ఐదు ఓవర్లలో టీమిండియా స్కోరు 20/0 | team india gets 20 runs in five overs | Sakshi
Sakshi News home page

ఐదు ఓవర్లలో టీమిండియా స్కోరు 20/0

Published Thu, Mar 26 2015 1:39 PM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.  ఓపెనర్లు రోహిత్ శర్మ(11), శిఖర్ ధావన్(7) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 328 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆచితూచి ఆడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement