వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పర్యటన జిల్లాలో 4వ రోజూ కొనసాగుతోంది. 1764 ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. గత రెండు రోజులుగా జిల్లాలోని మురికివాడల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేసిన విషయం తెలిసిందే.
Published Sun, Jan 11 2015 1:02 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పర్యటన జిల్లాలో 4వ రోజూ కొనసాగుతోంది. 1764 ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. గత రెండు రోజులుగా జిల్లాలోని మురికివాడల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేసిన విషయం తెలిసిందే.