టేకులపల్లి మండలం పరిధిలోని ముత్యాలంపాడు పంచాయతీ మాలపల్లి గ్రామానికి చెందిన అంతోటి వరమ్మ(50) అనే మహిళ శుక్రవారం వడదెబ్బ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. పొలంలో కూలీ పనులకు వె ళ్లిపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు.
వడదెబ్బతో మహిళ మృతి
Published Fri, Apr 1 2016 4:42 PM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM
Advertisement
Advertisement