గన్నవరంలో పన్నీర్‌కు ఘనస్వాగతం | tamil-nadu-cm-paneer-selvam-held-today-meeting-with-ap-cm-chandrababu | Sakshi

గన్నవరంలో పన్నీర్‌కు ఘనస్వాగతం

Jan 12 2017 2:33 PM | Updated on Aug 14 2018 11:26 AM

తమిళనాడు ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌ సెల్వానికి గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది.

గన్నవరం: తమిళనాడు ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌ సెల్వానికి గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారి ఆంధ్రప్రదేశ్‌ ​కు వచ్చిన ఆయనకు మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పన్నీర్‌ సెల్వం భేటి కానున్నారు. మద్రాసు నగరానికి తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో తెలుగు గంగ నుంచి నీటిని విడుదల విషయమై చర్చించటానికి పన్నీర్‌ సెల్వం ఏపీకి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement