగీకరించిన మిత్రపక్షాలు టికెట్ కోసం బీజేపీ, జనసేన ఇన్ ఛార్జ్ ల యత్నం బీజేపీ, జనసేన వేర్వేరుగా ఇంటింటి ప్రచారం టీడీపీలో అసంతృప్తి లేకుండా చేసుకునే పనిలో సుధీర్ 11:18 AM, మార్చి 19 2024 నంద్యాల నందికొట్కూరులో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు టీడీపీ నంద్యాల ఎంపీ రేసులో ఉన్న బైరెడ్డి శబరమ్మ, తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి ముస్లిం ఓటర్లకు టీడీపీ చీరలు పంచే కార్యక్రమం హజీనగర్, మారుతినగర్,శాంతి టాకీస్, బైరెడ్డి నగర్ కాలనీలో రంజాన్ తోఫా పేరుతో ఇంటింటికి చీరెలు పంపిణీ చేసిన టీడీపీ కార్యకర్తలు. చీరెలు పంపిణీలో శబరి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి ముద్రించి ఉన్న ఫొటోలు, కోడ్ ఉల్లంఘనను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న వైఎస్సార్సీపీ 10:51 AM, మార్చి 19 2024 ఓట్ల కోసం టీడీపీ కుల రాజకీయం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం కుల రాజకీయం ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటి పేర్లు మార్చేస్తున్న చంద్రబాబు నాయుడు గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి రియల్ ఎస్టేట్ వ్యాపారి గల్లా రామ చందర్రావు భార్య గల్లా మాధవి ప్రయత్నం సీటు కోసం ప్రయత్నించేటప్పుడు గల్లా మాధవిగా పరిచయమైన రామ చందర్రావు భార్య టికెట్ అనౌన్స్ చేసేటప్పుడు పిడుగురాళ్ల మాధవి గా పేరు మార్చేసిన చంద్రబాబు నాయుడు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పిడుగురాళ్ల( గళ్ళ) మాధవిగా పరిచయం బీసీల ఓట్ల కోసం ఇంటిపేరు పిడుగురాళ్ల తగిలించిన చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్ల కోసం బ్రాకెట్లో గళ్ళ అని చేర్చిన చంద్రబాబు నాయుడు మాధవి రెండు ఇంటిపేర్లు పెట్టుకోవటం చూసి షాప్ తింటున్న వెస్ట్ నియోజకవర్గ ప్రజలు ఓట్ల కోసం ఈ కుల రాజకీయాలు ఏంటని ఆగ్రహం 10:33 AM, మార్చి 19 2024 కుళ్లిపోయిన కొబ్బరి ‘బోండాన్ని’ నమ్మొద్దు సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబంలో మంచి జరిగింది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబుకు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క కుటుంబంలో కూడా సంక్షేమం లేదు. మా ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండని కోరుతున్న వ్యక్తి సీఎం జగన్. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన ప్రజలకు సంక్షేమంలో సీఎం జగన్ పెద్దపేట వేశారు. పేదలకు సీఎం జగన్ అమరావతిలో ఇల్లు కేటాయిస్తే దుర్మార్గం చంద్రబాబు అడ్డుకున్నాడు. పేదవారిని అరగదొక్కే వ్యక్తి చంద్రబాబు సెంట్రల్ నియోజకవర్గం లో కుళ్ళిపోయిన కొబ్బరి బోండాన్ని(బోండా ఉమామహేశ్వరరావును ఉద్దేశిస్తూ..) ఎవరు నమ్మొద్దు. సెంట్రల్ లో పనికిరాని ఈ కొబ్బరి బోండం ప్రజలను మోసం చేయడానికి బోండా ఉమ ఇక్కడ పోటీ చేస్తున్నాడు బోండా ఉమకి ఓటు అడిగా అర్హత లేదు బోండా ఉమకి రౌడీయిజం, గుండాయిజం, కబ్జాలు చేయటానికి ఎమ్మెల్యే పదవి కావాలి ప్రజలను బోండా ఉమ భయపెడితే సహించబోము బోండా ఉమా బెదిరిస్తే ఎవరు భయపడనవసరం లేదు బోండా ఉమా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ప్రజలను బెదిరిస్తే బోండా ఉమ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం విజయవాడ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలు ఇదీ చదవండి: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కుదేలవుతున్న ‘కూటమి’ 10:05 AM, మార్చి 19 2024 అనకాపల్లి ఎంపీ టికెట్ వైఎస్సార్సీపీ క్లారిటీ ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది అనకాపల్లి ఎంపీ టికెట్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటాం ఈనెల 27 నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది సిద్ధం సభలు జరగని ప్రతి జిల్లాలో సీఎం పర్యటిస్తారు అన్ని ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహణపై కసరత్తు చేస్తున్నాం టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది వైజాగ్లో వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు 09:55 AM, మార్చి 19 2024 ఇదే నా లాస్ట్ పోటీ.. ప్లీజ్: వక్కలగడ్డ విజయవాడ వెస్ట్లో బీజేపీ నేత వక్కలగడ్డ భాస్కరరావు ఆత్మీయ సమావేశం నేను బీజేపీ టికెట్ ఆశిస్తున్నాను.. మీరంతా నన్ను ఆశీర్వదించండి.. 2014లో కూడా ప్రయత్నం చేశాను ఇదే నా చివరి అవకాశం గెలిచిన, ఓడిన వొచ్చే ఎన్నికల్లో పోటీ చేయను వెస్ట్ టికెట్ వైశ్యులకే ఇవ్వాలని కోరుతున్నా విజయవాడ పశ్చిమ సీటు రచ్చ బీజేపీకి పోటీగా జనసేన ఆత్మీయ సమావేశం జనసేన తరఫున టికెట్ ఆశిస్తున్న పోతిన మహేష్ 09:43 AM, మార్చి 19 2024 కొత్తపల్లి గీత.. వెనక పురంధేశ్వరి 2014లో వైఎస్ఆర్సిపి అరకు ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించిన కొత్తపల్లి గీత పురందేశ్వరి స్వలాభం కోసం అరకు ఎంపి గా కొత్తపల్లి గీతకు టికెట్ గత ఎన్నికల్లో ఎంపీగా 1,159 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంవీవీకి 4,36,906 ఓట్లు టీడీపీ అభ్యర్థికి 4 32.492 ఓట్లు కొత్తపల్లి గీతకు కేవలం 1,159 ఓట్లు.. తుది ఫలితాల్లో 14వ స్థానంలో 0.09 ఓట్లతో ఎన్నికల సంఘం గుర్తించని జన జాగృతి అనే పార్టీని బీజేపీలో విలీనం చేసినట్టు చెప్పి.. టికెట్కు లాబీయింగ్ చేసిన కొత్తపల్లి గీత గీత సామాజిక వర్గంపై ఇప్పటికే గిరిజన సంఘాల ఫిర్యాదు 2019 లో జనరల్ స్థానం విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిన గీత 09:32 AM, మార్చి 19 2024 విశాఖలో రగిలిపోతున్న బండారు పెందుర్తి సీటు జనసేనకి ఇవ్వడంపై కొనసాగుతున్న అసంతృప్తి జ్వాలలు పెందుర్తి సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తితో రగిలిపోతున్న బండారు మాజీ మంత్రి బండారుకు సీటు ఇవ్వాలని కార్యకర్తలు నిరసన బైక్ ర్యాలీతో బల ప్రదర్శనకు దిగిన టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే అసమ్మతి నేతలతో సమావేశమైన బండారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చ రెండు మూడు రోజుల్లో మీడియా ముందుకు బండారు 09:17 AM, మార్చి 19 2024 ప్చ్.. కూటమిది ఒక విచిత్రమైన పరిస్థితి చిలకలూరిపేట ఎన్డిఎ సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో సాకులు వెతుకుతున్న టీడీపీ, జనసేన ప్రజాగళం సభకి 15 లక్షల మంది వస్తారంటూ ఎల్లో మీడియా ద్వారా ఊదరగొట్టిన టీడీపీ నేతలు లక్ష మంది కూడా హాజరుకాకపోవడంపై పోలీసులపై నెపం నెట్టేసిన టీడీపీ, జనసేన ఆర్టీసీ బస్సులు ఇచ్చినా కూడా జనాన్ని సమీకరించుకోలేని స్థితి మొదట 2,500 బస్సులు కావాలని.. జనం రాకపోవడంతో 1,540 బస్సుల క్యాన్సిల్ డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లిచ్చినా కూటమి సభ వైపు ముఖం చూడని జనం సగం కుర్చీలు ఖాళీగా ఉండటంతో తేలిపోయిన సభ ఆనక.. పార్టీలు, నేతలమధ్య సమన్వయ లోపాన్ని పోలీసులపైకి నెట్టేసిన టీడీపీ, జనసేన జనం మద్దతు లేదని తేలిపోవడంతో పోలీసుల వల్లే జనం హాజరు కాలేదంటూ ఫిర్యాదులు ఎస్పీ వల్లే సభకి జనం రాలేదని ఎన్నికల కమీషన్ కి జనసేన ఫిర్యాదు సభ పేలవంగా జరగడంపై మూడు పార్టీల కార్యకర్తలలో నైరాశ్యం జనం రాకపోయినా.. కుర్చీలు ఖాళీగా ఉన్నా సభ విజయవంతమైందంటూ మరోవైపు ఎవరికి వారే గొప్పలు 09:10 AM, మార్చి 19 2024 మైలవరం సీన్ రివర్స్ మైలవరం నియోజకవర్గం టీడీపీలో సీన్ రివర్స్ వసంత కృష్ణప్రసాద్ సీటుపై డైలమా ఫుల్ ఫ్రస్టేషన్ లో వసంత కృష్ణ ప్రసాద్ టిక్కెట్ ఎవరికిస్తారో తేల్చని చంద్రబాబు రెండో జాబితాలో ను కనిపించని వసంత పేరు సన్నిహితుల దగ్గర మండిపడుతున్న వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం టిక్కెట్ తనదేనని చెప్పుకున్న వసంత కృష్ణప్రసాద్ వసంతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మైలవరం టీడీపీ నేతలు, కార్యకర్తలు మైలవరం లో కనిపించని దేవినేని ఉమా వసంత కి సహకరించేది లేదని తెగేసి చెప్పిన ఉమా తన సీటు కోసం చంద్రబాబు, లోకేష్ చుట్టూ తిరుగుతున్న దేవినేని ఉమా 08:39 AM, మార్చి 19 2024 మేమంతా సిద్ధమంటూ వైఎస్సార్సీపీలో జోష్ బస్సుయాత్రకు సీఎం వైఎస్ జగన్ రెడీ 27 నుండి బస్సుయాత్ర ప్రారంభమయ్యే అవకాశం జగన్ బస్సుయాత్ర ప్రకటనతో వైఎస్సార్సీపీ కేడర్లో ఫుల్ జోష్ యాత్రలో పాల్గొనేందుకు రెడీ అవుతున్న నేతలు, కార్యకర్తలు ఎక్కడ నుండి ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందో నేడు క్లారిటీ 08:36 AM, మార్చి 19 2024 విజయవాడ వెస్ట్: కూటమిలో ఆగని ముసలం బీజేపీ, జనసేన పోటాపోటీ ఆత్మీయ సమావేశాలు జనసేన నేతలతో పోతిన మహేష్ ఆత్మీయ సమావేశం బీజేపీ నేత వక్కలగడ్డ భాస్కరరావు ఆత్మీయ సమావేశం పశ్చిమ సీటు బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారంతో రచ్చ గప్చుప్ అయిపోయిన టీడీపీ నేతలు 08:22 AM, మార్చి 19 2024 ఢిల్లీ వెళ్లిన దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అధిష్టానం పెద్దల్ని కలవనున్న పురందేశ్వరి లోక్సభ, అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థుల ఖరారుపై చర్చ టీడీపీ జనసేన కూటమిలో భాగంగా.. 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు తీసుకున్న బీజేపీ ఆయా స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసుకురానున్న పురందేశ్వరి 07:45 AM, మార్చి 19 2024 పిఠాపురంలో వర్మ కండిషన్లు కాకినాడ పిఠాపురంలో మళ్ళీ మొదటికి వచ్చిన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ పరిస్ధితి పవన్ పోటీపై కండిషన్లు పెడుతున్న వర్మ పవన్ తరఫు ప్రచారంలో తనకు స్వేచ్చను ఇవ్వాలంటున్న వర్మ జనసేనతో తనకున్న గ్యాప్ను బయపెట్టిన వర్మ టీడీపీ నుండి గెంటేసిన వాళ్ళు జనసేనలో ఉన్నారంటూ విమర్శ వాళ్ళే తనను హత్య కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని ఆరోపణ. కలకలం రేపుతున్న వర్మ వాఖ్యలు పవన్ గెలుపుకు కష్టమని నడుస్తున్న చర్చ 07:30 AM, మార్చి 19 2024 మేం గెల్చాం.. గుర్తుందా?: బీజేపీ విశాఖ ఎంపీ స్థానం పై పట్టు వదలని బీజేపీ తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నా బీజేపీ నేతలు.. 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బీజేపీ గెలిచింది.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది గెలిచిన పార్టీకే సీటు ఇవ్వాలనే డిమాండ్ విశాఖలో బీజేపీకి చాలా ప్రాధాన్యత ఉంది బీజేపీ 90 వేల మెజారిటీతో గెలిస్తే, టీడీపీ 4,500 మెజారిటీతో ఓడింది 07:25 AM, మార్చి 19 2024 నేడు వైఎస్సార్సీపీ కీలక ప్రకటన ఎన్నికల ప్రచారం.. జనంలోకి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర భారీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్ 21 రోజులపాటు.. ఒక్కో జిల్లా పార్లమెంట్ స్థానం పరిధిలో టూర్ ఇడుపులపాయ నుంచి ప్రారంభంకానున్న యాత్ర.. శ్రీకాకుళంతో ముగింపు ఉదయం ఇంటరాక్షన్.. మధ్యాహ్నం/సాయంత్రం భారీ బహిరంగ సభ ప్రచారంలో.. ప్రభుత్వ పని తీరు మెరుగుపర్చుకునేందుకు జనాల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించే పనిలో సీఎం జగన్ ప్రజలతో మమేకమై సలహాలు, సూచనలు స్వీకరించనున్న సీఎం జగన్ నేడు యాత్ర తేదీలను అధికారికంగా ప్రకటించనున్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడనున్న ప్రకటన మేనిఫెస్టో ఎప్పుడనేదానిపైనా కూడా ప్రకటన వచ్చే ఛాన్స్? 07:04 AM, మార్చి 19 2024 తిప్పల నాగిరెడ్డికి కీలక బాధ్యతలు వైఎస్సార్సీపీ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డికి కీలక బాధ్యతలు వైఎస్సార్సీపీ డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్గా నియమించిన సీఎం జగన్ 06:54 AM, మార్చి 19 2024 వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారం.. సీఎం జగన్ బస్సుయాత్ర ఇడుపులపాయ నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార భేరి శ్రీకారం చుట్టనున్న సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర 21 రోజులపాటు ఇచ్ఛాపురం వరకు కొనసాగింపు.. ప్రతి రోజూ ఒక జిల్లాలో ఉదయం వివిధ వర్గాల ప్రజలతో సమావేశం ప్రభుత్వ పనితీరు మరింత మెరుగవ్వడం కోసం వారి నుంచి సలహాలు, సూచనల స్వీకరణ.. సాయంత్రం సభకు ఆ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి తరలిరానున్న పార్టీ శ్రేణులు బస్సు యాత్ర పూర్తయ్యే వరకు ప్రజా క్షేత్రంలోనే ముఖ్యమంత్రి ఇప్పటికే నాలుగు సిద్ధం సభలు సూపర్ హిట్ 175 శాసనసభ, 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారు 58 నెలల్లో చేసిన మంచిని వివరించనున్న వైఎస్ జగన్ 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి.. ఇప్పుడు అదే కూటమి మళ్లీ మోసం చేయడానికి వస్తోందని ప్రజలను అప్రమత్తం చేయనున్న జననేత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా తొలి విడత ప్రచారం పూర్తి చేసేలా ప్రణాళిక 06:41 AM, మార్చి 19 2024 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఈసీ నోటీసులు వైఎస్సార్సీపీ ఫిర్యాదు మేరకు నోటీస్ జారీ చేసిన సీఈవో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎక్స్, ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారంపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుపై చంద్రబాబుకి సీఈవో నోటీసులు 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్పై అసభ్య పోస్టులు తొలగించాలని ఆదేశం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసిన సీఈవో టీడీపీకి మొట్టికాయలు వేసిన ఎలక్షన్ కమీషన్! సీఎం @ysjagan గారిని అవమానించేలా @JaiTDP అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ ఈసీ నోటీసులు ఇవ్వడంతో లెంపలేసుకుని నిమిషాల్లో పోస్ట్ని డిలీట్ చేసిన టీడీపీ ఇకపై ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే.. పోస్ట్లు కాదు టీడీపీ పార్టీనే డిలీట్… pic.twitter.com/7aKALv3C8e — YSR Congress Party (@YSRCParty) March 18, 2024 06:30 AM, మార్చి 19 2024 రీజినల్ కో-ఆర్డినేటర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది ఎన్నికల షెడ్యూల్ వల్ల ఈ వెసులుబాటు వచ్చింది. ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలి, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి. సిద్ధం సభలు తరహాలోనే బస్సు యాత్రకూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. రీజినల్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి -
March 18th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections March 18th Latest News Telugu 08:50 PM, మార్చి 18 2024 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఈసీ నోటీసులు వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు నోటీస్ జారీ చేసిన సీఈవో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎక్స్, ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారంపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుపై చంద్రబాబుకి సీఈవో నోటీసులు 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్పై అసభ్య పోస్టులు తొలగించాలని ఆదేశం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసిన సీఈవో 07:50 PM, మార్చి 18 2024 తాడేపల్లి: సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్.. టీడీపీ, జనసేన, బీజేపీలు పదేళ్ల తర్వాత మళ్ళీ అదే నాటకం ప్రారంభించాయి పొత్తులు లేనిదే చంద్రబాబు పోటీ చేయలేరు 2014లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఏం మేలు చేశారు? నాలుగేళ్ల తర్వాత మళ్ళీ విడిపోయి ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్నారు మోదీని చంద్రబాబు అడ్డమైన మాటలు అన్నారు పొత్తు కోసం వెంపర్లాడటం, తర్వాత విడిపోవటం, మళ్ళీ కలవటం ఇదే వీరి పని అసలు ఎందుకు కలిశారు? ఎందుకు విడిపోయారో కూడా ప్రజలకు చెప్పాలి 600 హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేశారో చెప్పాలి అర్హులందరికీ స్థలాలు ఇచ్చి, ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఎందుకు మోసం చేశారో చెప్పాలి మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఒకే స్టేజీ మీదకు వచ్చారు? ఏపీ ప్రజలను తేలిగ్గా మోసం చేయవచ్చనే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నాయి కనీసం చిన్న సభను కూడా జరుపుకోలేని వారు ప్రజలకు ఏం మేలు చేస్తారు? ప్రధానిని సైతం అవమానపరిచారు కాంగ్రెస్, వైసీపీ ఒక్కటేనని మోదీ చెప్పగానే జనం నమ్ముతారా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి కావాల్సిన అంశాల గురించి మోదీని ఎందుకు అడగలేదు? నాయకుడికి ఒక స్థిరమైన నిజాయితీ ఉండాలి జగన్ ప్రభుత్వంలో 87% కుటుంబాలు లబ్ది పొందాయి అందుకే సీఎం జగన్ను ప్రజలు ఓన్ చేసుకున్నారు షర్మిళ ఎక్కడ నుండైనా పోటీ చేయొచ్చు కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ కాబట్టి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు 07:29 PM, మార్చి 18 2024 ప్రధాని మోదీని ఆనాడు బాబు ఇష్టానుసారం దూషించారు: సజ్జల రామకృష్ణారెడ్డి ఏ మొహం పెట్టుకొని ముగ్గురు స్టేజ్పైకి వచ్చారు పదేళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం పొత్తులు వారికి కొత్త కాదు ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ తర్వాత మర్చిపోయారు నాడు విడాకులు తీసుకొని విడిపోయి దూషించుకున్నారు 07:14 PM, మార్చి 18 2024 తాడేపల్లి : అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో సీఎం జగన్ ఎన్నికల షెడ్యూలు వల్ల ఈ వెసులుబాటు వచ్చింది ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలి, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి సిద్ధం సభలు తరహాలోనే బస్సు యాత్రకూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలి 07:10 PM, మార్చి 18 2024 తాడేపల్లి: భారీ ప్రచారానికి వైఎస్ జగన్ సిద్ధం తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు మేమంతా సిద్ధం" పేరిట బస్సు యాత్ర ఈనెల 26 లేదా 27 తేదీన ప్రారంభం దాదాపు 21రోజులపాటు పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో నాలుగు సభల నిర్వహణ ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో " మేమంతా సిద్ధం " ,పేరుతో బస్సు యాత్ర బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలో వైయస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ జనంలోనే జగన్ మీడియాతో పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ శ్రీ తలశిల రఘురామ్. 06:20 PM, మార్చి 18 2024 పిఠాపురం: కార్యకర్తలతో పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మ సమావేశం ఇప్పుడు జనసేనలో ఉన్నవాళ్లు నిజమైన కార్యకర్తలు కాదు కొత్త జనసేన వాళ్లు మనల్ని కొడతారు..కేసులు పెడతారు టీడీపీ నుంచి విసిరేసినవాళ్లను జనసేన కొనుక్కుంది కాకినాడ నుండి వచ్చిన వాళ్లు మాస్కులు పెట్టుకుని జనసేనలో చేరుతున్నారు పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలుసుకోవాలి కొత్త జనసేన వాళ్లు టిడిపి వాళ్ళను కొడతారు..కేసులు పెడతారు టిడిపి నుండి విసిరేసిన వాళ్ళని....కొనుక్కున్న వాళ్ళు జనసేన ఉన్నారు వాళ్ళు టీడీపీనే తొక్కి రాజకీయాలు చేశారు చివరికి నన్ను హత్య కేసులో ఇరికించాలనుకున్నారు. 05:49 PM, మార్చి 18 2024 విశాఖ: విశాఖ ఎంపీ స్థానం బీజేపీకి కేటాయించాలని కోరుతున్నాం మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి, బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మిత్ర పక్షం టీడీపీ కూడా ఇదే సీటు కావాలని అడుగుతుంది.. 2014లో విశాఖ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు అంతే కాకుండా విశాఖలో బీజేపీకి చాలా ప్రాధాన్యత ఉంది అందుకే టికెట్ బీజేపీ అభ్యర్థికే ఇవ్వాలని కోరుతున్నాం 2019 ఎన్నికల్లో 4వేల ఓట్ల తేడాతో టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ ఓడిపోయారు కనుక ఆయనకే టికెట్ ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతుంది 05:14 PM, మార్చి 18 2024 తాడేపల్లి : క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశం సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం జగన్ బస్సుయాత్ర, రూట్ మ్యాప్, మ్యానిఫెస్టో తదితర అంశాలపై చర్చ మూడు పార్టీల కూటమిని ఎదుర్కొనే కార్యచరణపై దిశానిర్దేశం చేయనున్న జగన్ 04:30 PM, మార్చి 18 2024 విజయవాడ: పవన్ రూ. 500 కోట్లు తీసుకుని 21 సీట్లకి సరెండర్ అయ్యాడు: కేఏ పాల్ 2014లో మోదీ మోసం చేశాడు ఇప్పుడు మోదీ మాట్లాడుతుంటే పవన్ చప్పట్లు కొడుతున్నాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ నన్ను వైజాగ్ ఎంపీని చేస్తే దేశాన్ని బాగు చేస్తాను. లేకపోతే ప్రజలే నష్టపోతారు 03:19 PM, మార్చి 18 2024 గుంటూరు: తెలుగుదేశం పార్టీపై మండిపడ్డ బీసీ సంఘాలు తెలుగుదేశం పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది 50 శాతం ఉన్న బీసీలను అసలు మనుషులుగా కూడా చూడలేదు బీసీలు ఓట్లు వేసే యంత్రాలు అనుకుంటున్నారు గుంటూరులో టీడీపీ పార్టీ కోసం పనిచేసే పేదల డాక్టర్ గా ఉన్న శేషయ్యను వాడుకుని వదిలేసింది ఎక్కడో అమెరికా నుంచి డబ్బులు ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎంపీ సీటు ఇవ్వటం దారుణం ఎన్నారైలు వస్తారు డబ్బులు సంపాదించుకుంటారు వెళ్ళిపోతారు మంగళగిరి సీటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చింది సామాజిక న్యాయం అంటే అది కానీ లోకేష్ మాత్రం వైఎస్సార్సీపీకి చెందిన బీసీ అభ్యర్థి పైన పోటీ చేసి వారిని ఆనగదొక్కడానికి రెడీ అయ్యారు లోకేష్ మంగళగిరి నుంచి పోటీలో తప్పుకుని ఆ సీటును బీసీలకు ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ డబ్బు సంచులను మోసుకొచ్చే కంచర గాడిదలకు సీట్లు ఇస్తుంది కృష్ణ , ఎన్టీఆర్, గుంటూరు ,నరసరావుపేట ,బాపట్ల లోక్సభ పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా అవకాశం కల్పించలేదు తెలుగుదేశం పార్టీ యాదవుల నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం 03:12 PM, మార్చి 18 2024 ప్రకాశం కొండేపిలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆద్వర్యంలో టీడీపీ నుండి వైఎస్సార్సీపీలో చేరిన పది కుటుంబాలు 02:43 PM, మార్చి 18 2024 జగ్గంపేట(కాకినాడ జిల్లా): కిర్లంపూడి మండలం వీరవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం సమక్షంలో పార్టీలో చేరిన కొత్తపల్లి టీడీపీకి చెందిన 25 కుటుంబాలు 02:33 PM, మార్చి 18 2024 తిరుపతి: నగర కార్పొరేషన్ పరిధిలో అనుమతి లేకుండా బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగులు పెట్టరాదు : రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఎవ్వరు కూడా తమ అనుమతి లేనిదే నగరంలో ఎక్కడ కూడా బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగులు పెట్టరాదు తిరుపతి నగరంలో ఇప్పటికే ఏర్పాటు చేసి వున్న అన్ని పోస్టర్లను, బ్యానర్లను తొలగించడం జరిగింది , ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్క్వాడ్లు నగరంలో పర్యటిస్తూ నియమ నిబంధనలు పటిష్టంగా అమలు పరిచేలా తగు చర్యలు తీసుకుంటున్నాం ఎన్నికల నిబందనలకు వ్యతిరేకంగా ఎవరైన ప్రవర్తిస్తే చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటాం 02:25 PM, మార్చి 18 2024 తిరుపతి జిల్లా: సత్యవేడు టీడీపీలో ఆరని అసమ్మతి జ్వాలలు సత్యవేడు మండల కేంద్రంలోని భేరి శెట్టి కళ్యాణమండపంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆదిమూలానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల ఆందోళన సత్యవేడు టీడీపీ అభ్యర్థి ఆదిమూలానికి ఎట్టి పరిస్థితిలో సహకరించేది లేదని స్పష్టం చేసిన తెలుగు తమ్ముళ్లు టీడీపీ పార్టీలో చేరకుండానే ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఎలా ప్రకటిస్తారంటూ నిలదీత చంద్రబాబు సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ విషయంలో పునరాలోచన చేయాలని నాయకులు కార్యకర్తలు డిమాండ్ 02:22 PM, మార్చి 18 2024 కాకినాడ జిల్లా: జగ్గంపేటలో టీడీపీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన మెయిన్ రోడ్డులో అన్న క్యాంటిన్ వద్ద టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు ఎన్టీఆర్ విగ్రహనికి వేయని ముసుగు 02:20 PM, మార్చి 18 2024 ‘మేమంతా సిద్ధం’ పేరు సీఎం జగన్ బస్సు యాత్ర.. భారీ ప్రచారానికి సీఎం జగన్ సిద్ధం తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభ మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభల నిర్వహణ ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలో వైయస్.జగన్ బస్సు యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ జనంలోనే జగన్ మరో వారంరోజుల్లో బస్సు యాత్ర ప్రారంభం ఈనెల 26 లేదా 27 తేదీల్లో ప్రారంభం దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ ఇంటరాక్షన్లో భాగంగా ప్రజలనుంచి ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు స్వీకరణ బస్సు యాత్రపై పూర్తి వివరాలు రేపు వెల్లడి 02:10 PM, మార్చి 18 2024 టీడీపీ అభ్యర్ధి కొలికపూడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన స్వామిదాస్ ఒక కుహనా మేధావి తిరువూరుకు వచ్చాడు రంగా హత్యకు వైఎస్సార్ కారణమని ఓ కుక్క మొరుగుతోంది కాపులను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు కొలికపూడి ఒక కుసంస్కారి కుక్క మొరిగినట్లు మొరుగుతున్నాడు విద్యార్ధి దశ నుంచే రంగా గురించి నాకు తెలుసు రంగా ఒక్క కాపు కులానికి చెందిన వ్యక్తి కాదు.. రంగా అందరి మనిషి తిరువూరులో 70 వేల మంది ఎస్సీల్లో చంద్రబాబుకు ఒక్క కార్యకర్త కూడా దొరకలేదా? చందాలు వసూలు చేసి వాటాలు పంచుకోవడానికే కొలికపూడిని తిరువూరు పంపించారు నేను పక్కా లోకల్.. తిరువూరులోనే పుట్టాను. జీవితాంతం తిరువూరులోనే ఉంటాను. చంద్రబాబు తన ప్రధాన శత్రువు మోదీతో జీవితంలో కలవనన్నాడు ఇప్పుడు తన స్వార్ధం కోసం.. తన కొడుకుని సీఎం చేయడానికి చేతులు కలిపాడు ఏం చేశారని మోదీతో చేతులు కలిపాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి చంద్రబాబు, పవన్ జిమ్మిక్కులను కాపులు నమ్మరు సీఎం జగన్కు ఓడించడానికి ముగ్గురూ కలిసి వస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ సింహంలా సింగిల్గా వస్తారు 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సభ్యుల్లో సగం బీసీలకు కేటాయించారు కాపులకు జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యం కల్పించారు కాపులను అన్ని విధాలా ప్రోత్సహించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్రెడ్డి కాపులను బిసిల్లో చేర్చాలని రంగా చేసిన పోరాటానికి వైఎస్సార్ అండగా నిలిచారు నన్ను రాజకీయంగా పైకి తీసుకొచ్చిన కుటుంబం వైఎస్సార్ కుటుంబం కాపులను మంత్రులు.. ఉపముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సీఎం జగన్ టీడీపీలో ఉన్న కాపులు ఆలోచించాలి కాపులకు టీడీపీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు కాపులకు రిజర్వేషన్లు వైఎస్సార్సీపీతోనే సాధ్యం తిరువూరులో నల్లగట్ల స్వానిదాస్కు కాపులు అండగా నిలవాలి కాపులకు వైఎస్సార్సీపీ అండగా ఉందనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలి రేపట్నుంచే ప్రతీ గ్రామానికీ తిరిగి వైసీపీ చేసిన మేలును గుర్తు చేయాలి 01:45 PM, మార్చి 18 2024 సీనియర్లతో చంద్రబాబు సమావేశం తన నివాసంలో టీడీపీ సీనియర్లతో సమావేశమైన చంద్రబాబు నాయుడు నిన్నటి ప్రజాగళం మీద సమీక్ష నిర్వహించిన టీడీపీ అధినేత రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగళం పేరిట మరిన్ని సభలు నిర్వహించాలని భేటీలో తీర్మానం 01:43 PM, మార్చి 18 2024 కాపు రాజ్యాధికారం జగన్ వల్లే సాధ్యమైంది: అడపా శేషు పవన్ పార్టీ పెట్టిన తర్వాత కాపుల పరిస్థితి మరింత దిగజారిపోయింది జనసేన పెట్టి 11 ఏళ్లయ్యింది వైఎస్సార్సీపీ పెట్టి 14 ఏళ్లయ్యింది కాపుల పై ఒక ముద్ర వేశారు ఈ ముద్ర వల్ల మనం అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాం కాపులకు అండగా ఉంటానని జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చారు 30 మందిని ఎమ్మెల్యేలను చేశారు ...మంత్రి పదవులిచ్చారు కాపులు ఎవరికీ తలొంచరు...అదే మన ఆత్మవిశ్వాసం ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకూ కాపులను మంత్రులు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కింది మనం కోరుకున్న రాజ్యాధికారం జగన్ మోహన్ రెడ్డి వల్లే దక్కింది జనసేనలో పవన్ వెనుక తిరిగిన వారు రాజ్యాధికారం కోరుకోరా? ఇల్లూవాకిల్లు కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి ? 21 సీట్లు తీసుకుని తనను నమ్ముకున్న వారిని పవన్ మోసం చేశాడు జగన్ మోహన్ రెడ్డి మనకు ఏంచేయలేదని వ్యతిరేకించాలి జగన్ మోహన్ రెడ్డి చెప్పింది చేస్తారు చెప్పాడంటే చేస్తాడంతే...అదే జగన్ మోహన్ రెడ్డి పార్టీలతో పనిలేకుండా మనకు మేలు చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి కొలికపూడి శ్రీనివాస్ పై అడపా శేషు ఫైర్ రంగా హత్యకు వైఎస్సార్ కారణమని కొలికపూడి చాలా నీచంగా మాట్లాడుతున్నారు రంగా హత్యకు కారణం ముమ్మాటికీ టీడీపీ,చంద్రబాబే టీడీపీ పతనం వంగవీటి మోహన్ రంగా ఆశయం వంగవీటి మోహన్ రంగా మనకు ఇచ్చిన ఆయుధం జగన్ మోహన్ రెడ్డి టీడీపీకి ఓటేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలొస్తాయి...పథకాలు ఆగిపోతాయి కాపులకు తిరువూరులో అండగా నిలబడే వ్యక్తి నల్లగట్ల స్వామిదాస్ మనకు రాజకీయ గురువు రంగా ఒక్కరే చిరంజీవి,పవన్ మనకి కేవలం సినిమా హీరోలు మాత్రమే వంగవీటి మోహన రంగా ముఖ్యమంత్రి అవుతారని తెలిసే టీడీపీ,చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారు పవన్ జనసేన పెట్టగానే చంద్రబాబు తన దొడ్లో కట్టేసుకున్నాడు తిరువూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు వ్యాఖ్యలు 01:38 PM, మార్చి 18 2024 ప్రధాని సభలో భద్రతా వైఫల్యం:నాదెండ్ల చిలకలూరిపేట ప్రజాగళం సభపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందన ప్రధాని సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుందని వ్యాఖ్య ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న నాదెండ్ల టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కొందరికి నచ్చట్లేదు.. అందుకే పొత్తులపై అపోహ సృష్టించే యత్నమన్న నాదెండ్ల దుష్ప్రచారాలను నమ్మొద్దు.. తిప్పికొట్టాలంటూ జనసేన కేడర్కు నాదెండ్ల పిలుపు 01:25 PM, మార్చి 18 2024 నితీశ్లాగే చంద్రబాబు కూడా.. : ఆదినారాయణ రెడ్డి బీహార్ లో నితీష్ కుమార్ ఎన్నోసార్లు బయటకి వచ్చి మళ్లీ ఎన్డీయేలో చేరలేదా? చంద్రబాబు కూడా అంతే! ప్రత్యేకహోదా కోసం బయటకి వచ్చారు.. మళ్లీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇవాళ ఎన్డీయేలో చేరారు ఏపీలో కూడా ఎన్డియే ప్రభుత్వం రావాలనే కోరుకుంటున్నా ఏపీ ఎన్నికల గురించే నిన్నంతా చంద్రబాబు, పవన్, మోదీ మాట్లాడుకున్నారు మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు 01:21 PM, మార్చి 18 2024 బీసీలను వాడుకున్న చరిత్ర బాబుది: వాసుపల్లి గణేష్ బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలనే సీఎం జగన్ ఆలోచనకు హ్యాట్సాఫ్.. సీఎం జగన్ చేసిన సామాజిక న్యాయం.. వేరే పార్టీ వాళ్లు ఎవ్వరూ చెయ్యలేరు.. దేశ చరిత్రలో వాడబలిజ కులం నుంచి నేను ఒక్కడినే ఎమ్మెల్యే మళ్లీ సీఎం జగన్ నాకు అవకాశం ఇచ్చారు అంబేడ్కర్ ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు బీసీలను వాడుకున్నారు మత్స్యకారులకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి బాబు మోసం చేశారు నేను ప్రశ్నిస్తే.. బాబు నన్ను తిట్టారు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు కూడా బాబుకి గుర్తుండవు కోలా గురువులు కి సీఎం జగన్ ఎమ్మెల్సీ ఇస్తే చంద్రబాబు ఓడించారు మాకు పదవులు ఇస్తే చంద్రబాబు చూడలేకపోయారు ఒకప్పుడు మోదీని తిట్టిన బాబు ఇప్పుడు మోదీని పొగుడుతున్నారు చంద్రబాబు మాట్లాడిన మాటలను ప్రజలు గమనిస్తున్నారు సాక్షి టీవీతో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 01:14 PM, మార్చి 18 2024 కొలికపూడి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం: వైఎస్సార్సీపీ కాపు నేతలు తిరువూరులో వైఎస్సార్సీపీ కాపుల ఆత్మీయ సమ్మేళనం కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, ఆకుల శ్రీనివాస్,తిరువూరు అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాస్ తదితరులు రంగా చనిపోయిన తర్వాత కాపులకు అండగా నిలిచిన వ్యక్తి వైఎస్.రాజశేఖర్ రెడ్డి : ఆకుల శ్రీనివాస్ వైఎస్సార్ పై తిరువూరు టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : ఆకుల శ్రీనివాస్ రంగా అనే వ్యక్తి అసలు కొలికపూడి శ్రీనివాస్ కు తెలుసా : ఆకుల శ్రీనివాస్ ఎక్కడినుంచో ఇక్కడికి వచ్చి రంగా శిష్యుడినని చెప్పుకుంటున్నాడు: ఆకుల శ్రీనివాస్ కొలికపూడిని కాపులంతా వ్యతిరేకించాలి : ఆకుల శ్రీనివాస్ తిరువూరులో స్థానికుడైన నల్లగట్ల స్వామిదాస్ కు కాపులంతా అండగా ఉండాలి : ఆకుల శ్రీనివాస్ పవన్ ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు పెద్దన్న అయ్యాడు: ఆకుల శ్రీనివాస్ టీడీపీతో కలిశాక చిన్నయ్య అయ్యాడు: ఆకుల శ్రీనివాస్ 24 సీట్ల నుంచి 21 సీట్లకు తగ్గించుకుని పవన్ దిగజారిపోయాడు: ఆకుల శ్రీనివాస్ కాపులను తాకట్టు పెట్టే వ్యక్తి పవన్ : ఆకుల శ్రీనివాస్ కాపులకు కాపు కాసే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి: ఆకుల శ్రీనివాస్ 12:49 PM, మార్చి 18 2024 విశాఖ జనసేనలో టికెట్ల రచ్చ విశాఖ దక్షిణ సీటును వంశీకృష్ణయాదవ్ కు కేటాయిస్తారంటూ ప్రచారం స్థానికులకే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ నేతల డిమాండ్ 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన నేతకు టికెట్ కేటాయించడం సరికాదంటూ అభ్యంతరాలు స్థానిక పరిస్థితుల ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయాలని పట్టుబడుతున్న కార్యకర్తలు 12:34 PM, మార్చి 18 2024 సిగ్గుందా ?.. ప్రజలన్నీ గమనిస్తున్నారు: వెల్లంపల్లి శ్రీనివాస్ తన తల్లిని లోకేష్ తిట్టించారని పవన్ కల్యాణ్ యాగీ చేశారు తల్లిని తిట్టిన లోకేష్ క్షమాపణ చెప్పకుండా పవన్ ఎలా కలిశారు పవన్ కల్యాణ్కి సిగ్గుందా ? చంద్రబాబుపై పవన్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసాడు ఆరోపణలు నిజమైతే చంద్రబాబుతో పవన్ క్షమాపణలు చెప్పించాలి అబద్దమైతే పవన్ క్షమాపణలు చెప్పాలి మోదీని చంద్రబాబు ఇష్టానుసారంగా తిట్టారు పోలవరం ను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని మోదీ విమర్శించారు ఇప్పుడు వీళ్ళంతా కలవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అందుకే ప్రధాని, ఒక సినిమా స్టార్, 40ఏళ్ల ఇండస్ట్రీ, తొడలు కొట్టే బాలయ్య కలిసినా సభ వెలవెలబోయింది జగన్ ఒక్క పిలుపు ఇస్తే సిద్ధం సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు మూడు పార్టీలు పొత్తు పొత్తు పెట్టుకున్నా విజయం వైఎస్సార్సీపీదే 12:15 PM, మార్చి 18 2024 మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన పిఠాపురం వర్మ టీడీపీ శ్రేణుల పై జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారు పిఠాపురం టీడీపీ కార్యకర్తలెవరూ జనసేనలోకి వెళ్లడం లేదు కాకినాడ నుంచి మాస్కులు పెట్టుకొని వచ్చి జనసేనలో జాయిన్ అవుతున్నారు కాకినాడ నుంచి వచ్చినవాళ్లే మా వాళ్ల పై దాడులు చేస్తున్నారు పవన్ పల్లకి మోసినంతమాత్రాన మేమేమీ చేతులు కట్టుకుని కూర్చోము పిఠాపురం టీడీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది 12:01 PM, మార్చి 18 2024 కాపు నేతలు ఒక్కరైనా పవన్ వెంట ఉన్నారా??: మాజీ ఎంపీ మేకపాటి చంద్రబాబు బతిమాలితేనే పొత్తుకి మోదీ ఒప్పుకున్నారని నిన్న సభ స్పష్టం చేసింది.. సీఎం జగన్ ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా అనలేదు.. జగన్ అవసరం మోదీకి చాలా ఉంది చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రధాని మోదీ లేరు.. అందుకు నిన్నటి ప్రజాగళం సభే నిదర్శనం చంద్రబాబు దుర్మార్గుడు కాబట్టే ప్రజలు, ప్రధాని మోదీ ఆయన్ని నమ్మడం లేదు పవన్ కల్యాణ్ తన స్థాయికి మించి జగన్ పై విమర్శలు చేస్తున్నారు కాపు నేతలు ఒక్కరైనా పవన్ వెంట ఉన్నారా?? పవన్ కల్యాణ్ తాత ముత్తాతలు దిగివచ్చినా.. సీఎం వైఎస్ జగన్ను ఏం చేయలేరు పాదయాత్ర సమయంలో లక్షణాలు చూసి జగన్ గొప్ప నాయకుడు అవుతారని అప్పుడే ఊహించాను ప్రధాని నరేంద్ర మోదీ పెద్దమనిషి తరహాలో మాట్లాడారు ఎన్డీయేకి మద్దతు ఇవ్వమని అడిగారు తప్ప.. టీడీపీని గెలిపించమని మోదీ ఎక్కడా కోరలేదు సాక్షి టీవీతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్ది వ్యాఖ్యలు 11:53 AM, మార్చి 18 2024 అక్రమ కలయిక కాబట్టే.. : మార్గాని భరత్ కౌంటర్ చిలకలూరిపేటలో ప్రతిపక్షాల బహిరంగ సభ అపశకునం.. ప్రధాని సభలో మైకులే మూగబోయాయి పరిస్థితులు, దేవుడు వారి పక్షాన లేడు అందుకే మైకులు పనిచేయలేదు రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఆ మూడు పార్టీలే.. ఈ మూడు పార్టీలది అక్రమ కలయిక పోలవరం పూర్తి చేయలేదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, వెనుకబడిన జిల్లాలకు ఇచ్ఛిన నిధులు కూడా వెనక్కి తీసుకున్నారు అయినా జనసేన, టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు చిలకలూరిపేట వేదికగా ప్రత్యేక హోదా ఇస్తానని నరేంద్ర మోడీ మీకు హామీ ఇచ్చారా? ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని మీరంతా కలసి తాకట్టు పెడుతున్నారు ఎన్డీయేలో మీరంతా ఎందుకు చేరారో ప్రజలకు సమాధానం చెప్పాలి విలువలు విశ్వసనీయతకు చంద్రబాబు జీవితంలో అసలు చోటు ఉందా? ఆంధ్ర ప్రదేశ్ ను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య నాపై ఆదిరెడ్డి వాసు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. ఆయనకిదే స్ట్రాంగ్ కౌంటర్ రాజమండ్రిలో పర్సంటేజీలు తీసుకుంటున్నానని నాపై దుష్ప్రచారాలు చేస్తున్నావ్ గంజాయి బ్యాచ్ లను పెంచి పోషించే నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థివా? నీ అనుచరులు హైదరాబాదులో గంజాయితో దొరకలేదా? సానిటరీ ఇన్స్పెక్టర్ల వద్ద వెయ్యి రెండువేలు లంచం తీసుకునే పరిస్థితి నీది ఆదిరెడ్డి అప్పారావుకి ఎమ్మెల్సీ పదవి వైఎస్సార్సీపీ పెట్టిన భిక్ష నిన్న ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎందుకు అడగలేదు? విభజన హామీలు బీజేపీ ఇంకా అమలు చేయలేదు ప్రజాగళం సభపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వ్యాఖ్యలు 11:38 AM, మార్చి 18 2024 పొత్తుతో కూడా ఈసారి బాబు ఓడి తీరతారు చంద్రబాబు ఎప్పుడూ సింగిల్గా విజయం సాధించలేదు ఈసారి పొత్తు పెట్టుకున్నా చంద్రబాబు విజయం సాధించలేరు సీఎం పవన్ కావాలనుకున్న పవన్.. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే చాలన్నట్లున్నారు బీజేపీకి అభ్యర్ధులు కూడా దొరకడంలేదు డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి వ్యాఖ్యలు 11:11 AM, మార్చి 18 2024 పిఠాపురం వెళ్లనున్న పవన్ కల్యాణ్ వచ్చేవారం పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ ప్రకటించాక తొలిసారి అక్కడికి జనసేన అధినేత నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతో కార్యకర్తలతో సమావేశం గ్రామాలవారీగా ప్రచారంపై స్థానిక నేతలకు దిశానిర్దేశం వర్మ చల్లబడ్డట్లు కనిపిస్తున్నా.. టీడీపీ సహకరిస్తుందా? అనే అనుమానాలు పిఠాపురం పోటీ ప్రకటించగానే.. భగ్గుమన్న టీడీపీ శ్రేణులు 10:56 AM, మార్చి 18 2024 సీఎం జగన్ ఆ ధైర్యమిచ్చారు: మంత్రి పెద్దిరెడ్డి వెంకటగిరి నియోజకవర్గ లో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్ధి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపి అభ్యర్ధి మద్దెల గురుమూర్తి, ఇతర ముఖ్యనేతలు వైఎస్సార్సీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది రామ్ కుమార్ రెడ్డి అందరికీ అండగా నిలబడుతారు అందరం కలిసి మెలిసి వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేయాలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్దిని మనం గెలిపించుకోవాలి ఎంపీగా గురుమూర్తి నిత్యం శ్రమించారు అభివృద్ది కార్యక్రమాలు, నిధులు రాబట్టడం లో గురుమూర్తి చుకైన పాత్ర పోషించారు వారిద్దరినీ ఎన్నుకోవడం మన బాధ్యత ప్రతి ఇంటి సంక్షేమ పథకాలు అందించాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగే ధైర్యాన్ని సీఎం జగన్ మనకు ఇచ్చారు జన్మభూమి కమిటీలతో దోచుకున్న టీడీపీ నాయకులకి ప్రతి ఇంటికి వెళ్ళే అవకాశం లేదు భారీ మెజారిటీ తో విజయం సాధించడమే మన లక్ష్యం రామ్ కుమార్ రెడ్డి అభ్యర్ధిగా ఖరారు అయ్యారు... ఆయనే వెంకటగిరి నుండి పోటీ చేస్తారు మిగిలిన వారిని కూడా కలుపుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచి.. వైఎస్ జగన్కు అత్యధిక స్థానాలు అందించాలి 10:54 AM, మార్చి 18 2024 వైఎస్సార్సీపీలో చేరారని కత్తులతో దాడి అనంతపురం తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి కాలనీ లో టీడీపీ నేతల దాష్టీకం వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఖాదర్ బాషా, షేక్షావలి పై కత్తులతో దాడి వైఎస్సార్ సీపీ లో చేరారన్న అక్కసుతో దాడికి పాల్పడిన జేసీ వర్గీయులు ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు, ఆసుపత్రి కి తరలింపు 10:52 AM, మార్చి 18 2024 విజయవాడ వెస్ట్లో చల్లారని కూటమి మంట బీజేపీ సీటు వెళ్లిందని ప్రకటించిన పవన్ కల్యాణ్ భగ్గుమన్న జనసేన కార్యకర్తలు విజయవాడ వెస్ట్ నుంచి సీటు ఆశించిన పోతిన మహేష్ నిరసనగా ప్రజాగళం సభను బహిష్కరించిన జనసేన కార్యకర్తలు ఇవాళ జనసేన యువత ఆధ్వర్యంలో ఆందోళన 10:43 AM, మార్చి 18 2024 ‘జగనన్న లక్ష్యాన్ని నెరవేరుస్తాం’ చంద్రబాబు.. పొత్తుల కోసం వెంపర్లాడే వ్యక్తి ఒంటరిగానే ఎన్నికలకు సిద్ధమైన సీఎం వైఎస్ జగన్ 175కి 175 గెలవాలన్నదే జగన్ లక్ష్యం ఆ లక్ష్యాన్ని మేం నెరవేరుస్తాం అంటూ ప్రజా గళం పొత్తుల కోసం వెంపర్లాడే వ్యక్తి @ncbn. సీఎం వైయస్ జగన్ ఒంటరిగానే వస్తున్నారు. 175కి 175 గెలవాలన్న సీఎం @ysjagan లక్ష్యాన్ని మేం నెరవేర్చి చూపిస్తాం.#PublicVoice#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/wxKVvI47M1 — YSR Congress Party (@YSRCParty) March 18, 2024 10:39 AM, మార్చి 18 2024 బాబు ఎన్డీయే సహకారంతోనే అన్నీ చేశారట ఎన్నికల వేళ.. మళ్లీ ఎన్డీయే పంచన చేరిన చంద్రబాబు గతంలో ఎన్డీయే కూటమి, బీజేపీని బహిరంగంగా విమర్శలు గుప్పించిన బాబు చిలూకలూరిపేట ప్రజాగళంలో ఎన్డీయే, మోదీపై ప్రశంసలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అన్నీ ఎన్డీయే సహకారంతోనే చేశామంటూ ప్రసంగం విభజన తర్వాత ఎన్డీయే భాగస్వామ్యంతో ఏపీలో 11 జాతీయ విద్యాసంస్థలని నెలకొల్పాం. మోదీ గారి చేతుల మీదుగా అమరావతి నిర్మాణం తలపెట్టాం. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తిచేశాం.#PrajaGalam #TDPJSPBJPWinning #APWelcomesNamo pic.twitter.com/ip9MtNKjGJ — N Chandrababu Naidu (@ncbn) March 18, 2024 10:34 AM, మార్చి 18 2024 కడప ఎంపీ బరిలో షర్మిల? కాంగ్రెస్ తరఫున కడప ఎంపీ అభ్యర్థినిగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల షర్మిలకు సీటు కేటాయించే యోచనలో ఏఐసీసీ కొనసాగుతున్న అభ్యర్థుల ఎంపిక ఉగాది లోపు కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితా విడుదలయ్యే అవకాశం 10:10 AM, మార్చి 18 2024 కాసేపట్లో YSRCP మేనిఫెస్టోపై చర్చ వైఎస్సార్సీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక సమావేశం కాసేపట్లో తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యనేతలతో సీఎం జగన్ భేటీ మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దనున్న వైఎస్సార్సీపీ ఎప్పుడు ప్రకటిస్తారనేదానిపైనా భేటీలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఇదీ చదవండి: నవరత్నాలకు అప్గ్రేడ్ వెర్షన్లా మేనిఫెస్టో! 10:05 AM, మార్చి 18 2024 ఫ్రస్టేషన్లో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరినా వసంతకు టిక్కెట్ ఎక్కడో చెప్పని చంద్రబాబు తనను ఎవరైనా ప్రశ్నిస్తే ఆవేశంతో ఊగిపోతున్న వసంత టీడీపీలోకి చేరిన విషయం పై వసంతను ప్రశ్నించిన జర్నలిస్టులు సమాధానం లేక జర్నలిస్టుల పై బూతులతో విరుచుకుపడ్డ వసంత కృష్ణప్రసాద్ జర్నలిస్ట్ లు ఛానల్స్ మారట్లేదా? రాజకీయనాయకులు పార్టీలు మారితే తప్పేంటని దబాయింపు తనను ప్రశ్నించిన జర్నలిస్ట్ పై బూతులతో విరుచుకుపడిన వసంత కృష్ణప్రసాద్ వసంత వైఖరితో షాకైన జర్నలిస్టులు 09:42 AM, మార్చి 18 2024 విశాఖ: ‘వంశీకి సీటు ఇస్తే ఒప్పుకునేది లేదు’ విశాఖ సౌత్ నియోజకవర్గ జనసేన పార్టీలో బయటపడ్డ విభేదాలు వంశీకి సీటు ఇవ్వొద్దంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సాదిక్, మూగి శ్రీనివాస్ జనసేన సౌత్ నియోజక వర్గం సీటు స్థానికులకే కేటాయించాలి నేనే అభ్యర్థినని వంశీ హడావిడి చేస్తున్నారు పార్టీ ఎక్కడ అధికారికంగా వంశీని అభ్యర్థిగా ప్రకటించలేదు వంశీకి సీటు ఇస్తే ఒప్పుకునేది లేదు గతంలో 50 వేల ఓట్లు ఓడిపోయిన వంశీకి సీటు ఎలా ఇస్తారు విశాఖ చరిత్రలో అంత మెజార్టీతో ఓడిపోయిన నేత మరొకరు లేరు వంశీకి సీటు ఇస్తే వైఎస్ఆర్సిపి అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుంది పక్క నియోజకవర్గంలో పనికిరాని వంశీని మా నెత్తిన పెడతారా? జనసేన జెండా మోయని వంశీకి జనసేన సీటు ఇస్తారా? వంశీకి సీటు ఇవ్వడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు 08:59 AM, మార్చి 18 2024 ఎన్నికల సమరం.. ఇక ప్రచారంలోకి సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న ఏపీ సీఎం జగన్ జిల్లాల వారీగా క్యాంపెయిన్ షెడ్యూల్ పై కీలక భేటీ నేడు 9 మంది రీజనల్ కో ఆర్డినేటర్లతో మధ్యాహ్నం మీటింగ్ ఎన్నికల ప్రచారం, కార్యాచరణపై చర్చ నియోజకవర్గాల్లో పార్టీ పోరాట సన్నద్ధత పైనా చర్చ చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి నియోజకవర్గంలో పర్యటన నేడో రేపో సీఎం ప్రచార షెడ్యూల్పై రానున్న స్పష్టత దెందులూరు సిద్ధం సభలో సీఎం జగన్ 08:08 AM, మార్చి 18 2024 ఇది మోదీ సభేనా అసలు? టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగళం సభ అట్టర్ ప్లాప్ ఎన్టీయే కూటమి పేరుతో నిర్వహించిన సభలో ప్రధాని మోదీకి ఘోర అవమానం ప్రదాని మోదీకి వేదికపై కనీసం బొకె, శాలువా కూడా తీసుకురాని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రదాని మోదీకి సన్మానమంటూ వ్యాఖ్యాత ప్రకటించడంతో బిత్తరచూపులు చూసిన చంద్రబాబు, పవన్ వ్యాఖ్యాత సన్మాన ప్రకటనతో లేచి నిల్చున్న ప్రధాని ఎవరూ బొకే ఇవ్వకపోవడంతో తాను తెచ్చిన వినాయకుడి విగ్రహాన్ని బహుకరించిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి జనం లేక సభ వెల వెలబోయిన సభ 15 లక్షల మంది వస్తారంటూ ఊదరగొట్టిన టీడీపీ నేతలు కనీసం లక్షమంది కూడా హాజరుకాకపోవడంపై నేతల్లో నైరాశ్యం పవన్, చంద్రబాబు ప్రసంగ సమయానికి సగం కుర్చీలు ఖాళీయే సభకి పెద్దగా ఆసక్తి చూపని బీజేపీ కార్యకర్తలు పార్టీల మధ్య సమన్వయ లోపంతో సభ అట్టర్ ప్లాప్ కవరింగ్ చేసుకోవడానికి చంద్రబాబు పాట్లు.. కార్యకర్తలకి సైగలు స్టేజ్ ముందు టీడీపీ కార్యకర్తల హంగామాతో పనిచేయని మైకులు ప్రదాని మోదీ ప్రసంగ సమయంలో పలుమార్లు పనిచేయని మైకులు ప్రదాని సభలో మైకులు పనిచేయకపోవడం ఇదే మొదటిసారి అంటున్న బీజేపీ నేతలు ప్రదాని సభకి కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై బీజేపీలో అసహనం మైకులు పనిచేయకపోవడంపై ప్రధాని మోదీ సైతం తీవ్ర అసంతృప్తి పదే పదే మైకులు మొరాయించడంతో ఉత్సాహంగా మాట్లాడలేకపోయిన ప్రదాని స్టేజ్ పైనా చంద్రబాబు, పవన్ లతో ముభావంగానే ప్రదాని సభ ముగిసిన తర్వాత చంద్రబాబు, పవన్ లపై అసహనం వ్యక్తం చేసిన ప్రధాని? ప్రధాని వచ్చే సభని ఇలాగేనా నిర్వహించేదంటూ చురకలు ఎన్డీయే తొలి సభనే సరిగ్గా నిర్వహించలేకపోయారని బీజేపీ శ్రేణులు ఎద్దేవా 08:00 AM, మార్చి 18 2024 జనసేన ఆఫీస్కు Tolet బోర్డు జనసేన ఉత్తరాంధ్ర రీజనల్ పార్టీ కార్యాలయానికి తాళం పార్టీ కార్యాలయానికి టూలెట్ బోర్డ్ ఏర్పాటు.. పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం మాధవధారలో జనసేన కార్యాలయం ఏర్పాటు రీజనల్ పార్టీ కార్యాలయం నుంచి సమీక్షలు సమావేశాలు.. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలు నిలిపివేత కొన్ని రోజుల క్రితం అనకాపల్లిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన నాగబాబు ఆ తర్వాత పార్టీ కార్యాలయం మూసివేసిన నాగబాబు పార్టీ కార్యాలయం మూసివేత పై జనసేన నాయకుల ఆగ్రహం పార్టీ కార్యాలయం లేని పార్టీగా జనసేన తయారయ్యిందంటూ అసంతృప్తి పార్టీ కార్యాలయం నడిపించలేని స్థితికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారని ఆవేదన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా నిర్వహించలేని దుస్థితి జనసేనకు ఏర్పడిందని మండిపాటు 07:33 AM, మార్చి 18 2024 YSRCP మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి తుది దశకు చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో త్వరలోనే ప్రకటించేందుకు ఏర్పాట్లు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మ్యానిఫెస్టోని ప్రకటించే అవకాశం వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజల ఎదురుచూపు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వబోమని పార్టీ ఆవిర్భావం నుంచి చెబుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల హామీల విషయంలో కాంప్రమైజ్ కాని వైనం 2019 మేనిఫెస్టోలోని 99% హామీలు అమలు జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అని ప్రజల్లో బలంగా నమ్మకం ఈసారి కూడా రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ 07:19 AM, మార్చి 18 2024 ప్రజాగళంపై అంబటి సెటైర్ మైక్ ఫెయిల్ ! మీటింగ్ ఫెయిల్ ! టోటల్ గా ముగ్గురూ ఫెయిల్ ! అంటూ అంబటి ట్వీట్ మైక్ ఫెయిల్ ! మీటింగ్ ఫెయిల్ ! టోటల్ గా ముగ్గురూ ఫెయిల్ !@ncbn @PawanKalyan @BJP4India — Ambati Rambabu (@AmbatiRambabu) March 17, 2024 కూటమి కుదేలవుతుందన్న భయం వీళ్లిద్దరి మొహాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని తెలివిగా ముందే పసిగట్టిన @naralokesh స్టేజ్ ఎక్కకుండా జాగ్రత్త పడ్డాడు! #MahaDustaKutami#EndOfTDP pic.twitter.com/1qxcg7kYwD — YSR Congress Party (@YSRCParty) March 17, 2024 07:11 AM, మార్చి 18 2024 ఓటమి భయంతో.. టీడీపీ నేత తప్పుడు ఫిర్యాదు ఓటమి భయంతో టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు తప్పుడు ఫిర్యాదు తనిఖీలు నిర్వహించి తప్పుడు ఫిర్యాదుగా తేల్చిన అధికారులు గ్రీన్ గార్డెన్ లో క్రికెట్ కిట్లు, చీరలు ఎంవీవీ పంపిణీ చేస్తున్నారని తప్పుడు ఫిర్యాదు చేసిన వెలగపూడి ఫిర్యాదు రాగానే ఆర్డీఓ భాస్కర్ రెడ్డి, భీమిలి, ఈస్ట్ పోలీసులు అపార్ట్ మెంట్ లోని 65 ప్లాట్ లు తనిఖీలు నిర్వహించారు తనిఖీలు నిర్వహించిన అనంతరం టీడీపీ నేత ఇచ్చింది తప్పుడు ఫిర్యాదుగా తేలిన వైనం ఈ తనిఖీ పై 24 గంటల్లో రిపోర్ట్ పైకి పంపాలని నిర్ణయించిన ఆర్డీఓ భాస్కర్ రెడ్డి ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత తమకి వచ్చిన మొదటి ఫిర్యాదుగా పేర్కొన్న అధికారులు 06:59AM, మార్చి 18 2024 బాబు బండారం బయటపడింది టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అరకొరగా సీట్లు రెండు విడతలుగా ప్రకటించిన 128 సీట్లలో ఓసీలకే ప్రాధాన్యం సొంత సామాజిక వర్గానికంటే తక్కువగా బీసీలకు బీసీలకు 24తో సరి కమ్మ సామాజికవర్గానికి 28 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కాపులకు 8, మైనారిటీలకు 3 మహిళలకు ఇచ్చిన సీట్లు కేవలం 17 సామాజిక న్యాయానికి పాతర.. ఇదీ బాబు బండారం సంబంధిత కథనం కోసం క్లిక్ చేయండి 06:49AM, మార్చి 18 2024 ప్రజాగళంలో వేసిందే 48 వేల కుర్చీలు.. అవీ ఖాళీనే ప్రధానికి అవమానంతో మొదలైన ఎన్డీఏ తొలి సభ కనీసం ఓ శాలువా, ఓ పూల బొకే కూడా తీసుకురాని బాబు, పవన్ మోదీకి సన్మానమంటూ వ్యాఖ్యాత ప్రకటన లేచి నిల్చున్న మోదీ.. దిక్కులు చూసిన టీడీపీ, జనసేన అధినేతలు తాను తెచ్చిన వినాయకుడి విగ్రహాన్ని ప్రధానికి బహూకరించిన పురందేశ్వరి 15 లక్షల మంది ప్రజలు వస్తారని నేతల ప్రకటన లక్ష మంది కూడా లేక వెలవెలబోయిన సభ వేసిందే 48 వేల కుర్చీలు.. అవీ ఖాళీనే జనం లేకపోవడంతో బాబు కవరింగ్ టీడీపీ కార్యకర్తలతో స్టేజి ముందు హంగామా పని చేయని మైకులు.. మోదీ అసహనం పవన్ ప్రసంగం మధ్యలో ఆపి మరీ వారిని కిందికి దించిన ప్రధాని కూటమి తొలి సభ అట్టర్ ఫ్లాప్తో నైరాశ్యంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఇదీ చదవండి: బాండ్లతో బీజేపీకి రూ.6,986 కోట్లు 06:47AM, మార్చి 18 2024 చంద్రబాబుకి మాదిగల అల్టిమేటం కొవ్వూరు టికెట్ విషయంలో చంద్రబాబుకు మాదిగల అల్టిమేటం జవహర్ కి టికెట్ కేటాయించకపోతే టీడీపీ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిక చంద్రబాబు మాదిగలను నమ్మించి మోసం చేస్తున్నాడని ఆగ్రహం మాదిగ సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి జవహర్ కి టికెట్ ఎందుకు ఇవ్వలేదని? సూటి ప్రశ్న చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన సిద్దమైన మాదిగలు టీడీపీ కష్ట కాలంలో వున్నపుడు జవహర్ పార్టీ కోసం కృషి చేసారు: మాదిగ సంఘాల ప్రతినిధులు మాదిగలకు ఒక పెద్ద దిక్కుగా జవహర్ వున్నాడు: మాదిగ సంఘాల ప్రతినిధులు చంద్రబాబు కష్ట కాలంలో వున్నపుడు మాదిగల సహకారం తీసుకోవడం, తర్వాత పక్కన పెట్టడం పరిపాటిగా మారింది: మాదిగ సంఘాల ప్రతినిధులు వర్గీకరణ విషయంలో కూడా చంద్రబాబు మోసం చేశారు: మాదిగ సంఘాల ప్రతినిధులు వాగ్ధానాలకు, ప్రకటనకు బాబు పరిమితం.. ఆచరణ మాత్రం శూన్యం : మాదిగ సంఘాల ప్రతినిధులు జవహర్ కి టికెట్ ఇవ్వకపోతే బాబు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు : మాదిగ సంఘాల ప్రతినిధులు జవహర్ కి టికెట్ ఇవ్వకపోతే తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తాం : మాదిగ సంఘాల ప్రతినిధులు పార్టీని సేవ చేయనివాళ్ళు, పార్టీ జెండా పట్టుకొని వాళ్లకు బాబు టికెట్ ఇస్తున్నారు : మాదిగ సంఘాల ప్రతినిధులు చంద్రబాబు ఎన్నికలు కాకముందే సీఎం అయ్యిపోయాననే భావనలో కూరుకుపోయారు: మాదిగ సంఘాల ప్రతినిధులు 06:29AM, మార్చి 18 2024 కూటమి పరిస్థితి దారుణం ఒకేసారి 175 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్సీపీ ప్రతిపక్ష కూటమి మాత్రం నాన్చుడు ధోరణి ఎటూ తేల్చలేక చంద్రబాబు సతమతం బలమైన అభ్యర్థులు దొరకకపోవడమే కారణం ఉత్తరాంధ్ర పెండింగ్ సీట్లపై డోలాయమానం తేలని మైలవరం, పెనమలూరు పంచాయితీ ఆలూరు, గుంతకల్లు సీట్లపైనా నాన్చుడే టికెట్ల ఖరారులో బీజేపీ, జనసేనదీ అదే తీరు 06:25AM, మార్చి 18 2024 YSRCP.. జయహో బీసీ గత ఎన్నికల కంటే ఇప్పుడు 11 స్థానాలు అధికం దేశ చరిత్రలో బీసీలకు ఈ స్థాయిలో సీట్లు కేటాయించిన దాఖలాలు లేవంటున్న సామాజికవేత్తలు గత 58 నెలల పాలనలో వారిని సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి 2019, ఫిబ్రవరి 17న ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో చెప్పిన దానికంటే ఆ వర్గాలకు అధికంగా న్యాయం మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సమున్నత స్థానం డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో వారికి రూ.1.73 లక్షల కోట్ల ప్రయోజనం ఇలా చెప్పిన దానికంటే అధికంగా న్యాయం చేసిన జగన్ నాయకత్వాన్ని బలపరుస్తున్న బీసీలు భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభల్లో అది తేటతెల్లం అదే 2012లో బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నింటికీ చంద్రబాబు పాతర కనీసం కేబినెట్లో కూడా ప్రాధాన్యత లేదు.. పైగా ఒక్క బీసీని రాజ్యసభకు పంపని టీడీపీ అధినేత బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని.. తోకలు కత్తిరిస్తానంటూ ఆ వర్గాలను హేళన చేసిన బాబు ఇప్పుడు కేవలం 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో మరోసారి ఆయన తమను వంచించారంటూ ఫైర్.. తమ వెన్నువిరిచిన చంద్రబాబు నాయకత్వంపై బీసీల్లో ఆగ్రహావేశాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,అగ్రవర్ణ పేదలు వైఎస్సార్సీపీ వెంట నడుస్తుండటంతో ఎన్నికల్లో వార్ వన్సైడే అంటున్న విశ్లేషకులు 06:23AM, మార్చి 18 2024 పవన్కు షాకిచ్చిన బెజవాడ జనసేన కార్యకర్తలు జనసేన అధినేత పవన్ కల్యాణ్కు షాకిచ్చిన సొంత పార్టీ కార్యకర్తలు ప్రధాని మోదీతో మిత్రపక్షం అధినేత చంద్రబాబుతో ప్రజాగళం పేరిట బహిరంగ సభ నిర్వహించిన పవన్ జనంతో పాటు జనసేన కార్యకర్తలూ దూరం విజయవాడ వెస్ట్ టికెట్లో తీవ్ర అసంతృప్తితో ప్రజాగళం బహిష్కరణ బెజవాడలో @PawanKalyan కు షాకిచ్చిన సైనిక్స్. నువ్వు @ncbnకు ఊడిగం చేస్తే చేసుకో, నీ వెంట మేము రాలేమన్న జనసైనికులు. పెడన, విజయవాడ వెస్ట్ కార్యకర్తలు మూకుమ్మడిగా ప్రజాగళం సభను బహిష్కరించారు. అంతేకాక పవన్ కళ్యాణ్ ను నిలదీసేందుకు సైతం సిద్ధమవుతున్నారు.#MahaDustaKutami… pic.twitter.com/pIg7s6ol2Y — YSR Congress Party (@YSRCParty) March 17, 2024 -
ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది?.. పురంధేశ్వరి ప్లాన్ అదేనా?
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పార్టీలోని సాంప్రదాయ వర్గాలను అణచివేస్తున్నారా? తన సామాజికవర్గం మేలు కోసం ఇతర వర్గాలను తొక్కిపెడుతున్నారా? పార్టీని బాగుచేస్తారని నియమిస్తే ఏపీ బీజేపీని కమ్మ రాజ్యంగా తయారు చేస్తున్నారా? పురంధేశ్వరి తీరుపై పార్టీ ఒరిజినల్ నాయకులు, ఆర్ఎస్ఎస్ వాదులు ఏమనుకుంటున్నారు? తనవారి కోసం, చంద్రబాబు వర్గం కోసం ఒరిజినల్ బీజేపీ నేతలను పురంధేశ్వరి అడ్డుకుంటున్నారా? అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది? ఏపీలో కాషాయ సేనకు అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీకి తొలి నుంచీ అండగా ఉన్న సంప్రదాయవర్గాలపై కక్ష సాధిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీకి మొదటి నుంచి బ్రాహ్మణలు, వైశ్యులు, క్షత్రియులుతో పాటు మరికొన్ని వర్గాలు అండగా ఉండేవి. ప్రతి ఎన్నికల్లోను అభ్యర్థులతో సంబంధం లేకుండా బీజేపీకి తన సాంప్రదాయ ఓటు బ్యాంకు కొనసాగుతూ వచ్చేది. పురందేశ్వరి అధ్యక్షురాలు అయిన తరువాత బీజేపీకి అండగా ఉన్న వర్గాలను తొక్కిపెట్టి పార్టీలో తన సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దపీట వేస్తున్నారు. పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులుగా తన కులం వారినే నియమిస్తున్నారు. మిగతా వర్గాల వారిని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారని ఆర్ఎస్ఎస్ వాదులు, తొలి నుంచీ పార్టీలోనే ఉంటున్నవారు విమర్శిస్తున్నారు. విశాఖ బీజేపీ ఎంపీ స్థానాన్ని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జీవీఎల్ నరసింహారావు ఆశిస్తున్నారు. విశాఖలోనే నివాసం ఉంటూ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన మేనకోడలు భర్త, బాలకృష్ణ చిన్నల్లుడు గీతం భరత్ కోసం జీవీఎల్కు మొండి చేయి చూపించారు. దీనిపై బ్రాహ్మణ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంపికైన సోము వీర్రాజును తప్పించి బీజేపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా కుట్ర చేసి పురందేశ్వరిని అధ్యక్ష పదవి దక్కేలా చేశారు. రాజమండ్రి ఎంపీ సీటును సోము వీర్రాజు ఆశిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాదిని కాదని పురందేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పార్టీలో కాపులను కూడా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బండ బూతులు తిట్టిన, ఉగ్రవాది అంటూ సంబోధించిన, హోం మంత్రి అమిత్ షా కాన్వాయ్పై చంద్రబాబు రాళ్ల దాడి చేయించినా.. అవన్నీ పక్కన పెట్టి కులాన్ని దృష్టిలో పెట్టుకొనే బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరేలా పురందేశ్వరి చక్రం తిప్పారని మండిపడుతున్నారు. తన సామాజిక వర్గానికే చెందిన లంకా దినకర్ను అధికార ప్రతినిధిగా ఎంపిక చేసి జాతీయ చానల్స్కు ఇంటర్వ్యూలు, చర్చా వేదికల కోసం పంపుతున్నారు. పురందేశ్వరి పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీపతి రాజాను మీడియా రాష్ట్ర కోఆర్డినేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పాతూరి నాగభూషణంను నియమించారు. బీజేపీ తరఫున సోషల్ మీడియా విభాగం చూసే వ్యక్తి తపన్ చౌదరి, మహిళ విభాగం అధ్యక్షురాలు నిర్మల కిషోర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. విజయవాడ పార్లమెంటుకు టీడీపీ నుంచి కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు కాబట్టి పురందేశ్వరి ఊరుకున్నారని, లేదంటే విజయవాడ నుంచి బీజేపీ తరుపున సుజనా చౌదరిని కూడా పోటీ చేయించేవారు అంటున్నారు. రాష్ట్ర కమిటీలో కీలకమైన పదవులన్నీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారితోనే పురందేశ్వరి భర్తీ చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆర్ఎస్ఎస్ వాదులు, బ్రాహ్మణులు ఇతర సామాజిక వర్గాలకు చెందినవారు గుర్రుగా ఉన్నారు. వారందరూ పార్టీకి విధేయులుగా ఉండడం, క్రమశిక్షణ కలిగిన వారు కావడంతో కమ్మ కులాభిమానంతో పార్టీలో జరుగుతున్న అరాచకాలపై నోరు మెదపలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పురందేశ్వరి అధ్యక్షురాలు అయిన తరువాత బీజేపీ విలువలను, సిద్ధాంతాలను పక్కనపెట్టి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవే పరిస్థితులు కొనసాగితే రానున్న రోజుల్లో బీజేపీకి మద్దతుగా ఉంటూ వస్తున్న సాంప్రదాయవర్గాలన్నీ దూరం కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. -
TDP BJP : పొత్తుల తక్కెడలో మొదటికొచ్చిన లెక్క
సాక్షి, విజయవాడ: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల పంచాయితీ మొదటికొచ్చింది. సీట్ల సంఖ్యపై బీజేపీ పట్టు ఇవ్వాళ స్పష్టమయింది. ఢిల్లీలో కేవలం ఎన్డీయేపై చేరికపైనే చర్చలు జరిగాయని, సీట్ల సర్దుబాటుపై ఇప్పుడు చర్చలు జరపాలని షెకావత్ చెప్పినట్టు తెలిసింది. షెకావత్ ప్రతిపాదనలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఖంగుతిన్నారని, 6 ఎంపీలు, 6 ఎమ్మెల్యేలు ఇస్తామని చెప్పాం కదా అని చంద్రబాబు అన్నట్టు సమాచారం. ఎన్డీఏలో చేరతాం అంటే ఓకే అన్నామని, మా పార్టీ ఎనిమిది ఎంపీ స్థానాల్లో, ఎనిమిది ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయాలని కోరుకుంటుందని బిజెపి అధిష్టానం తరపున షెకావత్ స్పష్టం చేసినట్టు తెలసింది. ఇప్పటివరకు ఎల్లో మీడియాలో మీ అంతట మీరే ఆరు ఎంపీ, ఆరు ఎమ్మెల్యేలంటూ ఇన్నాళ్లూ టీడీపీ లీకులు ఇచ్చిందని, దానికి ఒప్పుకోలేదని, 8 ఎంపీ, 8 ఎమ్మెల్యే ఇవ్వాల్సిందేనని స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. ఇవ్వాళ మధ్యాహ్నం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మరోసారి సమావేశమైంది. కరకట్ట మీదున్న చంద్రబాబు నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, జనసేన అధ్యక్షుడు పవన్ పాల్గొన్నారు. పురందేశ్వరి లేకుండానే చర్చలు కరకట్ట మీదున్న చంద్రబాబు నివాసంలో జరుగుతున్న కీలకమైన చర్చలకు రాష్ట్ర బీజేపీ చీఫ్కు పురందేశ్వరికి ఆహ్వానం అందలేదు. పురందేశ్వరి లేకుండానే చర్చలు జరుగుతున్నాయి. ఏయే సీట్లు బీజేపీకి ఇవ్వాలనే దానిపై జరుగుతున్న కీలక సమావేశానికి పురందేశ్వరిని బాబు దూరం పెట్టడంపై చర్చనీయాంశమయింది. దీనిపై పురందేశ్వరీ ఏమన్నారంటే.. "పొత్తులపై బీజేపీ కి ఓ విధానం ఉంటుంది, నేను చర్చలకు వెళ్లకపోవడానికి ప్రత్యేక కారణం ఏం లేదు, అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, నిన్న పవన్ కళ్యాణ్, నేడు చంద్రబాబు తో చర్చలు జరుగుతున్నాయి, చర్చల సారాంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు, మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం" అని అన్నారు. లోక్ సభకు పవన్.? పవన్ పార్లమెంటు, అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్టు తెలిసింది. కాకినాడ పార్లమెంట్, పిఠాపురం అసెంబ్లీ నుంచి పవన్ పోటీ చేస్తాడని పార్టీ వర్గాలు ఇచ్చిన లీకును బట్టి తెలుస్తోంది. తొలుత తిరుపతి నుంచి పోటీ చేయాలని పవన్ అనుకున్నా... ఎందుకైనా మంచిదని కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే కాకినాడ అయితే బెటరని, అలాగే పిఠాపురంలో లక్ష మంది కాపు ఓటర్లు ఉన్నారని కాబట్టి అక్కడినుంచి అసెంబ్లీకి బెటరని పవన్ భావిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ఇప్పటికే 7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాడు పవన్ కళ్యాణ్. జనసేన ఖాతాలో ప్రస్తుతం నెలిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు, నిడదవోలు, తెనాలి స్థానాలున్నాయి. ఇప్పుడు ఈ సీట్లు యథాతధంగా ఉంటాయా? మార్పులు జరుగుతాయా అన్నది తెలియరాలేదు. ఢిల్లీలో ఏం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారు? మొదటి నుంచి ఎనిమిది పార్లమెంట్, ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు కావాలని బీజేపీ స్పష్టంగా చెప్పింది. గతంలో బీజేపీ పోటి చేసిన పార్లమెంట్ స్థానాలను కూడా తెలిపింది. అన్ని సామాజిక వర్గ సమీకరణాలను చూసుకుని ముందుకెళ్లడానికి కార్యాచరణ చేసుకుంది. ఇక్కడే చంద్రబాబు మెలిక పెడుతున్నట్టు తెలిసింది. బీజేపీకి ఇవ్వాల్సిన కొన్ని కీలక నియోజకవర్గాల్లో టిడిపి నేతలు పోటీ చేస్తారని, వాటికి బదులు మరో చోట ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. దీనిపై బీజేపీ నేతలు గుర్రుమంటున్నారు. పార్టీ బలంగా ఉన్న చోట పోటీ చేయాలని ఎవరైనా కోరుకుంటారు కానీ.. ఏ మాత్రం బలం లేని చోట నిలబడితే ఓడిపోవడమే కాకుండా.. పార్టీ పరువు పోతుందని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. సోము వీర్రాజుకు వెన్నుపోటు? అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేరు పరిశీలనలో ఉంది. రాజమండ్రి లోక్సభ స్థానాన్ని సోము వీర్రాజుకు బీజేపీ అగ్రనేతలు అడుగుతున్నారు. ఇక హిందూపూర్ రేసులో విష్ణువర్దన్ రెడ్డి పేరు లిస్టులో ఉంది. అయితే సోము వీర్రాజు ఎమ్మెల్యేగా పోటీ కాకుండా గతంలో మాదిరి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు మెలిక పెట్టినట్టు తెలిసింది. అందుకు బీజేపీ నో చెప్పినట్లు తెలుస్తోంది. గుంటూరు తూర్పు, విజయవాడ వెస్ట్, కడప, శ్రీకాళహస్తి కావాలని బీజేపీ అడిగినట్లు సమాచారం. మరోవైపు విజయవాడ వెస్ట్ స్థానం కోసం జనసేన పట్టుబడుతోంది. విశాఖ సిటీలో రెండు అసెంబ్లీ స్థానాలు కావాలని కోరుతోంది. విశాఖ నార్త్, విశాఖ సౌత్ లేదా విశాఖ వెస్ట్ లేదంటే వి.మాడిగుల అసెంబ్లీ కోసం పట్టుబడుతోంది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం సీటును అడుగుతోంది. మదనపల్లె, శ్రీకాళహస్తి, కదిరి అసెంబ్లీ స్థానాలపై సందిగ్ధత వీడటం లేదు. ఇప్పటికీ ఖరారు కానీ సీట్లపై ఓ వైపు చంద్రబాబు ఇంట్లో మల్లగుల్లాలు నడుస్తుంటే.. సీఎం రమేష్, రఘురామకృష్ణంరాజు, సత్యకుమార్ విజయవాడలోనే మకాం వేసి తమ వాటా ఏదని రెడీగా వెయిట్ చేస్తున్నారు. రెండు, మూడు గంటలుగా చర్చలు కొనసాగుతున్నా.. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరడం లేదని సమాచారం. "రఘురామ మాకొద్దు" గత ఎన్నికల్లో వైఎస్సార్సిపి నుంచి ఎంపీ అయి.. తర్వాత రెబల్గా మారిన రఘురామ కృష్ణంరాజు పట్ల మూడు పార్టీల్లో చర్చ జరుగుతోంది. నరసాపురం సీటు తీసుకునేందుకు బిజెపి, జనసేన నిరాకరించినట్టు తెలిసింది. తెలిసి తెలిసి రఘురామ తలనొప్పి మాకెందుకంటూ ఇరు పార్టీల నాయకులు చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం. ఇన్నాళ్లు ఎంకరేజ్ చేసినందుకు రఘురామను తెలుగుదేశమే తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. నరసాపురం సీటు బిజెపి లేదంటే జనసేన ఖాతాలో వేసేందుకు చివరిదాకా చంద్రబాబు ప్రయత్నించినా.. ఒప్పుకోనట్టు సమాచారం. సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉండడంతో రఘురామ కృష్ణంరాజును పార్టీలోకి ఎలా తీసుకోవాలా అన్నది బాబు ఆలోచిస్తున్నాడు. నరసాపురంలో రఘురామ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడని పక్కాగా సర్వేలు చెబుతుండడం కూడా బాబు ఆందోళనకు మరో కారణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రఘురామ కృష్ణంరాజును ఎలా వదిలించుకోవాలని బాబు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. -
బాబు కన్నింగ్.. ఏపీ బీజేపీ గగ్గోలు !
సాక్షి, ఢిల్లీ: అందితే జట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాంటి నాయకుడి కోసం జనసేనను.. కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన పవన్ కల్యాణ్ మొత్తానికి చావు తప్పి కన్ను లొట్ట బోయినంత పని చేశారు. ఢిల్లీ వేదికగా ఒకటిన్నర రోజులపాటు నడిపిన పొత్తుల డ్రామాకు ఎట్టకేలకు తెర దించారు. అమిత్ షా అపాయింట్మెంట్ అతికష్టం మీద దొరకబుచ్చుకుని.. బీజేపీని ఎలాగోలా కూటమికి ఒప్పించారు. నాడు హోదా పేరు చెప్పి బయటకు వచ్చిన బాబు..నేడు కేసుల కోసం, కొడుకు కోసం మళ్లీ ఎన్డీఏలో చేరారు. అయితే ఈ పరిణామాలేవీ ఏపీలోని ‘అసలైన’ బీజేపీకి ఇప్పుడు సహించడం లేదు. టీడీపీ-జనసేనలతో బీజేపీ పొత్తు కుదిరిందని.. పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహపడొద్దని ఢిల్లీ నుంచి శనివారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు తేల్చి చెప్పారు. అదే సమయంలో టీడీపీ తమ పాత మిత్రపక్షమేనని బీజేపీ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. అధికారికంగా ఎన్ని సీట్లు తీసుకుంటామనేది అటు బీజేపీ.. ఇటు టీడీపీ ఇంకా ప్రకటించలేదు. ఈలోపు టీడీపీ నేతలు ఇస్తున్న లీకులతో అసెంబ్లీ సీట్ల విషయంలో బీజేపీ అధిష్టానం గట్టిగానే రాజీ పడిందన్న విషయం స్పష్టమౌతోంది. టీడీపీ లీకుల ప్రకారం.. బీజేపీ పోటీ చేయబోయే పార్లమెంట్ స్థానాలు అనకాపల్లి - CM రమేష్ అరకు - కొత్తపల్లి గీత రాజమండ్రి - పురందేశ్వరీ ఏలూరు - సుజనా చౌదరీ హిందూపూర్ - పరిపూర్ణనంద రాజంపేట - కిరణ్కుమార్ రెడ్డి అలాగే జనసేన పోటీ చేయబోయే సీట్లు: మచిలీపట్నం - బాలశౌరీ కాకినాడ - పవన్ కళ్యాణ్ వీటితో పాటు పొత్తులో భాగంగా అనూహ్యంగా.. కేవలం ఎనిమిది అసెంబ్లీ స్థానాలకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేతల్ని ఒప్పించినట్లు టీడీపీ పెద్దలు ఇప్పుడు ప్రచారానికి దిగారు. ఈ నెల 17 లేదా 18న తేదీల్లో టీడీపీ - జనసేన బహిరంగ సభ నిర్వహించి.. అక్కడి నుంచే బీజేపీతో కలిసి అధికారిక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో ఆ మీటింగ్కు ప్రధాని మోదీ సైతం హాజరు అవుతారని.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. ముష్టి పడేశారా? బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు మరోసారి కన్నింగ్ రాజకీయం ప్రదర్శించారు. దీంతో.. కేవలం సింగిల్ డిజిట్ అసెంబ్లీ స్థానాలే బీజేపీకి దక్కబోతున్నాయని తెలిసి ఏపీ ఒరిజినల్ బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తన సామాజిక వర్గం కోసం ఏపీ బీజేపీని తాకట్టు పెట్టారంటూ పార్టీ చీఫ్, చంద్రబాబు వదిన దగ్గుబాటి పురంధేశ్వరిపై మడిపడుతున్నారు. పైగా సీట్ల తగ్గింపులో చంద్రబాబు కుట్ర ఫలించిందని.. బీజేపీలో ఉన్న తన అనుచరులు సుజనా చౌదరి, సీఎం రమేష్లతో ఈ తతంగం అంతా నడిపించారని ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె మాట వింటారని అనుకోలేదు! టీడీపీతో పొత్తు విషయంలో మొదటి నుంచి పురంధేశ్వరి ఢిల్లీ పెద్దలకు సానుకూల నివేదికలే ఇస్తున్నట్లు ఒక ప్రచారం ఉంది. అయితే అధిష్టానంపై నమ్మకం.. అంతకు మించి పురంధేశ్వరి మాటలు చెబితే ఎవరు వింటారని ఏపీ బీజేపీ నేతలు మొదటి నుంచి గట్టిగానే అనుకుంటూ వచ్చారు. ఆ నమ్మకంతోనే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెబుతూ వచ్చారు. ఈలోపు ఎనిమిది సీట్లకే పరిమితం కాబోతున్నామనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఇదే కూటమి తరఫున 14 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నామని.. ఇప్పుడు అంతకు మించి తీసుకోకుండా ముష్టి 8 అసెంబ్లీ సీట్లకు లొంగిపోవడం ఏంటని రగిలిపోతున్నారు ఏపీ బీజేపీ నేతలు. సీట్లు సాధించడంలో పురంధేశ్వరి ఘోరంగా ఫెయిల్ అయ్యారని.. ఏపీ బీజేపీ నేతల భవిష్యత్తు కాపాడలేకపోయారని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏపీ బీజేపీ చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్లిపోయిందనే ఆవేదననే ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు వాళ్లు ఇప్పుడు. -
బీజేపీ సీరియస్.. పురంధేశ్వరి పోస్ట్ ఊష్టింగ్!
ఏ ఆడపిల్ల అయినా పుట్టిల్లు బాగును కోరుతుంది. మెట్టినింటి మంచిని కోరుతుంది. కానీ విలువలు, నీతి ఉన్నవాళ్లు ఎవరూ తమకు నీడనిచ్చిన చెట్టు కూలిపోవాలని కోరుకోరు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం తిన్నింటి వాసాలు లెక్కేశారు. అందుకే ఆమెను పదవి నుంచి తీసేయాలని పార్టీ పెద్దలు భావించారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కుమార్తె అయినా ఆమె తెలుగుదేశంలో ఉండకుండా కాంగ్రెస్లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేసారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఓడిపోవడంతో ఎటూ వెళ్లే వీల్లేక బీజేపీలో చేరారు. పోన్లే అని ఆమెకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టి పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించింది. కానీ, మనసోచోట మనువోచోట అన్నట్లుగా ఉండే పురంధేశ్వరి తలుపులన్నీ తెలుగుదేశంవైపే ఉన్నాయి. తన తండ్రి పెట్టిన పార్టీ, తన అక్క భర్త చంద్రబాబు నడుపుతున్న తెలుగుదేశం బలోపేతం అవ్వాలని పురంధేశ్వరి తపిస్తూ ఉండేవారు. ఆమె పార్టీ పదవి చేపట్టిన నాటి నుంచీ తెలుగుదేశం, బీజేపీ మధ్య పొత్తు కుదర్చడానికి మాత్రమే యత్నించారు తప్ప పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి కృషి చేయలేదు. దీనికి సంబంధించి తాజాగా అధిష్టానం వద్ద ఇంకో ఆధారం కూడా ఉందని తెలుస్తోంది. సొంతపార్టీని బలోపేతం చేయడానికి బదులు తెలుగుదేశాన్ని ఉద్ధరించేందుకు ఆమె కుయుక్తులు పన్నుతున్నట్లు బీజేపీ పెద్దల వద్ద ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. ఆంధ్రాలో అధికార వైఎస్సార్సీపీలో టిక్కెట్లు దక్కని కొందరు నాయకులు బీజేపీలో చేరాలని ప్రత్నించి, ఆమెతో మాట్లాడగా దానికి ఆమె సంతోషంగా ఒప్పుకుని పార్టీ కండువా వేసి ఆహ్వానించాల్సి ఉండగా దానికి విరుద్ధంగా ఆమె కుట్రలకు పాల్పడ్డారు. ఆంధ్రాలో బీజేపీలో ఎందుకు చేరడం.. మేము చేరి తప్పు చేసాం.. పార్టీకి ఇక్కడ ఏమీ ఫ్యూచర్ లేదు. పార్టీ బలం అయ్యే అవకాశం లేదు. మీరు వెళ్లి టీడీపీలో చేరండి నేను చంద్రబాబుతో మాట్లాడతాను వెళ్ళండి అని సలహా ఇచ్చారట. దీంతో, బీజేపీలో చేరేందుకని వెళితే ఆవిడ ఏమిటి ఇలా చెబుతోంది అని ఆశ్చర్యపోయారట. దానికితోడు ఆమె పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశానికి ప్రయోజనం కలిగేలా చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో క్లిప్స్ కూడా ఢిల్లీ పెద్దలకు చేరినట్లు తెలిసింది. దీంతో తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం.. నీడనిచ్చిన చెట్టును కూల్చేయడం లాంటి అనైతిక చర్యలకు పురంధేశ్వరి పాల్పడుతోందని ఆగ్రహం చెందిన బీజేపీ అధిష్టానం ఆమెను పదవిలోంచి తొలగించాలని డిసైడ్ అయిందని సమాచారం. ఈమేరకు ఆమెకు ఇప్పటికే చెప్పేశారని, త్వరలోనే ఆమెకు ఉద్వాసన తప్పదని అంటున్నారు. - సిమ్మాదిరప్పన్న -
Feb 21st: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 09:33 PM, Feb 21st, 2024 రేపు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం సమావేశంలో పాల్గొననున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ పై చర్చ సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చ వివిధ జిల్లాల్లో ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ పై చర్చ టీడీపీ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, పితాని, పయ్యావుల, నిమ్మల, తంగిరాల సౌమ్య జనసేన కమిటీ సభ్యులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, గోవిందరావు, నాయకర్, యశస్విని 08:16 PM, Feb 21st, 2024 ఏసీబీ కోర్టులో స్కిల్ స్కాం కేసు విచారణ స్కిల్ స్కాం నిందితుడు, మాజీ ఎండీ లక్ష్మీనారాయణ పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు స్కిల్ స్కాంలో అప్రూవర్గా మారడానికి అనుమతించాలని ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా పిటిషన్ చంద్రకాంత్ షా పిటిషన్లో జత చేసిన డాక్యుమెంట్లు తనకి అందజేయాలని లక్ష్మీనారాయణ పిటిషన్ స్కిల్ కేసులో తాను కూడా ముద్దాయిగా ఉన్నందున చంద్రకాంత్ షా వేసిన పిటీషన్లోని డాక్యుమెంట్స్ ఇవ్వాలని వాదించిన లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదులు విచారణ రేపటికి వాయిదా రేపు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించనున్న సీఐడీ తరపు న్యాయవాదులు 07:06 PM, Feb 21st, 2024 భువనేశ్వరి మాటలతో క్లారిటీ వచ్చేసింది: మంత్రి అంబటి రాంబాబు భువనేశ్వరి, లోకేష్ ఇద్దరు కలిసి కుర్చీలు మడత పెడుతున్నారు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ కుర్చీ మడత పెట్టేశారు భువనేశ్వరి చంద్రబాబు నాయుడుని రెస్ట్ తీసుకోమని చెప్తోంది కుప్పంలో చంద్రబాబుకి రెస్ట్ ఇవ్వండి అని కార్యకర్తలకు చెప్తుంది కుప్పంలో చంద్రబాబు నాయుడు కుర్చీ కూడా మడత పెట్టేశారని అర్ధమౌతుంది. భువనేశ్వరి చంద్రబాబు పెద్దవాడైపోయాడు ఆయన రెస్ట్ తీసుకుంటాడు నేను పోటీ చేస్తానని చెప్తోంది చంద్రబాబు, లోకేష్కు రెస్ట్ ఇచ్చి ఎన్టీఆర్ కుమార్తె కుప్పంలో పోటీ చేసినా... కుప్పంలో ఓడిపోవడం ఖాయం చంద్రబాబు కుప్పంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన కుప్పంలో నీళ్లు ఇవ్వలేకపోయాడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో త్వరలో కుప్పంలో నీళ్లు ఇవ్వబోతున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు అనిల్ కుమార్ యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి చంద్రబాబు తెలుగుదేశాన్ని మూసేసే పరిస్థితి దగ్గర్లో ఉందని ప్రజలకు అర్థమైంది ఇవాళ భువనేశ్వరి మాట్లాడిన మాటలతో క్లారిటీ వచ్చింది చంద్రబాబుకు ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకుని చూస్తే ఎందుకు పనికిరాడు అందుకే కనీసం కుప్పంలో నన్ను అన్న గెలిపించండి అని టీడీపీ కార్యకర్తలను భువనేశ్వరి బతిమిలాడుకుంటుంది 06:55 PM, Feb 21st, 2024 ఓటుకు నోటు: పవన్ కళ్యాణ్ పరమార్థమిదే భీమవరం కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ డబ్బులు పంచితే గానీ నెగ్గలేమట.! డబ్బులు ఖర్చు పెడితేనే రాజకీయాలట.! ఎన్నికలప్పుడు మాత్రమే ఏపీకి వస్తే తప్పు కాదా? ప్యాకేజీ పాలిటిక్స్ చేస్తే ప్రజలెలా పట్టించుకుంటారు?భీమవరంలో పవన్ కళ్యాణ్ నోటి వెంట కొత్త మాటలు వచ్చాయి ఎన్నికల వేళ జనసేన, టిడిపి నేతలను ఆశ్చర్యచకితులను చేసే వ్యాఖ్యలు తమను చూసి ఎవరూ ఓటు వేయరన్న ఉద్దేశ్యంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టడమేనంటూ ఓటరు విలువను దిగజార్చారు ఎన్నికల సంఘం ఆదర్శాలను అపహస్యం చేసేలా తన బాసు చంద్రబాబు అనుసరిస్తోన్న ఓటుకు నోటు సిద్ధాంతాన్ని గుర్తు చేశారు 05:53 PM, Feb 21st, 2024 భువనేశ్వరి ఆమె మనసులో మాట బయటపెట్టారు: మంత్రి జోగి రమేష్ రాష్ట్రప్రజలంతా చంద్రబాబును అసహ్యించుకుంటున్నారు చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు భువనేశ్వరి ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ప్రజల మనసులో ఉన్న ఆకాంక్షను ఆమె గమనించారు భువనేశ్వరి సరదాగా చెప్పిన మాట కాదు ఆమె మనసులో ఉన్న భావనే బయటపెట్టారు 35 ఏళ్ల నుంచి కుప్పానికి చంద్రబాబు ఏం చేయలేదు చంద్రబాబు కుప్పానికీ పనికిరాడు..రాష్ట్రానికీ పనికిరాడని సొంత భార్యే చెప్పేసింది సిద్ధాంతం, విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు టీడీపీని తీసుకెళ్లి తాకట్టుపెట్టేస్తాడు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 175 స్థానాల్లో టీడీపీని నిలబెట్టలేని అసమర్ధుడయ్యాడు టీడీపీని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశాడు పవన్కు 50, 60 పంచాలి.. మరో పార్టీకి ఇంకొన్ని పంచాలనే ఆలోచనలో ఉన్నాడు చంద్రబాబు దిక్కులేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు ఇవన్నీ గమనించారు కాబట్టే చంద్రబాబును పక్కకు తోసేయాలని భువనేశ్వరి ఆలోచన చంద్రబాబు, లోకేష్ పనికిరాడు...ఎన్టీఆర్ కూతురుగా తానే బెటర్ అని భువనేశ్వరి భావిస్తున్నట్లున్నారు చంద్రబాబు ఓడిపోతున్నాడని భువనేశ్వరి ముందే కనిపెట్టారు ఎన్టీఆర్ కూతురుగా తనకైనా ఓట్లేస్తారని భువనేశ్వరి అనుకుంటున్నారు ఈసారి కుప్పంలో చంద్రబాబు అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం 05:13 PM, Feb 21st, 2024 అందుకే కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు: నారమల్లి పద్మజ చంద్రబాబు రాజకీయాలకు పనికి రారని భువనేశ్వరి తేల్చి చెప్పారు ఏఏజీ ఆస్పత్రి వారు కూడా చంద్రబాబు రెస్టు తీసుకోవాలని అప్పుడే చెప్పారు కానీ చంద్రబాబు తిరుగుతూనే ఉన్నారు జనం నుండి స్పందన లేకపోవడంతో కుర్చీ మడత పెట్టేశారు ఎమ్మెల్యేగానే కాదు, రాజకీయాలకు కూడా చంద్రబాబు పనికిరారు భువనేశ్వరి అబద్దాలను చూస్తుంటే చంద్రబాబుకు మించిపోతున్నారు విజయవాడలో కాల్ మనీ రాకెట్ బయట పడినప్పుడు భువనేశ్వరి ఎందుకు మాట్లాడలేదు? రుషితేశ్వరి ర్యాగింగ్తో ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏమయ్యారు? తహశీల్దార్ వనజాక్షిపై దారుణంగా మీ ఎమ్మెల్యే దాడి చేస్తే భువనేశ్వరి ఏం చేశారు? అసలు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా? బాలకృష్ణ మహిళలను కించపరిచేలా మాట్లాడినప్పుడు ఎందుకు క్షమాపణలు చెప్పలేదు? తెలుగుదేశం పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు మూడు సిద్ధం సభలు చూశాక చంద్రబాబుకు వెన్నులో వణుకు పుట్టింది అందుకే కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో జరిగే ఘటనలను కూడా ఏపీలో జరిగినట్టు పచ్చి అబద్దాలు చెప్తున్న మహిళ భువనేశ్వరి అబద్దాల టీడీపీకి కరెక్టయిన అధ్యక్షులు భువనేశ్వరి ఆమెకే అధ్యక్షపదవి ఇస్తే బెటర్ 05:06 PM, Feb 21st, 2024 మళ్లీ వాయిదా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు 28కి వాయిదా కౌంటర్ దాఖలు చేయడానికి మరోసారి సమయమడిగిన లోకేష్ లాయర్లు వారం రోజుల సమయమిస్తూ 28కి కేసు విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు గత నాలుగు వాయిదాల సమయంలోనూ ఏసీబీ కోర్టులో సమయం కోరిన లోకేష్ న్యాయవాదులు కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నాలు యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోకేష్ చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు అధికారులకి రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో సీఐడీ పిటీషన్ సీఐడీ పిటీషన్పై ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకుండా లోకేష్ నాన్చుడు రెడ్ బుక్ అంశంపై సీఐడీ నోటీసులు పట్టించుకోని లోకేష్ స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి లోకేష్కి నోటీసులు జారీ ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లెక్కచేయని లోకేష్ ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకుండా వాయిదాలు కోరుతూ వచ్చిన టీడీపీ లాయర్లు 04:10 PM, Feb 21st, 2024 చంద్రబాబు కుప్పంలో కుర్చీ మడత పెట్టేశారు: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేశారు ఇప్పటికే రాజ్యసభలో జీరో అయ్యింది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలోనూ టీడీపీ జీరో అవుతుంది. చంద్రబాబు కుప్పంలో పోటీ చేయలేడని మేము ముందే చెప్పాం కుప్పం ప్రజలకు జగన్ మాత్రమే అన్ని సౌకర్యాలు కల్పించారు 03:52 PM, Feb 21st, 2024 కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు: జూపూడి ప్రభాకరరావు ‘సిద్దం’ సభలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు స్కూల్స్ బాగుపడాలన్నా, అందరికీ వైద్యం అందాలన్నా జగనే కావాలని జనం అంటున్నారు చంద్రబాబు సామాజిక న్యాయాన్ని ఎప్పుడో మర్చిపోయారు ఇప్పటికీ సీట్ల కేటాయింపు కూడా చేసుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు అసలు చంద్రబాబుకు ఎందుకు ఓటేయాలో ఒక్క కారణం కూడా చూపించలేరు అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత చంద్రబాబుకు లేదు కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు భువనేశ్వరి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారా? టీడీపీలో ఏం జరుగుతుంది? లోకేష్, భువనేశ్వరి కలిసి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారు 02:56 PM, Feb 21st, 2024 ఎన్నికల టార్గెట్ క్లియర్గా ఉంది: సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ డీఎన్ఏలోనే మైనార్టీలు ఉన్నారు అందుకు తగినట్టే పార్టీ విధానాలు ఉంటాయి సునామిలాగా వస్తున్న ఆదరణని పోలింగ్ బూత్ వద్దకు తీసుకువెళ్లి రెండు బటన్లను నొక్కించాలి రాబోయే 50 రోజుల్లో ఇదే మన పని.. టార్గెట్ క్లియర్గా ఉంది.. పరీక్షలు వచ్చినపుడు ఎలా పనిచేస్తామో.. అలానే ఇప్పుడు పని చేయాలి చిన్నపాటి విచక్షణ కూడా లేకుండా ప్రభుత్వం పని చేస్తోంది 2019 వరకు చంద్రబాబు ముఠా చేసిన అరాచకాన్ని చూశాం అందుకే ప్రజలు మనకు పట్టం కట్టారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చాము ఇక పై మైనార్టీలను ఇతర వర్గాలకు నాయకులను చేస్తాం మైనార్టీ లకు 50శాతం పదవులు ఇచ్చాము అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు కొన్ని కులాల్లో నాయకులు దొరకని పరిస్థితి ఉంది ఓట్ల కోసం పథకాలను రూపొందించలేదు సంక్షేమం, అభివృద్ధి కలగలిపిన రాష్ట్రం గా ఏపీ ని జగన్ తీర్చిదిద్దుతున్నారు సంక్షేమ పథకాలు ద్వారా సామాన్యులకు కొనుగోలు శక్తి పెరిగింది. టీడీపీ ఎంత విషప్రచారం చేసినా వాస్తవాలేంటో ప్రజలకు తెలిసి వచ్చింది రోగాలు ఉన్నాయని జైలు నుండి బెయిల్ పై వచ్చిన చంద్రబాబు.. ఈ రోజు తాను యువకుడిని అంటూ ఊర్లలో తిరుగుతున్నాడు 01:37 PM, Feb 21st, 2024 బెజవాడ సైకిల్కు ఎదురుగాలి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మారుతున్న సమీకరణాలు పొత్తులో భాగంగా తూర్పులో రాధకి టికెట్ ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు గుర్రుమన్న గద్దె రామ్మోహన్ పార్టీ మారే యోచనలో గద్దె నిన్న రాత్రి ఇతర పార్టీ నేతలను కలిసిన గద్దె రామ్మోహన్ 01:29 PM, Feb 21st, 2024 భీమవరంలో గెలిపించండి ప్లీజ్: జనసేనాని తెలుగుదేశం పార్టీ నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశం ఈ సారి ఎలాగైనా అసెంబ్లీకి పంపాలని కోరిన పవన్ రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలున్నా పట్టించుకోవద్దని విజ్ఞప్తి నేతల మధ్య విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని వేడ్కోలు ఏమైనా సమస్యలుంటే మీ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకురావాలని పవన్ కల్యాణ్ సూచన కేవలం కొందరు నాయకులనే కలిస్తే సరిపోతుందా? : పవన్తీరుపై తెలుగుతమ్ముళ్ల ఆగ్రహం ఇక్కడికి రమ్మన్నారు, గంటల కొద్దీ కూర్చోబెట్టారు, కనీసం పలకరించాలని పవన్కు తెలియదా? మమ్మల్ని పట్టించుకోకుండా లీడర్లతో మాట్లాడి వెళ్లిపోతాడా? రేపు ఓట్లు వేసేది, వేయించేది ఎవరు? : పవన్ తీరుపై టీడీపీ కార్యకర్తల మండిపాటు 01:22 PM, Feb 21st, 2024 పవనూ.. 40 చెప్పి 20లోనే పోటీనా?: వెల్లంపల్లి సెటైర్లు పేద ప్రజలకు అమరావతిలో ఇల్లు కేటాయిస్తే దుర్మార్గుడు చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నాడు. పేదవారి ఇల్లు పట్ల చంద్రబాబు కోర్టులో స్టే ఎందుకు వేశాడు. పేదవారు సంతోషంగా ఉండటం చూడలేని వ్యక్తి చంద్రబాబు 2019 లో చంద్రముఖి చంద్రబాబు ను సీఎం జగన్ పెట్లో పెట్టి తాళం వేశాడు. లక లక.. అంటూ రాక్షసుడు చంద్రబాబు ప్రభుత్వం రాలేదు చంద్రముఖి లాంటి చంద్రబాబును అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉంది. చంద్రబాబు పరిపాలనతో రాష్ట్రం నాశనం అవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం కరువు, అప్పుల పాలవుతుంది. రాష్ట్ర ప్రజలు కుప్పంలో కూడా చంద్రబాబును ఓడించి సీఎం జగన్ కు 175 సీట్లు కానుక ఇస్తారు. పవన్ కళ్యాణ్ సింగల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదు పవన్ కళ్యాణ్ మరి ఎందుకు 20 సీట్లకు అమ్ముడుపోయాడు. ప్యాకేజీల కోసం బతికేది పవన్ కళ్యాణ్. జనసేనా సింగల్ గా పోటీ చేస్తే 40 సీట్లు వస్తాయి అన్న పవన్ 20 సీట్లు అడుక్కోవడం దేనికి? మాజీ మంత్రి,ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్ 01:01 PM, Feb 21st, 2024 భీమవరం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం పవన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు జిల్లా టీడీపీ కార్యాలయంలో పవన్ తో సమావేశం కోసం ఉదయం నుండి వేచి ఉన్న నాయకులు కేవలం భీమవరం నియోజకవర్గ నాయకులతో సమావేశం అని ఏర్పాటు చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తన నివాసంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లతో మాత్రమే జరిగిన భేటీ పవన్ అర్థతరంగా వెళ్లిపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు భీమవరం టీడీపీ నాయకులతో పవన్ మీటింగ్ క్యాన్సిల్ అవడం పై సర్ది చెప్పే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మమ్మల్నే కలవకపోతే ప్రజలని ఎలా కలుస్తారంటూ టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేసిన భీమవరం టీడీపీ నాయకులు పవన్ కల్యాణ్ వచ్చింది తెలుగుదేశం పార్టీని పాడు చేయడానికా....అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి కార్యకర్తలు ఇంకెప్పుడూ పవన్ మీటింగ్ అని భీమవరం పిలవద్దంటూ వీరవాసరం నాయకులు ఆగ్రహం మండలాల వారీ మీటింగ్ పెట్టండి అని సీరియస్ పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ మీరెవరు ఎక్కడ మీటింగ్ పెట్టాలో చెప్పడానికి అంటూ మండిపడ్డ పితాని 12:39 PM, Feb 21st, 2024 కళ్యాణదుర్గంలో మా పార్టీ గందరగోళంగా ఉంది: టీడీపీ నేతలు కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబు కు టిక్కెట్ ఖరారు మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి మీడియా సమావేశం కళ్యాణదుర్గం టీడీపీ లో రాజకీయ గందరగోళం నెలకొంది చంద్రబాబు నాయుడు కు అల్టిమేటం జారీ చేసిన ఇరువురు నేతలు కళ్యాణదుర్గం టీడీపీ టిక్కెట్ తనకే ఖరారు అయిందని కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబు ప్రచారం చేసుకుంటున్నారు అధికారికంగా చంద్రబాబు ఎక్కడా ప్రకటించలేదు మాతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు మా ఇద్దరిలో ఎవరో ఒకరికి టిక్కెట్ కేటాయించాలి కళ్యాణదుర్గం లో పార్టీ కోసం పనిచేసిన ఏ నేతకు ఇచ్చినా పని చేస్తాం స్థానికేతరులకు టిక్కెట్ ఇస్తే అంగీకరించేదిలేదన్న ఇద్దరు నేతలు 12:25 PM, Feb 21st, 2024 జనసైనికుల దూషణ.. ఎక్స్లో బుచ్చయ్య రియాక్షన్ రాజమండ్రిలో జనసేన వర్సెస్ టీడీపీ మధ్య ముదురుతున్న రగడ రాజమండ్రి రూరల్ స్ధానం నుంచే పోటీచేస్తానని స్పష్టం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుచ్చయ్య చౌదరిని సోషల్ మీడియాలో టార్గెట్ చేసిన జనసేన కార్యకర్తలు కుర్చీ మడత పెడతామంటూ బుచ్చయ్యపై దూషణలు సోషల్ మీడియాలో వచ్చిన అంశాలను పట్టించుకోవద్దన్న బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ తెలుగుదేశం కార్యకర్తలు కి అభిమానులకి శ్రేయోభిలాషులకు మనవి.. టీవి న్యూస్ ల లో వాట్స్ యాప్ మెసేజ్ ల్లో వస్తున్న వార్తలు అనేవి ఊహాజనితం.. అవి నమ్మి భావోద్వేగాల కి గురి అవ్వోద్దు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కచ్చితంగా "గోరంట్ల" పోటీ లో ఉంటారు...దీంట్లో… — Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 20, 2024 12:15 PM, Feb 21st, 2024 టీడీపీ లో చింతలపూడి సీటు చిచ్చు సీటు దక్కకపోవడం తో మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర అసహనం చింతలపూడి ఇంచార్జ్ గా రోషన్ కుమార్ ని ప్రకటించిన టీడీపీ సీనియర్ ని అవమానించారంటూ పీతల సుజాత అసంతృప్తి పవన్ కల్యాణ్, టీడీపీ నేతల సమావేశానికి పీతల సుజాత డుమ్మా భవిష్యత్ కార్యాచరణ పై పీతల సుజాత అనుచరుల తో మంతనాలు పీతల సుజాత తో సంప్రదింపులు చేస్తున్న టీడీపీ నేతలు చింతమనేని ,మాగంటి బాబు లను నమ్ముకుని సీటు పై ఆశలు పెట్టుకున్న మరో నేత బొమ్మాజి అనిల్ కు చుక్కెదురు 12:11 PM, Feb 21st, 2024 గ్లాస్ గుర్తు.. విచారణ వాయిదా జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై హైకోర్టులో విచారణ జనసేన గాజుగ్లాసు గుర్తు రద్దు చేయాలని RPC పార్టీ పిటిషన్ ఏపీ హైకోర్టులో నేడు జరిగిన విచారణ వాదనలు వినిపించేందుకు సమయం కోరిన జనసేన విచారణ 28వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు 12:08 PM, Feb 21st, 2024 టీడీపీ అబద్ధపు ప్రచారాలు నమ్మొద్దు: ఎంపీ మిథున్ టీడీపీ ఎన్ని ప్రచారాలు చేసుకున్న సీఎంగా మళ్ళీ జగనే టీడీపీ అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దు కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలి బూతు స్థాయిలో పని విభజన చేసుకొని ముందుకు సాగాలి అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తాం పీలేరు కార్యకర్తల సమావేశంలో దిశా నిర్దేశం చేసిన ఎంపీ మిధున్ రెడ్డి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి రావడం ఖాయం ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 12:03 PM, Feb 21st, 2024 భీమవరం నుంచే పోటీ చేస్తా: పవన్ కల్యాణ్ నేడు భీమవరంలో పర్యటిస్తున్న పవన్ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంట్లో టీడీపీ నేతలతో భేటీ అయిన పవన్ భీమవరం నుంచే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ టీడీపీ నేతలతో స్పష్టం చేసిన జనసేనాని మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నివాసానికి వెళ్లి మరీ అదే విషయం స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ 11:50 AM, Feb 21st, 2024 టీడీపీపై అంబటి సెటైర్ రాజ్యసభలో కుర్చీ మడతేసిన టీడీపీ అతిత్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా అంటూ అంబటి ట్వీట్ రాజ్యసభలో కుర్చీ మడతేసిన టీడీపీ అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా !@naralokesh @ncbn — Ambati Rambabu (@AmbatiRambabu) February 21, 2024 11:32 AM, Feb 21st, 2024 కొనకళ్లకు పచ్చసెగ తగులుతోందా? టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్లకు వ్యతిరేకంగా ప్రచారం తెలుగుదేశంలోనే కొందరు వ్యతిరేక ప్రచారం టీడీపీ కొనకళ్ల విడిచిపెట్టి వెళతాడంటూ సోషల్ మీడియాలో టిడిపి నేతల పోస్టింగ్లు పొమ్మనలేక పొగ పెడుతున్నారంటూ సన్నిహితుల దగ్గర కొనకళ్ల ఆవేదన 11:25 AM, Feb 21st, 2024 ఎందరు ఎదురొచ్చినా గెలిచిచూపిస్తా: అనిల్ కుమార్ యాదవ్ జగన్ కోసం తల తెంచుకుంటా ఎవరికీ తలవంచను! ఒక్కడిని ఓడించడానికి ఐదుగురు కలిసి వస్తున్నారు ఎంపీగా గెలిచాక.. పల్నాడులోనే ఇల్లు కట్టుకొని ఉంటా జగన్ కోసం రామబంటులా పనిచేస్తా 11:03 AM, Feb 21st, 2024 లోకేష్ పిల్లి అని ఏపీ మొత్తానికి తెలుసు! నర్సీపట్నంలో లోకేష్ శంఖారావం అట్టర్ ప్లాప్ రాష్ట్రస్థాయి నేత లోకేష్ వస్తే 2000 మంది కూడా రాలేదు నర్సీపట్నంలో వైయస్సార్సీ బస్సు యాత్ర సభకు 40000 మంది హాజరయ్యారు రాష్ట్రంలో పిల్లి అంటే లోకేష్ అని ప్రతి ఒక్కరికి తెలుసు పులి అంటే వైయస్ జగన్ అని దేశం మొత్తం తెలుసు లోకేష్ లాంటి పిల్లులు ఎంత మంది వచ్చినా సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరు చంద్రబాబు నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారు మళ్లీ ఇప్పుడు 3000 నిరుద్యోగ భృతి అంటూ 420 మాటలు చెబుతున్నారు నేను రూపాయి అవినీతి చేసినట్లు దమ్ముంటే నిరూపించాలి నీ పక్కనే అయ్యన్న వంటి దోపిడీ దొంగలను పట్టుకుని మాపై విమర్శలా? వందల కోట్లు దోపిడీ చేసింది అయ్యన్న కాదా? నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ వ్యాఖ్యలు 10:23 AM, Feb 21st, 2024 తణుకులో కోల్డ్ వార్ తణుకు సీటు కోసం టీడీపీ-జనసేన ఫైట్ టీడీపీ, జనసేన లోకల్ లీడర్ల వార్ విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని గతంలో పవన్ ప్రకటన పోటీకి పట్టుబడుతున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ టికెట్ నాకంటే నాకంటూ ఇద్దరి పోటాపోటీ ప్రచారం పవన్ పర్యటనతో ఆసక్తిగా మారిన పొత్తు రాజకీయం 09:49 AM, Feb 21st, 2024 జనం సీఎం జగన్తోనే ఉన్నారు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడు గా ధ్రువీకరణ పత్రం తీసుకున్న వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం సంతోషంగా ఉంది సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేయాలని భావించింది కానీ మా ఎమ్మెల్యేలు అందరూ సీఎం జగన్ పట్ల విశ్వాసం తో ఉన్నారు అందుకే మేము ఏకగ్రీవంగా గెలవగలిగాము టీడీపీ ని పెద్దల సభ లో ఖాళీ చేశాం మొత్తం స్థానాలు వై ఎస్సార్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది ఒక్కొక్క సభ లో టీడీపీ ని ఖాళీ చేస్తున్నాం తర్వాత లోక్ సభ, శాసనసభ లో కూడా క్లీన్ స్వీప్ అవుతుంది మా పార్టీ నుండి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే లు మళ్ళీ తిరిగివస్తున్నారు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదు సీఎం జగన్ తో ఉంటేనే ఎవరికైనా రాజకీయంగా మంచి జరుగుతుంది సీఎం జగన్ తో జనం ఉన్నారు 08:55 AM, Feb 21st, 2024 లోకేష్ రెడ్బుక్ కేసుపై నేడు విచారణ విజయవాడ ఏసీబీ కోర్టులో నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్ ఈ కేసు పై ఏసిబి కోర్టులో ఈ రోజు విచారణ. 08:23 AM, Feb 21st, 2024 తెనాలిలో టికెట్ చిచ్చు? తెనాలిలో టీడీపీపై జనసేన పైచేయి! పంతం నెగ్గించుకున్న నాదెండ్ల తెనాలి టికెట్ నాదెండ్ల మనోహర్కే మాజీ మంత్రి ఆలపాటికి లేదని తేల్చేసిన నారా లోకేష్ సర్వేలు తనకే ఉన్నాయని ప్రకటించుకుంటూ వస్తున్న ఆలపాటి గల్లా జయదేవ్ క్రియాశీలక రాజకీయాలకు దూరం గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆలపాటికి సూచన లేదంటే మీ దారి మీరు చూస్కోవాలని ఆలపాటికి స్పష్టీకరణ తన వర్గంతో చర్చలు, సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకోనున్న ఆలపాటి 07:58 AM, Feb 21st, 2024 అనంతలో టీడీపీ నేతల దౌర్జన్యం టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కి చేదు అనుభవం టీడీపీ నేత ప్రభాకర్ చౌదరిని నిలదీసిన మహిళ నువ్వు ఎప్పుడూ రాలేదని ప్రభాకర్ చౌదరిని నిలదీసిన మహిళ అనంతపురం నగరంలోని 21, 13, 2 డివిజన్లలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేయని అభివృద్ధి చేసినట్లుగా చెప్పేందుకు ప్రభాకర్ చౌదరి యత్నం నువ్వు ఎప్పుడూ రాలేదు కదా అని మొహం మీద చెప్పేసిన మహిళ ప్రతి రోజూ మీ ఏరియాకు రాలేనంటూ అసహనం వ్యక్తం చేసిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి చిత్రీకరిస్తున్న వారిపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు 07:41 AM, Feb 21st, 2024 భీమవరంలో పవన్ పర్యటన నేడు భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఇక్కడి నుంచే పవన్ పోటీ చేస్తాడంటూ పొలిటికల్ సర్కిల్లో టాక్ గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిన పవన్ టీడీపీతో ఈ ఎన్నికలకు పొత్తుతో వెళ్లాలని జనసేన నిర్ణయం చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే ప్రకటించిన పవన్ కల్యాణ్ నేటి సమావేశానికి టీడీపీ నేతల డుమ్మా? టీడీపీతో కలవడం బీజేపీకి ఇష్టం లేదని.. బలవంతంగా తానే ఒప్పించానని విశాఖ కార్యకర్తలతో పవన్ వ్యాఖ్య పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతల అసంతృప్తి రాజమండ్రి ఎయిర్పోర్టులో పవన్ ఆహ్వానానికి వెళ్లాల్సి ఉన్నా.. దూరంగా ఉన్న వైనం టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్ల పంపకంపై ఇంకా రాని క్లారిటీ 07:27 AM, Feb 21st, 2024 మూడు రోజులైనా ఆగట్లేదు! ఇంట్లో ఫ్యాన్.. ఇంటి బయట సైకిల్.. సింక్ లో టీ గ్లాస్.. ఆదివారం రాప్తాడు వైఎస్సార్సీపీ సిద్ధం సభలో సీఎం జగన్ పంచ్ డైలాగులు ఇది విశ్వసనీయతకు, మోసకారితనానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్న సీఎం జగన్ కౌరవసేన వంటి టీడీపీ కూటమికి ఎదురుగా వెళుతున్నది అభిమన్యుడు కాదు.. గాండీవి అర్జునుడన్న సీఎం జగన్ తన వెనుక శ్రీకృష్ణుడిలా ప్రజలు ఉన్నారని తెలిపారు. సోషల్ మీడియాలో రాప్తాడు పంచ్ డైలాగులు విపరీతంగా వైరల్ 07:23 AM, Feb 21st, 2024 వైఎస్సార్సీపీకి లేదు పోటీ! రాజ్యసభ మూడు స్థానాలు వైఎస్సార్ సీపీ కైవసం ఏకగ్రీవంగా మూడు స్థానాలు వైసీపీ గెలుచుకున్నట్టు ప్రకటించిన ఎన్నికల కమిషన్ రాజ్యసభ సభ్యులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి ఏకగ్రీవం అధికారికంగా ప్రకటించిన ఎన్నికల కమిషన్ 06:58 AM, Feb 21st, 2024 యూజ్ అండ్ త్రోలో బాబుని మించినవాళ్లు లేరేమో! చంద్రబాబు పాలసీ అయిన యూజ్ అండ్ త్రో దెబ్బకు మరో నాయకుడు బలి టీడీపీకి నూజివీడు మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వర రావు గుడ్బై కష్టకాలంలో ఉన్నప్పుడు తనను వాడుకుని ఇప్పుడు తనను పక్కన పెట్టేస్తున్నారంటూ ముద్రబోయిన అవేదన చంద్రబాబు తనను నమ్మించి మోసం చేశారని ముద్రబోయిన మండిపాడు నూజివీడు ఇంచార్జిగా తప్పించడానికి నిరసిస్తూ టీడీపీకి రాజీనామా 06:42 AM, Feb 21st, 2024 అరరె.. బాబు మర్చిపోయారే! ఓటమి భయం బాబు మొహంలోనే కాదు.. మాటల్లో కూడా ప్రజలకి రోజూ డబ్బా కొడుతున్న హామీనే మర్చిపోయావా? ఇక దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయగలవా చంద్రబాబూ? 2014లో ఇలానే 650 హామీలు ఇచ్చి మర్చిపోయావ్! జనాలకీ గుర్తుండకూడదని మేనిఫెస్టోని మాయం చేశావ్. కానీ ప్రజలు తెలివైనోళ్లు బాబూ..!! ఓటమి భయం బాబు మొహంలోనే కాదు.. మాటల్లో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ప్రజలకి రోజూ డబ్బా కొడుతున్న హామీనే మర్చిపోయావంటే.. ఇక దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయగలవా @ncbn? 2014లో ఇలానే 650 హామీలు ఇచ్చి మర్చిపోయావ్.. జనాలకీ గుర్తుండకూడదని మేనిఫెస్టోని మాయం చేశావ్. కానీ ప్రజలు… pic.twitter.com/fmCAsx2X8J — YSR Congress Party (@YSRCParty) February 20, 2024 06:30 AM, Feb 21st, 2024 అసెంబ్లీకి దారేదీ? పవన్ రూటేదీ? ఏం తేల్చకుండానే ముగిసిన పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటన రేపు మంగళగిరి నుంచి భీమవరం పర్యటనకు వెళ్లనున్న పవన్ కల్యాణ్ రాజమండ్రి రూరల్ టికెట్ నాకేనంటూ ప్రకటించిన జనసేన నేత కందుల దుర్గేష్ అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారని తెలిపిన కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్, రాజానగరం నుంచి పోటీ చేయడం ఖాయమని చెప్పిన పవన్ జనసేన నుంచి రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు ఖరారు టీడీపీ అధిష్ఠానంతో కలిసి త్వరలో అధికారికంగా ప్రకటిస్తామన్న పవన్ కల్యాణ్ రాజానగరం నుంచి జనసేన పోటీ చేయడం ఖాయం...అభ్యర్థి పై క్లారిటీ ఇస్తామంటున్న పవన్ -
Feb 20th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 06:30 PM, Feb 20th, 2024 అసెంబ్లీకి దారేదీ? పవన్ రూటేదీ? ఏం తేల్చకుండానే ముగిసిన పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటన రేపు మంగళగిరి నుంచి భీమవరం పర్యటనకు వెళ్లనున్న పవన్ కల్యాణ్ రాజమండ్రి రూరల్ టికెట్ నాకేనంటూ ప్రకటించిన జనసేన నేత కందుల దుర్గేష్ అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారని తెలిపిన కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్, రాజానగరం నుంచి పోటీ చేయడం ఖాయమని చెప్పిన పవన్ జనసేన నుంచి రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు ఖరారు టీడీపీ అధిష్ఠానంతో కలిసి త్వరలో అధికారికంగా ప్రకటిస్తామన్న పవన్ కల్యాణ్ రాజానగరం నుంచి జనసేన పోటీ చేయడం ఖాయం...అభ్యర్థి పై క్లారిటీ ఇస్తామంటున్న పవన్ 06:25 PM, Feb 20th, 2024 రాజానగరం, రాజమండ్రి కూటమిలో రచ్చ రాజానగరం టికెట్ జనసేనకు ప్రకటించడం పై టీడీపీ నేతల్లో అసంతృప్తి రాజమండ్రి రూరల్ లో సైతం ఇదే పరిస్థితి వస్తుందా అనే అనుమానాలు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్, రాజానగరం స్థానాలు జనసేనకు ఇస్తే తమ సామాజిక వర్గానికి సీట్లు కోల్పోయామని కమ్మ సామాజిక వర్గం అసంతృప్తి రాజమండ్రి రూరల్ టికెట్ తనకే ఉంటుందన్న గోరంట్ల నేనూ జిల్లాలో పార్టీ వ్యవస్ధాపకుడినే, సీనియర్ నే పార్టీ టికెట్ నాకే, ఇందులో ఎలాంటి వివాదం లేదు జనసేనకు మరో నియోజవకర్గం కేటాయిస్తాం, సర్దుబాటు చేసుకుంటారో.. లేదో వాళ్లిష్టం : బుచ్చయ్య చౌదరీ 06:24 PM, Feb 20th, 2024 రాయచోటి సైకిల్ నేనే తొక్కుతా రాయచోటి టీడీపీ ఇంఛార్జ్ నేనే : మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ టికెట్ వచ్చేది నాకే... రాజీనామా చేయను కావాలని నన్ను తీసేస్తే వెళ్లిపోతా చంద్రబాబు దగ్గర తేల్చుకోవాల్సిన అవసరం నాకు లేదు ఈ ప్రాంతంలోనే ఉంటా...ఇక్కడే పోటీ చేస్తా : రమేష్ కుమార్ 06:20 PM, Feb 20th, 2024 చంద్రబాబు నన్ను దారుణంగా మోసం చేశారు: ముద్రబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు టీడీపీ పార్టీకార్యాలయంలో టీడీపీ పోస్టర్లను పీకిపడేసిన ముద్రబోయిన చంద్రబాబు పై ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఫైర్ పార్టీ నన్ను దారుణంగా మోసం చేసింది ఏది చెబుతాడో అది చేయని వ్యక్తి చంద్రబాబు పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డా చచ్చిపోయిన పార్టీని నూజివీడులో బ్రతికించా పార్టీ ఏ పిలుపునిచ్చినా పనిచేశా కరోనా సమయంలో రాష్ట్ర టీడీపీ కార్యాలయం మూతపడినా..నూజివీడు టీడీపీ కార్యాలయం మూతపడలేదు పార్టీ కష్టకాలంలో నన్ను పిలిచి నూజివీడులో పోటీచేయమని యనమల అడిగారు నా ఇంటికి మనిషిని పంపించి మరీ నూజివీడు సీటిచ్చారు ఈరోజు నన్ను నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా నన్ను ఎందుకు తీసేశారో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు 04:50 PM, Feb 20th, 2024 చంద్రబాబు.. మీ పార్టీ సైజు ఎంతో తెలుసుకోండి: కొడాలి నాని అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా పారిపోయిన చంద్రబాబు చేతకాక ‘X’లో చాలెంజ్లు చేస్తున్నాడు సీఎం జగన్ చాలా స్పష్టంగా ఎన్నికలకు వెళుతున్నారు మీ కుటుంబాల్లో మంచి జరిగితే తనకు ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు అమలు చేసిన ఓ పథకం, లేదా రాష్ట్రంలో అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను చెప్పాలని సీఎం జగన్ ప్రశ్నిస్తున్నారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు.. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ‘X’లో చాలెంజ్లు చేస్తున్నాడు భారతదేశంలో ఇద్దరి పెద్ద నాయకులు మధ్య బహిరంగ చర్చ ఎక్కడైనా జరిగిందా? డొంక తిరుగుడు మాటలు మాని దమ్ముంటే మాలాగా ప్రజలకు చేసిన మంచిని చంద్రబాబు చెప్పుకోవాలి ఎవరు సీఎంగా ఉండాలో జగన్ ,చంద్రబాబు కాదుగా నిర్ణయించేది ......ప్రజలే న్యాయ నిర్ణేతలు తనలా మాజీలుగా ఉన్నవారికి చంద్రబాబు X లో ఛాలెంజ్లు చేసుకోవాలి.. ప్రజలు ఎన్నుకున్న జగన్తో కాదు నేను సిద్ధం అంటే నాతో చర్చకు చంద్రబాబు వస్తాడా? సీఎం జగన్ను ఎదుర్కోలేని స్థాయి చంద్రబాబుది అందుకే మూడు పార్టీలతో కలిసి వస్తున్నాడు చంద్రబాబు.. మీ పార్టీ సైజు ఎంతో తెలుసుకోండి ఆ పార్టీకి పార్లమెంట్, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలిలో ఎంతమంది ఉన్నారో గుర్తించి ఛాలెంజ్లు చెయ్యాలి 04:43 PM, Feb 20th, 2024 చంద్రబాబు రా.. కదలిరా అంటే ఎవరూ కదలటం లేదు: మంత్రి అంబటి రాంబాబు లోకేష్ శంఖారావం పేరు కూడా సరిగా ఉచ్చరించలేకపోతున్నాడు ఇక పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి ఆయిల్ కూడా కొట్టించటం లేదు మా సిద్దం సభకు జనం తండోపతండాలుగా వస్తున్నారు ఎన్నికల మూడ్ క్లియర్గా అర్థం అవుతోంది జనమంతా వైఎస్ జగన్ వైపే ఉన్నారని క్లియర్ గా అర్థం అవుతోంది జగన్ని చర్చకు రమ్మనటానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలి చర్చించాల్సిన అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిన దద్దమ్మ చంద్రబాబు దద్దమ్మ సవాళ్లు చేయటం చంద్రబాబు మానుకోవాలి చంద్రబాబు కోసం నేనే టీడీపీ ఆఫీసుకు వస్తా అయితే.. చర్చ అయిపోయాక ఏడవనని చంద్రబాబు హామీ ఇస్తేనే వస్తా చంద్రబాబు ముసలోడని మేము అంటే లోకేష్కి తెగ కోపం వస్తోంది జైల్లో ఉన్నప్పుడు తన తండ్రి ముసలోడనీ, రోగాలు ఉన్నాయనీ చెప్పుకుని బెయిల్పై బయటకు తెచ్చారు ఇప్పుడు ముసలోడని మేము అంటే లోకేష్ తెగ ఏడుస్తున్నాడు ఎన్నికల తర్వాత టీడీపీ కుర్చీని మడత పెట్టేస్తారు సింగిల్గా వచ్చే దమ్ము లేనోళ్లు మాకు సవాల్ చేయడం ఏంటి? ఎన్టీఆర్ ఢిల్లీని వ్యతిరేకిస్తే చంద్రబాబు అదే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు వారాహికి రెండు రంగులేశారు. త్వరలోనే మూడో రంగు కూడా వేస్తారు ఎన్నికల తరువాత టీడీపీ అనేదే ఉండదు మ్యానిఫెస్టోని అమలు చేయలేని చరిత్ర చంద్రబాబుది మ్యానిఫెస్టోని అమలు చేసి చూపించిన వ్యక్తి జగన్ మళ్లీ జగన్ ప్రకటించే మ్యానిఫెస్టో కోసం జనం ఎదురు చూస్తున్నారు చంద్రబాబుది మోసఫెస్టో, జగన్ ది మ్యానిఫెస్టో ఎమ్మెల్యే ఆర్కే సిన్సియర్ లీడర్ పార్టీ కోసం మొదటిరోజు నుండి కష్టపడి పనిచేశారు 04:01 PM, Feb 20th, 2024 పవన్ కల్యాణ్ రాకపై ముద్రగడ ఆసక్తికర వ్యాఖ్యలు కాకినాడ: మనం చెప్పాల్సింది చెప్పాం...తర్వాత మనం చేసేదేమీ లేదు వస్తే ఒక నమస్కారం రాకపోతే రెండు నమస్కారాలు అంటున్న ముద్రగడ గత నెల ముద్రగడ నివాసానికి రెండుసార్లు వచ్చిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ త్వరలోనే పవన్ ముద్రగడ నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పిన బొలిశెట్టి పవన్ తన నివాసానికి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తానని చెప్పిన ముద్రగడ నెల రోజులు దాటినా ముఖం చాటేసిన పవన్ పవన్ వైఖరిపై చురకలంటించిన ముద్రగడ 03:29 PM, Feb 20th, 2024 విశాఖ.. లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు: మంత్రి గుడివాడ అమర్నాథ్ నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.. పప్పు లోకేష్కు పప్పును కానుకగా పంపుతున్నాను.. కొంచెం ఉప్పు కారం కూడా వేసాను సిగ్గు లజ్జ లేని వ్యక్తులు చంద్రబాబు, లోకేష్ నేను లోకేష్లా బ్యాక్ డోర్ పొలిటీషియన్ను కాదు రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం జగన్ దయ వలన మంత్రి అయ్యాను అనకాపల్లి అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించలేదా.. 420 గాళ్లను పక్కన పెట్టుకొని 420 గాడిలా లోకేష్ మాట్లాడాడు నేను అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాలు నుంచి తప్పుకుంటాను మీ అన్న పవన్ విసన్నపేట వెళ్లి ఏమీ పీకలేకపోయారు.. నువ్వేమీ పీకుతావు లోకేష్ సారాయి, గంజాయి తాగిన వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు వీరప్పన్లు, స్మగ్లర్లు లోకేష్ వెంట ఉన్నారు ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిపై మీడియా సమక్షంలో చర్చకు సిద్దం అయ్యన్న గంజాయి డాన్ అని గంటా ఎప్పుడో చెప్పారు చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమీ చెప్పారో గుర్తుకు తెచ్చుకో గతంలో మీ చిన్నాన్న రామ్మూర్తి నాయుడు, పురంధేశ్వరి, దగ్గుబాటి, పవన్ కళ్యాణ్ ఏమన్నారో గుర్తుకు తెచ్చుకో బంధుత్వాలు గురించి మాట్లాడడానికి లోకేష్కు సిగ్గులేదు లోకేష్, చంద్రబాబు కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశాము రెడ్బుక్లో మొదటి పేజీ కూడా ఓపెన్ చేసే అవకాశం లోకేష్కు రాదు ఎర్రబుక్ను మడత పెట్టీ ఎక్కడ పెట్టుకుంటారో లోకేష్ ఇష్టం 03:20 PM, Feb 20th, 2024 వైఎస్సార్సీపీ ఖాతాలో మరో మూడు ఎంపీ స్థానాలు మూడు రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్న వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్రెడ్డి అధికారంగా ప్రకటించనున్న అధికారులు దీంతో రాజ్యసభలో 11కు చేరిన వైఎస్సార్సీపీ ఎంపీలు 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో ప్రాతినిథ్యం కోల్పోయిన టీడీపీ 02:50 PM, Feb 20th, 2024 ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలి : ఎమ్మెల్యే ఆర్కే 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవాలి మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపునకు నేను పనిచేస్తా పేదవారికి జరుగుతున్న మేలును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి 2019లో ఓసీ చేతిలో నారా లోకేష్ ఓడిపోయారు 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోతారు సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా 01:28 PM, Feb 20th, 2024 కుప్పానికి బాబు నీళ్లు కూడా తేలేకపోయాడు: మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం నియోజవర్గంలో ఈనెల 26న సీఎం జగన్ పర్యటన హంద్రీనీవా జలాలను కుప్పం వాసులకు అంకితం చేయనున్నారు శాంతిపురం మండలం గునిశెట్టి వారి పల్లెలో హంద్రీనీవా జలాలకు సీఎం జగన్ జలహారతి అక్కడే బహిరంగ సభ వివరాలు వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు 14 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేశాడు : మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబు కుప్పంకు హంద్రీనీవా జనాలు తేలేకపోయాడు: మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు వేసవి ఉన్న కృష్ణా జలాలను తెప్పిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి ఇకనుంచి కుప్పం ప్రాంతం శ్యామలం: మంత్రి పెద్దిరెడ్డి ఇప్పటికే 55 చెరువులకు నీళ్లు ఇస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో రాజన్న క్యాంటీన్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి: మంత్రి పెద్దిరెడ్డి అన్ని రకాల ఆహారాలను రెండు క్యాంటీన్ ల ద్వారా అందిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి 01:28 PM, Feb 20th, 2024 కేంద్రం సహకారం కోసమే కొన్ని బిల్లులకు మద్ధతు: ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో పార్టీ జాయినింగ్స్ వేమూరు నియోజకవర్గం నుంచి పలువురు వైసీపీలో చేరిక రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సమక్షంలో చేరికలు వేమూరు నియోజకవర్గం చుండూరు,అమర్తలూరు,భట్టిప్రోలు మండలాలకు చెందిన బిసి,ఎస్సీ, మైనార్టీ నాయకులు,కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి పాల్గొన్న వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి వరికూటి అశోక్ బాబు,రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ,ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి వరికూటి అశోక్ బాబు మంచి వ్యక్తి...మృదుస్వభావి వరికూటి అశోక్ బాబును అందరూ ఆశీర్వదించాలి ఎన్నికల్లో గెలిపించాలి...గెలిపిస్తే మీఅందరికీ మేలు జరిగుతుంది వరికూటి అశోక్ బాబుకు మీరంతా సహకరిస్తేనే అసెంబ్లీలో మీ సమస్యలను వినిపిస్తారు మీ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తెస్తే పరిష్కరిస్తా ఎస్సీలను కొందరు రెండు వర్గాలుగా విభజించాలని చూస్తున్నారు వైఎస్సార్సీపీకి అందరూ సమానమే జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఒంటరిగానే పోటీచేయాలనేది మన సిద్ధాంతం దేశానికే ఏపీని తలమానికంగా తీర్చిదిద్దుతాం ఎన్నికలకు 50 రోజులే సమయం ఉంది ప్రతీ ఒక్కరూ పార్టీ విజయానికి కృషి చేయాలి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే పథకాలు కొనసాగుతాయి మతతత్వ పార్టీతో పొత్తుపెట్టుకునే టీడీపీని నమ్మొద్దని కోరుతున్నా ఏపీలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలవుకావాలంటే కేంద్రం సహకారం అవసరం కేంద్రం సహకారం కోసమే మనం కొన్ని బిల్లులకు మద్దతు పలికాం త్రిపుల్ తలాక్ వంటి బిల్లులకు మనం మద్దతు పలకలేదు సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లుసకు మనం సపోర్టు చేయలేదు మతతత్వ పార్టీలతో ఎప్పుడూ వైఎస్సార్సీపీ పొత్తు ఉండదు 01:10 PM, Feb 20th, 2024 బాబుకి ఓటేస్తే లోకేష్కి మంచిరోజులు: భూమన అభినయ్రెడ్డి చంద్రబాబు నాయుడికి ఓటు వేసి.. తినే అన్నంలో మట్టి వేసుకోవద్దు చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే ఆయనకు ఆయన కొడుక్కి మంచిరోజులొస్తాయి తప్ప ప్రజలకు కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు రద్దు చేస్తారు మీ ఇంటి వద్దకే ఫించన్ అందుతోంది అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ వల్లే పేదరికం నిర్మూలన జరగాలన్న ఒక మంచి ఆలోచనతో అన్ని వర్గాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను బెస్ట్ సిలబస్తో (IB) అందిస్తున్నారు. నాడు - నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో మంచి విద్యా బోధన చేయిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చేసుకోవాలి 12:58 PM, Feb 20th, 2024 చంద్రబాబుకి మంత్రి మేరుగ నాగార్జున సవాల్ అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు మేం సిద్ధం మాతో చర్చకు చంద్రబాబు సిద్ధమా? విజయవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు బాబు రావాలి చంద్రబాబు, లోకేష్, పవన్.. ఎవరైనా చర్చకు రావాలి? సైకిల్ను జనం తొక్కేశారు.. మడతపెట్టి పక్కన పడేశారు చంద్రబాబు దళిత ద్రోహి 12:35 PM, Feb 20th, 2024 వైఎస్సార్సీపీలోకి ఆళ్ల రామకృష్ణారెడ్డి కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్న ఆర్కే కిందటి ఏడాది డిసెంబర్లో పార్టీకి.. మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు చేరుకున్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో సీఎం జగన్ను కలవనున్న ఆర్కే మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ గెలుపు బాధ్యతల్ని ఆర్కేకు అప్పగించే ఛాన్స్ మంగళగిరి ఇన్ఛార్జిగా ఇప్పటికే గంజి శ్రీనివాస్ను ఎంపిక చేసిన వైఎస్సార్సీపీ అధిష్టానం 12:17 PM, Feb 20th, 2024 బాబు, చినబాబు ఫొటోల్లేకుండానే టీడీపీ సమావేశం! రాయచోటి టీడీపీ లో భగ్గుమన్న అసంతృప్తి లక్కిరెడ్డి పల్లెలో తన వర్గీయులతో టీడీపీ నేత రమేష్ రెడ్డి ఆత్మీయ సమావేశం ఆత్మీయ సమావేశంలో ఎక్కడా కనిపించని చంద్రబాబు, లోకేష్ ఫోటోలు వలస నేతలు పార్టీని ప్రలోభాలు పెట్టి టికెట్ పొందాలని ప్రయత్నిస్తున్నారు: రమేష్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో పోరాటం తప్ప మరో మార్గం లేదు : రమేష్ రెడ్డి 11:55 AM, Feb 20th, 2024 భువనేశ్వరి యాత్ర.. జగన్ అనే నిజం గెలుస్తుంది: మంత్రి కారుమూరి చంద్రబాబు పాలనలో సంక్షేమం శూన్యం సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా ప్రజలు సుభిక్షంగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డే కావాలి-రావాలి అంటున్నారు ప్రజలు ప్రజలకు అన్నివిధాలా ఆదుకున్న నేత సీఎం జగన్ మాత్రనే పార్టీ ఓ కుటుబం లాంటిది.. మా కుటుంబ సమస్య మేమే తీర్చుకుంటాం ఒకరిద్దరు బయటకు వెళ్లిపోతే వారి వ్యక్తిగతం తెలంగాణను తగలేసి ఏపీని తగలపెట్టడానికి షర్మిల వచ్చింది నిజం జగన్… అబద్ధం చంద్రబాబు అని ప్రజలు అంటున్నారు భువనేశ్వరి నిజం గెలవాలని కార్యక్రమం చేపట్టారు.. కచ్చితం నిజం అయిన జగన్ గెలుస్తారు తిరుమలలో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు వ్యాఖ్యలు 11:45 AM, Feb 20th, 2024 నార్కో టెస్టుకు చంద్రబాబు సిద్ధమా?: పోసాని వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబే అని పబ్లిక్ డొమైన్లో ఉంది హెరిటేజ్ను మోహన్బాబు నుంచి ఎందుకు లాక్కున్నారు? ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు కార్యకర్త కూడా కాదు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అని పబ్లిక్ డొమైన్లో ఉంది నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి వైఎస్సార్సీపీ నేత, ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్టీవీడీసీ) ఛైర్మన్ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు 10:30 AM, Feb 20th, 2024 అమర్నాథ్పై లోకేష్ వ్యాఖ్యలు అర్థరహితం: మలసాల భరత్ కుమార్ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై నారా లోకేష్ అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్సార్సీపీ కేడర్ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై నారా లోకేష్ వ్యాఖ్యలు అర్ధ రహితం మంత్రి గుడివాడ అమర్నాథ్ నియోజక వర్గాల్లో ఏటువంటి భూకబ్జాలకు పాల్పడలేదు ఒక్క సెంటు భూమిని మంత్రి గుడివాడ అమర్నాథ్ కబ్జా చేసినట్టు నారా లోకేష్ నిరూపించగలరా అనకాపల్లి నియోజకవర్గాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసారు అనకాపల్లి నియోజకవర్గం యువగళం సభ నియోజవర్గంలో కాకుండా పక్క నియోజకవర్గంలో పెట్టుకోవడం సిగ్గు చేటు మంత్రి గుడివాడ అమర్నాథ్ పై ప్రతిపక్షాల చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్దరహితం పవన్ కల్యాణ్ కూడా విసన్నపేటలో పర్యటించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో కంగుతిన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ భూకబ్జాలకు పాల్పడ్డారని నిరూపించే సత్తా నారా లోకేష్ కి గాని, తెలుగు దేశం లేదంటే జనసేన నాయకులకు వుందా? నియోజకవర్గ ఇన్ఛార్జి మలసాల భరత్ కుమార్ వ్యాఖ్యలు 09:28 AM, Feb 20th, 2024 పచ్చ పార్టీ నేతలే విశాఖలో భూ రాబందులు ఎంవీవీఎస్ మూర్తి గీతం కళాశాలలో కలిపేసుకున్నది 42.51 ఎకరాలు టీడీపీ నేత పల్లా, ఆయన బంధుగణం నుంచి స్వాధీనం చేసుకున్నది 38.45 ఎకరాలు కబ్జాకోరు గంటా అంటూ సిట్కు ఫిర్యాదు చేసిన టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న బండారు కంటబడ్డ ఏ భూమైనా కబ్జానే... విశాఖ భూములను కబ్జాకోరుల చెర నుంచి విడిపిస్తున్న జగన్ సర్కారు ఇలా గత నాలుగున్నరేళ్లలో 430.81 ఎకరాలు స్వాధీనం ఈ భూముల రిజిస్ట్రేషన్ విలువ రూ.2,638 కోట్లు మార్కెట్ విలువ రూ.5 వేల కోట్ల పైమాటే! టీడీపీ కబ్జాదారుల కోరలు పీకేస్తే ఓర్వలేకపోతున్న చంద్రబాబు, రామోజీ.. విషపు రాతలతో విశాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న ఈనాడు 08:32 AM, Feb 20th, 2024 పవన్ వ్యాఖ్యలపై టీడీపీలో కలకలం మరోసారి తెరపైకి పవన్ ఢిల్లీ పర్యటన 22 న పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారంటూ మీడియాకి లీకులు రెండురోజులలో డిల్లీ వెళ్తున్నానంటూ విశాఖ జిల్లా జనసేన కార్యకర్తలతో పవన్ వ్యాఖ్యలు టిడిపితో కలవడం బిజెపికి ఇష్టం లేదని కార్యకర్తలతో అన్న పవన్ టీడీపీతో జతకట్టడం ఇష్టం లేకున్నా తానే ఒప్పించానని పవన్ వ్యాఖ్యలు పవన్ వ్యాఖ్యలపై టీడీపీలో కలకలం ఇప్పటివరకు పవన్ కి దొరకని బిజెపి పెద్దల అపాయింట్ మెంట్ గత నెలలోనూ ఇదే విధంగా లీకులు పవన్ కి అపాయింట్ మెంట్ ఇవ్వని బీజేపీ పెద్దలు రేపటిలోగా బిజెపి అగ్రనేతల అపాయింట్ మెంట్ ఖరారవుతుందంటున్న జనసేన వర్గాలు టీడీపీ-జనసేన పొత్తులపై ఇప్పటికీ కొనసాగుతున్న అయోమయం- ఖరారు కాని టిక్కెట్లు త్యాగాలకి సిద్దం కావాలంటున్న పవన్ వ్యాఖ్యలతో కార్యకర్తలలో పెరిగిపోతున్న నైరాశ్యం కేడర్ చేజారిపోకుండా ఉండేందుకే మరోసారి ఢిల్లీ డ్రామా 07:23 AM, Feb 20th, 2024 వైఎస్సార్సీపీలో సిద్ధం కళ కళ.. టీడీపీ, జనసేన సభలు వెలవెల సార్వత్రిక ఎన్నికలకు ముందే కనిపిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభంజనం చరిత్రాత్మక రాప్తాడు ప్రజా సభే ఇందుకు నిదర్శనం అంటున్న రాజకీయ పరిశీలకులు ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అతి పెద్ద ప్రజా సభ 1982లో పుచ్చలపల్లి సుందరయ్య ఆధ్వర్యంలో విజయవాడలో 5 లక్షల మందితో సభ 1990లో వరంగల్లో 100 ఎకరాల్లో నిర్వహించిన పీపుల్స్ వార్ రైతు కూలీ సభకు 7 లక్షల మంది.. 1994లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఐదు లక్షల మందితో ఎన్టీఆర్ సభ ఈ మూడు సభలకు ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలు 2010లో వరంగల్లో నాటి టీఆర్ఎస్ సభకు ఏడు లక్షలకుపైగా హాజరైన జనం అనంతపురం జిల్లా రాప్తాడులో 250 ఎకరాల సువిశాల మైదానంలో సిద్ధం సభ ఈ సభకు 10 నుంచి 11 లక్షల మంది కార్యకర్తలు, అభిమానుల రాక అదీ రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాల పరిధిలోని 52 నియోజకవర్గాల నుంచే.. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సభలు సూపర్ హిట్.. భీమిలికి మించి దెందులూరు.. ఆ రెండింటినీ మించి రాప్తాడు ‘సిద్ధం’ సభ సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దంపట్టిన సిద్ధం సభలు టీడీపీ, జనసేన సభలు వెలవెల 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కదం తొక్కుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు 07:18 AM, Feb 20th, 2024 నేను పార్టీ లైన్ దాటను: మండలి హనుమంతరావు గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో మండలి హనుమంతరావు పేరుతో ప్రచారం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన మండలి ఎమ్మెల్యే కొడాలి నానికి తనకు అభిప్రాయ భేదాల్లేవని స్పష్టీకరణ ఎమ్మెల్యే కొడాలి నానిని దాటనంటూ ప్రకటన పదవి కావాలి, ఇతర ప్రయోజనాలు కావాలి అనే కోరికలు లేవు: మండలి ఎమ్మెల్యే కొడాలి నానితో అభిప్రాయ భేదాలు పడాల్సిన అవసరం నాకు లేదు: మండలి వృత్తి రీత్యా నేను బిజీగా ఉన్నాను: మండలి నేను వైఎస్సార్ కుటుంబానికి విశ్వాసంగా ఉంటాను: మండలి పార్టీ లైను దాటి వెళ్లను: మండలి వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు 06:52 AM, Feb 20th, 2024 జనసేనాని.. ఇవ్వాళైనా క్లారిటీ ఇస్తాడా? రాజమండ్రిలో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఉదయం 10గం. ఏవీఏ రోడ్డులోని జనసేన ఆఫీస్లో పవన్ మీటింగ్ టికెట్ ఆశావహులు, ముఖ్యనేతలతో చర్చించనున్న పవన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఏయే స్థానాల్లో పోటీ చేయాలి.. అభ్యర్థుల ఎంపికపై చర్చ పొత్తు ధర్మం పాటించలేదంటూ.. రాజానగరం, రాజోలులో పోటీ చేస్తామని ఇదివరకే ప్రకటించిన పవన్ వారాలు గడుస్తున్నా.. అభ్యర్థులపై ఇంకా రాని క్లారిటీ! నేటి సమావేశంతో అయినా క్లారిటీ ఇస్తారని ఎదురుచూస్తున్న ఆశావహులు 06:49 AM, Feb 20th, 2024 ఆ నమ్మకమే.. ఈ ప్రజాభిమానం: సజ్జల సీఎం జగన్పై ఏపీ ప్రజలకు అపార విశ్వాసం అందుకే సిద్ధం సభలకు భారీగా జనం రాక జగన్ ప్రభుత్వంలో 87 శాతం మంది ప్రజలు నేరుగా లబ్ధి డీబీటీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ ఇది వాస్తవం కాదా? ప్రతిపక్షాలకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూటి ప్రశ్న మా నాయకుడిపై ఉన్న విశ్వాసంతోనే సిద్ధం సభలకు భారీగా జనం వస్తున్నారు సీఎం @ysjagan ప్రభుత్వంలో 87 శాతం మంది ప్రజలు నేరుగా లబ్ధి పొందారు డీబీటీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయింది వాస్తవం కాదా? -వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… pic.twitter.com/grxlylf7rI — YSR Congress Party (@YSRCParty) February 19, 2024 06:38 AM, Feb 20th, 2024 నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ, జనసేనకి భారీ షాక్ జనసేన, టీడీపీకి చెందిన 500 మంది యువకులు వైఎస్సార్సీపీలో చేరిక సోమవారంనాడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి యువతలో సీఎం జగన్కు మంచి క్రేజ్ ఉందని, వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే ప్రతాప్ ధీమా 06:31 AM, Feb 20th, 2024 సమాధానం చెప్పే దమ్ముందా చంద్రబాబు? సమాధానం చెప్పే దమ్ముందా @ncbn? #EndOfTDP #MosagaduBabu pic.twitter.com/qNQ8RMO35T — YSR Congress Party (@YSRCParty) February 19, 2024 -
Feb 19th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 08:50 PM, Feb 19th, 2024 టీడీపీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దు: ఎంపీ కేశినేని నాని బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ అని టీడీపీ వాళ్లు వచ్చే ఉంటారు: గ్యారంటీ అని టీడీపీ వాళ్లు వచ్చే ఉంటారు టీడీపీలో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఉన్నారు.. మీ ఓటు వృథా చేసుకోవద్దు చంద్రబాబు అంటేనే పచ్చి మోసం పనికిమాలిన కొడుకును సీఎం చేయడమే చంద్రబాబు ఎత్తుగడ పాపం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ కూడా మోస పోతున్నాడు టీడీపీ ఎలాగూ గెలవదు.. ఎలక్షన్ అనంతరం ప్రక్కనే ఉన్న తెలంగాణకు బాబు, కొడుకులు వెళ్లిపోతారు టిడిపి ఎలాగూ గెలవదు.. ఎలక్షన్ అనంతరం ప్రక్కనే ఉన్న తెలంగాణకు బాబు,కొడుకులు వెళ్ళిపోతారు 08:30 PM, Feb 19th, 2024 ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే ఉంటాం: తిరువూరు వైఎస్సార్సీపీ ఇంచార్జ్ స్వామిదాస్ నేను పక్కా లోకల్ .. ముప్పై ఏళ్లుగా ప్రజల తోనే ఉన్నా ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే ఉంటాం రోజుకొక వేషం వేసుకుని నియోజకవర్గంలోకి కొందరు వస్తున్నారు ఇప్పటికే నన్ను,తర్వాత ఇంకొకరు,ఆ తర్వాత మరొకరు ఇలా టీడీపీలో ఎందర్ని ఎందుకోసం మారుస్తున్నారో ప్రజలకు తెలుసు టక్కుటమార విద్యలలో మన ముందుకు ఐదేళ్లకోసారి జాతర కోసమన్నట్లు వస్తూనే ఉన్నారు 07:15 PM, Feb 19th, 2024 చంద్రబాబు, ఎల్లోమీడియా పై మాజీమంత్రి కొడాలి నాని ఫైర్ వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే...చెప్పేవాడు చంద్రబాబు ఇప్పటి వరకూ అభ్యర్ధుల్ని ,ఇంఛార్జ్ లను ఏడు విడతల్లో జగన్మోహన్రెడ్డి ప్రకటించారు అభ్యర్ధుల్ని మార్చేచోటే మార్పులు చేర్పులు చేస్తున్నారు వైఎస్సార్సీపీలో సీట్ల మార్పులు జగన్మోహన్రెడ్డి చేస్తారు.. ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు, మహాటీవీ వంశీ కాదు నరేంద్రమోదీకి కూడా గుడివాడలో ఏబీఎన్ రాధాకృష్ణ టికెట్ ఇవ్వగలడు నన్ను ఓడించాలంటే చంద్రబాబును తెచ్చి గుడివాడలో పోటీచేయమనండి గుడివాడలో నేను పోటీచేయాలో లేదో జగన్మోహన్రెడ్డి చెబుతారు.. టీవీ5, ఏబీఎన్, మహాన్యూస్పకోడీగాళ్లు కాదు ఏబీఎన్ రాధాకష్ణ,బీఆర్ నాయుడు పోటీచేస్తారని నేను కూడా ఫ్లెక్సీలు పెట్టిస్తా ... నిజమైపోతుందా గన్నవరంలో వంశీని,గుడివాడలో నన్ను మారుస్తామని జగన్మోహన్రెడ్డి చెప్పారా మా సీట్లు ఇవ్వడానికి ఈ ఏబీఎన్..టివి5,మహాటీవీ బఫూన్ గాళ్లు ఎవరు పక్కలేస్తే సీట్లివ్వడం...డబ్బులకు అమ్ముకోవడం వైఎస్సార్సీపీలో ఉండదు వంద కోట్లుంటే చంద్రబాబు టీడీపీలో టిక్కెట్లిస్తాడు మా మైలవరం అభ్యర్ధికి ఎకరం పొలం తప్ప ఏమీ లేదు వైఎస్సార్సీపీలో ఒకడు ట్రైచేస్తేనో...బ్రోకర్ గాడు చెబితేనే టిక్కెట్లు రావు సామాజిక సమీకరణాల ప్రకారమే ఎస్సీ,బీసీ,ఎస్టీ ,మైనార్టీలకు జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు చంద్రబాబుకు దమ్ముంటే..మగాడైతే బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలి సీట్లు మారుస్తాడా లేదా..అనేది మాకు జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం మధ్యలో తెలుగుదేశం బ్రోకర్లకు పనేంటి ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకర్ పనులు టీడీపీలో చేసుకోమనండి జగన్ మోహన్ రెడ్డిని ఎదుక్కోలేక పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి ఎందరు కలిసొచ్చినా జగన్మోహన్రెడ్డిని ఎదిరించలేరు జగన్ సింగిల్ గా వస్తానని చెబుతున్నాడు ...మీరెందుకు ఒకరి సంక మరొకరు ఎక్కుతున్నారు చంద్రబాబు పర్మినెంట్ గా మాజీగానే ఉంటాడు ఈ రాష్ట్రానికి పర్మినెంట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదిలక్షల మంది జనం వచ్చిన చోట ఆంధ్రజ్యోతి పేపర్ ఫోటో గ్రాఫర్ కు పనేంటి ఏబీఎన్ ను , వాళ్ల పేపర్ ను మేం బ్యాన్ చేశాం..ఎవరు రమ్మన్నారు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ,బీఆర్ నాయుడు మా సభలకు మీ లోగోలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా మీరు మా సభలకు వస్తే మా కార్యకర్తలు మీ కాలుకు కాలు విరిచేస్తారు 06:53 PM, Feb 19th, 2024 నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ, జనసేనకి భారీ షాక్ జనసేన, టీడీపీకి చెందిన 500 మంది యువకులు వైఎస్సార్సీపీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి యువతలో సీఎం జగన్కు మంచి క్రేజ్ ఉందని, వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా 05:17 PM, Feb 19th, 2024 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు?: సజ్జల గత ఐదేళ్లలో ఏ అభివృద్ధీ చేయని చంద్రబాబు ఇప్పుడు మాకు సవాల్ చేయటం కరెక్టు కాదు చంద్రబాబుకు సత్తా ఉంటే గతంలో ఏం చేశారో చెప్పాలి చంద్రబాబు పాలన చెత్తపాలన అని పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు మద్యం విషయంలో దశలవారీగా చేస్తున్నాం సీఎం జగన్కు సవాల్ విసిరే అర్హత చంద్రబాబుకు లేదు చంద్రబాబు సవాల్కి మేము సిద్ధమే మా తరపున ఎవరో ఒకరు చర్చకు వస్తారు అంతకంటే ముందు గత పాలనలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలి జగన్ పాలనలో చెప్పి, చేయనవి ఏంటో చంద్రబాబు చెప్పాలి కౌంట్ డౌన్ మొదలైంది ఇంకో యాభై రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు మా వాలంటీర్ల వ్యవస్థ మంచిది కాదు, మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తానని డైరెక్ట్గా చెప్పాలి సిద్ధం సభలను ప్రజలు చూస్తూనే ఉన్నారు ఏ సభలోనూ జగన్ పరుషంగా ఎప్పుడూ మాట్లాడలేదు కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాటలు ఎలా ఉన్నాయో కూడా జనం చూస్తున్నారు ఊరూరా జరిగిన అభివృద్ధిని ఎవరూ కాదనలేదు ఎల్లోమీడియా రోజూ తప్పుడు వార్తలు రాస్తున్నారు చేసిన అభివృద్ధి, సంక్షేమం వారికి కనపడదా? 87% మంది ప్రజలు నేరుగా ప్రభుత్వ లబ్ది పొందారు ఆ కృతజ్ఞతలు చూపిస్తున్నారు జగన్ మీద వ్యతిరేకత ఉంటే మరి చంద్రబాబుకు పొత్తులు ఎందుకు? రెండు ఎకరాల నుండి లక్షల కోట్ల ఆస్థులు చంద్రబాబు ఎలా సంపాదించారు? జగన్ ఆస్తులు ప్రజలకు పంచాలన్న లోకేష్ ప్రకటన హాస్యాస్పదం చేతిలో పచ్చమీడియా ఉన్నందున ఏది మాట్లాడినా వార్తలు వేస్తారని చంద్రబాబు, లోకేష్ అనుకుంటున్నారు చంద్రబాబు నిజం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుందని ముని శాపం ఉందని గతంలో వైఎస్సార్ అనేవారు ఆ సంగతి తెలీక లోకేష్ ఆ సామెతని జగన్కి చుడుతున్నాడు జైల్లో ఉన్నప్పుడు సర్వరోగాలు ఉన్నాయని చెప్పుకుని బెయిల్ పై బయటకు వచ్చారు ఆ రోగాలన్నీ ఇప్పుడు ఏం అయ్యాయో చంద్రబాబు చెప్పాలి కేసులపై కోర్టులు తీర్పులు ఇస్తాయి త్వరలోనే మ్యానిఫెస్టోని ప్రకటిస్తాం.. చేయగలిగినదే చెప్తాం 05:15 PM, Feb 19th, 2024 చంద్రబాబు సవాల్పై కొట్టు సత్యనారాయణ ధ్వజం చంద్రబాబు నాయుడుకి మతి భ్రమించింది చంద్రబాబు అభివృద్ధి మీద చర్చిద్దాం అనడం హాస్యాస్పదం ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన వ్యక్తి చంద్రబాబు సీఎం జగన్తో సవాల్ చేసే స్థాయి చంద్రబాబుకి లేదు మర్రిచెట్టుకి వచ్చినట్లు ఏళ్ళు వస్తే సరిపోదు బుద్ధి జ్ఞానం ఉండాలి నా పరిపాలన చూసి ఓటెయ్యమని అడిగే దమ్ము దైర్యం చంద్రబాబుకి ఉంటే చెప్పాలి 04:40 PM, Feb 19th, 2024 చంద్రబాబు సవాల్కు జగన్కు రావాల్సిన అవసరం లేదు.. మేమే సరిపోతాం: పోతుల సునీత చంద్రబాబు సవాల్కు సీఎం జగన్ రావాల్సిన అవసరం లేదు.. మేమే చంద్రబాబుకు సమాధానం ఇస్తాం రాబోయే రోజుల్లో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధం గా ఉన్నారు. రెండు బటన్లు నొక్కేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారు.. చంద్రబాబు అంటే భయపడాల్సిన అవసరం జగన్కు లేదు చంద్రబాబు తన హయాంలోనే సారాను ఏరులై పారించారు ఇసుక అక్రమ రవాణా చేసి కోట్ల గడించారు సిద్ధం సభలు భారీ సక్సెస్ అవుతున్నాయి విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు చేశారు అంబేద్కర్ స్ఫూర్తితో జగన్ పరిపాలన సాగిస్తున్నారు అందుకే సిద్ధం సభలకు భారీగా జనం తరలివస్తున్నారు 04:20 PM, Feb 19th, 2024 చంద్రబాబుతో చర్చకు జగన్ అవసరం లేదు : కేశినేని నాని వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధిపై మేం చర్చకు సిద్ధం తాత్కాలిక సచివాలయం కటడం అభివృద్ధా? ఏపీలో 10 వేలకు పైగా గ్రామ సచివాలయాలు అభివృద్ధి కాదా? సంపదను చంద్రబాబు దోచుకున్నారా? 04:15 PM, Feb 19th, 2024 మమ్మల్ని విమర్శించే స్థాయి లోకేష్కు లేదు : ధర్మాన కృష్ణదాస్ లోకేష్ అవివేకి, ఆయన మాటలకు విలువలేదు రెడ్ బుక్ చూపిస్తే ఎవరూ భయపడరు దమ్ముంటే లోకేష్ నాపై పోటీ చేయాలి 04:10 PM, Feb 19th, 2024 బుద్ధా వెంకన్న కిడ్నీలు దానం చేసినా ప్రయోజనం లేదు: వెల్లంపల్లి బుద్ధా వెంకన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు బుద్ధా వెంకన్న విచిత్ర వేషాలు కామెడీగా ఉన్నాయి బోండా ఉమా, బుద్ధా వెంకన్నను పిచ్చాస్పత్రికి పంపాలి 02:45 PM, Feb 19th, 2024 కాకినాడ రాజకీయ స్వార్థం తో నాపై విమర్శలు చేస్తున్నారు: ఎమ్మెల్యే ద్వారంపూడి మత్స్యకార జాతిని గౌరవిస్తాను, ఆరాధిస్తాను జాతి అంటే కొండ బాబు కుటుంబం అని ఆ రోజే చెప్పాను మత్స్యకారులుకి ఎమ్మెల్సీ ఇప్పించడం లో నేను కృషి చేశాను కొండ బాబు మత్స్యకారులుకి ఏమి చేశాడు? మత్స్యకార జాతి లో నేను పుట్టకపోవచ్చు..వారి కోసం నేను తప్పిస్తాను 02:40 PM, Feb 19th, 2024 చంద్రబాబు సవాల్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పేర్నినాని చంద్రబాబు పిట్టల దొరలా ఊరూరా తిరిగి హామీలిచ్చాడు బందరులో ఓట్లు అడుక్కోవడానికి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు బందరు పోర్టును పూర్తిచేశావా చంద్రబాబు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నావ్...మూడు గజాలైనా ఇచ్చావా? ఆక్వా హబ్ ను చేస్తానన్నావ్ చేశావా? హైదరాబాద్ నుంచి బందరుకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానన్నాడు చేశాడా గురివింద గింజకు ఒక్కచోటే మచ్చ ఉంటుంది చంద్రబాబుకు నిలువెల్లా మచ్చలే ఎన్నికల ముందు మాటిచ్చి ఓటేసిన తర్వాత మోసం చేసే గుణం ఉన్నోడే చంద్రబాబు ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట 99 శాతం హామీలు నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్రెడ్డి జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు 14 ఏళ్లలో చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్కపథకమైనా ఉందా? జగన్మోహన్రెడ్డికి సవాల్ విసిరే అర్హత చంద్రబాబుకు లేదు 02:20 PM, Feb 19th, 2024 టీడీపీ కుట్ర బట్టబయలు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టుల ద్వారా వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం షర్మిలపై ఐటీడీపీ అసభ్య పోస్టింగ్లు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యుడి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టి సోషల్ మీడియా ముసుగులో వైఎస్సార్సీపీపై విషం జిమ్మిన టీడీపీ టీడీపీ సానుభూతిపరుడు పినపాల ఉదయ్ భూషణ్ పేస్బుక్లో షర్మిల, నర్రెడ్డి సునీతపై జుగుప్సాకరంగా పోస్టింగ్లు ఫేక్ పోస్టులతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచేందుకు చంద్రబాబు ఎత్తుగడ ప్రజలు ఎప్పుడో మరిచిపోయిన కాంగ్రెస్ను జాకీలెత్తి లేపే ప్రయత్నం 01:42 PM, Feb 19th, 2024 అభివృద్ది పై చంద్రబాబుతోనైనా చర్చిస్తాం: దేవినేని అవినాష్ రాష్ట్రంలో నిజమైన అభివృద్ది జగన్ హయాంలోనే జరిగింది తూర్పు నియోజకర్గంలోనే 650 కోట్ల అభివృద్ది జరిగింది కొండ ప్రాంతాలు..కరకట్ట ప్రాంతం ఏంతో అభివృద్ది చేశాం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ప్రజలకు అండగా నిలిచాం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏ అభివృద్ధీ చేయలేదు గద్దె దిగజారుడు వ్యాఖ్యలు చేసి తన అక్కసు వెళ్లగక్కుతున్నారు ప్రభుత్వంపై, దేవినేని నెహ్రూపై గద్దె రామ్మెహన్ దిగజారి విమర్శలు చేస్తున్నారు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి సంక్షేమం పై గద్దె రామ్మోహన్ చర్చకు రావాలి గద్దె తూర్పులో ఏం అభివృద్ది చేశాడో చెప్పాలి సెటిల్మెంట్ వారసుడు అని నా పై నోరుపారేసుకోవడం మానుకోవాలి మేము చేసిన అభివృద్ది పై చంద్రబాబుతోనైనా చర్చిస్తాం 70 ఏళ్ల గద్దె రామ్మోహన్ 35 ఏళ్ల నన్ను చూసి వణికిపోతున్నారు జీరో ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ చరిత్రలో నిలిచిపోతారు హెరిటేజ్ వ్యానులో గంజాయి తీసుకెళ్లింది టీడీపీ నేతలే కాల్ మనీ సెక్స్ రాకెట్, కాల్ నాగ్ అంటే గుర్తొచ్చేది గద్దె రామ్మోహన్ గద్దె భండారం త్వరలోనే బయటపెడతాం సిద్ధం సభలు చూసి టీడీపి శ్రేణులు, దాని మిత్ర పక్షాలుకి మైండ్ బ్లాక్ అయింది నారా లోకేష్ అతనికి ఉన్న ఆస్తుల పై వివరణ ఇవ్వాలి చంద్రబాబు అక్రమ ఆస్తులు పేదలకు పంచాలి తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 01:09 PM, Feb 19th, 2024 అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా: అలీ వైఎస్సార్సీపీ ఆదేశిస్తే.. ఎన్నికల్లో పోటీ చేస్తా అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటా గుంటూరు, రాజమండ్రి, నంద్యాల ఏ స్థానం నుంచైనా పోటీకి సిద్ధం రాప్తాడు సభ చూశాక వైఎస్సార్సీపీ విజయం ఖాయమని అర్థమైపోయింది సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ 12:40 PM, Feb 19th, 2024 బ్రాహ్మణి.. మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: గంజి చిరంజీవి లోకేష్ భార్య బ్రాహ్మణి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు 2014 నుంచి 2019 వరకు మీ మామ చంద్రబాబు నాయుడు చేనేతలకు ఏం చేశాడో చెప్పండి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేనేత పరిశ్రమంలో నాశనం చేశాడు ఇప్పుడొచ్చి మాయ మాటలు చెప్తే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు వైఎస్సార్సీపీ మంగళగిరి ఇన్ఛార్జి గంజి చిరంజీవి కామెంట్స్ 12:34 PM, Feb 19th, 2024 చంద్రబాబు ఛాలెంజ్.. కేశినేని నాని సూటి ప్రశ్నలు చంద్రబాబు ఛాలెంజ్కు.. కేశినేని నాని ప్రతి ఛాలెంజ్ చంద్రబాబు స్టేట్మెంట్ చూశా ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల్లో అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? అన్నాడు అభివృద్ధి పై జగన్ వరకు ఎందుకు చంద్రబాబుతో చర్చించేందుకు నేను సిద్దం తాత్కాలిక సచివాయలం ఒకటి కట్టడం అభివృద్ధా? రాష్ట్రంలో సీఎం జగన్ కట్టిన 10వేలకు పైగా సచివాలయాలు అభివృద్ధా? చంద్రబాబు కుటుంబం, వారి అనుయాయులు ప్రభుత్వం సంపదను దోచుకోవడం అభివృద్ధా...? మానవ అభివృద్ధి కోసం చదువులు, ఆరోగ్యం,సంక్షేమం ఇలా చేయడం అభివృద్ధా..? చంద్రబాబు 45 ఏళ్ల ఇండ్రస్ట్రీ అంటాడు...అందులో స్వామిదాస్ 35 ఏళ్ల ఇండస్ట్రీ, నాది పదేళ్లు మేము చెబుతాం ప్రజలకు చంద్రబాబు నీది కాదు అభివృద్ధి.. సీఎం జగన్ దే అభివృద్ధి అని టీడీపీ పార్టీ ఈనాడు పేపర్ చేతుల్లో ఉంది రామోజీరావు 2 వేల ఎకరాల కోటలో నుంచి ఆంధ్రాను చూస్తాడు పేదలను బెదిరించి, ముఖ్యమంత్రు లను లొంగ తీసుకున్న రామోజీరావుకు ఆయన టాయిలెట్ అంత ఉండదు మన అభివృద్ధి 2వేల ఎకరాల కోట అందులోనే ఎయిర్ డ్రోమ్ ,ఫిల్మ్ సిటీ ఇవన్నీ రామోజీరావు అభివృద్ధి చంద్రబాబు చేసేవి మాత్రమే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5,సోషల్ మీడియా, అమెరికాలో ఉండే కుహనా మేధావులకు అభివృద్ధిలా కనిపిస్తాయి తిరువూరు నియోజకవర్గానికి 2,200 కోట్లు సంక్షేమం, అభివృద్ధి పథకాల పేరుతో ప్రజలకు అందాయి ఇది కాదా చంద్రబాబు అభివృద్ధి 12:02 PM, Feb 19th, 2024 విశాఖలో పవన్ రెండో రోజు పర్యటన సీట్ల సర్దుబాటు పై కసరత్తు చేస్తున్న జనసేనాని అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పవన్ నిన్న కొణతాలతో ప్రత్యేకంగా సమావేశమైన పవన్ ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం నేతలతో భేటీ పోటీకి సిద్ధపడుతున్న పలువురు జనసేన నేతలు విశాఖ దక్షిణం నుంచి ఎమ్మెల్సీ వంశీకృష్ణ పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు గాజువాక నుంచి సుందరపు సతీష్ కుమార్ అనకాపల్లి ఎంపీగా పోటీకి నాగబాబు ఆసక్తి.. పోటీకి దిగుతానంటున్న కొణతాల రామకృష్ణ 11:31 AM, Feb 19th, 2024 మరోసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విచారణ మధ్యాహ్నం గంటలకు హాజరుకావాలంటూ స్పీకర్ నోటీసులు నోటీసుల్లో తుది విచారణగా పేర్కొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం రాకపోతే.. ఇప్పటివరకు జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టీకరణ వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన కోటంరెడ్డి, ఆనం, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి ఫిరాయింపు ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణలకు సైతం నోటీసులు విచారణకు హాజరవుతారా ? లేదా ? అనే దానిపై సందిగ్థత 11:02 AM, Feb 19th, 2024 బాబును నమ్ముదామా? వద్దా?.. బీజేపీ నిర్ణయంపై ఆసక్తి ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానం తేల్చే అవకాశం ఒకట్రెండు రోజుల్లో రానున్న స్పష్టత రాష్ట్ర నాయకత్వానికి క్లారిటీ ఇవ్వనున్న హైకమాండ్ చంద్రబాబును నమ్మాలా? వద్దా? అనే అనుమానంలో బీజేపీ పవన్ కల్యాణ్ కూడా విశ్వసనీయమైన మిత్రుడు కాదన్నయోచనలో కమలనాథులు అయినా సరే, పొత్తు పెట్టుకుందామంటోన్న బాబు, పవన్ విశాఖ టూర్ తర్వాత ఢిల్లీకి వెళ్లే యోచనలో పవన్ పిలిస్తే క్షణంలో ఢిల్లీకి వస్తానంటున్న బాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న బీజేపీ నేతలు ఏపీలో పార్టీ పరిస్థితిపై అధిష్టానానికి వివరించిన బీజేపీ నేతలు హైకమాండ్ నిర్ణయం పై ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ బీజేపీ నేతలు 10:42 AM, Feb 19th, 2024 అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు: లక్ష్మీపార్వతి మహిళకు సాధికారత అందిస్తేనే సమాజం వృద్ధి చెందుతుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మారు రామ్ మనోహర్ లోహియా మహిళా పక్షపాతి జగన్ మోహన్ రెడ్డి మహిళా సంస్కర్త ఇందిరాగాంధీ మహిళల స్థితి గతులు తెలుసుకునేందుకు రామచంద్రగుహ కమిటీ వేశారు రామచంద్రగుహ కమిటీ ఓ నివేదిక ఇచ్చినా మహిళల ఇబ్బందులు మారలేదు 16 ఏళ్ల ఇందిరాగాంధీ పాలనలో కూడా మహిళల స్థితిగతులు మారలేదు ఇందిరాగాంధీ చేయలేని పనిని జగన్ మోహన్ రెడ్డి చేసి చూపించారు మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్శిటీని ఎన్టీఆర్ స్థాపించారు మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు ఎన్టీఆర్ తర్వాత మహిళల సాధికారితకు కృషి చేసింది నాడు వైఎస్సార్.. నేడు వైఎస్ జగన్ మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేసిన సీఎం భారతదేశంలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే ప్రజలు మంచి మనసుతో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి రాబోయే 15 ఏళ్లపాటు ఇదే ప్రభుత్వం ఉంటే ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలుస్తుంది భారతదేశ చరిత్రలో విద్యకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిన ఒకే ఒక్కరు జగన్ వయసులో చిన్నవాడే అయినా జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు చాలా గొప్పవి జగన్ మోహన్ రెడ్డి ఒక వ్యవస్థ అణగారిన వర్గాలకు గుర్తింపునిచ్చిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి పేదలు.. మహిళల అభ్యున్నతికి ఒక మహర్షిలా జగన్ పాటు పడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పనులను మనమంతా అందరికీ చెప్పాలి గత ఐదేళ్లలో రూ. 6 లక్షల కోట్లు లూటీ జరిగింది అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు చంద్రబాబు బాధితుల్లో నేను,నాభర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాం ఆడవారంటే చంద్రబాబుకి అసహ్యం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడానికే చంద్రబాబు మీటింగ్ లు పెడుతున్నాడు మంచి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి కావాలో ప్రజలు ఆలోచించాలి చంద్రబాబు ముసలోడైపోయాడు.. మూడుకాళ్లొచ్చేశాయి తన కొడుకుని సీఎం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు పొరబాటున ప్రభుత్వం మారితే ఏపీ పూర్తిగా దోపిడీకి గురవుతుంది :::తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు 09:58 AM, Feb 19th, 2024 మైలవరం టీడీపీలో ముసలం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మళ్లీ వేడెక్కిన రాజకీయం వసంత వర్సెస్ దేవినేని ఉమాగా మారిన పరిణామాలు టికెట్ విషయంలో ఎవరికీ క్లారిటీ ఇవ్వని టీడీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమా వర్గం మైలవరంలో ఎన్నికల ప్రచారానిని ఉమా నిర్ణయం 21 నుంచి అన్నరావుపేట నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ప్లాన్ 09:28 AM, Feb 19th, 2024 ‘నాగబాబుకి ఇవ్వడమేంటండి!’ ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన లో రేగుతున్న చిచ్చు నాగబాబు పవన్ పర్యటనకు కొణతాల రామకృష్ణ డుమ్మా నాగబాబు విశాఖ అనకాపల్లి పర్యటనలకు కొణతాల దూరం నిన్న విశాఖ వచ్చిన పవన్ ను కలవని కొణతాల అనకాపల్లి ఎంపీ సీటు నాగబాబుకి ఇవ్వడం పై కొణతాల అసంతృప్తి జిల్లాలో తనకు తెలియకుండా పర్యటించడంపైన ఆగ్రహం కొణతాల ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్ 08:55 AM, Feb 19th, 2024 వన్స్ మోర్ జగన్ రాప్తాడు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ రాయలసీమ వ్యాప్తంగా తరలివచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు వన్స్ మోర్ జగన్ అంటూ నినదించిన వైఎస్సార్ సీపీ క్యాడర్ భీమిలి, దెందులూరు, రాప్తాడు సభలు విజయవంతం కావటంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్త కూ అండగా ఉంటానన్న సీఎం జగన్ ప్రత్యర్థులపై పంచులు గుప్పించిన సీఎం జగన్.. సర్వత్రా చర్చ 08:25 AM, Feb 19th, 2024 పవన్.. మళ్లీ భీమవరమేనా? ఉమ్మడి తూర్పు గోదావరిలో నేడు పవన్ కల్యాణ్ పర్యటన పార్టీ కీలక నేతలతో సమావేశం రేపు భీమవరానికి పవన్ రెండు రోజులపాటు భీమవరంలోనే పవన్ మకాం భీమవరం నుంచే పవన్ పోటీ చేస్తాడనే ప్రచారం 08:12 AM, Feb 19th, 2024 జగన్ పంచులు.. వర్మ మాస్ ట్రోలింగ్ ఏపీ పొత్తు రాజకీయాలపై తనదైన శైలిలో ఆర్జీవీ సెటైర్లు టీ గ్లాస్ సింక్లో పడేసిన వీడియో పోస్ట్ చేసిన వర్మ రాప్తాడు సిద్ధం సభలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ పంచులు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. గ్లాస్ సింక్ లో ఉండాలన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జనసేనపై సీఎం జగన్ పంచ్ను ఇలా చూపించిన వర్మ pic.twitter.com/o3EMhMJ57S — Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2024 07:43 AM, Feb 19th, 2024 ఫుల్ జోష్తో వైఎస్సార్సీపీ సిద్ధం భారీ సభలతో దూసుకువెళ్తున్న వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించిన నిన్నటి రాప్తాడు సిధ్దం సభ ఇప్పటికే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో సిద్ధం సభలు పూర్తి త్వరలోనే పల్నాడు జిల్లాలో మరో సిద్ధం సభ ఉండే అవకాశం ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా సాగుతున్న సభలు పార్టీ నేతలు, క్యాడర్ లో ఫుల్ జోష్ 07:02 AM, Feb 19th, 2024 మారణాయుధాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి పల్నాడు జిల్లా మంచికల్లు గ్రామంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు మేకపోతుల ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమం ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గొడవలను రెచ్చగొడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఫైర్ 06:58 AM, Feb 19th, 2024 రాప్తాడు సిద్ధం సభపై ఆర్జీవీ ట్వీట్ సముద్రాన్ని తలపించిన రాప్తాడు సిద్ధం సభ వైఎస్సార్సీపీ బహిరంగ సభపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందన సీఎం జగన్ సిద్ధం సభను చూసి ఆశ్చర్యపోయానంటూ ట్వీట్ పది లక్షల మందికిపైగా హాజరై ఉంటారని వర్మ అంచనా దేశంలోనే అతిపెద్ద సభ కాబోలు అంటూ ఆశ్చర్యం In the DRY region of Rayalaseema suddenly a OCEAN emerged and this is a ocean of nearly 10 LAKH people who came to attend a meeting of @ysjagan and this is the BIGGEST gathering ever in the political HISTORY of india https://t.co/woJ5M9t3wQ — Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2024 06:41 AM, Feb 19th, 2024 సోషల్ మీడియాలోనూ సిద్ధమా?: సీఎం జగన్ ఎన్నికల వేళ.. కపట వాగ్ధానాలు చేస్తున్న చంద్రబాబు ఎల్లో మీడియా తప్పుడు కథనాలు అంతటిని ఎండగట్టడానికి సోషల్ మీడియా సైన్యమంతా సిద్ధమా? అంటూ సీఎం జగన్ పిలుపు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై పచ్చమంద చేస్తున్న దుష్ప్రచారాన్ని మీ సెల్ఫోన్ ద్వారా తిప్పికొట్టాలని పార్టీ కేడర్ను పిలుపు చంద్రబాబు కపట వాగ్ధానాలు, ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ఎండగట్టడానికి మన సోషల్ మీడియా సైన్యమంతా సిద్ధమా? సోషల్ మీడియాలో మన ప్రభుత్వంపై పచ్చమంద చేస్తున్న దుష్ప్రచారాన్ని మీ సెల్ఫోన్ ద్వారా తిప్పికొట్టండి! #Siddham pic.twitter.com/p9d0j2lCv8 — YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2024 06:36 AM, Feb 19th, 2024 పవన్ బుజ్జగింపు పర్వం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇంటికి పవన్ కల్యాణ్ అభ్యర్ధుల ఎంపికపై కొణతాలతో సమావేశమైన పవన్ కల్యాణ్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా కొణతాల నివాసానికి పవన్ అనకాపల్లిలో నాగబాబు టూర్ కు దూరంగా ఉన్న కొణతాల నిన్న కొణతాల ఇంటికి వెళ్లిన నాగబాబు ఆసక్తిగా మారిన కొణతాల, పవన్ సమావేశం అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా నాగబాబు పేరు ప్రచారం కావడంతో పవన్-కొణతాల భేటీకి ప్రాధాన్యత 06:30 AM, Feb 19th, 2024 ఎవరు పోటీలో ఉన్నా.. మనకే ప్రజల బ్రహ్మరథం: సీఎం జగన్ పార్టీ క్యాడర్ని ఉద్దేశించి వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి మన పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటా అలానే ప్రజాసేవలో ఉన్న వారికి మరో రెండు మెట్లు పైకి ఎక్కే అవకాశం కల్పిస్తా ఈ ఐదేళ్లు ప్రజలకు మంచి పాలన అందించాం కాబట్టి, మనలో ఎవరు పోటీలో ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పడతారు మన @YSRCParty కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటా… అలానే ప్రజాసేవలో ఉన్న వారికి మరో రెండు మెట్లు పైకి ఎక్కే అవకాశం కల్పిస్తా… ఈ ఐదేళ్లు ప్రజలకు మంచి పాలన అందించాం. కాబట్టి, మనలో ఎవరు పోటీలో ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పడతారు!#Siddham pic.twitter.com/wny9gwiYnj — YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2024 -
Feb 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 5:45 PM, Feb 15th, 2024 వెన్నుపోటు అనేది చంద్రబాబు బ్రాండ్ : గుడివాడ అమర్నాథ్ విశాఖలో మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్ నాకు చంద్రబాబు లాగా కుర్చీ లాక్కునే లక్షణం లేదు చంద్రబాబు ఎన్టీఆర్ పదవిని, ఎన్టీఆర్ ట్రస్టును లాక్కున్నారు. సీఎం సమీక్షలు నిర్వహించే రూమ్ లో కూర్చున్నాను. సీఎం జగన్ మోహన్ రెడ్డి కుర్చీలో నేను కూర్చోలేదు. తెలివితక్కువ దద్దమ్ములు టిడీపి నేతలు. అసెంబ్లీలో బాలకృష్ణ చంద్రబాబు కుర్చీలో కుర్చున్నారు. బాలకృష్ణను ధూళిపాలి నరేంద్ర ప్రశ్నించాలి. జగన్ మోహన్ రెడ్డి వద్ద మేము సైనికులం. జగన్ అనుకుంటే ఎవ్వరిని ఎక్కడైనా కూర్చోబెడతారు 5:30 PM, Feb 15th, 2024 కరకట్టపై సైకిల్ కసరత్తులు కరకట్ట ఇంట్లో పార్టీ నేతలతో చంద్రబాబు సుదీర్ఘ మంతనాలు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వారం పాటు నోరు మెదపని బాబు బీజేపీ పెట్టిన షరతులపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం పార్టీ బలం చూపించేందుకు భారీగా కరకట్టకు రావాలని పార్టీ క్యాడర్కు సీనియర్ల పిలుపు నరసారావుపేటలో అనిల్ సభ గ్రాండ్ సక్సెస్పై చర్చ నరసరావుపేట నేత అట్లా చిన్న వెంకటరెడ్డితో మాట్లాడిన చంద్రబాబు చంద్రబాబును కలిసిన సీనియర్ నేతలు గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, ఉక్కు ఉగ్ర నరసింహారెడ్డి , ఆదిరెడ్డి వాసు, కందికుంట ప్రసాద్, భూమా అఖిల ప్రియ నూజివీడు పార్టీ ఇంచార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు తో చంద్రబాబు మంతనాలు చింతలపూడి స్థానంపై పార్టీ నేతల్లో బేధాబిప్రాయాలు ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి, నరసరావుపేట, అద్దంకి సెగ్మెంట్ల నాయకులతో బాబు చర్చలు నరసరావుపేట ఎంపి కృష్ణదేవరాయులతో భేటీ అయిన చంద్రబాబు 5:15 PM, Feb 15th, 2024 కిం కర్తవ్యం.? పార్టీ ముఖ్యనేతలతో పవన్ కళ్యాణ్ భేటీ ఎన్నికల సభల నిర్వహణ పై చర్చ ఇంతకీ మనమెక్కడ పోటీ చేస్తామని నేతల ప్రశ్నలు ఆ ఒక్కటి తప్ప.. అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వైఖరి 5:00 PM, Feb 15th, 2024 జగన్ అంటే అభివృద్ధి, సంక్షేమం ఎన్టీఆర్ జిల్లా : రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం లో వైఎస్సార్ ఆసరా కార్యక్రమం పాల్గొన్న మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశినేని నాని, మైలవరం సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన సమయానికి సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడేటట్లు చేస్తున ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం : జోగి రమేష్ విద్యార్ధుల ఉన్నత చదువుల కోసం విదేశీ విద్య అందిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం మీ దగ్గరకు తోడు దొంగలు వస్తున్నారు జాగ్రత్త..! ఇద్దరు రెఢీగా ఉన్నారు, మూడో మొహం తయారవుతుంది జగనన్న ద్వారానే పేదోడి ముఖంలో ఆనందం చూడగలుగుతున్నాం జగనన్న ఉంటేనే అన్ని సంక్షేమ ఫలాలు వస్తాయి వాళ్ళు వస్తే అన్ని ఆపేస్తామని తోడు దొంగలు అంటున్నారు పార్టీలతో సంబంధం లేకుండా పనిచేయడం ఎంపీ కేశినేని నాని ప్రత్యేకత మీ అందరికీ సేవచేసుకునేందుకు ఒక సామాన్య వ్యక్తిని గెలిపించాలని మైలవరంలో సర్నాల తిరుపతిరావు ను సీఎం జగన్ నియమించారు : ఎంపీ కేశినేని నాని మన దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ ఫలాలు మన రాష్ట్రంలో జగన్ అమలు చేస్తున్నారు మన సీఎం జగన్ మోహన్ రెడ్డికి మనమందరం రుణపడి ఉండాలి రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్ ను సీఎంగా చేసుకోవాలి జగన్ అవసరం రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంది టీడీపి ప్రభుత్వంలో మామకు వెన్నుపోటు పొడిసిన దొంగ చంద్రబాబు విలేజ్ క్లినిక్ లు పెట్టి పేద ప్రజలకు అందుబాటులోకి వైద్యం అందించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు బాధ్యత అప్పగించిన సీఎంకు కృతజ్ఞతలు : మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా పార్టీ గెలుపుకు నియోజకవర్గంలో అక్కా చెల్లెమ్మల సహకారంతో మన అందరి ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేస్తాం 4:10 PM, Feb 15th, 2024 స్కిల్ స్కామ్ కేసు విచారణ మరోసారి వాయిదా స్కిల్ స్కాంలో అప్రూవర్గా మారిన చంద్రకాంత్ షా పిటీషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ మరోసారి వాయిదా కోరిన చంద్రబాబు న్యాయవాదులు మార్చి 1కి కేసు విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 3:45 PM, Feb 15th, 2024 చంద్రబాబు నరరూప రాక్షసుడు: మంత్రి జోగి రమేష్ పెనమలూరులో వైఎస్సార్ ఆసరా నాల్గవ విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. ఇంగ్లీష్ మీడియం వద్దని చంద్రబాబు కోర్టుకి వెళ్లాడు. వెల్నెస్ కేంద్రాలలో 14 రకాల పరీక్షలు చేస్తున్నాం. ఆరోగ్య శ్రీ పరిమితి పెంచాం. కులాలకు,మతాలకు అతీతంగా పథకాలు అందించాం. ఎలక్షన్ సీజన్లో చంద్రబాబు, పవన్ తోడు దొంగలలా వస్తున్నారు. సీఎం జగన్ ఇప్పటివరకు 124 సార్లు బటన్ నొక్కారు. మీరు రెండుసార్లు బటన్ నొక్కి గెలిపించండి. 175 స్థానాల్లో గెలవటమే మా అజెండా 2:45 PM, Feb 15th, 2024 గోదావరి టూర్ క్యాన్సల్.. అసలు కారణమేంటంటే.? పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటన వాయిదా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలోనే ఉన్న పవన్ పేరుకు హెలిప్యాడ్ అంటూ సాకులు 3 గంటల ప్రయాణానికి కారులో ఎందుకు రావడం లేదంటున్న పార్టీ నేతలు వారం రోజుల నుంచి తెలుగుదేశం క్యాంపు నుంచి అందని సంకేతాలు ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు అయోమయం పవన్కు ఏ సీట్లు దక్కుతాయో అన్నదానిపై సందేహాలు భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి నేతలను మంగళగిరికి రమ్మన్న పవన్ కళ్యాణ్ వివిధ జిల్లాల ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు మూడు రోజుల పాటు సమావేశాల అనంతరం పవన్ ఎక్కడికి వెళ్లాలో నిర్ణయిద్దామంటున్న నేతలు అభ్యర్థుల ఎంపికపై పార్టీలో గందరగోళ పరిస్థితులు ఎన్ని టికెట్లు ఇస్తారో తెలియని పరిస్థితుల్లో ఎవరికి హామీ ఇస్తామంటోన్న పార్టీ పెద్దలు 2:22 PM, Feb 15th, 2024 పొత్తు ఇంకా పొడవకముందే.. అరకులో గడబిడ టీడీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యలు అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత నకిలీ గిరిజనురాలు ఒకే కుటుంబంలో తమ్ముడు ఎస్సీ అయితే, అక్క ఎస్టీ ఎలా అవుతారు ? బీజేపీ టికెట్ కొత్తపల్లి గీతకు ఇస్తే గిరిజనులంతా ఏకమై ఉద్యమం చేస్తాం : టీడీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి 2:11 PM, Feb 15th, 2024 బాబు.. మీకో దండం.! టీడీపీ కి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని ఎన్డీఏలో కలిసేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ రాజీనామా విభజన హామీలను నెరవేర్చని NDA లో చేరాలనుకోవడం సహించరాని విషయం అధికారం కోసం నా ఆత్మను అమ్ముకోలేనని చంద్ర బాబుకు ఘాటు లేఖ 2:05 PM, Feb 15th, 2024 ఆక్పాక్ కరివేపాక్.. అదిరిందయ్య చంద్రం.! తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో గుంభనంగా టిడిపి, జనసేన టిడిపి క్యాండిడేట్లు వీరేనంటూ ఎల్లో మీడియాలో ఓ జాబితా 10 సీట్లకు టిడిపి, 3 సీట్లలో జనసేన అంటోన్న ఎల్లో మీడియా మొత్తం 19 సీట్లకు గాను 13 పేర్లు చెబుతోన్న ఎల్లో మీడియా ఈ లెక్కన పవన్ కళ్యాణ్ను కరివేపాక్ చేశారంటోన్న జనసేన నాయకులు జనసేనకు అంతో ఇంతో బలమున్న ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న సీట్లు 34 జనసేనను 7 లేదా 8 సీట్లకు పరిమితం చేయాలన్న యోచనలో బాబు జనసేనకు ఇచ్చే 25 సీట్లలోనూ మెలిక పెడతారని ప్రచారం 10 చోట్ల టీడీపీ నేతలను ముందే జనసేనలోకి పంపి.. గ్లాసు గుర్తుపై పోటీ చేయించడం నా మాట వినడం లేదని చెప్పి ఒక 5 నుండి 6 చోట్ల టిడిపి రెబల్స్ను పోటీకి దింపడం ఏతావాతా సెప్పొచ్చేదేటంటే... పవన్ వలన కాపు ఓట్లు టీడీపీకి పడి లబ్దిపోందాలి.. కానీ జనసేన బలపడకూడదు 1:53 PM, Feb 15th, 2024 కుప్పంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి: ఎమ్మెల్సీ భరత్ కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ భరత్ కీలక వ్యాఖ్యలు కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు మైనారిటీల అధ్యక్షుల ఏకగ్రీవంగా ఎన్నిక పార్టీ బలోపేతం కోసమే నూతన నియామకంగా పేర్కొన్న ఎమ్మెల్సీ భరత్ మైనారిటీలకు ఆపద వస్తె ముందు ఉంటా మైనారిటీలతో పాటు అన్ని వర్గాలను ఆదుకుంటోంది వైఎస్సార్సీపీనేనని వ్యాఖ్య కుప్పం నియోజకవర్గానికి సంబంధించి, 17 కోట్లు నీటి బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేసిన భరత్ కుప్పం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలన్న భరత్ జరగబోయే యుద్ధంలో మనం గెలువబోతున్నామంటూ వ్యాఖ్య 1:40 PM, Feb 15th, 2024 జగనన్న పాలనకు ప్రజా పట్టం.. పచ్చ మందకు సహించడం లేదు ఓడిపోతామని భయం కలిగినప్పుడు ఇష్టమొచ్చిన హామీలు ఇస్తారు అధికారంలోకి వచ్చాకా సాకులు చెపుతారు కానీ వైఎస్ జగన్ మాత్రం అలా కాదు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే.. ఇచ్చిన హామీల్ని అమలు చేశారు వైఎస్సార్ కృషి వల్ల నేడు కరువు ప్రాంతాల్లోను పంటలు సాగవ్వుతున్నాయి వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగానే వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్రయాణం సాగుతోంది ఫలితంగానే.. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 21 ఎంపీ స్దానాల్లోపార్టీ గెలుపు కరోనా లాంటి విపత్తులు ఎదురైనా.. సంక్షేమం ఆగలేదు పథకాల్ని ఇంటి వద్దకే సచివాలయ వ్యవస్ద ద్వారా ప్రజలకు అందిస్తొంది జగనన్న ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలును.. పచ్చ మీడియా రాసే పరిస్దితి లేదు ఇతర రాష్టాలు అదర్శంగా తీసుకునే పరిస్దితి ఉన్నా.. మంచిని మంచిగా రాయడం లేదు బురదజల్లి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయి మూడు పర్యాయాలు పాలించిన చంద్రబాబు.. ఏమి చేశారో చెప్పుకొలేని పరిస్దితి టిడిపి, జనసేన, పచ్చ మీడియా రాతలు నమ్మే పరిస్దితిలో ప్రజలు లేరు ఓ వైపు సంక్షేమం, అభివృద్ది.. మరో వైపు రాష్ట్ర అదాయం పెరుగుతోంది రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఎంతో పటిష్టంగా ఉంది అనంతపురం రాప్తాడులో సిద్దం సభలో సీఎం జగన్ పాల్గొంటారు ప్రభుత్వం చేస్తున్న మంచి, ప్రతిపక్షాలు చల్లుతున్న బురదను అయన వివరించనున్నారు పార్టీ కేడర్ అంతా తరలివచ్చి విజయవంతం చేయాలి కర్నూలులో మాజీ మంత్రి.. కర్నూలు, నంధ్యాల జిల్లాల రీజనల్ కో అర్డినేటర్ రామసుబ్బారెడ్డి వ్యాఖ్యలు 1:16 PM, Feb 15th, 2024 పవన్కు హరి రామజోగయ్య మరో లేఖ కాపు, ఇతర సామాజిక వర్గాలున్న స్థానాల్ని వదులుకోవద్దొంటూ జనసేనానికి మాజీ ఎంపీ హరి రామజోగయ్య లేఖ పవన్ను నర్సాపురం, భీమవరం నుంచి పోటీ చేయాలని సూచించిన జోగయ్య 6 ఎంపీ, 40కిపైగా అసెంబ్లీ స్థానాలు వదులుకోవొద్దని లేఖలో పేర్కొన్న జోగయ్య పొత్తులో భాగంగా రాజీ పడొద్దంటూ మొదటి నుంచి సూచిస్తున్న కాపు సంక్షేమ అధ్యక్షుడు అయినా ఫలితం లేకుండా పోతోందని గత లేఖల్లో ఆవేదన లేఖలో జోగయ్య సూచించిన స్థానాలు ఏవంటే.. 12:21 PM, Feb 15th, 2024 తోడేళ్లు రాష్ట్రాన్ని ముంచేయాలనుకుంటున్నాయ్: వెలంపల్లి డ్రైనేజీల కాల్వ గట్లు కోసం 450 కోట్లు మంజూరు చేస్తే బోండా ఉమా అవినీతికి పాల్పడ్డాడు కమిషన్స్ దందాకు కేరాఫ్ అడ్రస్ బోండా ఉమా ఆలీబాబా అరడజను దొంగల్లో టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు బోండా ఉమ కమిషన్ కు కక్కుర్తి పడి విజయవాడ నగర అభివృద్ధి మొత్తాన్ని నాశనం చేశారు చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతిల్లు కల నెరవేరుస్తాం చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే విద్యార్థిని విద్యార్థులకు అమ్మబడి తీసేస్తాడు వలంటరీ వ్యవస్థను తీసేస్తాడు ఇన్ని పథకాలు ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న చంద్రబాబు.. అమ్మకు వందనం ద్వారా ఇంట్లో ఇద్దరికి ఇస్తానని ఎలా చెప్పాడు రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని చెప్పి మహిళా లోకాన్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేశారు వీరి ముగ్గురు వివిధ రూపాల్లో రాష్ట్రాన్ని ముంచేయటానికి వచ్చిన తోడేళ్లు చంద్రబాబు వదిన కూడా రాష్ట్రానికి పట్టిన పీడ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్ 11:42 AM, Feb 15th, 2024 టీడీపీ కుట్ర బట్టబయలు షర్మిలపై టీడీపీ మద్దతుదారుడు ఉదయ్ అసభ్య పోస్టింగ్లు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యుడి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టి వర్రా రవీంద్రారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిందంతా చేసి వైఎస్సార్సీపీపై విషం జిమ్మిన టీడీపీ 11:30 AM, Feb 15th, 2024 అసెంబ్లీ స్పీకర్కు ఫిరాయింపు ఎమ్మెల్యేల లేఖలు వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు తన కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో స్పీకర్ ప్రస్తావన హాజరుకు గడువు కోరిన ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తమకు వ్యతిరేకంగా ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు సమర్పించిన ఆధారాలపై అభ్యంతరాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెల్లదంటూ ముగ్గురి అభ్యంతరం స్పీకర్కు సమర్పించిన వీడియోలు ఒరిజినల్ కావో తేల్చాల్సిన అవసరం ఉందంటూ లేఖలో ప్రస్తావన సర్టిఫైడ్ కాపీలు కావాలంటూ కొత్త మెలిక 10:46 AM, Feb 15th, 2024 సీఎం జగన్ మొదటి నుంచి మాకు అండగా ఉన్నారు మేధావులు ముసుగులో సీఎం జగన్ పై ఈనాడులో తప్పుడు కథనం ఈనాడు కథనాన్ని ఖండించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు. స్టీల్ ప్లాంట్ తో చంద్రబాబు పవన్ రాజకీయం చేశారు జీవీఎంసీ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ జనసేన డ్రామాలు అడాయి ఎన్నికలు తరువాత స్టీల్ ప్లాంట్ విషయం మర్చిపోయాయి మొదటినుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి అండగా సీఎం జగన్ ఉన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్రధాని మోదీకి రెండుసార్లు లేఖ రాశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా వైఎస్సార్సీపీ నేతలు పాదయాత్ర చేశారు పార్లమెంట్ లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎంపీలు నిరసన చేపట్టారు. కార్మికులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. జీవీఎంసీ, జడ్పీ సమావేశం, వైఎస్సార్సీపీ సమావేశాల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసింది ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ సహాయ సహకారాలపై ఉద్యోగుల ధన్యవాదాలు 10:37 AM, Feb 15th, 2024 సుప్రీంలో నేడు స్కిల్ కేసు విచారణ సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు విచారణ గతంలో ఇచ్చిన తీర్పులో కొన్ని కరెక్షన్స్ చేయనున్న ధర్మాసనం మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ విచారణ చేపట్టన్ను జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేల త్రివేది బెంచ్ 10:19 AM, Feb 15th, 2024 నేడు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను మూడోసారి విచారణకు పిలిచిన స్పీకర్ తమ్మినేని సీతారాం నేడు విచారణకు హాజరు కావాలని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు మధ్యాహ్నం సమయంలో వంశీ మోహన్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్ధాలి గిరిల విచారణ పిటిషనర్ టీడీఎల్పీ విప్ స్వామికి సైతం పిలుపు 9:55 AM, Feb 15th, 2024 ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం! రాజ్యసభ బరి నుంచి తప్పుకున్న టీడీపీ ఏకగ్రీవం కానున్న ఏపీ రాజ్యసభ ఎన్నికలు మూడు సీట్లకు ఇప్పటికే నామినేషన్లు వేసిన గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు రెండు సెట్ల నామినేషన్లు సమర్పించిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు తగినంత బలం లేకపోవడంతో అభ్యర్థిని నిలపొద్దని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం ఇదే అంశాన్ని కీలక నేతల వద్ద ప్రస్తావించిన చంద్రబాబు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేల బలం 18 రాజ్యసభ సీటు కోసం 44 అవసరం! ఇంకో పాతిక మందిని జమ చేసేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు వైఎస్సార్సీపీలో టికెట్ దక్కని వాళ్లకు గాలం వేసే యత్నం తన మార్క్ రాజకీయం పండకపోవడంతో.. తోక ముడిచిన చంద్రబాబు ఫలితంగా.. నలభై ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభ ప్రాతినిధ్యం లేకుండా పోతున్న వైనం 8:37 AM, Feb 15th, 2024 లోకేష్ స్థాయి ఏపాటిదంటే.. నారా లోకేష్ చేసింది శంఖారావం కాదు శునకారావం జనం తన సభకు రాలేదని కోపంతో లోకేష్ నోటికి వచ్చినట్లు వాగుతున్నాడు స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు.. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు.. సభలు పెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు లోకేష్ మంత్రి గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఏమీ అభివృద్ధి చేశారో నిరూపించాలి స్థానిక టీడీపీ నాయకుల కోసం పార్వతీపురం ప్రజలు ఏమీ అనుకుంటున్నారో లోకేష్ ముందు తెలుసుకోవాలి టీడీపీ ఇన్ఛార్జి పై ఒక ఎన్జీవో సంస్థ వారు అవినీతి చేసినట్లు తెలిపిన విషయాన్ని తెలుసుకోవాలి గతంలో టీడీపీ అధికారంలో ఎంత అవినీతి చేశారో ప్రజలకు అడిగి లోకేష్ తెలుసుకోవాలి ప్రజల్లో తన స్థాయి ఏంటో లోకేష్ ఇప్పటికైనా గుర్తించాలి గతంలో పార్వతీపురం నియోజకవర్గంలో ఎవరికి అయినా కనీస స్థాయిలో సాయం చేశారా.? సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ విషప్రచారానికి దిగుతోంది టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తారో క్లారిటీ లేదు చంద్రబాబు మాలోకం అయిన లోకేష్ కు గ్యారెంటీ తప్ప ప్రజలకు కాదు లోకేష్ మంగళగిరి, చంద్రబాబు కుప్పం లో గెలిచిన పరిస్థితి ప్రస్తుతం ఉందా? గత టీడీపీ హయాంలో మంచినీటి సమస్యను పార్వతీపురంలో ఎందుకు పరిష్కరించ లేదు రాజకీయ పరిజ్ఞానం లేకుండా చంద్రబాబు పేరు చెప్పుకొని లోకేష్ బయట తిరుగుతున్నారు. ఎర్ర బుక్ అంటూ లోకేష్ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబును జైల్లో పడితే లోకేష్ భయపడి పారిపోయాడు నాపై కబ్జా ఆరోపణలు చేసిన లోకేష్.. వాటిని రుజువు చేయాలి. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన వెంటనే లోకేష్ ను ఎర్ర బుక్ మడత పెట్టడం ఖాయం. నారా లోకేష్కు పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు కౌంటర్ 8:03 AM, Feb 15th, 2024 స్కిల్ కేసు.. ఏసీబీ కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి స్కిల్ స్కామ్ లో అప్రూవర్ గా మారిన ఎసిఐ ఎండీ చంద్రకాంత్ షా పిటీషన్ పై విచారించనున్న కోర్టు చంద్రకాంత్ షా పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్న చంద్రబాబు న్యాయవాదులు కౌంటర్ దాఖలుకి సమయం కావాలంటూ పలుమార్లు వాయిదాలు కోరిన చంద్రబాబు న్యాయవాదులు నేడు వాంగ్మూలం ఇచ్చేందుకు ఎసిబి కోర్టుకి హాజరుకానున్న చంద్రకాంత్ షా ఏసీబీ కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి స్కిల్ కేసులో అప్రూవర్ గా మారుతున్నట్లు ఇప్పటికే ఎసిబి కోర్టులో చంద్రకాంత్ షా పిటీషన్ బోగస్ ఇన్వాయిస్ ల తో నిధులు స్వాహా చేశారని ఆధారాలతో సహా పిటీషన్ లో పేర్కొన్న చంద్రకాంత్ షా స్కిల్ కేసులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఎ-22 నిందితుడు యోగేష్ గుప్తా నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్రగా పేర్కొన్న చంద్రకాంత్ షా స్కిల్ కేసులో ఎ- 26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ గుప్తా 2016 లో తనని కలిసారన్న చంద్రకాంత్ షా డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకి సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్ లని ఇవ్వాలని వారు కోరినట్లు వాంగ్మూలమిచ్చిన చంద్రకాంత్ షా ఏసీఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్ లు, డిజైన్ టెక్ కి రెండు బోగస్ ఇన్వాయిస్ లు ఇవ్చానన్న చంద్రకాంత్ షా బోగస్ ఇన్వాయిస్ లు ఇచ్చినందుకు 65 కోట్లు తన కంపెనీ ఖాతాలో నిధులు జమచేశారని వాంగ్మూలం అవే నిధులని సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకి మళ్లించానని చంద్రకాంత్ షా పిటీషన్ రూ. 65 కోట్ల నిధులనే టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తింపు అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలంపై చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యంతరం నేడు ఏసీబీ కోర్డులో కొనసాగనున్న విచారణ 7:28 AM, Feb 15th, 2024 మూడు ముక్కలాటగా మారిన కళ్యాణదుర్గం రాజకీయం కళ్యాణదుర్గం టీడీపీ వర్గపోరు లో కొత్త ట్విస్ట్ టిక్కెట్ తనకే ఖరారు చేశారని కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబు ప్రచారం కళ్యాణదుర్గం లో కార్యాలయం కోసం అమిలినేని సురేంద్ర బాబు ఏర్పాట్లు కళ్యాణదుర్గం టిక్కెట్ కోసం ఇప్పటికే పోటీ పడుతున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు కళ్యాణ్ టీడీపీలో తెరపైకి వచ్చిన మూడో వర్గం టిక్కెట్ ఖరారైందని అమిలినేని సురేంద్ర బాబు చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి వర్గీయులు కళ్యాణదుర్గం టీడీపీ లో మూడు ముక్కలాట పై సర్వత్రా చర్చ 7:00 AM, Feb 15th, 2024 చంద్రబాబు కీలక వ్యాఖ్యలు పొత్తు పార్టీతో సీట్ల పంపకంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఉండవల్లిలోని నివాసంలో బుధవారం పలువురు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ పొత్తులు, చేరికల వల్ల పార్టీలో నేతలకు నష్టం జరగకూడదని వ్యాఖ్య పొత్తులు ఉన్నా.. పార్టీ నేతలకే ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇప్పటికే సీట్ల పంపకంపై ఎటూ తేల్చుకోని చంద్రబాబు, పవన్ ఏకపక్షంగా పలు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతున్న టీడీపీ అధినేత బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ ఢిల్లీ పరిణామాల తర్వాత ఇద్దరూ గప్చుప్ రాష్ట్ర పర్యటనను సైతం రద్దు చేసుకుని మంగళగిరి కార్యాలయంలోనే మీటింగ్లకు సిద్ధమైన పవన్ చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో.. కూటమి సీట్ల పంపకంపై నీలి నీడలు! 6:43 AM, Feb 15th, 2024 సొంతిళ్లు లేదుగానీ రాజకీయాలు కావాలట! ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు రాజధాని విషయంలో మా పార్టీ విధానం ఎప్పుడో చెప్పాం చంద్రబాబు అర్ధరాత్రి పారిపోయి వచ్చారు గనుకే నేడు రాజధాని లేని దుస్థితి ఈ రాష్ట్రంలో చంద్రబాబు, పవన్కు సొంత ఇల్లు లేదు కానీ వీళ్ళకి ఇక్కడ రాజకీయాలు కావాలి వాళ్ల చౌకబారు వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరమూ లేదు మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు .@ncbn అర్ధరాత్రి పారిపోయి వచ్చారు గనుకే నేడు రాజధాని లేని దుస్థితి. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు... రాజధాని విషయంలో మా పార్టీ విధానం ఎప్పుడో చెప్పాం. చంద్రబాబు, పవన్కు ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేదు కానీ వీళ్ళకి ఇక్కడ రాజకీయాలు కావాలి. -మంత్రి బొత్స… pic.twitter.com/vXJV97HSW3 — YSR Congress Party (@YSRCParty) February 14, 2024 6:38 AM, Feb 15th, 2024 ప్చ్.. టీడీపీ రాజ్యసభ ఎన్నికల నుంచి తప్పుకున్న టీడీపీ సంఖ్యాబలం లేక చతికిలబడ్డ టీడీపీ పార్టీ స్థాపన తర్వాత తొలిసారి రాజ్యసభలో ఉనికి కోల్పోనున్న టీడీపీ బలం లేకపోయినా ఎమ్మెల్యేల కొనుగోలుకు చంద్రబాబు యత్నం ఫలించని చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు సొంతపార్టీ ఎమ్మెల్యేల ఓటు వేయరనే భయంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన చంద్రబాబు ఓటుకు కోట్లు వెచ్చిస్తే తెలంగాణ చేదు అనుభవం తప్పదని భయపడ్డ చంద్రబాబు 6:30 AM, Feb 15th, 2024 సమాధానం చెప్పు లోకేశా? లోకేష్ కళ్లుండి చూడలేని కబోదిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం సీఎం జగన్ చేసిన అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించడం లేదా అని ప్రశ్న ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది సీఎం కాదా అని ప్రశ్నలు మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కనిపించడం లేదా? ఇన్ఫోసిస్, యకోహమా పరిశ్రమలు విశాఖకు రావడం వాస్తవం కాదా? విశాఖను పరిపాలనా రాజధానిగా అడ్డుకున్నది మీరు కాదా? హుద్ హుద్ సమయంలో భూ రికార్డులు ట్యాంపరింగ్ చేసింది టీడీపీ నేతలే వీటన్నింటికీ లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ -
Feb 14th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 6:00PM, Feb 14th, 2024 జనసేనకు గాజుగ్లాస్ గుర్తుపై ఏపీ హైకోర్టులో విచారణ గాజుగ్లాస్ కోసం ఫస్ట్ జనసేన దరఖాస్తుచేసుకుందన్న ఈసీ జనసేన,ఈసీ కుమ్మక్కయ్యాయన్న పిటిషనర్ ప్రభుత్వ ఆఫీసులు ఉ.10 గంటలకు తెరిస్తే దరఖాస్తు స్వీకరణ సమయం ఉ.9:15గా ఉందన్న పిటిషనర్ కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్కు హైకోర్టు ఆదేశం తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా 4:53PM, Feb 14th, 2024 నారా లోకేష్ వ్యాఖ్యల పై వెల్లువెత్తుతున్న విమర్శలు లోకేష్ కళ్లుండి చూడలేని కబోదిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం సీఎం జగన్ చేసిన అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించడం లేదా అని ప్రశ్న ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది సీఎం కాదా అని ప్రశ్నలు మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కనిపించడం లేదా? ఇన్ఫోసిస్, యకోహమా పరిశ్రమలు విశాఖకు రావడం వాస్తవం కాదా? విశాఖను పరిపాలనా రాజధానిగా అడ్డుకున్నది మీరు కాదా? హుద్ హుద్ సమయంలో భూ రికార్డులు ట్యాంపరింగ్ చేసింది టీడీపీ నేతలే వీటన్నింటికీ లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ 4:00PM, Feb 14th, 2024 చంద్రబాబు , పవన్ , పురంధేశ్వరి , షర్మిలపై కొడాలి నాని సెటైర్లు చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపాడు గుంట నక్క చంద్రబాబు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలి చంద్రబాబు ఒంటరిగా జగన్ను ఎదుర్కోలేడు అందుకే చంద్రబాబు ఒకపక్క దత్తపుత్రుడు, మరో పక్క ఉత్త పుత్రుడు, ముందు బీజేపీ వదినమ్మను, లేటెస్ట్ గా ఇప్పుడు కాంగ్రెస్ చెల్లెమ్మను వెనకాల నిలబెట్టుకొని ఎన్నికలకు వస్తున్నాడు వీళ్ళందరూ ఉన్నా ధైర్యం సరిపోని చంద్రబాబు ఢిల్లీ పెద్దలను మభ్యపెడదామని వెళ్లాడు అమిత్ షా, మోదీ ఇచ్చిన ఆఫర్ దెబ్బకు..హైదరాబాద్ వెళ్లి మంచం పైపడి వారం నుంచి ఏపీకి రావడం లేదు ఢిల్లీ పెద్దల దెబ్బతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారింది. హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేడా? ఇళ్ల మధ్య హెలికాఫ్టర్ దిగడానికి అధికారులు ఒప్పుకోకపోవడంతో.... భీమవరం పర్యటన పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నాడు. జనంలోకి వెళితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని కేడర్ అడుగుతారన్న భయంతో దత్తపుత్రుడు హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నాడు. ఢిల్లీ పెద్దలు చెబితేనే ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో పవన్ చెప్పగలడు మంగళగిరి నుండి గంటన్నరలో భీమవరం చేరుకునే అవకాశం ఉంది లేకపోతే ఊరు బయట హెలికాప్టర్ ల్యాండింగ్ చేసుకుని వెళ్ళవచ్చు. హెలీకాప్లర్ కోసమే పవన్ పర్యటన వాయిదా వేసుకోవడం పై భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలి ఒకవేళ గెలిస్తే హెలికాప్టర్ లేకపోతే ఎమ్మెల్యేగా పవన్ మీ ఊరు రాడని గమనించుకోవాలి 3:09PM, Feb 14th, 2024 రాజ్యసభ ఎన్నికల నుంచి తప్పుకున్న టీడీపీ సంఖ్యాబలం లేక చతికిలబడ్డ టీడీపీ పార్టీ స్థాపన తర్వాత తొలిసారి రాజ్యసభలో ఉనికి కోల్పోనున్న టీడీపీ బలం లేకపోయినా ఎమ్మెల్యేల కొనుగోలుకు చంద్రబాబు యత్నం ఫలించని చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు సొంతపార్టీ ఎమ్మెల్యేల ఓటు వేయరనే భయంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన చంద్రబాబు ఓటుకు కోట్లు వెచ్చిస్తే తెలంగాణ చేదు అనుభవం తప్పదని భయపడ్డ చంద్రబాబు 02: 50 PM, Feb 14, 2024 చిత్తూరు: అవసరం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లు అయినా పట్టుకుంటాడు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి గతంలో ప్రధాని నరేంద్ర మోదీని తిట్టని తిట్టు తిట్టాడు చంద్రబాబు బీజేపీ మతతత్వ పార్టీ అంటూ మండిపడ్డాడు సోనియా గాంధీని తీవ్రంగా విమర్శించాడు ఇటలీ దయ్యం మనకు పట్టిన శని అంటూ చెప్పాడు ఇప్పుడు బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నాడు చంద్రబాబుది రాక్షస మనస్తత్వం 02: 40 PM, Feb 14, 2024 తిరుపతి: పార్టీ ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తామని అందరు నాయకులు అంటున్నారు సత్యవేడు నియోజకవర్గం ముఖ్యనాయకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష ఎమ్మెల్యే ఆదిమూలం మనదారిలో నడవలేదు. అందుకే అభ్యర్థి మార్పు. నడిచి ఉంటే ఆదిమూలంనే మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే వాళ్లం సత్యవేడు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ ఆమోదయోగ్యమైన, అనుకూలమైన అభ్యర్థి రాజేష్ను ఎంపిక చేశారు అనుకువుగా ఉండే వ్యక్తి, మాజీ మంత్రి కుతుహాలమ్మ కుటుంబానికి చెందిన వ్యక్తి రాజేష్ను భారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపు 02: 35 PM, Feb 14, 2024 జనసేన పార్టీ వారికి ప్రతిదీ రాజకీయం చేయడం అలవాటైపోయింది: గ్రంధి శ్రీనివాస్ ఏవియేషన్ అధికారుల అనుమతి ఇచ్చాకే హెలిపాడ్ ల్యాండ్ అవుతుంది. అది కేంద్రం పరిధిలో ఉంటుంది గతంలోసీఎం పర్యటనలో లూథరన్ గ్రౌండ్ లో చెట్ల కొమ్మలు కొడితే దానిని రాజకీయం చేశారు ఏళ్ల నాటి చెట్లు నరికారు అంటూ నానాయాగి చేశారు పవన్ కళ్యాణ్ గురించి మేము అధికారులపై ఒత్తిడి తెచ్చామనేది అవాస్తవం ఎన్నికల అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కౌంటింగ్ కూడా కూడా భీమవరం లేరు సీఎం జగన్ భద్రతలో ఏ విధంగా ఆలోచించారో పవన్ కళ్యాణ్ భద్రతలో కూడా అధికారులు అలాగే ఆలోచించారు మంగళగిరి నుండి భీమవరం రోడ్డు మార్గంలో వచ్చేందుకు రెండు గంటలు సమయం పడుతుంది చంద్రబాబు అవినీతి కేసు లో అరెస్ట్ అయితే రోడ్లపై శవాసనంవేసి పార్టీ వారితోను ఎవరితో సంప్రదించకుండా పొత్తు సైతం పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు విశ్వాస కుక్కలాగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు... జన సేన కార్య కర్తలనుఎందుకు అవమానిస్తున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఇచ్చే విలువ పార్టీ కార్యకర్తలకు ఎందుకు ఇవ్వడం లేదు నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే మేము .. పవన్ కళ్యాణ్ చూసి ఎందుకు భయపడతాము 2019 ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్కు ఎన్నిక జరిగింది పవన్ కళ్యాణ్ ఎన్నికలు జరిగాక ఎన్నిసార్లు భీమవరం వచ్చాడు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో పాలన వికేంద్రీకరణ జరుగుతుంది ప్రభుత్వం పరిపాలన ప్రజల గడపకు ముందుకు చేర్చండి పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎక్కడుంటాడని ప్రజల ఆలోచించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టలేడు..ఒంటరిగా పోటీ చేయలేడు. 175 నియోజకవర్గాల్లో కన్వీనర్లు కూడా పెట్టలేదు... పార్టీని పటిష్టం కూడా చేసుకోలేదు పరాన్న జీవిలా ఇతరుల మీద ఆధారపడి నాలుగు సీట్లు గెలుచుకుందామని ఆలోచన చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయలేనోడు పవన్ కళ్యాణ్ మా వల్ల మంచి జరిగితేనే ఓటేయమన్న నాయకుడు సీఎం జగన్ చంద్రబాబు.. పవన్ కళ్యాణ్, బీజేపీలతో పొత్తులు పెట్టుకుని వస్తున్నారు...జగన్మోహన్రెడ్డిని ఓడించలేమని వారికి అర్థమైంది 01: 38 PM, Feb 14, 2024 ఈ నెల 18న రాప్తాడులో ‘సిద్ధం’ సభ: మంత్రి పెద్దిరెడ్డి సిద్ధం సభకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివస్తారు భీమిలి, దెందులూరు సభలకు మించి రాప్తాడు సభ ఉంటుంది 12: 01 PM, Feb 14, 2024 ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి దర్శి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కు వెళ్లిన బాలినేని శ్రీనివాస్రెడ్డి చెవిరెడ్డి-బాలినేని కలిసి రావడంతో ఉత్సాహంగా పాల్గొన్న పార్టీ శ్రేణులు దర్శి నియోజకవర్గ ఇంచార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన నేతలు 10: 59 AM, Feb 14, 2024 ఆ స్క్రాప్ను చూసి పిచ్చి వేషాలు వేయకు లోకేశ్: మాజీ మంత్రి వెల్లంపల్లి విజయవాడ మధుర నగర్ 29వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి, కార్పొరేటర్ లక్ష్మీ పతి. కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు 16 నెలలు సీఎం జగన్ని ఇబ్బంది పెట్టారు మంగళగిరి నుంచి లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కాలేడు. అసెంబ్లీలో అడుగుపెట్టలేడు లోకేష్ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యాడు సీఎం జగన్.. మీ బాబుకే భయపడలేదు నువ్వు ఎంత? మా దగ్గర మిగిలిపోయిన స్క్రాప్ నీ దగ్గరికి వచ్చింది ఆ స్క్రాప్ను చూసి నువ్వు పిచ్చి వేషాలు వేయకు కుప్పంలో మీ బాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసిన ఓడిపోతారు రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఏర్పడటం కలగానే మిగిలిపోతుంది మంగళగిరిలో నువ్వు, కుప్పంలో మీ తండ్రి, భీమవరంలో పవన్ కళ్యాణ్ గెలిచి చూపించండి. 10:25 AM, Feb 14, 2024 నెల్లూరు: నేను పార్టీ మారే ప్రసక్తే లేదు: ఆదాల ప్రభాకర్రెడ్డి పార్టీ మార్పుపై స్పందించిన నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి నేను పార్టీ మారే ప్రసక్తే లేదు ఏడాది నుంచి ఇదే మాట చెబుతున్నా నాపై వస్తున్న రూమర్స్ నమ్మొద్దు సీఎం జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే చేస్తా అధినేతను కలిసిన తర్వాత క్లారిటీ ఇస్తాను 9:32 AM, Feb 14, 2024 పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా... అనువుగా లేని హెలిప్యాడ్ ప్రాంతాన్ని ఎంపిక చేసిన జనసేన నాయకులు ఆర్అండ్బీ అధికారులు మోకాళ్ల అడ్డారంటూ అసత్య ప్రచారం విష్ణు కళాశాల ప్రాంగణంలో హెలిప్యాడ్ ప్రాంతాన్ని 2018 నుంచి అనుమతించని అధికారులు హెలిప్యాడ్ ప్రాంతానికి 50 మీటర్ల దూరంలోనే అపార్ట్మెంట్లు, చెట్లు ఉన్నాయని సూచించిన అధికారులు ఏవియేషన్స్ నామ్స్ పాటించాలని సూచించామని తెలిపిన ఆర్అండ్బీ అధికారులు నివాస ప్రాంతాల సమీపంలో హెలిప్యాడ్ అనువు కాదని సూచించామని తెలిపిన ఆర్అండ్బీ అధికారులు అనువైన ప్రదేశాన్ని హెలిప్యాడ్గా ఎంపిక చేసుకోవాలని తెలిపామన్న అధికారులు.. పెడచెవిన పెట్టిన జనసేన నాయకులు రాజకీయ కక్ష సాధింపు అంటూ జనసేన శ్రేణులు విష ప్రచారం 8:41 AM, Feb 14, 2024 టీడీపీ, ఎల్లో మీడియాది తప్పుడు ప్రచారం: సజ్జల రామకృష్ణా రెడ్డి తెలంగాణ ఎన్నికల్లో నేను, నా కుటుంబం ఓట్లు వేయలేదు ప్రస్తుతం ఉంటున్న మంగళగిరిలోనే ఓట్లు నమోదు చేయించాం పచ్చ కామెర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చగా కనబడినట్టుగా ఒక టీడీపీ నాయకుడు, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తోంది టీడీపీ మద్దతుదారులు తెలంగాణలో ఓట్లు వేసి, ఏపీలో ఓట్లకు దరఖాస్తు చేసుకున్నట్టుగా తాను ఎన్నడూ దిగజారి ప్రవర్తించలేదు తెలంగాణ ఎన్నికల్లో తాను, తన కుటుంబం ఓట్లు వేయలేదు ప్రస్తుతం నివాసం ఉంటున్న రెయిన్ట్రీ కాలనీలో రోడ్డుకు ఒక వైపు ఉన్న అపార్ట్మెంట్లు పొన్నూరు నియోజకవర్గంలో, రెండో వైపు ఉన్న విల్లాలు మంగళగిరి నియోజకవర్గంలో ఉంటాయి ఓటర్ల జాబితాలో చేరిక సమయంలో పొన్నూరు నియోజకవర్గంలో పేర్లు నమోదు చేశాం అసలు విషయం తెలిసిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఓట్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నాం మొదటగా దరఖాస్తు చేసిన పొన్నూను నియోజకవర్గ ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించాలని కోరుతూ జనవరి 31వ తేదీనే దరఖాస్తు చేశాం ఇప్పటికే ఆ జాబితా నుంచి తొలగించి ఉంటారని భావిస్తున్నాం ఇన్నాళ్ల ప్రజా జీవితంలో ఎన్నడూ టీడీపీ ముఠా మాదిరిగా అనైతిక చర్యలకు పాల్పడలేదు తప్పుడు పద్ధతుల్లో కుప్పంలో వేలాది దొంగ ఓట్లు నమోదు చేయించుకున్న మాదిరిగా అడ్డదారులు తొక్కాల్సిన అవసరం తమకు లేదు తెలంగాణ ఎన్నికల్లో నేను, నా కుటుంబం ఓట్లు వేయలేదు. పచ్చ కామెర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చగా కనబడినట్టుగా.. @JaiTDP నాయకుడు, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న మీడియా నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. -వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి#BanYellowMediaSaveAP… pic.twitter.com/eF95qaleNi — YSR Congress Party (@YSRCParty) February 14, 2024 8:30 AM, Feb 14, 2024 శంఖారావ సభలు వెలవెల నారా లోకేశ్ మంగళవారం పాతపట్నం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో చేపట్టిన శంఖారావం సభలు జనంలేక వెలవెల పాతపట్నం సభలో పాత ప్రసంగాన్నే లోకేశ్ కొనసాగించారు ఇది వినలేక చాలా మంది సభ మధ్యలోనే వెళ్లిపోయారు టీడీపీ ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో సభంతా ఖాళీ అయిపోయింది ముందు వరుసలో కేవలం ముఖ్యనాయకులే మిగిలారు పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. పాలకొండలో గందరగోళం పాలకొండ సభలో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జయకృష్ణకు టికెట్ ఇవ్వద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం బలప్రదర్శనకు దిగడంతో గందరగోళంగా మారింది. ఓ వైపు జయకృష్ణ, పడాల భూదేవి వర్గాలు టికెట్ తమకే ఇవ్వాలంటూ ఎవరికివారే ప్రయత్నిస్తే... మరోవైపు జనసేనకు అవకాశం కల్పించాలంటూ స్థానిక యువత నినదించారు. లోకేశ్ ప్రసంగం ఎప్పటిలా ఆరోపణలకే పరిమితం స్థానిక సమస్యలపై టీడీపీ నాయకులు అందించిన స్క్రిప్ట్ను చదవలేక లోకేశ్ ఆపసోపాలు 7:51 AM, Feb 14, 2024 కబ్జాలలో బాబు, రామోజీ దొందూ దొందే: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి టీడీపీని చంద్రబాబు కబ్జా చేస్తే తెలుగు రాష్ట్రాల్లో విలువైన భూములను రామోజీ కబ్జా చేశారు పచ్చ మీడియా తప్పుడు రాతలతో ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టలేరు టీడీపీ హయాంలో జరిగిన కబ్జాలపై ఆ పార్టీ నాయకులు చర్చకు సిద్ధమా? అసలు కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు, రామోజీలే విశాఖ, విజయవాడలో లీజుకు తీసుకున్న భూముల టీడీఆర్లను సొంతం చేసుకోవడానికి రామోజీ కుట్ర చేశారు లోకేశ్ తోడల్లుడు ‘గీతం’ భరత్ 46 ఎకరాలు కబ్జా చేశారు విశాఖలో 430 ఎకరాల కబ్జా భూములను వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది టీడీపీ అధికారంలో ఉండగా గంటా శ్రీనివాసరావు 1,700 ఎకరాలు కబ్జా చేశారని నాడు మంత్రి అయ్యన్నపాత్రుడే ఆరోపించారు వైజాగ్ అభివృద్ధిని చూసి ఓర్వలేక తన పత్రికలో విషపు రాతలు రాస్తున్న రామోజీ చంద్రబాబు, ఎల్లో మీడియా పెత్తందారీ పోకడలను ప్రజలు గమనిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఓటు రూపంలో మీకు బుద్ధి చెప్పడం ఖాయం -ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి#BanYellowMediaSaveAP#EndOfTDP pic.twitter.com/oo3sTdLZoG — YSR Congress Party (@YSRCParty) February 13, 2024 7:39 AM, Feb 14, 2024 ఎల్లో మీడియా తుప్పు వదిల్చిన సుప్రీంకోర్టు ఓటర్ల జాబితాలపై ‘సుప్రీం’ సంతృప్తి ఎన్నికల సంఘం చర్యలు భేష్ అన్న సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ విషయంలో ఎలాంటి తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని వెల్లడి సన్సద్ బచావో ట్రస్ట్ పిటిషన్లో సుప్రీంకోర్టు ఆదేశాలు రాష్ట్రంలో ఓటర్ల జాబితాలపై కొంతకాలంగా అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న ఎల్లోమీడియా ఎన్నికల అధికారులే లక్ష్యంగా నిరాధార ఆరోపణలు.. తప్పుడు కథనాలు తాజా ఆదేశాలతో ఎల్లో మీడియా తుప్పు వదిల్చిన సుప్రీంకోర్టు 7:20 AM, Feb 14, 2024 కొత్త గ్రూపులకు ‘సారథి’! టీడీపీలో చేరకముందే నూజివీడులో పార్థసారథి గ్రూపు రాజకీయాలు పార్థసారథికి స్వాగతం పేరిట పట్టణంలో ఫ్లెక్సీల ఏర్పాటు పార్టీలో చేరకుండానే ఎలా ఏర్పాటు చేశారని ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వర్గం ఆగ్రహం పార్థసారథి ఫ్లెక్సీలో తమ నాయకుడి ఫొటో తొలగించాలని హెచ్చరిక పదేళ్ల నుంచి ఇన్చార్జిగా ఉన్న ముద్దరబోయినను అధిష్టానం విస్మరించడంపై టీడీపీ నేతల విస్మయం రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన 7:12 AM, Feb 14, 2024 వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు రేపు ఉ.11 గంటలకు స్పీకర్ ఎదుట హాజరు కావాలని నోటీసులు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు లేఖ రాసిన అసెంబ్లీ అధికారులు ఈ నెల 12న విచారణకు రావాలని ఇంతకు ముందు స్పీకర్ నోటీసులు వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని స్పీకర్ కు లేఖ పంపిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తాజాగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిన అసెంబ్లీ అధికారులు 7:11 AM, Feb 14, 2024 రాజ్యసభలో జీరో సైకిల్!! నాలుగు దశాబ్దాల చరిత్రలో మొదటిసారి రాజ్యసభలో విచిత్ర పరిస్థితి పెద్దల సభలో ప్రాతినిధ్యం కోల్పోయే దశలో టీడీపీ ఉన్న బలాన్ని బట్టి చూస్తే టీడీపీ కి ఒక్క సీటు కూడా అసాధ్యమే తెలుగుదేశానికి రాజ్యసభ అచ్చిరాదనే సెంటి మెంట్ 2019 కు ముందు వైసీపీ కి రాజ్యసభలో ఇద్దరు సభ్యులు 2019 కు ముందు టీడీపీ కి తొమ్మిది మంది మెంబర్లు 2019 ఎన్నికల తర్వాత మారిపోయిన సీన్ ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలన్నింటిలోనూ వైఎస్సార్సీపీ విజయం ఖాళీ అయ్యే మూడు సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకునే సమీకరణాలు వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ఏప్రిల్ నెలతో రిటైర్ టీడీపీ ఎంపీ కనకమేడల ఏప్రిల్ నెలతో రిటైర్ బీజేపీ కండువా కప్పుకున్న సీఎం రమేష్ ఏప్రిల్ నెలతో రిటైర్ గంటా రాజీనామాతో 22కి పడిపోయిన టీడీపీ బలం 7:05 AM, Feb 14, 2024 ఆలూ లేదు చూలు లేదు.. అల్లుడి పేరు.!!? పవన్ పర్యటనకు ప్రత్యేక హెలికాఫ్టర్ సిద్ధమట.! ఇప్పటివరకు ఎక్కడ పోటీ చేస్తాడో లేని స్పష్టత జనసేనకు ఎన్ని సీట్లో తెలియని పరిస్థితి అయినను జిల్లాల్లో పర్యటించాలని పవన్కు చంద్రబాబు హుకుం ఒక్కో జిల్లాకు మూడు సార్లు వెళ్లాలని పవన్కు ఆదేశం కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచన పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనపై ప్రణాళిక సిద్ధం 175 నియోజకవర్గాల్లో హెలికాఫ్టర్ లో వెళ్లాలని నిర్ణయం ప్రతి జిల్లాకు 3 సార్లు వెళ్లాలని పవన్ నిర్ణయం మొదటి పర్యటనలో జిల్లాల ముఖ్యనేతలతో సమీక్షలు రేపటి నుంచి గోదావరి జిల్లాల్లో పర్యటించనున్న పవన్ 4 రోజులు గోదావరి జిల్లాల్లో ముఖ్యనేతలతో సమీక్షలు రేపు, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో పవన్ సమీక్షలు ఈ నెల 15న అమలాపురంలో జిల్లా నేతలతో పవన్ భేటీ ఈ నెల 16న కాకినాడలో మరోసారి సమీక్షలు చేయనున్న పవన్ ఈ నెల 17న రాజమండ్రిలో పార్టీ నేతలతో పవన్ సమావేశం -
Feb 13th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 9:00PM, Feb 13, 2024 వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్.. టీడీపీ నేతల ప్రచారం పచ్చకామెర్లవాడి సామెతలాగ ఉంది దొంగ ఓట్లతోనే రాజకీయాలు చేసే టీడీపీ పార్టీలాగా మేము వ్యవహరించం తెలంగాణ ఎన్నికల్లో నేను గాని, నా కుటుంబం కానీ ఓట్లు వేయలేదు ప్రస్తుతం మేం ఉంటున్న రెయిన్ట్రీ కాలనీలో రోడ్డుకు ఒకవైపున ఉన్న రెయిన్ట్రీ అపార్ట్మెంట్లు పొన్నూరు నియోజకవర్గంలోనూ, రెండో వైపున ఉన్న విల్లాలు మంగళగిరి నియోజకవర్గంలోనూ ఉంటాయి ఓటర్ల చేరిక సమయంలో పొన్నూరు నియోజకవర్గంలోనూ పేర్లు నమోదు చేయడం జరిగింది విషయం తెలిసిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఓట్ల నమోదుకు దరఖాస్తు చేయడం జరిగింది మొదటగా దరఖాస్తు చేసిన పొన్నూరు నియోజకవర్గ ఓటర్ల జాబితానుంచి మా పేర్లను తొలగించాల్సిందిగా జనవరి 31వ తేదీనే దరఖాస్తు చేయడం జరిగింది ఇప్పటికే ఆ జాబితా నుంచి తొలగించే ఉంటారని భావిస్తున్నా ఇన్నాళ్ళ ప్రజా జీవితంలో ఎన్నడూ టీడీపీ ముఠా మాదిరిగా అనైతిక చర్యలకు పాల్పడలేదు తప్పుడు పద్ధతుల్లో, కుప్పంలో వేలాది దొంగ ఓట్లు నమోదు చేయించుకున్న మాదిరిగా ఎన్నికల్లో తలపడాల్సిన అవసరం మాకు లేదు మా నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, గత ఐదేళ్ల ప్రభుత్వపాలనే మాపార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయి ప్రజలు నిశితంగా వీటన్నింటినీ గమనిస్తూనే ఉన్నారు 5:012PM, Feb 13, 2024 టీడీపీ భూ కబ్జాలపై చర్చకు సిద్ధం: వరుదు కల్యాణి కబ్జాలకు కేరాఫ్ చంద్రబాబు, రామోజీనే లీజుకు తీసుకున్న భూమిని సొంతం చేసుకోవాలని రామోజీ కుట్ర చేశారు లోకేష్ తోడల్లుడు భరత్ సైతం 46 ఎకరాల కబ్జా చేశారు 5:05PM, Feb 13, 2024 లేవ లేనోడు కూడా నేను లేస్తే మనిషిని కాదు అని అంటాడు అలా ఉంది చంద్రబాబు, లోకేష్ మాటలు: పిల్లి సుభాష్ చంద్రబోస్ చంద్రబాబు తన హయాంలో పేదలకు చేసింది ఏమి లేదు ప్రజలు చంద్రబాబు, లోకేష్, టీడీపీలను నమ్మే పరిస్థితి లేదు సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో తమ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని ప్రతి ఒక్కరు చెబుతున్నారు చంద్రబాబు హయాంలో బీసీలకు రాజ్యాధికారం కల్పించిన దాఖలాలు లేవు బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు దాన్నే చంద్రబాబు కండకావరం అంటారు. ప్రజలు చంద్రబాబు కాకమ్మ కథలు నమ్మే పరిస్థితిలో లేరు 2024లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు నేనుపార్లమెంట్కి వెళ్తానని కలలో కూడా ఊహించలేదు 3:05PM, Feb 13, 2024 విజయవాడ: లోకేష్ రెడ్బుక్ బెదిరింపుల కేసుపై విచారణ వాయిదా విచారణను ఈనెల 21కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు కౌంటర్ దాఖలకు సమయం కోరిన లోకేష్ తరఫు న్యాయవాది ఇప్పటికే మూడుసార్లు సమయం కోరిన లోకేష్ తరఫు న్యాయవాది కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నాలు 1:45 PM, Feb 13, 2024 వైఎస్సార్ను విమర్శించిన వాళ్లతో షర్మిల స్నేహ హస్తమా?: మంత్రి రోజా అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు చంద్రబాబు నైజం పవన్ కల్యాణ్ మాటలను ప్రజలు నమ్మలేదు అందుకే షర్మిలకు చంద్రబాబు స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తున్నారు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించిన చంద్రబాబుతో షర్మిల ఎలా కలుస్తారు? వైఎస్సార్ను పంచలు ఊడదీసి కొడతామన్నా పవన్కు ఎందుకు కలిశారు? రేవంత్రెడ్డి అవినీతిపరుడు, టీడీపీ కోవర్ట్ అని విమర్శించిన షర్మిల ఆ సంగతి మరిచిపోయి కలిశారా? ఇలాంటి వాళ్లతో చేతులు కలిపి.. వైఎస్ ఆత్మ క్షోభించేలా చేస్తున్నారు వినేవాళ్లు ఎర్రివాళ్లు అయితే చెప్పేవారు షర్మిల వైఎస్ ఆశయాలకు షర్మిల తూట్లు పొడుస్తున్నారు షర్మిలవి టైంపాస్ రాజకీయాలు సీఎం జగన్పై విషయం చిమ్ముతూ, వైఎస్సార్సీపీ ఓట్లు విభజించాలన్నదే షర్మిల ఉద్ధేశ్యం రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలని గానీ, రాష్ట్ర ప్రజలకు మంచి చెయ్యాలన్న ఆలోచన లేదు వైఎస్ ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం జగన్ విశాఖలో ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకల్లో మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలు 1:32 PM, Feb 13, 2024 జగన్ అంటే నిజం.. అదే గెలుస్తుంది: మంత్రి పెద్దిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి అంటేనే నిజం .. ఖచ్చితంగా నిజం గెలుస్తుంది టీడీపీ పతనావస్థకు చేరింది బాబు, పవన్ తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరం సీఎం జగన్ కృషి వల్లే ఎక్కువ సాగునీటి జలాలు ఏపీకి వచ్చాయి 2018 కి ముందు ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్చింది ఏపీ రైతులకు జరిగిన మేలు తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారు 18న రాప్తాడు లో ' సిద్ధం' సభను విజయవంతం చేయాలి రాజ్యసభలో టీడీపీ ఖాళీ .. పతనావస్థకు ఇదే నిదర్శనం రాప్తాడు సిద్ధం సభ ఏర్పాట్ల పర్యవేక్షణలో.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 1:09 PM, Feb 13, 2024 ఆలూ లేదు చూలు లేదు.. అల్లుడి పేరు.!!? పవన్ పర్యటనకు ప్రత్యేక హెలికాఫ్టర్ సిద్ధమట.! ఇప్పటివరకు ఎక్కడ పోటీ చేస్తాడో లేని స్పష్టత జనసేనకు ఎన్ని సీట్లో తెలియని పరిస్థితి అయినను జిల్లాల్లో పర్యటించాలని పవన్కు చంద్రబాబు హుకుం ఒక్కో జిల్లాకు మూడు సార్లు వెళ్లాలని పవన్కు ఆదేశం కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచన పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనపై ప్రణాళిక సిద్ధం 175 నియోజకవర్గాల్లో హెలికాఫ్టర్ లో వెళ్లాలని నిర్ణయం ప్రతి జిల్లాకు 3 సార్లు వెళ్లాలని పవన్ నిర్ణయం మొదటి పర్యటనలో జిల్లాల ముఖ్యనేతలతో సమీక్షలు రేపటి నుంచి గోదావరి జిల్లాల్లో పర్యటించనున్న పవన్ 4 రోజులు గోదావరి జిల్లాల్లో ముఖ్యనేతలతో సమీక్షలు రేపు, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో పవన్ సమీక్షలు ఈ నెల 15న అమలాపురంలో జిల్లా నేతలతో పవన్ భేటీ ఈ నెల 16న కాకినాడలో మరోసారి సమీక్షలు చేయనున్న పవన్ ఈ నెల 17న రాజమండ్రిలో పార్టీ నేతలతో పవన్ సమావేశం 12:50 PM, Feb 13, 2024 వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలి తాత్కాలిక పేరుతో టీడీపీ కాలయాపన చేసింది రాజధాని నిర్మించే ఆర్థిక వనరులు లేవు విశాఖ రాజధానిగా ఏర్పాటు చేస్తే న్యాయపరమైన చిక్కులుఖెదురయ్యాయి విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకు .. హైదరాబాద్ రాజధానిగా ఉండాలి హైదరాబాద్ మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలి ఎన్నికల తర్వాత.. సీఎం, పార్టీ నాయకత్వం దీనిపై చర్చిస్తుంది 12:32 PM, Feb 13, 2024 రాజ్యసభలో జీరో సైకిల్!! నాలుగు దశాబ్దాల చరిత్రలో మొదటిసారి రాజ్యసభలో విచిత్ర పరిస్థితి పెద్దల సభలో ప్రాతినిధ్యం కోల్పోయే దశలో టీడీపీ ఉన్న బలాన్ని బట్టి చూస్తే టీడీపీ కి ఒక్క సీటు కూడా అసాధ్యమే తెలుగుదేశానికి రాజ్యసభ అచ్చిరాదనే సెంటి మెంట్ 2019 కు ముందు వైసీపీ కి రాజ్యసభలో ఇద్దరు సభ్యులు 2019 కు ముందు టీడీపీ కి తొమ్మిది మంది మెంబర్లు 2019 ఎన్నికల తర్వాత మారిపోయిన సీన్ ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలన్నింటిలోనూ వైఎస్సార్సీపీ విజయం ఖాళీ అయ్యే మూడు సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకునే సమీకరణాలు వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ఏప్రిల్ నెలతో రిటైర్ టీడీపీ ఎంపీ కనకమేడల ఏప్రిల్ నెలతో రిటైర్ బీజేపీ కండువా కప్పుకున్న సీఎం రమేష్ ఏప్రిల్ నెలతో రిటైర్ గంటా రాజీనామాతో 22కి పడిపోయిన టీడీపీ బలం 12:00 PM, Feb 13, 2024 లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై విచారణ వాయిదా ఏసీబీ కోర్టులో నారా లోకేష్ బెదిరింపుల కేసు విచారణ ఏసీబీ కోర్టులో.. నారా లోకేష్ను అరెస్ట్ చేయాలని సీఐడీ పిటిషన్ ప్రభుత్వ అధికారులను లోకేష్ బెదిరించాడంటూ పిటిషన్ వేసిన సీఐడీ రెడ్బుక్లో అధికారుల పేర్లు ఉన్నాయంటూ గతంలో బెదిరించిన నారా లోకేష్ కేసును ఈ నెల 21కి వాయిదావేసిన ఏసీబీ కోర్టు 11:10 AM, Feb 13, 2024 జంగా కృష్ణమూర్తికి అనిల్ కుమార్ కౌంటర్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యలు బాధించాయి జగన్ను నిజంగా అభిమానించే వారు పార్టీ మారరు ఫేక్లే పార్టీ మారతారు తాను చనిపోయాక కూడా తన శవంపై పార్టీ జెండాను జగన్ కప్పాలన్న నేత పార్టీ మారారు బీసీలకు సీఎం జగన్ ఏం చేయలేదనడం సరికాదు నరసరావుపేట ఎంపీ సీటు తొలుత జంగా కృష్ణమూర్తికి కేటాయించారు జంగా కృష్ణమూర్తి విముఖత చూపించారు ఆయన పోటీ చేయనంటేనే నాకు అవకాశం ఇచ్చారు ఒకరిద్దదరు పార్టీ వీడి వెళ్లినంత మాత్రాన నష్టం లేదు టీడీపీ ఎంత మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చిందో చూడాలి కష్టకాలంలో నా వెంట ఉన్నవారి రుణం తీర్చుకోలేను నరసరావుపేట పార్లమెంటరీ స్థానం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి అనిల్ కుమార్ యాదవ్ 10:20 AM, Feb 13, 2024 పెద్ద మార్పులు ఉండకపోవచ్చు: వైవీ సుబ్బారెడ్డి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ మళ్లీ గెలవాలి అన్ని సీట్లు ప్రకటించినప్పుడు కొన్ని మార్పులు తప్పవు ఒకటిరెండు సీట్లు తప్పా మిగతా స్థానల్లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్ 9:32 AM, Feb 13, 2024 శెట్టి బలిజలను సీఎం జగన్ చట్ట సభలకు పంపారు సీఎం జగన్ పాలన.. బీసీలకు సువర్ణ అధ్యాయనం మరో నాలుగు రోజుల్లో కులగణన జరగబోతోంది శెట్టి బలిజలపై చిన్నచూపు అని చంద్రబాబు అసత్యాలు రాయిస్తున్నాడు తూర్పు గోదావరి నుంచి శెట్టి బలిజలను చట్ట సభలకు పంపిన ఘనత వైఎస్ జగన్ది సీఎం జగన్ ఒక ఆశయంతో ఎన్నికలకు వెళ్తున్నారు టీడీపీ జనసేలు అధికారంపై ఆశతో పొత్తులు పెట్టుకుంటున్నాయి 40 ఏళ్ల టీడీపీలో రాజ్యసభలో చోటు లేకుండా పోయింది మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్ కామెంట్స్ 9:00 AM, Feb 13, 2024 బాబు, పవన్.. ష్ గప్చుప్ టీడీపీ, జనసేన ఉమ్మడి సమావేశం వాయిదా రేపు అభ్యర్థులప్రకటన లేనట్లే! అభ్యర్తులు లేక జాబితా ఖరారు చేయని చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఇప్పటిదాకా నోరు విప్పని చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత బాబుతో పాటు పవనూ సైలెన్స్ 7:51 AM, Feb 13, 2024 గ్లాస్ గుర్తు ఉంటుందా? ఊడుతుందా? జనసేన గ్లాస్ గుర్తు పిటిషన్పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ తమ దరఖాస్తును పట్టించకోకుండా జనసేను గుర్తు కేటాయించారంటూ కోర్టును ఆశ్రయించిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యూలర్) హైకోర్టులో వ్యాజ్యం వేసిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ కిందటి ఏడాది డిసెంబర్ 20వ తేదీన దరఖాస్తు చేసినట్లు పిటిషన్లో ప్రస్తావన ఎన్నికల గుర్తులు ఉత్తర్వులకు విరుద్ధంగా ఈసీ వ్యవహరించిందని ఆర్పీసీ వాదన ఈసీ ఉత్తర్వులపై స్టే విధించి.. గ్లాస్ గుర్తును ప్రచారానికి వినియోగించకుండా జనసేనను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ డిసెంబర్ 12వ తేదీన ఈసీ దరఖాస్తులకు ఈసీ ఆహ్వానం అయితే.. అదే తేదీన జనసేన పార్టీ దరఖాస్తు చేసినట్లు ఈసీ వెల్లడి ఫస్ట్ సర్వ్ పద్ధతిలోనే జనసేనకు ఇచ్చామన్న ఈసీ రెండూ అన్ రికగ్నైజ్డ్ పార్టీలేనన్న ఈసీ తరఫు న్యాయవాది అవినాష్దేశాయ్ కౌంటర్ వేయాలంటూ ఆదేశించి.. ఇవాళ్టికి విచారణ వాయిదా వేసిన కోర్టు 7:32 AM, Feb 13, 2024 చేతులెత్తేసిన చంద్రబాబు 41 ఏళ్లలో తొలిసారి రాజ్యసభలో సభ్యత్వం కోల్పోనున్న టీడీపీ రాజ్యసభలో టీడీపీని మట్టికరిపించనున్న వైఎస్సార్సీపీ పోటీ చేసే బలం లేక బరికి దూరంగా టీడీపీ నిన్నటిదాకా పోటీకి సై అంటూ ప్రగల్బాలు పలికిన చంద్రబాబు టికెట్ దక్కని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపైనే చంద్రబాబు ఆశలు ఎవరూ వెళ్లకపోవడంతో పోటీ చేయలే చేతులెత్తేసిన చంద్రబాబు వైఎస్సార్సీపీ ఖాతాలోనే పడనున్న మూడు సీట్లు ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు నామినేషన్లు 7:15 AM, Feb 13, 2024 జనసైనికులను జెండా కూలీలంటూ హేళన ఒకవైపు మార్పులు చేర్పులతో.. అశేష ప్రజాదరణతో దూసుకుపోతున్న అధికార పక్షం టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్లు ప్రకటించడానికి కూడా సాహసించని పరిస్థితి జనసైనికులను చిన్నచూపు చూస్తున్న టీడీపీ నాయకులు పొత్తులో బయటపడుతున్న లుకలుకలు చంద్రబాబు సభలకు దూరంగా పెట్టి.. జనసైనికులంటూ జెండా కూలీలంటూ హేళన దృష్టికి తీసుకెళ్తున్న స్పందించని పవన్ జనసేనాని తీరుపై తీవ్ర అసంతృప్తి.. ఆగ్రహంతో పార్టీ కేడర్, నాయకులు జనసైనికులను చిన్నచూపు చూస్తున్న @JaiTDP నాయకులు.@ncbn సభలకు దూరంగా పెట్టి, జెండా కూలీలంటూ హేళన. ఒకవైపు సీఎం @ysjagan అభ్యర్థులను ప్రకటిస్తూ సిద్ధం సభలతో దూసుకుపోతుంటే. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్లు ప్రకటించడానికి కూడా సాహసించని పరిస్థితి. #CBNPoliTrics… pic.twitter.com/3KLhDDO9ZK — YSR Congress Party (@YSRCParty) February 12, 2024 6:45 AM, Feb 13, 2024 ఎంత గడ్డి.. పచ్చ మీడియా పెట్టినా మారదా? టీడీపీ, చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఎంతటి తప్పుడు వార్త అయినా సిగ్గు లేకుండా ప్రచురిస్తున్న యెల్లో మీడియా ఎవరెంత గడ్డి పెట్టినా మారని పచ్చ పత్రికల తీరు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగానే ఐపీఎస్ల బదిలీలు అయినా బదిలీల విషయంలో ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం కన్నెర్ర నిరాధార, బాధ్యతారాహిత్య వార్తలపై సంఘం సభ్యుల ఆగ్రహం ఆంధ్రజ్యోతిపై చట్టపరంగా చర్యలు సిద్ధమైన ఐపీఎస్ అధికారులు బదిలీల విషయంలో తప్పుడు వార్తలు రాసిన ఆంధ్రజ్యోతిపై ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం కన్నెర్ర జేసింది. నిరాధార, బాధ్యతారాహిత్య వార్తలను ఆంధ్రజ్యోతి రాస్తోందని ఆ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. @JaiTDP @ncbnల రాజకీయ లబ్ధి కోసం ఎంతటి తప్పుడు వార్త అయినా సిగ్గు లేకుండా ప్రచురిస్తుంది… pic.twitter.com/fZCxpXT4dX — YSR Congress Party (@YSRCParty) February 12, 2024 6:30 AM, Feb 13, 2024 పవర్ లేని స్టార్.. పవన్ కల్యాణ్ ప్రతిపక్షాలు కూటములుగా ఏర్పడి నీచ రాజకీయాలు వారాల ఆబ్బాయి లాగా అప్పుడప్పుడు సినిమా సెలవుల్లో విజయవాడకు పవన్ కల్యాణ్ 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి జనసేనాని పదేళ్ల రాజకీయ జీవితంలో అనుసరించిన ఎజెండా ఏంటో? కేఏ పాల్ తో తప్ప అందరితో పొత్తు! ప్రజల ఎజెండా లేని పవన్ సినిమాలో పవన్ హీరో.. రాజకీయాల్లో మాత్రం పూర్తిగా జీరో పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్. నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత ఎక్కడుంది? -
చేతకాని చిన్నమ్మ.. దద్దమ్మ టీడీపీ
నటనతోనే కాదు.. తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా తెలుగుదేశం పార్టీని స్థాపించి.. ముఖ్యమంత్రిగా ఏడేళ్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజల మన్ననలు అందుకున్న వ్యక్తికి భారతరత్న అనే దేశ అత్యున్నత గౌరవం ఇప్పటిదాకా దక్కలేదు. కేంద్రం గుర్తించడం లేదా? లేకుంటే కావాలనే ఎవరైనా అడ్డుకుంటున్నారా?.. ఈ విషయంలో నారా-నందమూరి కుటుంబాలపై ఆయన అభిమానుల కోపం సరైందేనా?.. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ కొత్తదేం కాదు కదా. ఆయన అభిమానులు ఎప్పటి నుంచో భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ విషయంలో మొదటి నుంచి శ్రద్ధ పెట్టలేదు. ఇటు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న నందమూరి కుటుంబం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో.. ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ను సీరియస్గా పరిశీలించలేదు. కాబట్టి దీనిపైన చర్చ జరిగిన దాఖలాలు కూడా లేవు. కానీ.. ►నిరుడు నందమూరి తారక రామారావు శతజయంతోత్సవాల టైంలో జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. మునుపెన్నడూ లేనివిధంగా టీడీపీ ఎన్టీఆర్పై ప్రేమను ఒలకబోస్తూ.. భారతరత్న డిమాండ్తో రోడ్డెక్కింది. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథిగా ఎన్టీఆర్ వంద రూపాయల కాయిన్ రిలీజ్ చేయించారు. బీజేపీలో కీలక నేతగా ఉన్న ఎన్టీఆర్ వారసులు దగ్గుబాటి పురంధేశ్వరి ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. అక్కడా నారావారి రాజకీయాన్ని తెలుగు ప్రజలు చూసిందే. అయితే ఆ వెంటనే ఆమె బీజేపీ ఏపీ చీఫ్ కావడంతో ఎన్టీఆర్ భారతరత్నకు లైన్ క్లియర్ అయినట్లేనని అంతా భావించారు. కట్ చేస్తే.. ►కేంద్రం తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ దక్కింది. ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో పాటు ఆర్జేడీ చీఫ్ లాలూకు.. అలాగే పలువురు రాజకీయ దిగ్గజాలకు కర్పూరి ఠాకూర్ రాజకీయ గురువు. ఇక్కడ ఎన్టీఆర్తో ఠాకూర్కు పోలికలు అప్రస్తుతం. కానీ, ఈ ఇద్దరికీ దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలనే డిమాండ్ చాలాకాలం నుంచే ఉంది. పైగా నితీశ్కు బీజేపీకి కటీఫ్ అయ్యి చాలా కాలమే అవుతోంది. రాజకీయంగానూ నిత్యం ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతుంటాయి. అలాంటిది ఠాకూర్కు పురస్కారం ఇవ్వడంలో కేంద్రం తనదైన రాజకీయం ప్రదర్శించిందనుకున్నా.. ఎన్టీఆర్ విషయంలో ఇవతల నుంచి సరైన ఒత్తిడి కేంద్రంపైకి వెళ్లలేదనే విమర్శే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. బీజేపీకి పెద్దగా అభ్యంతరాల్లేవ్ ఇటీవలికాలంలో జాతీయ పురస్కారాల గ్రహీతలను పరిశీలిస్తే.. సమాజానికి వాళ్లు పెద్దగా తెలియకపోయినా.. వాళ్లు చేస్తున్న సేవ ఆధారంగా ఎంపిక జరిగినట్లు అర్థమవుతుంది. అదే సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూలురకే ఎక్కువ పురస్కారాలు దక్కుతున్నాయని..అందులోనూ కేంద్రం రాజకీయం ప్రదర్శిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు.. 2019లో బెంగాల్ రాజకీయాల నేపథ్యంలో మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఒకవేళ ఇప్పుడు.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని బీజేపీ భావిస్తే అడ్డుకునేవారెవరూ ఉండరు. ఎందుకంటే అది బీజేపీకే మైలేజ్ ఇచ్చే అంశం. ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో ఒక సామాజిక వర్గానికి బీజేపీ దగ్గరయ్యేందుకు అవకాశం కలుగుతుంది. అంతేకాక.. చంద్రబాబు చేయలేని పని తాము చేశామని చెప్పుకోవచ్చు. అప్పుడు టీడీపీని ఇరుకున పెట్టొచ్చు. ఎన్నికల వేళ ఏపీలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి మంచి అవకాశమే కదా. చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా? ఎన్టీఆర్ తనయ.. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి. సుష్మాస్వరాజ్ తర్వాత చిన్నమ్మగా ఆమెకంటూ ఓ ట్యాగ్ లైన్ క్రియేట్ అయ్యింది. కాంగ్రెస్ హయాంలో.. కేంద్ర మంత్రిగా ఉన్న టైంలోనూ ఆయన రాజకీయాలు అర్థవంతంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆమె రాజకీయాలను తల్చుకుంటే జాలేస్తోంది. పురంధేశ్వరి బీజేపీలో చేరి తొమ్మిదేళ్లు అవుతోంది. బీజేపీ ఏపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తి కావొస్తోంది. ఈ 9 ఏళ్లు, పోనీ చీఫ్గా 6 నెలల కాలంలో ఆమె బీజేపీకి విజ్ఞప్తులు చేసినా.. ఆఖరికి ఒత్తిడి చేసినా తన తండ్రికి ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలించేదేమో. కానీ, ఆమె ఆ విషయంపై మాత్రం ఎందుకనో శ్రద్ధ పెట్టలేదనే అనిపిస్తోంది. మొక్కుబడి ప్రకటనలకు తప్ప.. ఏనాడూ ఆమె మనసు పెట్టింది లేదనేది స్పష్టం అవుతోంది. ఆమె చేతకానితనం వెనుక మరిది చంద్రబాబు హస్తం ఉన్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. టీడీపీ దద్దమ్మ.. ఇది తెలిసిందే! ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించుకోవడంలో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ విఫలమైంది. ఎన్టీఆర్ మరణానంతరం.. చంద్రబాబు ఆయన్ను పట్టించుకోలేదు. అందుకే ఆయనకు భారతరత్న రాలేదనే ఆరోపణలూ ఉన్నాయి. లేకుంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పిన రోజుల్లో ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించుకోవడం పెద్ద సమస్య కాదు కదా. ఇక.. గతంలో వాజ్పేయి హయాంలో బీజేపీ ప్రభుత్వం ఎన్టీఆర్కు భారతరత్న అంశాన్ని పరిశీలించింది. అయితే ఆ సమయంలో చంద్రబాబు వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందనే చర్చ నడిచింది. ఒకవేళ ఎన్టీఆర్కు ఇప్పిస్తే.. తెలుగుదేశం పార్టీ తన సొంతంది కాదనేది .. ఎన్టీఆర్కు పొడిచిన వెన్నుపోటు రాజకీయం దేశానికి తెలిసిపోతుందన్న భయం ఆయనలో ఉండొచ్చు. అందుకే నందమూరి కుటుంబాన్ని కూడా మొదటి నుంచి తన గుప్పిట ఉంచుకుని అణగదొక్కుతూ వస్తున్నాడు. ఏదైతేనేం.. ఎన్టీఆర్కు భారతరత్న రాకపోవడంలో చంద్రబాబే ప్రధాన భూమిక పోషించాడనేది తేటతెల్లం అవుతోంది. మరి ఈ పరిస్థితుల్లో నారా-నందమూరి కుటుంబాలపై ఎన్టీఆర్ అభిమానుల కోపం సరైంది కాదంటారా? ‘‘ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ను వాడుకుంటున్నారు. కేంద్రం భారతరత్న ఇస్తాను అంటే పురంధరేశ్వరి అడ్డుకుంది. భువనేశ్వరి, పురంధరేశ్వరి ఇద్దరూ తండ్రికి ద్రోహం చేశారు.. మళ్లీ పురంధేశ్వరి, చంద్రబాబు ఏకమైపోయారు. కానీ, నాకంటే ఎక్కువ అవమానానికి పురంధరేశ్వరి గురవుతారు. ఎన్టీఆర్కు రావాల్సిన భారతరత్న రాకుండా చేశారు. బీజెపీకి చెబుతున్నా.. పురందేశ్వరి టీడీపీ ఏజెంట్ గా పనిచేస్తోంది. పురందేశ్వరి కుట్రలు అర్ధం చేసుకోండి.. ’’ దివంగత నందమూరి తారకరామారావు పేరు మీద 100 రూపాయల స్మారక నాణేం విడుదల కార్యక్రమ సమయంలో ఆయన సతీమణి లక్ష్మీపార్వతి చెప్పిన మాటలు.. ::లోకీ, సాక్షి డిజిటల్ పొలిటికల్ డెస్క్ -
AP: పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 7:44 PM, Jan 24, 2024 ఉత్తరాంధ్రలో అభివృద్ధి షర్మిలకు కనిపించడం లేదా?: వైవీ సుబ్బారెడ్డి షర్మిలకు మేము చేసిన అభివృద్ధి చూపించడానికి సిద్ధం ఉద్ధానంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది ఎవరు? చంద్రబాబు చూపించారా.. కాంగ్రెస్ పార్టీ చూపించిందా..? ఏళ్ల తరబడి ఉద్దానంలో ఉన్న సమస్యకు సీఎం జగన్ పరిష్కారం చూపించారు చంద్రబాబు జనసేన మేనిఫెస్టోను ప్రజలు ఎవరూ నమ్మరు మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తొలగించిన ఘనుడు చంద్రబాబు చంద్రబాబు ఎన్ని హామీలు అమలు చేశారో ప్రజలందరికీ తెలుసు రాజీనామా చేసే ముందు గంటా ఆలోచించుకోవాలి రాజీనామా చేసిన తర్వాత ఎప్పుడు ఆమోదిస్తే గంటాకు ఎందుకు? స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఇప్పుడు గంటా గగ్గోలు పెడితే ఎలా? రాజధానిపై గ్రాఫిక్స్ చూపించిన చంద్రబాబు గురించి ఎందుకు షర్మిల మాట్లాడటం లేదు? విశాఖ రాజధాని కాకుండా కోర్టులో కేసులు వేసింది చంద్రబాబే అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది చంద్రబాబు కాదా? 7:13 PM, Jan 24, 2024 తిరిగి మేం అధికారంలోకి రావడం ఖాయం: సీఎం జగన్ నా వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నా తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చాం వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించాం మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చాం మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనం ఇది: కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుంది విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు 7:05 PM, Jan 24, 2024 ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత: సీఎం జగన్ ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేశాం కచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు కాని ఈ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ చేయగలిగింది చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది నాకు లేనే లేదు చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది.? సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా? వాటిని చూసి కన్విన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఉనికి పెద్దగా లేదు పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే ఉంటుంది ప్రతి పార్టీ కూడా సర్వేలు చేస్తుంది వాటి ఫలితాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు కాని కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం జాతీయ రాజకీయాలు విషయంలో మా విధానం స్పష్టం: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నాం: కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతూ ఉంటుంది అది ఆ పార్టీ సంప్రదాయంగా గమనిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించాలనుకుంది అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు నేను కాంగ్రెస్నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు వారు పాఠాలు నేర్వలేదు కాంగ్రెస్ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు 6:08 PM, Jan 24, 2024 సీఎం జగన్ పాలనలో ఏపీ సుభిక్షంగా ఉంది: మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మన రాష్ట్రంలో పేదరికం గతంలో 12 శాతం ఉండేది.. జగన్ సీఎం అయ్యాక 6 శాతానికి తగ్గింది. చంద్రబాబు హయాంలో మనరాష్ట్ర విద్యా వ్యవస్థ 15 స్థానంలో ఉండేది సీఎం జగన్ ఏపీ విద్యా వ్యవస్థను మూడో స్థానానికి తీసుకొచ్చారు పేదవారి పిల్లలు కూడా ఉన్నతమైన ఉద్యోగాల్లో చూడాలన్నదే సీఎం జగన్ ధ్యేయం జగన్ను రాష్ట్రంలో అందరు తమ కుటుంబ సభ్యుడుగా భావిస్తున్నారు షర్మిలకు ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కనిపించడం లేదు షర్మిలమ్మా... గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి మీ అన్న జగన్ గడప వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తున్న వ్యక్తి మీ అన్న జగన్ అని తెలుసుకో.. నాలుగున్నరేళ్ల తరువాత ఇక్కడకొచ్చి విమర్శించడం సరికాదు షర్మిల.. టీడీపీ వాళ్లు రాసిచ్చిన రాతలు మాట్లాడుతున్నారు 5:17 PM, Jan 24, 2024 విజయవాడ సెంట్రల్ లో వంగవీటి రాధా వర్సెస్ బోండా ఉమా విజయవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్ వంగవీటి రాధాను టీడీపీ నమ్మడంలేదంటూ 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు ఈ పోస్టుల వెనుక ఉమా వర్గీయులే ఉన్నారని రాధా వర్గం ఆరోపణ తాజాగా బోండా ఉమా టార్గెట్ గా సోషల్ మీడియాలో కౌంటర్ పోస్టులు రాధా వర్గమే చేసినట్లుగా భావిస్తున్న బోండా ఉమా వర్గం నమ్మాలంటే ఏం చేయాలంటూ ఉమాకు వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు వైరల్ 5:05 PM, Jan 24, 2024 విశాఖ: ఈనెల 27న భీమిలిలో వైఎస్ఆర్ సీపీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి, తలశిల రఘురాం, మంత్రి అమర్నాథ్ బహిరంగ సభ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి బహిరంగ సభలో సీఎం జగన్ దిశానిర్ధేశం చేస్తారు బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరవుతారని భావిస్తున్నాం భీమిలి సభతో పాటు రాష్ట్రంలో మరో 4 సభలు నిర్వహిస్తాం: వైవీ సుబ్బారెడ్డి 4:21 PM, Jan 24, 2024 గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణుల ఓవరాక్షన్ సీఎం జగన్ పై అసభ్య పోస్టులు పెట్టిన NRI, టీడీపీ కార్యకర్త యశస్వి NRI యష్ కోసం వచ్చిన తెలుగు యువత విద్యార్థి నేతలు అనుమతి లేదని అడ్డుకున్న సీఐడీ పోలీసులు సీఐడీ పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం సీఐడీ అధికారులను దూషించిన టీడీపీ నాయకులు 3:49 PM, Jan 24, 2024 శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీ దేవి వర్గం.. టిక్కెట్ ఆశావాహ అభ్యర్థి గోండు శంకర్ మధ్య వివాదం నియోజకవర్గ ఇంచార్జ్కి తెలియకుండా.. శ్రీకాకుళం పట్టణంలో.. ఇంటింటికి శంకరన్న కార్యక్రమం ప్రారంభించిన గొండు శంకర్ గొండు శంకర్ను అడ్డుకున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, పట్టణ టీడీపీ నేతలు పట్టణ టీడీపీకి సమాచారం లేకుండా పార్టీ కార్యక్రమం ఏంటంటూ గొండు శంకర్ని నిలదీసిన టీడీపీ నేతలు సొంత కార్యక్రమం ఏదైనా ఉంటే పార్టీ జెండా లేకుండా చేయాలంటూ గొండ శంకర్కు చెప్పిన టీడీపీ నేతలు టీడీపీ నేతలు నిరసనతో వెనుదిరిగిన గొండు శంకర్ 3:37 PM, Jan 24, 2024 టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవి: సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అణగారిన వర్గాలతో అసోసియేట్ అవ్వడమే ప్రధాన లక్ష్యం సీఎం జగన్.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు పథకాలు, సంస్కరణల్లో సీఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు అణగారిన వర్గాలనుపైకి తీసుకువచ్చే ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలి గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదు సంపన్నులతో పోటీ పడే స్థాయికి అన్ని వర్గాలనూ తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్కే దక్కింది సచివాలయ ఉద్యోగాల్లో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే దక్కాయి మేనిఫెస్టోలో లేనివి కూడా సీఎం జగన్ అమలు చేశారు టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవి. సీఎం జగన్ అర్హులైన వారిని వెతికి మరీ ఇచ్చారు ఈ నాలుగున్నరేళ్లలో జరిగినంత సంక్షేమం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగలేదు ఎన్నికలు రాబోతున్నాయ్. మీ భవిష్యత్తులు మారాలంటే.. మీరంతా ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఏ చిన్న తేడా జరిగినా పేదలకు జరుగుతున్న మంచి దూరమైపోతుంది మీడియాను మేనేజ్ చేస్తే సరిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి ఏమీ జరగడం లేదని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచికి.. అభివృద్ధికి పబ్లిసిటీ అవసరం లేదని సీఎం భావించారు కొత్తగా రూపుదిద్దుకుంటున్న పోర్టులు రాష్ట్రం రూపురేఖలు మార్చేస్తాయి 11 మెడికల్ కళాశాలల ద్వారా దేశానికి కావాల్సిన వైద్యులను ఏపీ అందించబోతోంది అంబేద్కర్కు హిమాలయాలంత విగ్రహం పెట్టినా సరిపోదు అంతర్జాతీయ స్థాయిలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం రూపుదిద్దుకుంది అంబేద్కర్ విగ్రహం గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుంటుంది అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది. విజయవాడలో కొండ పై అమ్మవారు.. కొండ కింద అంబేద్కర్ కనిపిస్తారు దళితుల నుంచి మరింత మేధావులు రావాలనేదే సీఎం జగన్ ఆలోచన ఆయన చేపట్టిన యజ్ఞంలో మీరంతా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా 2:51 PM, Jan 24, 2024 మండపేట టీడీపీలో అసమ్మతి రాజమండ్రిలో ఓ హోటల్లో సమావేశమైన మండపేట టీడీపీ సీనియర్ నేతలు. సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు వ్యతిరేకంగా అంతర్గత సమావేశం తమతో సంప్రదించకుండా మండపేట ఎమ్మెల్యే స్థానానికి జోగేశ్వరరావు పేరు చంద్రబాబు బహిరంగ సభలో ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్న నేతలు క్యాండిట్ నిర్ణయించే ముందు మా నిర్ణయం కూడా తీసుకోవాలి లేదంటే పార్టీ నష్టపోతుంది ఇప్పటివరకు నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అంటే అది మావల్లే అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకోవాలి నియోజకవర్గంలో జోగేశ్వరరావుతో పాటు జనసేన లీలా కృష్ణ కూడా ఉన్నాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు మమ్మల్ని గౌరవించడం లేదు స్థానిక ఎమ్మెల్యేకి క్యాడర్ మీద గౌరవం లేదు నమ్మకం లేదు రాజమండ్రిలో అంతర్గతంగా సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తున్నాం: టీడీపీ సీనియర్ నేత బాలకృష్ణ 2:42 PM, Jan 24, 2024 షర్మిల దుష్టశక్తుల ట్రాప్లో పడింది: ఎంపీ మిథున్రెడ్డి జగనన్న చెల్లెలుగా షర్మిలపై గౌరవం ఉంది వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాడు షర్మిల కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టారు రాజశేఖర్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ 16 నెలలు అన్నను జైల్లో పెట్టిన పెట్టిన పార్టీకి కొమ్ము కాస్తుంది చంద్రబాబు లైన్లోనే షర్మిల మాట్లాడుతుంది షర్మిలను చూస్తే జాలి వేస్తుంది మణిపూర్ ఘటనలపై పార్లమెంట్లో బీజేపీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది గత ఐదేళ్ల పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ జగనన్న నెరవేర్చారు మేము మీకు మేలు చేసి ఉంటేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెబుతున్నారు జగనన్న. ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాలు కలిపి ఎన్నికల సన్నాహక సభ ఏలూరులో నిర్వహించబోతున్నాం చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు సముచిత స్థానం కల్పిస్తాము ఎమ్మెల్యే పార్టీ లైను దాటి ఎప్పుడు ప్రవర్తించలేదు 1:45 PM, Jan 24, 2024 ఇది సీఎం జగన్ పాలన అంటే.. తెలంగాణలో ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ సెంటర్ల వద్ద ప్రజల ఇబ్బందులు కానీ, ఏపీలో మాత్రం గడప వద్దకే ప్రభుత్వ పథకాలు వలంటీర్ల సాయంతో తీరిన ఇబ్బందులు తెలంగాణ రాష్టంలోని నాగర్కర్నూల్ లో ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ సెంటర్ వద్ద ఇబ్బందులు పడుతున్న ప్రజలు. కానీ మన రాష్ష్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీఎం @ysjagan గారి పాలనలో ప్రభుత్వ పథకాలన్నీ గడప వద్దకే చేరుతున్నాయి.#YSJaganDevelopsAP#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/oPEVqKvuvB — YSR Congress Party (@YSRCParty) January 24, 2024 1:35 PM, Jan 24, 2024 ఈనాడుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్ ఈనాడు పత్రికపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్ కావాలనే ఎల్లో మీడియా నాపై అసత్య ప్రచారం చేస్తోంది ధర్మవరం ప్రజల సమస్యల్ని తీర్చేందుకు గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేపట్టాను భూకబ్జాలు, సెటిల్మెంట్ ఇసుక దందా ఆరోపణలు అవాస్తవం అధికారికంగా భూమి కొనుగోలు చేసి ఫాం హౌస్ నిర్మిస్తే తప్పేంటి? పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరీ ర్యాలీలు పొలిటికల్ స్టంటే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్లటం హాస్యాస్పదం వైఎస్ఆర్ పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చిన విషయం షర్మిలకు గుర్తులేదా? చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగానే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1:28 PM, Jan 24, 2024 ఎమ్మెల్యే టికెట్ నాదంటే దేహశుద్ధి చేస్తాం కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు ఆలూరు నియోజకవర్గం టీడీపీలో కోవర్టులు ఎక్కువగా ఉన్నారు ఆలూరు టీడీపీ టికెట్ ఆశావాధులపై సంచలన వ్యాఖ్య లు చేసిన టీడీపీ యువ నాయకుడు కోట్ల రఘురెడ్డి ఎమ్మెల్యే టికెట్ నాదే అని ప్రచారం చేసుకుంటే దేహశుద్ధి చేస్తాం ఎమ్మెల్యే టికెట్ కోట్ల సుజాతమ్మ దే కొందరికి రాజకీయం అంటే నాలుగు చావులు, ఆరు పెళ్లిళ్లు కాదు 1:00 PM, Jan 24, 2024 విశాఖ వెస్ట్ టీడీపీలో ముసలం ఎమ్మెల్యే గణబాబుకు తిరిగి టికెట్ ఇవ్వరాదంటూ సొంత పార్టీ కార్యకర్తల ఫిర్యాదు టీడీపీ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కార్యకర్తలు ప్రజల సమస్యలపై పనిచేయడం లేదు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా బడా షోరూం కట్టుకున్న నాయకుడు గణబాబు జనాభా ప్రాతిపదికగా ఈ సీటు కాపులు లేదా యాదవులకు కేటాయించాలని డిమాండ్ 12:40 PM, Jan 24, 2024 భువనేశ్వరీకి మళ్లీ గుర్తొచ్చిన నిజం తూర్పుగోదావరి జిల్లాలో ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పర్యటన చంద్రబాబు అరెస్టుకు మనస్తాపంతో చనిపోయారంటూ ప్రచారం బాధితుల కుటుంబాలకు పరామర్శ అంటూ భువనేశ్వరి పర్యటనలు జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో పడాల వీరబాబు కుటుంబానికి పరామర్శ వీరబాబు కుటుంబానికి రూ.3 లక్షల చెక్కు అందించిన భువనేశ్వరి 12:15 PM, Jan 24, 2024 దమ్ముంటే పోటీ చేయొచ్చు కదా బుచ్చయ్య? రాజ్యసభ ఎన్నికలపై గోరంట్ల బుచ్చయ్య ఓవరాక్షన్ రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ ఎమ్మెల్యేలే మమ్మల్ని అడుగుతున్నారంటూ అబద్దాలు అభ్యర్థిని నిలబెడితే టీడీపీకి ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు మాతో సంప్రదిస్తున్నారంటూ చెత్త కామెంట్స్ బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీలో విస్మయం అసెంబ్లీ టికెట్కే దిక్కులేని బుచ్చయ్యకు రాజ్యసభ మీద దృష్టి పడిందా? ప్రస్తుతమున్న అసెంబ్లీలో ఏం బలముందని టీడీపీ అభ్యర్థిని పెడుతుంది? ఎన్నికల వేళ ఓడే సీటు కోసం ఎవరైనా పోటీ చేస్తారా? ఆర్కే పోటీ చేసే స్ధానం త్వరలో తెలుస్తుంది: మాణిక్కం ఠాగూర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు అభ్యర్ధులను నిర్ణయిస్తుంది ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది అప్లికేషన్లు మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుంది నిజమైన కాంగ్రెస్లోకి మాజీలు రావాలని పిలుస్తున్నాం ఆర్కే పోటీ చేసే స్ధానం త్వరలో తెలుస్తుంది 12:00 PM, Jan 24, 2024 ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అభ్యర్ధులకు అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం అభ్యర్ధుల నుంచి అప్లికేషన్లు స్వీకరించిన మాణిక్కం ఠాగూర్ మొదటి అప్లికేషన్ మడకశిర నుంచి సుధాకర్ రెండవ అప్లికేషన్ గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ మూడవ అప్లికేషన్ బద్వేల్ నుంచి కమలమ్మ 11: 40 AM, Jan 24, 2024 అక్కడ పోటీ చేయాలంటే బాబు, లోకేశ్కు భయం: వెల్లంపల్లి సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్ కల్యాణ్కు లేదు చంద్రబాబు, లోకేష్, పవన్లు ఏ ప్రాంతం నుండి పోటీ చేస్తారో వారికే తెలియదు చంద్రబాబుకు కుప్పంలో పోటీ చేయాలంటే భయం లోకేశ్కు మంగళగిరిలో పోటీ చేయాలంటే భయం పవన్కు గాజువాకలో పోటీ చేయాలంటే భయం సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఆరు అడుగుల వ్యక్తి ఒకడున్నాడు బోండా ఉమా ఎందుకు పనికిరాడు.. బద్ధకానికి నిలువెత్తు నిదర్శనం బోండా ఉమా బోండా ఉమాకి దమ్ముంటే సెంట్రల్ నియోజకవర్గంలో నాతో పాటు పర్యటించాలి రోడ్డు మీద ధర్నాలు పెట్టి పదిమంది సన్నాసులను వేసుకుని తిరుగుతున్నాడు. బోండా ఉమా లాంటి పెత్తందారుల పరిపాలన ప్రజలకు అవసరం లేదు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు మా పార్టీకి శ్రీరామరక్ష. 11:15 AM, Jan 24, 2024 అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ కాదు: దేవినేని అవినాష్ ప్రజా సమస్యల పరిష్కారమే సీఎం జగన్ ప్రభుత్వ అజెండా అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ కాదు రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిని గ్రాఫిక్స్లో చూపించింది చంద్రబాబే అభివృద్ధి అంటే ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన డివిజన్లోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది కళ్లుండి కూడా చూడలేని గుడ్డివారే రాష్ట్ర అభివృద్ధిపై ప్రశ్నిస్తారు రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గాన్ని మౌలిక సదుపాయాలతో మా ప్రభుత్వం అభివృద్ధి చేసింది 10:00 AM, Jan 24, 2024 సీఎం జగన్కే మా ఓటు.. సీఎం జగన్ హయాంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి తెల్లవారుజామునే పెన్షన్లు ఇస్తున్నారు. మంచి చేసే సీఎం జగన్కే ఓటు వేస్తాం చంద్రబాబు, పవన్ను మేము నమ్మం: సామాన్యులు సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మాకు తెల్లవారుజామునే పింఛన్ ఇస్తున్నారు. @ncbn , @PawanKalyan లను మేం నమ్మం. మంచి చేస్తున్న సీఎం @ysjagan గారికే ఓటేస్తాం. -జగనన్న పాలనపై సామాన్యుడి అభిప్రాయం#PublicVoice #YSJaganAgain #AndhraPradesh pic.twitter.com/CQFUaCoqeV — YSR Congress Party (@YSRCParty) January 24, 2024 8:15AM, Jan 24, 2024 పక్క రాష్ట్రం నాయకులే చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు: సీఎం జగన్ చంద్రబాబు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ పక్క రాష్ట్రంల నాయకులే చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు పథకాలు అమలు చేయకపోయినా, అభివృద్ధి జరగకపోయినా బాబుకు భజన చేసేందుకు రెడీ అయ్యారు ప్రజలను దోచుకున్నా పట్టించుకోలేదు. పక్క రాష్ట్రంలో ఉండే నాయకులే చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు పథకాలు అమలు చేయకపోయినా, అభివృద్ధి జరగకపోయిన @ncbnను భుజాన మోసేందుకు చాలా మంది ఉన్నారు. -సీఎం వైయస్ జగన్#EndOfTDP pic.twitter.com/l4dzuCpA3j — YSR Congress Party (@YSRCParty) January 23, 2024 7:43 AM, Jan 24, 2024 టీడీపీలో విజయవాడ సెంట్రల్ వార్ విజయవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్ టీడీపీ సెంట్రల్ సీటు విషయంలో ఇరు వర్గీయుల మధ్య ముదురుతున్న పోరు సోషల్ మీడియాలో పోటాపోటీగా వ్యతిరేక పోస్టులు వంగవీటి రాధను టీడీపీ నమ్మడం లేదంటూ మూడు రోజుల కిందటే సోషల్మీడియాలో పోస్టులు ఈ పోస్టుల వెనుక ఉమా వర్గీయులే ఉన్నారంటూ రాధా వర్గం ఆరోపణ తాజాగా బోండా ఉమా టార్గెట్గా కౌంటర్ పోస్టులు నమ్మాలంటే ఏం చేయాలంటూ ఉమాకు వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు వైరల్ రాధా వర్గమే చేసినట్లు భావిస్తున్న బోండా ఉమా వర్గం ఉమా, రాధా వర్గాల కోల్డ్ వార్తో హీటకెక్కిన రాజకీయం 7:10 AM, Jan 24, 2024 చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్న షర్మిల.. సీఎం జగన అధికారంలోకి వచ్చాక మొదట ఫోకస్ చేసింది రాజధానిపైనే. కానీ, కోర్టుల చుట్టూ తిరుగుతూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అడ్డుకుంది చంద్రబాబే. పోలవరానికి సంబంధించి సీఎం జగన్ వచ్చిన తర్వాతే 10,720 కుటుంబాలకు పునరావాసం. చంద్రబాబు కమీషన్లు కోసం పోలవరంలో ఘోర తప్పిదాలు. చంద్రబాబు చేసిన అన్నీ ఇన్నీ కావు. షర్మిల గారు, మీరు @ncbn ఇచ్చిన స్క్రిప్టు బాగానే చదువుతున్నారు. జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోకస్ చేసింది మొదట రాజధానిపైనే, కానీ కోర్టుల చుట్టూ తిరుగుతూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అడ్డుకుంది మీ చంద్రబాబే. పోలవరం కి సంబంధించి జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 10,720 కుటుంబాలకు… https://t.co/8O8giIke1d — YSR Congress Party (@YSRCParty) January 23, 2024 7:00 AM, Jan 24, 2024 పీకే క్లారిటీ.. పచ్చ బ్యాచ్ గుండె బద్దలు నిజంగా పచ్చ బ్యాచ్ గుండె బద్ధలయ్యే వార్త ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తమ పార్టీతో పని చేస్తారని ఎల్లో బ్యాచ్ గంపెడు ఆశలు చంద్రబాబుతో కలిసి పని చేసేది లేదని కుండబద్ధలు కొట్టేసిన పీకే చంద్రబాబు, లోకేష్తో పీకే భేటీ కావడాన్ని బాహుబలి, కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వస్తోంది ఎల్లో మీడియా ఈ మేరకు బాబు కోసం.. టీడీపీ కోసం పీకే పని చేస్తారని.. ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయంటూ ఊహాజనిత కథనాలు తాజాగా ఓ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ దీనిపై స్పష్టత చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడు.. అందుకు తాను కుదరదని చెప్పా చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడు, నేను చేయను అని చెప్పాను - #PrashantKishor దీనికి పచ్చ మీడియా అల్లిన కథలు ఇచ్చిన బిల్డప్పులు అబ్బబ్బబ్బబ్బ …. pic.twitter.com/chshlt6REG — Actual India (@ActualIndia) January 23, 2024 6:55 AM, Jan 24, 2024 సైకిలెక్కితే సైడ్ట్రాకే! టీడీపీలో చేరి చతికిలపడ్డ ‘సీమ’ హేమాహేమీలు.. కోట్ల, భూమా కుటుంబాలకు గెలుపు పూర్తిగా దూరం గౌరు, బుడ్డాతో పాటు వరదరాజులరెడ్డి, ఆదినారాయణరెడ్డి పరిస్థితీ అంతే టీడీపీని నమ్మి చేరిన పలువురికి టికెట్ నిరాకరణ ఒకప్పుడు సీమ రాజకీయాల్లో పేరొందిన ఆ రాజకీయ నేతలు చంద్రబాబు పంచన చేరి వంచనకుగురై చతికిలపడ్డారు సైకిలెక్కి తప్పుచేశామని, బాబు నిండాముంచేశారని తెరవెనుక గగ్గోలు కోట్ల.. భూమా.. గౌరు.. బుడ్డా కుటుంబాలకు చెందిన రాజకీయ నాయకులతోపాటు నంద్యాల వరదరాజులరెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో బలమైన నేతలు చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మి టీడీపీలో చేరితే ‘సీమ’ రాజకీయాల్లో తెరమరుగయ్యే స్థితికి చేరారు చంద్రబాబును నమ్మి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరికొంతమంది కనీసం టికెట్ దక్కించుకోలేక మోసపోయారు వీరిలో కొందరు తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు చంద్రబాబు మోసం గ్రహించి ‘సీమ’లో టీడీపీ పని ఖతమైందని తెలుసుకున్న కొందరు.. ఆ పార్టీలో ఉండి ఓడిపోవడం కంటే మౌనంగా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చారు ఈసారి తాము కోరిన టికెట్ ఇవ్వకపోతే పోటీనుంచి తప్పుకోవాలనే భావనలో మరికొందరు 6:45 AM, Jan 24, 2024 స్కిల్ స్కాం కేసు.. ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా స్కిల్ స్కాం కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో విచారణ ఈనెల 29కి వాయిదా స్కిల్ స్కాం కేసులో అప్రూవర్గా మారతానన్న ఏసీఐ ఎండీ శిరీష్ చంద్రకాంత్ షా చంద్రకాంత్ షా పిటిషన్పై విచారణ అనంతరం వాయిదా వేసిన కోర్టు. చంద్రకాంత్ స్టేట్మెంట్ను రికార్డ్ను వాయిదా వేసిన ఏసీబీ కోర్టు. కౌంటర్ దాఖలు సమయం అడిగిన చంద్రబాబు లాయర్లు. స్కిల్ కేసులో బాబుకు అత్యంత సన్నిహితుడైన ఏ-22 యోగేష్ గుప్తా నిధుల తరలింపులో కీలక పాత్ర 6:40 AM, Jan 24, 2024 లోకేష్ అరెస్టుకు అనుమతి కావాలన్న సీఐడీ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ విచారణను ఈనెల 30కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 41ఏ నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరించారని సీఐడీ పిటిషన్ రెడ్ బుక్లో ప్రభుత్వాధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41A నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్ విచారణ తర్వాత 30కు కేసును వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 6: 30 AM, Jan 24, 2024 హమ్మ.. ఎల్లో మీడియా..! ఇంత కుతంత్రమా.? ఆస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్ను పక్కనబెట్టిన ఎల్లోమీడియా ఇటీవల అమరావతి విషయంలో చంద్రబాబును నిలదీసిన శ్రవణ్ చంద్రబాబు, లోకేష్ వల్లే అమరావతి రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరాలతో ప్రకటించిన శ్రవణ్ మూడు పంటలు పండే భూములను అన్యాయం చేశారని ఆవేదన ఎప్పుడయితే చంద్రబాబును ప్రశ్నించాడో.. అప్పటినుంచి జడ శ్రవణ్ను దూరం పెట్టిన ఎల్లోమీడియా ఇదే విషయాన్ని మీడియాకు వివరించిన మాజీ జడ్జి రామకృష్ణ చంద్రబాబును తిట్టగానే శ్రవణ్ను దూరం చేస్తారా? ఎల్లో మీడియాకు మాజీ జడ్జి రామకృష్ణ ప్రశ్న -
AP: పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 08:15 PM, Jan 15, 2024 చంద్రబాబుపై బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సెటైర్లు.. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనించాలి. అనైతిక పొత్తులతో కుట్రలు చేస్తున్నారు. సీఎం జగన్పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరిలకు అసూయ ఉన్నాయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు లేదు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యేందుకు చంద్రబాబుకు నలుగురు ష్యూరిటీ ఇచ్చారు టీడీపీ బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు హాస్యాస్పదం 06:30 PM, Jan 15, 2024 ఎన్నికల వేళ పచ్చ బ్యాచ్తో జాగ్రత్త.. టీడీపీ పెయిడ్ బ్యాచ్ దిగింది. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం మౌత్ పబ్లిసిటీ కోసం టీడీపీ దొంగదారులు. టీడీపీ పెయిడ్ బ్యాచ్ దిగింది.. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి..! ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో @JaiTDP మౌత్ పబ్లిసిటీ కోసం టీడీపీ దొంగదారులు#TDPFakePropaganda #EndOfTDP pic.twitter.com/hrm8bw775f — YSR Congress Party (@YSRCParty) January 15, 2024 04:40 PM, Jan 15, 2024 ప్రజాక్షేత్రంలోకి సీఎం జగన్ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టడానికి సన్నద్ధమవుతున్న సీఎం వైఎస్ జగన్ 2024 ఎన్నికల సాంగ్ను విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా పాట మాట ఇస్తే దాని కోసం ఎంత వరకైనా పోరాడే వ్యక్తే జగన్ అని పాటలో వివరణ 04:40 PM, Jan 15, 2024 ఆక్ పాక్ కరివేపాక్.. టీడీపీలో ఆ ఐదుగురికి చెక్ రఘురామరాజు, కోటంరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి, శ్రీదేవి టికెట్లపై టీడీపీలో చర్చ వీళ్లను భరించడం కష్టమని పార్టీ సీనియర్ల టాక్ ఒకవేళ టికెట్ ఇచ్చి గెలిచినా.. ఎన్నాళ్లుంటారో తెలియని పరిస్థితి అంటున్న సీనియర్లు టీడీపీలో సుదీర్ఘకాలం నుంచి ఉంటున్న నాయకులకే టికెట్లు ఇవ్వాలని పెరుగుతున్న డిమాండ్ అధికార పార్టీ తరిమేసిన వాళ్లకు మనం ఎందుకు టికెట్లు ఇవ్వడం అంటూ అభ్యంతరాలు గద్దె రామ్మోహన్ రావు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి అయితే మంచిదంటున్న ఎమ్మెల్యే అభ్యర్థులు అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలంటున్న టీడీపీ సీనియర్లు 04:00 PM, Jan 15, 2024 టీడీపీ పచ్చ కామెర్లకు మందు లేదు.. పచ్చ కామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ప్రతీ విషయాన్ని తప్పుగా చూపే ప్రయత్ని టీడీపీది. పరనిందతో పగ్గం గుడుపుకునే పచ్చ బ్యాచ్ మరోసారి ఓవరాక్షన్ షూస్ వేసుకుని టెంకాయ కొట్టే వ్యక్తి చంద్రబాబు హిందూ సంప్రదాయం గురించి చెబుతున్నారు. 03:45 PM, Jan 15, 2024 టాప్లో నిలిచిన ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో టాప్లో నిలిచిన ఏపీ వరుసగా మూడో ఏడాది టాప్లో ఏపీ కార్యరూపం దాల్చుతున్న గ్లోబర్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఒప్పందాలు జీఎస్డీపీ వృద్ధిరేటులోనూ మనేమే టాప్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో వరుసగా మూడో ఏడాది టాప్లో నిలిచిన ఏపీ కార్యరూపం దాల్చుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఒప్పందాలు జీఎస్డీపీ వృద్ధిరేటులోనూ మనమే టాప్..!#YSJaganDevelopsAP#YSJaganAgain #AndhraPradesh pic.twitter.com/DIiH3U1Pe4 — YSR Congress Party (@YSRCParty) January 15, 2024 03:00 PM, Jan 15, 2024 ఊరు మారింది.. సామాన్యుడి కామెంట్స్ చంద్రబాబు హయాంలో పేదవాడిని పట్టించుకున్న నాథుడే లేడు పేదవాళ్ల కోసమే పనిచేస్తున్న సీఎం జగన్ నేడు కార్పోరేట్ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం. పేదల ఇంటి వద్దకే ప్రభుత్వ వైద్య సేవలు ఏపీలో పూర్తిగా మారిపోయిన స్కూల్స్ పండుగకు ఇంటికి వచ్చి స్కూల్స్ను చూసి పాత విద్యార్థుల భావోద్వేగం ఇది కదా మార్పు అంటే అని సీఎం జగన్పై ప్రశంసలు పేదవాడి నాడి పట్టిన నాయకుడు సీఎం వైయస్ జగన్ నాడు పేద ప్రజల ఆరోగ్యం కోసం పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. నేడు కార్పొరేట్ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పేద ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ వైద్య సేవలు అందుతున్నాయి.#VooruMarindi pic.twitter.com/EPHgj9h9Yq — YSR Congress Party (@YSRCParty) January 15, 2024 సంక్రాంతి పండగ వేళ సొంతూరికి వెళ్లి.. మారిన స్కూల్ని చూసి అద్దంకిలో ఓల్డ్ స్టూడెంట్స్ భావోద్వేగం..! ఇది కదా మార్పు అంటే.. ఇది కదా అభివృద్ధి అంటే..!#YSJaganDevelopsAP#VooruMarindi #AndhraPradesh pic.twitter.com/2cRxgO1sU7 — YSR Congress Party (@YSRCParty) January 15, 2024 02:15 PM, Jan 15, 2024 గిడుగు రుద్రరాజు రాజీనామా ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు రాజీనామా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు రాజీనామా లేఖ పంపిన రుద్రరాజు త్వరలోనే ఏపీకి కొత్త పీసీసీ చీఫ్ను నియమించనున్న ఏఐసీసీ 01:45PM, Jan 15, 2024 పెనమలూరులో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం:మంత్రి జోగిరమేష్ పార్టీ విజయానికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తా 90 శాతం ప్రజలు జగనన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు 2024 ఎలక్షన్లో 150 పైగా సీట్లు గెలుస్తాం నియోజవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి అందరిని కలుస్తున్నా గతంలో కంటే అధిక మెజారిటీతో నియోజవర్గంలో గెలుస్తా 12:05AM, Jan 15, 2024 అందుకే పార్టీ పనులు చూసుకుంటున్నా: వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు లోక్సభకు పోటీ చేయనని సీఎం జగన్కు చాలాసార్లు చెప్పా పోటీ చేసేవాడినే అయితే 2019లోనే పోటీ చేసేవాడ్ని ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్ రావడంతోనే పార్టీ పనులు చూసుకుంటున్నా పోటీ విషయంలో జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా సీనియర్ నేతలు పార్టీని వీడడానికి వాళ్ల వ్యక్తిగత కారణాలే సీట్ల మార్పు విషయంలో జగన్ స్పష్టంగా ఉన్నారు సిట్టింగ్లు అభ్యర్థులతో అడ్జస్ట్ కావడానికి కొంత సమయం పడుతుంది త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి బీసీలకు ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శ సరికాదు కాంగ్రెస్తో షర్మిల చేరితో మాకు ఎలాంటి నష్టం లేదు షర్మిలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసేదేమీలేదు 10:50AM, Jan 15, 2024 టీడీపీ – సేనకు బై.. వైఎస్సార్ సీపీకి జై వైఎస్సార్సీపీలో చేరిన తూర్పు గోనగూడెంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇతర పార్టీల నుంచి అనేక మంది వైఎస్సార్సీపీలోకి వస్తున్నారు: జక్కంపూడి రాజా ఎన్నికల తేదీ నాటికి నియోజకవర్గంలో ఈ చేరికలు మరింత ఎక్కువగా ఉంటాయి ఆ రెండు పార్టీలూ దాదాపు ఖాళీ అయినా ఆశ్చర్యపడనవసరం లేదు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1,158 కోట్లతో అభివృద్ధి రాష్ట్రంలో కుల మత వర్గ రాజకీయాలతో సంబంధం లేకుండా, అర్హతే ప్రామాణికంగా సీఎం జగన్ ప్రభుత్వం సంక్షేమం 10:00AM, Jan 15, 2024 రాజకీయాల్లో రఘురామ పాత్ర ముగిసినట్లేనా? రఘురామను పట్టించుకోని జనం ఎంపీగా గెలిచిన నాలుగేళ్ళ తరువాత సొంత నియోజకవర్గం నర్సాపురం వచ్చిన రఘురామ ఆయనకోసం ఎక్కడా ఎదురు పడని క్యాడర్, అభిమానులు రాజకీయంగా అయన పాత్ర ముగిసినట్లేనా? టీడీపీ అనుకూల మీడియాలో వ్యాఖ్యానాలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారనే చర్చ. కనీసం ఈసారి ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదని నరసాపురం ప్రజల మాట 09:00AM, Jan 15, 2024 చంద్రగిరిలో ఓట్లపై అపోహలొద్దు:ఆర్డీవో నిషాంత్రెడ్డి 2019తో పోల్చుకుంటే ఐదేళ్లలో 17 వేల ఓట్లు పెరిగాయి ఓటర్ల జాబితాను వందశాతం పారదర్శకంగా రూపొందిస్తున్నాం చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకూ 105ఫిర్యాదులు వీటికి రాజకీయ నేతలతో చర్చించి పరిష్కరించాం ఓటర్ల జాబితాలో చిన్న పొరపాటు కూడా లేకుండా తనిఖీలు చేయడానికి 10 కమిటీలను ఏర్పాటు చేశాం 8:50AM, Jan 15, 2024 అమరావతిపై దత్తపుత్రుడి ప్రేమ! అమరావతి నుంచే పాలన అంటున్న చంద్రబాబు అండ్ పవన్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న క్రమంలో వీరిద్దరి నోట.. అమరావతి మాట అమరావతిపై తమకు ఇంకా ‘మోజు’ తగ్గలేదనే సంకేతాలు 8:30AM, Jan 15, 2024 ఆ ఇద్దరిది అపవిత్ర కలయిక ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ చంద్రబాబు, పవన్ల కలయిక అత్యంత అపవిత్రమైనది బాబు, పవన్లు పండుగలను సైతం రాజకీయం చేస్తున్నారు 2014లో ఒక విధంగా వారు కలయిక జరిగితే, 2019లో కలిసి ఉండి మరో విధంగా విడిపోయారు 2024లో మళ్లీ కలిసి తేడా రాజకీయాలు చేస్తున్నారు 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు పాలన చూశాం 2019 నుంచి సీఎం జగన్ పాలన కూడా చూశాం ప్రజలు ఎవరిని తరిమేస్తారో 80 రోజుల్లోనే తేలనుంది ఈసారి టీడీపీ, జనసేనలను ప్రజలు భోగి మంటల్లో వేస్తారు 8:15AM, Jan 15, 2024 నా ప్రాణానికి ఏదైనా జరిగితే లోకేశ్దే బాధ్యత: రాయపాటి రంగారావు తనను కిరాయి మూకలతో హతమార్చేందుకు టీడీపీ రూ.50 లక్షల చందాలు వసూలు చేసింది దీనిపై గుంటూరు ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశా ఈనెల 13న గుంటూరు రీజినల్ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన క్రమంలో ఈ చందాలు వసూలు చేశారు వైజాగ్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి , చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని బెదిరించారు లేకపోతే అంతు చూస్తామని బెదిరించారని చెప్పారు 7:52AM, Jan 15, 2024 రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతే.. ఏప్రిల్ 2తో పూర్తికానున్న టీడీపీ సభ్యుడు ‘కనకమేడల’ పదవీకాలం వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ల పదవీకాలం ముగిసేదీ అప్పుడే రాష్ట్ర కోటాలో ఖాళీ అయ్యే ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చిలో ఎన్నికలు అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఈ మూడూ వైఎస్సార్సీపీ ఖాతాలోకే దీంతో రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైఎస్సార్సీపీ పరం చివరికి రాజ్యసభలో ఉనికే లేకుండాపోనున్న టీడీపీ 41 ఏళ్లలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండాపోవడం ఇదే తొలిసారి 07:10AM, Jan 15, 2024 రేపు బాబుకి జడ్జిమెంట్ డే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 16న సుప్రీం కోర్టు తీర్పు! స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యి 52 రోజలు జైల్లో ఉన్న చంద్రబాబు మధ్యాహ్నాం ఒంటి గంటకు తీర్పు వెల్లడించిన ద్విసభ్య ధర్మాసనం 17ఏ తనకు వర్తిస్తుందని చంద్రబాబు వాదన వర్తించదని ఏపీ సీఐడీ వాదనలు వాదనలు విని.. తీర్పు రిజర్వ్ చేసిన బెంబ్ 07:05AM, Jan 15, 2024 ఇది కదా అసలైన అభివృద్ధి జగనన్న పాలనలో మన ఊరు మారింది.. ఏపీ ప్రజల జీవితాలు మారాయి అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి ఊరు.. జిల్లా.. మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందింది ఇది కదా అసలైన అభివృద్ధి అంటే..! 07:00AM, Jan 15, 2024 బలం సరిపోవట్లేదు.. బీజేపీ కావాలి చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో ప్రధానంగా బీజేపీని ఒప్పించడంపై చర్చ ప్రస్తుతం తమకున్న బలం పూర్తిస్థాయిలో ఓట్లు కురిపించలేదని ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు-పవన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీని ఒప్పించే బాధ్యతను పవన్ కళ్యాణ్కు అప్పగించిన చంద్రబాబు అడిగినని ఎంపీ సీట్లు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు చెప్పాలని సూచించిన చంద్రబాబు ఈసారి పొత్తు తర్వాత నమ్మకంగా ఉంటామని ఢిల్లీ పెద్దలకు హామీ ఇవ్వాలని సూచన ఉమ్మడి మేనిఫెస్టో కు సిద్ధమని అలాగే బిజెపి సూచించే అంశాలను కూడా అందులో పెట్టేందుకు రెడీ అని అంగీకారానికి వచ్చిన చంద్రబాబు పొత్తుకు బీజేపీ ఓకే అంటే మొదటి జాబితాలోనే బీజేపీ నేతల పేర్లు ప్రకటించేందుకు సిద్ధమంటున్న చంద్రబాబు ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు వస్తే.. ఉమ్మడి సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై చర్చ ఎన్నికల సమీపిస్తున్నాయి ఇక మ్యానిఫెస్టో తొందరగా విడుదల చేయాలని చర్చ ఈ నెలలోనే కనీసం మినీ మేనిఫెస్టో విడుదల చేయాలని లక్ష్యం వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై తెలుగుదేశం జనసేన మధ్య కొలిక్కిరాని చర్చలు -
గ్రామాల అభివృద్ధిని అడ్డుకోబోయి.. బోర్లాపడ్డ విపక్షాలు
సాక్షి, అమరావతి : ఎక్కడైనా ప్రతిపక్షాలు ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తిచూపుతాయి. ఇంకా వీలయితే ప్రజలకు ఏ విధంగా మరింత మంచి చేయవచ్చో సలహాలూ ఇస్తాయి. అంతేకానీ ప్రజలకు జరిగే మేలును, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవు. కానీ, రాష్ట్రంలోని ప్రతిపక్షాల తీరు ఇందుకు పూర్తి భిన్నం. ప్రజల మంచికంటే వారి వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారమే పరమావధి. ఇందుకోసం ప్రజలకు అందాల్సిన నిధులను, రాష్ట్ర అభివృద్ధిని కూడా ఏమాత్రం సంకోచం లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఎక్కడా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కుంటుపడకుండా అత్యంత సమర్ధవంతంగా వ్యవహరిస్తోంది. దీంతో విపక్షాల ఆటలు సాగడంలేదు. ఇదే తీరులో తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు, బీజేపీలోని చంద్రబాబు తాబేదార్లు కేంద్ర నిధులను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నమూ విఫలమైంది. అదీ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకొనేందుకు కుటిల యత్నం చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను విపక్ష నేతలు అడ్డుకోబోయారు. వీటిని ఆపితే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని, తద్వారా వారి రాజకీయ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లవచ్చన్నది వారి వ్యూహం. పుంఖానుపుంఖాలుగా వారు చేసిన ఫిర్యాదులతో 8 నెలలపాటు గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం ఇచ్చే నిధులను ఆపగలిగారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వివరాలను కేంద్రానికి అందించడంతో ఇప్పుడా నిధులన్నీ మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవీ ఆ నిధులు 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలన్నింటికీ కలిపి కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 2,000 కోట్లకు పైగా నిధులు ఇస్తుంది. కేంద్రం ఈ నిధులను రెండుగా వర్గీకరించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సిఫారసుల మేరకు 40 శాతం నిధులు బేసిక్ గ్రాంట్గా ఇస్తుంది. మరో 60 శాతం కేంద్ర జలశక్తి శాఖ సిఫారులతో టైడ్ గ్రాంట్ పేరుతో విడుదల చేస్తుంది. ఇలా వచ్చిన నిధులను గ్రామ పంచాయతీలకు 70 శాతం, మండల, జిల్లా పరిషత్లకు 15 శాతం చొప్పున కేటాయిస్తారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ల పరిధిలో జనాభా, ఆ ప్రాంత విస్తీర్ణం ప్రాతిపదికన ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేస్తుంది. తప్పుడు ఫిర్యాదులతో.. అయితే, సర్పంచుల సంఘాల ముసుగులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఒకరు, జనసేన నేతల ఆధ్వర్యంలోని వివిధ సంఘాలు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందంటూ మూడేళ్లుగా తప్పుడు ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అన్నింటా చంద్రబాబుకు వంతపాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఇటీవల ఇదే తీరులో కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు ఫిర్యాదు చేశారు. దేశంలో చాలా రాష్ట్రాలకు ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కూడా తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులను రాష్ట్రాలకు విడుదల చేస్తుంటుంది. అదే విధంగా ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రూ. 2,010 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థల నిధులు విడుదల చేయాల్సి ఉంది. తొలుత మొదటి విడతలో బేసిక్, టైడ్ గ్రాంట్ నిధులు రూ.988 కోట్లను రెండు దఫాలుగా విడుదల చేసింది. అనంతరం దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఫిర్యాదులతో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు విడుదల చేయాల్సిన తదుపరి గ్రాంట్ను కేంద్రం 8 నెలల క్రితం తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్రం విచారణ.. నిధుల విడుదలకు అనుమతి పురందేశ్వరి తదితరుల ఫిర్యాదులపై పరిశీలనకు ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ రాష్ట్రంలో ప్రత్యేకంగా పర్యటించారు. విపక్షాల ఫిర్యాదులన్నింటిపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులతో చర్చించి, సమగ్ర వివరణ తీసుకున్నారు. ఆ ఫిర్యాదులన్నీ తప్పు అని తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వడంతో కేంద్రం ఆ నిధుల విడుదలకు అనుమతించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో విడత బేసిక్ గ్రాంట్ రూ. 393.91 కోట్లను రాష్ట్రానికి విడుదల చేసేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సిఫారసు చేసింది. ఈమేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి (అండర్ సెక్రటరీ) కేఎస్ పార్థసారధి రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాశారు. ఈ సమాచారాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసింది. పంచాయతీరాజ్ శాఖ సిఫారసులతో ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయడం లాంఛనమేనని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల బకాయిలు దశలవారీగా రాష్ట్రానికి అందుతాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి మరో రూ. 2031 కోట్లు కూడా విడుదల చేయాల్సి ఉందన్నారు. అంటే ఈ ఏడాది నిధులతో కలిపి రూ.3 వేల కోట్లకు పైగా విడుదల అవుతాయని అధికారులు చెబుతున్నారు. -
చంద్రబాబు, పురంధేశ్వరికి ఎంపీ విజయసాయి కౌంటర్
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి స్ట్రాంగ్ పొలిటికల్ కౌంటరిచ్చారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బాబు గారి బెయిలుకే షూరిటీ లేదు. మరి ఆయన ప్రజల భవిష్యత్తుకు ఏం గ్యారెంటీ ఇస్తారు?. ఎవరికి బెయిల్ వచ్చినా సంతోషిస్తారు చిన్నమ్మా! కానీ కొందరి బెయిల్ మాత్రమే రద్దు చెయ్యమంటారు. ఇంత ఆత్మవంచన అవసరమా అని ప్రశ్నించారు. కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘బాబు గారి బెయిలుకే షూరిటీ లేదు - మరి ఆయన ప్రజల భవిష్యత్తుకు ఏం గ్యారెంటీ ఇస్తారు? బాబు గారు వస్తే ఇంటింటికి లక్షలు లక్షలు వచ్చి పడతాయంటూ పచ్చ వర్గం మభ్యపెడుతోంది. మరి 14 ఏళ్ళు ఏమి చేసినట్లు? ప్రజలకు చెందాల్సినదాన్ని తన వాళ్లకు దోచిపెట్టాడా? తను దోచుకున్నాడా?’ అని అన్నారు. బాబు గారి బెయిలుకే షూరిటీ లేదు - మరి ఆయన ప్రజల భవిష్యత్తుకు ఏం గ్యారెంటీ ఇస్తారు? బాబు గారు వస్తే ఇంటింటికి లక్షలు లక్షలు వచ్చి పడతాయంటూ పచ్చ వర్గం మభ్యపెడుతోంది. మరి 14 ఏళ్ళు ఏమి చేసినట్లు? ప్రజలకు చెందాల్సినదాన్ని తన వాళ్లకు దోచిపెట్టాడా? తను దోచుకున్నాడా? — Vijayasai Reddy V (@VSReddy_MP) November 22, 2023 ఇదే సమయంలో..‘ఎవరికి బెయిల్ వచ్చినా సంతోషిస్తారు చిన్నమ్మా! కానీ కొందరి బెయిల్ మాత్రమే రద్దు చెయ్యమంటారు. ఇంత ఆత్మవంచన అవసరమా పురంధేశ్వరి గారూ? తను దోచుకున్న దాంట్లో వాటా ఇచ్చే బావ గారికి బెయిల్ వచ్చిందని ఆనందంలో తేలిపోతున్నారు. అయ్యో! అలాంటిది ఏమీ లేదంటే.. సుప్రీంకోర్టు CJI గారికి లేఖ రాయండి బెయిల్ రద్దు చేయమని’ అంటూ కామెంట్స్ చేశారు. ఎవరికి బెయిల్ వచ్చినా సంతోషిస్తారు చిన్నమ్మా! కానీ కొందరి బెయిల్ మాత్రమే రద్దు చెయ్యమంటారు. ఇంత ఆత్మవంచన అవసరమా పురంధేశ్వరి గారూ? తను దోచుకున్న దాంట్లో వాటా ఇచ్చే బావ గారికి బెయిల్ వచ్చిందని ఆనందంలో తేలిపోతున్నారు. అయ్యో! అలాంటిది ఏమీ లేదంటే…సుప్రీంకోర్టు CJI గారికి లేఖ రాయండి… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 22, 2023 -
చెల్లెమ్మా పురంధేశ్వరి!.. ఎంపీ విజయసాయి పొలిటికల్ కౌంటర్
సాక్షి, అమరావతి: ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. చంద్రబాబు విషయంలో మీరు చేస్తున్న పనికి.. భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? అని ప్రశ్నించారు. మీ సామాజిక వర్గం ప్రయోజనాల కోసం ఎన్ని విన్యాసాలు చేస్తారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చెల్లెమ్మా పురందేశ్వరి! జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని...మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా? భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా?’. చెల్లెమ్మా పురందేశ్వరి! జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని...మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా? భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? — Vijayasai Reddy V (@VSReddy_MP) November 16, 2023 ఇదే సమయంలో..‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా టీడీపీ పోటీ చేయొద్దని సలహా ఇచ్చింది మీరేనంట కదా పురందేశ్వరి గారూ. మీ అందరి ఆస్తులు, నివాసాలు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించుకుంటే మీరు అధికారంలో ఉన్నట్టే అని అనుకుంటున్నారట. ఎన్ని విన్యాసాలు చేస్తారమ్మా! బిజెపి గురించి కాక సామాజికవర్గ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా టీడీపీ పోటీ చేయొద్దని సలహా ఇచ్చింది మీరేనంట కదా పురందేశ్వరి గారూ. మీ అందరి ఆస్తులు, నివాసాలు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించుకుంటే మీరు అధికారంలో ఉన్నట్టే అని అనుకుంటున్నారట. ఎన్ని విన్యాసాలు చేస్తారమ్మా! బిజెపి గురించి కాక సామాజికవర్గ… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 15, 2023 ఇది కూడా చదవండి: ‘జగన్ జైత్రయాత్రను ఆపేశక్తి ఎవరికీ లేదు’.. -
బావ మీద ఎప్పుడు లేని ప్రేమ ఇప్పుడు..రామిరెడ్డి ప్రతాప్ కౌంటర్
-
నీకు నీతి నిజాయతీ ఉంటే...మంత్రి రోజా మాస్ వార్నింగ్
-
పురందేశ్వరి ఓ మేకవన్నె పులి: పోసాని
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారనే భయం దగ్గుబాటి పురందేశ్వరిలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రముఖ దర్శకనటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. పురందేశ్వరి ఓ మేక వన్నె పులి అని, ఆమె నిజస్వరూపం తెలిస్తే అంతా షాకవుతారు అని అన్నారాయన. మంగళవారం హైదారాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దగ్గుబాటి పురందేశ్వరి భారత ప్రధాన న్యాయమూర్తికి ఈ మధ్య లేఖలు రాశారు. దేశం మీద ఆమెకు ప్రేమ ఎక్కువ ఉందని అంతా అనుకోవాలని ఆమె తాపత్రయపడుతున్నారు. కానీ, ఆమె ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆమె సోదరుడు బాలకృష్ణ ఎలాంటి పనులు చేసినా ఆమె మద్దతు ఇవ్వడం అంతా చూశారు. బాలకృష్ణకు ఎలాంటి సంస్కారం ఉందో అందరికీ తెలుసు. బాలకృష్ణ ఆడవాళ్లపై దారుణమైన కామెంట్లు చేశారు. తుపాకీతో కాల్చి మనుషుల్ని చంపబోయారు. ఆ ఘటన జరిగి 16 ఏళ్లు అయ్యింది. చివరికి చట్ట సభ్యుడిగా అసెంబ్లీలో విజిల్స్ వేసి.. తొడలు కొట్టి.. అభ్యంతరకర రీతిలో వ్యవహరించారు. కానీ, బాలకృష్ణ ఏం మాట్లాడినా.. ఏం చేసినా పురందేశ్వరి మద్దతు ఇస్తారు. ఆయన మానసిక రోగి అని చాలామంది చెప్తుంటారు. మరి ఆయన ఇంకా మానసిక రోగిగానే ఉన్నారా? అనేది పురందేశ్వరి చెబితే బాగుంటుంది. చంద్రబాబు కోసమే పురందేశ్వరి పని చేస్తున్నారు. ఓటుకు ఓటుతో చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించారు. ఆ కేసు తర్వాత చంద్రబాబు ఏపీకి పారిపోయాడు. అలాంటి వ్యక్తికి పురందేశ్వరి మద్దతు ఇస్తున్నారు. ఆమెకు నిజాయితీ, విలువలు రెండూ లేవు. ఆమె అసలు బీజేపీకి అధ్యక్షురాలు ఎందుకు అయ్యారు?. పార్టీ కోసం ఏనాడైనా పురందేశ్వరి పాటు పడ్డారా?. ఒక ఊరిలో అయినా తిరిగారా? అని పోసాని నిలదీశారు. ‘‘రాష్ట్ర విభజన సమయంలో పవన్ కల్యాణ్ చంద్రబాబును తిట్టిన తిట్లు ఎవరూ మరిచిపోలేరు.( ఆ విజువల్స్ను పోసాని ప్లే చేసి మీడియాకు చూపించారు కూడా). ఎందుకంటే.. పవన్ అంత ఘోరంగా తిట్టారు. ఇప్పుడు అదే చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. బాబుగారు, బాబుగారి వదిన పురందేశ్వరి, పవన్ ఎలాంటి వ్యక్తులో కాపు, కమ్మ వాళ్లంతా గుర్తించాల’’ని పోసాని విజ్ఞప్తి చేశారు. -
పచ్చ బ్యాచ్తో పురంధేశ్వరి కొత్త రాయబారం.. బీజేపీ స్పందనేంటి?
మెరిసేదంతా బంగారం కాదని అంటారు. అలాగే ఎంతో పద్దతిగా మాట్లాడుతారు అనుకున్నవారంతా అలాగే ఉండాలని లేదు.. అవకాశం వచ్చినప్పుడు ప్రజలలో గౌరవం పొందేవారే గొప్పవారు అవుతారు. ఈ సూక్తులన్నీ ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహార సరళి చూసిన తర్వాత ఈ అభిప్రాయానికి రావల్సి వస్తోంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తెగా ఆమె రాజకీయాల్లోకి రాకుండా కుటుంబ వ్యవహారాలు చక్కగా చూసుకునేదని అనేవారు. ఆమె భర్గ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలలో బిజీగా ఉన్నా ఈమె పెద్దగా జోక్యం చేసుకున్నట్లు కనిపించేవారు కారు. ఎన్టీఆర్ను చంద్రబాబు నాయుడుతో సహా కుటుంబ సభ్యులంతా కలిసి పదవి నుంచి దించేసి ఆయనను ఘోరంగా అవమానించినప్పుడు కూడా ఈమె పాత్రపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. అనేక ఇంటర్వ్యూలలో పురంధేశ్వరిని సమర్దిస్తూ చంద్రబాబును నమ్మవద్దని ఆ సమయంలో సలహా ఇచ్చారని దగ్గుబాటి చెబుతుండేవారు. కానీ, కొందరు మాత్రం ఈమె కూడా కీలక పాత్ర పోషించారని విశ్వసిస్తారు. ఎందుకంటే దగ్గుబాటి ఆ తరుణంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడానికి ముందు చంద్రబాబు, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, కొందరు ఐఎఎస్ అధికారులు, దగ్గుబాటికి సన్నిహితంగా కనిపించే మరికొందరు ప్రముఖులు ఆయన ఇంటి వద్ద చర్చలు జరిపారు. అప్పుడు ఆమె తన అభిప్రాయాలు గట్టిగా చెప్పి ఉంటే చంద్రబాబు కాకపోయినా, దగ్గుబాటి అయినా కొంత వెనక్కి తగ్గేవారని అంటారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి అయితే పురంధేశ్వరి కూడా తండ్రికి అన్యాయం చేసిందని తీవ్రంగానే విమర్శించేవారు. అయినా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద చాలా మంది పురంధేశ్వరిని ఈ విషయంలో పెద్దగా శంకించేవారు కారు. కానీ, ఇటీవలి కాలంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె వ్యవహార ధోరణి చూశాక, అప్పుడు తండ్రికి వ్యతిరేకంగా కుట్ర చేసిన వారిలో ఈమె కూడా ఉన్నారేమో అన్న భావన కలుగుతుంది. అంతేకాదు వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని రాజకీయాలలోకి వచ్చి కాంగ్రెస్లో రెండు సార్లు మంత్రి అయి, రాష్ట్ర విభజన తర్వాత సడెన్గా బీజేపీలోకి జంప్ చేసిన తీరు కూడా విమర్శలకు గురి అయింది. అప్పుడే ఈమెకు రాజకీయం అంతగా ఒంటబట్టిందా అన్న ఆశ్చర్యం కలిగేది. ఆ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియాగాంధీ నుంచి కుట్రలు, కుతంత్రాలు చేయడం కూడా బాగానే నేర్చుకున్నట్లుగా ఉన్నారు. 2011లో ఎంపీగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు కుట్ర చేసి కేసులు పెట్టి జైలుకు పంపించినప్పుడు ఈమె కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. అప్పుడు కోర్టును అడ్డం పెట్టుకుని, సీబీఐ అధికారి ద్వారా సీఎం జగన్ను ఇబ్బందులు పెట్టినట్లుగా ఇప్పుడు కూడా ఏమైనా చేయాలా అన్న దురాలోచన పురంధేశ్వరి, చంద్రబాబు వంటివారికి వచ్చిందేమో తెలియదు. ఒకప్పుడు ఉప్పు, నిప్పుగా ఉన్న పురంధేశ్వరి, చంద్రబాబు ఎప్పుడు రాజీపడ్డారో తెలియదు కానీ.. ప్రస్తుతం వారిద్దరు గతంలో మాదిరి మరోసారి కుట్ర చేస్తున్నారా అన్న అనుమానం వస్తోంది. ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలపై విధానపరమైన విమర్శలు చేస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ, ఆమె టీడీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదువుతూ, వారు అందచేసిన లేఖలపై సంతకాలు చేసి సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్కు పంపిన తీరు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది?. కుట్రలు, కుతంత్రాలు చేయడంలో ఈమె కూడా తక్కువగా లేదనిపించదా!. చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసులలో ఆమె మాట్లాడుతున్న తీరు, చంద్రబాబును సమర్ధిస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. అదొక ఎత్తు అయితే, మద్యం విషయంలో విజయసాయి, మిథున్ రెడ్డిలపై ఆరోపణలు చేయడం, అక్కడితో ఆగకుండా చీఫ్ జస్టిస్కు అనేక పిచ్చి ఆరోపణలు జత చేస్తూ టీడీపీ తరఫున కుట్రపూరితంగా ఉత్తరం రాయడం మరో ఎత్తుగా ఉంది. అందులో వివేకా హత్య కేసు మొదలు, విశాఖ భూముల కబ్జా అంటూ ఏవేవో టీడీపీ చేసే పచ్చి అబద్దాలన్నింటిని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏకంగా సీఎం జగన్, విజయసాయిల బెయిల్ రద్దు చేయాలని చీఫ్ జస్టిస్ను కోరడమంటే రాజకీయంగా తనకు వచ్చిన హోదాను దుర్వినియోగం చేయడమే. అంతేకాదు.. ఇలాంటి ఆరోపణలలో నిజం ఉన్నా, లేకపోయినా, ఒక రాజకీయ పార్టీగా లేఖలు రాయదలిస్తే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు రాస్తుంటారు. ఆ పని ఇప్పటికే చేసిన పురంధేశ్వరి అంతటితో సంతృప్తి చెందలేదు. ఏకంగా సుప్రీంకోర్టుకు లేఖ పంపడం ద్వారా ఆమె.. మోదీ ప్రభుత్వాన్ని అవమానించారు. మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ వంటివారు చేతకానివారన్నట్లుగా ఆమె ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చీఫ్ జస్టిస్ ఇలాంటి విషయాలలో జోక్యం చేసుకుని ఆయన ఒక పార్టీగా మారతారా?. ఒకవైపు తన మరిది, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో జైలుపాలైతే, ఆయనను విడిపించడానికి, ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి స్వయంగా నారా లోకేశ్ను వెంటబెట్టుకుని వెళ్లడం ద్వారా తాను టీడీపీ కోసమే పనిచేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. గత బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మార్చి ఈమెకు పదవి అప్పగిస్తే టీడీపీవారిని కాషాయపార్టీలోకి తీసుకు వచ్చి బలోపేతం చేస్తారని కేంద్ర నాయకత్వం భావించిందని అంటారు. కానీ, ఆమె అందుకు విరుద్దంగా టీడీపీని నిలబెట్టడానికి , బీజేపీని అందుకోసం వాడుకోవడానికి యత్నించినట్లు అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్రకార్యవర్గసభ్యుడు సుబ్బారెడ్డి ఆమెను తీవ్రంగా విమర్శించడం విశేషం. పురంధేశ్వరి రాసిన లేఖకు మద్దతుగా ఏపీ బీజేపీలో మరో ప్రముఖ నాయకుడు ఎవరూ ప్రకటన ఇచ్చినట్లు కనిపించలేదు. దానిని బట్టే ఆమెకు పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్ధం అవుతుంది. విజయసాయిరెడ్డి ఆమెకు సమాధానం ఇస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆమె పరువు తీసేవిగానే ఉన్నాయి. అయితే, ఆయన ఎక్కడా అభ్యంతర వ్యాఖ్యలు చేయకుండా నర్మగర్భంగా మాట్లాడడం గమనార్హం. అంతేకాకుండా ఆమెపై కూడా ఆయన అవినీతి ఆరోపణలు చేశారు. హైదరాబాద్లో భారీ వ్యయంతో విల్లా కడుతున్న సంగతి చెప్పారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో ఈమె పాత్రపై అభియోగాలు మోపారు. ఆమె వీటిని ఇంకా ఖండించినట్లు లేరు. నిజానికి చంద్రబాబు నాయుడు.. బీజేపీని, ప్రధాని మోదీని గతంలో నానా రకాలుగా దూషించారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడూ అలా చేయలేదు. కేంద్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ , రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోవడానికి యత్నిస్తున్నారు. అయినా టీడీపీకి మద్దతు ఇస్తూ, వైఎస్సార్సీపీతో ఘర్షణ పెట్టుకోవడం ద్వారా ఆమె బీజేపీకి మేలు చేస్తున్నారా?. కీడు చేస్తున్నారా అన్నది ఆలోచించాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉండి కూడా ఆ పార్టీని గంగలో ముంచినట్లుగా చేసి, టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పురంధేశ్వరి మాట్లాడలేదంటేనే ఆమె రాజకీయంపై అనుమానాలు వచ్చాయి. టీడీపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని ఆమె తహతహలాడుతున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. నిజానికి ఎలాంటి సిద్దాంతాలు లేని, విలువలు లేకుండా, పార్టీలు ఫిరాయించి వచ్చినవారిని రాష్ట్ర శాఖల అధ్యక్షులుగా పెట్టుకున్న కేంద్ర బీజేపీని ముందుగా అనాలి. గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్షుడిని చేస్తే ఆయన పలు ఆరోపణలకు గురయ్యారు. ఆ తర్వాత ఏకంగా బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత ఆయా పార్టీలు మారి వచ్చిన పురంధేశ్వరికి పట్టం కట్టారు. ఆమె బీజేపీకి కట్టుబడి ఉంటారన్న గ్యారంటీ ఉందా అన్నది సందేహమే. సొంత మనుషులను వదలి, అద్దె మైకులను కేంద్ర బీజేపీ తెచ్చుకుంటోంది. అందుకు కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురంధేశ్వరి ఉదాహరణ అవుతారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె చేస్తున్న నీచ రాజకీయానికి కేంద్ర బీజేపీ పెద్దలు మద్దతు ఇస్తున్నారా అన్నది తేలాలి. ఇప్పటికైతే అలాంటి సంకేతం కనిపించలేదు. అయినా పురంధేశ్వరి తన స్వార్ద ప్రయోజనాల కోసం పార్టీని గాలికి వదిలి టీడీపీని భుజాన వేసుకోవడం వెనుక ఎవరు ఉన్నారో తెలియదు. సాధారణంగా మూడో ప్రత్యామ్నాయంగా ఎదగదలచిన పార్టీ అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీ రెండింటిని విమర్శించాలి. అలాకాకుండా తమ పార్టీ నేతలను అవమానించినవారిని బలపరచడానికి తహతహలాడుతున్నారంటే దీని వెనుక ఏదో బలమైన కారణమో, లేక ప్రయోజనమో ఉండాలి. ఇవన్ని గమనించిన తర్వాత ఎన్టీఆర్ ఆశయాలను ఆయన కుటుంబ సభ్యులే పదేపదే భ్రష్టు పట్టించారనడంలో తప్పేమి ఉంటుంది!. కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
‘ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన చరిత్ర పురంధేశ్వరిది’
సాక్షి, అమరావతి: ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. పురంధేశ్వరి ఎఫెక్ట్తో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో పడ్డారంటూ ఎద్దేవా చేశారు. అలాగే, ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర రావులే అని అన్నారు. కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చూడు చిన్నమ్మా.. పున్నమ్మా.. పురందేశ్వరి! మీ పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది. రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి.. అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్గా అట్టర్ ఫ్లాప్ కావడంతో అక్కడా మిమ్మల్ని తీసేసారు. దీంతో కష్టపడి పిత్రార్జితంగా మీకు వాటా వున్న టీడీపీనైనా బతికించుకుందామని చంద్రబాబు కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే.. మీ ఎఫెక్ట్ తో చంద్రబాబు కూడా జైలుకు వెళ్ళడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పాపం! రెచ్చగొడుతున్న కొందరు కులపెద్దల చేతిలో ఇరుక్కుని మీరు వ్యక్తం చేస్తున్న ఫ్రస్ట్రేషన్ కాలమే సమాధానం చెబుతుంది. 1/2: చూడు చిన్నమ్మా...పున్నమ్మా...పురందేశ్వరి! మీ పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది. రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి...అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్ గా అట్టర్… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023 అలాగే, దివంగత సీనియర్ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే. ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురంధేశ్వరిది. సిగ్గు విడిచి పదవీ కాంక్షతో అప్పట్లో బాబు ఇంటికి వెళితే తలుపులు తెరవకుండా తరిమికొట్టినా మళ్లీ ఆయన పల్లకి మోస్తున్నారు ఈ ఆదర్శ దంపతులు. "అన్న టీడీపీ" అనే పార్టీని పురంధేశ్వరి ప్రేరేపించి హరికృష్ణ చేత ప్రారంభించి, తనే కొబ్బరికాయ కొట్టి, కొంతకాలం గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసి, ఆ పార్టీ ఓడిపోవటంతో కాంగ్రెస్లో చేరి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తిన ఘనురాలు పురంధేశ్వరి. 1/3 :ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే. ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురందేశ్వరిది.… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023 నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉంది. తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారింది. ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో తరిస్తోంది. ఇలాంటి వారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి గారి వ్యక్తిత్వంలోనే ఉంది. తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారింది. ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ అధ్యక్షురాలివా.. బాబుకు తొత్తువా? -
పురంధేశ్వరికి రాజకీయాలు తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు పట్టావు: వెల్లంపల్లి
-
పురంధేశ్వరి కాంగ్రెస్లో ఉన్నట్టా? లేక టీడీపీలోనా: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. పురంధేశ్వరి బీజేపీలో ఉందా? లేక టీడీపీలో ఉందా? అని ప్రశ్నించారు. పురంధేశ్వరి లేఖలకు భయపడేవారు, బెదిరిపోయే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, మాజీ మంత్రి కొడాలి నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు పురంధేశ్వరి ఒక లేఖ రాశారని టీడీపీ అనుకూల మీడియాలో హడావుడి చేస్తున్నారు. చంద్రబాబు వదినను ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులే కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. పురంధేశ్వరి బీజేపీలో ఉన్నట్టు కనిపించడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కు టీడీపీ మద్దతిస్తోందని బాబు చెప్పడంతో టీడీపీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బయటకు వచ్చారు. కాంగ్రెస్తో ఉన్నది చంద్రబాబే.. చంద్రబాబు ప్రయోజనాల కోసమే పురంధేశ్వరి బీజేపీలో చేరారు. ఆమెకు రాజకీయ విలువలు ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వెనుక, కాంగ్రెస్తోనూ ఉన్నది చంద్రబాబేనని అంత స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్తో పోరాడుతున్నాం, బీఆర్ఎస్తో పోరాడుతున్నాం అంటున్న బీజేపీకి కాకుండా.. టీడీపీకి పురంధేశ్వరి మద్దతు ఇస్తోంది. టీడీపీ అంటే కాంగ్రెసే కదా?. మరి, పురంధేశ్వరి కాంగ్రెస్లో ఉన్నట్టా? లేక టీడీపీలో ఉన్నట్టా? లేక బీజేపీలో ఉన్నట్టా? అన్నది బీజేపీ వారే అర్థం చేసుకోవాలి. ఆమె గతాన్ని చూస్తే టీడీపీలో ఉండి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది. వీరి రాజకీయం ఎవరి కోసం.. కాంగ్రెస్లో ఉండి కేంద్రమంత్రి పదవి అనుభవించి, అధికారం పోయిందని వారినీ వదిలేసి బయటకు వచ్చింది. ఆ తర్వాత బీజేపీలో చేరినా, బాబు ఆదేశాల మేరకు, బాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్న రేణుకా చౌదరి, బీజేపీలో ఉన్న పురంధేశ్వరి.. చంద్రబాబు ప్రయోజనాలు, ఎల్లో బ్యాచ్ ప్రయోజనాలు కాపాడటంలో ముందుకు సాగుతున్నారు. వీరి రాజకీయం ఎవరి కోసం?’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు కొత్త టెన్షన్.. సన్నిహితులపై ఆక్రోశం! -
ఇన్ని రోగాలున్న చంద్రబాబు ఏపీకి అవసరమా?
సాక్షి, కృష్ణా: రోగాలు ఉన్నందుకే చంద్రబాబుకు స్కిల్ స్కాం కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని, ఏపీ బీజేపీ చీఫ్గా ఉంటూనే టీడీపీ అధికార ప్రతినిధిగా దగ్గుబాటి పురందేశ్వరి పని చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు బెయిల్ పరిణామంపై విజయవాడలో మంగళవారం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘కోర్టు చంద్రబాబుకు మద్యంతర బెయిల్ ఇచ్చింది రోగాలు ఉన్నాయనే. చంద్రబాబు నేరం చేయలేదని వాళ్ల న్యాయవాదులు ఎక్కడా చెప్పలేదు. అనారోగ్యాలతో బెయిల్ తెచ్చుకున్నారు. ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ చంద్రబాబుకి ఉన్నట్లు చూపించి బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబుకి ఇచ్చింది షరతులతో కూడిన బెయిల్ మాత్రమే. కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే’’ అని వెల్లంపల్లి అన్నారు. చంద్రబాబు కనీసం 50 రోజులు కూడా సక్రమంగా లేరని.. ఇన్ని రోగాలు ఉన్న వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? అని వెల్లంపల్లి ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు రాజకీయాలకు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు. తెలంగాణ ఎన్ని కల్లో పోటీ చేయిస్తామని చెప్పి కాసాని జ్ఞానేశ్వర్ను మోసం చేసారు. కాంగ్రెస్తో లోపాయికారీ ఒప్పందంతో పోటీ చేయడం లేదని జెండా పీకేశారు. బీసీలను చంద్రబాబు మరోసారి మోసం చేశారు’’ అని వెల్లంపల్లి విమర్శించారు. ఇప్పుడు తెలంగాణాలో పోటీచేసే అవకాశం లేకుండా పార్టీ జెండా పీకేసిన చంద్రబాబు.. 2024లో ఏపీలోనూ అదే పని చేస్తారన్నారు. పవన్ టీడీపీతో కలిసినా ఏపీలో ప్రయోజనం లేదన్నారు. ‘‘తండ్రి జైలులో ఉంటే నారా లోకేష్ ఎక్కడ ఉన్నట్లు?. విజయనగరం భువనేశ్వరి కాకుండా లోకేష్ వెళ్లచ్చు కదా?. ఎందుకు వెళ్ళలేదు?’ అని వెల్లంపల్లి ప్రశ్నించారు. లోకేష్ అసమర్ధుడని టీడీపీ క్యాడర్ భావిస్తుందన్నారాయన. ఎన్డీఆర్ చావుకు కారణమవ్వడమే కాకుండా నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు అవినీతిలో దగ్గుబాటి పురందేశ్వరికి కూడా వాటా ఉంది. బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ.. టీడీపీకి అధికార ప్రతినిధిగా పురందేశ్వరి కొనసాగుతున్నారు. అమిత్ షా వద్దకు లోకేష్ను పురందేశ్వరి తీసుకెళ్లలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబును కాపాడడానికే పురందేశ్వరి కంకణం కట్టుకున్నారని.. చంద్రబాబును జైలు నుంచి బయటకు తేవాలి, సీఎంను చేయాలన్నదే పురందేశ్వరి లక్ష్యం అని వెల్లంపల్లి ఆరోపించారు. -
AP: పురందేశ్వరికి ముందే తెలిసిపోయిందా?
ఈ మధ్య బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ ప్రభుత్వంపై మద్యం కుంభకోణం అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఏమిటి.. ఈ మహిళా నేతకు మద్యం గోలేమిటి అనే సందేహం వచ్చింది. ఆమె వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి, లోక్ సభ లో పార్టీ నేత మిధున్ రెడ్డిలపై కూడా కొన్ని విమర్శలు చేశారు. దానికి విజయసాయి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన పలు విషయాలు బహిర్గతం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. అవేమిటో తెలియదు. ఇప్పుడు అసలు విషయం వెల్లడైంది. ఆమె ఎందుకు మద్యం కుంభకోణం అంటూ గగ్గోలు పెట్టారో అర్ధం అయింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మద్యం స్కామ్ కేసు రాబోతోందని ఆమెకు, చంద్రబాబు కుటుంబానికి, టీడీపీ ముఖ్యనేతలు కొందరికి సమాచారం ఉండి ఉండాలి. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుకు స్వయానా ఆమె వదిన కావడంతో ఆ బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు ఆమె ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయించి ఉండాలి. ఎందుకంటే టీడీపీ నేతలు ఏ విమర్శలు చేసినా జనం పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు. అన్నీ అబద్దాలు ఆడుతున్నారనే భావన జనంలోకి వెళుతోంది. ఆమె ఒకటికి రెండుసార్లు మద్యం కుంభకోణం అనడం, కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయడం.. ఇదంతా రాజకీయంలే అనుకున్నవారికి అసలు విషయం అర్ధం అయింది. ✍️చంద్రబాబుపై ఏపీ సీఐడీ మద్యం స్కామ్ కేసును నమోదు చేసింది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.1,300 కోట్ల మేర నష్టం చేశారన్నది అభియోగం. ఈ విషయాలు జనంలోకి వెళ్లడానికి ముందుగానే ఎదురు దాడి చేయాలని పురందేశ్వరి బృందం అనుకుని అలా ప్రభుత్వంపై విమర్శలు చేశారని తేలుతోంది. ఇక ఈ కేసు విషయానికి వస్తే, నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు,యనమల రామకృష్ణుడి బంధువులకు మద్యం కంపెనీల ఏర్పాటులో ప్రత్యేక రాయితీలు ఇచ్చారన్న ఆరోపణలను దర్యాప్తు సంస్థ మోపింది. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ వాట్ తో పాటు ఆరుశాతంగా ఉన్న ప్రివిలేజ్ ఫీజ్ ను పది శాతం చేయాలని సూచిస్తే, ఈ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసిందని సీఐడీ దర్యాప్తులో తేలింది. ఇదంతా క్విడ్ ప్రోకో ప్రకారం జరిగిందని అనుమానిస్తున్నారు. ఇవే విషయాలను ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు తెలియచేశారు. ఈ కేసులో ఏ పరిణామాలు సంభవిస్తాయో తెలియదు కాని, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రూ. 338 కోట్ల మొత్తం చేతులు మారిందని ఆరోపణ వస్తేనే ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు గత ఆరునెలలుగా బెయిల్ రాలేదు. విచారణ పూర్తి కానందున ఇప్పటికీ బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. అదే సూత్రం చంద్రబాబు కేసులో కూడా వర్తిస్తే, ఆయనకు బెయిల్ రావడం కష్టమే కావచ్చన్నది ఒక అభిప్రాయంగా ఉంది. అందుకే కేసు మెరిట్స్ లోకి వెళ్లకుండా ఆయన న్యాయవాదులు 17-ఏ అనో, అనారోగ్యం అనో కారణాలు చూపుతూ మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ లు వేశారు. ✍️చంద్రబాబు టైమ్ లో జరిగిన మద్యం స్కామ్ పై పురందేశ్వరి స్పందిస్తారో లేదో తెలియదు. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ మాత్రం తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతోందని, ఆయనపై 35 లక్షల కేసులు పెట్టాలని చిత్రమైన విమర్శ చేశారు. మద్యం తాగి అనారోగ్యంపాలై 35 వేల మంది మణించారని కూడా ఆరోపించారు. దీనిపై చర్చకు సిద్దమా?అని ఆయన ప్రశ్నించారు. ఎవరి హయాంలో మద్యం దందా జరిగిందో తేల్చుకుందామని ఆయన అన్నారు. ✍️ఇలా అర్ధం ,పర్దం లేని అబద్దాల వల్లే చంద్రబాబు, లోకేష్ ల ప్రకటనలకు విలువ లేకుండా పోతోంది. చంద్రబాబుపై సీఐడీ పెట్టిన కేసు ఏమిటి? లోకేష్ చేస్తున్న ఆరోపణ ఏమిటి?. ముందుగా చంద్రబాబు పై వచ్చిన అభియోగాలు ఏ రకంగా వాస్తవం కాదో ప్రజలకు వివరించాలి కదా!. ఆ తర్వాత ఏ ఆరోపణ అయినా చేయవచ్చు. అది వేరే సంగతి. కాగ్ సైతం చంద్రబాబు టైమ్ లో మద్యం వ్యాపారంలో ఖజానాకు నష్టం కలిగిందని పేర్కొందా?లేదా?. 2014 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ఎన్నికైన నంద్యాల నుంచి ఎన్నికైన ఎస్పివై రెడ్డికి.. ఢిల్లీ ఏపీ భవన్ లోనే పచ్చ కండువా కప్పి టిడిపిలోకి తీసుకున్నది అవాస్తవమా? ఆయనకు అప్పుడు ఇచ్చిన ఆఫర్ ఏమిటో జనానికి తెలియదా?. ఆ విషయం ఆ రోజుల్లో ఎస్పివై రెడ్డే అంతరంగికంగా చెబుతుండేవారని అంటారు. అప్పుడే ఆయన డిస్టిలరీని స్థాపించారు. దానికి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది పెడుతుందో అని ఆయన పార్టీ మారినట్లు చెప్పేవారు. ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ కూడా బాగానే కుదిరింది. ✍️నిజానికి ఆయన ఒక్కరికే కాదు. మరో ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీలను కూడా టిడిపిలోకి లాగారు. ఇరవై మూడు మంది వైసిపి ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని బహిరంగంగానే చెప్పుకునేవారు. కర్నూలు జిల్లా కొడుమూరుకు అప్పట్లో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఒక నేత తనకు ఎంత ఆఫర్ వచ్చింది ఓపెన్ గానే చెప్పడం కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాను అప్పుల్లో ఉన్నానని, వాటన్నింటిని టీడీపీ అధినాయకత్వం తీర్చి వేయడానికి ఒప్పుకుందని, అందుకే పార్టీ మారానని తన సన్నిహితులు పలువురికి చెప్పేవారు. మరో ఎమ్మెల్యేకి బెంగుళూరులో డబ్బు ఏర్పాటు జరిగిందని కూడా వార్తలు వచ్చాయి. వీటిలో కొన్నిటింకి టీడీపీ మద్దతు ఇచ్చే ఒక పత్రికాధిపతి కూడా మద్యవర్తిగా కూడా ఉన్నారని ప్రచారం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం జరగలేదని టీడీపీ నేతలు డబాయించవచ్చు. స్కిల్ కేసులో మాదిరి అసలు విషయం జోలికి వెళ్లకుండా అక్రమ కేసు అని బుకాయించవచ్చు. కాని, అసలు విషయాలన్ని బయటకు వస్తే టిడిపికి, చంద్రబాబుకు మరింత ఇబ్బంది అని భయపడుతున్నారనిపిస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక కొత్త డిస్టిలరీ ఇవ్వకపోయినా,కొత్త బ్రాండ్లు ఏమీ రాకపోయినా చంద్రబాబు టైమ్ లో ఇచ్చిన లైసెన్స్ లన్ని,కొత్త బ్రాండ్లన్నీ ఇప్పుడే ఇచ్చినట్లు ప్రచారం చేయడం టీడీపీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా కథనాలు ఇవ్వడం అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే పురందేశ్వరి కూడా ముందుగానే వైఎస్సార్సీపీపై ఎదురు దాడి చేస్తే చంద్రబాబు పై ఉన్న స్కామ్ కు ప్రాధాన్యత తగ్గుతుందని అనుకుని ఉండాలి. అలాకాని పక్షంలో ఆమె చంద్రబాబు టైమ్ లో జరిగినట్లు సీఐడీ చెబుతున్న ఈ స్కామ్ పై స్పందించవలసి ఉంటుంది. స్కిల్ స్కామ్ కేసులోనే ఆమె చంద్రబాబుకు మద్దతు ఇస్తూ మాట్లాడి అభాసుపాలయ్యారు. అయినా ఆమె పార్టీ కన్నా, బంధుత్వానికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ✍️ఒకప్పుడు దగ్గుబాటి కుటుంబానికి, చంద్రబాబుకు ఉప్పు-నిప్పుగా పరిస్థితి ఉన్నా.. చంద్రబాబు ఎలాగో వారిని తన దారిలోకి తెచ్చుకున్నట్లు అనిపిస్తుంది. లోకేష్ మద్య నిషేధం గురించి చెబుతున్నారు. బహుశా ఆయన బాగా చిన్నవాడై ఉండవచ్చు. 1994లో ఎన్.టి.రామారావు ప్రభుత్వంలోకి రాగానే మద్య నిషేధం అమలు చేశారు. ఆయనను కూలదోసి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తాను ఇంకా కఠినంగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని కొంతకాలం ఊదరగొట్టి, ఆ వెంటనే ఇది మనవల్ల కావడం లేదని చేతులెత్తేసి, ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కొత్త డ్రామాకు తెరదీసి మధ్య నిషేదాన్నే ఎత్తివేశారు. మరి అందుకు ఆయనపై ఎన్ని లక్షల కేసులు పెట్టాలో కూడా లోకేష్ ఆలోచించుకోవాలి. ✍️1999 ఎన్నికల సమయంలో అనుకుంటా!మద్యం కంపెనీలకు సుమారు 400 కోట్లు చెల్లించిన వైనంపై ఆరోపణలు వచ్చాయి. వాటిపై కాంగ్రెస్ నేత,మాజీ మంత్రి పాల్వాయి గోవర్దనరెడ్డి కోర్టుకు వెళ్లారు. అప్పుడు ఎలా చంద్రబాబు ఆ కేసునుంచి బయటపడింది లోకేష్ తెలుసుకుంటే, ఆ అనుభవం బాగా ఉపయోగపడవచ్చు.చంద్రబాబు క్విడ్ ప్రోకో కారణంగా అప్పట్లో ఏడాదికి రూ. 1300 కోట్ల నష్టం ప్రభుత్వానికి వచ్చిందని సీఐడీ చెబుతోంటే దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఈనాడు మీడియా నేరుగా చంద్రబాబుపై కక్షసాధింపుల పర్వంలో భాగంగా మద్యం కేసు పెట్టినట్లు చెప్పేసింది. ✍️అసలు వార్తను పక్కకు దోసి చంద్రబాబును ప్రభుత్వం వేధిస్తోందని పత్రికలో, టీవీలో ప్రచారం చేశారు. మరి గతంలో ఎమ్.పిగా ఉన్న వైఎస్ జగన్ పై పదకుండు కేసులు పెట్టినప్పుడు, ఒక చార్ఝీషీట్ పై మరో చార్జీషీట్ వేసినప్పుడు అదంతా సక్రమం అనిపించిన ఈనాడుకు.. ఇప్పుడు చంద్రబాబుపై అవినీతి అభియోగాలు వస్తే మాత్రం అంతా అక్రమం అని గగ్గోలు పెడుతోంది. అందుకే ఈనాడు రామోజీరావుకు, చంద్రబాబుకు మద్య బందం ఫెవీకాల్ వంటిదని అందరూ అంటుంటారు. ఇక మరో పత్రిక ఆంద్రజ్యోతి ఒకవైపు కేసు కక్ష అంటూనే, మరో వైపు అప్పటి ఇంకో అధికారి అజయ్ కల్లంపై ఎందుకు కేసు పెట్టలేదని స్టోరీ ఇచ్చింది. అంటే ముందుగా ఈ అక్రమం జరిగిందని ఆ పత్రిక ఒప్పుకుని , ఆ తర్వాత ఏమైనా రాసుకోవచ్చు. చంద్రబాబుపై కేసు పెడితే అక్రమం అయితే, మరి అజయ్ కల్లంపై కేసు పెట్టాలని ఎలా రాస్తారో తెలియదు. జగన్ ప్రభుత్వంపై మద్యం లో వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, ప్రభుత్వం టీడీపీ హయాలో ఏదో జరిగిపోయిందని కేసు పెట్టిందని ఈనాడు తెగ బాధపడిపోయింది. ఈ ప్రభుత్వంపై ఏవైనా ఆరోపణలు ఉంటే ఆధారసహితంగా చేయాలి. దానికి ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. అంతే తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి అక్రమాలు జరిగినా వాటిపై కేసులే పెట్టవద్దని ఈనాడు వంటి మీడియా విచిత్రమైన వాదన చేయడం దేనికి సంకేతం అవుతుంది?. రామోజీరావు అవినీతికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు కాదా?. ఇప్పటికే వివిధ కేసులలో విలవిలలాడుతున్న చంద్రబాబుకు ఈ మద్యం స్కామ్ మరో దెబ్బే అని చెప్పాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
చంద్రబాబు చరిత్ర ముగిసింది: విజయసాయిరెడ్డి
సాక్షి, బాపట్ల: వైఎస్సార్ సీపీ పెత్తందారుల పార్టీ కాదని.. పేదల, బలహీన వర్గాల పార్టీ అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్థం కోసమే పరిపాలన చేశారని, ఆయన హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలిసింది మోసం, దగా మాత్రమేనని ధ్వజమెత్తారు. బాబు వల్ల అభివృద్ధి చెందింది ఆయన వర్గీయులేనని దుయ్యబట్టారు. అందుకే బాబు పట్ల ప్రజలు సానూభూతి చూపడం లేదని, జాతీయ నాయకులు కూడా సపోర్టు చేయడం లేదని విమర్శించారు. పక్కా ఆధారాలతోనే బాబు అరెస్ట్ లోకేష్కు నాయకత్వ లక్షణాలు లేవని, ప్రజల కోరికలు నెరవేర్చే వ్యక్తి కాదని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబులా.. లోకేష్ కూడా వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బాబు పాపం పండింది కాబట్టే జైల్లో ఉన్నారని అన్నారు. పక్కా ఆధారాలతోనే ఆయన అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు. మంత్రివర్గం కూర్పులో కూడా సామాజిక న్యాయం చేశామని తెలిపారు. పురంధేశ్వరిది నిలకడలేని రాజకీయమని విమర్శించారు. ఆమెకు ఓ నియోజకవర్గం లేదని, స్వార్త, కుటుంబ, సొంత అజెండాతోనే ఆమె రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పురంధేశ్వరికి తెలిసింది ఆమె సామాజిక వర్గం గురించి మాత్రమేనని మండిపడ్డారు. ఆధారాలు లేని ఆరోపణలు ఆరోపణలు చేసే ముందు పురంధేశ్వరి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని హితవు పలికారు. ఏ మాత్రం సంబంధంలేని ఇద్దరు వ్యక్తులపై పురంధేశ్వరి ఆరోపణలు చేయడం తగదని చురకలంటించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. లిక్కర్ విషయంలో తనపై, విథున్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇళ్ల నిర్మాణాలు చూసి టీడీపీ తట్టుకోలేకపోతుంది ‘బాబు ఆయన కుటుంబాన్ని మాత్రమే చూసుకున్నారు. బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. ప్రజలకు ద్రోహం చేశారు కాబట్టే బాబును ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇళ్ల నిర్మాణాలు చూసి టీడీపీ తట్టుకోలేకపోతుంది. పేదలకు పెన్షన్ పెంచుతుంటే తట్టుకోలేకపోతుంది. సంక్షేమ పథకాలు చూసి ఓర్చుకోలేకపోతుంది. చంద్రబాబు చరిత్ర ముగిసింది. అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలవబోతుంది’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బాపట్లలో సామాజిక సాధికార యాత్ర బాపట్ల నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర కొనసాగుతోంది. పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెం కోడూరు నుంచి సామాజిక సాధికార బస్సు ప్రారంభం అయ్యింది. వైఎస్సార్సీపీ ఎంపీలు విజయ్ సాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎమ్మెల్సీలు ఉమా రెడ్డి వెంకటేశ్వర్లు, పోతుల సునీత, మార్కెటింగ్ ప్రభుత్వ సలహాదారులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
Fact Check: పాచి పాటే.. మళ్లీ పురందేశ్వరి నోటా!?
సాక్షి, అమరావతి: కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అంటే ఇదేనేమో.. బీజేపీలో సుజనాచౌదరి, సీఎం రమేశ్ వంటివారు చంద్రబాబు స్లీపర్సెల్స్గా ఇప్పటికే పనిచేస్తున్నారు. చంద్రబాబు రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డ ప్రతిసారి వారు బీజేపీ ముసుగులో టీడీపీ ప్రయోజనాల కోసం హైరానా పడుతూ ఉంటారు. తాజాగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఇప్పుడా జాబితాలోకి వచ్చి చేరారు. బీజేపీ పచ్చబ్యాచ్లో కొత్తగా చేరిన ఆమె తన మరిది చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసేందుకు తెగతాపత్రయ పడుతున్నారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలపై నాలుగేళ్లుగా టీడీపీ చేసిచేసి వదిలేసిన పసలేని, పాచిపోయిన ఆరోపణలనే ఆమె తాజాగా ఆలపిస్తున్నారు. రోజుకో అసత్య ఆరోపణతో పచ్చ మీడియాలో ప్రముఖంగా కనిపించేందుకు నానాపాట్లు పడుతున్నారు. కానీ, పురందేశ్వరి తాజాగా చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తి నిరాధారమని ఇప్పటికే పలుసార్లు స్పష్టమైంది. గతంలో టీడీపీ, ప్రస్తుతం పురందేశ్వరి చేస్తున్న దు్రష్పచారాన్ని రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఆధారాలతో సహా సమర్థంగా తిప్పికొట్టింది. ఆమె తాజాఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బెవరేజస్ కార్పొరేషన్ పునరుద్ఘాటించింది. నిజాలు చూడమ్మా.. కట్టు కథలు కట్టిపెట్టమ్మా రాష్ట్రంలో కొన్ని డిస్టిలరీల నుంచే ప్రభుత్వం అత్యధికంగా మద్యం కొనుగోలు చేస్తోందని పురందేశ్వరి చేసిన ఆరోపణ బెడిసికట్టింది. మద్యం కొనుగోళ్ల కోసం 2015 నుంచి రాష్ట్రంలో అమలుచేస్తున్న విధానాన్నే ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. ఇక మద్యం కొనుగోళ్లపై ఆమె చెప్పిన లెక్కలన్నీ కాకిలెక్కలేనన్నది స్పష్టమైంది. రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీల నుంచి పారదర్శకంగా మద్యం కొనుగోలు చేస్తున్నారని బెవరేజస్ కార్పొరేషన్ రికార్డులు వెల్లడించాయి. అవి.. ► ఆదాన్ డిస్టిలరీ నుంచి ఒక ఏడాదిలోనే రూ.1,164.38 కోట్ల విలువైన మద్యం కొన్నారని పురందేశ్వరి ఆరోపించారు. కానీ, 2019, అక్టోబరు 1 నుంచి 2023, సెపె్టంబరు 30 వరకు అదాన్ డిస్టిలరీ నుంచి మద్యం కొనుగోళ్లకు ప్రభుత్వం చెల్లించింది కేవలం రూ.443.01 కోట్లు మాత్రమే. ► ఎస్పీవై డిస్టిలరీస్ నుంచి రూ.1,863 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారని పురందేశ్వరి ఆరోపించారు. కానీ, ఆ డిస్టిలరీ నుంచి కూడా ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.876.38 కోట్లు విలువైన మద్యమే కొనుగోలు చేసింది. ► ఇక ఎస్ఎన్జీ డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వం రూఐ.1,996.66 కోట్లు విలువైన మద్యం కొనుగోలు చేసిందని పురందేశ్వరి ఆరోపించారు. దాని నుంచి కూడా ప్రభుత్వం రూ.1,214.40 కోట్ల మద్యమే కొనుగోలు చేసింది. ► అలాగే, రాడికో ఖైతాన్ డిస్టిలరీ నుంచి రూ.948.64 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేసినట్లు పురంధేశ్వరి ఆరోపించారు. కానీ, ఆ డిస్టిలరీ నుంచి ప్రభుత్వం రూ.719.92 కోట్ల విలువైన మద్యాన్నే కొనుగోలు చేసింది. మద్యం మాఫియా ఆటకట్టించిన సీఎం జగన్.. నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మూడు మద్యం షాపులు.. ఆరు బెల్డ్ షాపులుగా యథేచ్ఛగా సాగిన మద్యం సిండికేట్ దోపిడీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముగింపు పలికింది. సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క విధాన నిర్ణయంతో మద్యం సిండికేట్ దోపిడీని నిర్మూలించారు. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ఆయన రద్దుచేశారు. 2019, అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం చేసేశారు. అంతేకాక.. ► మద్యం విక్రయాల సమయాలను బాగా కుదించారు. ఉ.10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయాలను అనుమతించి ఆ వేళలను కచి్చతంగా అమలుచేస్తున్నారు. ► చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా రాష్ట్రంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను సమూలంగా తొలగించారు. ► అలాగే, మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 4,380 పర్మిట్ రూమ్లను రద్దుచేశారు. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలను పూర్తిగా తొలగించి ప్రభుత్వపరం చేసింది. ► అంతేకాక, మద్యం దుకాణాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. 2019లో రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉన్నాయి. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం బార్ల సంఖ్యను కూడా పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఇప్పటికీ ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులూ ఇవ్వలేదు. ► ఒక్కో వ్యక్తికి గరిష్టంగా ఆరు బాటిళ్లు అమ్మేందుకు ఉన్న పరిమితిని మూడు బాటిళ్లకు కుదించింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగానే మద్యపాన వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు మద్యం ధరలు షాక్ కొట్టేలా పెంచారు. ఏఆర్ఈటీ పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ► ప్రజలను మద్యం మహమ్మారి నుంచి దూరం చేసేందుకు మద్య విమోచన కమిటీని ఏర్పాటుచేసి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ► ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటుచేసి గంజాయి, అక్రమ మద్యం, సారా దందా ఆటకట్టిస్తోంది. నగదు, డిజిటల్ విధానంలో చెల్లింపులు.. రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపులతోపాటు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని కూడా బెవరేజస్ కార్పొరేషన్ ప్రవేశపెట్టింది. నగదు విక్రయాల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఏ రోజుకా రోజు ఆ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలోజమచేస్తున్నారు. రోజువారి మద్యం నిల్వలు, అమ్మకాలు, బ్యాంకులో జమచేసిన నగదు వివరాలన్నీ కూడా బెవరేజస్ కార్పొరేషన్ పారదర్శకంగా వెల్లడిస్తోంది. నాణ్యతలోనూ రాజీలేకుండా.. ఇక రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం నాణ్యత విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడటంలేదు. మద్యం నాణ్యతను పరీక్షించేందుకు బెవరేజస్ కార్పొరేషన్ రూ.12.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక ల్యాబలేటరీలను నెలకొలిపింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 96,614 శాంపిల్స్ను మాత్రమే పరీక్షించగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్ పరీక్షిస్తోంది. రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గిందన్న కేంద్రం.. మరోవైపు.. రాష్ట్రంలో మద్య వినియోగం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదికే వెల్లడించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో రాష్ట్రంలో 34.9 శాతం మంది పురుషులు, 0.4 శాతం మంది మహిళలు మద్యం సేవించేవారు. అదే 2019–21 నాటికి పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తున్న దశల వారీ మద్య నియంత్రణ విధానంతోనే ఈ సత్ఫలితాలు సాధ్యమయ్యాయి. అవన్నీ చంద్రబాబు అనుమతిచ్చిన డిస్టిలరీలే.. నిజానికి.. రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం తయారుచేస్తున్న డిస్టిలరీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతివ్వలేదు. వాటన్నింటికీ అనుమతినిచ్చింది చంద్రబాబు ప్రభుత్వం, అంతకుముందున్న ప్రభుత్వాలే. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతినిచ్చారు. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. ఇక చంద్రబాబు టీడీపీ కీలక నేతలకు, వారి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలకే అనుమతులిచ్చారు. ఉదా.. ► పీఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్కుమార్ది. ఆయన టీడీపీ నేత పుట్టా సుధాకర్కు కుమారుడు కూడా. ► శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవులనాయుడు కుటుంబానిది. ఎస్పీవై ఆగ్రో ప్రొడక్షన్స్ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆ డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. ఇక బాబు ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వాటాదారుగా ఉన్నారు. .. ఇలా చంద్రబాబు అనుమతిచ్చిన డిస్టిలరీల నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మద్యం కొనుగోలు చేస్తోంది. అందులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందేముందీ? ఈ వాస్తవాలు కనిపించవా.. పురందేశ్వరి!? చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా కొనుగోళ్లు.. పచ్చ పైత్యంతో పురందేశ్వరి వాస్తవాలను గుర్తించడంలేదు కానీ.. మద్యం కొనుగోళ్లలో అస్మదీయుల డిస్టిలరీలకు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఎందుకంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు అత్యంత సన్నిహితులైన వారికే ఎక్కువ మద్యం ఆర్డర్లనీ కట్టబెట్టారు. కేవలం నాలుగైదు కంపెనీలకు మాత్రమే 70శాతం ఆర్డర్లు ఇచ్చారు. తన సన్నిహితులు, బినామీలకు ఏకపక్షంగా ఆర్డర్లు ఇచ్చేసి అడ్డగోలుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. అది ఎలాగంటే.. ► చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014–15 నుంచి 2018–19 వరకూ ఇష్టారాజ్యంగా మద్యం కొనుగోళ్లు చేశారు. టీడీపీ ప్రభుత్వం తొలి ఏడాదిలో యునైటెడ్ స్పిరిట్స్కు 46.01%, రెండో ఏడాది 45.31%, మూడో ఏడాది 44.29%, నాలుగో ఏడాది 37.69%, ఐదో ఏడాది 31.9% ఆర్డర్లు ఇవ్వడమే దీనికి నిదర్శనం. ► అలైడ్ బ్లెండక్స్ మరియు డిస్టిలరీస్కు వరుసగా ఆ ఐదేళ్లలో 9.43%, 13.41%,10.04%, 10.73%, 7.53 శాతం ఆర్డర్లు దక్కాయి. ఇలా మొదటి నాలుగైదు కంపెనీలకే దాదాపు 70శాతానికి పైగా ఆర్డర్లు దక్కాయి. మిగిలిన కంపెనీలకు అరకొరగా ఇచ్చేవారు. ఆ మతలబును ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబు ప్రభుత్వంలో కూడా 100కు పైగా మద్యం డిస్టిలరీలు ఉన్నాయి. కానీ, వాటిలో కేవలం నాలుగైదు డిస్టిలరీలకే 70శాతానికి పైగా మద్యం ఆర్డర్లు ఇవ్వడం వెనుక ఉన్న గూడుపుఠాణి ఏమిటన్నది పురందేశ్వరి ఏనాడూ ప్రశ్నించలేదు. మరి దీనివెనుక మతలబు ఏమిటి? ఇది కుంభకోణం కాదా? మరి ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదో పురందేశ్వరే సమాధానం చెప్పాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని డిస్టిలరీలకు దాదాపు సమానంగా మద్యం ఆర్డర్లు ఇస్తూ పారదర్శక విధానాన్ని పాటిస్తుంటే ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. సత్ఫలితాలిస్తున్న దశలవారీ మద్య నియంత్రణ ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న దశలవారీ మద్య నియంత్రణ విధానంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. అందుకు ఈ గణాంకాలే సాక్ష్యం.. -
బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: పలు కుంభకోణాల కేసుల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు.. చంద్రబాబు తరఫున పేరుమోసిన లాయర్లు పలు కోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయాన్ని ఓడించడానికి నారా ఫ్యామిలీ కోట్ల రూపాయలను వెదజల్లుతోందని విమర్శించారు. కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘న్యాయాన్ని ఓడించడానికి ఓ పక్క కోట్లు వెదజల్లుతూ, పేరుమోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తూ మరోపక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం వింతే కదా? మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయితీ అంటే అర్థం ఏమిటి పురంధేశ్వరి గారు?. వేల కోట్ల స్కాములకు పాల్పడిన చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం అన్యాయమా?’ అని ప్రశ్నించారు. న్యాయాన్ని ఓడించడానికి ఓ పక్క కోట్లు వెదజల్లుతూ, పేరుమోసిన లాయర్లతో పిటిషన్ల మీద పిటిషన్లు వేయిస్తూ మరోపక్క న్యాయం గెలవాలని ఆందోళన చేయడం వింతే కదా? మీ దృష్టిలో న్యాయం, ధర్మం, నిజాయితీ అంటే అర్థం ఏమిటి పురందేశ్వరి గారు? వేల కోట్ల స్కాములకు పాల్పడిన చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 21, 2023 అలాగే, ‘ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు 50కు పైగా పిటిషన్లు వేశారు చంద్రబాబు గారి ప్లీడర్లు. వాటిని కొట్టేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు పడుతున్నాయి. ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో వాళ్ళకే తెలియనంత గందరగోళం. పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడిలో ఉన్న కోర్టులకు ఈయనో తలనొప్పిలా మారాడు. న్యాయ వ్యవస్థ ఇదంతా గమనిస్తూనే ఉంది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు 50కు పైగా పిటిషన్లు వేశారు చంద్రబాబు గారి ప్లీడర్లు. వాటిని కొట్టేసినా, వాయిదా వేసినా మరికొన్ని పిటిషన్లు పడుతున్నాయి. ఏ కోర్టును ఏం అభ్యర్థిస్తున్నారో వాళ్ళకే తెలియనంత గందరగోళం. పెండింగ్ కేసుల భారంతో ఒత్తిడిలో ఉన్న కోర్టులకు ఈయనో… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 21, 2023 ఇది కూడా చదవండి: ‘రాజకీయాల్లో చంద్రబాబు శకం ముగిసింది’ -
పురందేశ్వరికి సూటి ప్రశ్న !
-
తండ్రికి న్యాయం చేయాలంటూ వేడుకోలు.. లోకేష్కు అమిత్ ‘షా’క్
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ముసుగు తొలగించారు. ఆమె ఏపీ బీజేపీపగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు పరోక్షంగా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తూ వస్తోన్న పురందేశ్వరి ఇపుడు బాహాటంగానే తన బంధువు అయిన బాబు కుటుంబానికి సహకరించేందుకు నడుం బిగించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత నెలరోజులుగా ఢిల్లీలో మకాం వేసిన లోకేష్కు బీజేపీ అగ్రనేతల అపాయింట్ మెంట్ కూడా దొరకలేదని ప్రచారం జరిగింది. తాజాగా లోకేష్ను తీసుకుని పురందేశ్వరి కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ ఏర్పాటు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అపాయింట్మెంట్ కోసం పైరవీలు రూ. 371 కోట్ల రూపాయలు పకోడీల్లా నమిలేయడానికి స్కెచ్ గీసి అడ్డంగా దొరికిన చంద్రబాబు నాయుడిని సెప్టెంబరు 9న ఏపీ సిఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాన్న అరెస్ట్ కాగానే అమాంతం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు నారా లోకేష్. తన తండ్రిని కాపాడుకోడానికి బీజేపీఅగ్రనేతల కాళ్లా వేళ్లా పడి బతిమాలాడుకోడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్లతో పాటు టీడీపీ ఎంపీ కనకమేడలతోనూ బీజేపీ పెద్దలతో అపాయింట్మెంట్ కోసం పైరవీలు చేయించుకున్నారు. పెద్దమ్మ చేయి పట్టుకుని ఢిల్లీకి అయితే లోకేష్కు ఎవరూ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీనిపైనే లోకేష్ స్పందిస్తూ తాను బీజేపీ నేతలను కలవడానికి అసలు ప్రయత్నించనే లేదన్నారు లోకేష్. జోకేంటంటే ఎవరూ అడక్కుండానే లోకేష్ ఈ వ్యాఖ్య చేసి అడ్డంగా దొరికిపోయారు. ఎంతకీ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో నిరాశలో ఉన్న లోకేష్ సిఐడీ విచారణకు ఏపీ వచ్చారు. విచారణ ముగిసిన మరుక్షణమే మళ్లీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. ఈ సారి పెద్దమ్మ దగ్గుబాటి పురందేశ్వరి చేయి పట్టుకుని ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా అయిష్టంగానే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయిన పురందేశ్వరి కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ అడిగినా ముందుగా దొరకలేదు. ఆమె పదే పదే ప్రాధేయ పడ్డంతో ఇక చేసేది లేక అమిత్ షా అయిష్టంగానే సరే అన్నారని సమాచారం. తీరా ఆ సమయం వచ్చే సరికి పురందేశ్వరితో పాటు లోకేష్ రావడం చూసిన అమిత్ షాకు విషయం అర్ధమైనట్లుంది. వెంటనే తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పక్కన పెట్టుకుని లోకేష్ తో భేటీ అయ్యారు. చదవండి: అమిత్షాతో లోకేష్ భేటీ.. ఫిర్యాదు చేస్తే నమ్మేస్తారా! కిషన్ రెడ్డిని పక్కన పెట్టుకుని లోకేష్తో భేటీ గతంలో కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీకి వెళ్లినపుడు.. అమిత్ షా చాలా జాగ్రత్త తీసుకుని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అర్జంట్గా పిలిపించుకుని ఆయన సమక్షంలోనే చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాను ఒక్కరే బాబుతో మాట్లాడితే.. ఎల్లో మీడియా దానికి ఎన్నో కథలు అల్లి పుంఖాను పుంఖాలుగా వార్తలు వండి వార్చే ప్రమాదం ఉందన్న భయంతోనే అమిత్ షా నాడు నడ్డాని పెట్టుకున్నారు. ఇపుడు అదే కారణంతో కిషన్ రెడ్డిని పక్కన పెట్టుకుని లోకేష్తో భేటీ అయ్యారు. నిందితుడి వయసును పరిగణనలోకి తీసుకోరు ఈ సందర్భంగా లోకేష్ తన తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకు పంపారని..73 ఏళ్ల వయసులో ఆయన్ను ఇబ్బంది పెట్టడమే కాకుండా తనను కూడా వేధిస్తున్నారని చెప్పినట్లు సమాచారం. దానికి అమిత్ షా స్పందిస్తూ.. నేరం చేయని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదని.. నేరం చేసిన వారే కంగారు పడతారని అన్నట్లు భోగట్టా. ఇక చట్ట ప్రకారం విచారణ జరిగేటపుడు నిందితుడి వయసును పరిగణనలోకి తీసుకోరని అమిత్ షా చెప్పినట్లు సమాచారం. చేస్తే విడిచి పెట్టవు తప్పు చేస్తే నువ్వైనా నేనైనా.. చంద్రబాబు అయినా చట్టం ముందు అంతా సమానమే అని ముక్తాయించిన అమిత్ షా న్యాయ వ్యవస్థలు ఎవరికీ అన్యాయం చేయవని..అదే సమయంలో తప్పు చేస్తే విడిచి పెట్టవని అన్నారట. అంతే తప్ప లోకేష్కు ఎలాంటి భరోసా ఇవ్వలేదని అంటున్నారు. అమిత్ షా సమాధానాలు విన్నాక లోకేష్ వదనం ఆముదం తాగినట్లు అయిపోయిందని సమాచారం. లోకేష్ డీలా భేటీ అనంతరం లోకేష్, పురందేశ్వరి బయలు దేరబోతోండగా.. పురందేశ్వరిని పిలిచిన అమిత్ షా ఇటువంటివి ఎంటర్టైన్ చేయకండి అని సున్నితంగా మందలించినట్లు భోగట్టా. మొత్తం మీద పెద్దమ్మను తీసుకుని బీజేపీ కేంద్రమంత్రిని కలిసినా ఎలాంటి భరోసా దక్కకపోవడంతో లోకేష్ చాలా డీలా పడ్డారని బయటకు వచ్చిన తర్వాత ఆయన్ను చూసిన వారు అంటున్నారు. ఎవరితో భేటీ అయినా..చివరకు సిఐడీ విచారణకు హాజరు అయినా బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడే లోకేష్ అమిత్ షా ఇచ్చిన షాకులతో ఎవరితోనూ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. చదవండి: నెల్లూరులో జనసేనకు భారీ షాక్ పురందేశ్వరి ఏ హోదాలో వెళ్లింది.. ఇక పురందేశ్వరి వ్యవహార శైలిపై ఏపీ బీజేపీనేతలు ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర నేతలెవరితోనూ చెప్పకుండా ఆమె ఢిల్లీ వెళ్లారట. పరుచూరు వెళ్తున్నానని పార్టీ నేతలకు చెప్పారని.. ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఢిల్లీ వెళ్లారని పార్టీ వర్గాలంటున్నాయి. ఇంతకీ పురందేశ్వరి లోకేష్కు పెద్దమ్మగా ఢిల్లీ వెళ్లారా? కేవలం భువనేశ్వరికి అక్కగా ఆమె భర్తను కాపాడ్డానికి వెళ్లారా? లేక ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా వెళ్లారా? అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఏపీ బీజేపీకి తీరని నష్టమే నారా వారి బంధువుగా ఆమె వెళ్తే అది ఆమె ఇష్టం. అది ఆమె వ్యక్తిగతం. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఈ పైరవీ చేస్తే మాత్రం అది ఏపీ బీజేపీకి తీరని నష్టమే అంటున్నారు రాజకీయ పండితులు. అమిత్ షాను అపాయింట్ మెంట్ కి ఒప్పించే సమయంలోనూ లోకేష్కు అపాయింట్ మెంట్ ఇస్తే తెలంగాణాలో కమ్మ సామాజిక వర్గ ఓటర్లు బీజేపీవైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని పురందేశ్వరి వివరించినట్లు తెలుస్తోంది. అయితే అన్ని విషయాలపైనా అవగాహన ఉన్న అమిత్ షా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారట. - కుర్చీ కింద కృష్ణయ్య -
క్లాస్ పీకిన అమిత్ షా...పెద్దమ్మా..ఏందమ్మా..!
-
‘చాడీలు చెప్పి సానుభూతి ప్రయత్నాలు చేశారేమో!’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అరెస్ట్ బీజేపీ వాళ్లకు తెలిసే జరిగిందంటూ ఆరోపించిన టీడీపీ వాళ్లు.. తాజాగా అమిత్షాతో నారా లోకేష్ భేటీని ఎలా చూస్తారని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఈ పరిణామంపై స్పందనతో పాటు విశాఖ రాజధానికి సీఎం తరలివెళ్లడంపైనా యెల్లో మీడియా కథనాల్ని విజయవాడలో ఖండించారాయన. ఢిల్లీలో తాజా పరిణామంపై బొత్సకు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానంగా.. ‘‘ చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో నాకేం తెలుసు?.. తల్లి, కొడుకులు కలిసి వెళ్లి అమిత్ షాని కలిసి బాధలు చెప్పుకున్నట్లు ఉన్నారు. మా మీద చాడీలు చెప్పి, సానుభూతి పొందడానికి ప్రయత్నించి ఉంటారు. లోకేష్ మాపై చాడీలు చెప్పకుండా.. సీఎం జగన్ మమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాడు అని చెప్తాడా ఏంటి?’’ అని వ్యంగ్యం ప్రదర్శించారు. దొంగ ఎక్కువకాలం దొర లాగా ఉండలేరు. దొంగలు ఎప్పటికైనా దొరక్క తప్పదు. సుజనా చౌదరి వాళ్ళు బీజేపీ బీటీమ్. టీడీపీ వాళ్లే కదా..నిన్నటి వరకు బీజేపీ కి తెలిసే అరెస్ట్ చేసారని చెప్పారు. మరి ఇప్పుడెందుకు ఢిల్లీ వెళ్లి కలిశారు?. లోకేష్ వెళ్లినప్పుడు.. పురందేశ్వరి అక్కడున్నారంటూ టీడీపీ వాళ్లు చెబుతున్నారు. మరి ఆ సమావేశంలో ఏం జరగిందో ఆమెనే చెప్పాలి అని బొత్స అన్నారు. యెల్లో మీడియా కథనంపై.. దొడ్డిదారిన ఉత్తరాంధ్రలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు జీవో ఇచ్చారంటూ టీడీపీ అనుకూల మీడియా కథనం ప్రచురించింది. దీనిపైనా బొత్స స్పందించారు. ఓపెన్ గా జీవో ఇస్తే..దొడ్డిదారి అని పత్రికలు రాయడం హాస్యాస్పదం. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం కాబట్టి అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చెయ్యాలని జీవో ఇచ్చారు. రాయలసీమ రీజియన్ లో కడపలో సీఎం కి నివాసం ఉంది కదా?. ఈ ఉగాది కి తెలుగుదేశం పార్టీ, సెలబ్రిటీ పార్టీలు ఉండవు. ఎందుకంటే.. అప్పటికి ఎన్నికలొస్తాయి. ఓటమి పాలై కథ క్లోజ్ అవుతుంది? అని బొత్స పేర్కొన్నారు. -
Fact Check: మత్తులోనూ ఇంతటి అబద్ధాలు కష్టమే!
అచ్చం రామోజీరావు నోట్లోంచి ఊడిపడ్డట్టు... ‘ఈనాడు’ రాతల్లోంచి పుట్టుకొచ్చినట్లు... తెలుగుదేశం ఆరోపణల్ని పుణికిపుచ్చుకున్నట్లు...!! కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఫిర్యాదు గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇంతకన్నా మరేమీ లేదు. టీడీపీ నేతల ఆరోపణల్ని చూసి రాసినట్టుగా తయారు చేసిన లేఖను అమిత్షాకు అందజేసి.. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరటం ద్వారా పురందేశ్వరి తన మరిది చంద్రబాబు నాయుడి కళ్లలో సంతోషాన్ని చూడాలనుకున్నట్టున్నారు. తెలుగుదేశం పార్టీకి కొత్త ఆశలివ్వాలని అనుకున్నట్టున్నారు. అసలు ఆమె లేఖలో పేర్కొన్న ఆరోపణల్లో ఏ కొంచెమైనా నిజం ఉందా? ఏది నిజం? చూద్దాం... వైఎస్సార్సీపీ హయాంలో దశలవారీ మద్య నియంత్రణ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీగా మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలుచేస్తోంది. ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. ► టీడీపీ హయాంలో ప్రైవేటు మద్యం దుకా ణాలు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకూ విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24 గంటలూ విక్రయిస్తుండేవి. కానీ, ఇప్పుడు ఆ సమయాన్ని కుదించి, ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకే విక్రయాలకు అనుమతించారు. ఇది నిజం కాదా? ► బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు రద్దు చేశారు. చంద్రబాబు హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా 43 వేల బెల్ట్ దుకాణాలుండేవి. వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే వాటన్నింటినీ పూర్తిగా తొలగించారు. గతంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా అనుమతించిన పర్మిట్ రూమ్లు అనధికారిక బార్లుగా చలామణి అయ్యేవి. వాటినీ ఈ ప్రభుత్వం రద్దు చేయటం పచ్చి నిజం. ► రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యనూ తగ్గించారు. టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలుండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని 2,934కి తగ్గించింది. బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులివ్వలేదు. ఇది నిజం కాదా? ► మద్యం విక్రయాలను నిరుత్సాహపరచడమే తమ పార్టీ విధానమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో చాలాసార్లు చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చాక మందుబాబులకు షాక్ కొట్టేలా మద్యం ధరలను పెంచారు. అదనపు ఎక్సైజ్ టాక్స్ (ఏఆర్ఈటీ) విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. ఏఆర్ఈటీ పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా, వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా పేదలు ఈ వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు. ఇది నూరుశాతం నిజం. తగ్గిన మద్యం వినియోగం... కేంద్ర సర్వేనే వెల్లడించిన వాస్తవం: రాష్ట్రంలో మద్య వినియోగం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదికే వెల్లడించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో రాష్ట్రంలో పురుషుల్లో 34.9 శాతం, మహిళల్లో 0.4 శాతం మద్యం సేవించేవారు. 2019–21 నాటికి రాష్ట్రంలో మద్యం సేవించే పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గారు. ఇది మద్య నియంత్రణ విధానాల వల్ల కాదా పురందేశ్వరి గారూ? డిస్టిలరీలన్నీ మీ చంద్రబాబు అనుమతిచ్చినవే చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కల్పించాలనే ఆతృతతో పురందేశ్వరి వాస్తవాలను విస్మరించారు. వైఎస్సార్సీపీ నేతలకు చెందిన కంపెనీలకే మద్యం తయారీ కాంట్రాక్టులు అప్పగించి దోపిడీకి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. కానీ వాస్తవం ఏమిటంటే.. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 12 డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతిచ్చారు. మిగిలిన 6 అంతకు ముందటి ప్రభుత్వాలు అనుమతిచ్చినవి. ప్రస్తుతం చంద్రబాబు సన్నిహితుల కంపెనీలే మద్యాన్ని తయారు చేస్తున్నాయి. గతంలో తయారు చేస్తున్న మద్యాన్నే ఇప్పుడూ తయారు చేస్తున్నాయి. మరి ఎందుకీ దుష్ప్రచారం? ► ఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్కుమార్ది. ఆయన టీడీపీ నేత పుట్టా మధుసూదన్ యాదవ్కు కుమారుడు కూడా. ► శ్రీకృష్ణ ఎంటర్ప్రైజస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబానిది. ► ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఎస్పీవై రెడ్డికి చంద్రబాబు అనుమతిచ్చారు. ► ఇక బాబు ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019 ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వాటాదారు. మద్యం నాణ్యతపైనా దుష్ప్రచారమే పురందేశ్వరి కుట్రపూరితంగా చేసిన మరో దుష్ప్రచారం.. మద్యంలో నాణ్యత లేదని. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి విషపు ఆరోపణే చేసి భంగపడింది. విషపు అవశేషాలు ఉన్నాయని చెన్నైలోని ఎస్జీఎస్ లేబోరేటరీ పేరిట ఓ నకిలీ నివేదికను టీడీపీ తెరపైకి తెచ్చి అభాసుపాలైంది. కానీ, అదే నివేదికను ఉటంకిస్తూ పురందేశ్వరి అవే అసత్య ఆరోపణలు ఇప్పుడూ చేయడం విచిత్రమే. చెన్నైలోని ఎస్జీఎస్ లేబోరేటరీ అసలు తాము అలాంటి నివేదికే ఇవ్వలేదని అప్పట్లోనే స్పష్టంచేసింది. తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరం కాని సహజసిద్ధమైన మొక్కల నుంచి తయారైనవేనని స్పష్టం చేసింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని చెప్పింది. అయినా సరే రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ రాష్ట్రంలో మద్యం నమూనాలను హైదరాబాద్లోని సీఎస్ఐఆర్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నా లజీ ప్రయోగశాలలో పరీక్షించింది. ఆ నమూనాలన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని ఆ లేబోరేటరీ నివేదిక ఇచ్చింది. మద్యం నాణ్యతపై ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పింది. పురందేశ్వరి ఆరోపణలు చేసే ముందు ఈ వాస్తవాలను కావాలనే విస్మరించారు. డిజిటల్ చెల్లింపులూ జరుగుతున్నాయి రాష్ట్రంలో 80 శాతం మద్యం అమ్మకాలు నగదు లావాదేవీల ద్వారానే నిర్వహిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని çపురందేశ్వరి మరో అబద్ధాన్ని రాసేశారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు అమ్మకాలే కాదు డిజిటల్ చెల్లింపుల విధానాన్నీ బెవరేజెస్ కార్పొరేషన్ అమలు చేస్తోంది. రోజువారీ వేతనాలు తీసుకునే కూలీలు నగదు ద్వారానే కొంటున్నారు కనక ఆ విధానాన్నీ కొనసాగిస్తోంది. మద్యం విక్రయాల మొత్తాన్ని ఏ రోజుకా రోజు సమీపంలోని ఎస్బీఐ శాఖలో జమ చేసి చలానాలు అందజేస్తోంది. మద్యం నిల్వలు, విక్రయాలు, బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం అన్నింటిపై బెవరేజెస్ కార్పొరేషన్ పకడ్బందీగా రికార్డులు నిర్వహిస్తోంది. ఇవి కాకిలెక్కలు కాదా? ► రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది ఒకొక్కరూ సగటున రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారని పురందేశ్వరి కాకి లెక్కలు వల్లించడం మరో విడ్డూరం. ఆ విధంగా మద్యం అమ్మకాల మొత్తం రూ.57,600 కోట్లలో రూ.25 వేల కోట్లు అక్రమంగా మళ్లిస్తున్నారని నోటికొచ్చింది కూసేశారు. కేంద్ర జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక(ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2019–21లో రాష్ట్రంలో 18.7 శాతం మంది అంటే దాదాపు 40 లక్షల మంది మాత్రమే మద్యం సేవిస్తున్నారు. మరి 80 లక్షల మంది అంటూ అంత అబద్ధాన్ని ఎలా చెప్పగలిగారో పురందేశ్వరికే తెలియాలి!!. ► లంచాలిచ్చే కంపెనీల నుంచే మద్యం కొంటున్నారని పురందేశ్వరి ఆరోపించారు. కానీ రాష్ట్రంలో 2015లో ఇచ్చిన నోటిఫికేషన్ను అనుసరించే ప్రస్తుతం బెవరేజస్ కార్పొరేషన్ మద్యం కొంటోంది. 2019 తరువాత ఆ విధానంలో ఎలాంటి మార్పూ లేదు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా, నిబంధనల మేరకే ఉన్నాయని నివేదిక ఇచ్చింది. ► రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై స్పెషల్ డ్యూటీ (పన్ను) వసూలు చేస్తున్నారని, ఆ మొత్తం ఎక్కడికి వెళ్తోందో తెలియడంలేదని పురందేశ్వరి మరో దరిద్రమైన ఆరోపణ చేశారు. ఏదైనా ప్రభుత్వ ఖజానాకు వెళ్లేదే కదా!. వాస్తవానికి అది స్పెషల్ డ్యూటీ (పన్ను) కాదు. అది స్పెషల్ మార్జిన్. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాలు కోసం ప్రభుత్వం 2021 నవంబరు 9న ప్రత్యేక జీవో జారీ చేసి ఆ స్పెషల్ మార్జిన్ వసూలు చేస్తోంది. ఆ నిధుల్ని సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తోంది. ► రాష్ట్రంలో రెండేళ్లలో కాలేయ సంబంధ వ్యాధులతో మృతి చెందిన వారు 25 శాతం పెరిగారనటం మరో దుర్మార్గం. విశాఖపట్నంలోని కేజీహెచ్లో గత పదేళ్లలో నెలకు సగటున 20 మంది మాత్రమే కాలేయ సంబంధిత వ్యాధులతో ఆసుపత్రిలో చేరారు. వారిలో కూడా 95 శాతం మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ నివేదిక కూడా ఇచ్చారు. కాకపోతే మరిది కోసం... బాబు కోసం కష్టపడుతున్న పురందేశ్వరికి ఈ వాస్తవాలతో పనేముంటుంది!? -
జనసేనతో పొత్తు ఉందో.. లేదో పైవాళ్లే చెప్పాలి
సాక్షి, అమరావతి: ప్రస్తుతం బీజేపీ–జనసేన పొత్తు కొనసాగుతోందా లేదా అన్నది తమ అధిష్టానమే చెబుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. పురందేశ్వరితో పాటు పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జి.వి.ఎల్.నరసింహారావు, మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి, మాజీ ఎంపీ సుజనాచౌదరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ , కోర్కమిటీ సభ్యులు చంద్రమౌళి, రేలంగి శ్రీదేవి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దయాకర్రెడ్డి, సీతారామాంజనేయచౌదరి, శివన్నారాయణ, కాశీవిశ్వనాథరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనసేనతో పొత్తు అంశం, ఇటీవల పవన్కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ బీజేపీ పేరు కనీసం ఉచ్ఛరించకపోవడం తదితర అంశాలపై సమావేశంలో కీలకంగా చర్చించారు. సమావేశ వివరాలను పురందేశ్వరి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా జనసేనతో ప్రస్తుతం బీజేపీ పొత్తు కొనసాగుతోందా.. లేదా.. అని ఓ విలేకరి ప్రశ్నించగా.. పురందేశ్వరి బదులిస్తూ ‘దానిపై నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితిని మేం మా నాయకత్వానికి వివరించి చెబుతాం. వారు (పవన్కళ్యాణ్) ఏకారణంతో ఆ నిర్ణయం తీసుకున్నారో వారే చెప్పారు. అవన్నీ మేం మా నాయకత్వానికి చెబుతాం. దానిపై నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది..’ అని చెప్పారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలంటే వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంటాయిగానీ, తమది జాతీయ పార్టీ అని వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీలో ప్రతిదానికి ఒక ప్రొసీజరు ఉంటుందని, దాని ప్రకారమే వెళతామని చెప్పారు. బీజేపీతో కలిసి వెళితే ఓట్లు వస్తాయేమోగానీ, జనసేన నుంచి ఎంతమంది అసెంబ్లీకి వెళతామో గ్యారంటీ ఇవ్వలేమంటూ పవన్ తమ పార్టీ నేతల సమావేశంలో మాట్లాడిన మాటలను విలేకరులు గుర్తుచేయగా.. ‘అది ఆయన కామెంట్. వారి ప్రతి కామెంట్ మీద నేను స్పందించాల్సిన అవసరం లేదు. మా పార్టీ, మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి అనుకూలంగానే వెళతాం..’ అని బదులిచ్చారు. జనసేన–టీడీపీ పొత్తు కచ్చితం, మాతో బీజేపీ కలిసివస్తుందో రాదో తేల్చుకోవాలని పవన్కళ్యాణ్ అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా.. ‘వారి (పవన్) వైపు నుంచి ఆయన చెప్పారు. మాకు కూడా పైనుంచి రావాలి కదా. మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అనుసరించి వెళతాం’ అని ఆమె పేర్కొన్నారు. దసరాకు ముందే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం దసరా పండుగకు ముందే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని కోర్ కమిటీ సమావేశం నిర్ణయించినట్లు పురందేశ్వరి చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నాయకుడు సంతోష్ ఆ సమావేశానికి వస్తారని తెలిపారు. -
లోకేష్ కనిపిస్తే కొట్టేందుకు చంద్రబాబు రెడీగా ఉన్నాడు.. బాలకృష్ణ, పురందేశ్వరిపై బైరెడ్డి సెటైర్లు
-
బీజేపీ ఓడితే మళ్లీ కాంగ్రెస్లో చేరుతారా?.. పురంధేశ్వరికి పోసాని కౌంటర్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు దుర్మార్గాలను నందమూరి కుటుంబమే చెప్పింది. చంద్రబాబు అవినీతిని సీనియర్ ఎన్టీఆర్ అప్పుడే బయటపెట్టారని అన్నారు ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి. చంద్రబాబు అవినీతిపరుడని పురంధేశ్వరి భర్తతో పాటు ఆమె తండ్రి ఎన్టీఆర్, ఆమె పార్టీ ప్రధానమంత్రి మోదీ చెప్పారని గుర్తు చేశారు. పురంధేశ్వరికి స్ట్రాంగ్ కౌంటర్.. కాగా, పోసాని కృష్ణమురళి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన పదవి కోసం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీనే చెప్పారు. ఈ విషయం పురంధేశ్వరికి తెలియదా?. ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేశారు. అప్పుడు పురంధేశ్వరి ఎందుకు ప్రశ్నించలేదు. ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్లో మీరు ఎలా చేరారు?. బీజేపీ ఓడిపోతే మళ్లీ కాంగ్రెస్లో చేరిపోతారా?. నిత్యం రాజకీయ పార్టీలు మారే మీకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత లేదు. బీజేపీపై దోమంత ప్రేమ కూడా లేదు.. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు కాగానే సీఎం జగన్ను, వైఎస్సార్సీపీని తిట్టడం మొదలు పెట్టింది. చంద్రబాబు బంధువు, దగ్గరి బంధువు కాబట్టి వచ్చి రాగానే అరెస్టుపై మాట్లాడుతుంది. కక్షగట్టి బాబును అరెస్ట్ చేశారని చెప్పారు. ఆమె కొన్ని జిల్లాలు తిరిగాను అని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు ఎంత దుర్మార్గుడో క్లియర్గా ఈ ముగ్గురు చెప్పారు చూశారుగా అంటూ కొన్ని వీడియోలు చూపించారు. ఈ క్రమంలో బాలకృష్ణకు సంబంధించిన ఓ కేసు విషయంలో పురంధేశ్వరి ఏం చేశారో వివరించారు. దీంతో, మీ తమ్ముడికో న్యాయం మిగతా వారికి ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. పురంధేశ్వరికి బీజేపీపై దోమంత కూడా ప్రేమ లేదంటూ ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: జడ్జి హిమబిందుపై టీడీపీ నేతలు పోస్టులు.. చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ -
బావ జనతా పార్టీగా మార్చారు..
-
ప్యాకేజీ తీసుకునేవాడు అంతకన్నా ఏం మాట్లాడతాడు!
సాక్షి, విజయవాడ: రూ.118 కోట్ల వ్యవహారంలో ఐటీ శాఖ నోటీసులపై స్పందించని వాళ్లు.. ఇవాళ స్కిల్ స్కాంలో అరెస్ట్ కాగానే చంద్రబాబుకి సపోర్ట్గా మాట్లాడుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. తాజా పరిణామాలపై ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు స్కామ్ చేయనిది ఎప్పుడు?. ఆయనో 420, అవినీతి చక్రవర్తి అని ఎన్టీఆర్ ఏనాడో చెప్పారు. బాలకృష్ణ, పురందేశ్వరి ఆ అవినీతి చక్రవర్తికి మద్దతిస్తారా?. బాలకృష్ణ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. లోకేష్ రాసిచ్చిందా? చంద్రబాబు డైలాగులా.. అవన్నీ?. చంద్రబాబుతో కలిసి తండ్రి ఎన్టీఆర్కు పురందేశ్వరి వెన్నుపోటు పొడిచారు. పవన్ కల్యాణ్తో పార్టీ పెట్టించిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు పెట్రోల్ కొట్టిస్తేనే.. పవన్ తన వారాహిని బయటకు తీస్తాడు. ప్యాకేజీ తీసుకునేవాడు అంతకన్నా ఏం మాట్లాడతాడు!. చంద్రబాబు అవినీతిలో వీళ్లందరికి భాగం ఉంది. కాబట్టే.. దొంగలంతా చంద్రబాబుకి సపోర్ట్ చేస్తారు. లేకుంటే వీళ్ల పేర్లు ఎక్కడ బయటపెడతాడో అనే భయం ఉంటుంది కదా. అందుకే.. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్నే వీళ్లంతా చదువుతారు అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్య అని, ప్రభుత్వం చేయిస్తోంది అని టీడీపీ,రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శల్ని కొడాలి నాని కొట్టి పారేశారు. వైఎస్సార్కు చంద్రబాబుకు 40 ఏళ్లపాటు రాజకీయ వైరం కొనసాగిందని.. ఏనాడూ కక్ష రాజకీయాలు కనిపించలేదన్న సంగతి గుర్తు చేశారు. ఈ కేసులో(స్కిల్ స్కాం కేసు) పది మంది అరెస్ట్ అయ్యారు. కొంతమందికి బెయిల్ వచ్చింది.. కొంత మందికి జైల్లో ఉన్నారు అని గుర్తు చేశారు. చంద్రబాబు మీద విచారణ జరిగింది. చివరకు అరెస్ట్ చేశారు అని కొడాలి తెలిపారు. -
పురంధేశ్వరికి మంత్రి రోజా కౌంటర్
సాక్షి, గుంటూరు: స్కిల్డెవలప్మెంట్ స్కాం కేసులో.. పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెగ బాధపడిపోతున్నట్లున్నారు. అందుకే ఎక్స్(ట్విటర్ వేదికగా) ఆమె ఓ పోస్ట్ చేశారు. అయితే.. ఆ పోస్ట్కి ఏపీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది అని పురందేశ్వరి ట్వీట్ చేశారు. అయితే.. పురందేశ్వరి ట్వీట్కు మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ చేస్తే తప్పేంటి..? అని.. ఏపీ సీఐడీ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లోని సెక్షన్ల.. ఏయే నేరాలను అవి వర్తిస్తాయో ప్రస్తావించారు మంత్రి రోజా. చంద్రబాబు అరెస్ట్ ఎందుకు సమర్థనీయం కాదు? అని పురందేశ్వరిని నిలదీశారామె. అలాగే.. బీజేపీని మీ బావ జనతా పార్టీ గా మార్చేశారంటూ పురంధేశ్వరికి గట్టి కౌంటరే ఇచ్చారామె. క్రైం నెంబర్ 29/2021 కింద అరెస్ట్ , CRPC 50(1)(2) సెక్షన్ కింద నోటీసులు, 9/12/2021 న సిఐడి EOW వింగ్ FIR నమోదు, 120(B) నేరపూరితకుట్ర, సెక్షన్ 166,167 పబ్లిక్ సర్వెంట్ చట్టాన్ని ఉల్లంగించి నేరానికి పాల్పడటం, సెక్షన్ 418 తన అధికారాన్ని దుర్వినియోగం చేయటం, IPC సెక్షన్ 420 మోసం,… https://t.co/F5y5ghzsjO — Roja Selvamani (@RojaSelvamaniRK) September 9, 2023 -
‘పురంధేశ్వరి సాయంతో చంద్రబాబు చీప్ పాలిటిక్స్’
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రధాని మోదీ, అమిత్షాల ప్రాపకం కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. పగటిపూట బీజేపీతో, రాత్రిపూట రాహుత్లో కాపురం చేసే వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. కాగా, వెల్లంపల్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రధాని మోదీ ఏపీకి వస్తే నల్ల బెలూన్లు ఎగురవేశారు, అమిత్ షాపైకి రాళ్లు, చెప్పులతో దాడి చేశారు టీడీపీ నేతలు. ఇప్పుడు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని అడ్డుపెట్టుకుని మళ్లీ బీజేపీకి దగ్గరవడానికి చూస్తున్నారు. ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లుతాయి. ఒంటరిగా పోటీచేసే ధైర్యం చంద్రబాబుకు లేదు. బీజేపీ అభయంతోనే గతంలో చంద్రబాబు గెలివగలిగాడు. అంతేతప్ప చంద్రబాబును చూసి ఎవరూ ఓటు వేయరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలతోనే పొత్తు అంటుంటే, చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. వైఎస్సార్సీపీని కాదని వెళ్లినవారిని సీఎం జగన్ సస్పెండ్ చేశారు. అలాంటి ధైర్యం చంద్రబాబుకు ఉందా?. అప్పట్లో ప్రత్యేక హోదా వద్దన్న వ్యక్తి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తారు?. ఒంటరిగా పోటీచేసే ధైర్యం చంద్రబాబుకు లేదు’ అని సెటైర్లు వేశారు. ఇది కూడా చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య వైఎస్సార్ సీపీలో చేరిక -
అయ్యో లక్ష్మీపార్వతి.. ‘రాబంధు’వుల రాజకీయం ఇది!
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మృతికి ఆయన కుటుంబ సభ్యులు నివాళి అర్పిస్తున్న తీరు వివాదాస్పదంగా కనిపిస్తోంది. తాజాగా ఆయన పేరిట ఒక నాణేన్ని తీసుకు రావడం ఆసక్తికరమైన అంశమే అయినా.. అందులో రాజకీయ దురుద్దేశాలు కనిపించడం మాత్రం ఆయన గౌరవాన్ని తగ్గించడమే అవుతుంది. అసలు కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేయవలసిన ఈ పనిని కుటుంబ సభ్యులు చేసిన తీరు, దానికి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని పిలవకపోవడం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కొందరు నేతలను ఆహ్వానించడం.. ఆ కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రావడం, ఆ తర్వాత ఆయనతో చంద్రబాబు మంతనాలు జరపడం.. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ పేరును వీళ్లు రాజకీయంగా వాడేసుకునే యత్నమేననిపిస్తుంది. తమను గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు సరసన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి దంపతులు కూర్చుని మంతనాలు జరపడం కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. దీనిని చంద్రబాబు తెలివితేటలు అనాలా?లేక పురందేశ్వరి అవకాశవాదం అనాలా? అనేది చెప్పలేం. ఒకప్పుడు దగ్గుబాటి దంపతులు తమను చంద్రబాబు అవమానాలపాలు చేశారని బాధపడుతుండేవారు. వెంకటేశ్వరరావు అయితే ఏకంగా పుస్తకాన్నే రాశారు. మరి అలాంటివారు ఇప్పుడు అలయ్ బలయ్ మాదిరి కూర్చోగలిగారంటే ఏమనుకోవాలన్న ప్రశ్న వస్తుంది. చంద్రబాబు చేతిలో వెంకటేశ్వరరావు ఒకసారి కాదు.. పలుమార్లు దెబ్బతిన్నారు. అవమానాలకు గురయ్యారు. వారు పూర్తిగా కలిసిపోయారో, లేదో తెలియదు కాని అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం , తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం ఒక సంచలనం అయితే, ఆయన తన కుటుంబ సభ్యుల చేతిలోనే ఘోర పరాభవానికి గురై పదవి కోల్పోవడం మరో పెద్ద విషాదం. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయన గుండెపోటుతో కాలం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కుటుంబ పాత్ర ఏమిటి అన్నది ఎప్పటికీ చర్చనీయాంశంగానే ఉంటుంది. ✍️ ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఆయన ఆస్తుల వారసత్వాన్ని కుటుంబ సభ్యులు పొందితే, ఆస్తులతో పాటు రాజకీయ వారసత్వం తమదేనని అల్లుడు చంద్రబాబు నాయుడు లాగేసుకున్నారు. ఆయన జీవితం చరమాంకంలో ఉన్నప్పుడు వీరెవ్వరూ ఆయన పట్ల కనికరం చూపకపోవడం బాధాకర ఘట్టమైతే, ఆయన మృతి చెందిన తర్వాత మాత్రం ఎంతో అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నట్లు ప్రవర్తించడం అచ్చం అదేదో నాటకంలా అనిపిస్తుంది. మరి ఎన్టీఆర్ ఇష్టపడి పెళ్లి చేసుకున్న రెండో భార్య లక్ష్మీపార్వతి సంగతేమిటి?. ఎన్టీఆర్ గొప్పదనం గురించి చెబుతున్నవారు ఆయన భార్యను వెలివేస్తారా?ఎన్.టి.ఆర్.జీవించి ఉన్నప్పుడు తమకు అవసరమైనప్పుడు ఇదే లక్ష్మీపార్వతితో ఎలా మాట మంతీ కలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిందంతా తప్పు అనుకుంటే.. కుటుంబ ప్రతిష్ట దెబ్బతిన్నదని భావిస్తే.. లక్ష్మీపార్వతి మాత్రమే తప్పు చేశారా?. పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ సంగతేమిటి?. ఎన్.టిఆర్ కుటుంబంలో ఇంకెవరూ విడాకులు తీసుకోలేదా? మరో పెళ్ళి చేసుకోలేదా?. పై విషయాల జోలికి వెళ్లడం పద్దతి కాదు. కానీ, రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండి, పది మందికి నీతులు చెప్పే నేతలుగా ఉన్న పురందేశ్వరికాని, చంద్రబాబు నాయుడు కాని ఇలా చేసి ఉండాల్సింది కాదని చెప్పక తప్పదు. ఒకపక్క మహిళలను గౌరవించాలని చెబుతూ , ఇంకో పక్క లక్ష్మీపార్వతిని వీలైనప్పుడల్లా అవమానించడం ఎలా సమర్ధించగలం?. తమకు అవసరమైతే ఒక నాయకుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నా, ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరితో సంబంధం పెట్టుకున్నారన్న అబియోగాలు ఉన్నా ఆయనను సమర్ధించడం ,రాజకీయ స్నేహం కోసం వెంపర్లాడడాన్ని ఏమనాలి?.. ✍️ సరే.. ఇది ప్రైవేటు కార్యక్రమం అని చెప్పవచ్చు. కానీ జరిగింది రాష్ట్రపతి భవన్ లో అన్న సంగతి మర్చిపోకూడదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇందులో ఇన్వాల్వ్ కాకపోయినా, కేంద్రం అనుమతితోనే ఈ నాణేల ముద్రణ జరిగిందని గుర్తుంచుకోవాలి. పైగా ఇవేవి చలామణిలో ఉండే నాణాలు కాదట. ఎవరైనా వీటిని 3,500 రూపాయల నుంచి 4,850 రూపాయలకు కొనుగోలు చేసుకోవచ్చట. అంటే ఎవరైనా తమకు కావల్సిన నాణేలను తయారు చేసుకోవచ్చు. ఈ మాత్రం దానికి అదేదో కేంద్రం విడుదల చేస్తున్నట్లు ఎందుకు ప్రచారం చేశారు. ఇది ప్రైవేట్ నాణెమే అయితే ఎన్.టి.ఆర్.ను అవమానించినట్లు కాదా? అదే కేంద్రం కనుక నిజమైన నాణాలను విడుదల చేసి ఉంటే అవి జనం చేతిలోకి వెళ్లేవి కదా! అది కదా ఆయనను గౌరవించడం అంటే!. ✍️ ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని కోరే వీళ్లు.. గతంలో వాజ్ పేయి ఉన్నప్పుడు ఇవ్వాలన్న ఆలోచన జరిగితే ఎందుకు అంత సుముఖత చూపలేదు?. కేవలం లక్ష్మీపార్వతి ఆ అవార్డు అందుకుంటారనే కదా అప్పుడు అలా చేసింది!. అదే సమయంలో చంద్రబాబు మాత్రం ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలని అంటారు. ఎన్.టి.ఆర్. అంతటి గొప్ప వ్యక్తి అయితే చంద్రబాబే ఎందుకు కూలదోశారు?. ఆ తర్వాత ఇంటర్వ్యూలలో ఎన్.టి.ఆర్.కు విలువలు లేవని ఎలా చెప్పారు?.. ఇలాంటి ప్రశ్నలకు.. వాళ్ల దగ్గరి నుంచి సమాధానం రాదు. నాణేం విడుదల కేవలం కుటుంబ సభ్యుల కార్యక్రమం అయితే.. వైఎస్సార్సీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణంరాజు, టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్లిన మాజీ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, మరో ఒకరిద్దరు.. అక్కడ ఎలా ఉన్నారు?. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రను ఎలా పిలిచారు?. వీళ్లంతా ఎన్టీఆర్ బంధువులా? లక్ష్మీపార్వతి మాత్రం కాకపోయిందా? అదేదో పురందేశ్వరి ఇంటిలో కార్యక్రమం అయితే ఆమె ఇష్టం వచ్చినట్లు చేసుకుని ఉండవచ్చు. కానీ, రాష్ట్రపతి భవన్ లో పెట్టాక అది పబ్లిక్ కార్యక్రమంగానే ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ✍️ ఇక రాజకీయం చూస్తే.. ఇటీవలికాలంలో బీజేపీతో ఎలాగొలా అంటకాగాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు దీనిని ఒక అవకాశంగా తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వారి మధ్య జరిగిన మంతనాలు ఏమిటో తెలియదుగాని, కచ్చితంగా రాజకీయ స్నేహం చేయడానికి చంద్రబాబు అర్రులు చాస్తున్న వేళ ఈ భేటీ జరిగింది. దీనికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి చొరవ తీసుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేయడంలో తనకు సహకరించిన వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పి, ఆ తర్వాత అవమానించి బయటకు పంపేశారు. ఆయన లక్ష్మీపార్వతి పార్టీ టిక్కెట్ మీద రాజ్యసభ సభ్యుడు అయ్యారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. తన భార్య పురందేశ్వరి ఎంపీ అయి కేంద్ర మంత్రి అయ్యారు. అప్పట్లో పార్లమెంటులో చంద్రబాబుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని పురందేశ్వరి ఏర్పాటు చేశారు. సోనియాగాంధీకి ఆమె ధన్యవాదాలు కూడా తెలిపారు. అది అధికారిక కార్యక్రమంగా జరిగితే అప్పుడు కూడా లక్ష్మీపార్వతిని పిలవకపోతే ఆమె ఎలాగోలా ఎవరి సహకారంతోనే లోపలికి వెళ్లగలిగిందట. తన ఇంటిలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి చంద్రబాబు వస్తే పలకరించడానికి కూడా ఇష్టపడని పురందేశ్వరి.. రాజకీయం కోసం ఇప్పుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీకి సహకరించడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. పురందేశ్వరికి మరి తన తండ్రి చివరి రోజుల్లో దగ్గర ఉండి సేవలందించిన లక్ష్మీపార్వతి మాత్రం ఎలా కొరగాకుండా పోయింది?. ఇలా చేస్తే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందా?తండ్రి గురించి ఎంత గొప్ప ఉపన్యాసం చేసినా విలువ ఉంటుందా? చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమన్నది వీడియో సహితంగా ఉన్నా.. దానిని పట్టించుకోని పురందేశ్వరి తన తండ్రి ప్రేమించిన లక్ష్మీపార్వతిని మాత్రం అవమానిస్తున్నారు. ఇదేనా తండ్రికి ఇచ్చిన నివాళి అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై పోసాని సీరియస్ కామెంట్స్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి సీరియస్ కామెంట్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంపిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు అలవాట్లు అన్నీ ఇప్పుడు నారా లోకేశ్కు వచ్చాయని ఎద్దేవా చేశారు. కాగా, పోసాని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ముఖం మీద చంద్రబాబు చెప్పులు వేయించాడు. ఎన్టీఆర్ను చంపేసి ఇప్పుడు దండలు వేయడం సిగ్గుచేటు. ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన చంద్రబాబును.. పురంధేశ్వరి ఎందుకు నిలదీయలేదు. పురంధేశ్వరి, ఎన్టీఆర్ కొడుకులు తండ్రిని అవమానిస్తే ప్రశ్నించరా?. ఎన్టీఆర్ గొప్ప నటుడు ఆయన్ని అవమానించిన వెన్నుపోటుదారుడు చంద్రబాబు. వంగవీటి రంగాను చంపింది కూడా చంద్రబాబే. చంద్రబాబు నాయుడు అలవాట్లన్నీ ఇప్పుడు నారా లోకేశ్కు వచ్చాయి. లోకేశ్ తేడాగా మాట్లాడుతున్నాడు. లోకేశ్ అంత నీచంగా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడటం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకాలిస్తాలిస్తుంటే చంద్రబాబు, లోకేశ్ బూతులు తిడుతున్నారు. పోలీసులను రౌడీలతో కొట్టించిన నీచుడు చంద్రబాబు. పోలీసులను కొట్టించి సిగ్గులేకుండా చంద్రబాబు, లోకేశ్లు పోలీసు సెక్యూరిటీతో తిరుగుతున్నారు. చంద్రబాబు కోసం రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు అడ్డమైన పనులు చేస్తున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర అవినీతిపరుడు. నాపై నరేంద్ర చేసిన ఆరోపణపై బహిరంగ చర్చకు సవాల్ చేస్తున్నాను. గుడిలో ప్రమాణం చేయడానికి నరేంద్ర సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: రేపు రాజమండ్రికి సీఎం జగన్.. ఎమ్మెల్యే జ్యోతుల కుమార్తె వివాహానికి హాజరు