రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మృతి | railway Deputy Chief Engineer died | Sakshi
Sakshi News home page

రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మృతి

Published Wed, Feb 25 2015 2:55 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మృతి

రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మృతి

సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ట్రాక్ 2 డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస రావు రైల్వే క్వార్టర్స్‌లో బుధవారం మృతి చెందారు. గుండెపోటుతో మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రైల్ నిలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు.  రైల్వే లాన్సర్ కాలనీలోని 605/4 లో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ స్వస్థలం గుంటూరు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు  శ్రీనివాస్ భార్యకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement