రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి | One dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి

Published Fri, Nov 6 2015 4:40 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

రోడ్డు ప్రమాదంలో నరడ్ల నరసింహారెడ్డి(33) అనే సింగరేణి కార్మికుడు మృతిచెందాడు.

జైపూర్ (ఆదిలాబాద్ జిల్లా) :  రోడ్డు ప్రమాదంలో నరడ్ల నరసింహారెడ్డి(33) అనే సింగరేణి కార్మికుడు మృతిచెందాడు. ఈ సంఘటన జైపూర్ మండలం ఇందారం బస్టాండు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. స్కూటీపై గోదావరిఖని వెళ్తుండగా అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement