నేడు బాబును కలవనున్న పన్నీర్‌ సెల్వం | Tamil Nadu CM Paneer Selvam held today meeting with AP CM Chandrababu | Sakshi
Sakshi News home page

నేడు బాబును కలవనున్న పన్నీర్‌ సెల్వం

Published Thu, Jan 12 2017 2:36 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

నేడు బాబును కలవనున్న పన్నీర్‌ సెల్వం - Sakshi

నేడు బాబును కలవనున్న పన్నీర్‌ సెల్వం

సాక్షి, అమరావతి : తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం గురువారం అమరావతికి రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. తమిళనాడుకు తెలుగు గంగ నీటిని విడుదల చేయాలని కోరేందుకు ఆయన వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement