వ్యవసాయ ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ | Agriculture campaign vehicles started by collector jaganmohan | Sakshi
Sakshi News home page

వ్యవసాయ ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్

Published Tue, May 26 2015 11:17 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

వ్యవసాయ ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ - Sakshi

వ్యవసాయ ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్

అదిలాబాద్: మన తెలంగాణ-మన వ్యవసాయం సదస్సు ప్రచార రథాన్ని కలెక్టర్ జగన్ మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో కలసి ప్రచార రథాన్ని ప్రారంభించారు. వ్యవసాయాన్ని లాభసాటిగే మార్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని వ్యవసాయ అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement