ఐదుగురు రైతుల ఆత్మహత్య | Five farmers commit suicide due to crop damage | Sakshi
Sakshi News home page

ఐదుగురు రైతుల ఆత్మహత్య

Published Sat, Nov 1 2014 2:30 AM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM

Five farmers commit suicide due to crop damage

నెట్‌వర్క్: కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం వింజపల్లికి చెందిన రైతు పోచయ్య(55), కమలాపూర్ మండలం పంగిడిపల్లికి చెందిన పిట్లల రమేష్(36), ఆదిలాబాద్ జిల్లా చాత గ్రామానికి చెందిన ఏశాల లక్ష్మణ్(55), మెదక్ బూర్గుపల్లికి చెందిన మల్లయ్య(45), రామాయంపేట మండలం కోమటిపల్లి తండాకు చెందిన బదావత్ మోతీలాల్(40)లు పంటలు చేతికి అందే పరిస్థితి లేక బలవన్మరణానికి పాల్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement