నేడు ఉద్యాన నగరికి బిపాషాబసు | Today horticulture bipasabasu to Nagari | Sakshi
Sakshi News home page

నేడు ఉద్యాన నగరికి బిపాషాబసు

Published Tue, Jun 21 2016 2:10 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

నేడు ఉద్యాన నగరికి బిపాషాబసు

నేడు ఉద్యాన నగరికి బిపాషాబసు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. నేడు (మంగళవారం) బెంగళూరు

యోగా దినోత్సవంలో ఆసనాల ప్రదర్శన
కార్యక్రమాన్ని ప్రారంభించనున్న  సీఎం సిద్ధరామయ్య

 

బెంగళూరు: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. నేడు (మంగళవారం)   బెంగళూరు నగరంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు  మంత్రి ఖాదర్ వెల్లడించారు. సోమవారమిక్కడి విధానసౌధలో  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ... ఇక్కడి కంఠీరవ స్టేడియంలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి యోగా  కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని, బాలీవుడ్ సుందరి ‘బిపాషాబసు’ హాజరై యోగాసనాలను ప్రదర్శించనున్నారని చెప్పారు.  సీఎం లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement