బెంగళూరు : రాష్ట్రంలోని 10 పట్టణ పంచాయతీలను పురసభలుగా, తొమ్మిది పురసభలను నగర సభలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటనను వెలువరించింది.
కొత్త పురసభలు:
కల్బుర్గి జిల్లాలోని అఫ్జల్పుర, జీవర్గి, చించోళి, యాదగిరి జిల్లాలోని గురుమిట్కళ్, బాగల్కోటె జిల్లా హునగుంద, బెళగావి జిల్లాలోని కుడచి, హుక్కేరి, సదలగ, మండ్య జిల్లా పాండవపుర, మైసూరు జిల్లా టి.నరసీపుర
కొత్త నగర సభలు:
హాసన్ జిల్లా అరసికెరె, చిత్రదుర్గ జిల్లా హిరియూరు, బెంగళూరు గ్రామాంతర జిల్లా హొసకోటె, రామనగర జిల్లా కనకపుర, బాగల్కోటె జిల్లా ముథోళ్, చిక్కబళ్లాపుర జిల్లా శిడ్లఘట్ట, బళ్లారి జిల్లా సిరిగుప్ప, యాదగిరి జిల్లా సురపుర, దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాల.
పది పంచాయతీలకు మున్సిపాల్టీ హోదా
Published Sat, Dec 27 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement
Advertisement