కల్లు తాగి, మహిళను చంపి..... | Woman murder in Turpupalem | Sakshi
Sakshi News home page

కల్లు తాగి, మహిళను చంపి.....

Published Sat, Apr 11 2015 11:11 PM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

Woman murder in Turpupalem

నల్గొండ: కొందరు తాగుబోతులు ఓ మహిళ వద్ద కల్లు తాగి, బంగారం కోసం ఆమెను హత్య చేశారు. దేవరకొండ మండలం తూర్పుపాలెంలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం  కొందరు దుండగులు కల్లు అమ్మే మహిళ వద్దకు వచ్చి కల్లు తాగారు. ఆ తరువాత మెడలో బంగారు గొలుచు కోసం ఆమెను హత్య చేశారు.  

ఎవరికీ అనుమానం రాకుండా ఆ మహిళ మృతదేహాన్ని బావిలో పడవేశారు. ఆ తరువాత దుండుగులు పారిపోయారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తు మొదలు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement