‘కొన్ని వేల పెళ్లిళ్లు ఆగిపోయాయి’ | bhumana karunakar reddy respond on currency ban effect | Sakshi
Sakshi News home page

‘కొన్ని వేల పెళ్లిళ్లు ఆగిపోయాయి’

Published Sun, Nov 13 2016 12:42 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM

శాస్త్రీయత లేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడంతో దేశంలో ప్రజలు అల్లాడుతున్నారని భూమన కరుణాకరరెడ్డి అన్నారు.

హైదరాబాద్‌: శాస్త్రీయత లేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడంతో దేశంలో ప్రజలు అల్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకోవడానికి బ్యాంకుల వద్ద సామాన్య ప్రజానీకం పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. కోట్లాది మంది బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement