తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Devotees rush to be continued in tirumala | Sakshi

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Oct 23 2016 6:33 AM | Updated on Sep 4 2017 6:06 PM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది.

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 27 కంపార్ట్‌మెంట్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా, కాలినడకన స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) 77,325 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement