తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ముగింపు సందర్భంగా ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో 3k వాక్ నిర్వహించారు.
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ముగింపు సందర్భంగా ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో 3k వాక్ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదనపు జాయింట్ కలెక్టర్ నాగేంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్కుమార్, జడ్పీ చైర్మన్ తుల ఉమతో పాటు పలువురు పాల్గొని విజయవంతం చేశారు.