సీఎం ప్రకటన ప్రజలను అవమానించడమే: ఉత్తమ్‌ | Tpcc Uttam Kumar Reddy Slams KCR Over Sachivalayam Incident | Sakshi
Sakshi News home page

సీఎం ప్రకటన ప్రజలను అవమానించడమే: ఉత్తమ్‌

Published Sat, Jul 11 2020 2:47 AM | Last Updated on Sat, Jul 11 2020 2:47 AM

Tpcc Uttam Kumar Reddy Slams KCR Over Sachivalayam Incident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయం కాంప్లెక్స్‌లో ఉన్న ఆలయం, మసీదు కూల్చి  వేతపై సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన ప్రజల్ని ఘోరంగా అవమానించడమేనని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయం, మసీదులను ఎంతో పవిత్రమైనవిగా ఆయా వర్గాల ప్రజలు భావిస్తారని,  వాటిని  కూల్చి వేయడం దారుణమన్నారు.  ఆలయం, మసీదును కూల్చివేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement