ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా(217/7) | team india lose 7th wicket | Sakshi
Sakshi News home page

ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా(217/7)

Published Sat, Jan 10 2015 11:39 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా(217/7)

ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా(217/7)

సిడ్నీ: ఆస్ట్రేలియా తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 217 పరుగుల వద్ద  ఏడో వికెట్ ను కోల్పోయింది.22 బంతులను ఎదుర్కొన్న రవి చంద్రన్ అశ్విన్ ఒక పరుగు మాత్రమే చేసి ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు సాహా, సురేష్ రైనాలు డకౌట్లుగా పెవిలియన్ కు చేరారు. ఈ ఇన్నింగ్స్ లో మురళీ విజయ్ (80), విరాట్ కోహ్లీ(46), రోహిత్ శర్మ(39) పరుగుల మినహా ఎవరూ ఆకట్టుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement