సమీస్‌లో సాకేత్ | Saket in samis | Sakshi
Sakshi News home page

సమీస్‌లో సాకేత్

Published Sat, Oct 17 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

సమీస్‌లో సాకేత్

సమీస్‌లో సాకేత్

హోచి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంతోపాటు డబుల్స్ విభాగంలోనూ అతను సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.

సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6-1, 2-6, 6-3తో లామసినె (ఫ్రాన్స్)పై నెగ్గాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) ద్వయం 5-7, 6-4, 10-5తో ‘సూపర్ టైబ్రేక్’లో బెగా-ఫాబియానో (ఇటలీ) జోడీపై గెలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement