ఆకతాయుల అగడాలు ఆరికట్టేందుకు రంగంలోకి దిగిన ఆ దిశగా చర్యలు చేపట్టారు.
హైదరాబాద్: ఆకతాయుల అగడాలు ఆరికట్టేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. నగరంలోని పాతబస్తీ, మీర్చౌక్, మొఘల్పురాలో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
అందిన ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 150 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.