
శ్రీవారి సేవలో ప్రముఖులు
వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఏపీ డీజీపీ సాంబశివరావు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనమనంతరం వీరికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
Published Thu, Sep 1 2016 9:33 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
శ్రీవారి సేవలో ప్రముఖులు