Published
Sun, Apr 26 2015 5:04 PM
| Last Updated on Tue, Aug 28 2018 7:24 PM
నిరుపేద దళితులకు 3 ఎకరాలివ్వాలి: వైఎస్సార్సీపీ
కరీంనగర్ టౌన్: నిరుపేద దళితులకు తక్షణమే మూడు ఎకరాల పొలం ఇవ్వాలని తెలంగాణ వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నాగేష్ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నాకు దిగారు. నిరుపేద దళితులకు 3 ఎకరాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని వైఎస్సాఆర్సీపీ నాయకులు అన్నారు.