టేకులపల్లి మండలం పరిధిలోని ముత్యాలంపాడు పంచాయతీ మాలపల్లి గ్రామానికి చెందిన అంతోటి వరమ్మ(50) అనే మహిళ శుక్రవారం వడదెబ్బ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది.
టేకులపల్లి మండలం పరిధిలోని ముత్యాలంపాడు పంచాయతీ మాలపల్లి గ్రామానికి చెందిన అంతోటి వరమ్మ(50) అనే మహిళ శుక్రవారం వడదెబ్బ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. పొలంలో కూలీ పనులకు వె ళ్లిపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు.