'వర్సిటీలు విద్యార్థులను తయారుచేసే కార్ఖానాలు కాదు' | Telangana University Affiliated Colleges Principals meeting in Nizamabad | Sakshi
Sakshi News home page

'వర్సిటీలు విద్యార్థులను తయారుచేసే కార్ఖానాలు కాదు'

Published Tue, Sep 1 2015 3:43 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

Telangana University Affiliated Colleges Principals meeting in Nizamabad

డిచ్‌పల్లి (నిజామాబాద్ జిల్లా) : విశ్వవిద్యాలయాలు విద్యార్థులను తయారుచేసే కర్మాగారాలుగా మారకూడదని, మానవతా విలువలతో కూడిన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి పార్థసారథి సూచించారు.

తెలంగాణ వర్సిటీ అఫిలియేటెడ్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం వర్సిటీలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగేలా చూడాలని, ర్యాగింగ్‌ను పూర్తిగా నిరోధించాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ఆడిటర్ జయప్రకాశరావు, పరీక్షల కంట్రోలర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement