రాజన్నరాజ్యం తేవాలన్న దృఢ నిర్ణయం మరింత బలపడింది | Ys jagan mohan reddy tweeted on 100th day padayatra | Sakshi
Sakshi News home page

మెరుగైన ఆంధ్రప్రదేశ్‌ కోసం మనమంతా : వైఎస్‌ జగన్‌

Published Thu, Mar 1 2018 2:22 AM | Last Updated on Wed, Jul 25 2018 5:35 PM

Ys jagan mohan reddy tweeted on 100th day padayatra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజాసంకల్పయాత్ర వంద రోజులు పూర్తి కావడంతో రాజన్న రాజ్యం మళ్లీ తేవాలన్న దృఢ నిర్ణయం మరింత బలపడిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీటర్‌లో పేర్కొన్నారు. ‘ఈరోజుతో నా పాదయాత్రకు వంద రోజులు పూర్తయ్యాయి. ప్రతి రోజూ నాకు మీ ఆదరాభిమానాలు, అపూర్వమైన మద్దతు లభించింది. మెరుగైన ఆంధ్రప్రదేశ్‌ కోసం మనమంతా ప్రతి రోజూ కలిసి నడిచాం.  ప్రజాసంకల్పయాత్రలో ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ రాజన్న రాజ్యం మళ్లీ తేవాలన్న నా దృఢ సంకల్పం మరింత బలపడుతోంది’ అని జగన్‌ బుధవారం ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement