గవర్నర్తో కేసీఆర్ భేటీ, తాజా పరిణామాలపై చర్చ | telangana cm kcr met governor narasimhan again | Sakshi

గవర్నర్తో కేసీఆర్ భేటీ, తాజా పరిణామాలపై చర్చ

Jun 17 2015 2:09 PM | Updated on Aug 15 2018 9:27 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు మరోసారి గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఆయన బుధవారం రాజ్భవన్లో గవర్నర్తో సమావేశమై తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు మరోసారి గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఆయన బుధవారం రాజ్భవన్లో గవర్నర్తో సమావేశమై తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.  హైదరాబాద్లో  శాంతిభద్రతలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని కేసీఆర్ ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement