క్వార్టర్స్‌లో పేస్ జంట | The pace a couple of quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో పేస్ జంట

Published Thu, Jun 25 2015 3:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

The pace a couple of quarters

లండన్ : ఎగాన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో లియాండర్ పేస్ (భారత్)-మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ పేస్-గ్రానోలెర్స్ ద్వయం 3-6, 6-2, 11-9తో ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్)-స్కాట్ లిప్‌స్కీ (అమెరికా) జోడీపై గెలిచింది. ఈ మ్యాచ్‌లో పేస్ తన కెరీర్‌లో 100వ కొత్త భాగస్వామితో బరిలోకి దిగాడు. తొలి సెట్‌ను కోల్పోయిన పేస్ జంట రెండో సెట్‌లో తేరుకుంది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement