వేములవాడ (కరీంనగర్) : రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వేములవాడలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. జిల్లాలోని సిరిసిల్లకు చెందిన మల్లవ్వ అనే మహిళను వేములవాడ నంది కమాన్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది.
రోడ్డుప్రమాదంలో మహిళ మృతి
Published Sun, Sep 13 2015 11:09 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement