తిప్పర్తి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో.. బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ సంఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాయినిగూడెం సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు.
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
Published Mon, Apr 24 2017 8:26 AM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
Advertisement
Advertisement