బాయిలర్ పేలి ఒకరి మృతి
Published Tue, Oct 18 2016 11:25 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
అబ్దుల్లాపూర్మెట్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాచారం గ్రామంలోని సాయిప్రియ కెమికల్ పరిశ్రమలో మంగళవారం ఓ బాయిలర్ పేలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మృతుడు బిహార్కు చెందిన శివ చాంద్బీన్(31)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement