మిర్యాలగూడ పట్టణంలోని రవీందర్నగర్ కాలనీలో నివాసముంటున్న శ్రీధర్(29) అనే యువకుడు బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
Published Wed, Apr 6 2016 1:29 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement