ముక్కోణపు సిరీస్: రోహిత్ శర్మ అర్ధ సెంచరీ | tri-series: rohit sharma half centuary | Sakshi
Sakshi News home page

ముక్కోణపు సిరీస్: రోహిత్ శర్మ అర్ధ సెంచరీ

Published Sun, Jan 18 2015 10:37 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

ముక్కోణపు సిరీస్:  రోహిత్ శర్మ అర్ధ సెంచరీ

ముక్కోణపు సిరీస్: రోహిత్ శర్మ అర్ధ సెంచరీ

ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ అర్థ సెంచరీ చేశాడు.

మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ అర్థ సెంచరీ చేశాడు.

ఫాల్క్నర్ బౌలింగ్లో (23 వ ఓవర్) మూడో బంతికి సిక్సర్ కొ్ట్టి రోహిత్ అర్ద సెంచరీ పూర్తి చేశాడు.  67 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో రోహిత్ 55 మార్కును దాటాడు.  రోహిత్కు తోడుగా సురేష్ రైనా (23) క్రీజులో ఉన్నాడు. అప్పటికి జట్టు స్కోరు 23 ఓవర్లకు 112/3.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement