డెంగీతో ఇంటర్ విద్యార్థిని మృతి | student died due to dengue | Sakshi

డెంగీతో ఇంటర్ విద్యార్థిని మృతి

Sep 9 2016 12:10 PM | Updated on Nov 9 2018 4:36 PM

డెంగీ జ్వరంతో బాధపడుతూ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది.

శామీర్‌పేట్: డెంగీ జ్వరంతో బాధపడుతూ ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండల కేంద్రంలో శుక్రవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న సానియ(17) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం డెంగీ బారినపడి అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతిచెందింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement