వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం బలపల్లె వద్ద టాస్క్ఫోర్సు తనిఖీలు జరిపింది.
9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Apr 5 2017 1:07 PM | Updated on Sep 5 2017 8:01 AM
రైల్వే కోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం బలపల్లె వద్ద టాస్క్ఫోర్సు తనిఖీలు జరిపింది. ఈ సందర్భంగా టాస్క్ఫోర్సు అధికారులను చూసి పదిమంది ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. ఆ స్థలంలో 9 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement